link
stringlengths 28
223
| text
stringlengths 12
405k
|
---|---|
https://telugustop.com/tarak-koratala-shiva-combo-movie-heroine-details-here-goes-viral | ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు ఆ సినిమా నిర్మాతలు సైతం కచ్చితంగా సమాధానం చెప్పలేకపోతున్నారు.ఆచార్య సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం కొరటాల శివ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపగా ఈ సినిమా ఫలితం వల్ల కొరటాల శివ డిప్రెషన్ కు గురయ్యారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ఎంపికైన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ అలియా భట్ జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే అలియా భట్ పెళ్లి చేసుకోవడం, గర్భవతి కావడం, ఇతర కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది.అయితే కొరటాల శివ ఈ సినిమా కోసం వేర్వేరు పేర్లను పరిశీలించినా ఈ సినిమాలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఫైనల్ కాలేదు.ఒక దశలో ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వినిపించాయి.అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సీత తారక్ సినిమాను రిజెక్ట్ చేస్తే సీతారామం సీత తారక్ సినిమాకు ఓకే చెప్పిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చింది.ఎన్టీఆర్ సైతం కొరటాల శివ ప్రాజెక్ట్ విషయంలో తొందరపడటం లేదు.తారక్ త్వరలో బరువు తగ్గి కొరటాల శివ సినిమాకు అనుగుణంగా తన లుక్ ను మార్చుకునే పనిలో ఉన్నారు.ప్రస్తుతం జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో తారక్ బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు.తారక్ లుక్ మార్చుకున్న తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.
ఎన్టీఆర్ అలియా భట్ జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే అలియా భట్ పెళ్లి చేసుకోవడం, గర్భవతి కావడం, ఇతర కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది.అయితే కొరటాల శివ ఈ సినిమా కోసం వేర్వేరు పేర్లను పరిశీలించినా ఈ సినిమాలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఫైనల్ కాలేదు.
ఒక దశలో ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వినిపించాయి.
అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సీత తారక్ సినిమాను రిజెక్ట్ చేస్తే సీతారామం సీత తారక్ సినిమాకు ఓకే చెప్పిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చింది.ఎన్టీఆర్ సైతం కొరటాల శివ ప్రాజెక్ట్ విషయంలో తొందరపడటం లేదు.తారక్ త్వరలో బరువు తగ్గి కొరటాల శివ సినిమాకు అనుగుణంగా తన లుక్ ను మార్చుకునే పనిలో ఉన్నారు.ప్రస్తుతం జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో తారక్ బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు.తారక్ లుక్ మార్చుకున్న తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ ఎంపికైందని వార్తలు వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సీత తారక్ సినిమాను రిజెక్ట్ చేస్తే సీతారామం సీత తారక్ సినిమాకు ఓకే చెప్పిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చింది.ఎన్టీఆర్ సైతం కొరటాల శివ ప్రాజెక్ట్ విషయంలో తొందరపడటం లేదు.
తారక్ త్వరలో బరువు తగ్గి కొరటాల శివ సినిమాకు అనుగుణంగా తన లుక్ ను మార్చుకునే పనిలో ఉన్నారు.ప్రస్తుతం జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో తారక్ బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు.తారక్ లుక్ మార్చుకున్న తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/nagababu-comments-about-varun-tej-marriage-details-here-goes-viral | మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.ఒక హీరోయిన్ తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
నాగబాబు మాట్లాడుతూ పవన్ పై అలీ చేసిన కామెంట్లను నేను సీరియస్ గా తీసుకోలేదని తెలిపారు.పవన్ కళ్యాణ్ ను అలీ కూతురి పెళ్లికి పిలిచాడని ఆయన కామెంట్లు చేశారు.
పవన్ అలీ రాజకీయంగా వేర్వేరు పార్టీలలో ఉన్నారని తెలిపారు.అన్నయ్య నేను కళ్యాణ్ బాబు కలిసి నటిస్తామని మంచి కథ దొరికితే సిద్ధమేనని పరోక్షంగా తెలిపారు.చిరంజీవి, పవన్ లకు సమానంగా నేను నటించలేనని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవికి తండ్రి పాత్రలో నేను నటించినా కనెక్ట్ కాదని నాగబాబు అన్నారు.గడ్డం పెంచడం నాకే చిరాకుగా ఉందని ఆయన కామెంట్లు చేశారు.ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల సినిమాలో నేను నటిస్తున్నానని నాగబాబు చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నిహారిక వేర్వేరు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారని నాగబాబు అన్నారు.ఒక వెబ్ సిరీస్ కోసం నిహారిక డేట్స్ అడిగిందని ఆయన తెలిపారు.నిహారికకు ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టమని తను ప్రూవ్ చేసుకుందని యూత్ కు నచ్చే కథలు తనకు బాగా తెలుసని నాగబాబు కామెంట్లు చేయడం గమనార్హం.నిహారిక తన లైఫ్ తనే లీడ్ చేస్తోందని ఆయన కామెంట్లు చేశారు.ప్రొడక్షన్ కోసం అప్పుడప్పుడూ అప్పు తీసుకుంటోందని నాగబాబు తెలిపారు.వరుణ్ తేజ్ డబ్బులు నేను తీసుకోనని నాగబాబు అన్నారు.వరుణ్ తేజ్ పెళ్లి గురించి త్వరలో ప్రకటన వస్తుందని వరుణ్ తేజ్ నుంచి పెళ్లికి సంబంధించి క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు.ఒక వ్యక్తి కోడలు కాబోతుందని వైరల్ అయిన వార్త నిజమో కాదో తాను ఇప్పుడు చెప్పనని లావణ్య త్రిపాఠి గురించి పరోక్షంగా నాగబాబు కామెంట్ చేశారు.ఈ ఏడాదే వరుణ్ తేజ్ పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ అలీ రాజకీయంగా వేర్వేరు పార్టీలలో ఉన్నారని తెలిపారు.అన్నయ్య నేను కళ్యాణ్ బాబు కలిసి నటిస్తామని మంచి కథ దొరికితే సిద్ధమేనని పరోక్షంగా తెలిపారు.
చిరంజీవి, పవన్ లకు సమానంగా నేను నటించలేనని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవికి తండ్రి పాత్రలో నేను నటించినా కనెక్ట్ కాదని నాగబాబు అన్నారు.
గడ్డం పెంచడం నాకే చిరాకుగా ఉందని ఆయన కామెంట్లు చేశారు.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల సినిమాలో నేను నటిస్తున్నానని నాగబాబు చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నిహారిక వేర్వేరు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారని నాగబాబు అన్నారు.ఒక వెబ్ సిరీస్ కోసం నిహారిక డేట్స్ అడిగిందని ఆయన తెలిపారు.
నిహారికకు ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టమని తను ప్రూవ్ చేసుకుందని యూత్ కు నచ్చే కథలు తనకు బాగా తెలుసని నాగబాబు కామెంట్లు చేయడం గమనార్హం.
నిహారిక తన లైఫ్ తనే లీడ్ చేస్తోందని ఆయన కామెంట్లు చేశారు.ప్రొడక్షన్ కోసం అప్పుడప్పుడూ అప్పు తీసుకుంటోందని నాగబాబు తెలిపారు.వరుణ్ తేజ్ డబ్బులు నేను తీసుకోనని నాగబాబు అన్నారు.
వరుణ్ తేజ్ పెళ్లి గురించి త్వరలో ప్రకటన వస్తుందని వరుణ్ తేజ్ నుంచి పెళ్లికి సంబంధించి క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు.ఒక వ్యక్తి కోడలు కాబోతుందని వైరల్ అయిన వార్త నిజమో కాదో తాను ఇప్పుడు చెప్పనని లావణ్య త్రిపాఠి గురించి పరోక్షంగా నాగబాబు కామెంట్ చేశారు.
ఈ ఏడాదే వరుణ్ తేజ్ పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/trivikram-first-time-introduced-new-hero-%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d | త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే కచ్చితం ఏదో ఒక స్టార్ హీరోతోనే ఉంటుంది అని ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయిపోతారు.కేవలం స్టార్ హీరో లకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తన కథలని రాసుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరీ తరహాలో కొత్త హీరోలని పరిచయం చేసే బాద్యత ఇప్పటి వరకు తీసుకోలేదు.
అయితే త్రివిక్రమ్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయితే అతని ఎలివేషన్ మాత్రం గట్టిగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేది.అందుకనే ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త తన కొడుకుని ఎలా అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఒక వ్యాపార వేత్త తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేసుకొని భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని నిర్మించడానికి 170 కోట్ల బడ్జెట్ తో సిద్ధంగా ఉండటంతో పాటు ఆ సినిమాకి దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఎంపిక చేసుకున్నట్లు టాక్ బలంగా వినిపిస్తుంది.ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కు పారితోషికంగా 35 కోట్లు ముట్టనున్నట్టు చెబుతున్నారు.ఎన్టీఆర్ తరువాత చరణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయవలసి వుంది.ఆ ప్రాజెక్టు ఆలస్యమైతే త్రివిక్రమ్ ఈ కొత్త కుర్రాడితో సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు.అయితే ఆ బడా వ్యాపారవేత్త ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి ఇండస్ట్రీలో సస్పెన్స్ గా ఉంది.
ఒక వ్యాపార వేత్త తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేసుకొని భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని నిర్మించడానికి 170 కోట్ల బడ్జెట్ తో సిద్ధంగా ఉండటంతో పాటు ఆ సినిమాకి దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఎంపిక చేసుకున్నట్లు టాక్ బలంగా వినిపిస్తుంది.
ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కు పారితోషికంగా 35 కోట్లు ముట్టనున్నట్టు చెబుతున్నారు.ఎన్టీఆర్ తరువాత చరణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయవలసి వుంది.ఆ ప్రాజెక్టు ఆలస్యమైతే త్రివిక్రమ్ ఈ కొత్త కుర్రాడితో సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు.అయితే ఆ బడా వ్యాపారవేత్త ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి ఇండస్ట్రీలో సస్పెన్స్ గా ఉంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/popular-online-tutor-khan-sir-claims-world-record-7000-students-tie-him-rakhi | రక్షాబంధన్ను( Raksha Bandhan ) పురస్కరించుకుని అందరూ ఇవాళ పండుగను ఉల్లాసంగా జరుపుకుంటున్నారు.తన అన్నలు, తమ్ముళ్లకు చెల్లెళ్లు, అక్కలు రాఖీలు ( Rakhi ) కడుతున్నారు.
రాఖీ కట్టినందుకు తమ చెల్లెలు, అక్కలకు సోదరులు గిఫ్ట్ లు ఇస్తున్నారు.ఇలా రాఖీ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు.
మన భారత సంప్రదాయంలో రాఖీ పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.రాఖీ పండుగను ప్రేమకు చిహ్నంగా భావిస్తున్నారు.
అయితే రాఖీ పండుగ సందర్భంగా ఒక ఉపాధ్యాయుడిగా ఏకంగా 7 వేల రాఖీలు కట్టి విద్యార్థులు( Students ) రికార్డ్ సృష్టించారు.ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటివరకు ఎవరికీ రాఖీలు కట్టలేదని, ఇది ఒక ప్రపంచ రికార్డుగా అందరూ చెబుతున్నారు.పాట్నాకు చెందిన ఖాన్ సర్( Khan Sir ) అనే ప్రముఖ ఆన్ లైన్ ట్యూటర్ రక్షాబంధన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.దీంతో ఈ కార్యక్రమానికి ఊహించని స్పందన వచ్చింది.ఆయన పాఠాలు బోధించిన దాదాపు 10 వేల మంది విద్యార్థులు రాఖీ కట్టడానికి వచ్చారు.దాదాపు 7 వేల మంది ఉపాధ్యాయుడికి రాఖీలు కట్టారు.పాట్నాలోని తన కోచింగ్ సెంటర్ లో ( Coaching Center ) ఆయన ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 10 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా.వారిలో 7 వేల మంది రాఖీలు కట్టడంతో ఇది ఒక ప్రపంచ రికార్డుగా( World Record ) మారిపోయింది.ప్రపంచంలో ఒకరికి ఇంతమంది ఎప్పుడూ రాఖీలు కట్టలేదని చెబుతున్నారు.అయితే అందరూ రాఖీలు కట్టేందుకు పోటీ పడటంతో కొందరు కట్టలేకపోయారు.దాదాపు రెండన్నర గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.ఉపాధ్యాయుడు మాట్లాడుతూ. తనకు సొంత సోదరి లేదని, ప్రతి సంవత్సరం విద్యార్థులతోనే రాఖీలు కట్టించుకుంటున్నట్లు చెప్పారు.తన క్లాసులు వినడానికి వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తారని చెబుతున్నారు.విద్యార్థినులను తన సొంత సోదరీమణులుగా చూసుకుంటానని చెబుతున్నారు.
అయితే రాఖీ పండుగ సందర్భంగా ఒక ఉపాధ్యాయుడిగా ఏకంగా 7 వేల రాఖీలు కట్టి విద్యార్థులు( Students ) రికార్డ్ సృష్టించారు.ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటివరకు ఎవరికీ రాఖీలు కట్టలేదని, ఇది ఒక ప్రపంచ రికార్డుగా అందరూ చెబుతున్నారు.
పాట్నాకు చెందిన ఖాన్ సర్( Khan Sir ) అనే ప్రముఖ ఆన్ లైన్ ట్యూటర్ రక్షాబంధన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.దీంతో ఈ కార్యక్రమానికి ఊహించని స్పందన వచ్చింది.
ఆయన పాఠాలు బోధించిన దాదాపు 10 వేల మంది విద్యార్థులు రాఖీ కట్టడానికి వచ్చారు.దాదాపు 7 వేల మంది ఉపాధ్యాయుడికి రాఖీలు కట్టారు.పాట్నాలోని తన కోచింగ్ సెంటర్ లో ( Coaching Center ) ఆయన ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 10 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా.
వారిలో 7 వేల మంది రాఖీలు కట్టడంతో ఇది ఒక ప్రపంచ రికార్డుగా( World Record ) మారిపోయింది.ప్రపంచంలో ఒకరికి ఇంతమంది ఎప్పుడూ రాఖీలు కట్టలేదని చెబుతున్నారు.
అయితే అందరూ రాఖీలు కట్టేందుకు పోటీ పడటంతో కొందరు కట్టలేకపోయారు.దాదాపు రెండన్నర గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.ఉపాధ్యాయుడు మాట్లాడుతూ. తనకు సొంత సోదరి లేదని, ప్రతి సంవత్సరం విద్యార్థులతోనే రాఖీలు కట్టించుకుంటున్నట్లు చెప్పారు.తన క్లాసులు వినడానికి వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తారని చెబుతున్నారు.విద్యార్థినులను తన సొంత సోదరీమణులుగా చూసుకుంటానని చెబుతున్నారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/raju-mother-veeramma-shocking-comments-about-raju-death-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%81 | సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్య, హత్యాచారం కేసులో నిందితుడు అయిన రాజు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే.రాజు ఆత్మహత్యపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా చేసిన తప్పుకు సరైన శిక్ష పడిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
అయితే రాజు తల్లి వీరమ్మ మీడియాతో మాట్లాడుతూ రాజు మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పోలీసులు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడంపై రాజు తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులకు తన కొడుకు రాజు మూడు రోజుల క్రితం రైల్వే స్టేషన్ లో దొరికాడని ఆమె అన్నారు.పోలీసులు రాజును ఎన్ కౌంటర్ చేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని మాట్లాడుకుంటున్న మాటలు తనకు వినపడ్డాయని వీరమ్మ చెప్పారు.తాము మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్నామని నిన్న తమ వివరాలు తీసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. నిన్న పోలీసులు అందరూ ఒకేసారి స్టేషన్ కు వచ్చారని తాను రాజు దొరికాడా.? అని అడగగా పోలీసులు దొరకలేదని చెప్పారని వీరమ్మ పేర్కొన్నారు.ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో తమను ఉప్పల్ ఏరియాలో వదిలేశారని ఆమె చెప్పారు.తన కొడుకును పోలీసులు ఉరికించి చంపేశారని తాను భావిస్తున్నానని వీరమ్మ అన్నారు.మమ్మల్ని పోలిస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించి పోలీసులు రాజును చంపేశారని ఆమె చెప్పుకొచ్చారు. వీరమ్మ అడ్డగూడూరు మండల కేంద్రంలో ఉన్నారు.రాజు అత్త యాదమ్మ రాజు వల్ల తన కూతురు జీవితం నాశనమైందని తెలిపారు.రాజుకు భూమిపై జీవించే హక్కు లేదని 15 రోజుల క్రితం రాజు తమ ఇంటికి వచ్చాడని ఆ తర్వాత రాలేదని ఆమె పేర్కొన్నారు.రాజు మృతిపై సెలబ్రిటీలు సైతం స్పందించి దేవుడు ఉన్నాడంటూ కామెంట్లు చేశారు.
పోలీసులు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడంపై రాజు తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు తన కొడుకు రాజు మూడు రోజుల క్రితం రైల్వే స్టేషన్ లో దొరికాడని ఆమె అన్నారు.పోలీసులు రాజును ఎన్ కౌంటర్ చేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని మాట్లాడుకుంటున్న మాటలు తనకు వినపడ్డాయని వీరమ్మ చెప్పారు.
తాము మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్నామని నిన్న తమ వివరాలు తీసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
నిన్న పోలీసులు అందరూ ఒకేసారి స్టేషన్ కు వచ్చారని తాను రాజు దొరికాడా.? అని అడగగా పోలీసులు దొరకలేదని చెప్పారని వీరమ్మ పేర్కొన్నారు.ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో తమను ఉప్పల్ ఏరియాలో వదిలేశారని ఆమె చెప్పారు.తన కొడుకును పోలీసులు ఉరికించి చంపేశారని తాను భావిస్తున్నానని వీరమ్మ అన్నారు.మమ్మల్ని పోలిస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించి పోలీసులు రాజును చంపేశారని ఆమె చెప్పుకొచ్చారు. వీరమ్మ అడ్డగూడూరు మండల కేంద్రంలో ఉన్నారు.రాజు అత్త యాదమ్మ రాజు వల్ల తన కూతురు జీవితం నాశనమైందని తెలిపారు.రాజుకు భూమిపై జీవించే హక్కు లేదని 15 రోజుల క్రితం రాజు తమ ఇంటికి వచ్చాడని ఆ తర్వాత రాలేదని ఆమె పేర్కొన్నారు.రాజు మృతిపై సెలబ్రిటీలు సైతం స్పందించి దేవుడు ఉన్నాడంటూ కామెంట్లు చేశారు.
నిన్న పోలీసులు అందరూ ఒకేసారి స్టేషన్ కు వచ్చారని తాను రాజు దొరికాడా.? అని అడగగా పోలీసులు దొరకలేదని చెప్పారని వీరమ్మ పేర్కొన్నారు.ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో తమను ఉప్పల్ ఏరియాలో వదిలేశారని ఆమె చెప్పారు.
తన కొడుకును పోలీసులు ఉరికించి చంపేశారని తాను భావిస్తున్నానని వీరమ్మ అన్నారు.మమ్మల్ని పోలిస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించి పోలీసులు రాజును చంపేశారని ఆమె చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/jaggareddys-letter-to-telangana-congress-in-charge-thackeray | తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు పర్మిషన్ కావాలన్నారు జగ్గారెడ్డి.ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పాదయాత్రకు పర్మిషన్ కావాలని లేఖలో విన్నవించారు.అయితే భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో ప్రస్తుతం హత్ సే హత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు పర్మిషన్ కావాలన్నారు జగ్గారెడ్డి.ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పాదయాత్రకు పర్మిషన్ కావాలని లేఖలో విన్నవించారు.
అయితే భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో ప్రస్తుతం హత్ సే హత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/biggboss-5-ravi-super-comedy-about-sunny-elimination-%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80 | బిగ్ బాస్ సీజన్ 5లో శుక్రవారం ఎపిసోడ్ లో ఎవిక్షన్ పాస్ టాస్క్ జరిగింది.దీనిలో భాగంగా ఎప్పటిలానే రవి తన స్ట్రాటజీతో సన్నీకి ఆ పాస్ రాకుండా జాగ్రత్త పడాలని అనుకున్నాడు.
కాని చివరకి సన్నీకే ఆ ఎవిక్షన్ పాస్ వచ్చింది.అది శనివారం ఎపిసోడ్ లో చూపించబోతున్నారు.
ఇక ఇదిలాఉంటే ఈవారం సన్నీ ఎలిమినేట్ అవుతాడని రవి జోస్యం చెప్పాడు. ఓ పక్క సన్నీ టైటిల్ విన్నర్ రేసులో ఉండగా రవి ఈవారం సన్నీ ఎలిమినేట్ అవుతాడని అన్నాడు.
రవి చేస్తున్న ఈ కామెడీకి బిగ్ బాస్ ఆడియెన్స్ నవ్వుకుంటున్నారు.
బయట నీకన్నా సన్నీకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.అయినా సన్నీతో టైటిల్ ఎత్తిస్తాం అని మేము ఉంటే రవి మాత్రం ఈ వారం సన్నీ వెళ్లిపోతాడని అనుకుంటున్నాడని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు.అంతేకాదు సన్నీ, షణ్ముఖ్ టాప్ 2 ప్లేస్ లో ఉంటే అప్పుడు రవి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కూడా కామెడీ చేస్తున్నారు.బయట ఏం జరుగుతుందో హౌజ్ మెట్స్ కి తెలియదు కాబట్టి అనవసరంగా ఒకరిని తక్కువ చేసి చూడటం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆడియెన్స్ అంటున్నారు. అయితే ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూసి రవికి అప్పుడైనా జ్ఞానోదయం అవుతుందని అంటున్నారు ఆడియెన్స్.
బయట నీకన్నా సన్నీకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.
అయినా సన్నీతో టైటిల్ ఎత్తిస్తాం అని మేము ఉంటే రవి మాత్రం ఈ వారం సన్నీ వెళ్లిపోతాడని అనుకుంటున్నాడని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు.అంతేకాదు సన్నీ, షణ్ముఖ్ టాప్ 2 ప్లేస్ లో ఉంటే అప్పుడు రవి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కూడా కామెడీ చేస్తున్నారు.
బయట ఏం జరుగుతుందో హౌజ్ మెట్స్ కి తెలియదు కాబట్టి అనవసరంగా ఒకరిని తక్కువ చేసి చూడటం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆడియెన్స్ అంటున్నారు. అయితే ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూసి రవికి అప్పుడైనా జ్ఞానోదయం అవుతుందని అంటున్నారు ఆడియెన్స్.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/chiranjeevi-balakrishna-nagarjuna-venkatesh-cine-career-detaills-here | టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి ప్రస్తుతం 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.ఇతర సీనియర్ స్టార్ హీరోలెవరూ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు.
మరోవైపు రీఎంట్రీలో చిరంజీవి నటించిన పలు సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం.
రీఎంట్రీలో సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఆచార్య సినిమాతో విమర్శలు మూటగట్టుకున్నారు.అయితే ఇదే సమయంలో బాలయ్య నటించిన అఖండ, వెంకటేష్ నటించిన ఎఫ్3, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించాయి.ఇతర హీరోలు వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగిస్తుండగా చిరంజీవి మాత్రం ఫ్లాప్ లో ఉండటం ఆయన అభిమానులను ఒకింత బాధ పెడుతోంది.చిరంజీవి వేగంగా సినిమాలు చేస్తుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. చిరంజీవి తనపై వ్యక్తమైన విమర్శలకు గాడ్ ఫాదర్ ద్వారా గట్టిగా సమాధానం ఇస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు భోళా శంకర్ సినిమాలో నితిన్ కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ వైరల్ అవుతున్న వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం.మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే టాలెంట్ ఉన్న దర్శకుడు కావడం, బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల ఈ దర్శకుడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.భోళా శంకర్ హిట్టైతే మాత్రమే మెహర్ రమేష్ కు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.వేగంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రీఎంట్రీలో సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఆచార్య సినిమాతో విమర్శలు మూటగట్టుకున్నారు.
అయితే ఇదే సమయంలో బాలయ్య నటించిన అఖండ, వెంకటేష్ నటించిన ఎఫ్3, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించాయి.ఇతర హీరోలు వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగిస్తుండగా చిరంజీవి మాత్రం ఫ్లాప్ లో ఉండటం ఆయన అభిమానులను ఒకింత బాధ పెడుతోంది.
చిరంజీవి వేగంగా సినిమాలు చేస్తుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. చిరంజీవి తనపై వ్యక్తమైన విమర్శలకు గాడ్ ఫాదర్ ద్వారా గట్టిగా సమాధానం ఇస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు భోళా శంకర్ సినిమాలో నితిన్ కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ వైరల్ అవుతున్న వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం.మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే టాలెంట్ ఉన్న దర్శకుడు కావడం, బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల ఈ దర్శకుడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.భోళా శంకర్ హిట్టైతే మాత్రమే మెహర్ రమేష్ కు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.వేగంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చిరంజీవి వేగంగా సినిమాలు చేస్తుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.
చిరంజీవి తనపై వ్యక్తమైన విమర్శలకు గాడ్ ఫాదర్ ద్వారా గట్టిగా సమాధానం ఇస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు భోళా శంకర్ సినిమాలో నితిన్ కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ వైరల్ అవుతున్న వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం.
మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే టాలెంట్ ఉన్న దర్శకుడు కావడం, బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల ఈ దర్శకుడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.భోళా శంకర్ హిట్టైతే మాత్రమే మెహర్ రమేష్ కు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.వేగంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
అయితే టాలెంట్ ఉన్న దర్శకుడు కావడం, బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల ఈ దర్శకుడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.భోళా శంకర్ హిట్టైతే మాత్రమే మెహర్ రమేష్ కు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.వేగంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/know-these-important-things-about-whatsapp-channel | వాట్సాప్ ఛానెల్స్( WhatsApp Channels ) ఫీచర్ను కొంత కాలం క్రితం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.వాట్సాప్ లో ఇష్టమైన వ్యక్తులు, సంస్థలను ఫాలో కావడానికి, వారి అప్డేట్లను నేరుగా పొందడానికి కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఇది ట్విట్టర్( Twitter )లో సెలబ్రిటీలను ఫాలో అయితే అప్డేట్స్ అందించినట్లే పనిచేస్తుంది.కానీ మరింత ప్రైవసీతో ఈ అప్డేట్స్ను అందుకోవచ్చు.
ఛానెల్ని అనుసరించినప్పుడు ఎవరూ మీ ఫోన్ నంబర్ను చూడలేరు.మీకు కావాలంటే మీరు ఇతరులతో అప్డేట్లను షేర్ చేయవచ్చు.
ఈ ఫీచర్ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది కానీ చాలామంది దీని గురించి ఇంకా అవగాహన పెంచుకోలేకపోయారు.పెద్దగా దానిని వినియోగించడం లేదని వాట్సాప్ కూడా కనిపెట్టింది.
అంతే కాదు ఛానెల్ ఫీచర్ ఎలా ఉపయోగించాలో, దాంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిపింది.
ఇప్పుడు ఎవరైనా వాట్సాప్ ఛానెల్ని సృష్టించవచ్చు.ఇంతకుముందు, ఆహ్వానితులైన కొంతమంది వినియోగదారులు మాత్రమే సెలబ్రిటీలు, బ్రాండ్లు, న్యూస్ అవుట్లెట్లు మొదలైన ఛానెల్ని క్రియేట్ చేయగలిగారు కానీ ఇప్పుడు ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.ఛానెల్ని క్రియేట్ చేయడానికి, వాట్సాప్ ఓపెన్ చేసి , అప్డేట్స్ ట్యాబ్ లో ఛానెల్ల పక్కన ఉన్న ప్లస్ గుర్తుపై నొక్కాలి.
అప్పుడు మీకు క్రియేట్ ఛానెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.మీ ఛానెల్ కోసం ప్రొఫైల్ పిక్చర్, ఛానెల్ పేరు, ఛానెల్ డిస్క్రిప్షన్ ఎంచుకోవచ్చు.మీ ఛానెల్ లింక్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవచ్చు.ఒకరి ఛానెల్ని అనుసరించాలనుకుంటే, వాట్సాప్లోని ఛానెల్ల విభాగానికి వెళ్లాలి.
ఎగువన కాంటాక్ట్ స్టేటస్, అనుసరించే వ్యక్తుల ఛానెల్లను మీరు చూస్తారు.కింద, మీరు ఫైండ్ ఛానల్ ఎంపికను చూస్తారు.
అక్కడ అనుసరించాలనుకుంటున్న వ్యక్తి లేదా సంస్థ పేరు కోసం వెతకవచ్చు.వారు ఛానెల్ని సృష్టించినట్లయితే, మీరు దాన్ని ఫలితాల్లో చూస్తారు.
వాటిని అనుసరించడానికి ఛానెల్ పక్కన ఉన్న ప్లస్ (+) గుర్తుపై నొక్కవచ్చు.
వాట్సాప్ ఛానెల్ అనేది ఛానెల్ అడ్మిన్( Channel Admin )కు మాత్రమే వన్-వే కమ్యూనికేషన్ టూల్.అనుచరులు ఛానెల్కు ఎటువంటి సందేశాలను పంపలేరు, అప్డేట్స్ మాత్రమే చూడగలరు.అడ్మిన్ వారి ఛానెల్కి టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు, ఎమోజీలు, గిఫ్లు, పోల్లు మొదలైనవాటిని పంపవచ్చు.
భవిష్యత్తులో, వాట్సాప్ ఛానెల్ ఫీచర్కు పేమెంట్ ఆప్షన్ కూడా జోడించవచ్చు.వాట్సాప్ ఛానెల్స్లో భవిష్యత్తులో పలు అడ్మిన్లను జాయిన్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.వినియోగదారులు చేరడానికి ముందు 30 రోజుల పాటు ఛానెల్ అప్డేట్లను చూడగలరు.ఇతర ఛానెల్ సభ్యులు మీ వివరాలను చూడలేరు, కానీ ఛానెల్ అడ్మిన్లు మీ యాక్టివిటీలో కొంత భాగాన్ని చూడగలరు.
ఛానెల్ అడ్మిన్ వివరాలు రహస్యంగా ఉంటాయి.అవి ఫాలోవర్లకు కనిపించవు.
ఛానెల్ అడ్మిన్లు సభ్యులను జోడించగలరు, వారు సేవ్ చేసిన సభ్యుల వివరాలను చూడగలరు, ఛానెల్ భద్రతకు బాధ్యత వహించగలరు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/india-out-of-the-tournament-as-corona-is-doing-well-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be | కరోనా వైరస్ దేశంలో ఎంత అల్ల కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయారు.
సినీ నటులతో సహా క్రీడాకారులు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇప్పుడు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ- 2022లో కొవిడ్-19 కలకలం రేపింది.
భారత్ కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కరోనా సోకింది.అందుకనే వారు ఈ టోర్నీలో పాల్గొనడం లేదని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ తెలిపింది.
గురువారం తెల్లవారుజామున బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో ఎవరెవరు ఉన్నారంటే.కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, సిమ్రాన్ అమన్ సింగ్, రిథికా రాహుల్, మిథున్ మంజునాథ్, థెరిసా జాలీ, కుషి గుప్తాలు ఉన్నారు.టోర్నిలో పాల్గొన్న ఆటగాళ్లకు మంగళవారం నిర్వహించిన ఆర్టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురు ఆటగాళ్లకు పాజిటివ్ గా వచ్చింది.వారితో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లనూ టోర్నీ నుంచి తప్పుకోమని తెలిపారు.కాగా కరోనా సోకిన ప్లేయర్స్ కు బదులు ఎవరినీ తీసుకోమని ప్రత్యర్థి ఆటగాళ్లను తదుపరి రౌండ్ కు పంపిస్తాం” అని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.కోవిడ్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
గురువారం తెల్లవారుజామున బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో ఎవరెవరు ఉన్నారంటే.
కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, సిమ్రాన్ అమన్ సింగ్, రిథికా రాహుల్, మిథున్ మంజునాథ్, థెరిసా జాలీ, కుషి గుప్తాలు ఉన్నారు.టోర్నిలో పాల్గొన్న ఆటగాళ్లకు మంగళవారం నిర్వహించిన ఆర్టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురు ఆటగాళ్లకు పాజిటివ్ గా వచ్చింది.
వారితో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లనూ టోర్నీ నుంచి తప్పుకోమని తెలిపారు.కాగా కరోనా సోకిన ప్లేయర్స్ కు బదులు ఎవరినీ తీసుకోమని ప్రత్యర్థి ఆటగాళ్లను తదుపరి రౌండ్ కు పంపిస్తాం” అని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.కోవిడ్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/the-field-is-ready-for-proposals-on-metro-rail-lines | హైదరాబాద్ మెట్రో రైల్ కొత్త మార్గాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు పనుల్లో నిమగ్నం అయ్యారు.
ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అధికారులతో మెటీరియల్ కమిటీ సమావేశం అయింది.రెండో దశతో పాటు మెట్రో రైల్ కొత్త రూట్లపై అధికారులతో మెట్రో రైల్ ఎండీ ఎన్సీఎస్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సమావేశంలో భాగంగా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం మరియు ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైల్ మార్గాన్ని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అధికారులతో మెటీరియల్ కమిటీ సమావేశం అయింది.రెండో దశతో పాటు మెట్రో రైల్ కొత్త రూట్లపై అధికారులతో మెట్రో రైల్ ఎండీ ఎన్సీఎస్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో భాగంగా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం మరియు ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైల్ మార్గాన్ని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/decentralized-crda-bill-ap-politics-ap-cm-ys-jagan-%e0%b0%b5%e0%b1%88%e0%b0%b8%e0%b1%80%e0%b0%aa%e0%b1%80 | ఏపీ మూడు రాజధానులలు, సిఆర్డీఏ రద్దు బిల్లులకి గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.దీంతో టీడీపీ హయాంలో పరిపాలనా రాజధానిగా ఉన్న అమరావతి తన హోదాని కోల్పోయి కేవలం కార్యనిర్వాహక రాజధానికి పరిమితం అయిపొయింది.
ఇక విశాఖని పూర్తిస్థాయిలో పరిపాలనా రాజధానిగా మార్చడానికి మార్గం సుగమం అయిపొయింది.ఇక గవర్నర్ ఈ మూడు రాజధానుల బిల్లుకి ఆమోదం తెలపడంతో వైసీపీ శ్రేణులు సంబరాలలో మునిగిపోయాయి.
ఇక వైసీపీ నేతలు మీడియా ముందుకి వచ్చి గవర్నర్ ఆమోదంతో ముఖ్యమంత్రి జగన్ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే సంకల్పానికి బీజం పడినట్లు అయ్యిందని చెప్పుకొచ్చారు.ఇక మంత్రి బొత్స మరో అడుగు ముందుకి వేసి త్వరలో జగన్ విశాఖలో రాజధాని కోసం శంకుస్థాపన చేస్తారని చెప్పేశారు.
ఇక మూడు ప్రాంతాలకి అభివృద్ధి ఫలాలు అందించాలకే లక్ష్యం ఈ బిల్లుతో సాధ్యం అవుతుందని వైవి సుబ్బారెడ్డి అన్నారు.
ఇక వైసీపీ నేతల మాటలు ఇలా ఉంటే ఇక అమరావతి రాజధానిగా ఇక ఉండదని అర్ధమైన టీడీపీ నేతలు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని, ఈ విషయంపై ప్రజలంతా ఆలోచించాలని అన్నారు.అమరావతి కోసం డబ్బులు పెట్టి భూములు కొనలేదని, ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని చెప్పారు.మరో 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అమరావతి పూర్తయ్యేదని అన్నారు.ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టిడిపి నినాదం అని నారా లోకేష్ అన్నారు.న్యాయ స్థానంలోనే ప్రజల ఆకాక్షలకి న్యాయం జరుగుతుందని ట్వీట్ చేశారు.ఈ మూడు రాజధానుల బిల్లుపై మరోసారి వైసీపీ సర్కార్ కి న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తప్పవని టీడీపీ నేతలు అన్నారు.మరి తారాస్థాయికి చేరుకున్న ఈ మూడు రాజధానుల రచ్చ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇక వైసీపీ నేతల మాటలు ఇలా ఉంటే ఇక అమరావతి రాజధానిగా ఇక ఉండదని అర్ధమైన టీడీపీ నేతలు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని, ఈ విషయంపై ప్రజలంతా ఆలోచించాలని అన్నారు.అమరావతి కోసం డబ్బులు పెట్టి భూములు కొనలేదని, ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని చెప్పారు.
మరో 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అమరావతి పూర్తయ్యేదని అన్నారు.ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టిడిపి నినాదం అని నారా లోకేష్ అన్నారు.
న్యాయ స్థానంలోనే ప్రజల ఆకాక్షలకి న్యాయం జరుగుతుందని ట్వీట్ చేశారు.ఈ మూడు రాజధానుల బిల్లుపై మరోసారి వైసీపీ సర్కార్ కి న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తప్పవని టీడీపీ నేతలు అన్నారు.
మరి తారాస్థాయికి చేరుకున్న ఈ మూడు రాజధానుల రచ్చ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ram-caharan-gifts-to-the-rrr-movie-direction-department-staff | ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కనిపిస్తుంది.
ఉత్తరాదిన ఊహించని స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్గా ఉండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు దూసుకుపోతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టిస్తోంది.ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి తనాన్ని చాటుకున్నారు.సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు.సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు.వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి తనాన్ని చాటుకున్నారు.సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు.
సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు.వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/sajjala-shadow-chief-minister-mla-kotam-reddys-comments | నెల్లూరు రూరల్ లో తన అనుచరుల అరెస్టును ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖండించారు.ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జలపై ధ్వజమెత్తారు.
సజ్జల రామకృష్ణారెడ్డి షాడో ముఖ్యమంత్రి అని కోటంరెడ్డి ఆరోపించారు.అనుచరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వ వేధింపులకు భయపడేది లేదని చెప్పారు.సజ్జల ఆదేశాలను జిల్లా పోలీసులు పాటిస్తున్నారని విమర్శించారు.అంతేకాకుండా తనపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.నాలుగు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసు పెట్టారని వెల్లడించారు.తాటి వెంకటేశ్వర్లును వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలన్నారు.లేని పక్షంలో ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి షాడో ముఖ్యమంత్రి అని కోటంరెడ్డి ఆరోపించారు.అనుచరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ వేధింపులకు భయపడేది లేదని చెప్పారు.సజ్జల ఆదేశాలను జిల్లా పోలీసులు పాటిస్తున్నారని విమర్శించారు.
అంతేకాకుండా తనపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.నాలుగు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసు పెట్టారని వెల్లడించారు.
తాటి వెంకటేశ్వర్లును వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలన్నారు.లేని పక్షంలో ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mrunal-thakur-in-lust-stories-2-sitharamam-heroine | అంతకుముందు బాలీవుడ్ సీరియల్స్ తో పాపులర్ అయిన మృనాల్ ఠాకూర్ ఈమధ్య హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది.లేటెస్ట్ గా ఆమె దుల్కర్ సల్మాన్ తో కలిసి సీతారామం సినిమాలో నటించింది.
హను రాఘవపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు.ఈ సినిమాలో సీతమాలాక్ష్మి, నూర్జహాన్ పాత్రల్లో మృనాల్ ఠాకూర్ అదరగొట్టింది.
సినిమా చూసిన ఆడియెన్స్ అంతా కూడా మృనాల్ ప్రేమలో పడిపోతారని చెప్పొచ్చు.
సీతారామం తర్వాత ఆమెకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.ఇదిలాఉంటే తెలుగులో ఇంత క్రేజ్ తెచ్చుకున్న మృనాల్ బాలీవుడ్ లో మాత్రం హాట్ అటెంప్ట్ చేయబోఓతుందని తెలుస్తుంది.నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్న లస్ట్ స్టోరీస్ 2 లో మృనాల్ ఠాకూర్ నటిస్తుందని తెలుస్తుంది.లస్ట్ స్టోరీస్ తో కియరా అద్వాని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పుడు ఆ సీరీస్ లో మృనాల్ ఠాకూర్, తమన్నా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.లస్ట్ స్టోరీస్ సీరీస్ ని తెలుగులో పిట్టకథలు అని రిలీజ్ చేశారు.ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2 ని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
సీతారామం తర్వాత ఆమెకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.
ఇదిలాఉంటే తెలుగులో ఇంత క్రేజ్ తెచ్చుకున్న మృనాల్ బాలీవుడ్ లో మాత్రం హాట్ అటెంప్ట్ చేయబోఓతుందని తెలుస్తుంది.నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్న లస్ట్ స్టోరీస్ 2 లో మృనాల్ ఠాకూర్ నటిస్తుందని తెలుస్తుంది.
లస్ట్ స్టోరీస్ తో కియరా అద్వాని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పుడు ఆ సీరీస్ లో మృనాల్ ఠాకూర్, తమన్నా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.లస్ట్ స్టోరీస్ సీరీస్ ని తెలుగులో పిట్టకథలు అని రిలీజ్ చేశారు.ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2 ని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tension-at-dargamitta-police-station | వేణుగోపాల స్వామి ఆలయ భూముల వ్యవహారంలో చైర్మన్ చంద్రమౌళి, ఆలయ సిబ్బందిని విచారణకు తీసుకొచ్చిన పోలీసులు మధ్యాహ్నం నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్న చైర్మన్, సిబ్బంది విషయం తెలుసుకుని పోలీసులకు ఫోన్ చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అయినా పట్టించుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ కి చేరుకున్న ఎమ్మెల్యే తప్పుడు ఫిర్యాదులు వస్తే స్టేషన్ కి పిలిపించి ఇబ్బంది పెడుతారా అని ప్రశ్న పోలీసులతో వాగ్వాదం, పీఎస్ కి చేరుకుని ఆనంతో మాట్లాడిన ఎస్పీ విజయారావ్, ఏఎస్పీ హైమావతి.
స్టేషన్ వద్దకి భారీగా చేరుకున్న ఆనం సోదరులు, అనుచరులు 8.30 సమయంలో ఆలయ చైర్మన్, సిబ్బందిని వదిలిపెట్టిన పోలీసులు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్స్ వేణుగోపాల స్వామి ఆలయ భూముల కబ్జా ప్రయత్నం జరిగింది దీన్ని అడ్డుకునే ప్రయత్నం దేవస్థాన చైర్మన్ చంద్రమౌళి, సిబ్బంది రాజు చేశారు
దీనిపై ఫిర్యాదు వచ్చిందని చైర్మన్, ఉద్యోగిని మధ్యాహ్నం 3గంటలకి పీఎస్ కి తీసుకువచ్చారు కనీసం వీరిని సాయంత్రం వరకు ఎందుకు తీసుకువచ్చారో కూడా చేప్పలేదు ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ, డిఎస్పీలతో మాట్లాడాను ఎస్పీని, డిఎస్పీని కూడా వీరిని పంపించేసాం అని పీఎస్ పోలీసులు తప్పు ద్రోవ పట్టించారు.ఇక నేను బార్ కౌన్సిల్ మెంబర్లతో కలిసి పీఎస్ కి వచ్చాను డిఐజి గారితో వీడియో కాల్ లో మాట్లాడి స్టేషన్ లో నే ఉన్నానని తెలిపాను నిర్లక్ష్యంగా, నిస్సుగ్గుగా పోలీస్ స్టేషన్ అధికారులు వ్యవహరించారు భూకబ్జాదారులకి వత్తాసుగా పోలీసులు నిలబడడ్డాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్ల ఇంచార్జ్ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఫోన్ చేసి అడిగారు నెల్లూరు నగరంలో దోపిడీ, దౌర్జన్యం, భూకబ్జాలని అడ్డుకోవడానికి ఓ సందర్బం ఇది ఇది చిన్న సంఘటన కాదు, కోకొల్లలు ఉన్నాయి అడిగితే కేసులు పెడుతున్నారు, భయబ్రాంతులకు గురి చేస్తున్నారు నెల్లూరు నగరంలో జరిగే అక్రమాలపై దృష్టి పెట్టాలని ఎస్పీ, మంత్రికి చెప్పాను ఈ దుర్మార్గాలని ఎదుర్కోవడానికి మొదటి అడుగు పడింది వివేకానంద రెడ్డి గారు లేకపోయినా ముగ్గురు అన్నదమ్ములం ఉన్నాం, మయూర్ రెడ్డి ఉన్నారు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాలో ఒక్కరికి చెప్పండి, అండగా ఉంటాం
స్టేషన్ వద్దకి భారీగా చేరుకున్న ఆనం సోదరులు, అనుచరులు 8.30 సమయంలో ఆలయ చైర్మన్, సిబ్బందిని వదిలిపెట్టిన పోలీసులు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్స్ వేణుగోపాల స్వామి ఆలయ భూముల కబ్జా ప్రయత్నం జరిగింది దీన్ని అడ్డుకునే ప్రయత్నం దేవస్థాన చైర్మన్ చంద్రమౌళి, సిబ్బంది రాజు చేశారు
దీనిపై ఫిర్యాదు వచ్చిందని చైర్మన్, ఉద్యోగిని మధ్యాహ్నం 3గంటలకి పీఎస్ కి తీసుకువచ్చారు కనీసం వీరిని సాయంత్రం వరకు ఎందుకు తీసుకువచ్చారో కూడా చేప్పలేదు ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ, డిఎస్పీలతో మాట్లాడాను ఎస్పీని, డిఎస్పీని కూడా వీరిని పంపించేసాం అని పీఎస్ పోలీసులు తప్పు ద్రోవ పట్టించారు.
ఇక నేను బార్ కౌన్సిల్ మెంబర్లతో కలిసి పీఎస్ కి వచ్చాను డిఐజి గారితో వీడియో కాల్ లో మాట్లాడి స్టేషన్ లో నే ఉన్నానని తెలిపాను నిర్లక్ష్యంగా, నిస్సుగ్గుగా పోలీస్ స్టేషన్ అధికారులు వ్యవహరించారు భూకబ్జాదారులకి వత్తాసుగా పోలీసులు నిలబడడ్డాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్ల ఇంచార్జ్ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఫోన్ చేసి అడిగారు నెల్లూరు నగరంలో దోపిడీ, దౌర్జన్యం, భూకబ్జాలని అడ్డుకోవడానికి ఓ సందర్బం ఇది ఇది చిన్న సంఘటన కాదు, కోకొల్లలు ఉన్నాయి అడిగితే కేసులు పెడుతున్నారు, భయబ్రాంతులకు గురి చేస్తున్నారు నెల్లూరు నగరంలో జరిగే అక్రమాలపై దృష్టి పెట్టాలని ఎస్పీ, మంత్రికి చెప్పాను ఈ దుర్మార్గాలని ఎదుర్కోవడానికి మొదటి అడుగు పడింది వివేకానంద రెడ్డి గారు లేకపోయినా ముగ్గురు అన్నదమ్ములం ఉన్నాం, మయూర్ రెడ్డి ఉన్నారు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాలో ఒక్కరికి చెప్పండి, అండగా ఉంటాం
ఇక నేను బార్ కౌన్సిల్ మెంబర్లతో కలిసి పీఎస్ కి వచ్చాను డిఐజి గారితో వీడియో కాల్ లో మాట్లాడి స్టేషన్ లో నే ఉన్నానని తెలిపాను నిర్లక్ష్యంగా, నిస్సుగ్గుగా పోలీస్ స్టేషన్ అధికారులు వ్యవహరించారు భూకబ్జాదారులకి వత్తాసుగా పోలీసులు నిలబడడ్డాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్ల ఇంచార్జ్ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఫోన్ చేసి అడిగారు నెల్లూరు నగరంలో దోపిడీ, దౌర్జన్యం, భూకబ్జాలని అడ్డుకోవడానికి ఓ సందర్బం ఇది ఇది చిన్న సంఘటన కాదు, కోకొల్లలు ఉన్నాయి అడిగితే కేసులు పెడుతున్నారు, భయబ్రాంతులకు గురి చేస్తున్నారు నెల్లూరు నగరంలో జరిగే అక్రమాలపై దృష్టి పెట్టాలని ఎస్పీ, మంత్రికి చెప్పాను ఈ దుర్మార్గాలని ఎదుర్కోవడానికి మొదటి అడుగు పడింది వివేకానంద రెడ్డి గారు లేకపోయినా ముగ్గురు అన్నదమ్ములం ఉన్నాం, మయూర్ రెడ్డి ఉన్నారు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాలో ఒక్కరికి చెప్పండి, అండగా ఉంటాం
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/sudigaali-sudheer-hyper-aadi-sridevi-drama-company-latest-promo-etv-%e0%b0%b8%e0%b1%81%e0%b0%a7%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d | బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు బాగా ప్రసారమవుతున్నాయి.ఇప్పటికే కామెడీ పరంగా పలు షోలు జబర్దస్త్ కు పోటీగా ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి.
అంతేకాకుండా బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకోవడంతో రేటింగ్ విషయంలో కూడా బాగా దూసుకుపోతుంది.ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు తమ పర్ఫార్మెన్స్ లతో బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు.
ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఏకంగా సెట్ లో అడుక్కు తింటున్నారు.
జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్స్ గా గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిల గురించి అందరికి తెలిసిందే.ఎన్నో కామెడీ స్కిట్ లు చేసి ప్రేక్షకులను తెగ నవ్వించారు.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక జబర్దస్త్ లోనే కాకుండా పలు షోలలో కూడా తమ కామెడీ లతో తెగ ఆకట్టుకుంటున్నారు.ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లో కూడా టీమ్ లీడర్స్ గా పని చేస్తున్నారు.అంతే కాకుండా ఈటీవీ లో ప్రసారమౌతున్న మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా పాల్గొని బాగా రచ్చ చేస్తున్నారు.ఇందులో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంటున్నాడు.ఇక హైపర్ ఆది మాత్రం తన పంచ్ లతో బాగా సందడి చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ప్రోమో మొదట నుండి చివరి వరకు తెగ సందడిగా సాగింది.హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తమ కామెడీ లతో బాగా నవ్వించారు.కొందరు డాన్స్ లతో, పాటలతో బాగా ఆకట్టుకున్నారు.ఇక ట్రైన్ జర్నీ లో క్లాస్, మాస్ అంటూ డైలాగ్స్ తో నవ్వించారు.ఇక స్కిట్ లో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ అడుక్కునే స్కిట్ చేయగా.ఇందులో ఆది డైలాగ్ కే రాంప్రసాద్ పంచ్ డైలాగ్ వేసి నవ్వించాడు.అంతలోనే మరో కమెడియన్ వచ్చి మీరు బిచ్చగాళ్ల అని అనడంతో.వెంటనే హైపర్ ఆది మీ ఆపరేషన్ కు కలెక్ట్ చేస్తున్నామంటూ పంచ్ విసిరాడు.అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకోగా.గెటప్ శ్రీను తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.
జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్స్ గా గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిల గురించి అందరికి తెలిసిందే.
ఎన్నో కామెడీ స్కిట్ లు చేసి ప్రేక్షకులను తెగ నవ్వించారు.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక జబర్దస్త్ లోనే కాకుండా పలు షోలలో కూడా తమ కామెడీ లతో తెగ ఆకట్టుకుంటున్నారు.ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లో కూడా టీమ్ లీడర్స్ గా పని చేస్తున్నారు.
అంతే కాకుండా ఈటీవీ లో ప్రసారమౌతున్న మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా పాల్గొని బాగా రచ్చ చేస్తున్నారు.ఇందులో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంటున్నాడు.ఇక హైపర్ ఆది మాత్రం తన పంచ్ లతో బాగా సందడి చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ప్రోమో మొదట నుండి చివరి వరకు తెగ సందడిగా సాగింది.హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తమ కామెడీ లతో బాగా నవ్వించారు.కొందరు డాన్స్ లతో, పాటలతో బాగా ఆకట్టుకున్నారు.ఇక ట్రైన్ జర్నీ లో క్లాస్, మాస్ అంటూ డైలాగ్స్ తో నవ్వించారు.ఇక స్కిట్ లో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ అడుక్కునే స్కిట్ చేయగా.ఇందులో ఆది డైలాగ్ కే రాంప్రసాద్ పంచ్ డైలాగ్ వేసి నవ్వించాడు.అంతలోనే మరో కమెడియన్ వచ్చి మీరు బిచ్చగాళ్ల అని అనడంతో.వెంటనే హైపర్ ఆది మీ ఆపరేషన్ కు కలెక్ట్ చేస్తున్నామంటూ పంచ్ విసిరాడు.అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకోగా.గెటప్ శ్రీను తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.
అంతే కాకుండా ఈటీవీ లో ప్రసారమౌతున్న మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా పాల్గొని బాగా రచ్చ చేస్తున్నారు.ఇందులో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంటున్నాడు.ఇక హైపర్ ఆది మాత్రం తన పంచ్ లతో బాగా సందడి చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ప్రోమో మొదట నుండి చివరి వరకు తెగ సందడిగా సాగింది.
హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తమ కామెడీ లతో బాగా నవ్వించారు.కొందరు డాన్స్ లతో, పాటలతో బాగా ఆకట్టుకున్నారు.ఇక ట్రైన్ జర్నీ లో క్లాస్, మాస్ అంటూ డైలాగ్స్ తో నవ్వించారు.ఇక స్కిట్ లో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ అడుక్కునే స్కిట్ చేయగా.ఇందులో ఆది డైలాగ్ కే రాంప్రసాద్ పంచ్ డైలాగ్ వేసి నవ్వించాడు.అంతలోనే మరో కమెడియన్ వచ్చి మీరు బిచ్చగాళ్ల అని అనడంతో.వెంటనే హైపర్ ఆది మీ ఆపరేషన్ కు కలెక్ట్ చేస్తున్నామంటూ పంచ్ విసిరాడు.అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకోగా.గెటప్ శ్రీను తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.
హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తమ కామెడీ లతో బాగా నవ్వించారు.కొందరు డాన్స్ లతో, పాటలతో బాగా ఆకట్టుకున్నారు.ఇక ట్రైన్ జర్నీ లో క్లాస్, మాస్ అంటూ డైలాగ్స్ తో నవ్వించారు.
ఇక స్కిట్ లో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ అడుక్కునే స్కిట్ చేయగా.ఇందులో ఆది డైలాగ్ కే రాంప్రసాద్ పంచ్ డైలాగ్ వేసి నవ్వించాడు.
అంతలోనే మరో కమెడియన్ వచ్చి మీరు బిచ్చగాళ్ల అని అనడంతో.వెంటనే హైపర్ ఆది మీ ఆపరేషన్ కు కలెక్ట్ చేస్తున్నామంటూ పంచ్ విసిరాడు.
అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకోగా.గెటప్ శ్రీను తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/telugu-daily-astrology-prediction-rasi-phalalu-january-12-wednesday-2022-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b6%e0%b0%bf-%e0%b0%ab%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 | ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):సూర్యోదయం: ఉదయం 06.52సూర్యాస్తమయం: సాయంత్రం 05.53రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకుఅమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకుదుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకుఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):మేషం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.వృషభం: ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమయం అనుకూలంగా ఉంటుంది.మిథునం: ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులు మీకు ఆర్థికంగా మీ అప్పులు తీర్చుతారు.ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కర్కాటకం: ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.సింహం: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
సూర్యోదయం: ఉదయం 06.52
సూర్యాస్తమయం: సాయంత్రం 05.53
రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు
అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):మేషం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.వృషభం: ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమయం అనుకూలంగా ఉంటుంది.మిథునం: ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులు మీకు ఆర్థికంగా మీ అప్పులు తీర్చుతారు.ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కర్కాటకం: ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.సింహం: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):మేషం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.వృషభం: ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమయం అనుకూలంగా ఉంటుంది.మిథునం: ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులు మీకు ఆర్థికంగా మీ అప్పులు తీర్చుతారు.ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కర్కాటకం: ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.సింహం: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
మేషం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.వృషభం: ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమయం అనుకూలంగా ఉంటుంది.మిథునం: ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులు మీకు ఆర్థికంగా మీ అప్పులు తీర్చుతారు.ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కర్కాటకం: ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.సింహం: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ఈరోజు సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.
వృషభం: ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమయం అనుకూలంగా ఉంటుంది.మిథునం: ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులు మీకు ఆర్థికంగా మీ అప్పులు తీర్చుతారు.ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కర్కాటకం: ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.సింహం: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథునం: ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులు మీకు ఆర్థికంగా మీ అప్పులు తీర్చుతారు.ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కర్కాటకం: ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.సింహం: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులు మీకు ఆర్థికంగా మీ అప్పులు తీర్చుతారు.ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
కర్కాటకం: ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.సింహం: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయం అనుకూలంగా ఉంది.
సింహం: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.
కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దూర ప్రయాణాలు చేస్తారు.
తులా: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
వృశ్చికం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.
మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.
ధనస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
మకరం: ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.
అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
కుంభం: ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
మీనం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది
LATEST NEWS - TELUGU
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/four-telangana-mlas-are-in-suspecting-in-links-with-bangalore-drugs-case-%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d | బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కర్ణాటకలో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కాగా కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకుని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.కాగా డ్రగ్స్ కేసుకు హైదరాబాద్తో ప్రధానంగా లింకులు కనిపిస్తూండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఇక్కడి పోలీసులు ఉన్నారట పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి నోటీసులు ఇస్తామని కర్ణాటక రాష్ట్రం గోవిందపుర పోలీసులు తెలిపారు.అయితే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని ఇప్పటి వరకు అధికారులు వెల్లడించకపోవడంతో ఈ విషయం పై తెలంగాణలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకుని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.కాగా డ్రగ్స్ కేసుకు హైదరాబాద్తో ప్రధానంగా లింకులు కనిపిస్తూండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఇక్కడి పోలీసులు ఉన్నారట పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి నోటీసులు ఇస్తామని కర్ణాటక రాష్ట్రం గోవిందపుర పోలీసులు తెలిపారు.అయితే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని ఇప్పటి వరకు అధికారులు వెల్లడించకపోవడంతో ఈ విషయం పై తెలంగాణలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఇక్కడి పోలీసులు ఉన్నారట పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి నోటీసులు ఇస్తామని కర్ణాటక రాష్ట్రం గోవిందపుర పోలీసులు తెలిపారు.అయితే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని ఇప్పటి వరకు అధికారులు వెల్లడించకపోవడంతో ఈ విషయం పై తెలంగాణలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mp-mithun-reddy-to-meet-mudragada-in-kirlampudi | కాకినాడ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham ) నివాసానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు.
ఈ మేరకు కిర్లంపూడిలోని( Kirlampudi ) ముద్రగడ నివాసంలో వీరు భేటీ కానున్నారు.ఇప్పటికే ముద్రగడ ఇంటికి వైసీపీ జిల్లా కాపు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేరుకోగా.
ఆయన అనుచరులు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు.ఈ నేపథ్యంలో ముద్రగడను వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
అయితే ప్రస్తుతానికి ఎటువంటి షరతులు లేకుండానే ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/60-inmates-tests-positive-vadodara-jail-%e0%b0%9c%e0%b1%88%e0%b0%b2%e0%b1%81 | కరోనా మహమ్మారి రాజు,పేద అన్న ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తుంది.దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఈ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.
తాజాగా గుజరాత్ లోని వడోదర జైలు లో కూడా ఈ కరోనా కలకలం సృష్టించింది.జైలు లో ఉన్న ఖైదీలలో దాదాపు 60 మంది ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది.
కనీసం 1000 మంది ఖైదీలు ఉండే ఈ జైలు లో 60 మందికి కరోనా పాజిటివ్ రావడం తో అధికారులు వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టారు.ఇప్పటివరకు 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 17 మంది లక్షణాల తో కూడిన వైరస్ సోకగా, మరో 43 మందికి మాత్రం ఎలాంటి లక్షణాలు లేకుండా ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ప్రస్తుతం జైలు లోనే 80 పడకల తో కూడిన కోవిడ్-19 సెంటర్ ను ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం జైలు లో ఆరుగురు వైద్యుల సమక్షంలో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 56,874 కరోనా కేసులు నమోదు కాగా,2,438 కోవిడ్-19 మరణాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.సోమవారం వడోదర లో మొత్తం 80 కేసులు నమోదు కాగా, అందులో 43 కేసులు ఈ జైలు లోనే నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.అంతేకాకుండా సోమవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు నమోదు అయినట్లు సమాచారం.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 56,874 కరోనా కేసులు నమోదు కాగా,2,438 కోవిడ్-19 మరణాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.సోమవారం వడోదర లో మొత్తం 80 కేసులు నమోదు కాగా, అందులో 43 కేసులు ఈ జైలు లోనే నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా సోమవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు నమోదు అయినట్లు సమాచారం.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/this-is-the-best-home-remedy-for-acne-free-glowing-skin | సాధారణంగా కొందరికి ముఖం నిండా మొటిమలే ఉంటాయి.అవి అందాన్నే కాదు మనో ధైర్యాన్ని సైతం కోల్పోయేలా చేస్తాయి.
ఈ క్రమంలోనే మొటిమలను వదిలించుకునేందుకు, మెరిసే చర్మాన్ని పొందడానికి నానా అవస్థలు పడుతుంటారు.చర్మం పై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
ఖరీదైన క్రీములు వాడుతుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు ది బెస్ట్ వన్ గా వర్కౌట్ అవుతుంది.ఈ రెమెడీని పాటిస్తే మొటిమల్లేని మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు అరటిపండు( Banana ) స్లైసెస్ వేసుకోవాలి.అలాగే రెండు కీర దోసకాయ స్లైసెస్ మరియు మూడు నుంచి నాలుగు బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు వేసుకోవాలి.ఆపై కొంచెం రోజ్ వాటర్( Rose water ) యాడ్ చేసుకుని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై ఒక ఐస్ క్యూబ్ తో చర్మాని సున్నితంగా రబ్ చేసుకోవాలి.ఫైనల్ గా వేసుకున్న మాస్క్ ను కూల్ వాటర్ సహాయంతో తొలగించి శుభ్రంగా చర్మాన్ని తడి లేకుండా తుడుచుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.
మొటిమలు మాయమవుతాయి.మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి.
మొటిమల తాలూకు మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా తొలగిపోతాయి.చర్మం సూపర్ గ్లోయింగ్ గా మరియు షైనీ గా మారుతుంది.
అందంగా మెరుస్తుంది.కాబట్టి మొటిమలు లేని మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/what-one-have-to-follow-on-krishnastami-day-%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%ae%e0%b0%bf | హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ క్రమంలోనే శ్రావణ మాసం శుక్ల పక్షం అష్టమి తిథిరోజు దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు.సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి లోక సంరక్షణార్ధం దశావతారాలను ఎత్తాడు.
ఈ దశావతారాలలో ఎనిమిదవ అవతారమే కృష్ణావతారం. శ్రీహరి ఎనిమిదవ అవతారంగా దేవకికి ఎనిమిదవ సంతానంగా అష్టమి తిథి రోజు జన్మించి ఎనిమిది మంది భార్యలను కలిగి ఉన్నారు.
మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన రోజున భక్తులు సంతోషంతో, భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో ఎంతో భక్తితో కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు.ఈ విధంగా శ్రీ కృష్ణుడి పుట్టినరోజును జరుపుకోవడం వల్ల ఈ పండుగను జన్మాష్టమి లేదా శ్రీ కృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు.శ్రీ కృష్ణ జయంతి రోజు ఎంతోమంది తల్లులు వారి పిల్లలకు కృష్ణుడు గోపిక వేషాలు వేసి ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే కృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి వివిధ రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు మనం అనుకున్న పనులు నెరవేరాలంటే తప్పనిసరిగా గోమాతకు పచ్చగడ్డి వేసి 3 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా సంతానం లేనివారు బాలకృష్ణుడిని గోపాల మంత్రంతో పూజించడం వల్ల సంతానం కలుగుతుంది.కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి అర్థరాత్రి సమయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఉపవాస దీక్ష విరమిస్తారు.శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించడం వల్ల ఈ విధంగా అర్ధరాత్రి కన్నయ్యకు పెద్ద ఎత్తున పూజలు చేస్తారు.
మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన రోజున భక్తులు సంతోషంతో, భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో ఎంతో భక్తితో కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు.ఈ విధంగా శ్రీ కృష్ణుడి పుట్టినరోజును జరుపుకోవడం వల్ల ఈ పండుగను జన్మాష్టమి లేదా శ్రీ కృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు.
శ్రీ కృష్ణ జయంతి రోజు ఎంతోమంది తల్లులు వారి పిల్లలకు కృష్ణుడు గోపిక వేషాలు వేసి ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే కృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి వివిధ రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు మనం అనుకున్న పనులు నెరవేరాలంటే తప్పనిసరిగా గోమాతకు పచ్చగడ్డి వేసి 3 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా సంతానం లేనివారు బాలకృష్ణుడిని గోపాల మంత్రంతో పూజించడం వల్ల సంతానం కలుగుతుంది.కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి అర్థరాత్రి సమయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఉపవాస దీక్ష విరమిస్తారు.శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించడం వల్ల ఈ విధంగా అర్ధరాత్రి కన్నయ్యకు పెద్ద ఎత్తున పూజలు చేస్తారు.
LATEST NEWS - TELUGU
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/venkatesh-in-rana-naidu-web-series-response | వెంకటేష్ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానించే హీరో గా పేరు దక్కించుకున్నాడు.ఆయన సినిమాలు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అన్నట్లుగా ఉండేవి.
మహిళలలో ఎక్కువగా ఆదరణ సొంతం చేసుకున్న వెంకటేష్, ఈ మధ్య కాలంలో కాస్త సినిమాల సంఖ్య తగ్గించాడు.మొన్నటి వరకు కూడా ఆయన సినిమాలంటే ఆడ వారు క్యూ కట్టి మరి చూసేవారు.
అలాంటి వెంకటేష్ నుండి వస్తున్న బూతు డైలాగ్స్ విని లేడీస్ ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు.అసలు విషయం ఏంటంటే రానా తో కలిసి వెంకటేష్ ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే.
ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వచ్చే నెలలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో వెంకటేష్ వాడిన బూతులు మరియు రానా చేసిన రొమాన్స్ వైరల్ అవుతున్నాయి.
వెంకటేష్ నుండి ఇలాంటి బూతులు వింటామని ఎప్పుడు ఊహించలేదని కొందరు మహిళ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటే.యూత్ ఆడియన్స్ మాత్రం ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామనే కదా, వెంకటేష్ ట్రెండ్ కు తగ్గట్లుగా నటిస్తున్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి వెంకటేష్ యొక్క రానా నాయుడు బూతులు అన్ని వర్గాల వారిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.వేరే హీరోలు లేదా నటీనటులు ఇలాంటి మాటలు మాట్లాడితే పరవాలేదు కానీ వెంకటేష్ వంటి సీనియర్ హీరో అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించే హీరో ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ చాలా మంది చాలా రకాలుగా వెబ్ సిరీస్ పై కామెంట్ చేస్తున్నారు.
ట్రైలర్ లోనే ఇలా ఉంటే మొత్తం సిరీస్ లో వెంకటేష్ యొక్క బూతులు ఏ స్థాయిలో ఉంటాయో అనే ఆందోళన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/next-level-satisfaction-as-an-actor-with-love-story-hero-naga-chaitanya-%e0%b0%a8%e0%b0%be%e0%b0%97-%e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af | నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”.ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.“లవ్ స్టోరి” ఈ శుక్రవారం
థియేటర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో నాగ చైతన్య సినిమాలో నటించిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు తెలిపారు.నాగ చైతన్య మాట్లాడుతూ.
దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.ఆయనతో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా.శేఖర్ గారి చిత్రాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది.రియలిస్టిక్ చిత్రాలంటే నాకు ఆసక్తి.మజిలీ సినిమాలో ఈ సంతృప్తి కొంత దొరికింది.లవ్ స్టోరితో నెక్ట్ లెవెల్ హ్యాపీనెస్ పొందాను. లవ్ స్టోరి సినిమాలో మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూను దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చెప్పబోతున్నారు.జెండర్ బయాస్, కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది.పల్లవి అనే క్యారెక్టర్ ద్వారా ఈ విషయాన్ని కొన్ని చూపిస్తున్నాము.దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చాలా కంఫర్ట్ ఇచ్చి సినిమా చేయించారు.ఆయనతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, పర్సన్ గా ఎదిగాను.చాలా విషయాలు నేర్చుకున్నాను.అందుకే ఆయనతో ఎక్కడిదాకా అయినా ట్రావెల్ చేస్తాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను.ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము.ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది.శేఖర్ గారి గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎక్కువ పేరొస్తుంది.కానీ లవ్ స్టోరిలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్ కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది.ఇద్దరికీ మంచి పేరొస్తుంది.సాయి పల్లవితో నటించడం ఎంజాయ్ చేశాను.తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్.కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నా కాంబినేషన్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది.లవ్ స్టోరిలోనూ మంచి స్టెప్పులు చేయించారు.పాటలన్నీ చాలా సిచ్యువేషనల్ గా ఉంటాయి.డాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు.ఇటీవల సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం.సుకుమార్ గారు కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు.తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను.అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు.ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం.దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.
దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.ఆయనతో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా.శేఖర్ గారి చిత్రాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది.రియలిస్టిక్ చిత్రాలంటే నాకు ఆసక్తి.
మజిలీ సినిమాలో ఈ సంతృప్తి కొంత దొరికింది.లవ్ స్టోరితో నెక్ట్ లెవెల్ హ్యాపీనెస్ పొందాను.
లవ్ స్టోరి సినిమాలో మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూను దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చెప్పబోతున్నారు.జెండర్ బయాస్, కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది.పల్లవి అనే క్యారెక్టర్ ద్వారా ఈ విషయాన్ని కొన్ని చూపిస్తున్నాము.దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చాలా కంఫర్ట్ ఇచ్చి సినిమా చేయించారు.ఆయనతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, పర్సన్ గా ఎదిగాను.చాలా విషయాలు నేర్చుకున్నాను.అందుకే ఆయనతో ఎక్కడిదాకా అయినా ట్రావెల్ చేస్తాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను.ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము.ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది.శేఖర్ గారి గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎక్కువ పేరొస్తుంది.కానీ లవ్ స్టోరిలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్ కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది.ఇద్దరికీ మంచి పేరొస్తుంది.సాయి పల్లవితో నటించడం ఎంజాయ్ చేశాను.తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్.కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నా కాంబినేషన్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది.లవ్ స్టోరిలోనూ మంచి స్టెప్పులు చేయించారు.పాటలన్నీ చాలా సిచ్యువేషనల్ గా ఉంటాయి.డాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు.ఇటీవల సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం.సుకుమార్ గారు కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు.తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను.అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు.ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం.దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.
లవ్ స్టోరి సినిమాలో మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూను దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చెప్పబోతున్నారు.జెండర్ బయాస్, కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది.
పల్లవి అనే క్యారెక్టర్ ద్వారా ఈ విషయాన్ని కొన్ని చూపిస్తున్నాము.
దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చాలా కంఫర్ట్ ఇచ్చి సినిమా చేయించారు.ఆయనతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, పర్సన్ గా ఎదిగాను.చాలా విషయాలు నేర్చుకున్నాను.
అందుకే ఆయనతో ఎక్కడిదాకా అయినా ట్రావెల్ చేస్తాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.
ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను.ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము.ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది.శేఖర్ గారి గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎక్కువ పేరొస్తుంది.కానీ లవ్ స్టోరిలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్ కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది.ఇద్దరికీ మంచి పేరొస్తుంది.సాయి పల్లవితో నటించడం ఎంజాయ్ చేశాను.తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్.కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నా కాంబినేషన్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది.లవ్ స్టోరిలోనూ మంచి స్టెప్పులు చేయించారు.పాటలన్నీ చాలా సిచ్యువేషనల్ గా ఉంటాయి.డాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు.ఇటీవల సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం.సుకుమార్ గారు కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు.తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను.అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు.ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం.దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.
ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను.
ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము.ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది.
శేఖర్ గారి గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎక్కువ పేరొస్తుంది.కానీ లవ్ స్టోరిలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్ కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది.ఇద్దరికీ మంచి పేరొస్తుంది.సాయి పల్లవితో నటించడం ఎంజాయ్ చేశాను.తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్.
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నా కాంబినేషన్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది.లవ్ స్టోరిలోనూ మంచి స్టెప్పులు చేయించారు.పాటలన్నీ చాలా సిచ్యువేషనల్ గా ఉంటాయి.డాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు.ఇటీవల సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం.సుకుమార్ గారు కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు.తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను.అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు.ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం.దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నా కాంబినేషన్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది.
లవ్ స్టోరిలోనూ మంచి స్టెప్పులు చేయించారు.పాటలన్నీ చాలా సిచ్యువేషనల్ గా ఉంటాయి.
డాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు.ఇటీవల సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం.
సుకుమార్ గారు కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు.తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు.
మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను.అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు.ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం.దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.
మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను.అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు.ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం.
దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/danchave-menatha-kuthura-song-was-deleted-from-bhagavanth-kesari | నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) నిన్న దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది.ఈ సినిమా కోసం దంచవే మేనత్త కూతురా పాటను రీమిక్స్ చేయడం జరిగింది.
సినిమా విడుదల సమయంలో ఒక పాట ఉంది.దానిని సినిమా విడుదల అయిన వారం రోజుల తర్వాత సినిమా కు యాడ్ చేయబోతున్నట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.
సినిమాలో వచ్చే ఆ పాట బాలయ్య అభిమానులకు రెట్టింపు ఉత్సాహం ఇవ్వడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో సినిమా లో ఆ పాటను పెట్టేందుకు సరైన సమయం లేదు… సరైన ప్లేస్ లేదు.కనుక సినిమా నుంచి దాన్ని తొలగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇంకా యాడ్ చేయకుండానే దాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు.సినిమా ఇప్పుడు సరిగ్గా ఆడుతోంది.ఇలాంటి సమయంలో డిస్ట్రబ్ చేయడం ఎందుకు అనుకుని దర్శకుడు అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటున్నారు.సినిమా లో బాలయ్య మరియు కాజల్ మధ్య ఆ పాట పెట్టేంత రొమాన్స్ మరియు లవ్ లేదు.కనుక పాట పెడితో ఓవర్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు అనేది మరి కొందరి అభిప్రాయం.మొత్తానికి బాలయ్య యొక్క సినిమా లో దంచవే మేనత్త కూతురా పాట ఉండబోదు అంటూ తేలిపోయింది.ఇలాంటి పాటలు సినిమాకు హైప్ ను తీసుకు వస్తాయి.అప్పటికే విడుదల అయిన సినిమాకు ఆ పాట వల్ల వచ్చే క్రేజ్ ఏమీ లేదు.అందుకే పాట విడుదల విషయం లో అనిల్ రావిపూడి ఈ నిర్ణయం తీసుకున్నాడు.సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో అయినా ఈ పాట ని యాడ్ చేస్తారేమో చూడాలి.
ఇలాంటి సమయంలో సినిమా లో ఆ పాటను పెట్టేందుకు సరైన సమయం లేదు… సరైన ప్లేస్ లేదు.కనుక సినిమా నుంచి దాన్ని తొలగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇంకా యాడ్ చేయకుండానే దాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు.
సినిమా ఇప్పుడు సరిగ్గా ఆడుతోంది.ఇలాంటి సమయంలో డిస్ట్రబ్ చేయడం ఎందుకు అనుకుని దర్శకుడు అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటున్నారు.
సినిమా లో బాలయ్య మరియు కాజల్ మధ్య ఆ పాట పెట్టేంత రొమాన్స్ మరియు లవ్ లేదు.
కనుక పాట పెడితో ఓవర్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు అనేది మరి కొందరి అభిప్రాయం.మొత్తానికి బాలయ్య యొక్క సినిమా లో దంచవే మేనత్త కూతురా పాట ఉండబోదు అంటూ తేలిపోయింది.ఇలాంటి పాటలు సినిమాకు హైప్ ను తీసుకు వస్తాయి.అప్పటికే విడుదల అయిన సినిమాకు ఆ పాట వల్ల వచ్చే క్రేజ్ ఏమీ లేదు.అందుకే పాట విడుదల విషయం లో అనిల్ రావిపూడి ఈ నిర్ణయం తీసుకున్నాడు.సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో అయినా ఈ పాట ని యాడ్ చేస్తారేమో చూడాలి.
కనుక పాట పెడితో ఓవర్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు అనేది మరి కొందరి అభిప్రాయం.మొత్తానికి బాలయ్య యొక్క సినిమా లో దంచవే మేనత్త కూతురా పాట ఉండబోదు అంటూ తేలిపోయింది.ఇలాంటి పాటలు సినిమాకు హైప్ ను తీసుకు వస్తాయి.
అప్పటికే విడుదల అయిన సినిమాకు ఆ పాట వల్ల వచ్చే క్రేజ్ ఏమీ లేదు.అందుకే పాట విడుదల విషయం లో అనిల్ రావిపూడి ఈ నిర్ణయం తీసుకున్నాడు.
సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో అయినా ఈ పాట ని యాడ్ చేస్తారేమో చూడాలి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mokshagna-entry-with-aditya-999-max-%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-999 | నందమూరి బాలకృష్ణ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన వాటిలో ఆదిత్య 369 ఒకటి.ఆ సినిమా అప్పట్లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది.
కొన్నాళ్లుగా ఆ సినిమా సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నా కుదరలేదు.ఫైనల్ గా బాలయ్యే స్వయంగా ఆదిత్య 369 సీక్వెల్ కథని సిద్ధం చేస్తున్నారట.
ఈ విషయాన్ని ఆయనే వెళ్లడించారు.అంతేకాదు ఆదిత్య 369 సీక్వెల్ సినిమాని ఆదిత్య 999 మ్యాక్స్ అని కూడా టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాతో తన నట వారసుడు మోక్షజ్ఞని తెరంగేట్రం చేయించే ఆలోచనలో ఉన్నారట బాలకృష్ణ.అదే జరిగితే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి మరో నట వారసుడు వచ్చినట్టే.
బాలయ్య స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ చేస్తారని తెలుస్తుంది.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావొచ్చిందని బాలకృష్ణ చెబుతున్నారు.మోక్షజ్ఞ ఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ మూవీ అని ఆయన భావిస్తున్నారు.అంతేకాదు మొదటి సినిమాతోనే తన ముద్ర వేసేలా ప్లాన్ చేస్తున్నారట బాలయ్య.ఇప్పటికే చాలాసార్లు మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు రాగా అవేవి నిజం కాలేదు.అయితే ఆదిత్య 999 మ్యాక్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటునని చెబుతున్నారు.ఈ మూవీని బాలయ్య స్వయంగా నిర్మిస్తారని తెలుస్తుంది.
బాలయ్య స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ చేస్తారని తెలుస్తుంది.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావొచ్చిందని బాలకృష్ణ చెబుతున్నారు.మోక్షజ్ఞ ఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ మూవీ అని ఆయన భావిస్తున్నారు.అంతేకాదు మొదటి సినిమాతోనే తన ముద్ర వేసేలా ప్లాన్ చేస్తున్నారట బాలయ్య.
ఇప్పటికే చాలాసార్లు మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు రాగా అవేవి నిజం కాలేదు.అయితే ఆదిత్య 999 మ్యాక్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటునని చెబుతున్నారు.
ఈ మూవీని బాలయ్య స్వయంగా నిర్మిస్తారని తెలుస్తుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ministers-uttam-and-sridhar-babu-for-medigadda-project-on-29th-of-this-month | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సందర్శించనున్నారు.ఈ మేరకు ఈనెల 29న మంత్రులు బ్యారేజ్ వద్దకు వెళ్లనున్నారు.
మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లపై మంత్రులు సమీక్షించనున్నారని తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.అలాగే కొత్త ఆయుకట్టు స్థిరీకరణతో పాటు విద్యుత్ అవసరాలపై సమీక్ష నిర్వహించనున్నారు.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు చేపట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రాజెక్టును మంత్రులు సందర్శించనున్నారని తెలుస్తోంది.
మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లపై మంత్రులు సమీక్షించనున్నారని తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.అలాగే కొత్త ఆయుకట్టు స్థిరీకరణతో పాటు విద్యుత్ అవసరాలపై సమీక్ష నిర్వహించనున్నారు.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు చేపట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రాజెక్టును మంత్రులు సందర్శించనున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/jagan-emotional-post-on-the-occasion-of-the-12th-death-anniversary-of-ysr-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d | దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ విజయమ్మ, వైయస్ జగన్, వైయస్ షర్మిల తో పాటు వైఎస్ కుటుంబసభ్యులు వైసిపి పార్టీ కీలక నాయకులు నివాళులర్పించారు.రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్ అభిమానులతో పాటు వైసీపీ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే తండ్రి 12 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని అన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలో అలానే నిలిచి ఉన్నాయన్నారునేనే వేసే ప్రతి అడుగులోనూ ప్రతి ఆలోచనలోనూ నాన్న స్పూర్తి ముందుండి నడిపిస్తోందిఅని జగన్ పేర్కొన్నారు.జగన్ పెట్టిన పోస్ట్ కి వైయస్సార్ అభిమానులతో పాటు సామాన్య ప్రజలు భారీగా రియాక్ట్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే తండ్రి 12 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని అన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలో అలానే నిలిచి ఉన్నాయన్నారునేనే వేసే ప్రతి అడుగులోనూ ప్రతి ఆలోచనలోనూ నాన్న స్పూర్తి ముందుండి నడిపిస్తోందిఅని జగన్ పేర్కొన్నారు.
జగన్ పెట్టిన పోస్ట్ కి వైయస్సార్ అభిమానులతో పాటు సామాన్య ప్రజలు భారీగా రియాక్ట్ అవుతున్నారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/drushyam-hyderbad-riteish-deshmukh-nishikant-kamat-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95%e0%b0%be%e0%b0%ae%e0%b0%a4%e0%b1%8d | బాలీవుడ్ దర్శకుడు, నటుడు నిషికాంత్ కామత్ మృతిచెందారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తేలింది.
తాజాగా నిషికాంత్ కామత్ మరణ వార్తపై రితేశ్ దేశ్ ముఖ్ స్పందిస్తూ.ఆయన మరణించలేదని, ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశాడు.
గతంలో లివర్ సిరోసిస్ అనే వ్యాధితో నిషికాంత్ కామత్ బాధపడ్డారు.ఇప్పుడు అదే వ్యాధి తిరగబెట్టడంతో.నిషికాంత్ ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే నేటి ఉదయం ఆయన మృతి చెందారంటూ దర్శకుడు మిలాప్ ట్విట్ చేశారు.దీంతో అందరూ ఇదే నిజమే అనుకుని.ప్రచారం చేశారు.పలువురు సెలబ్రెటీలు సైతం నిషికాంత్ కామత్ కుటుంబసభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.అయితే ఆ తర్వాత మిలాప్ తన ట్వీట్ ను తొలగించి ట్విస్ట్ ఇవ్వడంతో పాటు.రిషికాంత్ బంధువులతో మాట్లాడానని, ఆయన ఇంకా బతికే ఉన్నారని మరో ట్వీట్ చేశారు.దీంతో సంతాపం తెలిపిన సెలెబ్రిటీలంతా తప్పు అయిందని.క్షమాపణ కోరారు.కాగా, 2005లో `డోంబివాలీ ఫాస్ట్` అనే మరాఠీ మూవీతో దర్శకుడిగా కెరీర్ స్టార్ చేసిన నిషికాంత్ కామత్.మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి పలు చిత్రాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అలాగే మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్కి ఈయనే దర్శకత్వం వహించారు.ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో నిషికాంత్ కామత్ ప్రశంసలు అందుకున్నారు.
గతంలో లివర్ సిరోసిస్ అనే వ్యాధితో నిషికాంత్ కామత్ బాధపడ్డారు.ఇప్పుడు అదే వ్యాధి తిరగబెట్టడంతో.నిషికాంత్ ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే నేటి ఉదయం ఆయన మృతి చెందారంటూ దర్శకుడు మిలాప్ ట్విట్ చేశారు.
దీంతో అందరూ ఇదే నిజమే అనుకుని.ప్రచారం చేశారు.
పలువురు సెలబ్రెటీలు సైతం నిషికాంత్ కామత్ కుటుంబసభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.అయితే ఆ తర్వాత మిలాప్ తన ట్వీట్ ను తొలగించి ట్విస్ట్ ఇవ్వడంతో పాటు.రిషికాంత్ బంధువులతో మాట్లాడానని, ఆయన ఇంకా బతికే ఉన్నారని మరో ట్వీట్ చేశారు.దీంతో సంతాపం తెలిపిన సెలెబ్రిటీలంతా తప్పు అయిందని.క్షమాపణ కోరారు.కాగా, 2005లో `డోంబివాలీ ఫాస్ట్` అనే మరాఠీ మూవీతో దర్శకుడిగా కెరీర్ స్టార్ చేసిన నిషికాంత్ కామత్.మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి పలు చిత్రాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అలాగే మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్కి ఈయనే దర్శకత్వం వహించారు.ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో నిషికాంత్ కామత్ ప్రశంసలు అందుకున్నారు.
పలువురు సెలబ్రెటీలు సైతం నిషికాంత్ కామత్ కుటుంబసభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.అయితే ఆ తర్వాత మిలాప్ తన ట్వీట్ ను తొలగించి ట్విస్ట్ ఇవ్వడంతో పాటు.
రిషికాంత్ బంధువులతో మాట్లాడానని, ఆయన ఇంకా బతికే ఉన్నారని మరో ట్వీట్ చేశారు.దీంతో సంతాపం తెలిపిన సెలెబ్రిటీలంతా తప్పు అయిందని.క్షమాపణ కోరారు.
కాగా, 2005లో `డోంబివాలీ ఫాస్ట్` అనే మరాఠీ మూవీతో దర్శకుడిగా కెరీర్ స్టార్ చేసిన నిషికాంత్ కామత్.మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి పలు చిత్రాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అలాగే మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్కి ఈయనే దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో నిషికాంత్ కామత్ ప్రశంసలు అందుకున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tollywood-multistarrers-in-2022-rrr-acharya-bheemla-nayak-%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0%e0%b0%b0%e0%b1%8d | గత ఏడాది కరోనా మూలంగా నానా ఇబ్బందులు పడిన తెలుగు సినిమా పరిశ్రమ. ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడుతుంది.
అంతేకాదు.ఈ ఏడాది తొలి నెలల్లో క్రేజీ సినిమాలు జనాల ముందుకు రాబోతున్నాయి.
వాటిలో చాలా సినిమాలు మల్టీస్టారర్ సినిమాలుగా తెరకెక్కాయి.ఈ క్యాలెండర్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే ఈ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
సంక్రాంతికి రిలీజ్ అయిన బంగార్రాజు సినిమా కూడా మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.జనాల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
ఇందులో నాగార్జునతో పాటు ఆయన కొడుకు నాగ చైతన్య కలిసి నటించారు.ఈ సినిమాను జనాలు బాగానే ఆదరించారు.
అటు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మల్టీ స్టారర్ మూవీనే.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాంచరణ్ నటిస్తున్నాడు.ఫిక్షనల్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న జనాల ముందుకు రానుంది.మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ నటించిన సినిమా ఆచార్య. సోషల్ డ్రామాతో ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రం ఏప్రిల్ 1న సమ్మర్ బరిలో నిలువనుంది.పవన్ కల్యాన్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనున్ కోషియం సినిమాకు రీమేక్ గా రెడీ అవుతోంది.సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన కామెడీ మూవీ ఎఫ్-2కు సీక్వెల్ గా ఎఫ్-3 అనే సినిమా జనాల ముందుకు రాబోతుంది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.మొత్తంగా తక్కువ గ్యాప్ లో పలు మల్టీస్టారర్ సినిమాలు జనాల ముందుకు వస్తున్నాయి.ఈ సినిమాల్లో ఏ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయో వేచి చూడాల్సిందే.
అటు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మల్టీ స్టారర్ మూవీనే.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాంచరణ్ నటిస్తున్నాడు.ఫిక్షనల్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న జనాల ముందుకు రానుంది.మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ నటించిన సినిమా ఆచార్య.
సోషల్ డ్రామాతో ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రం ఏప్రిల్ 1న సమ్మర్ బరిలో నిలువనుంది.
పవన్ కల్యాన్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనున్ కోషియం సినిమాకు రీమేక్ గా రెడీ అవుతోంది.సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన కామెడీ మూవీ ఎఫ్-2కు సీక్వెల్ గా ఎఫ్-3 అనే సినిమా జనాల ముందుకు రాబోతుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.మొత్తంగా తక్కువ గ్యాప్ లో పలు మల్టీస్టారర్ సినిమాలు జనాల ముందుకు వస్తున్నాయి.ఈ సినిమాల్లో ఏ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mahesh-babu-real-stunt-in-one-nenokkadine | టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మహేష్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.కాగా ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఇకపోతే మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1: నేనొక్కడినే సినిమా( One Nenokkadine ) విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.కాగా ఈ సినిమాను టెక్నికల్గా హై స్టాండడ్ లో తెరకెక్కించారు.అయితే, ఈ సినిమా కోసం మహేశ్బాబు రియల్ స్టంట్ చేశారు.ఇదే విషయాన్ని గతంలో ఒకసారి సుకుమార్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.మహేశ్ బాబు విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకునేందుకు బోటు తీసుకుని సముద్రంలోకి వెళ్తారు.అయితే ఆ సన్నివేశంలో నటించిన ఆర్టిస్ట్లందరూ ప్రొఫెషనల్ స్విమ్మర్స్ కాగా, మహేశ్ బాబుకు మాత్రం ఈత సరిగా రాదట.
మిగిలిన వాళ్లందరూ లైఫ్ జాకెట్లు వేసుకొని నటిస్తే, మహేశ్ అవేవీ లేకుండా రిస్క్ చేసి మరీ ఆ సీన్లో నటించారు.అంతేకాకుండా ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ ఏ విధంగా అయితే బోటును నడుపుతారో అంతే వేగంతో నడిపారట.
ఆ సీన్ తీస్తున్నప్పుడు చిత్ర బృందం చాలా కష్టపడిందని సుకుమార్ అప్పట్లో చెప్పారు.అలాంటి హిట్ అవ్వాల్సిన సినిమా ఫ్లాప్ అయిందన్న బాధ ఎప్పుడూ తనని వెంటాడుతూ ఉంటుందని సుకుమార్ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు.కాగా సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు సుకుమార్.
మరోవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/this-boys-14-girlfriends-turned-up-at-his-house-together | ఒక అబ్బాయి ఒక్క లవర్ను మెయింటెన్ చేయడమే కష్టం.లవర్ ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయో దర్శకుడు అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ చిత్రంలో చాలా ఫన్నీగా చూపించాడు.
అలాంటిది వీడు ఏకంగా 14 మంది అమ్మాయిలను ప్రేమలో పడేశాడు.వారితో తెగ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు.14 మంది అమ్మాయిలను ప్లాట్ చేసిన ఈ కుర్రాడి వయసు ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.అతడి వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే.
ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించిన ఇతగాడి బండారం బట్ట బయలు అయ్యింది.ప్రేమికుల రోజున ఇతడికి అంతా కలిసి షాక్ ఇచ్చారు.
ఆ షాక్తో ఏకంగా కోమాలోకి వెళ్లాడు.
రఖీబ్ అనే 18 ఏళ్ల కుర్రాడు 14 మంది అమ్మాయిలతో ప్రేమలో మునిగి తేలుతూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు.ఇలాంటి సమయంలో ఒక అమ్మాయికి అతడి గురించి అనుమానం వచ్చింది.ఫోన్లో అతడు వేరు వేరు అమ్మాయిలతో మాట్లాడుతున్నట్లుగా అనుమానించిన ఆ అమ్మాయి ఒకసారి అతడి ఫోన్ను చాటుగా చూసింది.అందులో తన నెంబర్ బార్బీ గర్ల్ 5 అని ఫీడ్ చేసి ఉంది.అలా బార్బీ గర్ల్ 1 నుండి 14 మంది నెంబర్లు ఉన్నాయి.రఖీబ్ చూడకుండా ఆ నెంబర్లన్నీ తీసుకుంది.అందరికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆమెకు అర్థం అయిన విషయం ఏంటీ అంటూ వారందరితో కూడా రఖీబ్ ప్రేమలో ఉన్నాడు.ఆ 14 మంది కూడా ప్లాన్ చేసి ఫిబ్రవరి 14న అతడికి షాక్ ఇవ్వాలనుకున్నారు.14వ తారీకున ఉదయం రఖీబ్ లేవక ముందే అతడి ముందు నిల్చోవాలనుకున్నారు.ప్లాన్ చేసుకున్న ప్రకారం ఒక్కరొక్కరుగా అంతా కూడా అతడి ఇంటికి చేరుకున్నారు.ఉదయాన్నే అంతా కలిసి అతడి ఇంటికి వెళ్లారు.కుటుంబ సభ్యులు వారిస్తూ ఉన్నా కూడా అంతా లోనికి వెళ్లారు.అతడి రూంలోకి వెళ్లారు.అతడు అలికిడికి లేచాడు.కళ్ల ముందు 14 మంది అమ్మాయిలు, అది కూడా తాను ప్రేమిస్తున్నట్లుగా చెప్పిన అమ్మాయిలు ఉండటంతో అవాక్కయ్యాడు.ఒక్కసారిగా వారంతా కనిపించేప్పటికి హార్ట్ వేగం పెరిగి ఏకంగా కోమాలోకి వెళ్లాడు.ఇప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి వెంటనే బాగు పడాలని ఆ 14 మంది అమ్మాయిలు కోరుకుంటున్నారు.
రఖీబ్ అనే 18 ఏళ్ల కుర్రాడు 14 మంది అమ్మాయిలతో ప్రేమలో మునిగి తేలుతూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు.
ఇలాంటి సమయంలో ఒక అమ్మాయికి అతడి గురించి అనుమానం వచ్చింది.ఫోన్లో అతడు వేరు వేరు అమ్మాయిలతో మాట్లాడుతున్నట్లుగా అనుమానించిన ఆ అమ్మాయి ఒకసారి అతడి ఫోన్ను చాటుగా చూసింది.
అందులో తన నెంబర్ బార్బీ గర్ల్ 5 అని ఫీడ్ చేసి ఉంది.అలా బార్బీ గర్ల్ 1 నుండి 14 మంది నెంబర్లు ఉన్నాయి.రఖీబ్ చూడకుండా ఆ నెంబర్లన్నీ తీసుకుంది.అందరికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆమెకు అర్థం అయిన విషయం ఏంటీ అంటూ వారందరితో కూడా రఖీబ్ ప్రేమలో ఉన్నాడు.
ఆ 14 మంది కూడా ప్లాన్ చేసి ఫిబ్రవరి 14న అతడికి షాక్ ఇవ్వాలనుకున్నారు.14వ తారీకున ఉదయం రఖీబ్ లేవక ముందే అతడి ముందు నిల్చోవాలనుకున్నారు.ప్లాన్ చేసుకున్న ప్రకారం ఒక్కరొక్కరుగా అంతా కూడా అతడి ఇంటికి చేరుకున్నారు.ఉదయాన్నే అంతా కలిసి అతడి ఇంటికి వెళ్లారు.కుటుంబ సభ్యులు వారిస్తూ ఉన్నా కూడా అంతా లోనికి వెళ్లారు.అతడి రూంలోకి వెళ్లారు.
అతడు అలికిడికి లేచాడు.కళ్ల ముందు 14 మంది అమ్మాయిలు, అది కూడా తాను ప్రేమిస్తున్నట్లుగా చెప్పిన అమ్మాయిలు ఉండటంతో అవాక్కయ్యాడు.
ఒక్కసారిగా వారంతా కనిపించేప్పటికి హార్ట్ వేగం పెరిగి ఏకంగా కోమాలోకి వెళ్లాడు.ఇప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి వెంటనే బాగు పడాలని ఆ 14 మంది అమ్మాయిలు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/heavy-rain-in-tirumala-devotees-facing-severe-difficulties-mandous-cyclone | మాండూస్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తిరుమలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షంతో పాటు చలి తీవ్రత అధికంగా ఉంది.
మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.దీంతో అప్రమత్తమైన టీటీడీ కొండచరియలు విరిగి పడే ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను నిలిపివేసింది.పాపనాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేసినట్లు ప్రకటించింది.కాగా తిరుమలలోని అన్ని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.
మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
దీంతో అప్రమత్తమైన టీటీడీ కొండచరియలు విరిగి పడే ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను నిలిపివేసింది.పాపనాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేసినట్లు ప్రకటించింది.
కాగా తిరుమలలోని అన్ని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/prabhas-karan-johar-allu-aravindh-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ తిమింగలం అని చెప్పుకోవచ్చు.టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టేసి బాహుబలి, సాహో చిత్రాలతో ఆల్ ఇండియా రేంజ్ స్టార్ అయ్యాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద చేప అదే తిమింగలం మాదిరిగా మారిపోయాడు.తెలుగు స్టార్ నిర్మాతలు దర్శకులు ఈయనకు వల వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈయన కోసం బాలీవుడ్ నుండి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బాహుబలి మొదటి పార్ట్ విడుదల అయిన సమయంలోనే కరణ్ జోహార్ ఈయనతో సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపించాడు.అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.కాని అప్పటికే తాను చేసుకున్న కమిట్మెంట్స్ను కాదని కరణ్ జోహార్కు డేట్లు ఇవ్వలేక పోయాడు.అయితే ఎంతైనా తనకు బాలీవుడ్లో అంతటి గుర్తింపు తెచ్చి పెట్టిన నిర్మాత అవ్వడంతో కరణ్ జోహార్కు ఓకే చెప్పాడు.ప్రభాస్ తన 22వ చిత్రంను కరణ్ జోహార్ నిర్మాణంలో చేయబోతున్నాడు.అయితే తెలుగులో ప్రముఖ నిర్మాత పేరు ఉంటేనే బిజినెస్ అయ్యే అవకాశం ఉంది.అందుకే అదే సినిమాకు అల్లు అరవింద్ కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.గత కొంత కాలంగా ప్రభాస్తో సినిమా కోసం అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఎట్టకేలకు కరణ్ జోహార్తో కలిసి ప్రభాస్ సినిమాను నిర్మించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉంది.
బాహుబలి మొదటి పార్ట్ విడుదల అయిన సమయంలోనే కరణ్ జోహార్ ఈయనతో సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపించాడు.
అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.కాని అప్పటికే తాను చేసుకున్న కమిట్మెంట్స్ను కాదని కరణ్ జోహార్కు డేట్లు ఇవ్వలేక పోయాడు.
అయితే ఎంతైనా తనకు బాలీవుడ్లో అంతటి గుర్తింపు తెచ్చి పెట్టిన నిర్మాత అవ్వడంతో కరణ్ జోహార్కు ఓకే చెప్పాడు.
ప్రభాస్ తన 22వ చిత్రంను కరణ్ జోహార్ నిర్మాణంలో చేయబోతున్నాడు.అయితే తెలుగులో ప్రముఖ నిర్మాత పేరు ఉంటేనే బిజినెస్ అయ్యే అవకాశం ఉంది.అందుకే అదే సినిమాకు అల్లు అరవింద్ కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
గత కొంత కాలంగా ప్రభాస్తో సినిమా కోసం అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఎట్టకేలకు కరణ్ జోహార్తో కలిసి ప్రభాస్ సినిమాను నిర్మించే అవకాశం వచ్చింది.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/catherine-tresa-comes-on-board-for-nithiin-macherla-niyojakavargam-macharal-niyojaka-vargam-movie-%e0%b0%95%e0%b1%87%e0%b0%a5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%a5%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86 | విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్తో రాబోతోన్నారు.ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్ను ఫుల్ యాక్షన్ మోడ్లో ప్రేక్షకులు చూడబోతోన్నారు.
రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ బ్యానర్పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.ప్రస్తుతం చిత్రయూనిట్ హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది.
మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఇద్దరు హీరోలు కనిపించబోతోన్నారు.ఇందులో కృతి శెట్టి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు.తాజాగా కేథరిన్ థ్రెసాను మరో హీరోయిన్గా చిత్రయూనిట్ ప్రకటించింది.ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లోనే కేథరిన్ థ్రెసా పాల్గొనబోతోన్నారు.కేథరిన్ థ్రెసా, నితిన్లు కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.నితిన్ను ఇది వరకెన్నడూ చూపించని కొత్త అవతారంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించబోతోన్నారు.ఇంకా ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులున్నారు.అద్భుతమైన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పని చేస్తోంది.భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్తో కలిసి నితిన్ పని చేస్తున్నారు.ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్గా, మామిడాల తిరుపతి మాటల రచయితగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.నటీనటులు : నితిన్, కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులుసాంకేతిక బృందంరచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి.సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్ : శ్రేష్ట్ మూవీస్.సంగీతం : మహతి స్వర సాగర్.సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ల.ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ : జీ హరి.మాటలు : మామిడాల తిరుపతి.ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్.పీఆర్ఓ : వంశీ-శేఖర్.
మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఇద్దరు హీరోలు కనిపించబోతోన్నారు.ఇందులో కృతి శెట్టి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు.తాజాగా కేథరిన్ థ్రెసాను మరో హీరోయిన్గా చిత్రయూనిట్ ప్రకటించింది.ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లోనే కేథరిన్ థ్రెసా పాల్గొనబోతోన్నారు.
కేథరిన్ థ్రెసా, నితిన్లు కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.
నితిన్ను ఇది వరకెన్నడూ చూపించని కొత్త అవతారంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించబోతోన్నారు.ఇంకా ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులున్నారు.అద్భుతమైన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పని చేస్తోంది.
భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్తో కలిసి నితిన్ పని చేస్తున్నారు.ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్గా, మామిడాల తిరుపతి మాటల రచయితగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.నటీనటులు : నితిన్, కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులుసాంకేతిక బృందంరచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి.సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్ : శ్రేష్ట్ మూవీస్.సంగీతం : మహతి స్వర సాగర్.సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ల.ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ : జీ హరి.మాటలు : మామిడాల తిరుపతి.ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్.పీఆర్ఓ : వంశీ-శేఖర్.
ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.
నటీనటులు : నితిన్, కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులుసాంకేతిక బృందంరచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి.సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్ : శ్రేష్ట్ మూవీస్.సంగీతం : మహతి స్వర సాగర్.సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ల.ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ : జీ హరి.మాటలు : మామిడాల తిరుపతి.ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్.పీఆర్ఓ : వంశీ-శేఖర్.
నటీనటులు : నితిన్, కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులుసాంకేతిక బృందంరచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి.సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్ : శ్రేష్ట్ మూవీస్.సంగీతం : మహతి స్వర సాగర్.సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ల.ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ : జీ హరి.మాటలు : మామిడాల తిరుపతి.ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్.పీఆర్ఓ : వంశీ-శేఖర్.
నితిన్, కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులు
సాంకేతిక బృందంరచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి.సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్ : శ్రేష్ట్ మూవీస్.సంగీతం : మహతి స్వర సాగర్.సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ల.ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ : జీ హరి.మాటలు : మామిడాల తిరుపతి.ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్.పీఆర్ఓ : వంశీ-శేఖర్.
సాంకేతిక బృందంరచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి.సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్ : శ్రేష్ట్ మూవీస్.సంగీతం : మహతి స్వర సాగర్.సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ల.ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ : జీ హరి.మాటలు : మామిడాల తిరుపతి.ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్.పీఆర్ఓ : వంశీ-శేఖర్.
రచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి.సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్ : శ్రేష్ట్ మూవీస్.సంగీతం : మహతి స్వర సాగర్.సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ల.ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ : జీ హరి.మాటలు : మామిడాల తిరుపతి.ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్.పీఆర్ఓ : వంశీ-శేఖర్
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/minister-darmana-prasada-raos-comments-about-rajadhani | అమరావతి ప్రాంతంలో కోంత మందికి నష్టం జరుగుతుందని రాష్ట్ర సమస్యగా చూపిస్తూ అనేక ఎత్తుగడలు వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలను మబ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజాదాని వెనక జరుగుతున్న దురుద్దేశాలను అసెంబ్లీ లో చెప్పా హైదరాబాద్ ని వదులుకోము అని ఆనాడు అందరం చెప్పాం 65 సంవత్సరాలు పెట్టుబడిని హైదరాబాద్ లో పెట్టి అభివృద్ధి చేసాం హైదరాబాద్ ను వారికి ఉంచుకోవాలని స్వార్దంతో వారు ఉద్యమం నడిపారు దానిని వ్యతిరేఖించాం అన్ని ప్రాంతాలను నాడు అభివృద్ధి చేసుంటే ఇప్పుడు ఏపీలో ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్ని జిల్లా లు అభివృద్ధి చేసుంటే తెలంగాణ ని కూడా కోరేవారు కాదు ఈ విషయం రాష్ట్ర విభజన తరువాత అందరికి తెలిసో చ్చిందిలక్షల కోట్లు అమరావతి కే పెడితే ఏలా తెలంగాణ విడినట్లు అటువంటి పని మల్లా జరగదని గ్యారంటీ ఏంటి
రాయలసీమ, ఉత్తరాంద్రా వారిని అమరావతి వారు పొమ్మంటే మరలా ఏం చేస్తాం శివరామ క్రిష్ణ కమిటి కూడా అదే చెప్పింది ఓక్కచోట అభివృద్ధి చేసిన మోడల్ ఎక్కడా సక్సెస్ కాలేదు రైతుల ఆవేదన అంగీకరిస్తా .కానీ అమరావతి వెనుక చంద్రబాబు స్వార్దంఏమిటి ముప్పై మూడు ఎకరాల చుట్టూ మీ బందువుల తో, మీ వారితో కోనిపించారు దీనిలోనే మీ స్వార్దం తెలిసిపోతుంది అమరావతి లో క్యాపిటల్ వద్దని మేం అవడం లేదు కదా అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది మీరు విశాఖ కి రాజదాని వద్దంటూ యాత్ర చేస్తుంటే మేం నోరుముసుకుని ఊరుకోవాలా కేంద్రం 23 సంస్థ లు ఇస్తే ఓక్క సంస్థ ను కూడా మా శ్రీకాకుళం జిల్లాకు ఇవ్వలేదు రైతులను కావాలనే రెచ్చగోడుతున్నారురైతులకు అన్యాయం మేం చేయం మోదటి క్యాబినెట్ విశాఖలో ఏందుకు పెట్టారు చంద్రబాబు 100శాతం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న దోంగ ఓప్పందాల కోసమే అమరావతి నిర్మాణం చెపట్టారు33 వేలు ఎకరాలు రాజ దానికి అంటే ఎక్కడైనా ఉందా అమరావతి రైతులు విశాఖకి క్యాపిటల్ వద్దనడం న్యాయమా శ్రీకాకుళం తలసరి ఆదాయం ఏందుకు తక్కువ.మా అబివృద్ది లేకనే కదా మీ ఆస్తులు పెరిగితే.మేం మీదగ్గరే జీవితాంతం కూలీలుగా పనీచేయాలా అరసవల్లి సూర్యభగవానుని దర్శనం చేసుకోండి… కానీ మా పీక కోసే పని చేస్తానంటే ఓప్పుకోం రాజ్యాంగం ప్రకారం అందరి జీవన ప్రమాణాలు పెరగాలి రైతులు చంద్రబాబు మాయలో పడోద్దు జీవితాంతం మా ప్రజలు ఇతర ప్రాంతాల్లో తాపీ పని చేసుకునే బ్రతకాలా నేను బైట ఉన్న, ప్రభుత్వం లో ఉన్నా.మా ప్రాంతం కోసం ఫైట్ చేస్తాను రాజా దాని ప్రాంతంలో మీ నాయకులు, నీ కోడుకు కూడా ఓడిపోయారు లక్షల కోట్లు అమరావతి లో పెడితే అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా సాద్యం చంద్రబాబు డిఫాల్టర్ … జనసేన నీ వాడుకుంటున్నారు జనసేన -టిడిపి కలిసే ఎలక్షన్ కి వెళ్తాయి రాసి పట్టుకోండి.
రాయలసీమ, ఉత్తరాంద్రా వారిని అమరావతి వారు పొమ్మంటే మరలా ఏం చేస్తాం శివరామ క్రిష్ణ కమిటి కూడా అదే చెప్పింది ఓక్కచోట అభివృద్ధి చేసిన మోడల్ ఎక్కడా సక్సెస్ కాలేదు రైతుల ఆవేదన అంగీకరిస్తా .కానీ అమరావతి వెనుక చంద్రబాబు స్వార్దంఏమిటి ముప్పై మూడు ఎకరాల చుట్టూ మీ బందువుల తో, మీ వారితో కోనిపించారు దీనిలోనే మీ స్వార్దం తెలిసిపోతుంది అమరావతి లో క్యాపిటల్ వద్దని మేం అవడం లేదు కదా అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది మీరు విశాఖ కి రాజదాని వద్దంటూ యాత్ర చేస్తుంటే మేం నోరుముసుకుని ఊరుకోవాలా కేంద్రం 23 సంస్థ లు ఇస్తే ఓక్క సంస్థ ను కూడా మా శ్రీకాకుళం జిల్లాకు ఇవ్వలేదు రైతులను కావాలనే రెచ్చగోడుతున్నారురైతులకు అన్యాయం మేం చేయం మోదటి క్యాబినెట్ విశాఖలో ఏందుకు పెట్టారు చంద్రబాబు 100శాతం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న దోంగ ఓప్పందాల కోసమే అమరావతి నిర్మాణం చెపట్టారు
33 వేలు ఎకరాలు రాజ దానికి అంటే ఎక్కడైనా ఉందా అమరావతి రైతులు విశాఖకి క్యాపిటల్ వద్దనడం న్యాయమా శ్రీకాకుళం తలసరి ఆదాయం ఏందుకు తక్కువ.మా అబివృద్ది లేకనే కదా మీ ఆస్తులు పెరిగితే.మేం మీదగ్గరే జీవితాంతం కూలీలుగా పనీచేయాలా అరసవల్లి సూర్యభగవానుని దర్శనం చేసుకోండి… కానీ మా పీక కోసే పని చేస్తానంటే ఓప్పుకోం రాజ్యాంగం ప్రకారం అందరి జీవన ప్రమాణాలు పెరగాలి రైతులు చంద్రబాబు మాయలో పడోద్దు జీవితాంతం మా ప్రజలు ఇతర ప్రాంతాల్లో తాపీ పని చేసుకునే బ్రతకాలా నేను బైట ఉన్న, ప్రభుత్వం లో ఉన్నా.మా ప్రాంతం కోసం ఫైట్ చేస్తాను రాజా దాని ప్రాంతంలో మీ నాయకులు, నీ కోడుకు కూడా ఓడిపోయారు లక్షల కోట్లు అమరావతి లో పెడితే అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా సాద్యం చంద్రబాబు డిఫాల్టర్ … జనసేన నీ వాడుకుంటున్నారు జనసేన -టిడిపి కలిసే ఎలక్షన్ కి వెళ్తాయి రాసి పట్టుకోండి.
33 వేలు ఎకరాలు రాజ దానికి అంటే ఎక్కడైనా ఉందా అమరావతి రైతులు విశాఖకి క్యాపిటల్ వద్దనడం న్యాయమా శ్రీకాకుళం తలసరి ఆదాయం ఏందుకు తక్కువ.
మా అబివృద్ది లేకనే కదా మీ ఆస్తులు పెరిగితే.మేం మీదగ్గరే జీవితాంతం కూలీలుగా పనీచేయాలా అరసవల్లి సూర్యభగవానుని దర్శనం చేసుకోండి… కానీ మా పీక కోసే పని చేస్తానంటే ఓప్పుకోం రాజ్యాంగం ప్రకారం అందరి జీవన ప్రమాణాలు పెరగాలి రైతులు చంద్రబాబు మాయలో పడోద్దు జీవితాంతం మా ప్రజలు ఇతర ప్రాంతాల్లో తాపీ పని చేసుకునే బ్రతకాలా నేను బైట ఉన్న, ప్రభుత్వం లో ఉన్నా.
మా ప్రాంతం కోసం ఫైట్ చేస్తాను రాజా దాని ప్రాంతంలో మీ నాయకులు, నీ కోడుకు కూడా ఓడిపోయారు లక్షల కోట్లు అమరావతి లో పెడితే అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా సాద్యం చంద్రబాబు డిఫాల్టర్ … జనసేన నీ వాడుకుంటున్నారు జనసేన -టిడిపి కలిసే ఎలక్షన్ కి వెళ్తాయి రాసి పట్టుకోండి
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/pawan-kalyan-vakeel-saab-is-the-no-1-movie-in-india-first-day-collections-%e0%b0%b5%e0%b0%95%e0%b1%80%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d%e2%80%8c | ఈ ఏడాది కరోనా వల్ల సినిమాల విడుదల అవ్వడమే కష్టం అయ్యింది.కరోనా మొదటి వేవ్ కు ముందు కొన్ని సినిమాలు విడుదల అవ్వగా సెకండ్ వేవ్ తర్వాత అక్టోబర్ ,నవంబర్ నుండి సినిమాలు విడుదల అవుతున్నాయి.
బాలీవుడ్ లోమాత్రం సినిమాల జాతర నవంబర్ నుండే మొదలు అయ్యింది.ఈ ఏడాదిలో వచ్చింది కొన్ని సినిమాలే.
ఆ కొన్ని సినిమాల్లో టాప్ సినిమా గా వకీల్ సాబ్ నిలిచింది.ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన వకీల్ సాబ్ ను ఇప్పటి వరకు మరే ఇండియన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో బీట్ చేయలేదు.
ఈ ఏడాది మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది.అప్పటి వరకు వకీల్ సాబ్ ను ఎవరైనా బీట్ చేస్తారా అనేది చూడాలి.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని మొదటి రోజు ఏకంగా 52.3 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.మొదటి రోజే ఆ స్థాయి వసూళ్లు దక్కించుకున్న ఇండియన్ మూవీ ఈ ఏడాది మరేది రాలేదు.బాలీవుడ్ మూవీ సూర్య వంశీ 40 కోట్ల వరకు రాబట్టింది.అయితే రజినీకాంత్ అన్నాత్తే సినిమా 50 కోట్ల వరకు రాబట్టింది.కాని వకీల్ సాబ్ ను అందుకోలేక పోయింది.మాస్టర్ సినిమా కూడా 50 కోట్ల మార్క్ ను చేరుకుంది కాని వకీల్ సాబ్ వెనుకే ఉండి పోయింది.మొత్తానికి వకీల్ సాబ్ సినిమా ఈ ఏడాదిలో మొదటి రోజు వసూళ్ల విషయంలో నెం.1 గా నిలిచి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.అల్లు అర్జున్ పుష్ప సినిమా ఈ ఏడాదిలోనే అంటే ఈ నెలలోనే రాబోతుంది.మరి బన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న నేపథ్యంలో ఏమైనా వకీల్ సాబ్ రికార్డును బీట్ చేస్తాడా అనేది చూడాలి.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని మొదటి రోజు ఏకంగా 52.3 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.మొదటి రోజే ఆ స్థాయి వసూళ్లు దక్కించుకున్న ఇండియన్ మూవీ ఈ ఏడాది మరేది రాలేదు.
బాలీవుడ్ మూవీ సూర్య వంశీ 40 కోట్ల వరకు రాబట్టింది.
అయితే రజినీకాంత్ అన్నాత్తే సినిమా 50 కోట్ల వరకు రాబట్టింది.కాని వకీల్ సాబ్ ను అందుకోలేక పోయింది.మాస్టర్ సినిమా కూడా 50 కోట్ల మార్క్ ను చేరుకుంది కాని వకీల్ సాబ్ వెనుకే ఉండి పోయింది.మొత్తానికి వకీల్ సాబ్ సినిమా ఈ ఏడాదిలో మొదటి రోజు వసూళ్ల విషయంలో నెం.1 గా నిలిచి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.అల్లు అర్జున్ పుష్ప సినిమా ఈ ఏడాదిలోనే అంటే ఈ నెలలోనే రాబోతుంది.మరి బన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న నేపథ్యంలో ఏమైనా వకీల్ సాబ్ రికార్డును బీట్ చేస్తాడా అనేది చూడాలి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/kalyani-priyadarshan-latest-hd-imsges-%e0%b0%95%e0%b0%b3%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%a8 | Kalyani Priyadarshan Latest Hd Imsges-telugu Actress Photos Kalyani Priyadarshan Latest Hd Imsges - Actresskalyani
ఫోటో గ్యాలరీ |
https://telugustop.com/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%8b%e0%b0%af%e0%b0%97%e0%b1%82%e0%b0%a1%e0%b0%be-%e0%b0%b8%e0%b1%8d | సికింద్రాబాద్ బోయగూడా స్క్రాప్ గోడౌన్ లో ఉదయం 3 గంటల 30 నిమిషాలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
11 మంది సజీవదహనం
1 కార్మికుది పరిస్థితి విషమం
2 కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు
మృతులు బీహార్ మహారాష్ట్ర చెందిన వలస కూలీలు .మృతులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు బీహార్ కి చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం
1.సికిందర్.40
2.బిట్టూ.23
3.సతేంధర్ 35
4.గొల్లు,28
5.దామోదర్,27
6.చింటూ,29
7.రాజేష్,25
8.దీపక్,26
9.పంకజ్,26
10.దినేష్,35
11.రాజేష్,25
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/interesting-facts-about-shivani-in-miss-tamilanadu-category-details-here | అద్బుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాలతో శివాని రాజశేఖర్ నటిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయినా శివాని రాజశేఖర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేఖర్ సినిమాలో కూడా శివాని కీలక పాత్రలో నటించారని సమాచారం అందుతోంది.ఒకవైపు హీరోయిన్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న శివాని మరోవైపు మోడల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
శివాని రాజశేఖర్ ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలలో పాల్గొని మిస్ తమిళనాడుగా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచారు.ఏప్రిల్ 30వ తేదీన ఈ పోటీలు జరగగా శివాని రాజశేఖర్ మిస్ తమిళనాడుగా ఎంపిక కావడంతో ఆమె అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.అయితే శివాని రాజశేఖర్ తెలుగమ్మాయి అయినప్పటికీ మిస్ తమిళనాడుగా ఎంపిక కావడం ఏమిటని ప్రశ్నలు తలెత్తాయి.అదే సమయంలో కొంతమంది నెటిజన్లు శివాని రాజశేఖర్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయగా ఆ ట్రోల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే వైరల్ అయిన నెగిటివ్ కామెంట్ల గురించి శివాని రాజశేఖర్ స్పందిస్తూ తాను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నివశిస్తున్నానని తాను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని భావించానని ఆమె అన్నారు.ఫెమినా మిస్ ఇండియా పోటీల నిర్వాహకులు అప్లికేషన్ లో మల్టిపుల్ ఆప్షన్లను ఇచ్చారని ఆమె వెల్లడించారు.తాను చెన్నైలో పుట్టి పెరిగానని అయితే అప్లికేషన్ లో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు కూడా ఆప్షన్ గా ఇచ్చానని అమె చెప్పుకొచ్చారు.ఏపీ, తెలంగాణ నుంచి నన్ను సెలెక్ట్ చేసి ఉంటే మరింత హ్యాపీగా ఉండేదని తమిళనాడు కూడా ఒక ఆప్షన్ గా ఇవ్వడంతో తనను తమిళనాడు నుంచి ఎంపిక చేశారని ఆమె కామెంట్లు చేశారు.శివాని రాజశేఖర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శివాని రాజశేఖర్ ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలలో పాల్గొని మిస్ తమిళనాడుగా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచారు.ఏప్రిల్ 30వ తేదీన ఈ పోటీలు జరగగా శివాని రాజశేఖర్ మిస్ తమిళనాడుగా ఎంపిక కావడంతో ఆమె అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.
అయితే శివాని రాజశేఖర్ తెలుగమ్మాయి అయినప్పటికీ మిస్ తమిళనాడుగా ఎంపిక కావడం ఏమిటని ప్రశ్నలు తలెత్తాయి.
అదే సమయంలో కొంతమంది నెటిజన్లు శివాని రాజశేఖర్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయగా ఆ ట్రోల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే వైరల్ అయిన నెగిటివ్ కామెంట్ల గురించి శివాని రాజశేఖర్ స్పందిస్తూ తాను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నివశిస్తున్నానని తాను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని భావించానని ఆమె అన్నారు.ఫెమినా మిస్ ఇండియా పోటీల నిర్వాహకులు అప్లికేషన్ లో మల్టిపుల్ ఆప్షన్లను ఇచ్చారని ఆమె వెల్లడించారు.తాను చెన్నైలో పుట్టి పెరిగానని అయితే అప్లికేషన్ లో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు కూడా ఆప్షన్ గా ఇచ్చానని అమె చెప్పుకొచ్చారు.ఏపీ, తెలంగాణ నుంచి నన్ను సెలెక్ట్ చేసి ఉంటే మరింత హ్యాపీగా ఉండేదని తమిళనాడు కూడా ఒక ఆప్షన్ గా ఇవ్వడంతో తనను తమిళనాడు నుంచి ఎంపిక చేశారని ఆమె కామెంట్లు చేశారు.శివాని రాజశేఖర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అదే సమయంలో కొంతమంది నెటిజన్లు శివాని రాజశేఖర్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయగా ఆ ట్రోల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
అయితే వైరల్ అయిన నెగిటివ్ కామెంట్ల గురించి శివాని రాజశేఖర్ స్పందిస్తూ తాను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నివశిస్తున్నానని తాను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని భావించానని ఆమె అన్నారు.ఫెమినా మిస్ ఇండియా పోటీల నిర్వాహకులు అప్లికేషన్ లో మల్టిపుల్ ఆప్షన్లను ఇచ్చారని ఆమె వెల్లడించారు.
తాను చెన్నైలో పుట్టి పెరిగానని అయితే అప్లికేషన్ లో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు కూడా ఆప్షన్ గా ఇచ్చానని అమె చెప్పుకొచ్చారు.ఏపీ, తెలంగాణ నుంచి నన్ను సెలెక్ట్ చేసి ఉంటే మరింత హ్యాపీగా ఉండేదని తమిళనాడు కూడా ఒక ఆప్షన్ గా ఇవ్వడంతో తనను తమిళనాడు నుంచి ఎంపిక చేశారని ఆమె కామెంట్లు చేశారు.శివాని రాజశేఖర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/dark-agreements-between-congress-and-bjp-mla-palla | కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( BRS MLA Palla Rajeswar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం కాంగ్రెస్ పని చేసిందన్నారు.అంతేకాకుండా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ( Congress BJP ) మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
బీజేపీని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పల్లెత్తు మాట అనలేదని మండిపడ్డారు.పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని మోదీని అడిగే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు.
అలాగే మోదీకి జాతీయ హోదా ఇవ్వాలని భావన లేదని విమర్శించారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/he-is-not-a-human-monkey-either-if-not-because-%e0%b0%ae%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b1%87 | ఓ వ్యక్తి చూడడానికి అచ్చం కోతి రూపంలో ఉండడంతో ఆ యువకుడు దాంతో బయట తిరగడానికి వీలులేకుండా పోయింది.ఆ పిల్లాడిని చూసి ఊర్లో జనాలు కోతి అని పిలవడంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులు అబ్బాయిని స్కూల్ కు పంపించడం కూడా మానిపించి ఇంట్లోనే ఉంచేశారు.
అయితే ఈ విషయం కాస్త లేటుగా సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలియడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టిలో కోతి మొఖం ఉన్న వ్యక్తిగా కాకుండా రియల్ మోగ్లీగా పేరు తెచ్చుకుంటున్నాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
తూర్పు ఆఫ్రికాలో ఉన్న రువాండాలో 1999 లో జన్మించిన ఎల్లీ అనే యువకుడిని ఇప్పుడంతా రియల్ లైఫ్ మోగ్లీ అని పిలుస్తున్నారు.అయితే, మామూలుగా మనిషికి ఉండే తల సైజు కంటే అతని తల సైజు చాలా చిన్నగా ఉంటుంది.‘మైక్రోసెఫాలీ’ (Microcephaly) అనే వ్యాధి కారణంగా అతని తల మామూలు సైజు కంటే చిన్నగా ఉండి జన్మించాడు.దీంతో అతడు అందరి మనుషుల్లాగా కాకుండా కాస్త వింతగా జన్మించాడు.అంతేకాదు ఆ పిల్లాడు అందరిలాగా జీవించలేక పోతున్నాడు. అతడి ఊర్లోని ప్రజలంతా ఆ పిల్లాడిని కోతి అంటూ ఏడిపించడం మొదలు పెట్టారు.కేవలం ముఖం మాత్రమే కాకుండా అతడికి వినికిడి లోపం, మాటలు రాకపోవడం లాంటి ఇబ్బందుల వల్ల ఆ వ్యక్తిని స్కూల్ కు పంపించడం కూడా తల్లిదండ్రులు మానిపించారు.అయితే ఆ అబ్బాయి అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడిలో ఓ ప్రత్యేకత దాగి ఉంది.అదేంటంటే.అతడు అడవుల్లో ఏకధాటిగా 30 కిలోమీటర్ల వరకు ప్రతిరోజు ట్రెక్కింగ్ చేయగలడు.కాబట్టే, ఎల్లీనీ ఇప్పుడు అందరూ రియల్ లైఫ్ మోగ్లీ అంటూ సంబోధిస్తున్నారు.అయితే అతని దయనీయ పరిస్థితిని గమనించిన ఓ మీడియా సంస్థ “గో ఫండ్ మీ ” అనే పేజ్ ద్వారా అతని వైద్య సేవల కోసం నిధులను సేకరిస్తుంది.దీంతో ఇప్పటివరకు ఆ రియల్ మోగ్లీకి మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం విరాళంగా వచ్చింది.
తూర్పు ఆఫ్రికాలో ఉన్న రువాండాలో 1999 లో జన్మించిన ఎల్లీ అనే యువకుడిని ఇప్పుడంతా రియల్ లైఫ్ మోగ్లీ అని పిలుస్తున్నారు.అయితే, మామూలుగా మనిషికి ఉండే తల సైజు కంటే అతని తల సైజు చాలా చిన్నగా ఉంటుంది.
‘మైక్రోసెఫాలీ’ (Microcephaly) అనే వ్యాధి కారణంగా అతని తల మామూలు సైజు కంటే చిన్నగా ఉండి జన్మించాడు.దీంతో అతడు అందరి మనుషుల్లాగా కాకుండా కాస్త వింతగా జన్మించాడు.
అంతేకాదు ఆ పిల్లాడు అందరిలాగా జీవించలేక పోతున్నాడు.
అతడి ఊర్లోని ప్రజలంతా ఆ పిల్లాడిని కోతి అంటూ ఏడిపించడం మొదలు పెట్టారు.కేవలం ముఖం మాత్రమే కాకుండా అతడికి వినికిడి లోపం, మాటలు రాకపోవడం లాంటి ఇబ్బందుల వల్ల ఆ వ్యక్తిని స్కూల్ కు పంపించడం కూడా తల్లిదండ్రులు మానిపించారు.అయితే ఆ అబ్బాయి అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడిలో ఓ ప్రత్యేకత దాగి ఉంది.అదేంటంటే.అతడు అడవుల్లో ఏకధాటిగా 30 కిలోమీటర్ల వరకు ప్రతిరోజు ట్రెక్కింగ్ చేయగలడు.కాబట్టే, ఎల్లీనీ ఇప్పుడు అందరూ రియల్ లైఫ్ మోగ్లీ అంటూ సంబోధిస్తున్నారు.అయితే అతని దయనీయ పరిస్థితిని గమనించిన ఓ మీడియా సంస్థ “గో ఫండ్ మీ ” అనే పేజ్ ద్వారా అతని వైద్య సేవల కోసం నిధులను సేకరిస్తుంది.దీంతో ఇప్పటివరకు ఆ రియల్ మోగ్లీకి మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం విరాళంగా వచ్చింది.
అతడి ఊర్లోని ప్రజలంతా ఆ పిల్లాడిని కోతి అంటూ ఏడిపించడం మొదలు పెట్టారు.
కేవలం ముఖం మాత్రమే కాకుండా అతడికి వినికిడి లోపం, మాటలు రాకపోవడం లాంటి ఇబ్బందుల వల్ల ఆ వ్యక్తిని స్కూల్ కు పంపించడం కూడా తల్లిదండ్రులు మానిపించారు.అయితే ఆ అబ్బాయి అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడిలో ఓ ప్రత్యేకత దాగి ఉంది.
అదేంటంటే.అతడు అడవుల్లో ఏకధాటిగా 30 కిలోమీటర్ల వరకు ప్రతిరోజు ట్రెక్కింగ్ చేయగలడు.
కాబట్టే, ఎల్లీనీ ఇప్పుడు అందరూ రియల్ లైఫ్ మోగ్లీ అంటూ సంబోధిస్తున్నారు.అయితే అతని దయనీయ పరిస్థితిని గమనించిన ఓ మీడియా సంస్థ “గో ఫండ్ మీ ” అనే పేజ్ ద్వారా అతని వైద్య సేవల కోసం నిధులను సేకరిస్తుంది.
దీంతో ఇప్పటివరకు ఆ రియల్ మోగ్లీకి మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం విరాళంగా వచ్చింది.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/balakrishna-nbk107-boyapati-srinu-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3 | నందమూరి బాలకృష్ణ కొంత గ్యాప్ తరువాత మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తన లేటెస్ట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య.
ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో అఘోరాగా ఓ పాత్ర ఉండగా, ఫ్యాక్షనిస్ట్ పాత్ర ఒకటి ఉంటుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ఎవ్వరూ ఊహించని విధంగా బాలయ్య విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.రెండు పాత్రల్లో ఒకటి విలన్గా రివీల్ అవుతుందని, చిత్ర క్లైమాక్స్లో ఈ విషయం తెలుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.మొత్తానికి బాలయ్య అదిరిపోయే ట్విస్టుతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.బోయపాటి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రియా నటిస్తుంది.మరి విలన్ పాత్రలో బాలయ్య ఎలా ఉంటాడో చూడాలి.
ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో అఘోరాగా ఓ పాత్ర ఉండగా, ఫ్యాక్షనిస్ట్ పాత్ర ఒకటి ఉంటుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ఎవ్వరూ ఊహించని విధంగా బాలయ్య విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
రెండు పాత్రల్లో ఒకటి విలన్గా రివీల్ అవుతుందని, చిత్ర క్లైమాక్స్లో ఈ విషయం తెలుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి బాలయ్య అదిరిపోయే ట్విస్టుతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.బోయపాటి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రియా నటిస్తుంది.మరి విలన్ పాత్రలో బాలయ్య ఎలా ఉంటాడో చూడాలి.
మొత్తానికి బాలయ్య అదిరిపోయే ట్విస్టుతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.
బోయపాటి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రియా నటిస్తుంది.మరి విలన్ పాత్రలో బాలయ్య ఎలా ఉంటాడో చూడాలి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/netizens-trolling-singer-komali-about-sarangadariya-song-%e0%b0%95%e0%b1%8b%e0%b0%ae%e0%b0%b2%e0%b0%bf | శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలంగాణ జానపద గేయం కావడం, సుద్దాల అశోక్ తేజ లిరిక్స్, మంగ్లీ పాట పాడిన విధానం, సాయిపల్లవి డ్యాన్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణమయ్యాయి.
అయితే ఈ పాట రిలీజైన తర్వాత కోమలి అనే సింగర్ ఈ పాటపై అన్ని హక్కులు తనకే ఉన్నాయని మంగ్లీతో పాడించడం ఏంటని వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే కోమలి వివాదం విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా నిలిస్తే మరి కొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేశారు.అయితే తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న కోమలి సారంగదరియా పాట గురించి చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.లవ్ స్టోరీ సినిమాలో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయింది అంటూ ఆ పాట సక్సెస్ కావడం గురించి కోమలి మాట్లాడారు.అయితే నెటిజన్లు మాత్రం ఆ పాటకు మంగ్లీ వాయిస్ బాగుందని కోమలి పాడి ఉంటే ఆ పాట ఈ స్థాయిలో సక్సెస్ అయ్యేది కాదని అభిప్రాయపడుతున్నారు.పాటను కోమలి పరిచయం చేసినా ఆ పాటను మంగ్లీనే పరిమళింపజేసిందని కామెంట్లు చేస్తున్నారు.సొంతంగా రాసిన వాళ్లు కూడా ఇన్నిసార్లు తన పాట అని చెప్పుకోరని కొంతమంది నెటిజన్లు కోమలిని తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.కోమలి వాయిస్ తో గతంలోనే ఈ పాట రిలీజ్ అయినా ఈ పాట ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని కానీ మంగ్లీ వాయిస్ తో ఈ పాటకు గుర్తింపు వచ్చిందని.పాటకు మంగ్లీ ప్రాణం పోసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే కోమలి వివాదం విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా నిలిస్తే మరి కొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేశారు.
అయితే తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న కోమలి సారంగదరియా పాట గురించి చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.లవ్ స్టోరీ సినిమాలో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయింది అంటూ ఆ పాట సక్సెస్ కావడం గురించి కోమలి మాట్లాడారు.
అయితే నెటిజన్లు మాత్రం ఆ పాటకు మంగ్లీ వాయిస్ బాగుందని కోమలి పాడి ఉంటే ఆ పాట ఈ స్థాయిలో సక్సెస్ అయ్యేది కాదని అభిప్రాయపడుతున్నారు.పాటను కోమలి పరిచయం చేసినా ఆ పాటను మంగ్లీనే పరిమళింపజేసిందని కామెంట్లు చేస్తున్నారు.సొంతంగా రాసిన వాళ్లు కూడా ఇన్నిసార్లు తన పాట అని చెప్పుకోరని కొంతమంది నెటిజన్లు కోమలిని తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.కోమలి వాయిస్ తో గతంలోనే ఈ పాట రిలీజ్ అయినా ఈ పాట ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని కానీ మంగ్లీ వాయిస్ తో ఈ పాటకు గుర్తింపు వచ్చిందని.పాటకు మంగ్లీ ప్రాణం పోసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే నెటిజన్లు మాత్రం ఆ పాటకు మంగ్లీ వాయిస్ బాగుందని కోమలి పాడి ఉంటే ఆ పాట ఈ స్థాయిలో సక్సెస్ అయ్యేది కాదని అభిప్రాయపడుతున్నారు.పాటను కోమలి పరిచయం చేసినా ఆ పాటను మంగ్లీనే పరిమళింపజేసిందని కామెంట్లు చేస్తున్నారు.సొంతంగా రాసిన వాళ్లు కూడా ఇన్నిసార్లు తన పాట అని చెప్పుకోరని కొంతమంది నెటిజన్లు కోమలిని తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.
కోమలి వాయిస్ తో గతంలోనే ఈ పాట రిలీజ్ అయినా ఈ పాట ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని కానీ మంగ్లీ వాయిస్ తో ఈ పాటకు గుర్తింపు వచ్చిందని.పాటకు మంగ్లీ ప్రాణం పోసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కోమలి వాయిస్ తో గతంలోనే ఈ పాట రిలీజ్ అయినా ఈ పాట ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని కానీ మంగ్లీ వాయిస్ తో ఈ పాటకు గుర్తింపు వచ్చిందని.
పాటకు మంగ్లీ ప్రాణం పోసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/massive-landslide-smokes-whole-mountain-up-cloud-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a4%e0%b0%82 | సాధారణంగా భూకంపాలు, సునామీలు వస్తే ఇళ్లు కూలిపోయి ఊర్లకు ఊర్లే మాయమైన ఘటనల గురించి మనం వింటూనే ఉంటాం.ఇప్పటివరకు మనం తుఫానులు లేదా భూకంపాలు వస్తే పర్వాతాలపై ఉన్న మట్టి, రాళ్లు కింద పడిపోవడం మాత్రమే చూసి ఉంటాం.
తాజాగా అదే విధంగా ఒక పర్వతం మాయమైంది.ఉన్నపళంగా పర్వతం కుప్పకూలిపోయింది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.నిమిషాల వ్యవధిలో పర్వతం కూలిపోవడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
నెటిజన్లు పర్వత్వం మాయమైన దృశ్యాలను చూసి గతంలో తాము ఇలాంటి ఘటనలను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.పర్వతం ఉన్నపళంగా కూలిపోవడంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది.అయితే అంత పెద్ద పర్వతం ఎలా కూలిపోయింది.? పర్వతం కూలిపోవడానికి కారణాలేమిటి.? ఈఘటన ఎక్కడ జరిగింది.? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.నిపుణులు మాత్రం సాధారణంగా భూమిలో మార్పులు చోటు చేసుకుంటే ఇలాంటి మార్పులు జరుగుతాయని.ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చి ఉండవచ్చని.
భూకంపం వల్లే పర్వతం కూలి ఉండవచ్చని తెలుపుతున్నారు.ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలిస్తే అక్కడి పరిస్థితులు, వాతావరణం, ఇతర పరిస్థితుల ఆధారంగా మిగిలిన విషయాలు తెలుస్తాయని పేర్కొంటున్నారు.
మరి కొందరు మాత్రం వైరల్ అవుతున్న ఈ వీడియో నిజం కాకపోవచ్చని కామెంట్లు చేస్తున్నారు.కొందరు మాత్రం ఒకవైపు కరోనా మహమ్మారి వల్ల గజగజా వణుకుతుంటే ఇలాంటి వీడియోలు తమలో భయాందోళనను పెంచుతున్నాయని.
ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయని.ఈ ఘటనలు చోటు చేసుకోవడానికి కారణాలు అంతుచిక్కటం లేదని కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mira-rajput-massively-trolled-for-wearing-shorts-to-airport-%e0%b0%b7%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%95%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d | సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్ వద్ద సందడి చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది.ఈ క్రమంలోనే మీడియా కూడా వారిపై దృష్టి సారించి పలు ఫొటోలు వీడియోలను తీస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కుటుంబం హాలిడే వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసిన షాహిద్ కపూర్ తిరిగి ముంబయి వచ్చారు.
ఈ క్రమంలోనే మాల్దీవ్స్ నుంచి వచ్చిన ఈ జంట ముంబై ఎయిర్ పోర్ట్ లో కెమెరాల కంట పడ్డారు.ఈ క్రమంలోనే పలువురు మీడియా ప్రతినిధులు వీరి ఫోటోలను వీడియోలను తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ ఫోటోలు వీడియోలను చూసిన నెటిజన్లు పెద్దఎత్తున షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ ను టార్గెట్ చేస్తూ ఆమెను దారుణంగా ట్రోలింగ్ గురిచేస్తున్నారు.ఈ ఫోటోలలో షాహిద్ కపూర్ అతని పిల్లలు ఒంటినిండా దుస్తులను ధరించి ఉండగా ఈమె మాత్రం డెనిమ్ షార్ట్ వేసుకుని కనిపించింది.ఈ క్రమంలోనే నెటిజన్స్ పెద్దఎత్తున ఈమెపై ట్రోల్ చేస్తున్నారు.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ మధ్యకాలంలో పురుషులలో సాంప్రదాయం ఉట్టిపడుతోంది.వంటినిండా దుస్తులను ధరించి వారు మన సాంప్రదాయాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు.పురుషులకు నా వందనాలు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు నెటిజన్లు మాత్రం నీ భర్త పిల్లలను చూసి అయినా బట్టలు వేసుకోవడం నేర్చుకో.వాళ్లు ఎలా ఒంటినిండా దుస్తులు వేసుకున్నారో అంటూ ఈమె వస్త్రధారణపై కామెంట్లు చేస్తున్నారు.అయితే మీరా రాజ్ పుత్ కి ఇన్స్టాల్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈమె ఏ ఒక్క నెటిజన్ కు రిప్లై ఇవ్వకపోవడం గమనార్హం.అంతే కాకుండా ఈమెకు నెటిజన్స్ నుంచి ఈ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ రావడం కూడా సర్వసాధారణమే.
ఈ క్రమంలోనే మాల్దీవ్స్ నుంచి వచ్చిన ఈ జంట ముంబై ఎయిర్ పోర్ట్ లో కెమెరాల కంట పడ్డారు.ఈ క్రమంలోనే పలువురు మీడియా ప్రతినిధులు వీరి ఫోటోలను వీడియోలను తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోటోలు వీడియోలను చూసిన నెటిజన్లు పెద్దఎత్తున షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ ను టార్గెట్ చేస్తూ ఆమెను దారుణంగా ట్రోలింగ్ గురిచేస్తున్నారు.ఈ ఫోటోలలో షాహిద్ కపూర్ అతని పిల్లలు ఒంటినిండా దుస్తులను ధరించి ఉండగా ఈమె మాత్రం డెనిమ్ షార్ట్ వేసుకుని కనిపించింది.
ఈ క్రమంలోనే నెటిజన్స్ పెద్దఎత్తున ఈమెపై ట్రోల్ చేస్తున్నారు.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ మధ్యకాలంలో పురుషులలో సాంప్రదాయం ఉట్టిపడుతోంది.వంటినిండా దుస్తులను ధరించి వారు మన సాంప్రదాయాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు.పురుషులకు నా వందనాలు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు నెటిజన్లు మాత్రం నీ భర్త పిల్లలను చూసి అయినా బట్టలు వేసుకోవడం నేర్చుకో.
వాళ్లు ఎలా ఒంటినిండా దుస్తులు వేసుకున్నారో అంటూ ఈమె వస్త్రధారణపై కామెంట్లు చేస్తున్నారు.అయితే మీరా రాజ్ పుత్ కి ఇన్స్టాల్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈమె ఏ ఒక్క నెటిజన్ కు రిప్లై ఇవ్వకపోవడం గమనార్హం.
అంతే కాకుండా ఈమెకు నెటిజన్స్ నుంచి ఈ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ రావడం కూడా సర్వసాధారణమే.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tarakaratna-astrology-details-here-goes-viral-in-social-media | త్వరలో తారకరత్నను మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లానున్నారనే సంగతి తెలిసిందే.ప్రముఖ జ్యోతిష్కురాలు మీడియాతో మాట్లాడుతూ తారకరత్న కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారని ఆమె అన్నారు.
తారకరత్న పుట్టిన సమయం కరెక్ట్ గా తెలియదని పుట్టిన తేదీ ప్రకారం ఆయనపై శని ప్రభావం ఉందని తెలిపారు.తారకరత్నపై శని ప్రభావం ఉండటం వల్లే ప్రస్తుత పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
తారకరత్న మంచి వ్యక్తి అని మంచి వ్యక్తుల విషయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడని ఆమె కామెంట్లు చేశారు.విదేశాలకు వెళ్లడం స్థానం మార్పు చేయడం వల్ల ఆయనకు బాగయ్యే అవకాశం ఉందని జ్యోతిష్కురాలు అన్నారు.మృత్యుంజయ హోమం చేయడంతో హనుమాన్ చాలీశా చదివితే ఫలితం ఉంటుందని ఆమె అన్నారు.
తారకరత్న ఆరోగ్యంపై కుజ శని ప్రభావాలు ఉన్నాయని రాహువు కూడా చూస్తోందని జ్యోతిష్కురాలు కామెంట్లు చేశారు.ఆయన కళ్లు తిరిగి పడిపోయిన సమయం, రోజు కూడా జ్యోతిష్యంలో కీలకమని ఆమె తెలిపారు.దానధర్మాలు చేస్తే ఫలితం ఉంటుందని జ్యోతిష్కురాలు కామెంట్లు చేశారు.మనం ప్రస్తుతం జీవించేది పూర్వ జన్మ కర్మ అని ఆమె పేర్కొన్నారు.గురు దత్తాత్రేయుని పూజిస్తే మృత్యువు నుంచి బయటపడతారని జ్యోతిష్కురాలు అన్నారు.ఎక్కువమంది అయనకు మంచి జరగాలని కోరుకుంటే ఆయనకు మంచి జరిగే ఛాన్స్ అయితే ఉందని ఆమె కామెంట్లు చేశారు.పితృ దోషాల వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతాయని జోతిష్కురాలు అన్నారు.నారాయణ బలి పూజ చేయడం వల్ల ఈ దోషాలు హరిస్తాయని ఆమె కామెంట్లు చేశారు.మరోవైపు తారకరత్న కోలుకోవాలని కోరుకునే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.త్వరలో నందమూరి తారకరత్న సాధారణ మనిషి కావాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
తారకరత్న ఆరోగ్యంపై కుజ శని ప్రభావాలు ఉన్నాయని రాహువు కూడా చూస్తోందని జ్యోతిష్కురాలు కామెంట్లు చేశారు.
ఆయన కళ్లు తిరిగి పడిపోయిన సమయం, రోజు కూడా జ్యోతిష్యంలో కీలకమని ఆమె తెలిపారు.దానధర్మాలు చేస్తే ఫలితం ఉంటుందని జ్యోతిష్కురాలు కామెంట్లు చేశారు.మనం ప్రస్తుతం జీవించేది పూర్వ జన్మ కర్మ అని ఆమె పేర్కొన్నారు.గురు దత్తాత్రేయుని పూజిస్తే మృత్యువు నుంచి బయటపడతారని జ్యోతిష్కురాలు అన్నారు.
ఎక్కువమంది అయనకు మంచి జరగాలని కోరుకుంటే ఆయనకు మంచి జరిగే ఛాన్స్ అయితే ఉందని ఆమె కామెంట్లు చేశారు.పితృ దోషాల వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతాయని జోతిష్కురాలు అన్నారు.నారాయణ బలి పూజ చేయడం వల్ల ఈ దోషాలు హరిస్తాయని ఆమె కామెంట్లు చేశారు.మరోవైపు తారకరత్న కోలుకోవాలని కోరుకునే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
త్వరలో నందమూరి తారకరత్న సాధారణ మనిషి కావాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ramcharan-and-allu-arjun-at-vizag-for-their-movie-shootings | ఆంధ్రప్రదేశ్లో సినిమాల షూటింగ్ చిత్రీకరణకు వైజాగ్ ( Vizag ) ఎంతో అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి.ఇక్కడ ప్రకృతి అందాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి.
దీంతో పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు వైజాగ్ లో సినిమాలను చిత్రీకరణ చేయడానికి ఇష్టపడుతుంటారు.అయితే ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలోనే అభిమానులు పెద్ద ఎత్తున తమ హీరోలను చూడటం కోసం ఆరాటపడుతున్నారు.
ఐకాన్ స్టార్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది.ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం చిత్ర బృందం వైజాగ్ లో ఒక షెడ్యూల్ చిత్రీకరణ చేయాలని భావించారు.దీంతో చిత్ర బృందం మొత్తం వైజాగ్ చేరుకున్నారు.
ఇక వైజాగ్ లోకి అడుగు పెట్టినటువంటి అల్లు అర్జున్ కు ఘన స్వాగతం లభించింది.ఇలా అల్లు అర్జున్ తో పాటు మరొక స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) తేజ్ కూడా వైజాగ్ లోనే ఉన్నారు.
ప్రస్తుతం చరణ్ తన సినిమా పనులలో భాగంగా వైజాగ్ లోనే ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ ( Game Changer ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.దీంతో శంకర్ త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఆలోచనలు ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర బృందం వైజాగ్ లో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.ఇలా ఈ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ హీరోలు వైజాగ్ లో ఉండడంతో అభిమానులు తమ ఫేవరెట్ హీరోలను చూడటం కోసం తెగ ఆరాటపడుతున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/actress-anjali-tollywood-kollywood-lock-down-covid-19-pet-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81 | సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి తెలుగమ్మాయి అంజలి.తెలుగు సినిమాలలో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడ గుర్తింపు తెచ్చుకున్న అంజలి పాప లాక్ డౌన్ సమయంలో ఇంట్లో క్వారంటైన్ లో ఉంది.బయటికి అస్సలు వెళ్ళడం లేదు.ఇక సెలబ్రిటీలు లాక్ డౌన్ టైంని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి అనుభవాలని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.స్వీయ నిర్భంధంలో ఉన్న సమయంలో కొంత మంది సెలబ్రిటీలు బాయ్ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తున్నారు.
ఇక అంజలి పాప కూడా కూడా లాక్ డౌన్ లో సీక్రెట్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేస్తున్నట్లు చెప్పి ఆ ఫ్రెండ్ తన పెంపుడు కుక్క అని సోషల్ మీడియాలో షేర్ చేసింది.తన పెంపుడు కుక్క పేరు పోలో అని చెప్పింది.తన కుక్కను అభిమానులకు పరిచయం చేసింది.ప్రస్తుతం తన సమయం అంతా పోలోతో ఆడుకోవడంతోనే సరిపోతుందని చెబుతుంది.అందుకే క్వాలిటీ టైమ్ విత్ పోలో అంటూ సోషల్ మీడియాలో క్యాప్షన్ కూడా పెట్టింది.ఇంట్లోకి తాను పోలో తప్ప ఎవరూ లేరంటూ చెబుతుంది.బోర్ కొట్టకుండా ఇలా వీడితో ఆడుకుంటున్నానని అంజలి చెప్పింది.అంతేకాదు అంతా ఇంటి పట్టునే ఉండి కావాల్సిన వాళ్లతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండని సలహా ఇస్తుంది.మొత్తానికి అంజలి ఇలా తన క్వారంటైన్ టైం మొత్తం పోలోతో స్పెండ్ చేయడంలోనే గడిపేస్తుంది.
ఇక అంజలి పాప కూడా కూడా లాక్ డౌన్ లో సీక్రెట్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేస్తున్నట్లు చెప్పి ఆ ఫ్రెండ్ తన పెంపుడు కుక్క అని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తన పెంపుడు కుక్క పేరు పోలో అని చెప్పింది.తన కుక్కను అభిమానులకు పరిచయం చేసింది.
ప్రస్తుతం తన సమయం అంతా పోలోతో ఆడుకోవడంతోనే సరిపోతుందని చెబుతుంది.అందుకే క్వాలిటీ టైమ్ విత్ పోలో అంటూ సోషల్ మీడియాలో క్యాప్షన్ కూడా పెట్టింది.
ఇంట్లోకి తాను పోలో తప్ప ఎవరూ లేరంటూ చెబుతుంది.బోర్ కొట్టకుండా ఇలా వీడితో ఆడుకుంటున్నానని అంజలి చెప్పింది.
అంతేకాదు అంతా ఇంటి పట్టునే ఉండి కావాల్సిన వాళ్లతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండని సలహా ఇస్తుంది.మొత్తానికి అంజలి ఇలా తన క్వారంటైన్ టైం మొత్తం పోలోతో స్పెండ్ చేయడంలోనే గడిపేస్తుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/is-eating-fried-groundnuts-good-for-health | ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందించే పల్లీలను( Groundnuts ) తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది.పల్లీలను తినడం వలన రక్తంలోని షుగర్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతాయి.
అలాగే యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ), వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపక శక్తులను మెరుగుపరిస్తాయి.పల్లీలు బ్లడ్ సర్కులేషన్ ను కూడా సాఫీగా చేస్తాయి.
అంతేకాకుండా మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి.వీటితో పాటు గుండె సమస్యలు రాకుండా కూడా ఆ పల్లీలు తోడ్పడతాయి.
మరి ముఖ్యంగా చిన్నపిల్లలు పల్లీలు తినడం వలన వాళ్ళ ఎముకలకు శక్తి అందుతుంది.మహిళలు పల్లీలను ప్రతిరోజు తినడం వలన వారి శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
వేయించిన పల్లీలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.నూనె వేయకుండా ఉప్పు, కారం వాడకుండా మాత్రమే తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్( Sugar Levels Control ) లో ఉంటాయి.వేయించిన పల్లీలను తినడం వలన మధుమేహం( Diabetes )తో బాధపడుతున్న వారు ఇలాంటి వ్యాధికి దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది.
అలాగే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు బారిన పడకుండా కూడా వేయించిన పల్లీలు కాపాడుతాయి.అలాగే గుండె సమస్యలను( Heart problems ) కూడా దూరం చేస్తాయి.
ఇక శరీరంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా సులభంగా పెరుగుతాయి.
వేయించిన పల్లీలను తినడం వలన శరీరానికి అవసరమైన విటమిన్స్, ప్రోటీన్స్ అలాగే ఫైబర్ లాంటి పోషకాలు లభిస్తాయి.ఎముకలు చాలా దృఢంగా కూడా తయారు అవుతాయి.వేయించిన పల్లీలను తీసుకోవడం వలన సంతాన లోపాలు కూడా తొలగిపోతాయి.
అంతేకాకుండా రోజంతా ఎంతో ఉత్సాహంగా పని చేసుకుంటారు.అంతేకాకుండా ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలు తగ్గుతాయి.
చర్మ ఆరోగ్యం ( Skin health )కూడా మెరుగుపడుతుంది.మరి ముఖ్యంగా వేయించిన పల్లీలను ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే మాత్రం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/father-killed-his-baby-infront-of-wife-%e0%b0%aa%e0%b0%b8%e0%b0%bf%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1 | అభం శుభం తెలియని పసి పిల్లలను ఎందరో దుర్మార్గులు కడ తేరుస్తున్న సమాజం ఇది.నేటి సమాజంలో ఆడపిల్లలకు అసలు రక్షణ అనేదే లేకుండా పోతుంది.
ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు.ఇలా ఎన్నో నేరాలు చేస్తూ సరైన శిక్ష పడకుండా కాలాన్ని గడుపుతున్నారు నీచులు.
ఇటీవలే ఓ కసాయి కన్న తండ్రి తన బిడ్డను చంపిన ఘటన చోటు చేసుకుంది.
వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల కు చెందిన బాల్ రెడ్డి.ప్రకాశం జిల్లా మార్కాపురం కి చెందిన లక్ష్మి తో సహజీవనం చేస్తున్నాడు.2 నెలల క్రితం లక్ష్మి ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది.వీళ్లు ప్లాస్టిక్ కాగితాలు, బాటిళ్లు విక్రయిస్తూ, వ్యవసాయ కూలీ పనిచేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవారు.నాలుగు మాసాల క్రితం వీళ్లు జూపాడుబంగ్లా బస్టాండ్ సమీపంలో కేసీ కాల్వ విశ్రాంతి భవనం ప్రాంగణం లో నివాసముంటున్నారు.కాగా ఆ భవనంలో లక్ష్మి తన బిడ్డతో విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో తన భర్త బాల్ రెడ్డి మద్యం సేవించిన మైకంలో సోమవారం రాత్రి లక్ష్మీ తో వాదనకు దిగాడు.‘ నన్ను ఎందుకు వద్దంటున్నావు ఒక్కసారి చెప్పు’ అంటూ లక్ష్మీ తో గొడవ పడుతున్న సమయంలో తన చేతిలో ఉన్న తన బిడ్డను లాక్కొని పైకి ఎత్తి కింద పడేశాడు.అంతేకాకుండా ఆ పసి బిడ్డ నోట్లో ఊపిరాడకుండా నోట్లో పాల డబ్బాను కుక్కాడు ఆ నీచ తండ్రి.దీంతో ఊపిరి ఆడని ఆ పసిపాప క్షణంలో గాలిలో కలిసిపోయింది.దీంతో తన కళ్ళ ఎదుట తన బిడ్డ చావు ని చూసిన అతని తట్టుకోలేక కన్నీరుమున్నీరైంది.కాగా మరుసటి రోజు ఉదయం ఆ పసి పాప మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు ఆ కసాయి తండ్రి స్మశాన వాటిక దగ్గరకు తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్తులు పరిశీలించి పోలీసులకు సమాచారాన్ని అందించారు.దీంతో వెంటనే పోలీసులు ఆ కసాయి తండ్రి ను అదుపులోకి తీసుకొని.పసిపాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల కు చెందిన బాల్ రెడ్డి.ప్రకాశం జిల్లా మార్కాపురం కి చెందిన లక్ష్మి తో సహజీవనం చేస్తున్నాడు.2 నెలల క్రితం లక్ష్మి ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది.వీళ్లు ప్లాస్టిక్ కాగితాలు, బాటిళ్లు విక్రయిస్తూ, వ్యవసాయ కూలీ పనిచేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవారు.నాలుగు మాసాల క్రితం వీళ్లు జూపాడుబంగ్లా బస్టాండ్ సమీపంలో కేసీ కాల్వ విశ్రాంతి భవనం ప్రాంగణం లో నివాసముంటున్నారు.కాగా ఆ భవనంలో లక్ష్మి తన బిడ్డతో విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో తన భర్త బాల్ రెడ్డి మద్యం సేవించిన మైకంలో సోమవారం రాత్రి లక్ష్మీ తో వాదనకు దిగాడు.‘ నన్ను ఎందుకు వద్దంటున్నావు ఒక్కసారి చెప్పు’ అంటూ లక్ష్మీ తో గొడవ పడుతున్న సమయంలో తన చేతిలో ఉన్న తన బిడ్డను లాక్కొని పైకి ఎత్తి కింద పడేశాడు.
అంతేకాకుండా ఆ పసి బిడ్డ నోట్లో ఊపిరాడకుండా నోట్లో పాల డబ్బాను కుక్కాడు ఆ నీచ తండ్రి.దీంతో ఊపిరి ఆడని ఆ పసిపాప క్షణంలో గాలిలో కలిసిపోయింది.దీంతో తన కళ్ళ ఎదుట తన బిడ్డ చావు ని చూసిన అతని తట్టుకోలేక కన్నీరుమున్నీరైంది.కాగా మరుసటి రోజు ఉదయం ఆ పసి పాప మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు ఆ కసాయి తండ్రి స్మశాన వాటిక దగ్గరకు తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్తులు పరిశీలించి పోలీసులకు సమాచారాన్ని అందించారు.దీంతో వెంటనే పోలీసులు ఆ కసాయి తండ్రి ను అదుపులోకి తీసుకొని.పసిపాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
అంతేకాకుండా ఆ పసి బిడ్డ నోట్లో ఊపిరాడకుండా నోట్లో పాల డబ్బాను కుక్కాడు ఆ నీచ తండ్రి.దీంతో ఊపిరి ఆడని ఆ పసిపాప క్షణంలో గాలిలో కలిసిపోయింది.
దీంతో తన కళ్ళ ఎదుట తన బిడ్డ చావు ని చూసిన అతని తట్టుకోలేక కన్నీరుమున్నీరైంది.కాగా మరుసటి రోజు ఉదయం ఆ పసి పాప మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు ఆ కసాయి తండ్రి స్మశాన వాటిక దగ్గరకు తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్తులు పరిశీలించి పోలీసులకు సమాచారాన్ని అందించారు.
దీంతో వెంటనే పోలీసులు ఆ కసాయి తండ్రి ను అదుపులోకి తీసుకొని.పసిపాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/what-kind-of-movie-is-ravi-teja-doing-under-the-direction-of-anudeep | తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ( Ravi Teja ) కి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది.ఇక సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చిరంజీవి బాటలో నడుస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటు స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.
ఇంకా ఎప్పుడో రవితేజ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేయడమే కాకుండా తెలుగులో మంచి ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇంతకు ముందు ఆయన చేసిన మూడు సినిమాలు భారీ డిజాస్టార్లుగా మారాయి.ఇక అందుకే ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల తను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న మిస్టర్ బచ్చన్ ( Mr.Bachchan )సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటూనే ఈ సినిమాని సక్సెస్ చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నట్లు గా తెలుస్తుంది.ఇక దాంతో పాటుగా అణుదీప్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.
ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తూ విక్రమార్కుడు సినిమా( Vikramarkudu )రేంజ్ లో మనల్ని నవ్వించబోతున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి.ఇక అనుదీప్ అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.కాబట్టి ఆయన డైరెక్షన్ లో రవితేజ హీరోగా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.మరి వాటిని అందుకోవడానికి వీళ్ళు ఎలాంటి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చి మనల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…ఇక ఈ సినిమాలో రవితేజ పోలీసు దొంగ రెండు క్యారెక్టర్ల లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/interesting-facts-about-ratnagiri-mangoes-and-its-price-%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf | పండ్లకు రారాజుగా మామిడి పండును చెబుతారు.అందులోనూ కింగ్ ఆఫ్ మ్యాంగోగా రత్నగిరి హపూస్ మామిడి పండ్లు పేరుగాంచాయి.
ఈ మామిడి పండ్లు మామిడి సీజన్ కంటే ముందుగానే మార్కెట్లోకి వస్తాయి.ప్రతి సంక్రాంతికి ఈ మామిడి పండ్లు అమ్ముడుపోతాయి.
ఈ ఏడాదిలో కాస్త ముందే అవి వచ్చేశాయి.మామూలుగా సంక్రాంతికి రావాల్సిన ఈ మామిడి పండ్లు జనవరి మొదటి వారంలోనే విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలియజేశారు.
‘కొంకణ్ రాజు’గా ఈ మామిడి పండ్లు ప్రసిద్ధి చెందాయి.ఈ మామిడి పండ్లు పుణె మార్కెట్లో మనకు దొరుకుతాయి.ఇవి నాలుగు డజన్లు సుమారు రూ.15 వేలకు అమ్ముడవుతున్నాయి.మామూలుగా మనం చూస్తే రత్నగిరి హపూస్ రకం మామిడి పండ్లు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు చేతికి వస్తాయి.అయితే ఈ సంవత్సరం మాత్రం ముందుగానే మార్కెట్లోకి రావడం విశేషం.
వాతావరణంలో మార్పుల కారణంగా జనవరి మొదటి వారంలోనే ఇవి మార్కెట్లోకి వచ్చేశాయని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా చూస్తే ఈ మామిడి పండ్ల సీజన్ ప్రారంభమయ్యేందుకు ఇంకా రెండు, మూడు నెలల టైం ఉంది.అయితే గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఈ మామిడి పండ్లు మార్కెట్లోకి రావడం లేదు.ఈ సంవత్సరం మాత్రం రత్నగిరి మామిడి పండ్లు అనుకున్నదానికంటే ముందుగానే మార్కెట్లోకి రావడం విశేషంగా చెప్పొచ్చు.పుణెలోని దేశాయ్ బ్రదర్స్ యజమాని అయిన మందర్ దేశాయ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.ఈ సంవత్సరంలో మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ముందుకు వస్తున్నారని తెలిపారు.వీటికి డిమాండ్ కూడా బాగానే ఉందని తెలిపారు.గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల వీటికి డిమాండ్, సప్లై బాగా తగ్గిందని, లాక్డౌన్ విధిస్తే సుమారు 10 నుంచి 15 శాతం మేర సప్లైపై ఆగిపోతుందని వ్యాపారులు తెలిపారు.ఈ ఏడాదిలోనైనా వీటికి డిమాండ్ పెరుగుతోందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.Interesting Facts about Hapus Mangoes From Ratnagiri #Mangoes
దేశవ్యాప్తంగా చూస్తే ఈ మామిడి పండ్ల సీజన్ ప్రారంభమయ్యేందుకు ఇంకా రెండు, మూడు నెలల టైం ఉంది.
అయితే గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఈ మామిడి పండ్లు మార్కెట్లోకి రావడం లేదు.ఈ సంవత్సరం మాత్రం రత్నగిరి మామిడి పండ్లు అనుకున్నదానికంటే ముందుగానే మార్కెట్లోకి రావడం విశేషంగా చెప్పొచ్చు.
పుణెలోని దేశాయ్ బ్రదర్స్ యజమాని అయిన మందర్ దేశాయ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఈ సంవత్సరంలో మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ముందుకు వస్తున్నారని తెలిపారు.వీటికి డిమాండ్ కూడా బాగానే ఉందని తెలిపారు.గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల వీటికి డిమాండ్, సప్లై బాగా తగ్గిందని, లాక్డౌన్ విధిస్తే సుమారు 10 నుంచి 15 శాతం మేర సప్లైపై ఆగిపోతుందని వ్యాపారులు తెలిపారు.ఈ ఏడాదిలోనైనా వీటికి డిమాండ్ పెరుగుతోందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.Interesting Facts about Hapus Mangoes From Ratnagiri #Mangoes
ఈ సంవత్సరంలో మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ముందుకు వస్తున్నారని తెలిపారు.వీటికి డిమాండ్ కూడా బాగానే ఉందని తెలిపారు.గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల వీటికి డిమాండ్, సప్లై బాగా తగ్గిందని, లాక్డౌన్ విధిస్తే సుమారు 10 నుంచి 15 శాతం మేర సప్లైపై ఆగిపోతుందని వ్యాపారులు తెలిపారు.
ఈ ఏడాదిలోనైనా వీటికి డిమాండ్ పెరుగుతోందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/telugu-character-artist-rajashree-reddy-sensational-comments-on-casting-couch-issue-in-film-film-industry-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80 | టాలీవుడ్ లో పలు సీరియళ్ళు మరియు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న “క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజశ్రీ రెడ్డి” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి రాజశ్రీ రెడ్డి మొదట్లో దూరదర్శన్ చానల్ లో కొంతకాలం పాటు న్యూస్ రీడర్ గా పని చేసింది.
ఆ తర్వాత మెల్లగా పలు ధారావాహికలలో నటించే అవకాశం దక్కించుకొని సినిమాల్లో కూడా అమ్మ, అక్క, వదిన, తదితర పాత్రలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించింది. అయితే తాజాగా నటి రాజశ్రీ రెడ్డి ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.అయితే ఇందులో ముఖ్యంగా తాను హీరోయిన్ కావాలని సినిమా పరిశ్రమకి వచ్చానని, కానీ పలు అనివార్య కారణాల వల్ల హీరోయిన్ కాలేక పోయానని తెలిపింది.అయితే తాను హీరోయిన్ కాలేకపోవడానికి ముఖ్య కారణంగా అప్పట్లో పలువురు దర్శక నిర్మాతలు అడిగిన కమిట్మెంట్లను ఇవ్వకపోవడమే నని చెప్పుకొచ్చింది.
అయినప్పటికీ తనకేమీ బాధలేదని అంతేకాక సినిమా పరిశ్రమలో తాను మాత్రం ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలకు లొంగ లేదని అంతేగాక ఈ క్రమంలో ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదనే చాలా సినిమా అవకాశాలని వదులుకున్నానని తెలిపింది. అయితే తనని కమిట్మెంట్ అడిగినటువంటి దర్శక నిర్మాతల పేర్లు చెప్పడానికి మాత్రం రాజశ్రీ రెడ్డి ఇష్టపడలేదు.అలాగే మన పొరుగు సినీ పరిశ్రమ అయినటువంటి కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించరని దాంతో చాలా మంది యువ నటీ నటులు తెలుగు సినీ పరిశ్రమకు తరలి వస్తున్నారని దీంతో తెలుగు ఆర్టిస్టులకు కొంతమేర అవకాశాలు తగ్గుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.అలాగే నటన అనేది యూనివర్సల్ కాబట్టి మనలో టాలెంట్ ఉంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఇలా ఏదైనా చిత్ర పరిశ్రమలతో సంబంధం లేకుండా ఎక్కడైనా నటించ వచ్చని కాబట్టి సినీ పరిశ్రమలో మన స్థాయి ఏంటనేది మనకు ఉన్న టాలెంట్ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది.అయితే నటి రాజశ్రీ రెడ్డి ఇప్పటి వరకు చాలా మందికి ఆమె కేవలం నటిగా మాత్రమే తెలుసు. కానీ ఈమె తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 15 సంవత్సరాలు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేసింది.అంతేగాక నటిగా, మంచి దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను కనబరిచి మూడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.
ఆ తర్వాత మెల్లగా పలు ధారావాహికలలో నటించే అవకాశం దక్కించుకొని సినిమాల్లో కూడా అమ్మ, అక్క, వదిన, తదితర పాత్రలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించింది. అయితే తాజాగా నటి రాజశ్రీ రెడ్డి ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.అయితే ఇందులో ముఖ్యంగా తాను హీరోయిన్ కావాలని సినిమా పరిశ్రమకి వచ్చానని, కానీ పలు అనివార్య కారణాల వల్ల హీరోయిన్ కాలేక పోయానని తెలిపింది.అయితే తాను హీరోయిన్ కాలేకపోవడానికి ముఖ్య కారణంగా అప్పట్లో పలువురు దర్శక నిర్మాతలు అడిగిన కమిట్మెంట్లను ఇవ్వకపోవడమే నని చెప్పుకొచ్చింది.
అయినప్పటికీ తనకేమీ బాధలేదని అంతేకాక సినిమా పరిశ్రమలో తాను మాత్రం ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలకు లొంగ లేదని అంతేగాక ఈ క్రమంలో ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదనే చాలా సినిమా అవకాశాలని వదులుకున్నానని తెలిపింది. అయితే తనని కమిట్మెంట్ అడిగినటువంటి దర్శక నిర్మాతల పేర్లు చెప్పడానికి మాత్రం రాజశ్రీ రెడ్డి ఇష్టపడలేదు.అలాగే మన పొరుగు సినీ పరిశ్రమ అయినటువంటి కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించరని దాంతో చాలా మంది యువ నటీ నటులు తెలుగు సినీ పరిశ్రమకు తరలి వస్తున్నారని దీంతో తెలుగు ఆర్టిస్టులకు కొంతమేర అవకాశాలు తగ్గుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.అలాగే నటన అనేది యూనివర్సల్ కాబట్టి మనలో టాలెంట్ ఉంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఇలా ఏదైనా చిత్ర పరిశ్రమలతో సంబంధం లేకుండా ఎక్కడైనా నటించ వచ్చని కాబట్టి సినీ పరిశ్రమలో మన స్థాయి ఏంటనేది మనకు ఉన్న టాలెంట్ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది.అయితే నటి రాజశ్రీ రెడ్డి ఇప్పటి వరకు చాలా మందికి ఆమె కేవలం నటిగా మాత్రమే తెలుసు. కానీ ఈమె తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 15 సంవత్సరాలు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేసింది.అంతేగాక నటిగా, మంచి దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను కనబరిచి మూడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.
ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.అయితే ఇందులో ముఖ్యంగా తాను హీరోయిన్ కావాలని సినిమా పరిశ్రమకి వచ్చానని, కానీ పలు అనివార్య కారణాల వల్ల హీరోయిన్ కాలేక పోయానని తెలిపింది.
అయితే తాను హీరోయిన్ కాలేకపోవడానికి ముఖ్య కారణంగా అప్పట్లో పలువురు దర్శక నిర్మాతలు అడిగిన కమిట్మెంట్లను ఇవ్వకపోవడమే నని చెప్పుకొచ్చింది.
అయినప్పటికీ తనకేమీ బాధలేదని అంతేకాక సినిమా పరిశ్రమలో తాను మాత్రం ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలకు లొంగ లేదని అంతేగాక ఈ క్రమంలో ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదనే చాలా సినిమా అవకాశాలని వదులుకున్నానని తెలిపింది.
అయితే తనని కమిట్మెంట్ అడిగినటువంటి దర్శక నిర్మాతల పేర్లు చెప్పడానికి మాత్రం రాజశ్రీ రెడ్డి ఇష్టపడలేదు.
అలాగే మన పొరుగు సినీ పరిశ్రమ అయినటువంటి కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించరని దాంతో చాలా మంది యువ నటీ నటులు తెలుగు సినీ పరిశ్రమకు తరలి వస్తున్నారని దీంతో తెలుగు ఆర్టిస్టులకు కొంతమేర అవకాశాలు తగ్గుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.అలాగే నటన అనేది యూనివర్సల్ కాబట్టి మనలో టాలెంట్ ఉంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఇలా ఏదైనా చిత్ర పరిశ్రమలతో సంబంధం లేకుండా ఎక్కడైనా నటించ వచ్చని కాబట్టి సినీ పరిశ్రమలో మన స్థాయి ఏంటనేది మనకు ఉన్న టాలెంట్ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది.అయితే నటి రాజశ్రీ రెడ్డి ఇప్పటి వరకు చాలా మందికి ఆమె కేవలం నటిగా మాత్రమే తెలుసు. కానీ ఈమె తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 15 సంవత్సరాలు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేసింది.అంతేగాక నటిగా, మంచి దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను కనబరిచి మూడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.
అలాగే మన పొరుగు సినీ పరిశ్రమ అయినటువంటి కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించరని దాంతో చాలా మంది యువ నటీ నటులు తెలుగు సినీ పరిశ్రమకు తరలి వస్తున్నారని దీంతో తెలుగు ఆర్టిస్టులకు కొంతమేర అవకాశాలు తగ్గుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అలాగే నటన అనేది యూనివర్సల్ కాబట్టి మనలో టాలెంట్ ఉంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఇలా ఏదైనా చిత్ర పరిశ్రమలతో సంబంధం లేకుండా ఎక్కడైనా నటించ వచ్చని కాబట్టి సినీ పరిశ్రమలో మన స్థాయి ఏంటనేది మనకు ఉన్న టాలెంట్ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది.
అయితే నటి రాజశ్రీ రెడ్డి ఇప్పటి వరకు చాలా మందికి ఆమె కేవలం నటిగా మాత్రమే తెలుసు. కానీ ఈమె తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 15 సంవత్సరాలు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేసింది.అంతేగాక నటిగా, మంచి దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను కనబరిచి మూడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.
అయితే నటి రాజశ్రీ రెడ్డి ఇప్పటి వరకు చాలా మందికి ఆమె కేవలం నటిగా మాత్రమే తెలుసు.
కానీ ఈమె తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 15 సంవత్సరాలు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేసింది.అంతేగాక నటిగా, మంచి దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను కనబరిచి మూడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/telugu-actress-sneha-prasanna-latest-images-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%87%e0%b0%b9%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80-%e0%b0%ab%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d | Telugu Actress Sneha Prasanna Latest Images-telugu Actress Photos Telugu Actress Sneha Prasanna Latest Images - Snehala
ఫోటో గ్యాలరీ |
https://telugustop.com/send-letter-to-lord-ganesh-to-solve-problems-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%af%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b1%81 | వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇది నిజమే అని చెబుతారు అక్కడ నమ్మిన భక్తులు.అంతటితో ఆగకుండా తమకైన అనుభవాలను, అలాగే ఇరుగు పొరుగువారి అనుభవాలను కూడా రంగరించి మరీ చెబుతున్నారు.
మామ్మూలుగా ఎవరన్నా తమ ఇష్ట దైవం గుడికి వెళ్లి, తన మనసులోని కోర్కెలను చెప్పుకుంటూ ఉంటారు.అవి తీరితే మరలా మేము వస్తామని, అలాగే తల నీలాలు ఇస్తామనో… ముడుపు చెల్లించుకుంటామనో చెబుతూ ఉంటారు.
ఇది దాదాపుగా అందరు భక్తులు చేసేదే.
కానీ రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ లోని రణథం బోర్ లో త్రినేత్ర గణేశుడి ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం.అదేమిటో చూద్దాం… ఇక్కడి భక్తులు కోర్కెలు తీర్చమని నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లరట…! తమ సమస్యల చిట్టాను పెడుతూ వారు తమకిష్టమైన గణేశుడికి ఉత్తరం రాస్తారట.అక్కడితో వారు తమ బాధల బరువుని దించేసుకుంటారట.రాజస్థాన్ రాష్ట్రంలోని రణధంబోర్ ఆలయంలో వినాయకుడు చాలా ప్రత్యేకం.మూడు నేత్రాలతో వెలసిన త్రినేత్రుడాయన.ఎన్ని కష్టాలు ఉన్నా ఇక్కడి గణపతికి లేఖరాస్తే చాలు.అతనే చూసుకుంటాడని అక్కడి భక్తులకు అపార విశ్వాసం.అందుకే తమకు ఏ కష్టం ఎదురైనా నేరుగా స్వామివారి అడ్రస్ కు ఉత్తరం రాసేస్తారు.అంతే కాకుండా, భక్తులు రాసే ఉత్తరాలను ఓ పోస్టుమ్యాన్ అక్కడికి రోజూ తీసుకొచ్చి విఘ్నాలను తొలగించే స్వామి పాదాల వద్ద వుంచుతారట.తరువాత అక్కడి పురోహితులు వాటికోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట.చాలా బాగుంది కదూ.ఇంకెందుకాలస్యం.వెంటనే ఉత్తరం అందుకొని మీ కోర్కెల చిట్టాను విప్పి.సవాయ్మ ధోపుర్ జిల్లా, రణథంబోర్ గ్రామం, పిన్ కోడ్: 322021 అడ్డ్రస్ కు పోస్ట్ చేయండి.అటుపైన మీ కష్టాలు మాయం.
కానీ రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ లోని రణథం బోర్ లో త్రినేత్ర గణేశుడి ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం.
అదేమిటో చూద్దాం… ఇక్కడి భక్తులు కోర్కెలు తీర్చమని నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లరట…! తమ సమస్యల చిట్టాను పెడుతూ వారు తమకిష్టమైన గణేశుడికి ఉత్తరం రాస్తారట.అక్కడితో వారు తమ బాధల బరువుని దించేసుకుంటారట.రాజస్థాన్ రాష్ట్రంలోని రణధంబోర్ ఆలయంలో వినాయకుడు చాలా ప్రత్యేకం.మూడు నేత్రాలతో వెలసిన త్రినేత్రుడాయన.
ఎన్ని కష్టాలు ఉన్నా ఇక్కడి గణపతికి లేఖరాస్తే చాలు.అతనే చూసుకుంటాడని అక్కడి భక్తులకు అపార విశ్వాసం.అందుకే తమకు ఏ కష్టం ఎదురైనా నేరుగా స్వామివారి అడ్రస్ కు ఉత్తరం రాసేస్తారు.అంతే కాకుండా, భక్తులు రాసే ఉత్తరాలను ఓ పోస్టుమ్యాన్ అక్కడికి రోజూ తీసుకొచ్చి విఘ్నాలను తొలగించే స్వామి పాదాల వద్ద వుంచుతారట.
తరువాత అక్కడి పురోహితులు వాటికోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట.చాలా బాగుంది కదూ.ఇంకెందుకాలస్యం.వెంటనే ఉత్తరం అందుకొని మీ కోర్కెల చిట్టాను విప్పి.
సవాయ్మ ధోపుర్ జిల్లా, రణథంబోర్ గ్రామం, పిన్ కోడ్: 322021 అడ్డ్రస్ కు పోస్ట్ చేయండి.అటుపైన మీ కష్టాలు మాయం.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/should-telugu-desam-prepare-plan-b | జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిస్థితులు ప్రభుత్వ సంసిద్దత చూస్తుంటే కొంత కాలం పాటు చంద్రబాబును జైలులోనే ఉంచే విధంగా ప్రభుత్వం చక్రం తిప్పుతున్నట్లుగా తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పేట్టిన ప్రభుత్వం చంద్రబాబుకు( Chandrababu Naidu ) వ్యతిరేకంగా చాలా అస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లుగా ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.
ఇప్పుడు తీగ మాత్రమే దొరికిందని కదలాల్సిన డొంక చాలా ఉందంటూ వైసీపీ ( YCP party )కీలక నేతలు వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబును చట్టపు పరిధిలో గట్టిగానే ఇరికిస్తున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా లోకేష్ కూడా తొందర్లోనే లోపలికి వెళ్తారని ధీమాగా చెప్తున్న నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే తెలుగుదేశానికి ఇప్పటికిప్పుడు నాయకత్వ కొరత ఏర్పడే వాతావరణం కనిపిస్తుంది.ముఖ్యంగా ఇప్పటివరకు పార్టీని ఏకచత్రాధిపత్యంగా నడిపిన చంద్రబాబు ప్రతి చిన్న విషయంలోనూ తానే ముందుండి డైరెక్షన్స్ ఇస్తూ దిశా నిర్దేశం చేసేవారు.
గత కొన్నేళ్లుగా లోకేష్( Nara Lokesh ) కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయి నిర్ణయాధికారం చంద్రబాబుదే .అలాంటిది ఇప్పుడు చంద్రబాబును కదలనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడితే పార్టీని కీలకమైన ఎన్నికల సమయంలో ఎవరు ముందుకు నడిపిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది నందమూరి కుటుంబం ముందుకు వస్తున్నప్పటికీ పార్టీ పై వారికి ఏ స్థాయి పట్టు ఉందన్నది అనుమానమే .బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రభుత్వ అరాచకాన్ని ప్రజలకు వివరిస్తానని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ చంద్రబాబును రిప్లైస్ చేసే నాయకుడు తెలుగుదేశంపార్టీ లో లేడు అన్నది అంగీకరించాల్సిన నిజం .
ఇప్పుడు ప్లాన్ బీ ని రెడీ తెలుగుదేశం నాయకత్వం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.సాధ్యమైనంత తొందరగా చంద్రబాబును జైలు నుంచి విడిపించడం లోకేష్కు రాబోయే చట్టపరమైన ఇబ్బందులకు ముందుగానే విరుగుడు మంత్రాలు తయారు చేసుకోవడం ఇప్పుడు తెలుగుదేశానికి అత్యవసరంగా మారింది.మరోపక్క సమర్దవంతం గా కంపెనీ వ్యవహారాలు చూస్తున్న చంద్రబాబు కోడలు మరియు నందమూరి వారసురాలు అయిన బ్రహ్మాణి ( Brahmaani )ని పార్టీ పగ్గాలు అందుకునేలా తీర్చి దిద్దాలి అప్పుడుమాత్రమే పార్టీకి నాయకత్వ కొరత తీరుతుంది మరి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగుదేశం ఏ మేరకు రాజకీయ చాణక్యాన్ని చూపించగలుగుతుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/real-hero-sonu-sood-covid-vaccine-help-%e0%b0%b8%e0%b1%8b%e0%b0%a8%e0%b1%82%e0%b0%b8%e0%b1%82%e0%b0%a6%e0%b1%8d | ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి నెలకొంది.
మొదటి దఫా కరోనా వేవ్ లో కేసులు భారీగా నమోదైనా, మరణాలు మాత్రం చాలా తక్కువగా నమోదయ్యాయి.అయితే సెకండ్ వేవ్ లో మాత్రం కేసులు భారీగా నమోదవుతుండటం, మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతుండటంతో ప్రభుత్వాలు చేసేదేమి లేక లాక్ డౌన్ విధించింది.
అయితే ఇక కోవిడ్ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది.అయితే ఈ సమయంలోనే మొదటి దఫా కరోనా వేవ్ లో ఎలాగైతే సహాయం చేసి దేవుడిగా మారాడో రెండో దఫా కరోనాలో కూడా కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నాడు.
ఇప్పటికే సోనూసూద్ వల్ల సహాయం పొందిన వారు అతనిని దేవుడిలా చూస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే ఎంతో మందికి ఒక్క ఫోన్ కాల్ తో వెంటనే సహాయం అందిస్తున్న పరిస్థితి ఉంది.
సామాన్యులే కాదు సెలెబ్రెటీలు సైతం సోనూసూద్ సహాయం పొందిన వారు ఉన్నారంటే ఎంత మందికి సోనూసూద్ పెద్ద దిక్కుగా మారాడో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ లను సైతం పోస్ట్ ద్వారా అందించేందుకు సోనూసూద్ సిద్దమయ్యాడు.
రోజురోజుకు తన సేవలను ప్రజలకు చేరువ చేస్తూ సోనూసూద్ ఒక శక్తిలా ఎదుగుతున్నాడు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/vikram-k-kumar-thank-you-love-story-%e0%b0%a8%e0%b0%be%e0%b0%97-%e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af | కింగ్ నాగార్జున నట వారసుడుగా జోష్ సినిమాతో ఎంట్రీ టాలీవుడ్ లో ఎక్కువగా లవ్ స్టొరీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని నాగ చైతన్య సొంతం చేసుకున్నాడు.అయితే కమర్షియల్ హీరోగా ఇప్పటి వరకు చైతూ తనని తాను ప్రెజెంట్ చేసుకోలేకపోతున్నాడు.
తండ్రి బాటలో నడుస్తూ మినిమం రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు.అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నా కూడా 10 నుంచి 12 కోట్లు బడ్జెట్ తోనే సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇంకా ఎక్కువ బడ్జెట్ అయితే అతని మార్కెట్ ప్రకారం నష్టపోయే అవకాశం ఉందని లిమిటెడ్ బడ్జెట్ తో చైతూతో సినిమాలు చేస్తున్నారు. నాగ చైతన్య కూడా మరీ అగ్రెసివ్ గా కాకుండా ఎక్కువగా తనకి సరిపోయే కథలతోనే సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
ప్రస్తుతం చైతూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో చైతూకి జోడీగా సాయిపల్లవి నటిస్తుంది.
ఈ సినిమా తర్వాత చైతూ విక్రమ్ కె కుమార్ తో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.థాంక్యూ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా కథ రిత్యా చైతన్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.సినిమాలో మూడు విభిన్న గెటప్స్ లో చైతూ కనిపించి అలరిస్తాడని తెలుస్తుంది.చైతూ కెరియర్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు అతను చేసిన అన్ని సినిమాలలో రెగ్యులర్ పాత్రలలో కనిపిస్తూ వచ్చాడు.100 పర్సెంట్ లవ్ సినిమాలో కాస్త కొత్తదనం ఉన్న పాత్రలో కనిపించాడు.మరి ఈ సారి పూర్తిగా తనని తాను మార్చేసుకొని డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడానికి సిద్ధం అవుతున్నాడు అంటే ఏ రేంజ్ లో అలరిస్తాడు అనేది వేచి చూడాల్సిందే.
ఈ సినిమా తర్వాత చైతూ విక్రమ్ కె కుమార్ తో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.థాంక్యూ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా కథ రిత్యా చైతన్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.
సినిమాలో మూడు విభిన్న గెటప్స్ లో చైతూ కనిపించి అలరిస్తాడని తెలుస్తుంది.చైతూ కెరియర్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు అతను చేసిన అన్ని సినిమాలలో రెగ్యులర్ పాత్రలలో కనిపిస్తూ వచ్చాడు.100 పర్సెంట్ లవ్ సినిమాలో కాస్త కొత్తదనం ఉన్న పాత్రలో కనిపించాడు.మరి ఈ సారి పూర్తిగా తనని తాను మార్చేసుకొని డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడానికి సిద్ధం అవుతున్నాడు అంటే ఏ రేంజ్ లో అలరిస్తాడు అనేది వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/kodali-nani-counters-pawan-kalyans-comments | పవన్ కళ్యాణ్ దేశంలో ఎవ్వరిని కలుపుకున్న, ఎవరితో వచ్చిన తమకు పోయేది ఏం లేదు.విడివిడిగా వచ్చినప్పుడు, 2019లో వచ్చిన ఫలితమే తిరిగి పునరావృతం అవుతుంది.
ఆకాశంలో ఉమ్మి వేసినట్లు,ఎమ్మెల్యేగా గెలవని పవన్, ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడుతున్నాడు.
ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ బాబు పాదయాత్ర చేసి,మరొకరిని గెలిపించగలరా?గుడివాడలో టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చేసిన వాఖ్యలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని కొడాలి నాని సవాల్.
ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ బాబు పాదయాత్ర చేసి,మరొకరిని గెలిపించగలరా?గుడివాడలో టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చేసిన వాఖ్యలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని కొడాలి నాని సవాల్.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/nagarjuna-wanted-to-divorce-amala-for-that-heroine | నాగార్జున (Nagarjuna ) అమల తర్వాత అంత ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది టబు మాత్రమే.టబు తో ఆయన చాలా సీరియస్ రిలేషన్ లో ఉన్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి.
అంతేకాదు వీరి మధ్య రిలేషన్ వల్ల అమల (Amala) కి నాగర్జునకి మధ్య ఎన్నో గొడవలు కూడా తలెత్తాయి.ఒకానొక సమయంలో టబు తో ఉన్న సీరియస్ రిలేషన్ వల్ల నాగార్జున అమలకు దూరం అయ్యి విడాకులు తీసుకోవాలని చూశారట.
కానీ అమల మాత్రం దీనికి ఒప్పుకోలేదట.ఇక నాగార్జున కోసం టబు ఏకంగా ఓరోజు సూసైడ్ కూడా చేసుకుందని,కానీ తన బంధువుల సహాయంతో మళ్ళీ బతికి బయటపడిందని వార్తలు వినిపించాయి.
ఇక ఈ విషయం తెలిసి హుటాహుటిన నాగార్జున ముంబై వెళ్లి టబు (Tabu) ని పరామర్శించి వచ్చినట్లు కూడా అప్పట్లో ఎన్నో వార్తలు మీడియాలో వినిపించాయి.అయితే ఇప్పటికి కూడా వీరి మధ్య ఆ రిలేషన్ అలాగే ఉంది అని తెలుస్తోంది.కానీ నాగార్జున వేరే అమ్మాయితో అంత పెద్ద రిలేషన్ లో ఉన్నా కూడా అమల ఎందుకు విడాకులు ఇవ్వలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు.అయితే అమల విడాకులు ఇవ్వకపోవడానికి కారణం అప్పటికే నాగార్జున మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుందట.అంతేకాకుండా తనకు అఖిల్ పుట్టడం, అలాగే అక్కినేని ఫ్యామిలీ అనే ఒక పెద్ద బాధ్యత తన మీద ఉండడం, అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio) బాధ్యతలు ఇలా అన్ని తన చేతిలో ఉన్నాయి.అంతేకాకుండా ఎంతమందితో ఎఫైర్ పెట్టుకున్నా కూడా నాగార్జున (Nagarjuna) భార్య స్థానంలో ఎప్పటికీ తనే ఉంటుంది అని ఒకే ఒక్క నమ్మకంతో నాగార్జున ఎన్నిసార్లు విడాకులు అడిగినా కూడా అమల దానికి ఒప్పుకోలేదట.కానీ రోజులు గడుస్తున్నా కొద్ది అమలకి తన మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న నాగార్జున టబు ని దూరం పెట్టారట.ఇలా నాగార్జునకి ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో అలాంటి వార్తలు వినిపించినా కూడా అమల వాటిని పట్టించుకోదట.
ఇక ఈ విషయం తెలిసి హుటాహుటిన నాగార్జున ముంబై వెళ్లి టబు (Tabu) ని పరామర్శించి వచ్చినట్లు కూడా అప్పట్లో ఎన్నో వార్తలు మీడియాలో వినిపించాయి.అయితే ఇప్పటికి కూడా వీరి మధ్య ఆ రిలేషన్ అలాగే ఉంది అని తెలుస్తోంది.
కానీ నాగార్జున వేరే అమ్మాయితో అంత పెద్ద రిలేషన్ లో ఉన్నా కూడా అమల ఎందుకు విడాకులు ఇవ్వలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు.
అయితే అమల విడాకులు ఇవ్వకపోవడానికి కారణం అప్పటికే నాగార్జున మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుందట.అంతేకాకుండా తనకు అఖిల్ పుట్టడం, అలాగే అక్కినేని ఫ్యామిలీ అనే ఒక పెద్ద బాధ్యత తన మీద ఉండడం, అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio) బాధ్యతలు ఇలా అన్ని తన చేతిలో ఉన్నాయి.
అంతేకాకుండా ఎంతమందితో ఎఫైర్ పెట్టుకున్నా కూడా నాగార్జున (Nagarjuna) భార్య స్థానంలో ఎప్పటికీ తనే ఉంటుంది అని ఒకే ఒక్క నమ్మకంతో నాగార్జున ఎన్నిసార్లు విడాకులు అడిగినా కూడా అమల దానికి ఒప్పుకోలేదట.కానీ రోజులు గడుస్తున్నా కొద్ది అమలకి తన మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న నాగార్జున టబు ని దూరం పెట్టారట.ఇలా నాగార్జునకి ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో అలాంటి వార్తలు వినిపించినా కూడా అమల వాటిని పట్టించుకోదట.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/reason-behind-nara-lokesh-silence-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81 | టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటూనే వస్తూ ఉంటారు.తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా ఆయన గతం కంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ వైసీపీ ప్రభుత్వం పైన, జగన్ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు.
టిడిపి రాజకీయ వారసుడు ఎవరు అనే విషయంలో గత కొంత కాలంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, లోకేష్ గతం కంటే ఇప్పుడు స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తున్నాడు.విమర్శలు చేయడం లోనూ , పార్టీ నాయకులకు భరోసా కల్పించే విషయంలోనూ లోకేష్ గతంకంటే యాక్టివ్ అయ్యారు.
చంద్రబాబు తర్వాత తానే అసలు సిసలైన వారసుడిని అని, పార్టీని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించగల సమర్థుడుని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం శాసనమండలిలో లోకేష్ అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా, సభలో జరుగుతున్న పరిణామాలను తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి వివాదాస్పదం అయ్యారు.ఈ విషయంలో అధికార పార్టీ లోకేష్ ను ఇరుకున పెట్టాలని చేసింది.కాకపోతే మండలిలో లోకేష్ అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడం, విమర్శలను తిప్పి కొట్టడం వంటి పరిణామాలను తెలుగుదేశం పార్టీలో చర్చగా మారాయి.అయితే మండలి వ్యవహారం తర్వాత నుంచి లోకేష్ సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.నిత్యం మీడియాలో ను, సోషల్ మీడియాలోనూ అందుబాటులో ఉంటూ, విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఉండే లోకేష్ అకస్మాత్తుగా సైలెంట్ అవ్వడం వెనుక వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.ప్రస్తుతం టిడిపి మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారు.అనేక అవినీతి ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం చేయడమే కాకుండా, గత టీడీపీ ప్రభుత్వం లో నెలకొన్న అక్రమాలను వెలికి తీస్తోంది.సాక్ష్యాధారాలతో సహా కేసులు నమోదు చేస్తుండడం తో తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది.ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో లోకేష్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు చేస్తూ, ఈ వ్యవహారంలో ఆయన పాత్రను నిరూపించేందుకు చూస్తూ ఉండడం వంటి పరిణామాలతో ఇప్పుడు కాస్త లోకేష్ సైలెంట్ అయినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కొద్ది రోజుల క్రితం శాసనమండలిలో లోకేష్ అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా, సభలో జరుగుతున్న పరిణామాలను తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి వివాదాస్పదం అయ్యారు.
ఈ విషయంలో అధికార పార్టీ లోకేష్ ను ఇరుకున పెట్టాలని చేసింది.కాకపోతే మండలిలో లోకేష్ అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడం, విమర్శలను తిప్పి కొట్టడం వంటి పరిణామాలను తెలుగుదేశం పార్టీలో చర్చగా మారాయి.
అయితే మండలి వ్యవహారం తర్వాత నుంచి లోకేష్ సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.
నిత్యం మీడియాలో ను, సోషల్ మీడియాలోనూ అందుబాటులో ఉంటూ, విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఉండే లోకేష్ అకస్మాత్తుగా సైలెంట్ అవ్వడం వెనుక వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.ప్రస్తుతం టిడిపి మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారు.అనేక అవినీతి ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం చేయడమే కాకుండా, గత టీడీపీ ప్రభుత్వం లో నెలకొన్న అక్రమాలను వెలికి తీస్తోంది.సాక్ష్యాధారాలతో సహా కేసులు నమోదు చేస్తుండడం తో తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది.ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో లోకేష్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు చేస్తూ, ఈ వ్యవహారంలో ఆయన పాత్రను నిరూపించేందుకు చూస్తూ ఉండడం వంటి పరిణామాలతో ఇప్పుడు కాస్త లోకేష్ సైలెంట్ అయినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
నిత్యం మీడియాలో ను, సోషల్ మీడియాలోనూ అందుబాటులో ఉంటూ, విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఉండే లోకేష్ అకస్మాత్తుగా సైలెంట్ అవ్వడం వెనుక వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
ప్రస్తుతం టిడిపి మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారు.అనేక అవినీతి ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం చేయడమే కాకుండా, గత టీడీపీ ప్రభుత్వం లో నెలకొన్న అక్రమాలను వెలికి తీస్తోంది.
సాక్ష్యాధారాలతో సహా కేసులు నమోదు చేస్తుండడం తో తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది.ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో లోకేష్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు చేస్తూ, ఈ వ్యవహారంలో ఆయన పాత్రను నిరూపించేందుకు చూస్తూ ఉండడం వంటి పరిణామాలతో ఇప్పుడు కాస్త లోకేష్ సైలెంట్ అయినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/the-prices-of-ola-scooters-have-increased-drastically-how-much-is-it-now | ఎలక్ట్రిక్ స్కూటర్లను( Electric scooters ) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా, ముఖ్యంగా ఓలా స్కూటర్( Ola scooter ) సొంతం చేసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు ఒక షాక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన స్కూటర్ల ధరలను రూ.15,000 వరకు పెంచింది.ఇప్పుడు, S1 స్కూటర్ రూ.1.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.S1 ప్రో కోసం రూ.1.40 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని తగ్గించడం వల్లే ఇది జరిగింది.యూనిట్ ఎనర్జీకి గతంలో రూ.15వేలు సబ్సిడీ ఉండగా ఇప్పుడు రూ.10వేలు ఇస్తున్నారు.వాహనం ధరలో 40% నుంచి 15% వరకు సబ్సిడీ గరిష్ఠ మొత్తాన్ని కూడా తగ్గించారు.దీని కారణంగా, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్, హీరో మోటోకార్ప్( Motocorp ) వంటి ఇతర కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెంచే అవకాశం ఉంది.ఓలా S1 ప్రో స్కూటర్లో( Ola S1 Pro scooter ) 135 కి.మీ రైడింగ్ రేంజ్ అందించగల బ్యాటరీ ఉంది.S1 121 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.రెండు స్కూటర్ల గంటకు గరిష్టంగా 90 కి.మీ.ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో మోడల్ 3.97 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది.ఇది 58 Nm గరిష్ట టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది.మరోవైపు, S1 మోడల్ 2.98 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది.ఇది గరిష్టంగా 58 Nm టార్క్ను అందిస్తుంది.ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్స్ అన్నిటికంటే ముందంజలో ఉన్నాయి.కాకపోతే ఇవి అంత దృఢంగా లేకపోవడం పలు విమర్శలకు దారి తీసింది.అగ్ని ప్రమాదాలు కూడా ఈ కంపెనీ పై నెగిటివ్ ప్రభావాన్ని చూపించాయి.
ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని తగ్గించడం వల్లే ఇది జరిగింది.యూనిట్ ఎనర్జీకి గతంలో రూ.15వేలు సబ్సిడీ ఉండగా ఇప్పుడు రూ.10వేలు ఇస్తున్నారు.వాహనం ధరలో 40% నుంచి 15% వరకు సబ్సిడీ గరిష్ఠ మొత్తాన్ని కూడా తగ్గించారు.దీని కారణంగా, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్, హీరో మోటోకార్ప్( Motocorp ) వంటి ఇతర కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెంచే అవకాశం ఉంది.
ఓలా S1 ప్రో స్కూటర్లో( Ola S1 Pro scooter ) 135 కి.మీ రైడింగ్ రేంజ్ అందించగల బ్యాటరీ ఉంది.S1 121 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.రెండు స్కూటర్ల గంటకు గరిష్టంగా 90 కి.మీ.
ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో మోడల్ 3.97 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది.ఇది 58 Nm గరిష్ట టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది.మరోవైపు, S1 మోడల్ 2.98 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది.ఇది గరిష్టంగా 58 Nm టార్క్ను అందిస్తుంది.ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్స్ అన్నిటికంటే ముందంజలో ఉన్నాయి.కాకపోతే ఇవి అంత దృఢంగా లేకపోవడం పలు విమర్శలకు దారి తీసింది.అగ్ని ప్రమాదాలు కూడా ఈ కంపెనీ పై నెగిటివ్ ప్రభావాన్ని చూపించాయి.
ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో మోడల్ 3.97 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది.ఇది 58 Nm గరిష్ట టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది.మరోవైపు, S1 మోడల్ 2.98 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది.ఇది గరిష్టంగా 58 Nm టార్క్ను అందిస్తుంది.
ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్స్ అన్నిటికంటే ముందంజలో ఉన్నాయి.కాకపోతే ఇవి అంత దృఢంగా లేకపోవడం పలు విమర్శలకు దారి తీసింది.
అగ్ని ప్రమాదాలు కూడా ఈ కంపెనీ పై నెగిటివ్ ప్రభావాన్ని చూపించాయి.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/sikhs-still-victims-of-hate-crimes-post-911-north-american-punjabi-association-%e0%b0%85%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d | 2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్ని చరిత్ర మరవలేదు.అన్ని రకాలుగా అత్యంత శక్తివంతమైన అమెరికాపై ఉగ్రదాడితో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి.
సెప్టెంబరు 11 దాడుల్లో 3000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు. న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ నివేదిక ప్రకారం, జూన్ 2019 నాటికి అగ్నిమాపక దళ సిబ్బంది మరియు పోలీసులు సహా రక్షణ చర్యల్లో పాల్గొన్న 836 మంది మరణించారు.
రెండు భవనాల్లో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు.
ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు.మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే.వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందిన వారున్నారు.దీంతో బిన్లాడెన్, అల్ఖైదాలపై పగబట్టిన అమెరికా.ఆఫ్ఘన్ గడ్డపై దిగి భీకర దాడులు చేసింది.పదేళ్ల పాటు నింగీ, నేల, పాతాళంలో గాలించి పాక్లోని అబోట్టాబాద్లో లాడెన్ను హతమార్చింది. 9/11 దాడులు జరిగి నేటీకి 20 ఏళ్లు గడిచాయి.కానీ ఈ సమయంలో అమెరికా సాధించింది శూన్యం.ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యంగా ఆఫ్ఘన్, ఇరాక్లపై ప్రతీకార దాడులకు దిగిన అగ్రరాజ్యం.ఒట్టి చేతులతోనే ఆఫ్ఘన్ను వీడగా, మరికొద్దిరోజుల్లో ఇరాక్లోనూ బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలుకానుంది.ఇక ఈ సంగతి పక్కనబెడితే.9/11 దాడుల తర్వాత అమెరికన్ల దృక్పథంలో మార్పు వచ్చింది.పాస్పోర్ట్లో ముస్లిం అని వుంటే చాలు.వారిపై దాడులకు దిగడమో, హతమార్చడమో జరిగింది.ఈ కోవలో భారత సంతతికి చెందిన సిక్కులు కూడా బాధితులుగా మారారు.ట్విన్ టవర్స్పై దాడుల తర్వాత సిక్కులు జాతి విద్వేష దాడులకు లక్ష్యంగా మారారని అమెరికన్ పంజాబీ అసోసియేషన్ నేతలు అంటున్నారు.ఈ సందర్భంగా నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.ఎఫ్బీఐ రికార్డులలో సిక్కులపై కొన్ని ద్వేషపూరిత నేరాలు వున్నాయన్నారు.గుర్తింపులో లోపాల కారణంగా తరచుగా సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.దీనిని పరిష్కరించాల్సిన సిక్కు కమ్యూనిటీ నాయకులు అంతర్గత కలహాలతో బిజీగా వున్నారని.దాని గురించి ఆలోచించడానికి వారికి తగిన సమయం లేదని ఆయన చురకలు వేశారు.దీని వల్ల సిక్కులు భయంతో, అభద్రతా భావంతో జీవిస్తున్నారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.తర్న్ తరణ్కు చెందిన సిమ్రత్ పాల్ సింగ్ మే 3, 2019న లా పాజ్ కౌంటీ జైలులో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) కస్టడీలో మరణించారని చాహల్ గుర్తుచేశారు.కానీ ఎన్ఏపీఏ మినహా దేశంలోని మరే ఇతర సిక్కు సంస్థ కూడా దీనిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.సిక్కు మత గురువుల భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికాలోని అన్ని సిక్కు సంస్థలు, గురుద్వారాల మేనేజింగ్ కమిటీలు ప్రచారాన్ని ప్రారంభించాలని చాహల్ సూచించారు.
ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు.
మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే.వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందిన వారున్నారు.
దీంతో బిన్లాడెన్, అల్ఖైదాలపై పగబట్టిన అమెరికా.ఆఫ్ఘన్ గడ్డపై దిగి భీకర దాడులు చేసింది.
పదేళ్ల పాటు నింగీ, నేల, పాతాళంలో గాలించి పాక్లోని అబోట్టాబాద్లో లాడెన్ను హతమార్చింది. 9/11 దాడులు జరిగి నేటీకి 20 ఏళ్లు గడిచాయి.
కానీ ఈ సమయంలో అమెరికా సాధించింది శూన్యం.ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యంగా ఆఫ్ఘన్, ఇరాక్లపై ప్రతీకార దాడులకు దిగిన అగ్రరాజ్యం.
ఒట్టి చేతులతోనే ఆఫ్ఘన్ను వీడగా, మరికొద్దిరోజుల్లో ఇరాక్లోనూ బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలుకానుంది.
ఇక ఈ సంగతి పక్కనబెడితే.9/11 దాడుల తర్వాత అమెరికన్ల దృక్పథంలో మార్పు వచ్చింది.పాస్పోర్ట్లో ముస్లిం అని వుంటే చాలు.వారిపై దాడులకు దిగడమో, హతమార్చడమో జరిగింది.ఈ కోవలో భారత సంతతికి చెందిన సిక్కులు కూడా బాధితులుగా మారారు.ట్విన్ టవర్స్పై దాడుల తర్వాత సిక్కులు జాతి విద్వేష దాడులకు లక్ష్యంగా మారారని అమెరికన్ పంజాబీ అసోసియేషన్ నేతలు అంటున్నారు.ఈ సందర్భంగా నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.ఎఫ్బీఐ రికార్డులలో సిక్కులపై కొన్ని ద్వేషపూరిత నేరాలు వున్నాయన్నారు.గుర్తింపులో లోపాల కారణంగా తరచుగా సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.దీనిని పరిష్కరించాల్సిన సిక్కు కమ్యూనిటీ నాయకులు అంతర్గత కలహాలతో బిజీగా వున్నారని.దాని గురించి ఆలోచించడానికి వారికి తగిన సమయం లేదని ఆయన చురకలు వేశారు.దీని వల్ల సిక్కులు భయంతో, అభద్రతా భావంతో జీవిస్తున్నారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.తర్న్ తరణ్కు చెందిన సిమ్రత్ పాల్ సింగ్ మే 3, 2019న లా పాజ్ కౌంటీ జైలులో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) కస్టడీలో మరణించారని చాహల్ గుర్తుచేశారు.కానీ ఎన్ఏపీఏ మినహా దేశంలోని మరే ఇతర సిక్కు సంస్థ కూడా దీనిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.సిక్కు మత గురువుల భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికాలోని అన్ని సిక్కు సంస్థలు, గురుద్వారాల మేనేజింగ్ కమిటీలు ప్రచారాన్ని ప్రారంభించాలని చాహల్ సూచించారు.
ఇక ఈ సంగతి పక్కనబెడితే.9/11 దాడుల తర్వాత అమెరికన్ల దృక్పథంలో మార్పు వచ్చింది.పాస్పోర్ట్లో ముస్లిం అని వుంటే చాలు.
వారిపై దాడులకు దిగడమో, హతమార్చడమో జరిగింది.ఈ కోవలో భారత సంతతికి చెందిన సిక్కులు కూడా బాధితులుగా మారారు.
ట్విన్ టవర్స్పై దాడుల తర్వాత సిక్కులు జాతి విద్వేష దాడులకు లక్ష్యంగా మారారని అమెరికన్ పంజాబీ అసోసియేషన్ నేతలు అంటున్నారు.ఈ సందర్భంగా నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.
ఎఫ్బీఐ రికార్డులలో సిక్కులపై కొన్ని ద్వేషపూరిత నేరాలు వున్నాయన్నారు.గుర్తింపులో లోపాల కారణంగా తరచుగా సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిని పరిష్కరించాల్సిన సిక్కు కమ్యూనిటీ నాయకులు అంతర్గత కలహాలతో బిజీగా వున్నారని.దాని గురించి ఆలోచించడానికి వారికి తగిన సమయం లేదని ఆయన చురకలు వేశారు.
దీని వల్ల సిక్కులు భయంతో, అభద్రతా భావంతో జీవిస్తున్నారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తర్న్ తరణ్కు చెందిన సిమ్రత్ పాల్ సింగ్ మే 3, 2019న లా పాజ్ కౌంటీ జైలులో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) కస్టడీలో మరణించారని చాహల్ గుర్తుచేశారు.కానీ ఎన్ఏపీఏ మినహా దేశంలోని మరే ఇతర సిక్కు సంస్థ కూడా దీనిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.సిక్కు మత గురువుల భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికాలోని అన్ని సిక్కు సంస్థలు, గురుద్వారాల మేనేజింగ్ కమిటీలు ప్రచారాన్ని ప్రారంభించాలని చాహల్ సూచించారు.
తాజా వార్తలు
ఎన్నారై
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tension-at-the-premises-of-ys-sharmilas-unemployment-hunger-strike | హుజూర్ నగర్ నియోజక వర్గం హుజూర్ నగర్ లక్కవరం వైఎస్ షర్మిల గారి నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రాంగణం వద్ద టెన్షన్ టెన్షన్,ప్రజా గాయకుడు, ఏపురి సోమన్న పై దాడి చేసేందుకు ప్రయత్నించిన టీఆరెఎస్ కార్యకర్తలుటీఆరెఎస్ కార్యకర్తలకు ధీటుగా టీఆరెఎస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/taraka-ratna-first-movie-okato-number-kurradu-remuneration | నందమూరి కుటుంబానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రేజ్ గురించి మనకు తెలిసిందే.నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టారు.
ఇలా నందమూరి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నందమూరి తారకరత్న.ఈయన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్నటువంటి తారకరత్న అనంతరం ఒకే రోజున 9 సినిమాలకు సైన్ చేసి సంచలనం సృష్టించారు.
ఇలా ఇండస్ట్రీలో ఒకేరోజు 9 సినిమాలకు కమిట్ అయిన హీరోగా తారకరత్న రికార్డు సృష్టించారు.అయితే ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు.అయితే ఇందులో కొన్ని సినిమాలు షూటింగ్ పనులు మొదలు పెట్టకుండానే ఆగిపోయాయని చెప్పాలి.
మరికొన్ని సినిమాలు విడుదలైన పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి తారకరత్నకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తారకరత్న సక్సెస్ కాకపోవడంతో కొద్దిరోజుల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే తిరిగి ఈయన హీరోగా కాకుండా విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.
ఇలా విలన్ పాత్రలో నటించినందుకు ఈయన ఏకంగా నంది అవార్డును కూడా అందుకున్నారు.అయితే ఇటీవల అనారోగ్య సమస్యలతో తారకరత్న మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈయన నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాకు గాను ఈయన తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ సినిమా ద్వారా తారకరత్న హీరోగా శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అప్పట్లో ఈయన ఈ సినిమా బడ్జెట్ లెక్కవేసి కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాలి అనుకున్నాం.అందుకే హీరో తారకరత్న రెమ్యూనరేషన్ తగ్గించాలని భావించినట్లు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
దీంతో అన్ని ఖర్చులకు కలిపి తారకరత్నకు 10 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tourist-places-uttar-pradesh | భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యాటకులు సందర్శించడానికి చాలా ప్రాంతాలు ఉణ్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగ్రా పర్యాటక ప్రదేశాలుఆగ్రా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది.ఇక్కడ ఉన్న అనేక తాత్విక ప్రదేశాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి.ముఖ్యంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి అనే సంగతి తెలిసిందే.
తాజ్ మహల్ఆగ్రాలో తాజ్ మహల్ చూడవచ్చు.కేవలం రూ.50 టిక్కెట్తో తాజ్ మహల్ లోపలికి ప్రవేశం పొందవచ్చు.తాజ్ ఉదయం 6 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటుంది.శుక్రవారం ప్రార్థనల కోసం తాజ్ మూసవేస్తారు.తాజ్ మహల్ లోపల ఒక మ్యూజియం కూడా ఉంది.తాజ్ మహల్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది.రైలులో కూడా ఆగ్రా చేరుకోవచ్చు.వెన్నెల రాత్రి తాజ్ మహల్ చూడటానికి.రాత్రి 8:30 నుండి 12.30 గంటల వరకు ప్రవేశం అందుబాటులో ఉంటుంది.సాధారణ ఆండ్రాయిడ్తోనూ చక్కగా ఇలా ఫొటోలు తీయండి.బులంద్ దర్వాజాఆగ్రాలోని మొఘల్ గార్డెన్స్ కూడా చూడవచ్చు.ఫతేపూర్ సిక్రీ ఆగ్రాలోనే ఉంది.ఈ నగరాన్ని సూఫీ సన్యాసి సలీం చిస్తీ గౌరవార్థం అక్బర్ నిర్మించాడు.ఇక్కడ ఉన్న బులంద్ దర్వాజా ప్రత్యేకత ఏమిటంటే.ఇది భారతదేశంలోనే అతి పెద్ద తలుపు.బులంద్ దర్వాజా ఎత్తు 54 మీటర్లు.వారణాసి టూరిజంమతపరమైన ప్రదేశాలలో ముందుగా కనిపించే దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో వారణాసి ఒకటి.వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి వారణాసికి నడుస్తుంది.ఇది మిమ్మల్ని 8 గంటల్లో ప్రయాణీకులను ఈ అందమైన నగరానికి తీసుకువెళుతుంది.ఇక్కడ సందర్శించడానికి ప్రయాగ్ ఘాట్, అస్సీ ఘాట్, మణికర్ణిక ఘాట్ ఉన్నాయి.వారణాసికి వెళితే, ప్రతిరోజూ సాయంత్రం జరిగే హారతిని తిలకించవచ్చు.
తాజ్ మహల్ఆగ్రాలో తాజ్ మహల్ చూడవచ్చు.కేవలం రూ.50 టిక్కెట్తో తాజ్ మహల్ లోపలికి ప్రవేశం పొందవచ్చు.తాజ్ ఉదయం 6 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటుంది.శుక్రవారం ప్రార్థనల కోసం తాజ్ మూసవేస్తారు.తాజ్ మహల్ లోపల ఒక మ్యూజియం కూడా ఉంది.తాజ్ మహల్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది.రైలులో కూడా ఆగ్రా చేరుకోవచ్చు.వెన్నెల రాత్రి తాజ్ మహల్ చూడటానికి.రాత్రి 8:30 నుండి 12.30 గంటల వరకు ప్రవేశం అందుబాటులో ఉంటుంది.సాధారణ ఆండ్రాయిడ్తోనూ చక్కగా ఇలా ఫొటోలు తీయండి.బులంద్ దర్వాజాఆగ్రాలోని మొఘల్ గార్డెన్స్ కూడా చూడవచ్చు.ఫతేపూర్ సిక్రీ ఆగ్రాలోనే ఉంది.ఈ నగరాన్ని సూఫీ సన్యాసి సలీం చిస్తీ గౌరవార్థం అక్బర్ నిర్మించాడు.ఇక్కడ ఉన్న బులంద్ దర్వాజా ప్రత్యేకత ఏమిటంటే.ఇది భారతదేశంలోనే అతి పెద్ద తలుపు.బులంద్ దర్వాజా ఎత్తు 54 మీటర్లు.వారణాసి టూరిజంమతపరమైన ప్రదేశాలలో ముందుగా కనిపించే దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో వారణాసి ఒకటి.వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి వారణాసికి నడుస్తుంది.ఇది మిమ్మల్ని 8 గంటల్లో ప్రయాణీకులను ఈ అందమైన నగరానికి తీసుకువెళుతుంది.ఇక్కడ సందర్శించడానికి ప్రయాగ్ ఘాట్, అస్సీ ఘాట్, మణికర్ణిక ఘాట్ ఉన్నాయి.వారణాసికి వెళితే, ప్రతిరోజూ సాయంత్రం జరిగే హారతిని తిలకించవచ్చు.
ఆగ్రాలో తాజ్ మహల్ చూడవచ్చు.కేవలం రూ.50 టిక్కెట్తో తాజ్ మహల్ లోపలికి ప్రవేశం పొందవచ్చు.తాజ్ ఉదయం 6 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటుంది.శుక్రవారం ప్రార్థనల కోసం తాజ్ మూసవేస్తారు.
తాజ్ మహల్ లోపల ఒక మ్యూజియం కూడా ఉంది.తాజ్ మహల్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది.
రైలులో కూడా ఆగ్రా చేరుకోవచ్చు.వెన్నెల రాత్రి తాజ్ మహల్ చూడటానికి.రాత్రి 8:30 నుండి 12.30 గంటల వరకు ప్రవేశం అందుబాటులో ఉంటుంది.సాధారణ ఆండ్రాయిడ్తోనూ చక్కగా ఇలా ఫొటోలు తీయండి.బులంద్ దర్వాజాఆగ్రాలోని మొఘల్ గార్డెన్స్ కూడా చూడవచ్చు.ఫతేపూర్ సిక్రీ ఆగ్రాలోనే ఉంది.ఈ నగరాన్ని సూఫీ సన్యాసి సలీం చిస్తీ గౌరవార్థం అక్బర్ నిర్మించాడు.ఇక్కడ ఉన్న బులంద్ దర్వాజా ప్రత్యేకత ఏమిటంటే.ఇది భారతదేశంలోనే అతి పెద్ద తలుపు.బులంద్ దర్వాజా ఎత్తు 54 మీటర్లు.వారణాసి టూరిజంమతపరమైన ప్రదేశాలలో ముందుగా కనిపించే దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో వారణాసి ఒకటి.వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి వారణాసికి నడుస్తుంది.ఇది మిమ్మల్ని 8 గంటల్లో ప్రయాణీకులను ఈ అందమైన నగరానికి తీసుకువెళుతుంది.ఇక్కడ సందర్శించడానికి ప్రయాగ్ ఘాట్, అస్సీ ఘాట్, మణికర్ణిక ఘాట్ ఉన్నాయి.వారణాసికి వెళితే, ప్రతిరోజూ సాయంత్రం జరిగే హారతిని తిలకించవచ్చు.
ఆగ్రాలోని మొఘల్ గార్డెన్స్ కూడా చూడవచ్చు.ఫతేపూర్ సిక్రీ ఆగ్రాలోనే ఉంది.ఈ నగరాన్ని సూఫీ సన్యాసి సలీం చిస్తీ గౌరవార్థం అక్బర్ నిర్మించాడు.ఇక్కడ ఉన్న బులంద్ దర్వాజా ప్రత్యేకత ఏమిటంటే.ఇది భారతదేశంలోనే అతి పెద్ద తలుపు.బులంద్ దర్వాజా ఎత్తు 54 మీటర్లు.
వారణాసి టూరిజంమతపరమైన ప్రదేశాలలో ముందుగా కనిపించే దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో వారణాసి ఒకటి.వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి వారణాసికి నడుస్తుంది.ఇది మిమ్మల్ని 8 గంటల్లో ప్రయాణీకులను ఈ అందమైన నగరానికి తీసుకువెళుతుంది.ఇక్కడ సందర్శించడానికి ప్రయాగ్ ఘాట్, అస్సీ ఘాట్, మణికర్ణిక ఘాట్ ఉన్నాయి.వారణాసికి వెళితే, ప్రతిరోజూ సాయంత్రం జరిగే హారతిని తిలకించవచ్చు.
వారణాసి టూరిజంమతపరమైన ప్రదేశాలలో ముందుగా కనిపించే దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో వారణాసి ఒకటి.వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి వారణాసికి నడుస్తుంది.ఇది మిమ్మల్ని 8 గంటల్లో ప్రయాణీకులను ఈ అందమైన నగరానికి తీసుకువెళుతుంది.
ఇక్కడ సందర్శించడానికి ప్రయాగ్ ఘాట్, అస్సీ ఘాట్, మణికర్ణిక ఘాట్ ఉన్నాయి.వారణాసికి వెళితే, ప్రతిరోజూ సాయంత్రం జరిగే హారతిని తిలకించవచ్చు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/this-is-what-luck-means-nris-who-are-billionaires-night-after-night-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b1%88 | అదృష్టం చెప్పి రాదు, అనుకుని వచ్చేది అదృష్టమూ కాదు అందుకే ఊహించని విధంగా డబ్బో, బంగారమో కలిసొచ్చే ఘటనలు జరిగినపుడు పెట్టి పుట్టావురా, అదృష్టవంతుడివిరా అంటుంటారు.ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశాలలో భారతీయులను అదృష్ట వంతులు అంటారు.
ఎందుకంటే అరబ్బు దేశాలలో ప్రభుత్వ అనుమతులతో అధికారికంగా లాటరీలను నిర్వహిస్తూ ఉంటారు.ఈ లాటరీలను అత్యదిక శాతం భారతీయులు గెలుచుకోవడం అక్కడ సర్వ సాధారణం.సరిగ్గా రెండు రోజుల క్రితం యూఈలో తినాకర్ అనే భారత సంతతి వలస కార్మికుడు ఏకంగా రూ.20 కోట్లు గెలుచుకోగా తాజాగా.
సౌదీ లోని రియాద్ లో ఉంటున్న భారత సంతతి వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.సౌదీలో ప్రఖ్యాత అబుదాబి బిగ్ లాటరీ టిక్కెట్టు లో నిన్నటి రోజున తీసిన లక్కీ డ్రాలో జఫ్రీ అనే భారత ప్రవాస కార్మికుడు 1 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు.భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.2 కోట్లు పై మాటే.అయితే గతంలో జఫ్రీ ఎన్నో సార్లు బిగ్ మిలియన్ టిక్కెట్టు కొనుగోలు చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసాడు కానీ అదృష్టం అతడిని వరించలేదు అయినా సరే పట్టువిడువకుండా మరో సారి ప్రయత్నిచే క్రమంలో డిసెంబర్ నెలలో మరొక టిక్కెట్టు కొనుగోలు చేశాడు.జఫ్రీ ఆఖరి సారిగా కొన్న టిక్కెట్టు అతడి దశను మార్చేసింది.కొత్త ఏడాది జీవితాంతం గుర్తుండేలా భారీ జాక్ పాట్ ను అందించింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే సరి రెండు కోట్లు గెలుచుకోవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇంట్లో కొత్త ఏడాది పనులలో బిజీ గా ఉన్న తనకు లాటరీ నిర్వాహకుల నుంచీ ఫోన్ వచ్చిందని, ముందు స్నేహితులు తనను ఆటపట్టిస్తున్నారని అనుకున్నానని కానీ నిజంగా తాను అంత పెద్ద మొత్తం గెలుచుకున్నానని తెలిసి షాక్ కి గురయ్యాయని జఫ్రీ తెలిపాడు.ఈ సొమ్ముతో ఇంట్లో వారికి ఎలాంటి కోరికలు ఉన్నాయో అన్నీ తీర్చుతానని, సొంత ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు జఫ్రీ.
సౌదీ లోని రియాద్ లో ఉంటున్న భారత సంతతి వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.సౌదీలో ప్రఖ్యాత అబుదాబి బిగ్ లాటరీ టిక్కెట్టు లో నిన్నటి రోజున తీసిన లక్కీ డ్రాలో జఫ్రీ అనే భారత ప్రవాస కార్మికుడు 1 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు.భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.2 కోట్లు పై మాటే.అయితే గతంలో జఫ్రీ ఎన్నో సార్లు బిగ్ మిలియన్ టిక్కెట్టు కొనుగోలు చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసాడు కానీ అదృష్టం అతడిని వరించలేదు అయినా సరే పట్టువిడువకుండా మరో సారి ప్రయత్నిచే క్రమంలో డిసెంబర్ నెలలో మరొక టిక్కెట్టు కొనుగోలు చేశాడు.
జఫ్రీ ఆఖరి సారిగా కొన్న టిక్కెట్టు అతడి దశను మార్చేసింది.కొత్త ఏడాది జీవితాంతం గుర్తుండేలా భారీ జాక్ పాట్ ను అందించింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే సరి రెండు కోట్లు గెలుచుకోవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇంట్లో కొత్త ఏడాది పనులలో బిజీ గా ఉన్న తనకు లాటరీ నిర్వాహకుల నుంచీ ఫోన్ వచ్చిందని, ముందు స్నేహితులు తనను ఆటపట్టిస్తున్నారని అనుకున్నానని కానీ నిజంగా తాను అంత పెద్ద మొత్తం గెలుచుకున్నానని తెలిసి షాక్ కి గురయ్యాయని జఫ్రీ తెలిపాడు.ఈ సొమ్ముతో ఇంట్లో వారికి ఎలాంటి కోరికలు ఉన్నాయో అన్నీ తీర్చుతానని, సొంత ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు జఫ్రీ.
జఫ్రీ ఆఖరి సారిగా కొన్న టిక్కెట్టు అతడి దశను మార్చేసింది.
కొత్త ఏడాది జీవితాంతం గుర్తుండేలా భారీ జాక్ పాట్ ను అందించింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే సరి రెండు కోట్లు గెలుచుకోవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇంట్లో కొత్త ఏడాది పనులలో బిజీ గా ఉన్న తనకు లాటరీ నిర్వాహకుల నుంచీ ఫోన్ వచ్చిందని, ముందు స్నేహితులు తనను ఆటపట్టిస్తున్నారని అనుకున్నానని కానీ నిజంగా తాను అంత పెద్ద మొత్తం గెలుచుకున్నానని తెలిసి షాక్ కి గురయ్యాయని జఫ్రీ తెలిపాడు.ఈ సొమ్ముతో ఇంట్లో వారికి ఎలాంటి కోరికలు ఉన్నాయో అన్నీ తీర్చుతానని, సొంత ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు జఫ్రీ.
తాజా వార్తలు
ఎన్నారై
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/instead-of-hacking-your-account-a-new-update-can-be-found-on-instagram-%e0%b0%87%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d | ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో వాడుతున్నది ఇన్స్టాగ్రామ్ అని చెప్పవచ్చు.ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పబ్లిసిటీ పొందుతున్నావారు చాలా మందే ఉన్నారు.
ఈ మధ్యనే ఇన్స్టాలో పాపులర్ అయిన వారు టీవీ షోలలో తళుక్కుమంటున్నారు కూడా.మరి అటువంటి ఈ ప్లాట్ ఫామ్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.
తాజాగా ఇన్స్టాగ్రామ్ మరోకొత్త అప్డేట్ చేసింది.దీని ప్రకారంగా చూస్తే యూజర్లు తమ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
ఈనాటి రోజుల్లో సోషల్ మీడియా మోసాలు పెరిగిపోతున్నాయి.అకౌంట్లను హ్యాక్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ విధానం వలన యూజర్లకు ఎటువంటి ముప్పు ఉండదు.వారు తమ అకౌంట్ హ్యాక్ అయినా లేదా డేటా లీక్ అయినా యూజర్లకు ఆ విషయం తెలిసిపోతుంది.
కొత్తగా లాగిన్ అయ్యే ముందే యూజర్లకు భద్రతా తనిఖీ నోటిఫికేషన్ అనేది రావడం వలన ఇటువంటి మంచి సౌకర్యం ఇప్పుడు దేశం మొత్తం అందుబాటులో లేదు.త్వరలోనే దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.చాలా దేశాలలో యూజర్లు తమ అకౌంట్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఖాతాను సురక్షితంగా కాపాడుకునే అవకాశాన్ని కల్పించారు.మీ స్మార్ట్ ఫోన్ నంబర్ తో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రెండు రకాలుగాను అకౌంట్ ను ప్రారంభించండి.
దీని కోసం మీరు డుయో మొబైల్ లేదా గూగుల్ ను కూడా వినియోగించవచ్చు.మీ అకౌంట్ తో ఇమెయిల్, ఫోన్ నంబర్ను ఎప్పుడూ సరిగ్గా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.
ఒకవేళ మీరు ఆ నంబర్లను మార్చినట్లైతే వెంటనే ఇన్స్ట్రాగ్రామ్ లో కూడా ఆ సమాచారాన్ని అప్ డేట్ చేయడం ఎంతో మంచింది.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mani-ratnam-warning-to-aishwarya-rai-and-trisha | కోలీవుడ్ లో ఇప్పటి వరకు 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఏ డైరెక్టర్ కానీ ఏ నిర్మాత కానీ ముందుకు రాలేదు.అయితే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వస్తుంది.
అదే పొన్నియన్ సెల్వన్.ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.
ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాపై హైప్ ఏర్పడడంతో అందరు ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు.ఇక మరి కొద్దీ రోజుల్లో రిలీజ్ కాబోతున్న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు భారీగా ప్రొమోషన్స్ చేస్తున్నారు.ఈ ప్రొమోషన్స్ లో భాగంగా తాజాగా మణిరత్నం చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిపాడు.మణిరత్నం త్రిష మరియు ఐశ్వర్య రాయ్ లను షూట్ సమయంలో అస్సలు మాట్లాడుకోవద్దని చిన్న సైజ్ వార్ణింగ్ ఇచ్చాడట.అందుకు కారణం కూడా మణిరత్నం ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.త్రిష, ఐశ్వర్య మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి అంటే వారిద్దరూ ఎదురు పడ్డ సీరియస్ గా ఉండాలి.అయితే వీరికి అలా సెట్ లో ఉండడం కష్టం అవ్వడంతో ఆ సీన్స్ మధ్య సీరియస్ నెస్ ను కనిపించేలా చేయడానికి ఇబ్బంది పడ్డారని మణిరత్నం తెలిపారు.అందుకే షూట్ జరుగుతున్న అన్ని రోజులు వారిని ఒకరిని ఒకరు కలవకుండా ఉండాలని వార్ణింగ్ ఇచ్చాడని అన్నారు.ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వారిద్దరి మధ్య సీరియస్ రాదని అందుకే అలా చెప్పానని చెప్పుకొచ్చాడు.మరి ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.1000 కోట్ల టార్గెట్ అంటూ చెబుతున్న మేకర్స్ ఈ సినిమాతో ఎంత వసూలు చేస్తారో చూడాలి.
ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాపై హైప్ ఏర్పడడంతో అందరు ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇక మరి కొద్దీ రోజుల్లో రిలీజ్ కాబోతున్న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు భారీగా ప్రొమోషన్స్ చేస్తున్నారు.ఈ ప్రొమోషన్స్ లో భాగంగా తాజాగా మణిరత్నం చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిపాడు.మణిరత్నం త్రిష మరియు ఐశ్వర్య రాయ్ లను షూట్ సమయంలో అస్సలు మాట్లాడుకోవద్దని చిన్న సైజ్ వార్ణింగ్ ఇచ్చాడట.అందుకు కారణం కూడా మణిరత్నం ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.త్రిష, ఐశ్వర్య మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి అంటే వారిద్దరూ ఎదురు పడ్డ సీరియస్ గా ఉండాలి.అయితే వీరికి అలా సెట్ లో ఉండడం కష్టం అవ్వడంతో ఆ సీన్స్ మధ్య సీరియస్ నెస్ ను కనిపించేలా చేయడానికి ఇబ్బంది పడ్డారని మణిరత్నం తెలిపారు.అందుకే షూట్ జరుగుతున్న అన్ని రోజులు వారిని ఒకరిని ఒకరు కలవకుండా ఉండాలని వార్ణింగ్ ఇచ్చాడని అన్నారు.ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వారిద్దరి మధ్య సీరియస్ రాదని అందుకే అలా చెప్పానని చెప్పుకొచ్చాడు.మరి ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.1000 కోట్ల టార్గెట్ అంటూ చెబుతున్న మేకర్స్ ఈ సినిమాతో ఎంత వసూలు చేస్తారో చూడాలి.
ఇక మరి కొద్దీ రోజుల్లో రిలీజ్ కాబోతున్న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు భారీగా ప్రొమోషన్స్ చేస్తున్నారు.
ఈ ప్రొమోషన్స్ లో భాగంగా తాజాగా మణిరత్నం చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిపాడు.మణిరత్నం త్రిష మరియు ఐశ్వర్య రాయ్ లను షూట్ సమయంలో అస్సలు మాట్లాడుకోవద్దని చిన్న సైజ్ వార్ణింగ్ ఇచ్చాడట.
అందుకు కారణం కూడా మణిరత్నం ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.త్రిష, ఐశ్వర్య మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి అంటే వారిద్దరూ ఎదురు పడ్డ సీరియస్ గా ఉండాలి.అయితే వీరికి అలా సెట్ లో ఉండడం కష్టం అవ్వడంతో ఆ సీన్స్ మధ్య సీరియస్ నెస్ ను కనిపించేలా చేయడానికి ఇబ్బంది పడ్డారని మణిరత్నం తెలిపారు.అందుకే షూట్ జరుగుతున్న అన్ని రోజులు వారిని ఒకరిని ఒకరు కలవకుండా ఉండాలని వార్ణింగ్ ఇచ్చాడని అన్నారు.ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వారిద్దరి మధ్య సీరియస్ రాదని అందుకే అలా చెప్పానని చెప్పుకొచ్చాడు.మరి ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.1000 కోట్ల టార్గెట్ అంటూ చెబుతున్న మేకర్స్ ఈ సినిమాతో ఎంత వసూలు చేస్తారో చూడాలి.
అందుకు కారణం కూడా మణిరత్నం ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.త్రిష, ఐశ్వర్య మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి అంటే వారిద్దరూ ఎదురు పడ్డ సీరియస్ గా ఉండాలి.
అయితే వీరికి అలా సెట్ లో ఉండడం కష్టం అవ్వడంతో ఆ సీన్స్ మధ్య సీరియస్ నెస్ ను కనిపించేలా చేయడానికి ఇబ్బంది పడ్డారని మణిరత్నం తెలిపారు.
అందుకే షూట్ జరుగుతున్న అన్ని రోజులు వారిని ఒకరిని ఒకరు కలవకుండా ఉండాలని వార్ణింగ్ ఇచ్చాడని అన్నారు.ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వారిద్దరి మధ్య సీరియస్ రాదని అందుకే అలా చెప్పానని చెప్పుకొచ్చాడు.మరి ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.1000 కోట్ల టార్గెట్ అంటూ చెబుతున్న మేకర్స్ ఈ సినిమాతో ఎంత వసూలు చేస్తారో చూడాలి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/balakrishna-akhanda-movie-review-and-rating-%e0%b0%85%e0%b0%96%e0%b0%82%e0%b0%a1-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b1%82 | డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైన సినిమా అఖండ.ఇందులో నందమూరి బాలయ్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
ఈయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు.
ఇక శ్రీకాంత్, పూర్ణ, సునీల్ శెట్టి తదితరులు నటించారు.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు.శ్రీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.ఇక ఈ రోజు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.
కథ: ఇందులో బాలకృష్ణ.మురళీకృష్ణ అనే పాత్రలో నటించాడు.ఈయన ఇందులో ఫార్మరే కాదని రీ ఫార్మర్ అని అనంతపురం ప్రజలు చెబుతుంటారు.ఇక మురళి కృష్ణ ఇందులో ఫ్యాక్షనిజం వైపు అడుగులు వేసిన ఎంతో మంది ప్రజలను మంచి దారికి మలుపుతాడు.అంతేకాకుండా ఇక్కడున్న ప్రాంతాల్లో ఆస్పత్రులు, పాఠశాలలు కట్టించి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు.ఇందులో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ శరణ్య పాత్రలో నటిస్తుంది.ఈమె మురళి కృష్ణ చేసిన సహాయాలను చూసి మనసు పారేసుకుంటుంది.ఆయనను పెళ్లి చేసుకుంటుంది.ఇందులో శ్రీకాంత్ వరదరాజులు అనే మైనింగ్ మాఫియా గ్యాంగ్ ను నడుపుతాడు.ఇక యురేనియం తవ్వకాలతో అక్కడున్న చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో వెంటనే మురళీకృష్ణ మైనింగ్ మాఫియా చేస్తున్న వారిని పట్టుకోడానికి రంగంలోకి దిగుతాడు.ఆ తర్వాత మురళీకృష్ణ ఎదురుకున్న సవాళ్ళు.మధ్యలో చిన్నప్పుడు ఇంటి నుండి వెళ్ళిపోయిన మురళీకృష్ణ తమ్ముడు శివుడు (బాలకృష్ణ) కనబడటం అసలు అతను ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాలు మిగిలిన కథలో చూడవచ్చునటినటుల నటన: ఇందులో బాలకృష్ణ మురళి కృష్ణ పాత్రలో అద్భుతంగా నటించాడు.కలెక్టర్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అదరగొట్టింది.సెకండాఫ్ లో అఘోర పాత్రలో మాత్రం ఫిదా చేశాడు బాలయ్య.ఇక శ్రీకాంత్ మాఫియా పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు.పూర్ణ కూడా తన పాత్రలో లీనం అయ్యింది.టెక్నికల్: ఈ సినిమా టెక్నికల్ గా ప్రతి ఒక్క విషయంలో ఆకట్టుకుంది.బోయపాటి మంచి కథను రూపొందించాడు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.బ్యాగ్రౌండ్ కూడా బాగా ఆకట్టుకుంది.తమన్ తన సంగీతాన్ని అద్భుతంగా అందించాడు.విశ్లేషణ: ఈ సినిమాలో కథ బాలకృష్ణ కోసం అన్నట్లుగానే రూపొందించాడు బోయపాటి.ఇక బాలయ్య డాన్స్ కూడా బాగా అదరగొట్టాడు.రెండు పాత్రలతో బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు.అఘోర తో తలపడే సన్నివేశాలు మాత్రం బాగా హైలెట్ గా ఉన్నాయి.క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.ఈ సినిమాను మాస్ పరంగా అద్భుతంగా తెరకెక్కించారు.ప్రకృతి గురించి, దైవం గురించి ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి అద్భుతంగా విశ్లేషించారు.ప్లస్ పాయింట్స్: బాలకృష్ణ డైలాగ్స్, పాటలు, సినిమా కథ, ద్విపాత్రాభినయం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, సెకండాఫ్మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
కథ: ఇందులో బాలకృష్ణ.మురళీకృష్ణ అనే పాత్రలో నటించాడు.ఈయన ఇందులో ఫార్మరే కాదని రీ ఫార్మర్ అని అనంతపురం ప్రజలు చెబుతుంటారు.ఇక మురళి కృష్ణ ఇందులో ఫ్యాక్షనిజం వైపు అడుగులు వేసిన ఎంతో మంది ప్రజలను మంచి దారికి మలుపుతాడు.అంతేకాకుండా ఇక్కడున్న ప్రాంతాల్లో ఆస్పత్రులు, పాఠశాలలు కట్టించి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు.ఇందులో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ శరణ్య పాత్రలో నటిస్తుంది.ఈమె మురళి కృష్ణ చేసిన సహాయాలను చూసి మనసు పారేసుకుంటుంది.ఆయనను పెళ్లి చేసుకుంటుంది.ఇందులో శ్రీకాంత్ వరదరాజులు అనే మైనింగ్ మాఫియా గ్యాంగ్ ను నడుపుతాడు.ఇక యురేనియం తవ్వకాలతో అక్కడున్న చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో వెంటనే మురళీకృష్ణ మైనింగ్ మాఫియా చేస్తున్న వారిని పట్టుకోడానికి రంగంలోకి దిగుతాడు.ఆ తర్వాత మురళీకృష్ణ ఎదురుకున్న సవాళ్ళు.మధ్యలో చిన్నప్పుడు ఇంటి నుండి వెళ్ళిపోయిన మురళీకృష్ణ తమ్ముడు శివుడు (బాలకృష్ణ) కనబడటం అసలు అతను ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాలు మిగిలిన కథలో చూడవచ్చునటినటుల నటన: ఇందులో బాలకృష్ణ మురళి కృష్ణ పాత్రలో అద్భుతంగా నటించాడు.కలెక్టర్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అదరగొట్టింది.సెకండాఫ్ లో అఘోర పాత్రలో మాత్రం ఫిదా చేశాడు బాలయ్య.ఇక శ్రీకాంత్ మాఫియా పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు.పూర్ణ కూడా తన పాత్రలో లీనం అయ్యింది.టెక్నికల్: ఈ సినిమా టెక్నికల్ గా ప్రతి ఒక్క విషయంలో ఆకట్టుకుంది.బోయపాటి మంచి కథను రూపొందించాడు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.బ్యాగ్రౌండ్ కూడా బాగా ఆకట్టుకుంది.తమన్ తన సంగీతాన్ని అద్భుతంగా అందించాడు.విశ్లేషణ: ఈ సినిమాలో కథ బాలకృష్ణ కోసం అన్నట్లుగానే రూపొందించాడు బోయపాటి.ఇక బాలయ్య డాన్స్ కూడా బాగా అదరగొట్టాడు.రెండు పాత్రలతో బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు.అఘోర తో తలపడే సన్నివేశాలు మాత్రం బాగా హైలెట్ గా ఉన్నాయి.క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.ఈ సినిమాను మాస్ పరంగా అద్భుతంగా తెరకెక్కించారు.ప్రకృతి గురించి, దైవం గురించి ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి అద్భుతంగా విశ్లేషించారు.ప్లస్ పాయింట్స్: బాలకృష్ణ డైలాగ్స్, పాటలు, సినిమా కథ, ద్విపాత్రాభినయం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, సెకండాఫ్మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
ఇందులో బాలకృష్ణ.మురళీకృష్ణ అనే పాత్రలో నటించాడు.ఈయన ఇందులో ఫార్మరే కాదని రీ ఫార్మర్ అని అనంతపురం ప్రజలు చెబుతుంటారు.ఇక మురళి కృష్ణ ఇందులో ఫ్యాక్షనిజం వైపు అడుగులు వేసిన ఎంతో మంది ప్రజలను మంచి దారికి మలుపుతాడు.అంతేకాకుండా ఇక్కడున్న ప్రాంతాల్లో ఆస్పత్రులు, పాఠశాలలు కట్టించి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు.
ఇందులో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ శరణ్య పాత్రలో నటిస్తుంది.ఈమె మురళి కృష్ణ చేసిన సహాయాలను చూసి మనసు పారేసుకుంటుంది.
ఆయనను పెళ్లి చేసుకుంటుంది.ఇందులో శ్రీకాంత్ వరదరాజులు అనే మైనింగ్ మాఫియా గ్యాంగ్ ను నడుపుతాడు.
ఇక యురేనియం తవ్వకాలతో అక్కడున్న చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో వెంటనే మురళీకృష్ణ మైనింగ్ మాఫియా చేస్తున్న వారిని పట్టుకోడానికి రంగంలోకి దిగుతాడు.ఆ తర్వాత మురళీకృష్ణ ఎదురుకున్న సవాళ్ళు.మధ్యలో చిన్నప్పుడు ఇంటి నుండి వెళ్ళిపోయిన మురళీకృష్ణ తమ్ముడు శివుడు (బాలకృష్ణ) కనబడటం అసలు అతను ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాలు మిగిలిన కథలో చూడవచ్చు
నటినటుల నటన: ఇందులో బాలకృష్ణ మురళి కృష్ణ పాత్రలో అద్భుతంగా నటించాడు.కలెక్టర్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అదరగొట్టింది.సెకండాఫ్ లో అఘోర పాత్రలో మాత్రం ఫిదా చేశాడు బాలయ్య.ఇక శ్రీకాంత్ మాఫియా పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు.పూర్ణ కూడా తన పాత్రలో లీనం అయ్యింది.టెక్నికల్: ఈ సినిమా టెక్నికల్ గా ప్రతి ఒక్క విషయంలో ఆకట్టుకుంది.బోయపాటి మంచి కథను రూపొందించాడు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.బ్యాగ్రౌండ్ కూడా బాగా ఆకట్టుకుంది.తమన్ తన సంగీతాన్ని అద్భుతంగా అందించాడు.విశ్లేషణ: ఈ సినిమాలో కథ బాలకృష్ణ కోసం అన్నట్లుగానే రూపొందించాడు బోయపాటి.ఇక బాలయ్య డాన్స్ కూడా బాగా అదరగొట్టాడు.రెండు పాత్రలతో బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు.అఘోర తో తలపడే సన్నివేశాలు మాత్రం బాగా హైలెట్ గా ఉన్నాయి.క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.ఈ సినిమాను మాస్ పరంగా అద్భుతంగా తెరకెక్కించారు.ప్రకృతి గురించి, దైవం గురించి ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి అద్భుతంగా విశ్లేషించారు.ప్లస్ పాయింట్స్: బాలకృష్ణ డైలాగ్స్, పాటలు, సినిమా కథ, ద్విపాత్రాభినయం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, సెకండాఫ్మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
ఇందులో బాలకృష్ణ మురళి కృష్ణ పాత్రలో అద్భుతంగా నటించాడు.కలెక్టర్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అదరగొట్టింది.సెకండాఫ్ లో అఘోర పాత్రలో మాత్రం ఫిదా చేశాడు బాలయ్య.ఇక శ్రీకాంత్ మాఫియా పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు.పూర్ణ కూడా తన పాత్రలో లీనం అయ్యింది.
టెక్నికల్: ఈ సినిమా టెక్నికల్ గా ప్రతి ఒక్క విషయంలో ఆకట్టుకుంది.బోయపాటి మంచి కథను రూపొందించాడు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.బ్యాగ్రౌండ్ కూడా బాగా ఆకట్టుకుంది.తమన్ తన సంగీతాన్ని అద్భుతంగా అందించాడు.విశ్లేషణ: ఈ సినిమాలో కథ బాలకృష్ణ కోసం అన్నట్లుగానే రూపొందించాడు బోయపాటి.ఇక బాలయ్య డాన్స్ కూడా బాగా అదరగొట్టాడు.రెండు పాత్రలతో బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు.అఘోర తో తలపడే సన్నివేశాలు మాత్రం బాగా హైలెట్ గా ఉన్నాయి.క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.ఈ సినిమాను మాస్ పరంగా అద్భుతంగా తెరకెక్కించారు.ప్రకృతి గురించి, దైవం గురించి ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి అద్భుతంగా విశ్లేషించారు.ప్లస్ పాయింట్స్: బాలకృష్ణ డైలాగ్స్, పాటలు, సినిమా కథ, ద్విపాత్రాభినయం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, సెకండాఫ్మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
టెక్నికల్: ఈ సినిమా టెక్నికల్ గా ప్రతి ఒక్క విషయంలో ఆకట్టుకుంది.బోయపాటి మంచి కథను రూపొందించాడు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.బ్యాగ్రౌండ్ కూడా బాగా ఆకట్టుకుంది.తమన్ తన సంగీతాన్ని అద్భుతంగా అందించాడు.విశ్లేషణ: ఈ సినిమాలో కథ బాలకృష్ణ కోసం అన్నట్లుగానే రూపొందించాడు బోయపాటి.ఇక బాలయ్య డాన్స్ కూడా బాగా అదరగొట్టాడు.రెండు పాత్రలతో బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు.అఘోర తో తలపడే సన్నివేశాలు మాత్రం బాగా హైలెట్ గా ఉన్నాయి.క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.ఈ సినిమాను మాస్ పరంగా అద్భుతంగా తెరకెక్కించారు.ప్రకృతి గురించి, దైవం గురించి ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి అద్భుతంగా విశ్లేషించారు.ప్లస్ పాయింట్స్: బాలకృష్ణ డైలాగ్స్, పాటలు, సినిమా కథ, ద్విపాత్రాభినయం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, సెకండాఫ్మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
ఈ సినిమా టెక్నికల్ గా ప్రతి ఒక్క విషయంలో ఆకట్టుకుంది.బోయపాటి మంచి కథను రూపొందించాడు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.బ్యాగ్రౌండ్ కూడా బాగా ఆకట్టుకుంది.తమన్ తన సంగీతాన్ని అద్భుతంగా అందించాడు.
విశ్లేషణ: ఈ సినిమాలో కథ బాలకృష్ణ కోసం అన్నట్లుగానే రూపొందించాడు బోయపాటి.ఇక బాలయ్య డాన్స్ కూడా బాగా అదరగొట్టాడు.రెండు పాత్రలతో బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు.అఘోర తో తలపడే సన్నివేశాలు మాత్రం బాగా హైలెట్ గా ఉన్నాయి.క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.ఈ సినిమాను మాస్ పరంగా అద్భుతంగా తెరకెక్కించారు.ప్రకృతి గురించి, దైవం గురించి ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి అద్భుతంగా విశ్లేషించారు.ప్లస్ పాయింట్స్: బాలకృష్ణ డైలాగ్స్, పాటలు, సినిమా కథ, ద్విపాత్రాభినయం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, సెకండాఫ్మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
ఈ సినిమాలో కథ బాలకృష్ణ కోసం అన్నట్లుగానే రూపొందించాడు బోయపాటి.ఇక బాలయ్య డాన్స్ కూడా బాగా అదరగొట్టాడు.రెండు పాత్రలతో బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు.అఘోర తో తలపడే సన్నివేశాలు మాత్రం బాగా హైలెట్ గా ఉన్నాయి.క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.ఈ సినిమాను మాస్ పరంగా అద్భుతంగా తెరకెక్కించారు.
ప్రకృతి గురించి, దైవం గురించి ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి అద్భుతంగా విశ్లేషించారు.
ప్లస్ పాయింట్స్: బాలకృష్ణ డైలాగ్స్, పాటలు, సినిమా కథ, ద్విపాత్రాభినయం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, సెకండాఫ్మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
బాలకృష్ణ డైలాగ్స్, పాటలు, సినిమా కథ, ద్విపాత్రాభినయం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, సెకండాఫ్
మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.
బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
బాటమ్ లైన్: కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.రేటింగ్: 3.25/5.
కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.
రేటింగ్: 3.25/5.
రేటింగ్: 3.25/5.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/inquiry-in-high-court-on-elections-to-vacancies-in-local-bodies | స్థానిక సంస్థల్లో ఖాళీలకు ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.220 సర్పంచ్ లు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ మరియు 5,364 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేసింది.ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలిపేందుకు ప్రభుత్వం కోర్టును గడువు కోరింది.ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఏజీ హైకోర్టును మూడు వారాల సమయం కోరారు.
దీంతో తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/simbu-gifted-one-gram-gold-to-eeswara-team-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%82%e0%b0%ac%e0%b1%81 | ఈ మధ్య కాలంలో హీరోలు అందరూ కూడా సినిమాలు చేసే సమయంలో చిత్ర యూనిట్ మొత్తంతో మంచి సంబంధాలు మెయింటేన్ చేస్తున్నారు.గతంలో హీరోలు, హీరోయిన్లు ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత ఆ సినిమా కోసం పని చేసిన టీం మొత్తానికి కానుకలు ఇచ్చేవారు.
సావిత్రి, ఎస్వీఆర్, ఎన్టీఆర్ లాంటి హీరోలు సినిమా కోసం పని చేసిన టీం మొత్తానికి వారికి తోచిన స్థాయిలో గిఫ్ట్స్ ఇచ్చేవారు.సావిత్రి అయితే బంగారు నాణేలు ఇచ్చేది అనే ప్రచారం ఉంది.
మహానటి తర్వాత కీర్తి సురేష్ కూడా సావిత్రి తరహాలో సినిమా కోసం పని చేసిన అందరికి అభిమానంతో బహుమతులు ఇచ్చింది.అయితే ఇప్పుడు హీరోలలో ఆ సంప్రదాయాన్ని కోలీవుడ్ స్టార్ హీరో శింబు స్టార్ట్ చేశాడు.
శింబు ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో ఈశ్వరన్ అనే సినిమా చేశాడు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్యాకప్ చెప్పేశారు.
ఈ సందర్భంగా షూటింగ్ చివరి రోజున పని చేసిన దాదాపు 400 మందికి వన్ గ్రామ్ గోల్డ్, కొత్త బట్టలను శింబు బహుమతిగా ఇచ్చాడు.అంతేగాక దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు కూడా పండగ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేశాడు.దీంతో శింబు ఉదారతకు చిత్ర యూనిట్ సభ్యలతో పాటు జూనీయర్ ఆర్టీస్టులంతా ఆనందం వ్యక్తం చేశారు.షూటింగ్ పూరైన సందర్భంగా శింబు ట్వీట్ చేశాడు.ఈశ్వరన్ షూటింగ్ పూరైంది.ఈ దీపావళికి టీజర్ విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈశ్వరన్ మూవీ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు.ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని శింబు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ సందర్భంగా షూటింగ్ చివరి రోజున పని చేసిన దాదాపు 400 మందికి వన్ గ్రామ్ గోల్డ్, కొత్త బట్టలను శింబు బహుమతిగా ఇచ్చాడు.అంతేగాక దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు కూడా పండగ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేశాడు.
దీంతో శింబు ఉదారతకు చిత్ర యూనిట్ సభ్యలతో పాటు జూనీయర్ ఆర్టీస్టులంతా ఆనందం వ్యక్తం చేశారు.షూటింగ్ పూరైన సందర్భంగా శింబు ట్వీట్ చేశాడు.ఈశ్వరన్ షూటింగ్ పూరైంది.ఈ దీపావళికి టీజర్ విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈశ్వరన్ మూవీ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు.ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని శింబు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/dasara-movie-success-matter-of-hero-nani-prestige | టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ( Nani ) తాజాగా నటించిన చిత్రం దసరా.( Dasara ) ఇందులో నాని సరసన కీర్తి సురేష్( Keerthy suresh ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఈ సినిమాలో నాని మొట్టమొదటిసారిగా మాస్ లుక్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.మరి నాని మాస్ పాత్రలో ఎలా కనిపించనున్నారు? ఎలా నటించాడు అన్న విషయాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాలి.
కాగా విడుదల తేదీకి మరి కొద్దిరోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే గతంలో ఎప్పుడూ కూడా తన సినిమా ప్రమోషన్స్ లో కాస్త ఎక్కువగా కూడా మాట్లాడని నాని దసరా సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ఎన్నో వివాదాలకు తెరలేపే విధంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఒకటి రెండు కాదు చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన సినిమా గురించి తానే ఆకాశానికి తీసుకున్నాడు నాని.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభ్యంతరమైన కామెంట్స్ కూడా చేశాడు.మిగతా హీరోలను మీ జుట్టు ఒరిజినలేనా అని అడగొద్దు అని తెలిపారు.మరి ఓవర్ ఏమిటంటే పుష్ప విడుదలయ్యే వరకు దర్శకుడు సుకుమార్ అంటే ఎవరో ఇతర పరిశ్రమల్లో తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.టాలీవుడ్లో తనలాగా నటించే నటులు లేరన్నారు.అలాగే దసరా సినిమా కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో పోల్చారు.గతంలో ఎప్పుడు కూడా నాని ఈ తరహా ప్రవర్తన చూపించలేదు.దసరా మూవీ ప్రమోషన్స్ లో ఓ కొత్త నానిని పరిచయం చేశారు.ఆయన కామెంట్స్ వివాదాస్పదం అవుతాయని తెలుసు.అయితే ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడిన ప్రతి ఒక్క మాటలను నెటిజన్స్ అభిమానులు గుర్తు పెట్టుకున్నారు.సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కూడా నెటిజెన్స్ ఏకిపారేయడం మాత్రం ఖాయం అని చెప్పవచ్చు.ఇదేనా కెజిఎఫ్, ఇదేనా ఆర్ఆర్ఆర్ అంటూ నానిపై భారీగా ట్రోల్ చేస్తారని చెప్పవచ్చు.అంతేకాకుండా నాని కూడా దసరా సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు.మరి ఒకవేళ దసరా సినిమా కనుక ఫ్లాప్ అయితే మరి నాని పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
కాగా విడుదల తేదీకి మరి కొద్దిరోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే గతంలో ఎప్పుడూ కూడా తన సినిమా ప్రమోషన్స్ లో కాస్త ఎక్కువగా కూడా మాట్లాడని నాని దసరా సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ఎన్నో వివాదాలకు తెరలేపే విధంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఒకటి రెండు కాదు చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన సినిమా గురించి తానే ఆకాశానికి తీసుకున్నాడు నాని.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభ్యంతరమైన కామెంట్స్ కూడా చేశాడు.
మిగతా హీరోలను మీ జుట్టు ఒరిజినలేనా అని అడగొద్దు అని తెలిపారు.మరి ఓవర్ ఏమిటంటే పుష్ప విడుదలయ్యే వరకు దర్శకుడు సుకుమార్ అంటే ఎవరో ఇతర పరిశ్రమల్లో తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.టాలీవుడ్లో తనలాగా నటించే నటులు లేరన్నారు.
అలాగే దసరా సినిమా కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో పోల్చారు.గతంలో ఎప్పుడు కూడా నాని ఈ తరహా ప్రవర్తన చూపించలేదు.
దసరా మూవీ ప్రమోషన్స్ లో ఓ కొత్త నానిని పరిచయం చేశారు.
ఆయన కామెంట్స్ వివాదాస్పదం అవుతాయని తెలుసు.అయితే ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడిన ప్రతి ఒక్క మాటలను నెటిజన్స్ అభిమానులు గుర్తు పెట్టుకున్నారు.సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కూడా నెటిజెన్స్ ఏకిపారేయడం మాత్రం ఖాయం అని చెప్పవచ్చు.
ఇదేనా కెజిఎఫ్, ఇదేనా ఆర్ఆర్ఆర్ అంటూ నానిపై భారీగా ట్రోల్ చేస్తారని చెప్పవచ్చు.అంతేకాకుండా నాని కూడా దసరా సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు.మరి ఒకవేళ దసరా సినిమా కనుక ఫ్లాప్ అయితే మరి నాని పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/12-superfoods-that-keep-your-liver-clean | Garlic has plenty of sulphur which improves the functioning of liver enzymes and flushes out the toxins efficiently.
Green tea is loaded with the catechins,the plant antioxidants which naturally clean your liver.Avocados help the human body to produce glutathione which is a nutrient dense superfood helping and cleaning the liver.Glutathione can also be seen in tomatoes.Glutathione works as a natural detoxifier.Grapefruit is another rich source of glutathione.Besides this super fruit also has lots of Vitamin C which accompanies glutathione in cleaning the liver.Apple contains pectin the Supernatural detoxifier which carries the detoxifying process in a very smooth and efficient way.Along with grapefruit and tomato spinach is another super source of glutathione.Keep loving spinach as it detoxify liver.Turmeric is another natural detoxifier which activates detoxifying enzymes and removes carcinogens from your body.Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Green tea is loaded with the catechins,the plant antioxidants which naturally clean your liver.
Avocados help the human body to produce glutathione which is a nutrient dense superfood helping and cleaning the liver.Glutathione can also be seen in tomatoes.Glutathione works as a natural detoxifier.Grapefruit is another rich source of glutathione.Besides this super fruit also has lots of Vitamin C which accompanies glutathione in cleaning the liver.Apple contains pectin the Supernatural detoxifier which carries the detoxifying process in a very smooth and efficient way.Along with grapefruit and tomato spinach is another super source of glutathione.Keep loving spinach as it detoxify liver.Turmeric is another natural detoxifier which activates detoxifying enzymes and removes carcinogens from your body.Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Avocados help the human body to produce glutathione which is a nutrient dense superfood helping and cleaning the liver.
Glutathione can also be seen in tomatoes.Glutathione works as a natural detoxifier.Grapefruit is another rich source of glutathione.Besides this super fruit also has lots of Vitamin C which accompanies glutathione in cleaning the liver.Apple contains pectin the Supernatural detoxifier which carries the detoxifying process in a very smooth and efficient way.Along with grapefruit and tomato spinach is another super source of glutathione.Keep loving spinach as it detoxify liver.Turmeric is another natural detoxifier which activates detoxifying enzymes and removes carcinogens from your body.Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Glutathione can also be seen in tomatoes.Glutathione works as a natural detoxifier.
Grapefruit is another rich source of glutathione.Besides this super fruit also has lots of Vitamin C which accompanies glutathione in cleaning the liver.Apple contains pectin the Supernatural detoxifier which carries the detoxifying process in a very smooth and efficient way.Along with grapefruit and tomato spinach is another super source of glutathione.Keep loving spinach as it detoxify liver.Turmeric is another natural detoxifier which activates detoxifying enzymes and removes carcinogens from your body.Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Grapefruit is another rich source of glutathione.
Besides this super fruit also has lots of Vitamin C which accompanies glutathione in cleaning the liver.
Apple contains pectin the Supernatural detoxifier which carries the detoxifying process in a very smooth and efficient way.Along with grapefruit and tomato spinach is another super source of glutathione.Keep loving spinach as it detoxify liver.Turmeric is another natural detoxifier which activates detoxifying enzymes and removes carcinogens from your body.Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Apple contains pectin the Supernatural detoxifier which carries the detoxifying process in a very smooth and efficient way.Along with grapefruit and tomato spinach is another super source of glutathione.Keep loving spinach as it detoxify liver.Turmeric is another natural detoxifier which activates detoxifying enzymes and removes carcinogens from your body.Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Apple contains pectin the Supernatural detoxifier which carries the detoxifying process in a very smooth and efficient way.
Along with grapefruit and tomato spinach is another super source of glutathione.Keep loving spinach as it detoxify liver.Turmeric is another natural detoxifier which activates detoxifying enzymes and removes carcinogens from your body.Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Along with grapefruit and tomato spinach is another super source of glutathione.Keep loving spinach as it detoxify liver.
Turmeric is another natural detoxifier which activates detoxifying enzymes and removes carcinogens from your body.Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Turmeric is another natural detoxifier which activates detoxifying enzymes and removes carcinogens from your body.
Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Along with beta carotene and Vitamin A carrots also contains Glutathione, the protein which helps in detoxifying a human body.
Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Very single 2 carats beats also contain glutathione.Besides it also contain plant flavonoids which stimulate liver functioning.
Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Walnuts are just another natural source of glutathione.Also has Omega 3 fatty acids and amino acids which jointly help detoxifying the liver.
Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Leafy green vegetables does contain plant chlorophyll which absorb environmental toxins, neutralize heavy metals and increase bile production.
Latest News..
Latest Political..
Top Storys..
Crime..
General..
Life Style/Devotional.. |
https://telugustop.com/will-tdp-avoid-alliance-with-bjp-according-to-new-survey | ఏఫీలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది.అన్ని పార్టీలు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి.
ఇక పొత్తుల విషయంలో రెండేళ్లు ముందుగానే అటు టీడీపీ ఇటు జనసేనలు మేలుకున్నాయి.దాంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వ కూడదని భీష్మించుకు కూర్చున్నాయి.
ఇదే విషయాన్ని పవన్ చాలా సార్టు నొక్కి చెప్పారు.దానికోసం ఏం చేయడానికైనా సిద్దమే అన్నారు.
దాంతో పాటు.ఈ సారి పొత్తులో భాగస్వామిని గట్టి సీట్లు డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది.
టీడీపీ కూడా అధికారానికి దూరం కావడానికి సిద్ధంగా లేదు.దాంతో ఈ సారి పవన్ ను ఎలాగైనా ఒప్పించి అధికారంలోకి రావాలని చూస్తున్నారు.
ఇప్పటికే పవన్ బీజేపీతో ములాఖత్ లో ఉన్నారు.బీజేపీ మాత్రం టీడీపీ పేరు వింటేనే ఆమడదూరం వెళుతోంది.దాంతో వాళ్లు.టీడీపీ పొత్తు విషయంలో ససేమీరా అంటున్నారు.అయితే ఇదే టైం లో బీజేపీ టీడీపీ సర్వేలు. బయటకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి.ఈ సర్వేల్లో.బీజేపీ కూరలో కరివేపాకు మాదిరిగా మారిందని సైతం వదంతులు వస్తున్నాయి.అంటే ఏపీలో బీజేపీతో కాకుండా.టీడీపీ జనసేనలు మాత్రమే పొత్తు పెట్టుకుంటే భారీ లాభం చేకూరుతుందని.బీజేపీని కలుపుకున్నా.వదిలేసి వెళ్లినా.ఫలితం మాత్రం అలాగే ఉంటోందని తెలుస్తోంది.దానికి తోడు టీడీపీ నేతలు కూడా.బీజేపీని ఎక్స్రా లగేజీగానే భావిస్తూ ఉన్నారు.ఆ పార్టీని కలుపుకుంటే.జగన్ ఒంటరి అయిపోయాడనే సింపతీ మీద మరో సారి గెలిచే అవకాశం ఉందని బాబు అంచనా వేస్తున్నారు.దాంతో బీజేపీని పక్కన పెట్టేందుకే బాబు పవన్ లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.ఇక సర్వేలు కూడా దాదాపు వంద సీట్లను ఈ కూటమికి ఖరారు చేయడంతో.మాంచి జోష్ లో కనిపిస్తూ ఉన్నారు.బీజేపీ మాత్రం ఇంకా బీరాలకు పోతూనే ఉంది.దానికి తోడు గట్టి సీట్లను డిమాండ్ చేస్తోంది.దాంతో ఆ బీజేపీకి ఇచ్చే సీట్లు ఏదో జనసేనకు ఇస్తే.కొంత మేరకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.ఇక టీడీపీ కేడర్ సైతం బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు.ఎప్పుడూ ఏదో మత గొడవను మీదేసుకుని బయలుదేరుతుంది.దాంతో అది జనసేన, టీడీపీల్లోని మైనారిటీలకు నచ్చడం లేదు.బీజేపీని కలుపుకుంటే.ఆమేరకు నష్టం వస్తుందని.బీజేపీకి కటీఫ్ చెప్పాలని రెండు పార్టీలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ బీజేపీతో ములాఖత్ లో ఉన్నారు.బీజేపీ మాత్రం టీడీపీ పేరు వింటేనే ఆమడదూరం వెళుతోంది.దాంతో వాళ్లు.టీడీపీ పొత్తు విషయంలో ససేమీరా అంటున్నారు.
అయితే ఇదే టైం లో బీజేపీ టీడీపీ సర్వేలు. బయటకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి.
ఈ సర్వేల్లో.బీజేపీ కూరలో కరివేపాకు మాదిరిగా మారిందని సైతం వదంతులు వస్తున్నాయి.
అంటే ఏపీలో బీజేపీతో కాకుండా.టీడీపీ జనసేనలు మాత్రమే పొత్తు పెట్టుకుంటే భారీ లాభం చేకూరుతుందని.
బీజేపీని కలుపుకున్నా.వదిలేసి వెళ్లినా.
ఫలితం మాత్రం అలాగే ఉంటోందని తెలుస్తోంది.
దానికి తోడు టీడీపీ నేతలు కూడా.బీజేపీని ఎక్స్రా లగేజీగానే భావిస్తూ ఉన్నారు.ఆ పార్టీని కలుపుకుంటే.
జగన్ ఒంటరి అయిపోయాడనే సింపతీ మీద మరో సారి గెలిచే అవకాశం ఉందని బాబు అంచనా వేస్తున్నారు.దాంతో బీజేపీని పక్కన పెట్టేందుకే బాబు పవన్ లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఇక సర్వేలు కూడా దాదాపు వంద సీట్లను ఈ కూటమికి ఖరారు చేయడంతో.మాంచి జోష్ లో కనిపిస్తూ ఉన్నారు.
బీజేపీ మాత్రం ఇంకా బీరాలకు పోతూనే ఉంది.దానికి తోడు గట్టి సీట్లను డిమాండ్ చేస్తోంది.దాంతో ఆ బీజేపీకి ఇచ్చే సీట్లు ఏదో జనసేనకు ఇస్తే.కొంత మేరకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.ఇక టీడీపీ కేడర్ సైతం బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు.ఎప్పుడూ ఏదో మత గొడవను మీదేసుకుని బయలుదేరుతుంది.
దాంతో అది జనసేన, టీడీపీల్లోని మైనారిటీలకు నచ్చడం లేదు.బీజేపీని కలుపుకుంటే.
ఆమేరకు నష్టం వస్తుందని.బీజేపీకి కటీఫ్ చెప్పాలని రెండు పార్టీలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/do-this-to-avoid-getting-tired-from-the-sun-in-summer | మార్చి నెల ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే ఎండలు భారీగా పెరిగిపోయాయి.గత రెండేళ్ల తో పోలిస్తే ఈ ఏడాది వేసవికాలం కాస్త ముందుగానే ప్రారంభమైనట్టు కనిపిస్తుంది.
ఎండ వేడితో తలెత్తే సమస్యలు అన్ని ఇన్ని కావు.ముఖ్యంగా పెరుగుతున్న ఈ ఎండల దెబ్బకు చాలా మంది తొందరగా అలసిపోతుంటారు.
దీని కారణంగా చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.ఈ జాబితాలో మీరు చేరకుండా ఉండాలి అంటే తప్పకుండా మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను చేర్చుకోవాల్సిందే.
ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి కూడా రావు.పైగా ప్రస్తుత వేసవి కాలంలో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే గింజలను సపరేట్ చేసుకోవాలి.ఈ దానిమ్మ గింజలను కచ్చాపచ్చాగా దంచుకుని పెట్టుకోవాలి.అలాగే మరోవైపు చిన్న గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు లేత కొబ్బరి, ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో దంచి పెట్టుకున్న దానిమ్మ గింజలు మరియు నానబెట్టుకున్న సబ్జా గింజలు మిక్స్ చేస్తే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ దానిమ్మ కొబ్బరి డ్రింక్ ప్రస్తుత వేసవి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.రోజులో ఏదో ఒక సమయంలో ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకుంటే నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడతాయి.అలాగే ప్రస్తుత వేసవి కాలంలో ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.రోజంతా యాక్టివ్ గా ఉంటారు.రక్తపోటు అదుపులో ఉంటుంది.మరియు ఎండల ప్రభావం నుంచి చర్మ ఆరోగ్యానికి రక్షణ సైతం లభిస్తుంది.
ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి కూడా రావు.పైగా ప్రస్తుత వేసవి కాలంలో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తుంది.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే గింజలను సపరేట్ చేసుకోవాలి.
ఈ దానిమ్మ గింజలను కచ్చాపచ్చాగా దంచుకుని పెట్టుకోవాలి.
అలాగే మరోవైపు చిన్న గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు లేత కొబ్బరి, ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో దంచి పెట్టుకున్న దానిమ్మ గింజలు మరియు నానబెట్టుకున్న సబ్జా గింజలు మిక్స్ చేస్తే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.
ఈ దానిమ్మ కొబ్బరి డ్రింక్ ప్రస్తుత వేసవి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
రోజులో ఏదో ఒక సమయంలో ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకుంటే నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడతాయి.అలాగే ప్రస్తుత వేసవి కాలంలో ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.
శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
రోజంతా యాక్టివ్ గా ఉంటారు.రక్తపోటు అదుపులో ఉంటుంది.
మరియు ఎండల ప్రభావం నుంచి చర్మ ఆరోగ్యానికి రక్షణ సైతం లభిస్తుంది.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/jagan-has-no-direction | ఏపీ రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టిడిపి టార్గెట్ గా వైసీపీ.
.వైసీపీ టార్గెట్ గా టీడీపీ( TDP ) ఇలా రెండు ప్రధాన వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికి.నువ్వా నేనా అన్నట్లుగా ఇప్పటి నుంచే పోటీ పడుతున్నాయి.గడిచిన నాలుగేళ్ళు సైలెంట్ గా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.వచ్చే ఎన్నికల్లో టీడీపీని అన్నీ విధాలుగా దెబ్బ కొట్టేందుకు గట్టి ప్రయత్నలే చేస్తోంది.
అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ( Chandrababu )అలివిగాని కేసులను మోపుతోంది.
ఇప్పటికే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు 53 రోజులుగా జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే.ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చారాయన.అయితే కేవలం స్కిల్ స్కామ్ మాత్రమే కాకుండా ఫైబర్ గ్రేడ్ స్కామ్, అమరావతి రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్,.
.ఇలా మరికొన్ని కేసులు కూడా చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి.
ఇవే కాకుండా మరో 10 కేసులు ఆయన నమోదయ్యే అవకాశం ఉందని ఇటీవల వైసీపీకి చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారు.దీన్ని బట్టి చూస్తే 2024 ఎన్నికలు పూర్తి అయ్యే వరకు చంద్రబాబును జైల్లోనే ఉంచే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు రాక మానవు.
అయితే పక్కా ప్రణాళిక బద్దంగా వెలుతున్న జగన్ ( CM jagan )కు ఊహించని విధంగా చంద్రబాబుకు బెయిల్ రావడం జీర్ణించుకోలేని విషయమే.ఆయన ఆరోగ్య నిమిత్తం నాలుగు వారాల బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.అయితే చంద్రబాబు బయటకు రావడం వల్ల మళ్ళీ ఆయనపై ఎలాంటి కొత్త కేసులను మోపినా.ఆ ప్రభావం వైసీపీ పై గట్టిగానే పడుతుంది.ఎందుకంటే అవన్నీ కూడా కక్ష పూరితంగానే జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొనే అవకాశం ఉంది.దాంతో చంద్రబాబుపై కొత్త కేసులు మోపడంపై జగన్ పునః ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
మొత్తానికి చంద్రబాబు బయటకు రావడం వల్ల తదుపరి ప్రణాళికల విషయంలో జగన్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/it-is-re-birth-to-me-says-raai-laxmi-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b1%80 | తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ఇప్పటికీ స్పెషల్ సాంగ్స్ చేస్తూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు రాయ్ లక్ష్మీ.తెలుగుతో పోలిస్తే ఇతర ఇండస్ట్రీల్లో రాయ్ లక్ష్మీకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.2005 సంవత్సరంలో నటిగా కెరీర్ ను ప్రారంభించిన రాయ్ లక్ష్మీ కెరీర్ లో పెద్దగా బ్లాక్ బస్టర్ హిట్లు లేకపోయినా అందం, అభినయం పుష్కలంగా ఉన్న నటి కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మీ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను అంతకంతకూ పెంచుకుంటున్నారు.గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న రాయ్ లక్ష్మీ కరోనా అనుభవాల గురించి మాట్లాడుతూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను కరోనా వైరస్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని.కరోనా వల్ల మానవాతా దృక్పథంతో నడుచుకోవాలని.ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.సినిమా రంగంలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చిందని వెల్లడించారు.మరిచిపోయిన చాలా విషయాలను కరోనా గుర్తుకు తెచ్చిందని ఆమె అన్నారు.కరోనా నుంచి కోలువడాన్ని తాను పునర్జన్మలా భావిస్తున్నానని రాయ్ లక్ష్మీ పేర్కొన్నారు.కరోనా సోకినా ఇంకా ప్రాణాలతో జీవించి ఉన్నామనే విషయం తలచుకుంటే ఎంతో సంతోషంగా ఉందని రాయ్ లక్ష్మీ తెలిపారు. 2021 న్యూ ఇయర్ వేడుక సందర్భంగా దుబాయ్ కు వెళ్లిన రాయ్ లక్ష్మికి అక్కడికి వెళ్లిన తర్వాత కరోనా నిర్ధారణ అయింది.కరోనా నిర్ధారణ అయిన 12 రోజుల తర్వాత ఆమె వైరస్ నుంచి కోలుకున్నారు.గతేడాది నోటి క్యాన్సర్ వల్ల రాయ్ లక్ష్మీ తండ్రి మరణించగా తండ్రి మరణం నుంచి కోలుకోక ముందే ఆమె కరోనా బారిన పడ్డారు.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మీ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న రాయ్ లక్ష్మీ కరోనా అనుభవాల గురించి మాట్లాడుతూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను కరోనా వైరస్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని.
కరోనా వల్ల మానవాతా దృక్పథంతో నడుచుకోవాలని.ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.
సినిమా రంగంలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చిందని వెల్లడించారు.మరిచిపోయిన చాలా విషయాలను కరోనా గుర్తుకు తెచ్చిందని ఆమె అన్నారు.కరోనా నుంచి కోలువడాన్ని తాను పునర్జన్మలా భావిస్తున్నానని రాయ్ లక్ష్మీ పేర్కొన్నారు.కరోనా సోకినా ఇంకా ప్రాణాలతో జీవించి ఉన్నామనే విషయం తలచుకుంటే ఎంతో సంతోషంగా ఉందని రాయ్ లక్ష్మీ తెలిపారు. 2021 న్యూ ఇయర్ వేడుక సందర్భంగా దుబాయ్ కు వెళ్లిన రాయ్ లక్ష్మికి అక్కడికి వెళ్లిన తర్వాత కరోనా నిర్ధారణ అయింది.కరోనా నిర్ధారణ అయిన 12 రోజుల తర్వాత ఆమె వైరస్ నుంచి కోలుకున్నారు.గతేడాది నోటి క్యాన్సర్ వల్ల రాయ్ లక్ష్మీ తండ్రి మరణించగా తండ్రి మరణం నుంచి కోలుకోక ముందే ఆమె కరోనా బారిన పడ్డారు.
సినిమా రంగంలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చిందని వెల్లడించారు.మరిచిపోయిన చాలా విషయాలను కరోనా గుర్తుకు తెచ్చిందని ఆమె అన్నారు.
కరోనా నుంచి కోలువడాన్ని తాను పునర్జన్మలా భావిస్తున్నానని రాయ్ లక్ష్మీ పేర్కొన్నారు.కరోనా సోకినా ఇంకా ప్రాణాలతో జీవించి ఉన్నామనే విషయం తలచుకుంటే ఎంతో సంతోషంగా ఉందని రాయ్ లక్ష్మీ తెలిపారు.
2021 న్యూ ఇయర్ వేడుక సందర్భంగా దుబాయ్ కు వెళ్లిన రాయ్ లక్ష్మికి అక్కడికి వెళ్లిన తర్వాత కరోనా నిర్ధారణ అయింది.కరోనా నిర్ధారణ అయిన 12 రోజుల తర్వాత ఆమె వైరస్ నుంచి కోలుకున్నారు.గతేడాది నోటి క్యాన్సర్ వల్ల రాయ్ లక్ష్మీ తండ్రి మరణించగా తండ్రి మరణం నుంచి కోలుకోక ముందే ఆమె కరోనా బారిన పడ్డారు.
2021 న్యూ ఇయర్ వేడుక సందర్భంగా దుబాయ్ కు వెళ్లిన రాయ్ లక్ష్మికి అక్కడికి వెళ్లిన తర్వాత కరోనా నిర్ధారణ అయింది.కరోనా నిర్ధారణ అయిన 12 రోజుల తర్వాత ఆమె వైరస్ నుంచి కోలుకున్నారు.
గతేడాది నోటి క్యాన్సర్ వల్ల రాయ్ లక్ష్మీ తండ్రి మరణించగా తండ్రి మరణం నుంచి కోలుకోక ముందే ఆమె కరోనా బారిన పడ్డారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/father-physical-abusing-the-daughter | మానవ బంధాలు ఎంత దారుణంగా నాశనం అయిపోతున్నాయో ఈ మధ్య కాలంలో తరచుగా జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తుంది.కుటుంబ విలువలు, రక్త సంబంధాలకు కూడా విలువ లేకుండా అయిపోయింది.
మగవారిలో పశుత్వం తల్లి కూతురు చెల్లి అనే వావివరసలను మరిచిపోయేలా చేస్తుంది.ఈ మధ్యకాలంలో దేశంలో ఇలాంటి ఘటనల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.
తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.అది కూడా మన హైదరాబాద్ లోనే.
హైదరాబాద్ నగర పరిధిలో జియాగూడ లో భంజీవాడికి చెందిన గణేష్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన 13 ఏళ్ల కుమార్తె పై అత్యాచారానికి ఒడిగట్టాడు.ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది.అప్పట్లో దీనిపై కేసు నమోదు కావడంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ నాంపల్లి మెట్రోపాలిటన్ ముందుకు వచ్చింది.కోర్టులో నేరం అంగీకరించిన గణేష్ తనకి ఎలాగైనా శిక్ష ఖరారు అవుతుందని గ్రహించి తాజాగా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తెలుస్తుంది.గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ నగర పరిధిలో జియాగూడ లో భంజీవాడికి చెందిన గణేష్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన 13 ఏళ్ల కుమార్తె పై అత్యాచారానికి ఒడిగట్టాడు.ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది.
అప్పట్లో దీనిపై కేసు నమోదు కావడంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ నాంపల్లి మెట్రోపాలిటన్ ముందుకు వచ్చింది.కోర్టులో నేరం అంగీకరించిన గణేష్ తనకి ఎలాగైనా శిక్ష ఖరారు అవుతుందని గ్రహించి తాజాగా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తెలుస్తుంది.
గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/india-defeated-sri-lanka-and-reached-the-final-kuldeep-yadav-excelled | తాజాగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్ కు చేరింది.కుల్దీప్ యాదవ్( Kuldeep Yadav ) తన స్పిన్ మాయాజాలంతో కీలక సమయాలలో ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంక పతనానికి కీలక పాత్ర పోషించాడు.
దీంతో భారత్ 41 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) 53, కేఎల్ రాహుల్ 39, ఇషాన్ కిషన్( Ishan Kishan ) 33, అక్షర్ పటేల్ 26, శుబ్ మన్ గిల్ 19 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.అనంతరం లక్ష్య చేదనకు దిగిన శ్రీలంక జట్టును భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేయడం ప్రారంభించారు.శ్రీలంక జట్టు 42 ఓవర్లలో కేవలం 172 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.కుల్దీప్ యాదవ్ ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంక ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.మిగతా భారత జట్టు బౌలర్లైన బుమ్రా 2, రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) 2 వికెట్లు తీయగా.మహమ్మద్ సిరాజ్ 1, హార్థిక్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నారు.భారత జట్టు సూపర్-4 స్టేజిలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ భారీ విజయాలు సాధించింది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై 228 పరుగుల తేడాతో గెలిచింది.శ్రీలంకపై 41 పరుగుల తేడాతో గెలిచింది.దీంతో గ్రూప్ ఫోర్ స్టేజ్ లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఫైనల్ కు చేరింది.శ్రీలంక, పాకిస్తాన్ జట్లు చెరో రెండు పాయింట్లు ఉన్నాయి.అయితే పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) 53, కేఎల్ రాహుల్ 39, ఇషాన్ కిషన్( Ishan Kishan ) 33, అక్షర్ పటేల్ 26, శుబ్ మన్ గిల్ 19 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన శ్రీలంక జట్టును భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేయడం ప్రారంభించారు.శ్రీలంక జట్టు 42 ఓవర్లలో కేవలం 172 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.కుల్దీప్ యాదవ్ ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంక ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.మిగతా భారత జట్టు బౌలర్లైన బుమ్రా 2, రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) 2 వికెట్లు తీయగా.మహమ్మద్ సిరాజ్ 1, హార్థిక్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నారు.భారత జట్టు సూపర్-4 స్టేజిలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ భారీ విజయాలు సాధించింది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై 228 పరుగుల తేడాతో గెలిచింది.శ్రీలంకపై 41 పరుగుల తేడాతో గెలిచింది.దీంతో గ్రూప్ ఫోర్ స్టేజ్ లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఫైనల్ కు చేరింది.శ్రీలంక, పాకిస్తాన్ జట్లు చెరో రెండు పాయింట్లు ఉన్నాయి.అయితే పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన శ్రీలంక జట్టును భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేయడం ప్రారంభించారు.శ్రీలంక జట్టు 42 ఓవర్లలో కేవలం 172 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.కుల్దీప్ యాదవ్ ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంక ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.మిగతా భారత జట్టు బౌలర్లైన బుమ్రా 2, రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) 2 వికెట్లు తీయగా.
మహమ్మద్ సిరాజ్ 1, హార్థిక్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నారు.
భారత జట్టు సూపర్-4 స్టేజిలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ భారీ విజయాలు సాధించింది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై 228 పరుగుల తేడాతో గెలిచింది.శ్రీలంకపై 41 పరుగుల తేడాతో గెలిచింది.దీంతో గ్రూప్ ఫోర్ స్టేజ్ లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఫైనల్ కు చేరింది.శ్రీలంక, పాకిస్తాన్ జట్లు చెరో రెండు పాయింట్లు ఉన్నాయి.అయితే పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.
భారత జట్టు సూపర్-4 స్టేజిలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ భారీ విజయాలు సాధించింది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై 228 పరుగుల తేడాతో గెలిచింది.శ్రీలంకపై 41 పరుగుల తేడాతో గెలిచింది.
దీంతో గ్రూప్ ఫోర్ స్టేజ్ లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఫైనల్ కు చేరింది.శ్రీలంక, పాకిస్తాన్ జట్లు చెరో రెండు పాయింట్లు ఉన్నాయి.
అయితే పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mahesh-babu-sarkaru-vari-pata-parushuram-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f | మహేష్బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట పరశురామ్ దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది.రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. మహేష్బాబు లుక్ చాలా విభిన్నంగా ఉండబోతుందని ఆ పోస్టర్తో క్లారిటీ వచ్చేసింది.
అయితే సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పబ్లిసిటీ వ్యవహారాలు మరియు బిజినెస్ వ్యవహారాలు మొత్తం కూడా మహేష్బాబు భార్య నమ్రత చూసుకోబోతుందట.
మైత్రి మూవీ, 14 రీల్స్ వారితో పాటు ఈ సినిమాకు మహేష్బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.సినిమా షూటింగ్ ప్రారంభించే సమయం నుండి అన్ని విషయాలను కూడా నమ్రత పర్యవేక్షించబోతుందట.గతంలో శ్రీమంతుడు సినిమాకు కూడా ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించి ఆ సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించారు.మళ్లీ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకు కూడా నమ్రత ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది.సర్కారు వారి పాటకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాల కోసం ఇప్పటికే ఒక టీంను నమ్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందిగా నిర్మాతలకు మరియు దర్శకుడికి ప్రత్యేకంగా ఈమె చెప్పింది.తనకు తెలిసే ప్రతి విషయం జరగాలని ముందే సూచించిందట.మొత్తానికి సర్కారు వారి పాటతో సూపర్ హిట్ను భర్తకు అందించేందుకు నమ్రత చాలా ప్రయత్నాలే చేస్తోంది.
మైత్రి మూవీ, 14 రీల్స్ వారితో పాటు ఈ సినిమాకు మహేష్బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
సినిమా షూటింగ్ ప్రారంభించే సమయం నుండి అన్ని విషయాలను కూడా నమ్రత పర్యవేక్షించబోతుందట.గతంలో శ్రీమంతుడు సినిమాకు కూడా ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించి ఆ సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించారు.
మళ్లీ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకు కూడా నమ్రత ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది.
సర్కారు వారి పాటకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాల కోసం ఇప్పటికే ఒక టీంను నమ్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందిగా నిర్మాతలకు మరియు దర్శకుడికి ప్రత్యేకంగా ఈమె చెప్పింది.తనకు తెలిసే ప్రతి విషయం జరగాలని ముందే సూచించిందట.మొత్తానికి సర్కారు వారి పాటతో సూపర్ హిట్ను భర్తకు అందించేందుకు నమ్రత చాలా ప్రయత్నాలే చేస్తోంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/batukamma-celebrations-started-in-the-district-center-of-suryapeta-%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f | రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో తీరొక్క పూలతో పేరుస్తున్న బతుకమ్మ లు.బతుకమ్మ నుపేరుస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి శ్రీమతి సునీతా జగదీష్ రెడ్డి తో పాటు,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,మార్కెట్ కమిటీ ఛైర్మన్ లలితా ఆనంద్,పట్టణమహిళా కొన్సిలర్లు తదితరులు.
ఈ సాయంత్రం సూర్యపేట పట్టణంలో బతుకమ్మ ఆటకు సర్వాంగా సుందరంగా ముస్తాబౌతున్న సద్దుల చెరువు తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాట్లు మంగళవారం రాత్రి సద్దుల చేరువుపై బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/even-by-mistake-do-not-put-these-near-tulsi-plant | చాలామంది తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.అందుకే ప్రతి ఇంట్లోనూ కూడా తులసి మొక్కను నాటుకొని ప్రతి రోజు తులసి మొక్కకు పూజా చేస్తూ ఉంటారు.
తులసికి పూజ చేసి నీళ్లతో నైవేద్యం పెట్టడం వల్ల వాళ్లకు అనేక రకాల అరిష్టాలు తొలగిపోయి ఇంట్లో శుభాలు కలుగుతాయి అని వాళ్ళు చెబుతారు.అయితే తులసి మొక్కలో శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి దేవి నివసిస్తున్నారని నమ్ముతారు.
అందుకే తులసి మొక్క వద్ద కొన్ని తప్పనిసరి నియమాలను పాటించడం చాలా అవసరం.ఈ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతారు.ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి సంరక్షించే వారిని లక్ష్మీదేవి కాటాక్షిస్తుందని చెబుతారు.అందుకే అలాంటి తులసి వద్ద కొన్ని వస్తువులు పెట్టకూడదని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క నాటిన ప్రదేశంలో మురికి వేయకూడదు.అదేవిధంగా తులసి మొక్క దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రత పాటించాల్సి ఉంటుంది.అదేవిధంగా రోజు ఇంటి నుంచి బయటకు వచ్చే చెత్తను కూడా తులసికి చాలా దూరంగా ఉంచాలి.అలాగే తులసి మొక్క దగ్గర చీపురు కట్టను కూడా పెట్టకూడదు.తులసి దగ్గర చీపురు పెడితే ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుంది.అందుకే తులసి దగ్గర చీపురు కట్టను పెట్టకపోవడం మంచిది.అలాగే తులసి మొక్క దగ్గర బూట్లు, చెప్పులు కూడా పెట్టకూడదు.ఎందుకంటే తులసి మొక్క ఎంతో పవిత్రమైనది.అలాంటి పవిత్రమైన మొక్క దగ్గర మనం కాళ్లకు ధరించే చెప్పులను పెట్టడం మంచిది కాదు.అందుకే తులసి మొక్కకు కొంచెం దూరంలో బూట్లు చెప్పుల కోసం ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి.అయితే తులసి మొక్క దగ్గర బూట్లు చెప్పులు పెడితే అనేక సమస్యలు వస్తాయి.అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర ముళ్ళ మొక్కలు నాటకూడదు.అలా నాటితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ సర్కులేషన్ అవుతుంది.అదేవిధంగా తులసి మొక్క చుట్టూ ముళ్ళు ఉంటే కూడా వెంటనే తీసేయాలి.
అందుకే తులసి మొక్క వద్ద కొన్ని తప్పనిసరి నియమాలను పాటించడం చాలా అవసరం.ఈ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతారు.ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి సంరక్షించే వారిని లక్ష్మీదేవి కాటాక్షిస్తుందని చెబుతారు.అందుకే అలాంటి తులసి వద్ద కొన్ని వస్తువులు పెట్టకూడదని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క నాటిన ప్రదేశంలో మురికి వేయకూడదు.అదేవిధంగా తులసి మొక్క దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రత పాటించాల్సి ఉంటుంది.అదేవిధంగా రోజు ఇంటి నుంచి బయటకు వచ్చే చెత్తను కూడా తులసికి చాలా దూరంగా ఉంచాలి.అలాగే తులసి మొక్క దగ్గర చీపురు కట్టను కూడా పెట్టకూడదు.తులసి దగ్గర చీపురు పెడితే ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుంది.అందుకే తులసి దగ్గర చీపురు కట్టను పెట్టకపోవడం మంచిది.అలాగే తులసి మొక్క దగ్గర బూట్లు, చెప్పులు కూడా పెట్టకూడదు.ఎందుకంటే తులసి మొక్క ఎంతో పవిత్రమైనది.అలాంటి పవిత్రమైన మొక్క దగ్గర మనం కాళ్లకు ధరించే చెప్పులను పెట్టడం మంచిది కాదు.అందుకే తులసి మొక్కకు కొంచెం దూరంలో బూట్లు చెప్పుల కోసం ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి.అయితే తులసి మొక్క దగ్గర బూట్లు చెప్పులు పెడితే అనేక సమస్యలు వస్తాయి.అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర ముళ్ళ మొక్కలు నాటకూడదు.అలా నాటితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ సర్కులేషన్ అవుతుంది.అదేవిధంగా తులసి మొక్క చుట్టూ ముళ్ళు ఉంటే కూడా వెంటనే తీసేయాలి.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క నాటిన ప్రదేశంలో మురికి వేయకూడదు.అదేవిధంగా తులసి మొక్క దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రత పాటించాల్సి ఉంటుంది.అదేవిధంగా రోజు ఇంటి నుంచి బయటకు వచ్చే చెత్తను కూడా తులసికి చాలా దూరంగా ఉంచాలి.అలాగే తులసి మొక్క దగ్గర చీపురు కట్టను కూడా పెట్టకూడదు.
తులసి దగ్గర చీపురు పెడితే ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుంది.అందుకే తులసి దగ్గర చీపురు కట్టను పెట్టకపోవడం మంచిది.అలాగే తులసి మొక్క దగ్గర బూట్లు, చెప్పులు కూడా పెట్టకూడదు.ఎందుకంటే తులసి మొక్క ఎంతో పవిత్రమైనది.అలాంటి పవిత్రమైన మొక్క దగ్గర మనం కాళ్లకు ధరించే చెప్పులను పెట్టడం మంచిది కాదు.
అందుకే తులసి మొక్కకు కొంచెం దూరంలో బూట్లు చెప్పుల కోసం ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి.అయితే తులసి మొక్క దగ్గర బూట్లు చెప్పులు పెడితే అనేక సమస్యలు వస్తాయి.అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర ముళ్ళ మొక్కలు నాటకూడదు.అలా నాటితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ సర్కులేషన్ అవుతుంది.అదేవిధంగా తులసి మొక్క చుట్టూ ముళ్ళు ఉంటే కూడా వెంటనే తీసేయాలి.
అందుకే తులసి మొక్కకు కొంచెం దూరంలో బూట్లు చెప్పుల కోసం ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి.
అయితే తులసి మొక్క దగ్గర బూట్లు చెప్పులు పెడితే అనేక సమస్యలు వస్తాయి.అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర ముళ్ళ మొక్కలు నాటకూడదు.
అలా నాటితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ సర్కులేషన్ అవుతుంది.అదేవిధంగా తులసి మొక్క చుట్టూ ముళ్ళు ఉంటే కూడా వెంటనే తీసేయాలి.
LATEST NEWS - TELUGU
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/telugu-bigg-boss-latest-update-%e0%b0%ac%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d | తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ విషయమై చర్చలు జరుగుతున్నాయి.సోషల్ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారిని ఎక్కువ మందిని సీజన్ 5 కి తీసుకునే యోచనలో షో నిర్వాహకులు ఉన్నారు.
వారి పారితోషికాలు తక్కువ ఉండటంతో పాటు ఎక్కువ పాపులారిటీని కలిగి ఉంటారు.అందుకే వారిని తీసుకుని షో ను ఆసక్తి కరంగా తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
టిక్ టాక్ స్టార్ దుర్గారావును ఇప్పటికే తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆయనకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో కనీసం మూడు నాలుగు వారాలు ఆయన్ను కంటిన్యూ చేసి అక్కడ నుండి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ విషయం పక్కన పెడితే స్టార్ మా నుండి కీలక అప్ డేట్ బిగ్ బాస్ సీజన్ 5 నుండి వచ్చేసింది.
బిగ్ బాస్ సీజన్ 5 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.అందులో ఎలాంటి డౌటు కాని అనుమానం కాని లేదు.ఇక మరో విషయం ఏంటీ అంటే బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రత్యేకంగా ఉండేలా కంటెస్టెంట్స్ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నారట.బిగ్ బాస్ ప్రేక్షకుల నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ మరియు హిందీ బిగ్ బాస్ కు సంబంధించిన విషయాలను పరిగణలోకి తీసుకుని కంటెస్టెంట్స్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు.వివాదాలు ఎక్కువగా ఉండే విధంగా కాస్త ఫైర్ బ్రాండ్ లను ఎంపిక చేసే విషయమై స్టార్ మా ఆలోచిస్తుంది అంటూ స్టార్ మా వారు స్వయంగా అంటున్నారు.గొడవ లేదా రొమాన్స్ ఉంటేనే షో ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు.కనుక అవి తప్పకుండా గత సీజన్ లతో పోల్చితే కాస్త ఎక్కువే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
బిగ్ బాస్ సీజన్ 5 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.
అందులో ఎలాంటి డౌటు కాని అనుమానం కాని లేదు.ఇక మరో విషయం ఏంటీ అంటే బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రత్యేకంగా ఉండేలా కంటెస్టెంట్స్ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
బిగ్ బాస్ ప్రేక్షకుల నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ మరియు హిందీ బిగ్ బాస్ కు సంబంధించిన విషయాలను పరిగణలోకి తీసుకుని కంటెస్టెంట్స్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు.వివాదాలు ఎక్కువగా ఉండే విధంగా కాస్త ఫైర్ బ్రాండ్ లను ఎంపిక చేసే విషయమై స్టార్ మా ఆలోచిస్తుంది అంటూ స్టార్ మా వారు స్వయంగా అంటున్నారు.
గొడవ లేదా రొమాన్స్ ఉంటేనే షో ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు.కనుక అవి తప్పకుండా గత సీజన్ లతో పోల్చితే కాస్త ఎక్కువే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/eight-children-rescued-from-trafficker-in-u-p-latest-eng-news-11796605 | Gorakhpur (UP), Sep 22 : The Railway Protection Force has rescued eight children from a trafficker in the Amritsar-Jalandhar Janseva Express (14617) at Gorakhpur railway station, RPF sources said here on Friday.
RPF inspector Dr Dashrath Prasad confirmed that following the input, a raid was conducted in coach number 171059/C of Janseva Express on Thursday evening and all the children were rescued.He said that project director of Bachpan Bachao Andolan, Lalit Kumar Yadav, had filed a complaint with the GRP regarding trafficking of children from Purnia district of Bihar to Jalandhar for child labour.The accused has been identified as Ghanshyam Pal, a resident of Kathotiya, under the Dhighri police station of Madehpura district of Bihar, he added.An FIR has also been lodged.amita/shb</ #rescued #trafficker #Bihar #Purnia #Dhar #Jalandhar #Gorakhpur
RPF inspector Dr Dashrath Prasad confirmed that following the input, a raid was conducted in coach number 171059/C of Janseva Express on Thursday evening and all the children were rescued.
He said that project director of Bachpan Bachao Andolan, Lalit Kumar Yadav, had filed a complaint with the GRP regarding trafficking of children from Purnia district of Bihar to Jalandhar for child labour.The accused has been identified as Ghanshyam Pal, a resident of Kathotiya, under the Dhighri police station of Madehpura district of Bihar, he added.An FIR has also been lodged.amita/shb</ #rescued #trafficker #Bihar #Purnia #Dhar #Jalandhar #Gorakhpur
He said that project director of Bachpan Bachao Andolan, Lalit Kumar Yadav, had filed a complaint with the GRP regarding trafficking of children from Purnia district of Bihar to Jalandhar for child labour.
The accused has been identified as Ghanshyam Pal, a resident of Kathotiya, under the Dhighri police station of Madehpura district of Bihar, he added.An FIR has also been lodged.amita/shb</ #rescued #trafficker #Bihar #Purnia #Dhar #Jalandhar #Gorakhpur
The accused has been identified as Ghanshyam Pal, a resident of Kathotiya, under the Dhighri police station of Madehpura district of Bihar, he added.
An FIR has also been lodged.amita/shb</ #rescued #trafficker #Bihar #Purnia #Dhar #Jalandhar #Gorakhpur
An FIR has also been lodged.
amita/shb</ #rescued #trafficker #Bihar #Purnia #Dhar #Jalandhar #Gorakhpur
amita/shb
</ #rescued #trafficker #Bihar #Purnia #Dhar #Jalandhar #Gorakhpur
</
#rescued #trafficker #Bihar #Purnia #Dhar #Jalandhar #Gorakhpur
#rescued #trafficker #Bihar #Purnia #Dhar #Jalandhar #Gorakhpur
Latest News..
Latest Political..
Top Storys..
Crime..
General..
Life Style/Devotional.. |
https://telugustop.com/proddaturu-winds-blowing-against-rachamallu-siva-prasad-reddy | కడప లోక్సభ సెగ్మెంట్లోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.2009లో చివరిసారిగా టీడీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోగా.ఆ తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచింది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రెండు సార్లు గెలిచి 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 45 వేల ఓట్ల మెజార్టీని సాధించారు.
అయితే నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.ఎమ్మెల్యే ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు.రాచమల్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన బావ మునిరెడ్డి మాత్రం డిఫాక్టో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.నియోజకవర్గంలోని అన్ని పనులను ముని రెడ్డే చూసుకుంటున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.అయితే మునిరెడ్డి నియోజకవర్గంలో తన ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
అధిష్టానం, అధికారులతో పాటు నియోజకవర్గంలోని ప్రజలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.రాచమల్లు రెండోసారి విజయం సాధించడంలో యాక్సెసిబిలిటీ కీలక పాత్ర పోషించింది కానీ అది ఇప్పుడు సమస్యగా మారింది.
ఎమ్మెల్యే ప్రజలను పెద్దగా పట్టించుకోకపోవడం పట్ల పార్టీ క్యాడర్లో ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు కూడా చేరింది.
అభ్యర్థిని మార్చకుంటే 2024లో టీడీపీ మళ్లీ ఇక్కడికి గెలవచ్చని స్థానిక నాయకులు అంటున్నారు.
ప్రొద్దుటూరు మాత్రమే కాక ఏపీలోని చాలా నియోజకవర్గాల పరిస్థితి ఈ విధంగానే ఉంది.చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు.దీంతో వారిపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది.
ఈ విధంగానే ఎమ్మెల్యేల పరిస్తితి కొనసాగితే చాలా నియోజకవర్గాలలో పార్టీ ఓటమిని ఎదురుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ మరింత ఫోకస్ పెట్టాలని స్థానికి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/is-vijay-devarakonda-anta-rasikuda-he-will-not-drop-any-heroine | టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ బాయ్ గా అమ్మాయిల హృదయాలను దోచుకున్న మన్మధుడు విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ).ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ అదే సమయంలో అమ్మాయిలను, ప్రేక్షకులను కూడా తన వైపు మలుపుకున్నాడు.
చూడ్డానికి మంచి హ్యాండ్సమ్ గా, అందంగా ఉంటూ నిత్యం ట్రెండీగా కనిపిస్తూ ఉంటాడు.అయితే ఇతగాడు ఏ హీరోయిన్ ను కూడా వదలడు అని టాక్ నడుస్తుంది.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
మొదట్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన విజయ్ దేవరకొండ.2016 లో పెళ్లి చూపులు సినిమాతో( Pellichopulu movie ) హీరోగా పరిచయం అయ్యాడు.ఇక ఆ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న విజయ్ ఆ తర్వాత నటించిన ద్వారక సినిమా లో అంత సక్సెస్ పొందలేకపోయాడు.కానీ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా( Arjun reddy movie ) తో బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డు సొంతం చేసుకున్నాడు.అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో నటించగా.అంతగా సక్సెస్ కాలేకపోయాడు.ఇక పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన్న లైగర్ సినిమాలో నటించగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.ప్రస్తుతం సమంతతో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.అంతేకాకుండా ఆ మధ్యనే ఒక సినిమాకు ఓకే చేయగా అందులో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.ఇక తాజాగా మరో సినిమాకు ఓకే చేయగా అందులో మృనాల్ ఠాకూర్ హీరోయిన్( Mrinal Thakur heroine ) గా నటిస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే.మామూలుగా అమ్మాయిలే కాదు హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ అంటే బాగా లైక్ చేస్తూ ఉంటారు.అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని బాగా ఆశ పడుతుంటారు.నిజానికి విజయ్ అంత పెద్ద స్టార్ హీరో కాకపోయినా కూడా హీరోయిన్లు మాత్రం ఇతనిపై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.గతంలో కొంతమంది హీరోయిన్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు.క్రష్ ఎవరు, డేటింగ్ ఎవరితో చేయాలని ఉందని ప్రశ్నలు ఎదురవ్వగా వెంటనే విజయ్ దేవరకొండ పేరే చెప్పారు.విజయ్ అందగాడే కాకుండా ఏ విషయమైనా మొహమాటం పడకుండా నేరుగా చెప్పేస్తుంటాడు కాబట్టి అతనిని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు.కానీ కొందరు జనాలు మాత్రం ఇతడిని పెద్ద రసికుడు అని అనుకుంటారు.ఈయనతో ఎవరైనా హీరోయిన్ లు నటిస్తే చాలు వాళ్ళు కచ్చితంగా అతని మోజులో పడతారు అని అంటుంటారు.అలా గతంలో రష్మిక మందన్న ను లైన్లోకి దింపాడు అని కొందరు అనుమానం పడ్డారు.ఇక ఖుషి సినిమాలో తనతో పాటు నటిస్తున్న సమంతతో కూడా బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తున్నాడు.గతంలో సోషల్ మీడియాలో వారికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో చాలామంది రకరకాలుగా కామెంట్లు పెట్టారు.అంతలోనే శ్రీలీలతో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు విజయ్.ఆ సమయంలో కూడా అతనితో జాగ్రత్తగా ఉండాలి అంటూ శ్రీ లీలకు సలహాలు ఇచ్చారు.అయితే తాజాగా మృనాల్ తో దిగిన ఫోటోలు కూడా పంచుకోగా తనకి కూడా జాగ్రత్తలు చెబుతున్నారు.విజయ్ తో కేరింగ్ గా ఉండాలి అని.లేదంటే మిమ్మల్ని మాయ చేసేస్తాడు అని కామెంట్స్ పెడుతున్నారు.దీంతో మరికొంతమంది ఇవన్నీ చూసి.విజయ్ దేవరకొండ అంత రొమాంటిక్ యాంగిల్ ఉందా ఆశ్చర్యపోతున్నారు.
మొదట్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన విజయ్ దేవరకొండ.2016 లో పెళ్లి చూపులు సినిమాతో( Pellichopulu movie ) హీరోగా పరిచయం అయ్యాడు.ఇక ఆ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న విజయ్ ఆ తర్వాత నటించిన ద్వారక సినిమా లో అంత సక్సెస్ పొందలేకపోయాడు.
కానీ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా( Arjun reddy movie ) తో బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డు సొంతం చేసుకున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో నటించగా.అంతగా సక్సెస్ కాలేకపోయాడు.
ఇక పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన్న లైగర్ సినిమాలో నటించగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.ప్రస్తుతం సమంతతో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.
అంతేకాకుండా ఆ మధ్యనే ఒక సినిమాకు ఓకే చేయగా అందులో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక తాజాగా మరో సినిమాకు ఓకే చేయగా అందులో మృనాల్ ఠాకూర్ హీరోయిన్( Mrinal Thakur heroine ) గా నటిస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే.మామూలుగా అమ్మాయిలే కాదు హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ అంటే బాగా లైక్ చేస్తూ ఉంటారు.అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని బాగా ఆశ పడుతుంటారు.నిజానికి విజయ్ అంత పెద్ద స్టార్ హీరో కాకపోయినా కూడా హీరోయిన్లు మాత్రం ఇతనిపై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.గతంలో కొంతమంది హీరోయిన్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు.క్రష్ ఎవరు, డేటింగ్ ఎవరితో చేయాలని ఉందని ప్రశ్నలు ఎదురవ్వగా వెంటనే విజయ్ దేవరకొండ పేరే చెప్పారు.విజయ్ అందగాడే కాకుండా ఏ విషయమైనా మొహమాటం పడకుండా నేరుగా చెప్పేస్తుంటాడు కాబట్టి అతనిని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు.కానీ కొందరు జనాలు మాత్రం ఇతడిని పెద్ద రసికుడు అని అనుకుంటారు.ఈయనతో ఎవరైనా హీరోయిన్ లు నటిస్తే చాలు వాళ్ళు కచ్చితంగా అతని మోజులో పడతారు అని అంటుంటారు.అలా గతంలో రష్మిక మందన్న ను లైన్లోకి దింపాడు అని కొందరు అనుమానం పడ్డారు.ఇక ఖుషి సినిమాలో తనతో పాటు నటిస్తున్న సమంతతో కూడా బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తున్నాడు.గతంలో సోషల్ మీడియాలో వారికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో చాలామంది రకరకాలుగా కామెంట్లు పెట్టారు.అంతలోనే శ్రీలీలతో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు విజయ్.ఆ సమయంలో కూడా అతనితో జాగ్రత్తగా ఉండాలి అంటూ శ్రీ లీలకు సలహాలు ఇచ్చారు.అయితే తాజాగా మృనాల్ తో దిగిన ఫోటోలు కూడా పంచుకోగా తనకి కూడా జాగ్రత్తలు చెబుతున్నారు.విజయ్ తో కేరింగ్ గా ఉండాలి అని.లేదంటే మిమ్మల్ని మాయ చేసేస్తాడు అని కామెంట్స్ పెడుతున్నారు.దీంతో మరికొంతమంది ఇవన్నీ చూసి.విజయ్ దేవరకొండ అంత రొమాంటిక్ యాంగిల్ ఉందా ఆశ్చర్యపోతున్నారు.
ఇక తాజాగా మరో సినిమాకు ఓకే చేయగా అందులో మృనాల్ ఠాకూర్ హీరోయిన్( Mrinal Thakur heroine ) గా నటిస్తుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే.మామూలుగా అమ్మాయిలే కాదు హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ అంటే బాగా లైక్ చేస్తూ ఉంటారు.అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని బాగా ఆశ పడుతుంటారు.నిజానికి విజయ్ అంత పెద్ద స్టార్ హీరో కాకపోయినా కూడా హీరోయిన్లు మాత్రం ఇతనిపై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
గతంలో కొంతమంది హీరోయిన్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు.క్రష్ ఎవరు, డేటింగ్ ఎవరితో చేయాలని ఉందని ప్రశ్నలు ఎదురవ్వగా వెంటనే విజయ్ దేవరకొండ పేరే చెప్పారు.విజయ్ అందగాడే కాకుండా ఏ విషయమైనా మొహమాటం పడకుండా నేరుగా చెప్పేస్తుంటాడు కాబట్టి అతనిని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు.కానీ కొందరు జనాలు మాత్రం ఇతడిని పెద్ద రసికుడు అని అనుకుంటారు.ఈయనతో ఎవరైనా హీరోయిన్ లు నటిస్తే చాలు వాళ్ళు కచ్చితంగా అతని మోజులో పడతారు అని అంటుంటారు.అలా గతంలో రష్మిక మందన్న ను లైన్లోకి దింపాడు అని కొందరు అనుమానం పడ్డారు.ఇక ఖుషి సినిమాలో తనతో పాటు నటిస్తున్న సమంతతో కూడా బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తున్నాడు.గతంలో సోషల్ మీడియాలో వారికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో చాలామంది రకరకాలుగా కామెంట్లు పెట్టారు.అంతలోనే శ్రీలీలతో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు విజయ్.ఆ సమయంలో కూడా అతనితో జాగ్రత్తగా ఉండాలి అంటూ శ్రీ లీలకు సలహాలు ఇచ్చారు.అయితే తాజాగా మృనాల్ తో దిగిన ఫోటోలు కూడా పంచుకోగా తనకి కూడా జాగ్రత్తలు చెబుతున్నారు.విజయ్ తో కేరింగ్ గా ఉండాలి అని.లేదంటే మిమ్మల్ని మాయ చేసేస్తాడు అని కామెంట్స్ పెడుతున్నారు.దీంతో మరికొంతమంది ఇవన్నీ చూసి.విజయ్ దేవరకొండ అంత రొమాంటిక్ యాంగిల్ ఉందా ఆశ్చర్యపోతున్నారు.
గతంలో కొంతమంది హీరోయిన్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు.క్రష్ ఎవరు, డేటింగ్ ఎవరితో చేయాలని ఉందని ప్రశ్నలు ఎదురవ్వగా వెంటనే విజయ్ దేవరకొండ పేరే చెప్పారు.
విజయ్ అందగాడే కాకుండా ఏ విషయమైనా మొహమాటం పడకుండా నేరుగా చెప్పేస్తుంటాడు కాబట్టి అతనిని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు.
కానీ కొందరు జనాలు మాత్రం ఇతడిని పెద్ద రసికుడు అని అనుకుంటారు.ఈయనతో ఎవరైనా హీరోయిన్ లు నటిస్తే చాలు వాళ్ళు కచ్చితంగా అతని మోజులో పడతారు అని అంటుంటారు.అలా గతంలో రష్మిక మందన్న ను లైన్లోకి దింపాడు అని కొందరు అనుమానం పడ్డారు.
ఇక ఖుషి సినిమాలో తనతో పాటు నటిస్తున్న సమంతతో కూడా బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తున్నాడు.
గతంలో సోషల్ మీడియాలో వారికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో చాలామంది రకరకాలుగా కామెంట్లు పెట్టారు.అంతలోనే శ్రీలీలతో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు విజయ్.ఆ సమయంలో కూడా అతనితో జాగ్రత్తగా ఉండాలి అంటూ శ్రీ లీలకు సలహాలు ఇచ్చారు.అయితే తాజాగా మృనాల్ తో దిగిన ఫోటోలు కూడా పంచుకోగా తనకి కూడా జాగ్రత్తలు చెబుతున్నారు.విజయ్ తో కేరింగ్ గా ఉండాలి అని.లేదంటే మిమ్మల్ని మాయ చేసేస్తాడు అని కామెంట్స్ పెడుతున్నారు.దీంతో మరికొంతమంది ఇవన్నీ చూసి.విజయ్ దేవరకొండ అంత రొమాంటిక్ యాంగిల్ ఉందా ఆశ్చర్యపోతున్నారు.
గతంలో సోషల్ మీడియాలో వారికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో చాలామంది రకరకాలుగా కామెంట్లు పెట్టారు.
అంతలోనే శ్రీలీలతో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు విజయ్.ఆ సమయంలో కూడా అతనితో జాగ్రత్తగా ఉండాలి అంటూ శ్రీ లీలకు సలహాలు ఇచ్చారు.
అయితే తాజాగా మృనాల్ తో దిగిన ఫోటోలు కూడా పంచుకోగా తనకి కూడా జాగ్రత్తలు చెబుతున్నారు.విజయ్ తో కేరింగ్ గా ఉండాలి అని.లేదంటే మిమ్మల్ని మాయ చేసేస్తాడు అని కామెంట్స్ పెడుతున్నారు.దీంతో మరికొంతమంది ఇవన్నీ చూసి.
విజయ్ దేవరకొండ అంత రొమాంటిక్ యాంగిల్ ఉందా ఆశ్చర్యపోతున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/pics-describing-the-progress-he-has-made-including-calculations-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d | తాడేపల్లి క్యాంపు ఆఫీసు వదిలి జగన్ బయటకు రాకపోవడం మొత్తం వ్యవహారాలన్నీ అధికారులతో చేయిస్తూ, జగన్ అన్ని వ్యవహారాలను చక్కబెట్టే వారు.దీనిపై ప్రతిపక్షాలు జగన్ ను టార్గెట్ చేసుకుని ఎన్నో విమర్శలు చేశాయి.
జగన్ కు జనాల్లోకి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.అయినా జగన్ మాత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయం ని వదిలి బయటకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు.
తాను జనాల్లో లేక పోయినా, తాను అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళుతున్నాయని జగన్ బలంగా నమ్ముతూ వచ్చారు.అయితే ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు జనాలలోనూ స్పందన వస్తుందడం తో పాటు, గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదని సర్వే రిపోర్టులు బయటకు రావడంతో జగన్ అలర్ట్ అయ్యారు.
గత కొద్ది రోజులుగా జిల్లా వారీగా పర్యటనలు చేపడుతున్నారు.ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లా తణుకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు , వాటి అమలు తీరు గురించి సమగ్రంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.తణుకులో సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.తమ ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర నుంచి ఏకంగా లక్ష 16 వేల కోట్ల రూపాయలను ఏపీలో లబ్ధిదారులకు అందించామని, ఎవరి ప్రమేయం లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి సొమ్ములు పడే విధంగా చేశానని, లెక్కలతో సహా జగన్ వివరించారు.తాను తన కార్యాలయం నుంచి బటన్ నొక్కుతుంటే మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని అవునా కాదా అంటూ ప్రజలను నేరుగా జగన్ అడిగారు.పూర్తిగా తమ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని అనే విధంగా జగన్ ఆ సభలో ప్రసంగించారు.ఇక జగన్ కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల కాలంలో ప్రొద్దుటూరులో లబ్ధిదారులకు 320 కోట్ల రూపాయల నగదును వివిధ పథకాల రూపంలో అందించినట్లు చెప్పారు.అలాగే ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాము కూడా జగన్ చెప్పారు .ఇకపై జగన్ ఏ జిల్లాలో పర్యటించిన ఆ జిల్లాకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం ఎంతవరకు అందింది అనే లెక్కలతో సహా వివరించబోతున్నారట.దీని ద్వారా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏం చేయలేదు అని ప్రతిపక్షాల చేసే విమర్శలకు చెక్ పెట్టే విధంగా జగన్ వ్యవహరించబోతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.
గత కొద్ది రోజులుగా జిల్లా వారీగా పర్యటనలు చేపడుతున్నారు.ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లా తణుకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు , వాటి అమలు తీరు గురించి సమగ్రంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
తణుకులో సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.తమ ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర నుంచి ఏకంగా లక్ష 16 వేల కోట్ల రూపాయలను ఏపీలో లబ్ధిదారులకు అందించామని, ఎవరి ప్రమేయం లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి సొమ్ములు పడే విధంగా చేశానని, లెక్కలతో సహా జగన్ వివరించారు.
తాను తన కార్యాలయం నుంచి బటన్ నొక్కుతుంటే మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని అవునా కాదా అంటూ ప్రజలను నేరుగా జగన్ అడిగారు.పూర్తిగా తమ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని అనే విధంగా జగన్ ఆ సభలో ప్రసంగించారు.
ఇక జగన్ కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల కాలంలో ప్రొద్దుటూరులో లబ్ధిదారులకు 320 కోట్ల రూపాయల నగదును వివిధ పథకాల రూపంలో అందించినట్లు చెప్పారు.అలాగే ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాము కూడా జగన్ చెప్పారు .ఇకపై జగన్ ఏ జిల్లాలో పర్యటించిన ఆ జిల్లాకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం ఎంతవరకు అందింది అనే లెక్కలతో సహా వివరించబోతున్నారట.దీని ద్వారా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏం చేయలేదు అని ప్రతిపక్షాల చేసే విమర్శలకు చెక్ పెట్టే విధంగా జగన్ వ్యవహరించబోతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/249-cups-of-tea-within-an-hour-guinness-record | దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ కేవలం గంట వ్యవధిలో అత్యధిక కప్పుల టీ తయారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించింది.ఇంగార్ వాలెంటైన్ అనే మహిళ ప్రపంచ రికార్డు ప్రయత్నం కోసం రూయిబోస్ టీ తయారీ ఎంచుకున్నారు.
ఇది దక్షిణాఫ్రికాలోని స్పాలథస్ లీనియరిస్ పొద ఆకుల నుండి తయారైన ఎరుపు మూలికా టీ.ఆమె దాని మూడు రుచులు ఒరిజినల్, వెనిల్లా, స్ట్రాబెర్రీలను వినియోగించారు.
ఇంగార్ రికార్డును బద్దలు కొట్టడానికి గంటలో కనీసం 150 కప్పుల టీని తయారు చేయాల్సి వచ్చింది.ఆమె తన ప్రపంచ రికార్డు ప్రయత్నాన్ని వ్యూహాత్మకంగా ప్రారంభించింది.
ఆమె ప్రతి టీపాట్లో నాలుగు టీబ్యాగ్లను ఉంచింది.ఇది నాలుగు కప్పుల టీని తయారు చేస్తుంది.
సరైన రూయిబోస్ టీగా అర్హత సాధించడానికి, ప్రతి టీబ్యాగ్ను కనీసం రెండు నిమిషాలు నిటారుగా ఉంచాలి.సామర్థ్యాన్ని పెంచడానికి, ఇంగర్ మొదటి మూడు టీపాట్లను పోసి జోడించిన వెంటనే టీబ్యాగ్స్లో, ఆమె వెంటనే తదుపరి టీకప్పులను పట్టించుకుంది.
గంట ముగిసే సమయానికి, ఇంగార్ 150 మార్కును అధిగమించి 170 కప్పులు చేసిందని అంతా భావించారు.సరిగ్గా లెక్కించగా 250 కప్పుల టీ చేసినట్లు తేలింది.అయితే ఓ టీలో 142 ఎంఎల్ కంటే తక్కువగా టీ ఉండడంతో దానిని పరిగణనలోకి తీసుకోలేదు.దీంతో 249 కప్పుల టీ మాత్రమే లెక్కించారు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఇంగార్ టూరిజం మరియు రూయిబోస్ టీని ప్రోత్సహించడానికి ఇలా చేసింది.డిసెంబర్ 2018 అడవిలో కార్చిచ్చు రేగింది.అది భారీ విధ్వంసం సృష్టించి 200 మందికి పైగా నిరాశ్రయులను చేసింది.ఈ ఘటన తర్వాత తిరిగి మామూలు కావడానికి వారు చాలా కష్టపడ్డారు.ఆ బాధిత ప్రజలలో ఇంగర్ కూడా ఉన్నారు.తాను ఈ రికార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు ఇంగార్ తెలిపింది.
గంట ముగిసే సమయానికి, ఇంగార్ 150 మార్కును అధిగమించి 170 కప్పులు చేసిందని అంతా భావించారు.సరిగ్గా లెక్కించగా 250 కప్పుల టీ చేసినట్లు తేలింది.అయితే ఓ టీలో 142 ఎంఎల్ కంటే తక్కువగా టీ ఉండడంతో దానిని పరిగణనలోకి తీసుకోలేదు.దీంతో 249 కప్పుల టీ మాత్రమే లెక్కించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఇంగార్ టూరిజం మరియు రూయిబోస్ టీని ప్రోత్సహించడానికి ఇలా చేసింది.డిసెంబర్ 2018 అడవిలో కార్చిచ్చు రేగింది.
అది భారీ విధ్వంసం సృష్టించి 200 మందికి పైగా నిరాశ్రయులను చేసింది.ఈ ఘటన తర్వాత తిరిగి మామూలు కావడానికి వారు చాలా కష్టపడ్డారు.
ఆ బాధిత ప్రజలలో ఇంగర్ కూడా ఉన్నారు.తాను ఈ రికార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు ఇంగార్ తెలిపింది.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tdp-mlcs-troubles-pothula-suneetha-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80 | 2019 ఎన్నికలైన దగ్గర నుంచి టీడీపీకి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే.ఆ పార్టీకి చెందిన నేతలు టీడీపీని వీడి వైసీపీ, బీజేపీల్లోకి జంప్ కొట్టేశారు.
ఇప్పటికీ అధికార వైసీపీలోకి టీడీపీ నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.అయితే నేతలు వైసీపీలోకి వెళ్లిపోవడం వల్ల టీడీపీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఎన్నికలప్పుడే తేలుతుంది.
కానీ ఇప్పటికిప్పుడు పార్టీ మారుతున్న నేతల వల్ల టీడీపీకొచ్చే నష్టమేమీ లేదు.
కాకపోతే పార్టీ జంప్ కొట్టిన కొందరు ఎమ్మెల్సీలు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారారు.వీరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా వైసీపీలోకి వెళ్లారు.డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకుని, మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీ అయ్యారు.కానీ పోతుల సునీత, శివనాథ్ రెడ్డి, శమంతకమణిలు మాత్రం ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయకుండా వైసీపీ వైపు వెళ్లారు.ముఖ్యంగా పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు మండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఓటింగ్ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓటేశారు.దీంతో వీరిపై వేటు వేయాలని టీడీపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది.ఇప్పటికే వీరిపై మండలి ఛైర్మన్కు ఫిర్యాదు కూడా చేశారు.కానీ ఛైర్మన్ విచారణ చేపట్టిన ప్రతిసారి వీరు తప్పించుకుంటున్నారు.విచారణకు హాజరు కాకుండా ఏదొరకంగా పదవి కాపాడుకుంటున్నారు.తాజాగా కూడా పార్టీ విప్ను ధిక్కరించిన ఈ ఎమ్మెల్సీలపై వేటు వేయాలని టీడీపీ తరుపున విచారణకు హాజరైన బుద్దా వెంకన్న, ఛైర్మన్ని కోరారు.ఫిర్యాదుపై విచారణకు హాజరుకాకుండా వారిద్దరూ సాకులతో తప్పించుకున్నారని బుద్దా అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే ఛైర్మన్ మాత్రం వారికి మరో అవకాశం కల్పిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.కానీ పరిస్థితి చూస్తుంటే ఆ ఎమ్మెల్సీలు అప్పుడు కూడా వచ్చేలా కనిపించడం లేదు.మొత్తానికైతే వేటు పడకుండా తప్పించుకుంటూ, టీడీపీకైతే చుక్కలు చూపిస్తున్నారు.
కాకపోతే పార్టీ జంప్ కొట్టిన కొందరు ఎమ్మెల్సీలు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారారు.
వీరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా వైసీపీలోకి వెళ్లారు.డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకుని, మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీ అయ్యారు.
కానీ పోతుల సునీత, శివనాథ్ రెడ్డి, శమంతకమణిలు మాత్రం ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయకుండా వైసీపీ వైపు వెళ్లారు.
ముఖ్యంగా పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు మండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఓటింగ్ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓటేశారు.దీంతో వీరిపై వేటు వేయాలని టీడీపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది.ఇప్పటికే వీరిపై మండలి ఛైర్మన్కు ఫిర్యాదు కూడా చేశారు.కానీ ఛైర్మన్ విచారణ చేపట్టిన ప్రతిసారి వీరు తప్పించుకుంటున్నారు.విచారణకు హాజరు కాకుండా ఏదొరకంగా పదవి కాపాడుకుంటున్నారు.తాజాగా కూడా పార్టీ విప్ను ధిక్కరించిన ఈ ఎమ్మెల్సీలపై వేటు వేయాలని టీడీపీ తరుపున విచారణకు హాజరైన బుద్దా వెంకన్న, ఛైర్మన్ని కోరారు.ఫిర్యాదుపై విచారణకు హాజరుకాకుండా వారిద్దరూ సాకులతో తప్పించుకున్నారని బుద్దా అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే ఛైర్మన్ మాత్రం వారికి మరో అవకాశం కల్పిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.కానీ పరిస్థితి చూస్తుంటే ఆ ఎమ్మెల్సీలు అప్పుడు కూడా వచ్చేలా కనిపించడం లేదు.మొత్తానికైతే వేటు పడకుండా తప్పించుకుంటూ, టీడీపీకైతే చుక్కలు చూపిస్తున్నారు.
ముఖ్యంగా పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు మండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఓటింగ్ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓటేశారు.
దీంతో వీరిపై వేటు వేయాలని టీడీపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది.ఇప్పటికే వీరిపై మండలి ఛైర్మన్కు ఫిర్యాదు కూడా చేశారు.కానీ ఛైర్మన్ విచారణ చేపట్టిన ప్రతిసారి వీరు తప్పించుకుంటున్నారు.విచారణకు హాజరు కాకుండా ఏదొరకంగా పదవి కాపాడుకుంటున్నారు.
తాజాగా కూడా పార్టీ విప్ను ధిక్కరించిన ఈ ఎమ్మెల్సీలపై వేటు వేయాలని టీడీపీ తరుపున విచారణకు హాజరైన బుద్దా వెంకన్న, ఛైర్మన్ని కోరారు.ఫిర్యాదుపై విచారణకు హాజరుకాకుండా వారిద్దరూ సాకులతో తప్పించుకున్నారని బుద్దా అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే ఛైర్మన్ మాత్రం వారికి మరో అవకాశం కల్పిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.కానీ పరిస్థితి చూస్తుంటే ఆ ఎమ్మెల్సీలు అప్పుడు కూడా వచ్చేలా కనిపించడం లేదు.మొత్తానికైతే వేటు పడకుండా తప్పించుకుంటూ, టీడీపీకైతే చుక్కలు చూపిస్తున్నారు.
తాజాగా కూడా పార్టీ విప్ను ధిక్కరించిన ఈ ఎమ్మెల్సీలపై వేటు వేయాలని టీడీపీ తరుపున విచారణకు హాజరైన బుద్దా వెంకన్న, ఛైర్మన్ని కోరారు.ఫిర్యాదుపై విచారణకు హాజరుకాకుండా వారిద్దరూ సాకులతో తప్పించుకున్నారని బుద్దా అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఛైర్మన్ మాత్రం వారికి మరో అవకాశం కల్పిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.కానీ పరిస్థితి చూస్తుంటే ఆ ఎమ్మెల్సీలు అప్పుడు కూడా వచ్చేలా కనిపించడం లేదు.
మొత్తానికైతే వేటు పడకుండా తప్పించుకుంటూ, టీడీపీకైతే చుక్కలు చూపిస్తున్నారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/reasons-behind-rasool-pokutti-targetting-rajamouli-details-here | స్టార్ డైరెక్టర్ రాజమౌళికి భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మన దేశ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులు సైతం జక్కన్నను ఎంతగానో అభిమానిస్తారు.
అయితే వరుస విజయాలు సాధిస్తున్న జక్కన్నను చూసి అసూయ పడేవాళ్లు కూడా ఎక్కువమంది ఉన్నారు.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరచలేదు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు మెజారిటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ కామెంట్లు రాగా కొంతమంది మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు.ప్రముఖ సౌండ్ డిజైనర్లలో ఒకరైన రసూల్ పొకుట్టి తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో ఈ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.రాజమౌళి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో ఓర్వలేక రసూల్ పోకుట్టి ఈ తరహా కామెంట్లు చేసి ఉండవచ్చని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసి ఫేమస్ కావాలని రసూల్ పొకుట్టి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.రసూల్ పొకుట్టికి తెలుగు సినిమాలలో ఆఫర్లు ఇవ్వకూడదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ పై అభిమానంతో రసూల్ పొకుట్టి లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్లు చేసి విమర్శలను మూటగట్టుకుంటున్నారు.రాజమౌళిపై చేసిన నెగిటివ్ కామెంట్లు రసూల్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపడం గ్యారంటీ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాతో జక్కన్న ఏ స్థాయి హిట్ అందుకుంటారో చూడాల్సి ఉంది.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు మెజారిటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ కామెంట్లు రాగా కొంతమంది మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు.ప్రముఖ సౌండ్ డిజైనర్లలో ఒకరైన రసూల్ పొకుట్టి తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో ఈ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
రాజమౌళి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో ఓర్వలేక రసూల్ పోకుట్టి ఈ తరహా కామెంట్లు చేసి ఉండవచ్చని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసి ఫేమస్ కావాలని రసూల్ పొకుట్టి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.రసూల్ పొకుట్టికి తెలుగు సినిమాలలో ఆఫర్లు ఇవ్వకూడదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ పై అభిమానంతో రసూల్ పొకుట్టి లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్లు చేసి విమర్శలను మూటగట్టుకుంటున్నారు.రాజమౌళిపై చేసిన నెగిటివ్ కామెంట్లు రసూల్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపడం గ్యారంటీ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాతో జక్కన్న ఏ స్థాయి హిట్ అందుకుంటారో చూడాల్సి ఉంది.
రాజమౌళి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో ఓర్వలేక రసూల్ పోకుట్టి ఈ తరహా కామెంట్లు చేసి ఉండవచ్చని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసి ఫేమస్ కావాలని రసూల్ పొకుట్టి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
రసూల్ పొకుట్టికి తెలుగు సినిమాలలో ఆఫర్లు ఇవ్వకూడదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
బాలీవుడ్ పై అభిమానంతో రసూల్ పొకుట్టి లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్లు చేసి విమర్శలను మూటగట్టుకుంటున్నారు.రాజమౌళిపై చేసిన నెగిటివ్ కామెంట్లు రసూల్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపడం గ్యారంటీ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో జక్కన్న ఏ స్థాయి హిట్ అందుకుంటారో చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/viral-wife-pleading-to-bring-her-husband-to-the-office-because-%e0%b0%b5%e0%b1%88%e0%b0%b0%e2%80%8c%e0%b0%b2%e0%b1%8d | ప్రస్తుతం కరోనా కారణంగా చాలా కంపెనీల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది.దీంతో వారంతా కూడా దాదాపుగా ఏడాదికి పైగా ఇంటి నుంచే జాబులు చేస్తున్నారు.
అయితే ఇలా వారు వర్క్ ఫ్రమ్ చేయడం వల్ల ఇంట్లో కూడా చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి.ఇంట్లో గొడవలు ఎక్కువ కావడం లేదంటే పని గంటలు ఇలా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు.
ఇక మహిళలకు అయితే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి.ఎందుకంటే టైం టైం అన్న కండీఆషన్లు ఏమీ లేకుండా పొద్దంతా భర్తలు ఇంట్లోనే ఉంటున్నారు.
దీంతో తన భర్త వల్ల తాను పడుతున్న ఇబ్బందుల గురించి ఓ మహిళ వివరిస్తూ ఓ భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భర్త ఆఫీసుకు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.విషయం ఏంటంటే ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన హర్ష్ గొయొంకా ఈ విధంగా వెల్లడించారు.ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఆ లేఖకు సంబంధించిన స్క్రీన్ షాట్ పోస్టు చేస్తూ దీనిపై ఎలా స్పందించాలో తెలియట్లేదన్నరు.ఆమె ఏం చెప్పిందంటే.తన భర్త చాలా కాలంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారని, ఆయన పేరు మనోజ్ అని తెలిపింది.కాగా తన భర్త ఇంట్లో రోజూ చాలా సార్లు కాఫీ తాగుతున్నాడని, పైగా ఆయనకు ఎక్కడ కూర్చుంటే అక్కడకు వెల్లి కాఫీ ఇవ్వాలని తెలిపింది.ఇక రోజుకు మూడు సార్లు తినే తన భర్త ఇప్పుడు లెక్కలేనన్ని తింటున్నాడని, పైగా ఆయన పనిచేసేటప్పుడు కునికిపాట్లు పడుతున్నాడంటూ తన లేఖలో ఆమె వెల్లడించింది.ఇక తమకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని వారితో పాటు భర్తకు కూడా అన్ని సపర్యలు చేయడం అంటే తనకు చాలా కష్టంగా మారిందని, కాబట్టి తన భర్తను ఆఫీసుకు పిలిపించాలంటూ వేడుకుంటోంది.
దీంతో తన భర్త వల్ల తాను పడుతున్న ఇబ్బందుల గురించి ఓ మహిళ వివరిస్తూ ఓ భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భర్త ఆఫీసుకు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.విషయం ఏంటంటే ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన హర్ష్ గొయొంకా ఈ విధంగా వెల్లడించారు.
ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఆ లేఖకు సంబంధించిన స్క్రీన్ షాట్ పోస్టు చేస్తూ దీనిపై ఎలా స్పందించాలో తెలియట్లేదన్నరు.ఆమె ఏం చెప్పిందంటే.తన భర్త చాలా కాలంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారని, ఆయన పేరు మనోజ్ అని తెలిపింది.
కాగా తన భర్త ఇంట్లో రోజూ చాలా సార్లు కాఫీ తాగుతున్నాడని, పైగా ఆయనకు ఎక్కడ కూర్చుంటే అక్కడకు వెల్లి కాఫీ ఇవ్వాలని తెలిపింది.ఇక రోజుకు మూడు సార్లు తినే తన భర్త ఇప్పుడు లెక్కలేనన్ని తింటున్నాడని, పైగా ఆయన పనిచేసేటప్పుడు కునికిపాట్లు పడుతున్నాడంటూ తన లేఖలో ఆమె వెల్లడించింది.ఇక తమకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని వారితో పాటు భర్తకు కూడా అన్ని సపర్యలు చేయడం అంటే తనకు చాలా కష్టంగా మారిందని, కాబట్టి తన భర్తను ఆఫీసుకు పిలిపించాలంటూ వేడుకుంటోంది.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/rewant-reddys-speech-on-swearing-in-tomorrow-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf | ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ కు ధీటుగా మారుతున్న పరిస్థితి ఉంది.
రేపు పీసీసీ అధ్యక్షునిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.అయితే రేవంత్ ప్రమాణ స్వీకారం చేపట్టిన తరువాత రేవంత్ చేసే ప్రసంగంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
అయితే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్బంగా రాష్ట్రం లోని పలు జిల్లాల నుండి కదిలి రానున్నారు.అంతేకాక ఇప్పటికే ఇంకా ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ పీసీసీ చీఫ్ లను కూడా రేవంత్ కలిసి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని కోరిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లను కలిసి అందరి సహకారాన్ని కోరడం జరిగింది.
అయితే సాధారణంగా రేవంత్ స్పీచ్ అనేది చాలా హోరాహోరీగా ఉంటుంది.అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.కెసీఆర్ పై ఎటువంటి ఆరోపణలతో ముందుకెళ్తాడనేది చూడాల్సి ఉంది.అయితే టీఆర్ఎస్ కు ఇప్పుడు కాంగ్రెస్ కూడా బలమైన ప్రతిపక్షంగా మారితే టీఆర్ఎస్ కొంత చిక్కులు తప్పేలా లేనట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఇటు బీజేపీ పాదయాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తుండగా రేవంత్ రెడ్డి కూడా సరి కొత్త వ్యూహంతో ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా రేవంత్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తాడానే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అయితే సాధారణంగా రేవంత్ స్పీచ్ అనేది చాలా హోరాహోరీగా ఉంటుంది.
అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.కెసీఆర్ పై ఎటువంటి ఆరోపణలతో ముందుకెళ్తాడనేది చూడాల్సి ఉంది.
అయితే టీఆర్ఎస్ కు ఇప్పుడు కాంగ్రెస్ కూడా బలమైన ప్రతిపక్షంగా మారితే టీఆర్ఎస్ కొంత చిక్కులు తప్పేలా లేనట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఇటు బీజేపీ పాదయాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తుండగా రేవంత్ రెడ్డి కూడా సరి కొత్త వ్యూహంతో ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా రేవంత్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తాడానే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/nagarjuna-praveen-sattaru-movie-an-action-thriller-%e0%b0%a8%e0%b0%be%e0%b0%97%e0%b1%8d | టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే.ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘మన్మధుడు-2’ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో ఆయన తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.
ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న నాగ్ ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టే పనిలో పడ్డాడు నాగ్.ఇప్పటికే ‘చందమామ కథలు’, ‘PSV గరుడవేగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన నెక్ట్స్ చిత్రాన్ని నాగ్తో కలిసి చేసేందుకు రెడీ అయ్యాడు.అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమా కూడా రొటీన్ కథతోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించేందుకు ప్రవీణ్ సత్తారు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.మరి ఈ రెండు సినిమాలతోనైనా నాగ్ కమ్బ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.ఇక వైల్డ్ డాగ్ చిత్రాన్ని సోలోమాన్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.మరి నాగ్ ఈ రెండు సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టే పనిలో పడ్డాడు నాగ్.ఇప్పటికే ‘చందమామ కథలు’, ‘PSV గరుడవేగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన నెక్ట్స్ చిత్రాన్ని నాగ్తో కలిసి చేసేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమా కూడా రొటీన్ కథతోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించేందుకు ప్రవీణ్ సత్తారు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.మరి ఈ రెండు సినిమాలతోనైనా నాగ్ కమ్బ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.ఇక వైల్డ్ డాగ్ చిత్రాన్ని సోలోమాన్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.మరి నాగ్ ఈ రెండు సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
ఇక ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
మరి ఈ రెండు సినిమాలతోనైనా నాగ్ కమ్బ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.ఇక వైల్డ్ డాగ్ చిత్రాన్ని సోలోమాన్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరి నాగ్ ఈ రెండు సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/bandlaguda-keerthy-richmond-villa-ganapathi-laddoo-aution-for-one-crore-26-lakh-rupees | రంగారెడ్డి జిల్లా: నగర శివారు రాజేంద్రనగర్ బండ్లగూడ లోని కీర్తి రిచ్మండ్ విల్లాలో కోటి ఇరవై ఆరు లక్షలు పలికిన గణపతి లడ్డూ వేలం.హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం వైభంగా కొనసాగుతుంది.
మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది.ఆది దేవుడైన గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు.
ఇందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు.
తాజాగా హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.గతంలో ఎన్నడూ లేని విధంగా.గణపతి లడ్డూ రూ.కోటి 26 లక్షలు పలికింది.గతంలో కూడా ఈ గణపతి లడ్డూ రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే.గతేడాది ఇక్కడ గణపతి లడ్డూ రూ.60.80 లక్షలు పలికింది.అయితే ఈసారి మాత్రం అంతకు రెండింతలు ధర పలకడం గమనార్హం.2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ.41 లక్షలు పలికిందని చెబుతున్నారు.
తాజాగా హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా.గణపతి లడ్డూ రూ.
కోటి 26 లక్షలు పలికింది.గతంలో కూడా ఈ గణపతి లడ్డూ రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే.గతేడాది ఇక్కడ గణపతి లడ్డూ రూ.60.80 లక్షలు పలికింది.అయితే ఈసారి మాత్రం అంతకు రెండింతలు ధర పలకడం గమనార్హం.2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ.41 లక్షలు పలికిందని చెబుతున్నారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/viral-pick-can-anyone-remember-the-childs-current-heroine-who-is-learning-to-swim-in-the-swimming-pool-%e0%b0%b5%e0%b1%88%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8d | సినిమాల్లో హీరో, హీరోయిన్ లను పిచ్చి పిచ్చిగా ఆరాధించే ఫాన్స్ కొందరు ఉంటారు.ఒక్కసారి హీరో గాని, హీరోయిన్ గాని నచ్చితే చాలు వారికి సంబందించిన ఫోటోలు, సమాచారం కోసం ఫుల్ గా గూగుల్ కు గాలెం వేస్తారు.
వారి కోసం సైట్లన్ని చదివేస్తుంటారు.వారికి సంబందించిన ఫొటోలు సంపాదించడానికి తెగ ఆరాట పడుతుంటారు.
అయితే ఫాన్స్ ఆసక్తిని అర్ధం చేసుకున్న యాక్టర్ లు కూడా తమ ఫోటోలను ఫాన్స్ కోసం షేర్ చేస్తుంటారు.అయితే ఇటీవల ఓ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన ఓ ఫోటో విపరీతంగా నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
నడక కూడా సరిగా రాని వయస్సులోనే ఈత కొడుతూ.ముద్దుముద్దుగా ఫోటోకి ఫోజిచ్చింది.
మరి ఆ చిన్నారి క్యూటీ ఎవరు అంటే ఇప్పటి ఓ స్టార్ హీరోయిన్.జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ.
ఫిట్ నెస్ కి ప్రాణమిచ్చే టాల్ బ్యూటీ.ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.
అవును అండి ఆమె రకుల్ ప్రీత్ సింగ్.
వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తన యాక్టింగ్, అందం, ఫిట్ నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.వరుస ఆఫర్ లతో బిజీగా ఉంటూ జిమ్ లో కుస్తీ పడుతూ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో లతో రిఫ్రెష్ చేస్తుంది రకుల్.చిన్నప్పటి నుండి వర్క్ అవుట్ లు చేయడం ఇష్టం అంటున్న ఈ బ్యూటీకి ఫిట్నెస్ అంటే ఎంత ఇష్టమో ఈ ఫోటో బట్టే అర్ధం అవుతుంది.
నడక కూడా రాని వయస్సులో తండ్రితో కలిసి ఈత కొడుతున్న ఈ ఫోటో చూస్తే ప్రతీ ఒక్కరూ ‘సూపర్’ అనాల్సిందే.ఈ ఫోటో లను రకుల్ షేర్ చేసిన కొద్దిసేపటికే తెగ వైరల్ అయ్యాయి.
తెలుగులో యువ అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ పంజాబీ బ్యూటీ వరుస ఆఫర్ లతో బిజీగా ఉంటుంది.కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా.
దక్షిణాది చిత్ర సినిమాలలో అలాగే బాలీవుడ్ లో కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూ దూసుకెళ్తుంది.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/accused-remanded-in-mla-purchase-case | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితులకు రిమాండ్ విధించారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న నంద కుమార్, రామచంద్ర భారతి, సింహయాజిలకు ఏసీబీ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
దీంతో ముగ్గురు నిందితులకు నవంబర్ 11 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వారికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/nani-ante-sundaraaniki-movie-interesting-point | నాని హీరోగా గా నజ్రియా హీరోయిన్గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా విడుదలకు సిద్ధమైంది.జూన్ 10వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం గ్రాండ్గా జరిగింది.
ఆసక్తికర విషయాన్ని చూపించి సినిమా పై అంచనాలు పెంచే సినిమా కు సంబంధించిన ఒక సస్పెన్స్ ని మొదటి నుండి కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.అంటే సుందరానికి అంటూ సస్పెన్స్ గా గత కొన్ని రోజులుగా సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు.
తాజాగా విడుదలైన టీజర్ లో కూడా అంటే సుందరానికి అంటూ ఏదో లోపం ఉన్నట్లు గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.లోపం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.
పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
అంటే సుందరి ప్రేమిస్తున్నాడు కానీ పెళ్లికి అర్హుడేనా… అందుకే అంటే సుందరానికి అంటూ టైటిల్ పెట్టారా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన చర్చా కార్యక్రమం జోరుగా సాగుతోంది, అందుకే ఈ సినిమా కు విపరీతమైన వసూళ్లు నమోదయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి జోరు గా చర్చ జరుగుతోంది.కనుక దాదాపు 80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశముందని చెప్తున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో క్లాస్ మాస్ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు జోరుగా ఉంటాయంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.అన్ని వర్గాల వారికి అనుకూలంగా జూన్ పదో తారీఖున ఈ సినిమా ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేశారు.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్తో నిర్మించడంజరిగింది.నాని విభిన్నమైన గెటప్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
అంటే సుందరి ప్రేమిస్తున్నాడు కానీ పెళ్లికి అర్హుడేనా… అందుకే అంటే సుందరానికి అంటూ టైటిల్ పెట్టారా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన చర్చా కార్యక్రమం జోరుగా సాగుతోంది, అందుకే ఈ సినిమా కు విపరీతమైన వసూళ్లు నమోదయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి జోరు గా చర్చ జరుగుతోంది.
కనుక దాదాపు 80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశముందని చెప్తున్నారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో క్లాస్ మాస్ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు జోరుగా ఉంటాయంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.అన్ని వర్గాల వారికి అనుకూలంగా జూన్ పదో తారీఖున ఈ సినిమా ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేశారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్తో నిర్మించడంజరిగింది.నాని విభిన్నమైన గెటప్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |