link
stringlengths 28
223
| text
stringlengths 12
405k
|
---|---|
https://telugustop.com/telangana-high-court-verdict-on-the-petitions-of-governor-quota-mlcs | గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai ) పున: పరిశీలన చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియమకాలకు సంబంధించి దాసోజ్ శ్రవణ్, కుర్రా సత్యనారాయణ( Dasoju Sravan Kumar And Kurra Satyanarayana ) వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా వీరిద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt )లోని మంత్రవర్గం సిఫారసు చేయగా గవర్నర్ తిరస్కరించారు.ఈ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం గత విచారణలో తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా వీరిద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt )లోని మంత్రవర్గం సిఫారసు చేయగా గవర్నర్ తిరస్కరించారు.ఈ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం గత విచారణలో తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/short-circuit-near-jagan-campaigning | వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు జిల్లా లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైకాపా అధినేత జగన్ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగన్ సభ కోసం చాలా మంది ప్రజలు అక్కడకి చేరుకున్నారు.
ఈ క్రమంలో జగన్ సభ లో ప్రసంగించిన అనంతరం జనరేటర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం తో పది మంది గాయపడినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనలో ఆర్టీసీ కండక్టర్ సోమి రెడ్డి(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.
అలానే ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.క్షతగాత్రుల్లో మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఓ బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.మిగిలిన క్షతగాత్రులకు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు.
జగన్ సభలో ఈ విధంగా అపశృతి చోటుచేసుకోవడం ఇదే తొలిసారి ఏమీ కాదు.ఇటీవల తూర్పు గోదావరి జిల్లా లో నిర్వహించిన సభలో కూడా గోడ కూలి ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/a-case-has-been-registered-against-movie-star-nareshs-ex-wife-ramya-raghupathi-in-gatchibauli-ps-%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b0%e0%b0%98%e0%b1%81%e0%b0%aa%e0%b0%a4%e0%b0%bf | సినీ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదైంది.నరేష్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఘరానా మోసాలకు పాల్పడ్డ ఈ కిలాడీ లేడిపై… ఐదుగురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ లో భారీగా డబ్బు వసూలు చేసినట్టు రమ్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి.నరేష్ కు చెందిన ఆస్తులను చూపుతూ, ఈ ఆస్తులు తనకే చెందుతాయని వారిని నమ్మబలికి చాలా మంది నుంచి ఆమె డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వున్నాయి.
కాగా నరేష్ కు రమ్య రఘుపతి 3వ భార్య.మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్యతో ఎనిమిదేళ్ల క్రితం నరేష్తో వివాహం జరిగింది.
గత కొంత కాలంగా వీరు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ ఘటనపై స్పందించిన నరేష్ నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.తన దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య మసన్పస్థలు రావడంతో గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నామని. రమ్మతో వివాహం అనంతరం ఇలాంటి వ్యవహారాలతోనే గతంలో చాలా ఇబ్బందులు పడ్డానని.అందుకే దూరమయ్యానని తెలిపారు నరేష్.నటుడు నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు నరేష్ పేరతో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న రమ్మ రఘుపతి ఐదుగురు బాధితుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదు ఘటనపై స్పందించిన నరేష్ ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేసిన నరేష్
ఇక ఈ ఘటనపై స్పందించిన నరేష్ నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తన దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య మసన్పస్థలు రావడంతో గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నామని. రమ్మతో వివాహం అనంతరం ఇలాంటి వ్యవహారాలతోనే గతంలో చాలా ఇబ్బందులు పడ్డానని.
అందుకే దూరమయ్యానని తెలిపారు నరేష్.నటుడు నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు నరేష్ పేరతో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న రమ్మ రఘుపతి ఐదుగురు బాధితుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదు ఘటనపై స్పందించిన నరేష్ ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేసిన నరేష్
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/accusations-on-me-ktr-sent-them-to-revanth-and-sanjay | వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలతో తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్( BRS ) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే వస్తోంది.ఒకపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడి అధికారులు నోటీసులు ఇవ్వడంతో పాటు , మూడుసార్లు విచారించడం , ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
దీనికి తోడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పదేపదే విమర్శలు చేస్తున్నారు.
ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్( Minister KTR ) కు సంబంధం ఉందని , ఆయన పిఏ ను విచారించాలంటూ పదేపదే డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణ బిజెపి శాఖ పేపర్ లీకేజీ వ్యవహారంలో దూకుడుగా ఉంది .విద్యార్థులు, నిరుద్యోగులు , యూనివర్సిటీలను సందర్శించి ప్రజల్లోకి ఈ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని తీసుకువెళ్లి బిఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి, దాన్ని అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహానికి దిగింది.ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ , కెసిఆర్( KTR, KCR ) లకు సంబంధం ఉందని టీఎస్పీఎస్సీ చైర్మన్ కేటీఆర్ కు దగ్గర బంధువు అని రేవంత్ విమర్శిస్తున్నారు.అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను టీఎస్ టీఎస్ మాత్రమే నిర్వహిస్తోందని , కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ( TSPSC ) రికార్డుల కంప్యూటరీకరణ జరిగిందని , కంప్యూటర్ల భద్రతపై ఐటి శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.
కేటీఆర్ ఆఫీస్ నుంచే వ్యవహారం మొత్తం నడిచిందంటూ రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో పాటు , ఆయనను విచారించారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే తనను పదేపదే టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతూ, పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డి లకు తాజాగా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.రాజకీయ దురుద్దేశంతో తనను , ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగాల జాతరకు పాతర వేయలనే విపక్షాల కుట్రలు సాగనివ్వబోము. ఒక దురదృష్టకరమైన సంఘటనను బూచిగా చూపించి మొత్తం నియామకాల ప్రక్రియ ఆపేయాలన్నది బిజెపి కాంగ్రెస్ కుట్ర అని, మతిలేని నేతల రాజకీయ ఉచ్చుల చిక్కుకోవద్దని తెలంగాణ యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/upcoming-telugu-movies-in-tollywood | ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి.కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అవుతుండగా మరికొన్ని సినిమాలు ఓటీటీ లో విడుదల అవుతున్నాయి.
అయితే ఇదివరకు థియేటర్లలో కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే విడుదల కాగా ఈ మధ్యకాలంలో ఒకేసారి నాలుగైదు సినిమాలు విడుదల అవుతున్నాయి.మరి ఈ వారం ఓటీటీ లో అలాగే థియేటర్లలో ఏ ఏ సినిమాలు విడుదల కానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సంగీత తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన మసూద సినిమా 18 న విడుదల కానుంది.ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించగా రాహుల్ యాదవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్, గెహన సిప్పి ప్రధాన పాత్రలో నటించిన గాలోడు సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో సప్తగిరి షకలక శంకర్ పృథ్వీరాజ్ తదితరులు కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.అలాగే ఎన్ రావన్ రెడ్డి, శ్రీ నిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన అలిపిరికి అల్లంత దూరంలో సినిమా ఈనెల 18న విడుదల కానుంది.ఈ సినిమాకు ఆనంద్ జే దర్శకత్వం వహించగా రమేష్ దబ్బు గొట్టు, రెడ్డి రాజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇందులో అలంకృతా షా, రవీంద్ర బొమ్మ కంటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అలాగే రణధీర్, నందిని రెడ్డి కలిసి నటించిన తాజా చిత్రం సీతారామపురం లో ఒక ప్రేమ జంట సినిమా ఈనెల 18వ తేదీన విడుదల కానుంది.వినయ్ బాబు దర్శకత్వం వహించగా బీసు చందర్ గౌడ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.అలాగే దృశ్యం 2 సినిమా కూడా 18వ తేదీన విడుదల కానుంది.ఇందులో అజయ్ దేవగన్, టబు, శ్రియ, అక్షయ్ కన్నా తదితరులు కీలక పాత్రలు నటించారు.ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, కృష్ణకుమారుడు నిర్మాతలకు వ్యవహరించారు.అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ ఈ నెల 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.ఇందులో రాజ్ తరుణ్ శివాని రాజశేఖర్ లో ప్రధాన పాత్రల్లో నటించగా ఆమని, పోసాని మురళీకృష్ణ, హర్షవర్ధన్ తదితరులు కీలకపాత్రలో నటించారు.సంజీవరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సాయిదీప్ రెడ్డి బుర్ర సూర్య రాహుల్ తమాడ నిర్మాతలుగా వ్యవహరించారు.రాశి కన్నా, కార్తీ కలిసి నటించిన సర్దార్ సినిమా ఈనెల 18వ తేదీ నుంచి ఆహాలో స్త్రీమింగ్ కానుంది.మెగాస్టార్ చిరంజీవి,నయనతార, సల్మాన్ ఖాన్ సత్యదేవ్ లు తెలిసినటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈనెల 19వ తేదీన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్, గెహన సిప్పి ప్రధాన పాత్రలో నటించిన గాలోడు సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో సప్తగిరి షకలక శంకర్ పృథ్వీరాజ్ తదితరులు కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.
రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.అలాగే ఎన్ రావన్ రెడ్డి, శ్రీ నిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన అలిపిరికి అల్లంత దూరంలో సినిమా ఈనెల 18న విడుదల కానుంది.
ఈ సినిమాకు ఆనంద్ జే దర్శకత్వం వహించగా రమేష్ దబ్బు గొట్టు, రెడ్డి రాజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇందులో అలంకృతా షా, రవీంద్ర బొమ్మ కంటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అలాగే రణధీర్, నందిని రెడ్డి కలిసి నటించిన తాజా చిత్రం సీతారామపురం లో ఒక ప్రేమ జంట సినిమా ఈనెల 18వ తేదీన విడుదల కానుంది.
వినయ్ బాబు దర్శకత్వం వహించగా బీసు చందర్ గౌడ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.అలాగే దృశ్యం 2 సినిమా కూడా 18వ తేదీన విడుదల కానుంది.ఇందులో అజయ్ దేవగన్, టబు, శ్రియ, అక్షయ్ కన్నా తదితరులు కీలక పాత్రలు నటించారు.
ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, కృష్ణకుమారుడు నిర్మాతలకు వ్యవహరించారు.అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ ఈ నెల 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
ఇందులో రాజ్ తరుణ్ శివాని రాజశేఖర్ లో ప్రధాన పాత్రల్లో నటించగా ఆమని, పోసాని మురళీకృష్ణ, హర్షవర్ధన్ తదితరులు కీలకపాత్రలో నటించారు.సంజీవరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సాయిదీప్ రెడ్డి బుర్ర సూర్య రాహుల్ తమాడ నిర్మాతలుగా వ్యవహరించారు.
రాశి కన్నా, కార్తీ కలిసి నటించిన సర్దార్ సినిమా ఈనెల 18వ తేదీ నుంచి ఆహాలో స్త్రీమింగ్ కానుంది.మెగాస్టార్ చిరంజీవి,నయనతార, సల్మాన్ ఖాన్ సత్యదేవ్ లు తెలిసినటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈనెల 19వ తేదీన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/janasena-bjp-alince-final-clarity-on-tirupathi-by-elections-%e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80 | ఇద్దరూ ఇద్దరే ఎవరూ తగ్గరు అంతే అన్నట్లుగా ఉంది జనసేన బీజేపీ మధ్య పొత్తు వ్యవహారం.కేంద్ర అధికార పార్టీ గా తామే గొప్ప అన్నట్లుగా బిజెపి జనసేన విషయంలో వ్యవహరిస్తోంది.
ఏపీలో పాగా వేయాలని బిజెపి ఎప్పటి నుంచో కలలు కంటోంది.కానీ ఆ కలలు తీరే మార్గం కనిపించడం లేదు.
గతంలో టిడిపితో పొత్తు పెట్టుకునే సమయంలో బిజెపి తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నించినా, టిడిపి ఆ ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చింది.ఇక ఆ పార్టీతో పొత్తు తెగతెంపులు అయిన తర్వాత జనసేన పార్టీ తో బీజేపీ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తోంది.
ప్రస్తుతం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.ఈ ఎన్నికలలో పోటీ చేయాలని మొదటి నుంచి బిజెపి ఆశలు పెట్టుకుంది.
అందుకే జనసేనతో తమకు ఇబ్బంది లేకుండా, ముందుగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో జనసేన మద్దతు బీజేపీ అభ్యర్థి పోటీ లో ఉంటాడు అంటూ ప్రకటించి జనసేన ఆగ్రహానికి గురయ్యారు.అయితే ఎక్కడా జనసేన ఆ ఆగ్రహాన్ని బయటకు వెళ్లగక్కకుండా ఢిల్లీకి వెళ్లి ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకునేందుకు అప్పట్లోనే ప్రయత్నాలు చేశారు.
అయినా ఢిల్లీ నుంచి ఏ విధమైన సానుకూలత రాలేదు.దీంతో బీజేపీ వ్యవహారాన్ని పక్కనపెట్టి, ఏపీలో తామే సొంతంగా బలపడాలనే దృక్పథంతో జనసేన పార్టీ ఉంటూ వస్తోంది.
కానీ అవేమి వర్కౌట్ కాలేదు.అయినా బీజేపీ, జనసేనను బుజ్జగిస్తూనే వస్తోంది.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఊపుతో జనసేన పార్టీ తిరుపతి లో పోటీ చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.ఈ విషయంలో బీజేపీతో విబేధించేందుకు, అవసరమైతే పొత్తు రద్దు చేసుకునేందుకు సైతం జనసేన వెనకాడనట్టుగా కనిపిస్తోంది.జనసేన వ్యవహారం ఇలా ఉంటే, బిజెపి మాత్రం ఖచ్చితంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి లో బీజేపీ జెండా ఎగరాలి అని, జనసేన సహకారం తీసుకుని ఇక్కడ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని పోటీకి దింపి గెలవాలనే పట్టుదలతో ఉంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఈ విషయంలో ఏదో రకంగా ఒప్పించగలము అనే నమ్మకాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో జనసేనకి ఎక్కువ బలం ఉందనే విషయాన్ని బీజేపీ ముందు ప్రదర్శించేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తున్నా, బిజెపి మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
ఈ రెండు పార్టీల మధ్య ఈ విషయంలో లెక్క తేలడం లేదు.ఇదిలా ఉంట మార్చి 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రాబోతున్నారు.దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తిరుపతిలో ఆయన సమావేశం నిర్వహించనున్నారు.ఆ తరువాత మార్చి 5వ తేదీన బిజెపి రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు.ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికపై విస్తృత స్థాయిలో చర్చ జరుగబోతున్నట్లు తెలుస్తోంది.ఇక్కడే అమిత్ షా కీలకమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.అవసరమైతే ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఆహ్వానించి, ఆయన సమక్షంలో ని తిరుపతి లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారనే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.అయితే పవన్ ఈ విషయంలో బీజేపీ అగ్రనేతలు ఒత్తిడికి తెల్గుతారో, లేక బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకుని జనసేన అభ్యర్థి పోటీలో ఉంటాడు అనే బహిరంగంగా ప్రకటన చేస్తారో చూడాలి.
ఈ రెండు పార్టీల మధ్య ఈ విషయంలో లెక్క తేలడం లేదు.
ఇదిలా ఉంట మార్చి 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రాబోతున్నారు.దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తిరుపతిలో ఆయన సమావేశం నిర్వహించనున్నారు.
ఆ తరువాత మార్చి 5వ తేదీన బిజెపి రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు.ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికపై విస్తృత స్థాయిలో చర్చ జరుగబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడే అమిత్ షా కీలకమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.అవసరమైతే ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఆహ్వానించి, ఆయన సమక్షంలో ని తిరుపతి లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారనే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
అయితే పవన్ ఈ విషయంలో బీజేపీ అగ్రనేతలు ఒత్తిడికి తెల్గుతారో, లేక బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకుని జనసేన అభ్యర్థి పోటీలో ఉంటాడు అనే బహిరంగంగా ప్రకటన చేస్తారో చూడాలి.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/high-court-inquiry-on-food-poisoning-in-ts-residential-schools | తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ క్రమంలో ఉచిత, నిర్బంధ మరియు విద్యా హక్కు నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని పిటిషనర్ వాదనలు వినిపించారు.ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని న్యాయస్థానానికి తెలిపారు.నాణ్యమైన ఆహార సదుపాయం లేకపోవడంతో రెసిడెన్షియల్ పాఠశాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో సమగ్ర నివేదికను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
ఈ క్రమంలో ఉచిత, నిర్బంధ మరియు విద్యా హక్కు నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని పిటిషనర్ వాదనలు వినిపించారు.
ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని న్యాయస్థానానికి తెలిపారు.నాణ్యమైన ఆహార సదుపాయం లేకపోవడంతో రెసిడెన్షియల్ పాఠశాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో సమగ్ర నివేదికను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tollywood-young-hero-aadi-reject-kick-movie-offer-%e0%b0%95%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d | తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన “కిక్” చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా నటించగా రావు రమేష్, బ్రహ్మానందం, ఆలీ, షియాజీ షిండే, కోటా శ్రీనివాసరావు, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
కాగా ఈ మధ్య కాలంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం మొదటగా టాలీవుడ్ సీనియర్ నటుడు సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ కి వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల ఆది సాయి కుమార్ ఈ చిత్రంలో నటించలేదని దాంతో ఆ అవకాశం రవితేజకి దక్కిందని పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఏదేమైనప్పటికీ ఈ చిత్రంలో రవితేజ మాత్రం తన పాత్రకి వంద శాతం న్యాయం చేశాడు.అంతేగాక ఆ పాత్రలో తాను తప్ప మరెవరు నటించలేరన్నంత అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందువల్లనే ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులను నెలకొల్పింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది హీరో ఆది సాయి కుమార్ నటించినటువంటి ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.దీంతో తన హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేసేందుకు హీరో ఆది సాయి కుమార్ బాగానే కష్టపడుతున్నాడు.కాగా ప్రస్తుతం తమిళం తెలుగు భాషలలో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం మొదటగా టాలీవుడ్ సీనియర్ నటుడు సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ కి వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల ఆది సాయి కుమార్ ఈ చిత్రంలో నటించలేదని దాంతో ఆ అవకాశం రవితేజకి దక్కిందని పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
ఏదేమైనప్పటికీ ఈ చిత్రంలో రవితేజ మాత్రం తన పాత్రకి వంద శాతం న్యాయం చేశాడు.అంతేగాక ఆ పాత్రలో తాను తప్ప మరెవరు నటించలేరన్నంత అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అందువల్లనే ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులను నెలకొల్పింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది హీరో ఆది సాయి కుమార్ నటించినటువంటి ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.దీంతో తన హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేసేందుకు హీరో ఆది సాయి కుమార్ బాగానే కష్టపడుతున్నాడు.కాగా ప్రస్తుతం తమిళం తెలుగు భాషలలో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది హీరో ఆది సాయి కుమార్ నటించినటువంటి ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.
దీంతో తన హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేసేందుకు హీరో ఆది సాయి కుమార్ బాగానే కష్టపడుతున్నాడు.కాగా ప్రస్తుతం తమిళం తెలుగు భాషలలో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/jc-prabhakar-reddy-for-ed-investigation | తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ఎదుట హాజరైయ్యారు.జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డిలు హాజరైయ్యారు.
ఈ క్రమంలో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.జేసీ ట్రావెల్స్ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4 గా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు.
ఇప్పటికే జేసీ ట్రావెల్స్ పై కేసు నమోదు చేసిన ఈడీ.వారికి నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరు అయ్యారు.కాగా ప్రభాకర్ రెడ్డితో సహా 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదు అయింది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/even-rohit-sharma-fans-are-not-happy-with-ganguly-and-bcci | Everyone knows the controversy regarding the recent Team India ODI T20 captaincy.The selectors also said that Kohli would step down from the ODI captaincy.
Kohli was incensed as the selectors informed him one and half an hour before the announcement.
On the other hand, Rohit Sharma has been ruled out of the Test match due to injury.It is also heard that Kohli will not play the test match in the coming month due to his daughter’s first birthday.With this, cricket fans thought that there are differences between Rohit Sharma and Kohli.But, with Kohli’s statement that he has no differences with Rohit, the rumours are grounded.However, it is heard that BCCI President Saurabh Ganguly is behind this controversy.There were suspicions over Ganguly’s role in this issue.“Ganguly was fired as captain in 2005 when Greg Chappell was coach.I remember defending him,” said selector Kirti Azad.Also, he said, “Ganguly should have learned from his own experience and talked to Virat much earlier.I am not mentioning Virat as a special case.But Kohli is special.” Huge controversy is going on the social media over Ganguly’s role in this controversy.It seems like both Kohli fans and Rohit fans are not happy either with BCCI or Ganguly.
On the other hand, Rohit Sharma has been ruled out of the Test match due to injury.
It is also heard that Kohli will not play the test match in the coming month due to his daughter’s first birthday.With this, cricket fans thought that there are differences between Rohit Sharma and Kohli.
But, with Kohli’s statement that he has no differences with Rohit, the rumours are grounded.
However, it is heard that BCCI President Saurabh Ganguly is behind this controversy.There were suspicions over Ganguly’s role in this issue.“Ganguly was fired as captain in 2005 when Greg Chappell was coach.I remember defending him,” said selector Kirti Azad.Also, he said, “Ganguly should have learned from his own experience and talked to Virat much earlier.I am not mentioning Virat as a special case.But Kohli is special.” Huge controversy is going on the social media over Ganguly’s role in this controversy.It seems like both Kohli fans and Rohit fans are not happy either with BCCI or Ganguly.
However, it is heard that BCCI President Saurabh Ganguly is behind this controversy.There were suspicions over Ganguly’s role in this issue.
“Ganguly was fired as captain in 2005 when Greg Chappell was coach.I remember defending him,” said selector Kirti Azad.Also, he said, “Ganguly should have learned from his own experience and talked to Virat much earlier.I am not mentioning Virat as a special case.But Kohli is special.” Huge controversy is going on the social media over Ganguly’s role in this controversy.It seems like both Kohli fans and Rohit fans are not happy either with BCCI or Ganguly.
“Ganguly was fired as captain in 2005 when Greg Chappell was coach.I remember defending him,” said selector Kirti Azad.Also, he said, “Ganguly should have learned from his own experience and talked to Virat much earlier.
I am not mentioning Virat as a special case.But Kohli is special.
”
Huge controversy is going on the social media over Ganguly’s role in this controversy.It seems like both Kohli fans and Rohit fans are not happy either with BCCI or Ganguly.
Huge controversy is going on the social media over Ganguly’s role in this controversy.It seems like both Kohli fans and Rohit fans are not happy either with BCCI or Ganguly.
Latest News..
Latest Political..
Top Storys..
Crime..
General..
Life Style/Devotional.. |
https://telugustop.com/prabhas-prashanth-neel-salaar-movie-trailer-review-details | ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ ట్రైలర్( Salaar Trailer ) తాజాగా యూట్యూబ్ లో విడుదలైంది.15 నిమిషాల్లో ఈ సినిమా ట్రైలర్ 20 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఈ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది.సలార్ లో ప్రభాస్( Prabhas ) దేవా అనే పాత్రలో కనిపించనున్నారు.నీకోసం ఎర అయినా అవుతా.సొర అయినా అవుతా.నీ ఒక్కడి కోసం అంటూ ప్రభాస్ చిన్నప్పటి పాత్ర చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రభాస్ ట్రైలర్ లో స్టైలిష్ గా కనిపించారు.ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.3 నిమిషాల 46 సెకన్ల ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.శృతి హాసన్( Shruti Haasan ) ట్రైలర్ లో కనిపించింది కొన్ని సెకన్లే అయినా ఆమె లుక్ బాగుంది.స్నేహం కోసం ప్రాణమిచ్చే పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారు.స్టోరీ లైన్ రొటీన్ అయినా ప్రశాంత్ నీల్( Prashant Neel ) స్టైల్ ఈ సినిమాకు ప్లస్ కానుందని చెప్పవచ్చు.ప్రభాస్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది.సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.కేజీఎఫ్ ఛాయలు కనిపిస్తుండగా సలార్ పార్ట్ 1 ను( Salaar Part 1 ) షాకింగ్ ట్విస్ట్ తో ముగించనున్నారని తెలుస్తోంది.ట్రైలర్ ను మరింత బెటర్ గా కట్ చేసి ఉండాల్సిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్న విజయాన్ని అయితే ఈ సినిమా అందించేలా ఉంది.ట్రైలర్ లో డైలాగ్స్ మరీ నెక్స్ట్ లెవెల్ లో లేవు.ప్రశాంత్ నీల్ సినిమాతో మాత్రం ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చెప్పవచ్చు.కేజీఎఫ్, కేజీఎఫ్2 ట్రైలర్లు రిలీజైన సమయంలో కూడా ఇలాంటి కామెంట్లు వినిపించినా ఆ సినిమాలు ఏ రేంజ్ లో మెప్పించాయో తెలిసిందే.
ప్రభాస్ ట్రైలర్ లో స్టైలిష్ గా కనిపించారు.ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.3 నిమిషాల 46 సెకన్ల ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.శృతి హాసన్( Shruti Haasan ) ట్రైలర్ లో కనిపించింది కొన్ని సెకన్లే అయినా ఆమె లుక్ బాగుంది.
స్నేహం కోసం ప్రాణమిచ్చే పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారు.స్టోరీ లైన్ రొటీన్ అయినా ప్రశాంత్ నీల్( Prashant Neel ) స్టైల్ ఈ సినిమాకు ప్లస్ కానుందని చెప్పవచ్చు.
ప్రభాస్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది.సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.కేజీఎఫ్ ఛాయలు కనిపిస్తుండగా సలార్ పార్ట్ 1 ను( Salaar Part 1 ) షాకింగ్ ట్విస్ట్ తో ముగించనున్నారని తెలుస్తోంది.ట్రైలర్ ను మరింత బెటర్ గా కట్ చేసి ఉండాల్సిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్న విజయాన్ని అయితే ఈ సినిమా అందించేలా ఉంది.ట్రైలర్ లో డైలాగ్స్ మరీ నెక్స్ట్ లెవెల్ లో లేవు.ప్రశాంత్ నీల్ సినిమాతో మాత్రం ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చెప్పవచ్చు.
కేజీఎఫ్, కేజీఎఫ్2 ట్రైలర్లు రిలీజైన సమయంలో కూడా ఇలాంటి కామెంట్లు వినిపించినా ఆ సినిమాలు ఏ రేంజ్ లో మెప్పించాయో తెలిసిందే.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/thotapalli-madhu-about-jauasudha | అలనాటి సహజనటి జయసుధ( Jayasudha ) గురించి తెలియని తెలుగు వారు ఇక్కడ దాదాపుగా ఉండరంటే అతిశయోక్తి కాదేమో.తన అందం, అభినయంతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో ఆమె అగ్ర నటులు అయినటువంటి ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, సుధాకర్, చంద్రమోహన్ తదితర దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు.ఒక్క తెలుగు మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఇప్పుడు సహాయ నటిగా మెప్పిస్తున్నారు.
అయితే గతంలో కంటే ఆమె ఇపుడు చాలా అరుదుగా సినిమాలు ఒప్పుకుంటున్నారు.
ఇక సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో కూడా ఆమె మీడియా వేడుకలలో చాలా తక్కువగా కనిపిస్తూ వుంటారు.అయినా ఆమెకి సంబందించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటుడు రైటర్ అయినటువంటి తోటపల్లి మధు ఓ ఇంటర్వ్యూ వేదికగా నటి జయసుధ గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.
విషయం ఏమిటంటే ఆమె ప్రతి రోజు దాదాపుగా 25 లీటర్ల పాలు( 25 liters of milk ) పోయించుకునేవారట.ఒక సందర్భంలో ఆ దృశ్యాన్ని చూసిన రైటర్ తోటపల్లి మధు( Writer Thotapalli Madhu ) అవాక్కయ్యారట.‘పాలు తాగడానికి కొంటున్నారా? అమ్మడానికి కొంటున్నారా?’ అని జయసుధని అడిగారట.దాంతో ఆమె నవ్వుతూ… తాగడానికే అని సమాధానం ఇచ్చారట.
అసలు విషయం ఏమిటంటే… ఆమె ఇంట్లో దాదాపు పది పదిహేను మంది జనాలు ఉండేవారట.అలా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆమె అన్ని పాలు పోయించుకొనేదట.ఇకపోతే నటి జయసుధ చాలా అరుదుగా కెమెరా ముందుకు వస్తూ ఉంటారు.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడం కూడా జరిగింది.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె కొంత మందినే సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పుకొచ్చింది.
మోహన్ బాబు, మురళీ మోహన్ ఆమెని చెల్లెమ్మ అని ముద్దుగా పిలుస్తారట.అందుకే ఆమె వాళ్లను అన్నయ్య అని పిలుస్తుందట.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/super-effective-smoothie-for-gaining-weight-healthily | అధిక బరువు( Obesity ) సమస్యతో బాధపడే వారే కాదు తక్కువ బరువు సమస్యతో బాధపడే వారు కూడా ఎందరో ఉన్నారు.బరువు తగ్గడమే కష్టం అని చాలామంది అనుకుంటారు.
కానీ బరువు పెరగడం కూడా కష్టమే.ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ ఉన్నవారు బరువు పెరగడానికి( Weight Gain ) విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయినా కూడా కొందరు బరువు పెరిగరు.దీంతో మందులు కూడా వాడుతుంటారు.
కానీ సహజంగా మరియు హెల్తీ బరువు పెరగడానికి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.
రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని కనుక తీసుకుంటే చక్కగా బరువు పెరుగుతారు.పుష్టిగా తయారవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం బరువు పెరగడానికి సహాయపడే ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.అరటి పండ్లు( Banana ) బరువును పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.అరటి పండును లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.బరువు పెరగాలని కోరుకునేవారు ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.అలాగే ఎనిమిది నుంచి పది బ్లూబెర్రీ పండ్లు,( Blue Berries ) వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, రెండు లేదా మూడు నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న వాల్ నట్స్, ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ బనానా బ్లూబెర్రీ స్మూతీ( Banana Blueberry Smoothie ) టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ పరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.బరువు పెరగాలని ఆరాటపడుతున్న వారు రెగ్యులర్గా ఈ స్మూతీని తీసుకుంటే హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు.ఈ స్మూతీ శరీరంలో క్యాలరీలను బాగా పెంచుతుంది.దాంతో బరువు పెరుగుతారు.పైగా ఈ స్మూతీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ ను అందిస్తుంది.రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా సైతం ఉంచుతుంది.
రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని కనుక తీసుకుంటే చక్కగా బరువు పెరుగుతారు.
పుష్టిగా తయారవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం బరువు పెరగడానికి సహాయపడే ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
అరటి పండ్లు( Banana ) బరువును పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.అరటి పండును లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
బరువు పెరగాలని కోరుకునేవారు ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.అలాగే ఎనిమిది నుంచి పది బ్లూబెర్రీ పండ్లు,( Blue Berries ) వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, రెండు లేదా మూడు నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న వాల్ నట్స్, ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ సిద్ధం అవుతుంది.
ఈ బనానా బ్లూబెర్రీ స్మూతీ( Banana Blueberry Smoothie ) టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ పరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.బరువు పెరగాలని ఆరాటపడుతున్న వారు రెగ్యులర్గా ఈ స్మూతీని తీసుకుంటే హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు.ఈ స్మూతీ శరీరంలో క్యాలరీలను బాగా పెంచుతుంది.దాంతో బరువు పెరుగుతారు.పైగా ఈ స్మూతీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.
శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ ను అందిస్తుంది.రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా సైతం ఉంచుతుంది.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/man-kills-brother-wife-for-property-in-hanumakonda | కుటుంబంలో ఆస్తి తగాదాలు.( Property Disputes ) పెద్దల పంచాయితీలో గ్రామస్తులందరి ముందు కొబ్బరి బొండాల కత్తితో వదినను దారుణంగా చంపేశాడు మరిది.
ఈ ఘటన తెలంగాణలోని హనుమకొండలో( Hanumakonda ) తీవ్ర కలకలం రేపింది.గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురై పోలీసులకు సమాచారం అందించారు.
అసలు హత్యకు గల కారణాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.అన్న చనిపోతే, ఆ కుటుంబానికి తోడుగా ఉండాల్సిన తమ్ముడు మొత్తం ఆస్తి తనకే దక్కాలనుకున్నాడు.
వదిన బతికి ఉండగా ఆస్తి మొత్తం చేతికి రావడం అసాధ్యం.పెద్దల సమక్షంలో పంచాయతీలో అందరి ముందు ఆమె ప్రాణాలు తీసేశాడు.
వివరాల్లోకెళితే.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో పురాణం జంపయ్య, స్వరూప (35) దంపతులు నివాసం ఉన్నారు.అయితే 2022 ఫిబ్రవరిలో పురాణం జంపయ్య ( Jampaiah ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.అప్పటినుంచి పురాణం జంపయ్య భార్య స్వరూపకు, జంపయ్య సోదరుడు సమ్మయ్యకు మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి.అన్న ఆస్తి అన్న భార్యకు ఇవ్వడానికి సమ్మయ్యకు ఇష్టం లేదు.దీంతో సమ్మయ్య నుంచి తమ ఆస్తిని తమకు ఇప్పించాలని స్వరూప తన అన్న గురవయ్య, అతని భార్య తిరుపతమ్మతో కలసి ఆదివారం గ్రామపంచాయతీ పెద్దల ముందు పంచాయతీ పెట్టింది.గ్రామ పెద్దలు సమ్మయ్యను పంచాయితీకి పిలిపించారు.ఇక గ్రామస్తులు ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపించడం ప్రారంభించిన కాసేపటికి సమ్మయ్య తనతో పాటు తీసుకొచ్చిన కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో వదిన స్వరూప మీద దాడి చేశాడు.గ్రామస్తులు ఆపే ప్రయత్నం చేసిన సమ్మయ్య, స్వరూప తలపై బలంగా కొట్టడంతో రక్తం మడుగులోకి జారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఈ సంఘటన చూసి గ్రామపంచాయతీ పెద్దలతో పాటు గ్రామస్తులంతా షాక్ అయ్యారు.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని సమ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు.స్వరూప కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళితే.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో పురాణం జంపయ్య, స్వరూప (35) దంపతులు నివాసం ఉన్నారు.అయితే 2022 ఫిబ్రవరిలో పురాణం జంపయ్య ( Jampaiah ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.అప్పటినుంచి పురాణం జంపయ్య భార్య స్వరూపకు, జంపయ్య సోదరుడు సమ్మయ్యకు మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి.
అన్న ఆస్తి అన్న భార్యకు ఇవ్వడానికి సమ్మయ్యకు ఇష్టం లేదు.
దీంతో సమ్మయ్య నుంచి తమ ఆస్తిని తమకు ఇప్పించాలని స్వరూప తన అన్న గురవయ్య, అతని భార్య తిరుపతమ్మతో కలసి ఆదివారం గ్రామపంచాయతీ పెద్దల ముందు పంచాయతీ పెట్టింది.గ్రామ పెద్దలు సమ్మయ్యను పంచాయితీకి పిలిపించారు.ఇక గ్రామస్తులు ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపించడం ప్రారంభించిన కాసేపటికి సమ్మయ్య తనతో పాటు తీసుకొచ్చిన కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో వదిన స్వరూప మీద దాడి చేశాడు.
గ్రామస్తులు ఆపే ప్రయత్నం చేసిన సమ్మయ్య, స్వరూప తలపై బలంగా కొట్టడంతో రక్తం మడుగులోకి జారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఈ సంఘటన చూసి గ్రామపంచాయతీ పెద్దలతో పాటు గ్రామస్తులంతా షాక్ అయ్యారు.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని సమ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు.స్వరూప కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/how-many-new-directors-hero-nani-introduced-to-tollywood-details | సినిమా ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలనే మంచి మనస్సు ఉన్న హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు.కొత్త డైరెక్టర్లతో పని చేయడం రిస్క్ అని చాలామంది హీరోలు భావిస్తారు.
కొంతమంది హీరోలు కొత్త డైరెక్టర్లకు( New Directors ) ఛాన్స్ ఇచ్చి రిస్క్ తీసుకోలేమని డైరెక్ట్ గా చెబుతుండగా మరి కొందరు హీరోలు కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం వల్ల భారీగా ఎదురుదెబ్బలు తగిలాయని చెబుతున్నారు.అయితే నాగార్జున, నాని మాత్రం కొత్త డైరెక్టర్లకు ఆఫర్లు ఇచ్చే విషయంలో ముందువరసలో ఉంటారు.
హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాతో నాని ( Nani ) మరో సక్సెస్ ను అందుకున్నారు.ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు తక్కువగానే ఉన్నా రెండో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు పుంజుకున్నాయి.నాని అలా మొదలైంది సినిమాతో నందినీ రెడ్డి( Nandini Reddy ) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఇండస్ట్రీకి పరిచయం కాగా నాగ్ అశ్విన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.నాని నిన్నుకోరి సినిమాతో శివ నిర్వాణ( Shiva Nirvana ) దర్శకుడిగా పరిచయమై వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మతో అః సినిమాను నిర్మించగా ఈ సినిమా మంచి లాభాలను అందించింది.నాని నిర్మించిన హిట్ సినిమాతో శైలెష్ కొలను( Sailesh Kolanu ) దర్శకుడిగా పరిచయమయ్యారు.దసరా సినిమాతో నాని శ్రీకాంత్ ఓదెలను( Srikanth Odela ) ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది.నాగార్జునలా( Nagarjuna ) నాని సైతం ఎక్కువ సంఖ్యలో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది.నాని తర్వాత ప్రాజెక్ట్ లతో ఒకింత భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.న్యాచురల్ స్టార్ నాని రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాతో నాని ( Nani ) మరో సక్సెస్ ను అందుకున్నారు.ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు తక్కువగానే ఉన్నా రెండో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు పుంజుకున్నాయి.
నాని అలా మొదలైంది సినిమాతో నందినీ రెడ్డి( Nandini Reddy ) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఇండస్ట్రీకి పరిచయం కాగా నాగ్ అశ్విన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
నాని నిన్నుకోరి సినిమాతో శివ నిర్వాణ( Shiva Nirvana ) దర్శకుడిగా పరిచయమై వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మతో అః సినిమాను నిర్మించగా ఈ సినిమా మంచి లాభాలను అందించింది.నాని నిర్మించిన హిట్ సినిమాతో శైలెష్ కొలను( Sailesh Kolanu ) దర్శకుడిగా పరిచయమయ్యారు.దసరా సినిమాతో నాని శ్రీకాంత్ ఓదెలను( Srikanth Odela ) ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది.
నాగార్జునలా( Nagarjuna ) నాని సైతం ఎక్కువ సంఖ్యలో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది.నాని తర్వాత ప్రాజెక్ట్ లతో ఒకింత భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.న్యాచురల్ స్టార్ నాని రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/if-you-have-this-one-item-in-beeruva-you-will-become-rich | చాలామంది ప్రజలు ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగిలాడం లేదని బాధపడుతూ ఉంటారు.కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోవడం వల్ల ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటారు.
అయితే డబ్బు సంపాదించడం ఒక్కటే కాకుండా మనిషికి అదృష్టం అన్నది కూడా తప్పనిసరిగా ఉండాలి.అదృష్టం కలిగి ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి.
శాస్త్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి అలాగే సంపద శ్రేయస్సును పెంచుకోవడం కోసం ఎన్నో రకాల నియమాలను పాటించాలి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా మనం కొన్ని రకాల వస్తువులను తెలిసి తెలియక ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాం.వాటి వల్ల మనం ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం.
అలాగే కొన్ని వస్తువులను బీరువాలో ఉంచితే శుభం అని వేద పండితులు చెబుతున్నారు.బీరువాలో డబ్బు, బంగారం దాచుకునే ప్రదేశంలో కొన్ని రకాల వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది.
మరి డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఎటువంటి వస్తువులు దాచుకోవాలంటే పసుపు ముద్దను నగదు పెట్టాలో ఉంచడం వల్ల ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగుపడే అవకాశం ఉంది.పసుపును హిందూమతంలో మతపరమైన కార్యక్రమాలలో వినియోగిస్తూ ఉంటారు.
పసుపు వల్ల ఎప్పుడు మంచి ఫలితాలే తప్ప నష్టాలు అసలు ఉండవు.
అంతేకాకుండా బీరువాలో నగదు పెట్టే లో పసుపు పెన్నీని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.దీపావళి, పూర్ణిమనాడు పూజించిన తర్వాత దానిని నగదు పెట్టలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది.అంతేకాకుండా లక్ష్మీదేవికి ఎరుపు దుస్తులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఇంట్లో డబ్బులు పెట్టెలో ఎరుపు రంగు గుడ్డ ఉంచినట్లయితే అది చాలా శుభంగా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే శుక్రవారం రోజు దానిలో 11 లేదా 21 రూపాయలు పెట్టేలో ఉంచితే సిరి సంపదలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించి ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/emaya-chesave-2-rashmika-will-be-in-samantha-place | అక్కినేని నాగ చైతన్య, సమంత కలిసి జంటగా నటించిన మొదటి సినిమా ఏమాయ చేసావె.ఈ సినిమా వీరి కెరీర్ లో సూపర్ హిట్ అయ్యింది.
సమంత ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేసింది.గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ సామ్ ల జోడీ చాలా ప్రత్యేకంగా కనిపించింది.
ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచి పోయింది.ఇక వీరు సినిమాల్లో మాత్రమే కాదు.రియల్ గా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్నాళ్లకే మళ్ళీ ఈ జంట విడిపోయింది.ఇక డైవర్స్ తర్వాత మళ్ళీ వీరు ఎదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదు.ఇక కలిసి నటించడం అంటే కల అనే చెప్పాలి.ప్రెజెంట్ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.వరుస సినిమాలు చేస్తూ సామ్, చైతూ తీరిక లేకుండా గడుపుతున్నారు.అయితే గౌతమ్ మీనన్ మాత్రం ఏమాయ చేసావె సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాకు సీక్వెల్ గా గౌతమ్ మీనన్ ఒక కథ అనుకున్నారట.ఆ సినిమాను చేయాలని చైతూతో ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.మరి ఈ సినిమా సీక్వెల్ చేస్తే ఈ జంట మళ్ళీ కలిసి నటించాల్సి వస్తుంది.కానీ అది జరగదు.దీంతో సమంత ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారట.ఆమె ఎవరంటే రష్మిక మందన్న.నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈమెను ఈ సినిమాలో చైతూకు జోడీగా ఫిక్స్ చేశారట.నాగ చైతన్య, సమంత మధ్య పెళ్లి తర్వాత జరిగిన ఫైటింగ్ గురించి ఈ సినిమాలో చూపించ బోతున్నారట.చూడాలి ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో.
ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచి పోయింది.ఇక వీరు సినిమాల్లో మాత్రమే కాదు.రియల్ గా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్నాళ్లకే మళ్ళీ ఈ జంట విడిపోయింది.
ఇక డైవర్స్ తర్వాత మళ్ళీ వీరు ఎదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదు.ఇక కలిసి నటించడం అంటే కల అనే చెప్పాలి.
ప్రెజెంట్ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.వరుస సినిమాలు చేస్తూ సామ్, చైతూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
అయితే గౌతమ్ మీనన్ మాత్రం ఏమాయ చేసావె సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాకు సీక్వెల్ గా గౌతమ్ మీనన్ ఒక కథ అనుకున్నారట.ఆ సినిమాను చేయాలని చైతూతో ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.మరి ఈ సినిమా సీక్వెల్ చేస్తే ఈ జంట మళ్ళీ కలిసి నటించాల్సి వస్తుంది.కానీ అది జరగదు.దీంతో సమంత ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారట.ఆమె ఎవరంటే రష్మిక మందన్న.నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈమెను ఈ సినిమాలో చైతూకు జోడీగా ఫిక్స్ చేశారట.నాగ చైతన్య, సమంత మధ్య పెళ్లి తర్వాత జరిగిన ఫైటింగ్ గురించి ఈ సినిమాలో చూపించ బోతున్నారట.చూడాలి ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో.
అయితే గౌతమ్ మీనన్ మాత్రం ఏమాయ చేసావె సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు సీక్వెల్ గా గౌతమ్ మీనన్ ఒక కథ అనుకున్నారట.ఆ సినిమాను చేయాలని చైతూతో ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.మరి ఈ సినిమా సీక్వెల్ చేస్తే ఈ జంట మళ్ళీ కలిసి నటించాల్సి వస్తుంది.కానీ అది జరగదు.దీంతో సమంత ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారట.ఆమె ఎవరంటే రష్మిక మందన్న.నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈమెను ఈ సినిమాలో చైతూకు జోడీగా ఫిక్స్ చేశారట.నాగ చైతన్య, సమంత మధ్య పెళ్లి తర్వాత జరిగిన ఫైటింగ్ గురించి ఈ సినిమాలో చూపించ బోతున్నారట.చూడాలి ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో.
ఈ సినిమాకు సీక్వెల్ గా గౌతమ్ మీనన్ ఒక కథ అనుకున్నారట.ఆ సినిమాను చేయాలని చైతూతో ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.మరి ఈ సినిమా సీక్వెల్ చేస్తే ఈ జంట మళ్ళీ కలిసి నటించాల్సి వస్తుంది.
కానీ అది జరగదు.
దీంతో సమంత ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారట.ఆమె ఎవరంటే రష్మిక మందన్న.నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈమెను ఈ సినిమాలో చైతూకు జోడీగా ఫిక్స్ చేశారట.నాగ చైతన్య, సమంత మధ్య పెళ్లి తర్వాత జరిగిన ఫైటింగ్ గురించి ఈ సినిమాలో చూపించ బోతున్నారట.చూడాలి ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో.
దీంతో సమంత ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారట.ఆమె ఎవరంటే రష్మిక మందన్న.నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈమెను ఈ సినిమాలో చైతూకు జోడీగా ఫిక్స్ చేశారట.
నాగ చైతన్య, సమంత మధ్య పెళ్లి తర్వాత జరిగిన ఫైటింగ్ గురించి ఈ సినిమాలో చూపించ బోతున్నారట.చూడాలి ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/podu-farmers-vs-forest-officials-in-bhadradri-district | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గాండ్లగూడెంలో ఉద్రిక్తత నెలకొంది.అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది.
వ్యవసాయ పనులకు వెళ్లకుండా రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.దీంతో పురుగుల మందు డబ్బాలు పట్టుకుని రోడ్డుపై పోడు రైతులు నిరసనకు దిగారు.
అనంతరం పొలాల్లోకి ఫారెస్ట్ ఆఫీసర్స్ వెహికల్స్ వెళ్లకుండా నిలిపివేశారు.ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/do-you-know-about-samantha-marriage-saree-and-its-cost-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4 | నాగచైతన్య, సమంత విడాకుల గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ తాము విడిపోతున్నట్లు అఫీషియల్గా నాగచైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
తాము ఇక ఎవరి దారిలో వారు సొంతంగా పయనించనున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో నాగచైతన్య-సమంత పెళ్లికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుందాం.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో నాగచైతన్య, సమంత ఫస్ట్ టైమ్ కలిశారు.ఈ ఫిల్మ్ లవ్ స్టోరి కావడం, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ బాగా వర్క్ అవుట్ కావడం, ఆ తర్వాత కాలంలో వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగడం జరిగింది.అలా వీరు చాలా కాలం పాటు మంచి స్నేహితులుగా కొనసాగారు.అయితే, చైతన్య పుట్టినరోజున అభిమాన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సమంత అని సోషల్ మీడియాలో పేర్కొనడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని చర్చ షురూ అయింది.అలా చివరకు నాగచైతన్య తన తండ్రికి నాగార్జునకు సమంతతో లవ్లో ఉన్నట్లు పేర్కొనడం, ఇంట్లో యాక్సెప్ట్ చేయడం చక చకా జరిగిపోయి, వారు మ్యారేజ్ చేసుకున్నారు.2017లో గోవాలో పెళ్లి జరిగింది.ఇక పెళ్లిలో ముఖ్య ఘట్టాలైన నిశ్చితార్థం, పెళ్లి, విందు ఇలా ప్రతీ వేడుకలో సమంత, చైతన్య ధరించిన డ్రెస్సెస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.ఇందుకు కారణం అవి స్పెషల్గా డిజైన్ చేయించినవి కావడం.ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ రూపొందించారు సమంత, నాగచైతన్య డ్రెస్సెస్. ఎంగేజ్మెంట్ రోజున సమంత ధరించిన చైతన్య ఫ్యామిలీకి వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు.మ్యారేజ్కు కూడా డిజైనర్ స్పెషల్ శారీ, లెహంగాలను డిజైన్ చేశారు.ఎంగేజ్మెంట్ రోజున సమంత కట్టుకున్న చీర చైతన్య అమ్మమ్మ అనగా గిన్నిస్ రికార్డు ప్రొడ్యూసర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దగ్గురాటి రామనాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరి చీర. ఆ చీరను రీ మోడలింగ్ చేసి ప్రత్యేకంగా డిజైన్ చేశారు డిజైనర్ క్రేశా బజాజ్.ఈ శారీ కోసం అప్పట్లో రూ.40 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.ఇక తన పెళ్లికి సంబంధించిన ప్రతీ దానికి డిజైనర్ క్రేశా బజాజ్ను నమ్మినట్లు సామ్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది.ఇక ఇప్పుడు విడాకుల నేపథ్యంలో సమంత ధరించిన ఈ వెడ్డింగ్ చీర ను తిరిగి అక్కినేని ఫ్యామిలీకి అప్పగించనున్నట్టు సమాచారం.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో నాగచైతన్య, సమంత ఫస్ట్ టైమ్ కలిశారు.ఈ ఫిల్మ్ లవ్ స్టోరి కావడం, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ బాగా వర్క్ అవుట్ కావడం, ఆ తర్వాత కాలంలో వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగడం జరిగింది.
అలా వీరు చాలా కాలం పాటు మంచి స్నేహితులుగా కొనసాగారు.అయితే, చైతన్య పుట్టినరోజున అభిమాన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సమంత అని సోషల్ మీడియాలో పేర్కొనడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని చర్చ షురూ అయింది.అలా చివరకు నాగచైతన్య తన తండ్రికి నాగార్జునకు సమంతతో లవ్లో ఉన్నట్లు పేర్కొనడం, ఇంట్లో యాక్సెప్ట్ చేయడం చక చకా జరిగిపోయి, వారు మ్యారేజ్ చేసుకున్నారు.2017లో గోవాలో పెళ్లి జరిగింది.
ఇక పెళ్లిలో ముఖ్య ఘట్టాలైన నిశ్చితార్థం, పెళ్లి, విందు ఇలా ప్రతీ వేడుకలో సమంత, చైతన్య ధరించిన డ్రెస్సెస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.ఇందుకు కారణం అవి స్పెషల్గా డిజైన్ చేయించినవి కావడం.ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ రూపొందించారు సమంత, నాగచైతన్య డ్రెస్సెస్. ఎంగేజ్మెంట్ రోజున సమంత ధరించిన చైతన్య ఫ్యామిలీకి వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు.మ్యారేజ్కు కూడా డిజైనర్ స్పెషల్ శారీ, లెహంగాలను డిజైన్ చేశారు.ఎంగేజ్మెంట్ రోజున సమంత కట్టుకున్న చీర చైతన్య అమ్మమ్మ అనగా గిన్నిస్ రికార్డు ప్రొడ్యూసర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దగ్గురాటి రామనాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరి చీర. ఆ చీరను రీ మోడలింగ్ చేసి ప్రత్యేకంగా డిజైన్ చేశారు డిజైనర్ క్రేశా బజాజ్.ఈ శారీ కోసం అప్పట్లో రూ.40 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.ఇక తన పెళ్లికి సంబంధించిన ప్రతీ దానికి డిజైనర్ క్రేశా బజాజ్ను నమ్మినట్లు సామ్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది.ఇక ఇప్పుడు విడాకుల నేపథ్యంలో సమంత ధరించిన ఈ వెడ్డింగ్ చీర ను తిరిగి అక్కినేని ఫ్యామిలీకి అప్పగించనున్నట్టు సమాచారం.
ఇక పెళ్లిలో ముఖ్య ఘట్టాలైన నిశ్చితార్థం, పెళ్లి, విందు ఇలా ప్రతీ వేడుకలో సమంత, చైతన్య ధరించిన డ్రెస్సెస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.ఇందుకు కారణం అవి స్పెషల్గా డిజైన్ చేయించినవి కావడం.
ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ రూపొందించారు సమంత, నాగచైతన్య డ్రెస్సెస్.
ఎంగేజ్మెంట్ రోజున సమంత ధరించిన చైతన్య ఫ్యామిలీకి వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు.మ్యారేజ్కు కూడా డిజైనర్ స్పెషల్ శారీ, లెహంగాలను డిజైన్ చేశారు.ఎంగేజ్మెంట్ రోజున సమంత కట్టుకున్న చీర చైతన్య అమ్మమ్మ అనగా గిన్నిస్ రికార్డు ప్రొడ్యూసర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దగ్గురాటి రామనాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరి చీర.
ఆ చీరను రీ మోడలింగ్ చేసి ప్రత్యేకంగా డిజైన్ చేశారు డిజైనర్ క్రేశా బజాజ్.ఈ శారీ కోసం అప్పట్లో రూ.40 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.ఇక తన పెళ్లికి సంబంధించిన ప్రతీ దానికి డిజైనర్ క్రేశా బజాజ్ను నమ్మినట్లు సామ్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది.
ఇక ఇప్పుడు విడాకుల నేపథ్యంలో సమంత ధరించిన ఈ వెడ్డింగ్ చీర ను తిరిగి అక్కినేని ఫ్యామిలీకి అప్పగించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ranveer-singh-comments-on-vijay-devarakonda-wearing-slippers-in-liger-trailer-launch-event | సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏంటో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఈయన ఎక్కడ అడుగు పెట్టిన.
ఏం మాట్లాడినా.ఏం ధరించినా.
అన్ని కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే విజయ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.
ఈయనకు బాలీవుడ్ లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.ఇది ఇలా ఉండగా విజయ్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచాడు పూరీ.నిన్న ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి ఎట్టకేలకు ఈ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ అవవడంతోనే అన్ని భాషల్లో సంచలనాలు క్రియేట్ చేస్తుంది.ఒకే రోజు రెండు పెద్ద నగరాల్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చేసి ప్రొమోషన్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసారు.ఈ ట్రైలర్ మన కంటే కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.ఇక హిందీ ట్రైలర్ లాంచ్ వేడుకలో రణవీర్ సింగ్ గెస్ట్ గా వచ్చాడు.రణవీర్, విజయ్ ను మల్టీ స్టారర్ చేస్తున్నారా అని కూడా కరణ్ ను మీడియా ప్రశించింది.ఇక ముంబై వేడుకలో విజయ్ చప్పల్స్ ధరించి స్టేజ్ మీదకు రావడం హాట్ టాపిక్ అవుతుంది.దీనిపై రణవీర్ సింగ్ కూడా కామెంట్స్ చేసాడు.తమ్ముడి స్టైల్ చుడండి.నేను విజయ్ ట్రైలర్ లాంచ్ కు రావడం కాదు.ఆయన నా ట్రైలర్ లాంచ్ కి రమ్మని పిలుస్తాను.అంటూ కామెంట్స్ చేసాడు.ఈ ఈవెంట్ లో చప్పల్స్ వేసుకుని వచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేసాడు.ఇక ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచాడు పూరీ.
నిన్న ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి ఎట్టకేలకు ఈ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ అవవడంతోనే అన్ని భాషల్లో సంచలనాలు క్రియేట్ చేస్తుంది.ఒకే రోజు రెండు పెద్ద నగరాల్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చేసి ప్రొమోషన్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసారు.ఈ ట్రైలర్ మన కంటే కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.ఇక హిందీ ట్రైలర్ లాంచ్ వేడుకలో రణవీర్ సింగ్ గెస్ట్ గా వచ్చాడు.రణవీర్, విజయ్ ను మల్టీ స్టారర్ చేస్తున్నారా అని కూడా కరణ్ ను మీడియా ప్రశించింది.ఇక ముంబై వేడుకలో విజయ్ చప్పల్స్ ధరించి స్టేజ్ మీదకు రావడం హాట్ టాపిక్ అవుతుంది.దీనిపై రణవీర్ సింగ్ కూడా కామెంట్స్ చేసాడు.తమ్ముడి స్టైల్ చుడండి.నేను విజయ్ ట్రైలర్ లాంచ్ కు రావడం కాదు.ఆయన నా ట్రైలర్ లాంచ్ కి రమ్మని పిలుస్తాను.అంటూ కామెంట్స్ చేసాడు.ఈ ఈవెంట్ లో చప్పల్స్ వేసుకుని వచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేసాడు.ఇక ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.
నిన్న ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
మరి ఎట్టకేలకు ఈ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ అవవడంతోనే అన్ని భాషల్లో సంచలనాలు క్రియేట్ చేస్తుంది.ఒకే రోజు రెండు పెద్ద నగరాల్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చేసి ప్రొమోషన్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసారు.ఈ ట్రైలర్ మన కంటే కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
ఇక హిందీ ట్రైలర్ లాంచ్ వేడుకలో రణవీర్ సింగ్ గెస్ట్ గా వచ్చాడు.రణవీర్, విజయ్ ను మల్టీ స్టారర్ చేస్తున్నారా అని కూడా కరణ్ ను మీడియా ప్రశించింది.
ఇక ముంబై వేడుకలో విజయ్ చప్పల్స్ ధరించి స్టేజ్ మీదకు రావడం హాట్ టాపిక్ అవుతుంది.
దీనిపై రణవీర్ సింగ్ కూడా కామెంట్స్ చేసాడు.తమ్ముడి స్టైల్ చుడండి.నేను విజయ్ ట్రైలర్ లాంచ్ కు రావడం కాదు.
ఆయన నా ట్రైలర్ లాంచ్ కి రమ్మని పిలుస్తాను.అంటూ కామెంట్స్ చేసాడు.
ఈ ఈవెంట్ లో చప్పల్స్ వేసుకుని వచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేసాడు.ఇక ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ys-jagan-chandrababu-gas-leakage-help-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d | జగన్ చంద్రబాబులు ఇద్దరూ రెండు భిన్న ధ్రువాలు.ఇద్దరి రాజకీయాలకు చాలా తేడానే ఉంది.
ఇప్పుడు ఆ వ్యత్యాసం పైన ఏపీ రాజకీయాల్లోనూ, ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు అన్ని వ్యవహారాలను తాను ముందుండి నడిపించేవారు.
ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగతంగా చంద్రబాబు హాజరవుతూ, పార్టీకి, ప్రభుత్వానికి , తనకు క్రెడిట్ వచ్చే విధంగా వ్యవహరించేవారు.కానీ జగన్ విషయానికొస్తే దానికి పూర్తిగా విరుద్ధం.
ఏ విషయంలోనూ ముందుండి క్రెడిట్ సాధించేందుకు ప్రయత్నించడం లేదు.ఏ విషయమైనా మంత్రుల ద్వారానే చెప్పించడం, ఆయా కార్యక్రమాల్లో వారిని పాల్గొనేలా చేయడం వంటివి చేస్తున్నారు.
తాజాగా విశాఖలో జరిగిన ఎల్జి పాలిమర్స్ దుర్ఘటనలో లో సైతం జగన్ బాధితులకు ప్రకటించిన సహాయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.ఆ విషయంలో బాధితులకు అందించే సహాయం విషయంలోనూ జగన్ తన మంత్రులను ముందు ఉంచి వారితోనే మొత్తం వ్యవహారం చేస్తున్నారు.
ఇదే కాదు ప్రతి విషయంలోనూ శాఖల వారీగా ఆయా మంత్రులనే ముందు పెట్టి ప్రజల్లోకి వెళ్లేలా చేస్తున్నారు.
ప్రతి మంత్రి కి ప్రాధాన్యం ఇస్తూ వారిని హైలెట్ చేస్తూ మొత్తం తతంగమంతా నడిపిస్తున్నారు.అయితే చంద్రబాబు వ్యవహారానికి వస్తే టిడిపి ప్రభుత్వం అన్ని విషయాలలోనూ చంద్రబాబే ముందుండేవారు.గతంలో వచ్చిన తిత్లి తుఫాను సందర్భంగా అందించే సహాయ కార్యక్రమాల సందర్భంగా బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.వారం రోజులు అక్కడే మకాం వేసి తన ఆధ్వర్యంలోనే సహాయ కార్యక్రమాలు జరిగేలా చేసుకున్నారు.రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో హడావుడి చేశారు.అలాగే ఆర్టీసీ బస్సులపైన తిత్లీ తుఫాను సహాయ కార్యక్రమాలలో చంద్రబాబు పాల్గొన్న ఫొటోలతో ప్రచారం చేసుకున్నారు.అలాగే బాధితులకు అందించే సహాయం చంద్రబాబు వచ్చే వరకు బాధితులకు ఇవ్వకుండా అధికారులు వాయిదా వేసిన సంఘటనలు జరిగాయి.తాజాగా విశాఖ గ్యాస్ ప్రమాద బాధితుల వ్యవహారం చూసుకుంటే జగన్ ఒక్కో బాధితునికి కోటి రూపాయలు సహాయం అందించారు.ఇంత ఎక్కువ మొత్తంలో సహాయం అందిస్తుంటే ఖచ్చితంగా జగన్ తనకు మైలేజ్ పెరిగే విధంగా తానే ఆ చెక్కులను పంపిణీ చేసి ఉండేవారు.కానీ జగన్ అలాకాకుండా మంత్రులతో ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయించారు.ప్రజలకు ప్రభుత్వ సాయం అందుతుందా లేదా అనేది మాత్రమే జగన్ చూస్తున్నారు తప్ప ప్రచారం పొందాలనే తాపత్రయం చేయడంలేదు.ఇప్పడు ఈ వ్యత్యాసాలపైనే జనాల్లో చర్చ జరుగుతోంది.
ప్రతి మంత్రి కి ప్రాధాన్యం ఇస్తూ వారిని హైలెట్ చేస్తూ మొత్తం తతంగమంతా నడిపిస్తున్నారు.
అయితే చంద్రబాబు వ్యవహారానికి వస్తే టిడిపి ప్రభుత్వం అన్ని విషయాలలోనూ చంద్రబాబే ముందుండేవారు.గతంలో వచ్చిన తిత్లి తుఫాను సందర్భంగా అందించే సహాయ కార్యక్రమాల సందర్భంగా బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
వారం రోజులు అక్కడే మకాం వేసి తన ఆధ్వర్యంలోనే సహాయ కార్యక్రమాలు జరిగేలా చేసుకున్నారు.రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో హడావుడి చేశారు.అలాగే ఆర్టీసీ బస్సులపైన తిత్లీ తుఫాను సహాయ కార్యక్రమాలలో చంద్రబాబు పాల్గొన్న ఫొటోలతో ప్రచారం చేసుకున్నారు.
అలాగే బాధితులకు అందించే సహాయం చంద్రబాబు వచ్చే వరకు బాధితులకు ఇవ్వకుండా అధికారులు వాయిదా వేసిన సంఘటనలు జరిగాయి.తాజాగా విశాఖ గ్యాస్ ప్రమాద బాధితుల వ్యవహారం చూసుకుంటే జగన్ ఒక్కో బాధితునికి కోటి రూపాయలు సహాయం అందించారు.ఇంత ఎక్కువ మొత్తంలో సహాయం అందిస్తుంటే ఖచ్చితంగా జగన్ తనకు మైలేజ్ పెరిగే విధంగా తానే ఆ చెక్కులను పంపిణీ చేసి ఉండేవారు.
కానీ జగన్ అలాకాకుండా మంత్రులతో ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయించారు.ప్రజలకు ప్రభుత్వ సాయం అందుతుందా లేదా అనేది మాత్రమే జగన్ చూస్తున్నారు తప్ప ప్రచారం పొందాలనే తాపత్రయం చేయడంలేదు.
ఇప్పడు ఈ వ్యత్యాసాలపైనే జనాల్లో చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/corona-once-again-in-country-identification-of-new-sub-variant-jn-1 | భారత్ లో మరోసారి కరోనా( Corona ) కలకలం చెలరేగింది.ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.కేరళతో ( Kerala )పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త సబ్ వేరియంట్ జెఎన్.1( JN.1 ) ను గుర్తించింది.పండుగల సీజన్ నేపథ్యంలో వైరస్ విస్తరించకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది.
ఈ క్రమంలోనే గతంలో జారీ చేసిన కోవిడ్ -19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలని కోరింది.
పాజిటివ్ శాంపిళ్లు అన్నింటనీ జీనోమ్ సీక్వెన్సింగ్( Genome Sequencing ) చేయాలని తెలిపింది.అలాగే ఆర్టీ- పీసీఆర్ సహా అన్ని రకాల టెస్టులకు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.అయితే జెఎన్-1 సబ్ వేరియంట్ ప్రస్తుతానికి ప్రమాదకరంగా కనిపించడం లేదని పేర్కొంది.ఈ నేపథ్యంలోనే ఆస్పత్రుల సన్నద్ధతపై రేపు రాష్ట్రాలతో కేంద్రం సమీక్షా సమావేశం నిర్వహించనుంది.
పాజిటివ్ శాంపిళ్లు అన్నింటనీ జీనోమ్ సీక్వెన్సింగ్( Genome Sequencing ) చేయాలని తెలిపింది.అలాగే ఆర్టీ- పీసీఆర్ సహా అన్ని రకాల టెస్టులకు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.అయితే జెఎన్-1 సబ్ వేరియంట్ ప్రస్తుతానికి ప్రమాదకరంగా కనిపించడం లేదని పేర్కొంది.ఈ నేపథ్యంలోనే ఆస్పత్రుల సన్నద్ధతపై రేపు రాష్ట్రాలతో కేంద్రం సమీక్షా సమావేశం నిర్వహించనుంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mumbai-couple-honeymoon-qatar-jail-%e0%b0%96%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d | సాధారణంగా పెళ్లైన ప్రతి జంట హనీమూన్ కు వెళ్లటానికి ఆసక్తి చూపుతుందన్న సంగతి తెలిసిందే.అయితే ఒక జంటకు హనీమూన్ కొత్త సమస్యలను సృష్టించింది.
భార్యాభర్తలిద్దరూ జైలుపాలయ్యేలా చేసింది.అనుకోకుండా డ్రగ్స్ కేసులో ఇరుకున్న భారత్ లోని ముంబైకు చెందిన జంట విదేశాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.
గతేడాది జులై నెలలో ఖతార్ పర్యటనకు వెళ్లిన ఈ జంట చేయని తప్పుకు 14 నెలల జైలు శిక్ష అనుభవించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైకు చెందిన శరీఖ్, ఒనీబాలకు గతేడాది జూన్ నెలలో వివాహం జరిగింది.పెళ్లి తరువాత హనీమూన్ కోసం వీళ్ల బంధువు తబస్సం రియాజ్ ఖురేశీ అనే వ్యక్తి ఖతార్ కు వెళ్లాలని సూచించడంతో పాటు టికెట్లు బుక్ చేశాడు.అయితే వీళ్ల బంధువు బ్యాగ్ లలో 4కిలోల డ్రగ్స్ పెట్టాడు.ఈ విషయం తెలియని కొత్త జంట ఆనందంగా హనీమూన్ కు వెళ్లింది.అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో వీళ్ల దగ్గర డ్రగ్స్ దొరికాయి.దీంతో ఖంగు తిన్న ఆ జంట తమకే పాపం తెలియదని అధికారుల ముందు బాధను వెళ్లగక్కింది.అయితే వాళ్లు ఎంత చెప్పినా వినకుండా అధికారులు కోర్టులో హాజరుపరిచి జైలుశిక్ష పడేలా చేశారు.దీంతో ఆ జంట చేయని తప్పుకు ఖతార్ జైలులో శిక్ష అనుభవించింది.అయితే ఆ తర్వాత అధికారుల విచారణలో ఆ జంట తప్పేం లేదని తేలింది.దీంతో దౌత్యపరమైన మార్గాల ద్వార వాళ్లను విడిపించేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు.జైలులో శిక్ష అనుభవించే సమయంలోనే ఒనీబా ఒక బిడ్డకు జన్మనిచ్చింది.వాళ్ల బ్యాగుల్లో డ్రగ్స్ పెట్టిన బంధువు బస్సం రియాజ్ ఖురేశీని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.ఏ తప్పు చేయకున్నా జైలు శిక్ష అనుభవించిన ఈ జంట గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైకు చెందిన శరీఖ్, ఒనీబాలకు గతేడాది జూన్ నెలలో వివాహం జరిగింది.
పెళ్లి తరువాత హనీమూన్ కోసం వీళ్ల బంధువు తబస్సం రియాజ్ ఖురేశీ అనే వ్యక్తి ఖతార్ కు వెళ్లాలని సూచించడంతో పాటు టికెట్లు బుక్ చేశాడు.అయితే వీళ్ల బంధువు బ్యాగ్ లలో 4కిలోల డ్రగ్స్ పెట్టాడు.
ఈ విషయం తెలియని కొత్త జంట ఆనందంగా హనీమూన్ కు వెళ్లింది.అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో వీళ్ల దగ్గర డ్రగ్స్ దొరికాయి.
దీంతో ఖంగు తిన్న ఆ జంట తమకే పాపం తెలియదని అధికారుల ముందు బాధను వెళ్లగక్కింది.అయితే వాళ్లు ఎంత చెప్పినా వినకుండా అధికారులు కోర్టులో హాజరుపరిచి జైలుశిక్ష పడేలా చేశారు.దీంతో ఆ జంట చేయని తప్పుకు ఖతార్ జైలులో శిక్ష అనుభవించింది.అయితే ఆ తర్వాత అధికారుల విచారణలో ఆ జంట తప్పేం లేదని తేలింది.దీంతో దౌత్యపరమైన మార్గాల ద్వార వాళ్లను విడిపించేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు.జైలులో శిక్ష అనుభవించే సమయంలోనే ఒనీబా ఒక బిడ్డకు జన్మనిచ్చింది.వాళ్ల బ్యాగుల్లో డ్రగ్స్ పెట్టిన బంధువు బస్సం రియాజ్ ఖురేశీని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.ఏ తప్పు చేయకున్నా జైలు శిక్ష అనుభవించిన ఈ జంట గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీంతో ఖంగు తిన్న ఆ జంట తమకే పాపం తెలియదని అధికారుల ముందు బాధను వెళ్లగక్కింది.అయితే వాళ్లు ఎంత చెప్పినా వినకుండా అధికారులు కోర్టులో హాజరుపరిచి జైలుశిక్ష పడేలా చేశారు.
దీంతో ఆ జంట చేయని తప్పుకు ఖతార్ జైలులో శిక్ష అనుభవించింది.అయితే ఆ తర్వాత అధికారుల విచారణలో ఆ జంట తప్పేం లేదని తేలింది.దీంతో దౌత్యపరమైన మార్గాల ద్వార వాళ్లను విడిపించేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు.
జైలులో శిక్ష అనుభవించే సమయంలోనే ఒనీబా ఒక బిడ్డకు జన్మనిచ్చింది.వాళ్ల బ్యాగుల్లో డ్రగ్స్ పెట్టిన బంధువు బస్సం రియాజ్ ఖురేశీని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.ఏ తప్పు చేయకున్నా జైలు శిక్ష అనుభవించిన ఈ జంట గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జైలులో శిక్ష అనుభవించే సమయంలోనే ఒనీబా ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
వాళ్ల బ్యాగుల్లో డ్రగ్స్ పెట్టిన బంధువు బస్సం రియాజ్ ఖురేశీని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.ఏ తప్పు చేయకున్నా జైలు శిక్ష అనుభవించిన ఈ జంట గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mp-vijaysai-reddy-distributed-anandayya-medicine-to-frontline-warriors-in-vizag | YCP firebrand MP Vijaysai Reddy distributed the Anandayya anti corona medicine to the Visakhapatnam frontline workers in the Visakhapatnam YCP office.The Anandayya anti corona medicine succeeded in reducing the intensity of corona in corona patients.
Hence, the state govt approved the manufacturing of the medicine and today Vijaysai Reddy distributed it to the frontline warriors.
Speaking on the occasion, Vijayasai Reddy said that during the Corona, 22,000 frontline workers worked hard risking their lives.He said that there is no problem associated with Anandayya medicine.Also, Vijaysai Reddy said that in the first phase, the govt is providing this medicine for 22,000 front line workers and in the second phase, Anandayya medicine will be provided to all the people in the Visakhapatnam district.He said that CM Jaganmohan Reddy is working hard to curb the spread of the coronavirus.As a result, there is a sharp decline in the number of corona cases being registered.Corona control measures were taken by CM Jagan in a way that has not been done in any other state in the country.On the other hand, Vijasai Reddy hinted while speaking to the media that the Chief Minister office will be shifted to Visakhapatnam soon.All the necessary arrangements regarding this are in process.
Speaking on the occasion, Vijayasai Reddy said that during the Corona, 22,000 frontline workers worked hard risking their lives.
He said that there is no problem associated with Anandayya medicine.Also, Vijaysai Reddy said that in the first phase, the govt is providing this medicine for 22,000 front line workers and in the second phase, Anandayya medicine will be provided to all the people in the Visakhapatnam district.
He said that CM Jaganmohan Reddy is working hard to curb the spread of the coronavirus.As a result, there is a sharp decline in the number of corona cases being registered.
Corona control measures were taken by CM Jagan in a way that has not been done in any other state in the country.
On the other hand, Vijasai Reddy hinted while speaking to the media that the Chief Minister office will be shifted to Visakhapatnam soon.All the necessary arrangements regarding this are in process.
On the other hand, Vijasai Reddy hinted while speaking to the media that the Chief Minister office will be shifted to Visakhapatnam soon.
All the necessary arrangements regarding this are in process.
Latest News..
Latest Political..
Top Storys..
Crime..
General..
Life Style/Devotional.. |
https://telugustop.com/amaranta-hank-colombia-adult-university-details | ప్రపంచంలో వివిధ కోర్సులను అందించే పలు యూనివర్శిటీలు, కళాశాలలు ఉన్నాయి.వీటిలో రకరకాల అధ్యయనాలు కూడా కొనసాగుతుంటాయి.
కొన్ని కళాశాలలు ఒక నిర్దిష్ట స్ట్రీమ్కు ప్రసిద్ధి చెందుతుంటాయి.కొన్ని కాలేజీల్లో బీఏ, ఎంఏ చదువులు కొనసాగుతుంటే కొన్ని కాలేజీల్లో కామర్స్, సైన్స్ ఆధిపత్యం చెలాయిస్తుంటాయి.
అయితే వీటికి భిన్నంగా అడల్ట్ ఫిల్మ్స్ గురించి తెలియజేసే కాలేజీ ఉందని చెబితే మీరు నమ్ముతారా? ఈ మాట వినగానే మీరు షాక్ అయి ఉంటారు.కానీ ఇది వాస్తవం.
ఇటువంటి కాలేజీలు ఇండియాలో కాదు అమెరికాలో అనేకం ఉన్నాయి.ది సన్ వెబ్సైట్ నివేదిక ప్రకారం, ఈ కోర్సు నేర్పే విద్యాలయం అమెరికాలోని కొలంబియాలో ఉంది.
వయోజన చిత్రాలపై ఇక్కడ అధ్యయనం కొనసాగుతుంది.ఈ కళాశాలను ప్రముఖ అడల్ట్ కంటెంట్ సృష్టికర్త, నటి అమరంత హాంక్స్ ప్రారంభించారు.
ఇక్కడ చదువుతో పాటు వర్క్షాప్లు, శిక్షణ కూడా ఇస్తుంటారని తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఈ విద్యాలయంలో సమావేశాలను కూడా నిర్వహిస్తుంటారు.దీంతో పాటు కాలేజీలో లైవ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది.ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.లైవ్ ప్రాక్టీస్ సమయంలో, మోడల్ దాదాపు 10 నుండి 12 మందితో చక్కని రొమాన్స్ చేయాల్సి ఉంటుంది.అదే సమయంలో రొమాన్స్ ఎలా చేయాలో కూడా నిపుణులు చెబుతారు.రొమాన్స్ సమయంలో మోడల్ తప్పు చేస్తే, వారు ఎక్కడ తప్పు చేశారో సవివరంగా వారికి నేర్పుతారు.సాధారణంగా, ఈ వృత్తిలోకి వెళ్లాలనుకునే కొందరికి ఇందుకోసం ఎవరిని కలవాలో లేదా ఎక్కడ ఈ కెరీర్ దొరుకుతుందో తెలియదు.ఈ అడల్ట్ కాలేజీలో చేరే యువతీ, యువకులు ఈ రంగంలో కెరీర్ కొనసాగించాలంటే ఏ ప్రొడక్షన్ హౌస్లలో పనిచేయాలి? లేదా ఏ నిర్మాతలు, దర్శకులతో పనిచేయాలో కూడా కళాశాల అధ్యాపకులు తెలియజేస్తారు.అంటే ఈ రంగంలో మోసం చేసే నిర్మాతలు లేదా మోసపూరిత వ్యక్తులను నివారించడానికి ఈ కళాశాల సూచనలు చేస్తుంది.అమరంత హాంక్స్ తొలుత జర్నలిస్ట్, తరువాత ఆమె మోడలింగ్కు కెరియర్గా ఎంచుకున్నారు.ఆమె గతంలో ఒక అంశంపై వివాదాస్పదంగా మారింది.తమ హోమ్ ఫుట్బాల్ జట్టు ‘డిపోర్టివో కుకుటా’ టోర్నమెంట్లో విజయం సాధిస్తే కొలంబియాలోని ప్రసిద్ధ సోహో మ్యాగజైన్ కోసం తాను న్యూడ్ ఫోటోషూట్ చేస్తానని గతంలో ప్రకటించింది.ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆమె కోరుకున్న బృందం ఆటలో గెలిచింది.దీంతో ఆమె న్యూడ్ ఫోటోషూట్ కూడా చేసింది.ఈ న్యూడ్ ఫోటోషూట్ తర్వాత, ఆమె కొలంబియాలో ఎంతో ఫేమస్ అయ్యింది.ఈ విజయం తర్వాత ఆమె జర్నలిజం ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.
ఈ విద్యాలయంలో సమావేశాలను కూడా నిర్వహిస్తుంటారు.
దీంతో పాటు కాలేజీలో లైవ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది.ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.
లైవ్ ప్రాక్టీస్ సమయంలో, మోడల్ దాదాపు 10 నుండి 12 మందితో చక్కని రొమాన్స్ చేయాల్సి ఉంటుంది.అదే సమయంలో రొమాన్స్ ఎలా చేయాలో కూడా నిపుణులు చెబుతారు.
రొమాన్స్ సమయంలో మోడల్ తప్పు చేస్తే, వారు ఎక్కడ తప్పు చేశారో సవివరంగా వారికి నేర్పుతారు.సాధారణంగా, ఈ వృత్తిలోకి వెళ్లాలనుకునే కొందరికి ఇందుకోసం ఎవరిని కలవాలో లేదా ఎక్కడ ఈ కెరీర్ దొరుకుతుందో తెలియదు.
ఈ అడల్ట్ కాలేజీలో చేరే యువతీ, యువకులు ఈ రంగంలో కెరీర్ కొనసాగించాలంటే ఏ ప్రొడక్షన్ హౌస్లలో పనిచేయాలి? లేదా ఏ నిర్మాతలు, దర్శకులతో పనిచేయాలో కూడా కళాశాల అధ్యాపకులు తెలియజేస్తారు.
అంటే ఈ రంగంలో మోసం చేసే నిర్మాతలు లేదా మోసపూరిత వ్యక్తులను నివారించడానికి ఈ కళాశాల సూచనలు చేస్తుంది.అమరంత హాంక్స్ తొలుత జర్నలిస్ట్, తరువాత ఆమె మోడలింగ్కు కెరియర్గా ఎంచుకున్నారు.ఆమె గతంలో ఒక అంశంపై వివాదాస్పదంగా మారింది.
తమ హోమ్ ఫుట్బాల్ జట్టు ‘డిపోర్టివో కుకుటా’ టోర్నమెంట్లో విజయం సాధిస్తే కొలంబియాలోని ప్రసిద్ధ సోహో మ్యాగజైన్ కోసం తాను న్యూడ్ ఫోటోషూట్ చేస్తానని గతంలో ప్రకటించింది.ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆమె కోరుకున్న బృందం ఆటలో గెలిచింది.
దీంతో ఆమె న్యూడ్ ఫోటోషూట్ కూడా చేసింది.ఈ న్యూడ్ ఫోటోషూట్ తర్వాత, ఆమె కొలంబియాలో ఎంతో ఫేమస్ అయ్యింది.
ఈ విజయం తర్వాత ఆమె జర్నలిజం ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.
తాజా వార్తలు
ఎన్నారై
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/trs-minister-ktr-political-career | ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో కీలక నాయకుడు ఎవరంటే టక్కున చెప్పే పేరు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.గత కొంతకాలంగా కెసిఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం తో , పూర్తిగా టిఆర్ఎస్ వ్యవహారాలన్ని కేటీఆర్ చూసుకుంటున్నారు.
అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, పార్టీ పరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన సత్తా ఏమిటో చూపిస్తున్నారు.ఇక టీఆర్ఎస్ నాయకులు సైతం కేటీఆర్ ను ప్రసన్నం చేసుకున్నందుకు ఆయనతో భేటీ అయ్యేందుకు ఎక్కువగా ప్రాధాన్యం చూపిస్తున్నారు.2023లో జరగబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ మూడోసారి గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం అందరిలోనూ ఉంది.వాస్తవంగా ఇప్పటికే మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు అప్పగించాల్సి ఉన్నా, అనేక రాజకీయ కారణాలతో దానిని వాయిదా వేస్తూ వచ్చారు.
కానీ 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తే తప్పకుండా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అంత అభిప్రాయపడుతున్న సమయంలోనే కేటీఆర్ బాంబు పేల్చారు.మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అంటూ కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ వ్యాఖ్యాలతో, కేటీఆర్ సన్నిహితులు అభిమానులు డీలపడ్డారు.కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతారని తామంతా భావిస్తూ ఉండగా, మళ్లీ కేసీఆర్ కే అవకాశం అని ప్రకటించడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.ఇక మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు.
తనకు సీఎం అయ్యే అవకాశం ఇవ్వడం లేదని పరోక్షంగా కేటీఆర్ ఈ విధంగా తన బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా ఆమె చెబుతున్నారు.గత కొంతకాలంగా కేసీఆర్ ఢిల్లీ రాజకీయ ఫోకస్ పెట్టడంతో పాటు ఎక్కువ సమయం ఫామ్ హౌస్ లోనే విశ్రాంతిలో గడుపుతున్నారు.దీంతో రానున్న రోజుల్లో పార్టీలోను, ప్రభుత్వం కేటీఆర్ కీలకంగా మారుతారని , ముఖ్యమంత్రిగా ఆయనను చూస్తామని ఆ పార్టీ నేతలంతా ఆశలు పెట్టుకోగా ఇప్పుడు స్వయంగా కేటీఆర్ ఈ విధమైన ప్రకటన చేయడంతో వారిలో నిరుత్సాహం అలుముకుంది.
కానీ 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తే తప్పకుండా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అంత అభిప్రాయపడుతున్న సమయంలోనే కేటీఆర్ బాంబు పేల్చారు.మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అంటూ కేటీఆర్ ప్రకటించారు.
కేటీఆర్ వ్యాఖ్యాలతో, కేటీఆర్ సన్నిహితులు అభిమానులు డీలపడ్డారు.కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతారని తామంతా భావిస్తూ ఉండగా, మళ్లీ కేసీఆర్ కే అవకాశం అని ప్రకటించడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.
ఇక మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు.
తనకు సీఎం అయ్యే అవకాశం ఇవ్వడం లేదని పరోక్షంగా కేటీఆర్ ఈ విధంగా తన బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా ఆమె చెబుతున్నారు.గత కొంతకాలంగా కేసీఆర్ ఢిల్లీ రాజకీయ ఫోకస్ పెట్టడంతో పాటు ఎక్కువ సమయం ఫామ్ హౌస్ లోనే విశ్రాంతిలో గడుపుతున్నారు.దీంతో రానున్న రోజుల్లో పార్టీలోను, ప్రభుత్వం కేటీఆర్ కీలకంగా మారుతారని , ముఖ్యమంత్రిగా ఆయనను చూస్తామని ఆ పార్టీ నేతలంతా ఆశలు పెట్టుకోగా ఇప్పుడు స్వయంగా కేటీఆర్ ఈ విధమైన ప్రకటన చేయడంతో వారిలో నిరుత్సాహం అలుముకుంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/actor-shivareddy-shocking-comments-about-his-friend-cheating-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf | నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా శివారెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అనే సంగతి తెలిసిందే.శివారెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రంభ నీకు ఊర్వశి నాకు అనే సినిమా కోసం తాను లుక్ ను మార్చుకున్నానని అప్పటినుంచి అదే లుక్ ను ఫాలో అవుతున్నానని శివారెడ్డి చెప్పుకొచ్చారు.
నాకు ప్రాణ స్నేహితులు ఐదు మంది అని వాళ్లలో తిరుమలాచారి అనే ఒక స్నేహితుడు కరోనా సమయంలో చనిపోయారని శివారెడ్డి తెలిపారు.
స్నేహితుడు గుర్తుకు వస్తే తనకు బాధ కలుగుతోందని శివారెడ్డి పేర్కొన్నారు.అవతలి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం చాలా ఇష్టమని శివారెడ్డి చెప్పుకొచ్చారు.తన స్నేహితుడు ముందుగా చికిత్స చేయించుకుని ఉంటే బాగుండేదని శివారెడ్డి వెల్లడించారు.హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కొంతమంది స్నేహితులు అయ్యారని శివారెడ్డి పేర్కొన్నారు.20 సంవత్సరాల క్రితం తన దగ్గర 70 లక్షల రూపాయలు ఉండేదని శివారెడ్డి చెప్పుకొచ్చారు.ఒక ఫ్రెండ్ ఏ ల్యాండ్ చూసినా వద్దని చెప్పేవాడని తనను డైవర్ట్ చేసేవారని శివారెడ్డి అన్నారు.ఆ తర్వాత తన స్నేహితుడు డబ్బులను తన దగ్గర పెట్టుకుంటానని చెప్పాడని ఆ అమౌంట్ ను స్నేహితుడు, స్నేహితుడి కుటుంబ సభ్యులు వేరే ఖర్చుల కోసం వాడుకున్నారని శివారెడ్డి పేర్కొన్నారు.డబ్బులు అడిగితే ఫ్రెండ్ తడబడ్డాడని ఐదారు రోజులలో ఇస్తానని స్నేహితుడు చెప్పాడని ఇప్పటివరకు ఆ డబ్బులు రాలేదని శివారెడ్డి చెప్పుకొచ్చారు.ఆ డబ్బులు ఉండి ఉంటే మరింత మంచి పొజిషన్ లో ఉండే అవకాశం ఉండేదని శివారెడ్డి పేర్కొన్నారు.మ్యారేజ్ కు ముందు ఈ ఘటన జరిగిందని ప్రోగ్రామ్స్, షూటింగ్స్ వల్ల బిజీగా ఉన్న తాను వాళ్లు మోసం చేస్తారని అనుకోలేదని శివారెడ్డి పేర్కొన్నారు. స్నేహితుడు చేసిన మోసం గురించి శివారెడ్డి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్నేహితుడు గుర్తుకు వస్తే తనకు బాధ కలుగుతోందని శివారెడ్డి పేర్కొన్నారు.
అవతలి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం చాలా ఇష్టమని శివారెడ్డి చెప్పుకొచ్చారు.తన స్నేహితుడు ముందుగా చికిత్స చేయించుకుని ఉంటే బాగుండేదని శివారెడ్డి వెల్లడించారు.హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కొంతమంది స్నేహితులు అయ్యారని శివారెడ్డి పేర్కొన్నారు.20 సంవత్సరాల క్రితం తన దగ్గర 70 లక్షల రూపాయలు ఉండేదని శివారెడ్డి చెప్పుకొచ్చారు.
ఒక ఫ్రెండ్ ఏ ల్యాండ్ చూసినా వద్దని చెప్పేవాడని తనను డైవర్ట్ చేసేవారని శివారెడ్డి అన్నారు.ఆ తర్వాత తన స్నేహితుడు డబ్బులను తన దగ్గర పెట్టుకుంటానని చెప్పాడని ఆ అమౌంట్ ను స్నేహితుడు, స్నేహితుడి కుటుంబ సభ్యులు వేరే ఖర్చుల కోసం వాడుకున్నారని శివారెడ్డి పేర్కొన్నారు.డబ్బులు అడిగితే ఫ్రెండ్ తడబడ్డాడని ఐదారు రోజులలో ఇస్తానని స్నేహితుడు చెప్పాడని ఇప్పటివరకు ఆ డబ్బులు రాలేదని శివారెడ్డి చెప్పుకొచ్చారు.
ఆ డబ్బులు ఉండి ఉంటే మరింత మంచి పొజిషన్ లో ఉండే అవకాశం ఉండేదని శివారెడ్డి పేర్కొన్నారు.మ్యారేజ్ కు ముందు ఈ ఘటన జరిగిందని ప్రోగ్రామ్స్, షూటింగ్స్ వల్ల బిజీగా ఉన్న తాను వాళ్లు మోసం చేస్తారని అనుకోలేదని శివారెడ్డి పేర్కొన్నారు. స్నేహితుడు చేసిన మోసం గురించి శివారెడ్డి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ed-attaches-properties-worth-over-rs-3-cr-of-raj-paper-leak-accused-latest-eng-news-11780595 | Jaipur, August 22 : The zonal office of the Enforcement Directorate (ED) probing the Rajasthan Public Service Commission (RPSC) grade II teachers’ recruitment exam money laundering case has provisionally attached properties worth Rs 3.11 crore belonging to some of the accused and their relatives.
The accused persons whose properties were attached on Monday include Babulal Katara, Suresh Kumar Bishnoi, Bhupendra Saran and Sher Singh Meena, among others.The properties were seized under the Prevention of Money Launchering Act (PMLA) 2002.The ED started its investigation following an FIR registered by Rajasthan Police in the case.“Our investigation reveled that the accused leaked the questionable paper,” said a probe agency officer.The ED had registered the case under the PMLA considering the transaction of crores of rupees and selling them further.The investigation revealed that Katara had leaked the General Knowledge paper of the Second Grade Teacher Recruitment Examination 2022 and gave it to Meena.Meena further sold the leaked paper to Saran and Suresh Dhaka.The two then took Rs 8 to 10 lakhs from each candidate for giving them the leaked papers.The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
The accused persons whose properties were attached on Monday include Babulal Katara, Suresh Kumar Bishnoi, Bhupendra Saran and Sher Singh Meena, among others.
The properties were seized under the Prevention of Money Launchering Act (PMLA) 2002.The ED started its investigation following an FIR registered by Rajasthan Police in the case.“Our investigation reveled that the accused leaked the questionable paper,” said a probe agency officer.The ED had registered the case under the PMLA considering the transaction of crores of rupees and selling them further.The investigation revealed that Katara had leaked the General Knowledge paper of the Second Grade Teacher Recruitment Examination 2022 and gave it to Meena.Meena further sold the leaked paper to Saran and Suresh Dhaka.The two then took Rs 8 to 10 lakhs from each candidate for giving them the leaked papers.The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
The properties were seized under the Prevention of Money Launchering Act (PMLA) 2002.
The ED started its investigation following an FIR registered by Rajasthan Police in the case.“Our investigation reveled that the accused leaked the questionable paper,” said a probe agency officer.The ED had registered the case under the PMLA considering the transaction of crores of rupees and selling them further.The investigation revealed that Katara had leaked the General Knowledge paper of the Second Grade Teacher Recruitment Examination 2022 and gave it to Meena.Meena further sold the leaked paper to Saran and Suresh Dhaka.The two then took Rs 8 to 10 lakhs from each candidate for giving them the leaked papers.The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
The ED started its investigation following an FIR registered by Rajasthan Police in the case.
“Our investigation reveled that the accused leaked the questionable paper,” said a probe agency officer.The ED had registered the case under the PMLA considering the transaction of crores of rupees and selling them further.The investigation revealed that Katara had leaked the General Knowledge paper of the Second Grade Teacher Recruitment Examination 2022 and gave it to Meena.Meena further sold the leaked paper to Saran and Suresh Dhaka.The two then took Rs 8 to 10 lakhs from each candidate for giving them the leaked papers.The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
“Our investigation reveled that the accused leaked the questionable paper,” said a probe agency officer.
The ED had registered the case under the PMLA considering the transaction of crores of rupees and selling them further.The investigation revealed that Katara had leaked the General Knowledge paper of the Second Grade Teacher Recruitment Examination 2022 and gave it to Meena.Meena further sold the leaked paper to Saran and Suresh Dhaka.The two then took Rs 8 to 10 lakhs from each candidate for giving them the leaked papers.The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
The ED had registered the case under the PMLA considering the transaction of crores of rupees and selling them further.
The investigation revealed that Katara had leaked the General Knowledge paper of the Second Grade Teacher Recruitment Examination 2022 and gave it to Meena.Meena further sold the leaked paper to Saran and Suresh Dhaka.The two then took Rs 8 to 10 lakhs from each candidate for giving them the leaked papers.The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
The investigation revealed that Katara had leaked the General Knowledge paper of the Second Grade Teacher Recruitment Examination 2022 and gave it to Meena.
Meena further sold the leaked paper to Saran and Suresh Dhaka.The two then took Rs 8 to 10 lakhs from each candidate for giving them the leaked papers.The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
Meena further sold the leaked paper to Saran and Suresh Dhaka.
The two then took Rs 8 to 10 lakhs from each candidate for giving them the leaked papers.The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
The two then took Rs 8 to 10 lakhs from each candidate for giving them the leaked papers.
The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
The leaked paper was made available to 150 candidates in Udaipur and 30 in Jaipur.
A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
A transaction of about Rs 18 crore has come to the fore in the paper leak.
The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
The accused of paper leak in teacher recruitment exam have reportedly been part of paper leak racket in other recruitment exams.
Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
Theyhave also been involved in cheating by using dummy candidates in other recruitment examinations.
Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
Menawhile, many more properties of the accused are on the radar of the investigating agency.
After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
After the completion of the investigation, the properties of some other people may also be attached, said sources.
The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
The RPSC had conducted the Senior Teacher Recruitment Examination on December 21, 22 and 24, 2022 at centres across the state.
arc/ksk</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
arc/ksk
</ #attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
</
#attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate.
#attaches #worth #leak #Suresh #Upendra #Meena #
Tara # Meena # Tara #Lal # Lal #Jaipur #Rajasthan #Jaipur #Udaipur #Enforcement Directorate
Latest News..
Latest Political..
Top Storys..
Crime..
General..
Life Style/Devotional.. |
https://telugustop.com/cm-jagan-polavaram-tour-details-%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d | ఏపీ సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు.ఈ పర్యటనలో జగన్ తో పాటు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్లు మరియు ప్రభుత్వ ఉన్నత అధికారులు ఉన్నారు.ఏరియల్ సర్వే అనంతరం ప్రాజెక్టులో కీలక ఘట్టం స్పిల్ వే గైట్లు పని చేస్తున్న విధానాన్ని .ప్రాజెక్టు అధికారులతో అడిగి తెలుసుకొనున్నారు.రేడియల్ గేట్లు అదేరీతిలో అప్రొచ్ ఛానల్ పనుల గురించి ప్రాజెక్టు పురోగతిపై జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు మరికొంత మంది అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
నిర్ధేశించిన సమయానికి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇంకా అనేక విషయాల గురించి అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.ప్రాజెక్టు ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం సీఎం జగన్ తిరిగి తాడేపల్లి కి తన నివాసానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/salenagomez-getting-married-to-bill-murray | ప్రేమ లో ఉన్న కొన్ని కొన్ని జంటలను చూస్తే మాత్రం నిజంగా ప్రేమ గుడ్డిదే అని అనిపిస్తుంది.సరిగ్గా అలాంటి ఫీలింగే కలుగుతుంది ఈ విషయం వింటే.
తాత వయసున్న వ్యక్తి తో 26 ఏళ్ల భామ ప్రేమ కలాపాలు సాగించడం సంచలనం సృష్టిస్తుంది.ఇదేదో మామూలు వ్యక్తుల విషయం లో జరిగింది అంటే ఎదో అని అనుకోవచ్చు కానీ హాలీవుడ్ సెలబ్రిటీ ల విషయంలో జరిగింది.
హాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించిన గోమెజ్ ఒక నిర్మాతగా, గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాంటి ఈమె కొన్ని రోజులుగా తాను ప్రేమిస్తున్న హాలీవుడ్ నటుడు బిల్ ముర్రే తో డేటింగ్ చేస్తుంది.
దీనిలో వింతేముంది అని అనుకుంటున్నారా.ఇక్కడే ఉంది అసలు విషయం ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా ఏంతో తెలుసా.
ఇద్దరి మధ్య 38 ఏళ్ల వయసు తేడా ఉంది.అలాంటి తాత వయసున్న వ్యక్తి తో ఆమె డేటింగ్ చేయడం పై ఆమె అభిమానులు మండిపడుతున్నారు.
ముర్రే వయసు 63 ఏళ్లు కాగా,సెలెనా వయసు 26 ఏళ్ళు అలాంటి వారిద్దరూ డేటింగ్ చేయడం ఏంటి అంటూ సెలెనా అభిమానులు మండిపడుతున్నారు.డబ్బు కోసమే ఈ విధంగా అంత పెద్ద మనిషితో డేటింగ్ చేస్తున్నావా అంటూ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.ఈ మధ్యే కాన్స్ ఫిలిం ఫెస్టివల్కు వచ్చింది సెలెనా.ఆమె నటించిన ది డెడ్ డొంట్ డై సినిమా స్క్రీనింగ్కు హాజరైంది.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ఈ చిత్రంలో జిమ్, బిల్ ముర్రేతో నటించడం అదృష్టమని చెప్పింది.అయితే అంతటితో ఆగకుండా బిల్ ముర్రేను పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/sankranti-2022-festival-to-box-office-clash-%e0%b0%b8%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf | మన టాలీవుడ్ లో అతి పెద్ద సీజన్ ఏదంటే వెంటనే సంక్రాంతి అని చెప్తాము.సంక్రాంతి సందడి అంటేనే వేరే విధంగా ఉంటుంది.
మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను చిన్న పెద్దలు కలిసి ఆనందంగా జరుపు కుంటాము.అలాగే సంక్రాంతి అంటే పిండి వంటలు, కోడి పందాలు ఎలా గుర్తుకు వస్తాయో అలాగే మంచి మంచి సినిమాలు కూడా విడుదల అవుతాయి అని మనకు గుర్తుకు వస్తాయి.
ముందు నుండి కూడా మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు సంక్రాంతి పండుగకు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది.ఈ సీజన్ కు సినిమాలు విడుదల అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకున్న మంచి కలెక్షన్లు వస్తాయి అని నమ్మకం.అందుకే చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకు సంక్రాంతి సీజన్ కు విడుదల అయ్యేందుకు పోటీ పడతాయి.ఎప్పుడు సంక్రాంతికి రెండు నుండి మూడు పెద్ద సినిమాలు మాత్రమే విడుదల అయ్యేవి.కానీ ఈసారి మాత్రం వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ లు రెడీ అవుతున్నారు.ఒకటి రెండు విడుదల అయితేనే పోటీ గట్టిగ ఉంటుంది.అలాంటిది అన్ని సినిమాలు క్యూ కడితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.ఈసారి జనవరి నెల మొత్తం పెద్ద పెద్ద సినిమాలతో టాలీవుడ్ లో థియేటర్స్ కలకల లాడబోతున్నాయి.ఈసారి సంక్రాంతి సందడి నెల రోజులు ఉండేలాగా కనిపిస్తుంది.జనవరి నెల మొత్తం పెద్ద పెద్ద సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి.ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ డేట్ లు ఫిక్స్ చేసుకున్నాయి.ఇక ఈ మూడు సినిమాలే సంక్రాంతి మూడు రోజులు బుక్ అయిపోయాయి.ఇక ఆ తర్వాత కూడా వరుసగా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి.మెగాస్టార్ ఆచార్య, బాలయ్య అఖండ, వేంకటేష్ ఎఫ్ 3, నాగార్జున బంగార్రాజు కూడా బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నాయి.ఒకే నెలలో నలుగురు సీనియర్ హీరోల సినిమాలు విడుదల అవ్వబోతుండడం ఇక్కడ మరొక విశేషంగా చెప్పుకోవచ్చు.ఇక టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమా కూడా జనవరి లోనే విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా దసరాకే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ఉత్తరాదిలో థియేటర్స్ ఓపెన్ అవ్వక పోవడంతో ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.ఇక ఈ సినిమా కూడా జనవరి లోనే రాబోతుందని వార్తలు వస్తున్నాయి.అందుకే ఈసారి సంక్రాంతి నెల మాములుగా ఉండదనే చెప్పాలి.అందుకే ఈ నెల మొత్తం సినిమాల సందడి కనిపించి ప్రేక్షకులను అలరించడానికి జనవరి నెల సిద్ధం అవుతుంది.
ముందు నుండి కూడా మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు సంక్రాంతి పండుగకు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది.ఈ సీజన్ కు సినిమాలు విడుదల అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకున్న మంచి కలెక్షన్లు వస్తాయి అని నమ్మకం.
అందుకే చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకు సంక్రాంతి సీజన్ కు విడుదల అయ్యేందుకు పోటీ పడతాయి.
ఎప్పుడు సంక్రాంతికి రెండు నుండి మూడు పెద్ద సినిమాలు మాత్రమే విడుదల అయ్యేవి.కానీ ఈసారి మాత్రం వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ లు రెడీ అవుతున్నారు.ఒకటి రెండు విడుదల అయితేనే పోటీ గట్టిగ ఉంటుంది.అలాంటిది అన్ని సినిమాలు క్యూ కడితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.ఈసారి జనవరి నెల మొత్తం పెద్ద పెద్ద సినిమాలతో టాలీవుడ్ లో థియేటర్స్ కలకల లాడబోతున్నాయి.ఈసారి సంక్రాంతి సందడి నెల రోజులు ఉండేలాగా కనిపిస్తుంది.జనవరి నెల మొత్తం పెద్ద పెద్ద సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి.ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ డేట్ లు ఫిక్స్ చేసుకున్నాయి.ఇక ఈ మూడు సినిమాలే సంక్రాంతి మూడు రోజులు బుక్ అయిపోయాయి.ఇక ఆ తర్వాత కూడా వరుసగా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి.మెగాస్టార్ ఆచార్య, బాలయ్య అఖండ, వేంకటేష్ ఎఫ్ 3, నాగార్జున బంగార్రాజు కూడా బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నాయి.ఒకే నెలలో నలుగురు సీనియర్ హీరోల సినిమాలు విడుదల అవ్వబోతుండడం ఇక్కడ మరొక విశేషంగా చెప్పుకోవచ్చు.ఇక టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమా కూడా జనవరి లోనే విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా దసరాకే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ఉత్తరాదిలో థియేటర్స్ ఓపెన్ అవ్వక పోవడంతో ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.ఇక ఈ సినిమా కూడా జనవరి లోనే రాబోతుందని వార్తలు వస్తున్నాయి.అందుకే ఈసారి సంక్రాంతి నెల మాములుగా ఉండదనే చెప్పాలి.అందుకే ఈ నెల మొత్తం సినిమాల సందడి కనిపించి ప్రేక్షకులను అలరించడానికి జనవరి నెల సిద్ధం అవుతుంది.
ఎప్పుడు సంక్రాంతికి రెండు నుండి మూడు పెద్ద సినిమాలు మాత్రమే విడుదల అయ్యేవి.
కానీ ఈసారి మాత్రం వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ లు రెడీ అవుతున్నారు.ఒకటి రెండు విడుదల అయితేనే పోటీ గట్టిగ ఉంటుంది.
అలాంటిది అన్ని సినిమాలు క్యూ కడితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.ఈసారి జనవరి నెల మొత్తం పెద్ద పెద్ద సినిమాలతో టాలీవుడ్ లో థియేటర్స్ కలకల లాడబోతున్నాయి.
ఈసారి సంక్రాంతి సందడి నెల రోజులు ఉండేలాగా కనిపిస్తుంది.జనవరి నెల మొత్తం పెద్ద పెద్ద సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి.ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ డేట్ లు ఫిక్స్ చేసుకున్నాయి.ఇక ఈ మూడు సినిమాలే సంక్రాంతి మూడు రోజులు బుక్ అయిపోయాయి.ఇక ఆ తర్వాత కూడా వరుసగా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి.మెగాస్టార్ ఆచార్య, బాలయ్య అఖండ, వేంకటేష్ ఎఫ్ 3, నాగార్జున బంగార్రాజు కూడా బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నాయి.ఒకే నెలలో నలుగురు సీనియర్ హీరోల సినిమాలు విడుదల అవ్వబోతుండడం ఇక్కడ మరొక విశేషంగా చెప్పుకోవచ్చు.ఇక టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమా కూడా జనవరి లోనే విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా దసరాకే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ఉత్తరాదిలో థియేటర్స్ ఓపెన్ అవ్వక పోవడంతో ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.ఇక ఈ సినిమా కూడా జనవరి లోనే రాబోతుందని వార్తలు వస్తున్నాయి.అందుకే ఈసారి సంక్రాంతి నెల మాములుగా ఉండదనే చెప్పాలి.అందుకే ఈ నెల మొత్తం సినిమాల సందడి కనిపించి ప్రేక్షకులను అలరించడానికి జనవరి నెల సిద్ధం అవుతుంది.
ఈసారి సంక్రాంతి సందడి నెల రోజులు ఉండేలాగా కనిపిస్తుంది.జనవరి నెల మొత్తం పెద్ద పెద్ద సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి.ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ డేట్ లు ఫిక్స్ చేసుకున్నాయి.ఇక ఈ మూడు సినిమాలే సంక్రాంతి మూడు రోజులు బుక్ అయిపోయాయి.
ఇక ఆ తర్వాత కూడా వరుసగా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి.
మెగాస్టార్ ఆచార్య, బాలయ్య అఖండ, వేంకటేష్ ఎఫ్ 3, నాగార్జున బంగార్రాజు కూడా బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నాయి.ఒకే నెలలో నలుగురు సీనియర్ హీరోల సినిమాలు విడుదల అవ్వబోతుండడం ఇక్కడ మరొక విశేషంగా చెప్పుకోవచ్చు.ఇక టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.
ఈ సినిమా కూడా జనవరి లోనే విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా దసరాకే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ఉత్తరాదిలో థియేటర్స్ ఓపెన్ అవ్వక పోవడంతో ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.ఇక ఈ సినిమా కూడా జనవరి లోనే రాబోతుందని వార్తలు వస్తున్నాయి.అందుకే ఈసారి సంక్రాంతి నెల మాములుగా ఉండదనే చెప్పాలి.అందుకే ఈ నెల మొత్తం సినిమాల సందడి కనిపించి ప్రేక్షకులను అలరించడానికి జనవరి నెల సిద్ధం అవుతుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/nataraj-master-sennsational-comments-about-bigg-boss-contestant-amardeep | బిగ్ బాస్ సీజన్ సెవెన్(Bigg Boss 7) తెలుగు కార్యక్రమం రేపటితో మూడు వారాలను పూర్తి చేసుకుంటుంది.ఇలా ఈ కార్యక్రమం మూడు వారాలను పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల ఆట తీరు ఎలా ఉంది ఏంటి ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారన్న విషయాలపై పలువురు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బుల్లితెర నటులలో ఒకరైన అమర్ దీప్(Amardeep) సీరియల్స్ పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అలాగే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నారు.
ఇలా సీరియల్స్ లో తన నటనతో మెప్పించినటువంటి అమర్ బిగ్ బాస్ లో మాత్రం తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు.దీంతో ఆయన చాలా వెనకబడి ఉన్నారని గత వారం నాగార్జున (Nagarjuna) అమర్ కు వార్నింగ్ ఇచ్చారు ఇలా నాగార్జున వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం తన ఆట తీరును మార్చుకోలేదు అయితే తాజాగా అమర్ దీప్ ఆట తీరుపై నటరాజ్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ (Nataraj Master) మాట్లాడుతూ అమర్ దీప్ ఏదో చేస్తానని బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు అయితే అక్కడ ఆయన చేసింది ఏమీ లేదు.మొదటివారం ఏం చేయలేదు రెండోవారం బీటెక్ వ్యవహారంతో ఫేమస్ కావాలని ప్రయత్నం చేశారు.అయితే అది ఆయనకే రివర్స్ అయ్యింది.మాట మాట్లాడితే మేము సీరియల్ వాళ్ళ అది చేస్తాం ఇది చేస్తామంటారు ముందు నువ్వు గేమ్ ఆడు గ్రూప్ కట్టి గేమ్ ఆడటం మంచిది కాదు అంటూ ఈయన తెలిపారు.
ఇక మీ అందరికంటే ప్రశాంత్( Pallavi Prashanth ) చాలా బెటర్ ఆయన చాలా బాగా గేమ్ ఆడుతున్నారని తెలిపారు.ఇక తనని టార్గెట్ చేయడం అంటే పిచ్చుక పై బ్రహ్మాస్త్రం ఉపయోగించడం లాంటిదేనని అమర్ దీప్ వ్యవహరి శైలి పై నటరాజు మాస్టర్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/in-visakha-once-again-there-is-a-stir-of-drug-injections | విశాఖపట్నంలో మరోసారి మత్తు ఇంజక్షన్లు తీవ్ర కలకలం సృష్టించింది.ఈ క్రమంలో పోలీసులు భారీగా మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.అనంతరం కొందరు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.అనంతరం కొందరు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/19-years-old-girl-raped-by-his-own-father-in-bangalore-%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%87%e0%b0%b7%e0%b1%8d | ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను చూస్తుంటే ఆడ పిల్లలకి బాహ్య ప్రపంచం లోనే కాదు.ఇంట్లో కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
తాజాగా ఓ వ్యక్తి తన మొదటి భార్య కూతురుకి కరోనా వైరస్ ని తగ్గించే మాత్రలని చెప్పి నిద్ర మాత్రలు ఇచ్చి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే బెంగళూరు పరిసర ప్రాంతంలో 41 సంవత్సరాల కలిగినటువంటి రాకేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇటీవలే ఇతడి దగ్గరకి తన మొదటి భార్య కూతురు కొన్ని రోజులు సెలవులు గడిపేందుకు వచ్చింది.అయితే తాజాగా రాకేష్ తన కూతురికి కరోనా వైరస్ నివారించే మాత్రలు అని మభ్యపెట్టి నిద్రమాత్రలు ఇచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు.మత్తులో నుంచి తేరుకున్నటువంటి యువతి తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తెలుసుకొని బోరున విలపించింది.దీంతో వెంటనే తన స్థానిక స్నేహితులకు ఈ విషయం గురించి తెలియజేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించింది.సమాచారం అందుకున్న పోలీసులు కూతురు అని కూడా చూడకుండా ఆమెకి నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కీచక తండ్రి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ కటకటాల్లోకి నెట్టారు.
వివరాల్లోకి వెళితే బెంగళూరు పరిసర ప్రాంతంలో 41 సంవత్సరాల కలిగినటువంటి రాకేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.
అయితే ఇటీవలే ఇతడి దగ్గరకి తన మొదటి భార్య కూతురు కొన్ని రోజులు సెలవులు గడిపేందుకు వచ్చింది.అయితే తాజాగా రాకేష్ తన కూతురికి కరోనా వైరస్ నివారించే మాత్రలు అని మభ్యపెట్టి నిద్రమాత్రలు ఇచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు.
మత్తులో నుంచి తేరుకున్నటువంటి యువతి తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తెలుసుకొని బోరున విలపించింది.
దీంతో వెంటనే తన స్థానిక స్నేహితులకు ఈ విషయం గురించి తెలియజేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించింది.సమాచారం అందుకున్న పోలీసులు కూతురు అని కూడా చూడకుండా ఆమెకి నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కీచక తండ్రి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ కటకటాల్లోకి నెట్టారు.
దీంతో వెంటనే తన స్థానిక స్నేహితులకు ఈ విషయం గురించి తెలియజేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించింది.
సమాచారం అందుకున్న పోలీసులు కూతురు అని కూడా చూడకుండా ఆమెకి నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కీచక తండ్రి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ కటకటాల్లోకి నెట్టారు.
తాజా వార్తలు
క్రైమ్ న్యూస్
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/atrocity-in-delhi-a-minor-boy-killed-a-youth-for-biryani | ఢిల్లీ నగరంలో ఓ మైనర్ బాలుడు బిర్యాని డబ్బుల కోసం రోడ్డుపై వెళ్తున్న యువకుడిపై దాడి చేసి ఏకంగా 60 సార్లు కత్తితో పొడిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
ఢిల్లీ నగరంలోని నిజాంతా మజ్దూర్ కాలనీలో రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు పై పదహారేళ్ల మైనర్ బాలుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, ఏకంగా 60 సార్లు కత్తితో పొడిచి ఆ యువకుడిని హతమార్చాడు.యువకుడు చనిపోయిన తర్వాత అతని జేబులో నుంచి రూ.350 రూపాయలు తీసుకుని, కాసేపు మృతదేహం పక్కన డాన్స్ చేసి, అక్కడి నుంచి ఆ మైనర్ బాలుడు వెళ్లిపోయాడు.ఈ ఘటన అంతా పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ( CCTV footage )లో రికార్డ్ అయింది.మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, ఆ ప్రాంతంలో ఉండే సీసీటీవీ కెమెరా పుటేజ్ లను పరిశీలించారు.ఓ మైనర్ బాలుడు డబ్బుల కోసం హత్య చేసి, మృతదేహం పక్కన డాన్స్ వేసినట్లు గుర్తించారు.ఈ హత్య ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ మీడియాతో మాట్లాడుతూ.మైనర్ బాలుడు డబ్బుల కోసం దారిన పోయే యువకుడిపై కత్తితో దాడి చేసి హతమార్చాడని తెలిపారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా బిర్యాని( Biryani ) తినేందుకు డబ్బుల కోసం ఆ యువకుడిని హత్య చేసి అతని వద్ద నుంచి రూ.350 తీసుకున్నానని పోలీసుల ముందు అంగీకరించాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ నగరంలోని నిజాంతా మజ్దూర్ కాలనీలో రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు పై పదహారేళ్ల మైనర్ బాలుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, ఏకంగా 60 సార్లు కత్తితో పొడిచి ఆ యువకుడిని హతమార్చాడు.యువకుడు చనిపోయిన తర్వాత అతని జేబులో నుంచి రూ.350 రూపాయలు తీసుకుని, కాసేపు మృతదేహం పక్కన డాన్స్ చేసి, అక్కడి నుంచి ఆ మైనర్ బాలుడు వెళ్లిపోయాడు.ఈ ఘటన అంతా పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ( CCTV footage )లో రికార్డ్ అయింది.
మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, ఆ ప్రాంతంలో ఉండే సీసీటీవీ కెమెరా పుటేజ్ లను పరిశీలించారు.ఓ మైనర్ బాలుడు డబ్బుల కోసం హత్య చేసి, మృతదేహం పక్కన డాన్స్ వేసినట్లు గుర్తించారు.ఈ హత్య ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ మీడియాతో మాట్లాడుతూ.మైనర్ బాలుడు డబ్బుల కోసం దారిన పోయే యువకుడిపై కత్తితో దాడి చేసి హతమార్చాడని తెలిపారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా బిర్యాని( Biryani ) తినేందుకు డబ్బుల కోసం ఆ యువకుడిని హత్య చేసి అతని వద్ద నుంచి రూ.350 తీసుకున్నానని పోలీసుల ముందు అంగీకరించాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, ఆ ప్రాంతంలో ఉండే సీసీటీవీ కెమెరా పుటేజ్ లను పరిశీలించారు.ఓ మైనర్ బాలుడు డబ్బుల కోసం హత్య చేసి, మృతదేహం పక్కన డాన్స్ వేసినట్లు గుర్తించారు.
ఈ హత్య ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ మీడియాతో మాట్లాడుతూ.మైనర్ బాలుడు డబ్బుల కోసం దారిన పోయే యువకుడిపై కత్తితో దాడి చేసి హతమార్చాడని తెలిపారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా బిర్యాని( Biryani ) తినేందుకు డబ్బుల కోసం ఆ యువకుడిని హత్య చేసి అతని వద్ద నుంచి రూ.350 తీసుకున్నానని పోలీసుల ముందు అంగీకరించాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/heavy-winds-making-americans-panic-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b2%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b2 | అమెరికాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఒక పక్క వరదలు, మరో పక్క పెనుగాలుగతో అమెరికా ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు.
అమెరికాలో అత్యధికంగా ప్రజలని భయపెట్టేది టొర్నాడోలే.ఇప్పటికే ఈ విలయంతో అమెరికాలోని రాష్ట్రాలలో ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నారు.
ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.అమెరికాలోని ఇలినాయిస్, ఐఓవా రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ముంచెత్తాయి.గతంలో అంటే 1993 వచ్చిన వరదలు తరువాత ఎన్నడూ ఈ స్థాయిలో మిసిసిపీ నదికి వర్షపు నీరు చేరలేదని, మళ్ళీ ఈ సారి అలాంటి పరిస్థితి ఎదురయ్యిందని అధికారులు తెలిపారు.ఐయోవాలోని బఫెలోలో నదీ ప్రవాహకం ప్రమాదకర స్థాయికి చేరింది.దాంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి.ఇల్లినాయిస్ రాష్ట్రం గ్రాఫ్టన్లో కొన్ని రోడ్లపైకి నీళ్ళు ప్రవాహంలా వెళ్తున్నాయి.ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.చాలా ఇల్లు ధ్వంసం కాగా, విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో నిలిచిపోయింది.
ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.అమెరికాలోని ఇలినాయిస్, ఐఓవా రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ముంచెత్తాయి.గతంలో అంటే 1993 వచ్చిన వరదలు తరువాత ఎన్నడూ ఈ స్థాయిలో మిసిసిపీ నదికి వర్షపు నీరు చేరలేదని, మళ్ళీ ఈ సారి అలాంటి పరిస్థితి ఎదురయ్యిందని అధికారులు తెలిపారు.
ఐయోవాలోని బఫెలోలో నదీ ప్రవాహకం ప్రమాదకర స్థాయికి చేరింది.దాంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి.ఇల్లినాయిస్ రాష్ట్రం గ్రాఫ్టన్లో కొన్ని రోడ్లపైకి నీళ్ళు ప్రవాహంలా వెళ్తున్నాయి.
ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.చాలా ఇల్లు ధ్వంసం కాగా, విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో నిలిచిపోయింది.
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/nara-bhuvaneshwari-protests-with-ropes-on-her-hands | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం రాత్రి 7 గంటల నుండి 7.05 గంటల వరకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా రాజమహేంద్రవరం( Rajamahendravaram )లోని విద్యానగర్ లోని క్యాంప్ సైట్ వద్ద నారా భువనేశ్వరి మహిళలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.
భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) తన చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు.బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అధర్మం నశించాలి, అన్యాయం నశించాలి అని నినాదాలు చేశారు.ఈ నిరసనలో మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.
భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) తన చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు.
బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అధర్మం నశించాలి, అన్యాయం నశించాలి అని నినాదాలు చేశారు.ఈ నిరసనలో మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/high-tension-in-delhi-sisodia-to-rouse-avenue-court | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా ఏ1 గా చేర్చారు సీబీఐ అధికారులు.
ఇందులో భాగంగా కేసు దర్యాప్తు కోసం సిసోడియాను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా పాత్రను సీబీఐ కోర్టుకు వివరించారు.అయితే బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా కోర్టును కోరారు.తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు.మరోవైపు ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.మనీశ్ సిసోడియాను కోర్టుకు తరలించే సమయంలో ఆప్ కార్యకర్తలను అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఆప్ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇందులో భాగంగా కేసు దర్యాప్తు కోసం సిసోడియాను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా పాత్రను సీబీఐ కోర్టుకు వివరించారు.
అయితే బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా కోర్టును కోరారు.తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు.
మరోవైపు ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.మనీశ్ సిసోడియాను కోర్టుకు తరలించే సమయంలో ఆప్ కార్యకర్తలను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఆప్ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/jansena-cheif-pavan-kalyan-responce-for-trs-win | తెలంగాణాలో ఎన్నికల ఫలితాలపై ఏపీలో టీడీపీ మినహా మిగతా పార్టీలన్నీ తమ స్పందన తెలియజేశాయి.ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడమే కాకుండా స్పష్టంగా ఏ పార్టీకి మద్దతు ప్రకటించని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ విజయం పై ఒక లేఖ విడుదల చేశారు.ఆ లేక యధాతంగా చూస్తే…
‘‘ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది.తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు.
ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది.ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు.విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’’ అంటూ పవన్ ఒక లేఖ విడుదల చేశారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/rakul-preet-singh-attack-movie-that-has-become-annoying-to-the-members-of-the-pushpa-unit-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b7%e0%b1%8d%e0%b0%aa | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది.ప్రస్తుతం తమిళనాడులో జానీ మాస్టర్ సారథ్యంలో ఒక ఐటెం సాంగ్ ను షూట్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ ను వరుసగా ఇస్తూనే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్న సుకుమార్ ఎవరితో క్లాష్ రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అనుకుని ఏకంగా ఆగస్టు 13న విడుదల చేయాలని నిర్ణయించారు.
తెలుగు తో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఆ తేదీకి ఏ సినిమా కూడా రాకూడదని సుకుమార్ అండ్ టీమ్ కోరుకున్నారు.కాని అనూహ్యంగా బాలీవుడ్ ఎటాక్ మూవీ ని కూడా ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటిస్తున్న ఎటాక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమాలో జాన్ అబ్రహం కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.ఈ అమ్మడి తో పాటు బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తుంది.ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో పాటు జాన్ అబ్రహం చేసే యాక్షన్ స్టంట్స్ తో ఎటాక్ సినిమా అదిరి పోయే రేంజ్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.ఇలాంటి సమయంలో పుష్ప ను కూడా అదే తేదీకి విడుదల చేస్తే ఖచ్చితంగా ఉత్తరాదిన దెబ్బ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పుష్ప మేకర్స్ ఈ విషయమై చిరాకుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.విడుదల తేదీ విషయమై ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది..
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటిస్తున్న ఎటాక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమాలో జాన్ అబ్రహం కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.
ఈ అమ్మడి తో పాటు బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తుంది.ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో పాటు జాన్ అబ్రహం చేసే యాక్షన్ స్టంట్స్ తో ఎటాక్ సినిమా అదిరి పోయే రేంజ్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో పుష్ప ను కూడా అదే తేదీకి విడుదల చేస్తే ఖచ్చితంగా ఉత్తరాదిన దెబ్బ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పుష్ప మేకర్స్ ఈ విషయమై చిరాకుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
విడుదల తేదీ విషయమై ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/producer-dil-raju-react-about-his-second-marriage-news-%e0%b0%9f%e0%b0%be%e0%b0%b2%e0%b1%80%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d | టాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించినటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి గత కొద్దికాలంగా పలు రకాల వార్తలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.ఇందులో భాగంగా ఎక్కువగా దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా వెబ్ సైట్లు (telugustop.com కాదు) కూడా దిల్ రాజు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా దుబాయ్ దేశంలో ఓ మహిళని రెండవ పెళ్లి చేసుకున్నాడని ఈమె కూడా భారతదేశానికి చెందినటువంటి ఓ సంపన్నుల కుటుంబం నుంచి వచ్చిన మహిళ అని పలు రకాల వార్తలు రాశారు.అయితే రోజురోజుకి ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తుండటంతో దీనిపై తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు.
ఇందులో భాగంగా తాను ఎవరికీ తెలియకుండా దుబాయ్ లో రెండో పెళ్లి చేసుకున్నానని వార్తల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు.అంతేగాక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన భార్య మరణం అనంతరం తనకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఇప్పటి వరకూ లేదని అన్నారు.ఒకవేళ తనకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అందరి సమక్షంలో ను చేసుకుంటానని ఇలా దొంగచాటుగా ఎక్కడికో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.అంతేగాక ఇంగ్లీషు వార్తాపత్రిక తన గురించి ఇలా రెండో పెళ్లి చేసుకున్నాడని తప్పుగా ప్రచురించిందని, దాంతో నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు తన గురించి ఇలాంటి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన టువంటి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఈ చిత్రం ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టువంటి ఈ చిత్రం మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు.
ఇందులో భాగంగా తాను ఎవరికీ తెలియకుండా దుబాయ్ లో రెండో పెళ్లి చేసుకున్నానని వార్తల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు.అంతేగాక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన భార్య మరణం అనంతరం తనకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఇప్పటి వరకూ లేదని అన్నారు.
ఒకవేళ తనకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అందరి సమక్షంలో ను చేసుకుంటానని ఇలా దొంగచాటుగా ఎక్కడికో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.అంతేగాక ఇంగ్లీషు వార్తాపత్రిక తన గురించి ఇలా రెండో పెళ్లి చేసుకున్నాడని తప్పుగా ప్రచురించిందని, దాంతో నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు తన గురించి ఇలాంటి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన టువంటి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఈ చిత్రం ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టువంటి ఈ చిత్రం మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ravindra-mishra-success-story-details-here-goes-viral-in-social-media | సంవత్సరానికి లక్షల రూపాయల వేతనం వస్తున్నా ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడుతున్నారు.అయితే ఒక పోలీస్ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరు వేల మందిని చదివిస్తున్నారు.
పోలీస్ అనేవాడు మొదటిదానిని క్రిమినల్ చట్టాల కోణం నుంచి చూడాలని రెండోదాని విషయంలో అత్యంత సామాజిక బాధ్యతతో మెలగాలని ఐపీఎస్ అధికారి రవీంద్ర మిశ్రా( ravindra mishra ) చెబుతున్నారు.
రవీంద్ర మిశ్రా 2007 సంవత్సరంలో ఒక ఆదివాసి గూడేనికి వెళ్లగా అక్కడ మహిళ సివిల్ డ్రెస్ ( Women’s civil dress )లో ఉన్న రవీంద్రను చూసి బాబూ.కూర్చుంటారా అని వాళ్ల భాషలో అడిగింది.అక్కడ ఆదివాసీ మహిళలు విటులను తమ దగ్గరకు రావాలని కోడ్ భాషలో అలా చెబుతారు.అయితే 14 ఏళ్ల బాలిక కూడా ఆ వృత్తిలో ఉండటాన్ని చూసి రవీంద్ర మిశ్రాకు బాధ కలిగింది.ఆ పాపను దత్తత తీసుకోవాలని రవీంద్ర భావించినా అక్కడి వాళ్లు ఒప్పుకోలేదు.ఆ తర్వాత రవీంద్ర మిశ్రా ఆ తెగ ప్రజల దుస్థితిని మార్చాలని భావించారు.అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకు చదువు విలువ చెప్పి కొంతమంది పిల్లల మనస్సును రవీంద్ర మార్చారు.మొదట 13 మంది ఆడపిల్లలను రవీంద్ర మిశ్రా బడిలో చేర్పించారు.రవీంద్ర మిశ్రా సంవేదన అనే ఎన్జీవో( NGO ) సహాయంతో వాళ్ల ఆలనాపాలనా చూసుకున్నారు.ఇతర జిల్లాల్లోని తెగ ప్రజల్లో కూడా రవీంద్ర మార్పు తెచ్చారు. ప్రస్తుతం రవీంద్ర శర్మ ఆరువేల మంది ఆడపిల్లలను చదివిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.ప్రస్తుతం రవీంద్ర మిశ్రా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్( Industrial Security Force ) లో ఏఐజీగా చేరారు.రవీంద్ర చదివించిన ఎంతోమంది ఆడపిల్లలు పట్టభద్రులై ఉద్యోగాలు చేస్తున్నారు.రవీంద్ర సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.ఆడపిల్లల చదువును ప్రోత్సహిస్తున్న రవీంద్ర మిశ్రాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రవీంద్ర మిశ్రా 2007 సంవత్సరంలో ఒక ఆదివాసి గూడేనికి వెళ్లగా అక్కడ మహిళ సివిల్ డ్రెస్ ( Women’s civil dress )లో ఉన్న రవీంద్రను చూసి బాబూ.
కూర్చుంటారా అని వాళ్ల భాషలో అడిగింది.అక్కడ ఆదివాసీ మహిళలు విటులను తమ దగ్గరకు రావాలని కోడ్ భాషలో అలా చెబుతారు.అయితే 14 ఏళ్ల బాలిక కూడా ఆ వృత్తిలో ఉండటాన్ని చూసి రవీంద్ర మిశ్రాకు బాధ కలిగింది.ఆ పాపను దత్తత తీసుకోవాలని రవీంద్ర భావించినా అక్కడి వాళ్లు ఒప్పుకోలేదు.
ఆ తర్వాత రవీంద్ర మిశ్రా ఆ తెగ ప్రజల దుస్థితిని మార్చాలని భావించారు.అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకు చదువు విలువ చెప్పి కొంతమంది పిల్లల మనస్సును రవీంద్ర మార్చారు.
మొదట 13 మంది ఆడపిల్లలను రవీంద్ర మిశ్రా బడిలో చేర్పించారు.రవీంద్ర మిశ్రా సంవేదన అనే ఎన్జీవో( NGO ) సహాయంతో వాళ్ల ఆలనాపాలనా చూసుకున్నారు.
ఇతర జిల్లాల్లోని తెగ ప్రజల్లో కూడా రవీంద్ర మార్పు తెచ్చారు.
ప్రస్తుతం రవీంద్ర శర్మ ఆరువేల మంది ఆడపిల్లలను చదివిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.ప్రస్తుతం రవీంద్ర మిశ్రా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్( Industrial Security Force ) లో ఏఐజీగా చేరారు.రవీంద్ర చదివించిన ఎంతోమంది ఆడపిల్లలు పట్టభద్రులై ఉద్యోగాలు చేస్తున్నారు.
రవీంద్ర సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.ఆడపిల్లల చదువును ప్రోత్సహిస్తున్న రవీంద్ర మిశ్రాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/perni-nani-key-remarks-in-anantapur-ycp-samajika-bus-yatra | వైసీపీ పార్టీ( YCP ) గత కొన్ని రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో జరుగుతూ ఉంది.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు కూడా పాల్గొంటున్నారు.డిసెంబర్ 29వ తారీకు శుక్రవారం అనంతపురంలో( Anantapuram ) ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది.
అనంతపురం చెన్నకేశవ స్వామి ఆలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభకు డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పేర్ని నాని( Perni Nani ) మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించకుండా మొండి చేయి చూపించారని విమర్శించారు.అదే సమయంలో లోకేష్ కి( Nara Lokesh ) మాత్రం మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.సీఎం జగన్( CM Jagan ) మంత్రివర్గంలో 17 మంది బలహీనవర్గాలకు స్థానం కల్పించారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.ఎవరైనా అడ్డంకులు సృష్టించిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్సార్ దే అని వ్యాఖ్యానించారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏనాడు సంక్షేమం గురించి పట్టించుకోలేదు.రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు.మీకు మంచి జరిగి ఉంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి అని.పేర్ని నాని స్పీచ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా పేర్ని నాని( Perni Nani ) మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించకుండా మొండి చేయి చూపించారని విమర్శించారు.అదే సమయంలో లోకేష్ కి( Nara Lokesh ) మాత్రం మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.సీఎం జగన్( CM Jagan ) మంత్రివర్గంలో 17 మంది బలహీనవర్గాలకు స్థానం కల్పించారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.ఎవరైనా అడ్డంకులు సృష్టించిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్సార్ దే అని వ్యాఖ్యానించారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏనాడు సంక్షేమం గురించి పట్టించుకోలేదు.రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు.
మీకు మంచి జరిగి ఉంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి అని.పేర్ని నాని స్పీచ్ ఇచ్చారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/top-6-temples-not-allow-the-mans-in-the-temple | నెలవారి సమస్య కారణంగా ఆడవారికి ప్రవేశం లేని ఆలయాల గురించి విన్నాం… ఆయా ఆలయాల్లో ప్రవేశం కోసం స్త్రీలు పోరాటం చేసిన ఘటనలూ చేశాం.కానీ మగవారికి ప్రవేశం లేని ఆలయాలున్నాయనే సంగతి కొత్తగా ఉంది కదా.
వినడానికి కొత్తగా వింతగా ఉన్నా ఇదినిజం…అది కూడా ఈ ఆలయాలు ఉన్నది ఎక్కడో కాదు.మన భారతదేశంలోనే…కాదు కూడదు మేం లోపలికి వెళ్తాం అని ఎవరైనా మగవారు ప్రయత్నిస్తే వారు వెళ్లడానికి వీల్లేకుండా అడ్డుకునేందుకు సెక్యురిటీ గార్డ్సు కూడా ఉంటారు…ఇంతకీ ఆ ఆలయాలు ఏంటి.అవెక్కడున్నాయి తెలుసుకోండి.
సంతోషిమాత ఆలయంసంతోషి మాత ఆలయం మహిళలకు లేదా పెళ్లికాని అమ్మాయిలకు ప్రసిద్ద ఆలయం, సంతోషి మాత వ్రతం ఆచరించే వారు పుల్లని పండ్లు లేదా ఊరగాయాలు తినడకూడదు.శుక్రవారం పూట సంతోషిమాతను ఎక్కువగా కొలుస్తారు స్త్రీలు.ఆ రోజు ఇంట్లో వంటలలో ఉల్లిని వాడడం కూడా జరగదు.సాధారణంగా సంతోషి మాత ఆలయంలోనికి పురుషులకు అనుమతి ఉండదు.ఒకవేళ కొన్ని చోట్ల అనుమతి ఉన్నా, వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది.అట్టుకల్ దేవాలయంపార్వతి దేవి కొలువై ఉన్న అట్టుకల్ దేవాలయం కేరళ లోని తిరువనంతపురంకి సమీపంలో ఉంది.ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు.ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు.మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు.ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి.మగవాళ్లు ఉండరాదు.ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం.మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.బ్రహ్మదేవుని ఆలయంబ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది.బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు.అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది.ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు.కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు.బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు.తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది.ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది.అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.చక్కులాతుకవు దేవాలయంకేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు.ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
సంతోషిమాత ఆలయంసంతోషి మాత ఆలయం మహిళలకు లేదా పెళ్లికాని అమ్మాయిలకు ప్రసిద్ద ఆలయం, సంతోషి మాత వ్రతం ఆచరించే వారు పుల్లని పండ్లు లేదా ఊరగాయాలు తినడకూడదు.శుక్రవారం పూట సంతోషిమాతను ఎక్కువగా కొలుస్తారు స్త్రీలు.ఆ రోజు ఇంట్లో వంటలలో ఉల్లిని వాడడం కూడా జరగదు.సాధారణంగా సంతోషి మాత ఆలయంలోనికి పురుషులకు అనుమతి ఉండదు.ఒకవేళ కొన్ని చోట్ల అనుమతి ఉన్నా, వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది.అట్టుకల్ దేవాలయంపార్వతి దేవి కొలువై ఉన్న అట్టుకల్ దేవాలయం కేరళ లోని తిరువనంతపురంకి సమీపంలో ఉంది.ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు.ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు.మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు.ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి.మగవాళ్లు ఉండరాదు.ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం.మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.బ్రహ్మదేవుని ఆలయంబ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది.బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు.అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది.ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు.కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు.బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు.తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది.ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది.అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.చక్కులాతుకవు దేవాలయంకేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు.ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
సంతోషి మాత ఆలయం మహిళలకు లేదా పెళ్లికాని అమ్మాయిలకు ప్రసిద్ద ఆలయం, సంతోషి మాత వ్రతం ఆచరించే వారు పుల్లని పండ్లు లేదా ఊరగాయాలు తినడకూడదు.శుక్రవారం పూట సంతోషిమాతను ఎక్కువగా కొలుస్తారు స్త్రీలు.ఆ రోజు ఇంట్లో వంటలలో ఉల్లిని వాడడం కూడా జరగదు.
సాధారణంగా సంతోషి మాత ఆలయంలోనికి పురుషులకు అనుమతి ఉండదు.ఒకవేళ కొన్ని చోట్ల అనుమతి ఉన్నా, వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది.
అట్టుకల్ దేవాలయంపార్వతి దేవి కొలువై ఉన్న అట్టుకల్ దేవాలయం కేరళ లోని తిరువనంతపురంకి సమీపంలో ఉంది.ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు.ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు.మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు.ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి.మగవాళ్లు ఉండరాదు.ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం.మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.బ్రహ్మదేవుని ఆలయంబ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది.బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు.అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది.ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు.కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు.బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు.తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది.ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది.అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.చక్కులాతుకవు దేవాలయంకేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు.ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
అట్టుకల్ దేవాలయంపార్వతి దేవి కొలువై ఉన్న అట్టుకల్ దేవాలయం కేరళ లోని తిరువనంతపురంకి సమీపంలో ఉంది.ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు.ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు.మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు.ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి.మగవాళ్లు ఉండరాదు.ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం.మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.బ్రహ్మదేవుని ఆలయంబ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది.బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు.అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది.ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు.కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు.బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు.తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది.ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది.అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.చక్కులాతుకవు దేవాలయంకేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు.ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
పార్వతి దేవి కొలువై ఉన్న అట్టుకల్ దేవాలయం కేరళ లోని తిరువనంతపురంకి సమీపంలో ఉంది.ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు.ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు.మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు.ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి.మగవాళ్లు ఉండరాదు.
ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం.మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.
బ్రహ్మదేవుని ఆలయంబ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది.బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు.అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది.ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు.కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు.బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు.తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది.ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది.అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.చక్కులాతుకవు దేవాలయంకేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు.ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
బ్రహ్మదేవుని ఆలయంబ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది.బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు.అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది.ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు.కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు.బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు.తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది.ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది.అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.చక్కులాతుకవు దేవాలయంకేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు.ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
బ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది.బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు.అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది.ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు.కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు.బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు.
తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది.ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది.అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.
చక్కులాతుకవు దేవాలయంకేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు.ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
చక్కులాతుకవు దేవాలయంకేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు.ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
కేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు.ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.
భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
భాగతీమాత ఆలయందేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత.అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.
మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
మాతా ఆలయంమాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.మగవారికి ప్రవేశం లేదు.
మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది.అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు.ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.
మగవారికి ప్రవేశం లేదు.
DEVOTIONAL
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/kadapa-mp-avinash-reddy-for-cbi-investigation-3 | కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు.
ఇటీవల ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/will-priyanka-gandhi-work-seniors-with-revanth | ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది.గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పటికీ చిత్రంలో ఉందని మరియు అది తిరిగి పుంజుకోగలదని నిరూపించాలని కోరుకుంది.
పాపం అలా జరగలేదు.కాంగ్రెస్ డిపాజిట్ కూడా కోల్పోయిన మూడో స్థానం గురించి మరచిపోండి.
వ్యూహాత్మకంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దించారు.రెండు బిగ్ టైటాన్స్ భారతీయ జనతా పార్టీ మరియు అధికార టిఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు జరగడంతో ఇది ఫలించలేదు.
కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ఎపిసోడ్ చూపించింది.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీ ప్రచారంలో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ సీనియర్లు మాత్రం ఇందులో పాలుపంచుకోలేదు.
ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రచారానికి దూరమై ఆస్ట్రేలియా వెళ్లారు.
ఆయన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.అయితే మిగతా సీనియర్లు కూడా ప్రచారంలో పాల్గొనలేదు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఉన్న సమస్యలను సీనియర్లు మరచిపోలేదని అందుకే ఆయనకు మద్దతు ఇవ్వలేదని అంటున్నారు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.ప్రచారకర్తగా, ఆమె ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పర్యటించారు మరియు కొన్ని సమావేశాలలో ప్రసంగించారు.
ఇక్కడ పార్టీ ఎందుకు ఎదగలేక పోతుందో, ప్రియనాక గాంధీ ఇక్కడకు రావచ్చని తెలుసుకోవడానికి పార్టీ తెలంగాణ విభాగాన్ని పరిశీలించాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కోరుకుంటోంది.రేవంత్తో ప్రియాంక గాంధీ సీనియర్లను పని చేయిస్తారా లేదా అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీ కాంగ్రెస్ నేతల్లో పెద్ద ప్రశ్నగా మారింది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tungabhadra-pushkaram-bjp-president-memorandum-to-ap-government | BJP State president asks the AP government to allow devotees to take a holy dip in Tungabhadra.
The renowned Tungabhadra Pushkaram has commenced on Friday, and the AP government is not providing necessary facilities to the people, says AP BJP State president Somu Veerraju.On Friday, BJP has submitted a memorandum to the Andhra Pradesh government to supply the river water through pipelines, so that the devotees take a holy dip in the water during Puskaram.Speaking to media, the BJP State president asked, what is the purpose of spending ₹200 crores on Pushkar ghats when the devotees don’t have the facility to take the holy dip in the river directly.He said the BJP has already submitted a memorandum to Jagan-led government to look at the possibilities to supply the river water through the pipelines.Giving his views on the ongoing fight between SEC and the AP government, Veerraju said the state government is more focusing on the Gram Panchayat Elections rather than providing facilities for the devotees at Tungabhadra Pushkarams.Further, he said, the SEC should get rid of the unanimous seats that YSRCP has won during the last nomination and issue a new notification.
The renowned Tungabhadra Pushkaram has commenced on Friday, and the AP government is not providing necessary facilities to the people, says AP BJP State president Somu Veerraju.
On Friday, BJP has submitted a memorandum to the Andhra Pradesh government to supply the river water through pipelines, so that the devotees take a holy dip in the water during Puskaram.
Speaking to media, the BJP State president asked, what is the purpose of spending ₹200 crores on Pushkar ghats when the devotees don’t have the facility to take the holy dip in the river directly.He said the BJP has already submitted a memorandum to Jagan-led government to look at the possibilities to supply the river water through the pipelines.Giving his views on the ongoing fight between SEC and the AP government, Veerraju said the state government is more focusing on the Gram Panchayat Elections rather than providing facilities for the devotees at Tungabhadra Pushkarams.Further, he said, the SEC should get rid of the unanimous seats that YSRCP has won during the last nomination and issue a new notification.
Speaking to media, the BJP State president asked, what is the purpose of spending ₹200 crores on Pushkar ghats when the devotees don’t have the facility to take the holy dip in the river directly.
He said the BJP has already submitted a memorandum to Jagan-led government to look at the possibilities to supply the river water through the pipelines.
Giving his views on the ongoing fight between SEC and the AP government, Veerraju said the state government is more focusing on the Gram Panchayat Elections rather than providing facilities for the devotees at Tungabhadra Pushkarams.Further, he said, the SEC should get rid of the unanimous seats that YSRCP has won during the last nomination and issue a new notification.
Giving his views on the ongoing fight between SEC and the AP government, Veerraju said the state government is more focusing on the Gram Panchayat Elections rather than providing facilities for the devotees at Tungabhadra Pushkarams.
Further, he said, the SEC should get rid of the unanimous seats that YSRCP has won during the last nomination and issue a new notification.
Latest News..
Latest Political..
Top Storys..
Crime..
General..
Life Style/Devotional.. |
https://telugustop.com/case-filed-on-jc-diwakar-rdddy-%e0%b0%a8%e0%b1%8b%e0%b0%b0%e0%b1%81-%e0%b0%9c%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf | మన దేశంలో బలమైన రాజ్యాంగం ఉంది.ఆ రాజ్యాంగకు లోబడే ఎన్నికలు జరగాలి, పాలన సాగాలి.
రాజ్యాంగం లోని ప్రతి నియమ నిబంధనను తప్పకుండా పాటించాల్సిందే.ఒకవేళ పాటించకుంటే శిక్షార్హులు అవుతారు.
ఎన్నికల్లో పోటీకి ఇంత ఖర్చు అంటూ రాజ్యాంగంలో ఉంది.అయితే అంతకు మించి ప్రతి ఒక్కరు ఖర్చు పెడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు అంగీకరించే విషయం.
అయితే తాజాగా మీడియా ముందు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.కోట్లు లేకుండా ఓట్లను అడుగలేక పోతున్నాం.
గత ఎన్నికల్లో నేను, నా ప్రత్యర్థి కలిసి ఏకంగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం అంటూ ప్రకటించాడు.మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు.
ఈ విషయమై ఈసీ సీరియస్గా తీసుకుని కలెక్టర్ విచారణకు ఆదేశించింది.రాష్ట్రవ్యాప్తంగా పది వేల కోట్ల రూపాయలు ఈ ఎన్నికలకు ఖర్చు అయ్యి ఉంటుందని జేసీ అనడం ఆమద్య సంచలనం అయ్యింది.
తాజాగా ఆ విషయమై జేసీపై కేసు నమోదు అయ్యింది.ఎన్నికల్లో అడదిడ్డంగా ఖర్చు చేసినందుకు గాను జేపీపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.
ఈ విషయమై వివాదం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/platform-ticket-prices-hiked-in-mumbai | మీరు సాధారణ రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, ఈ వార్త మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది.పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారమ్ టిక్కెట్టు రుసుమును రైల్వే శాఖ విపరీతంగా పెంచింది.
రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా ఆశ్చర్యకరమైన కారణం ఉంది.ప్రయాణికులు అనవసరంగా రైలు చైను లాగడం అలవాటుగా మారడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
చాలా మంది ప్రయాణికులు ఎటువంటి కారణం లేకుండా రైల్వే స్టేషన్లలో అలారం చైన్ లాగుతున్నారు.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యను అధిగమించి ప్రయాణికుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు సెంట్రల్ రైల్వే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ముంబైలోని పలు స్టేషన్లలో ప్లాట్ఫారమ్ టిక్కెట్ల ధరలను సెంట్రల్ రైల్వే ఐదు రెట్లు పెంచింది.ప్లాట్ఫారమ్ టిక్కెట్లపై మే 9 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.రైల్వేశాఖ నిర్ణయం తరువాత ఇప్పుడు ప్రయాణీకులు మునుపటి కంటే చాలా ఎక్కువ రుసుము చెల్లించవలసి వస్తుంది.గతంలో ప్రయాణికులు రూ.10 చెల్లించాల్సిన టిక్కెట్కు ఇప్పుడు రూ.50 చెల్లించాల్సి వస్తోంది.మే 9 నుంచి మే 23 వరకు రైల్వే ఈ రేట్లను అమలు చేసింది.ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినస్, థానే, దాదర్, పన్వెల్ స్టేషన్, కళ్యాణ్లలో ఈ కొత్త రేట్లు అమలు అవుతున్నాయి.సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్లో కొంత కాలంగా ఎటువంటి కారణం లేకుండా అలారం చైన్ పుల్లింగ్ చేస్తున్నారని తెలిపింది.దీంతో రైల్వే, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఒక్క ఏప్రిల్ నెలలోనే మొత్తం 332 చైన్ పుల్లింగ్ కేసులు తెరపైకి రాగా, అందులో సరైన కారణాలతో 53 కేసుల్లో మాత్రమే చైన్ పుల్లింగ్ జరిగింది.ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్లాట్ఫాం టిక్కెట్ల ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.దీంతో పాటు ఎలాంటి కారణం లేకుండా చైన్ పుల్లింగ్ చేస్తున్న వారి నుంచి రైల్వేశాఖ రూ.94 వేలు జరిమానా వసూలు చేసింది.
ముంబైలోని పలు స్టేషన్లలో ప్లాట్ఫారమ్ టిక్కెట్ల ధరలను సెంట్రల్ రైల్వే ఐదు రెట్లు పెంచింది.
ప్లాట్ఫారమ్ టిక్కెట్లపై మే 9 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.రైల్వేశాఖ నిర్ణయం తరువాత ఇప్పుడు ప్రయాణీకులు మునుపటి కంటే చాలా ఎక్కువ రుసుము చెల్లించవలసి వస్తుంది.గతంలో ప్రయాణికులు రూ.10 చెల్లించాల్సిన టిక్కెట్కు ఇప్పుడు రూ.50 చెల్లించాల్సి వస్తోంది.మే 9 నుంచి మే 23 వరకు రైల్వే ఈ రేట్లను అమలు చేసింది.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినస్, థానే, దాదర్, పన్వెల్ స్టేషన్, కళ్యాణ్లలో ఈ కొత్త రేట్లు అమలు అవుతున్నాయి.
సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్లో కొంత కాలంగా ఎటువంటి కారణం లేకుండా అలారం చైన్ పుల్లింగ్ చేస్తున్నారని తెలిపింది.దీంతో రైల్వే, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఒక్క ఏప్రిల్ నెలలోనే మొత్తం 332 చైన్ పుల్లింగ్ కేసులు తెరపైకి రాగా, అందులో సరైన కారణాలతో 53 కేసుల్లో మాత్రమే చైన్ పుల్లింగ్ జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్లాట్ఫాం టిక్కెట్ల ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.దీంతో పాటు ఎలాంటి కారణం లేకుండా చైన్ పుల్లింగ్ చేస్తున్న వారి నుంచి రైల్వేశాఖ రూ.94 వేలు జరిమానా వసూలు చేసింది.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/indian-mathematician-wife-give-1-million-dollrs-to-us-university | అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కి భారత సంతతి దంపతులు దాదాపు 7 కోట్లు విరాళంగా ప్రకటించారు.ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త రామానుజన్ పేరిట సదరు యూనివర్సిటీ లో గణిత విభాగంలో ప్రొఫెసర్షిప్ను ప్రారంభించడం ఈ భారీ విరాళం అందించినట్టుగా వారు తెలిపారు.
గణిత శాస్త్రానికి ఎనలేని సేవలు చేసిన భారతీయుడు శ్రీనివాస్ రామానుజన్ పై ఉన్న గౌరవం తోనే తాము ఈ పని చేస్తున్నామని అదే యూనివర్సిటీ లో పని చేస్తున్న వరదరాజన్ తెలిపారు.విజిటింగ్ ప్రొఫెసర్షిప్ను ప్రారంభించడానికి ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త వరదరాజన్, ఆయన భార్య వేద పూనుకున్నారని అధికారులు చెప్పారు.అయితే వర్సిటీ ఆమోదం తెలిపిన తరువాతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు.ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న వర్సిటీ శత వార్షికోత్సవాల్లో భాగంగా దీనిని ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న వరదరాజన్ మద్రాసు వర్సిటీలో ఎమ్మెల్సీ , కలకత్తా లో పీహెచ్.డీ చేశారు.
గణిత శాస్త్రానికి ఎనలేని సేవలు చేసిన భారతీయుడు శ్రీనివాస్ రామానుజన్ పై ఉన్న గౌరవం తోనే తాము ఈ పని చేస్తున్నామని అదే యూనివర్సిటీ లో పని చేస్తున్న వరదరాజన్ తెలిపారు.విజిటింగ్ ప్రొఫెసర్షిప్ను ప్రారంభించడానికి ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త వరదరాజన్, ఆయన భార్య వేద పూనుకున్నారని అధికారులు చెప్పారు.
అయితే వర్సిటీ ఆమోదం తెలిపిన తరువాతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు.ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న వర్సిటీ శత వార్షికోత్సవాల్లో భాగంగా దీనిని ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న వరదరాజన్ మద్రాసు వర్సిటీలో ఎమ్మెల్సీ , కలకత్తా లో పీహెచ్.డీ చేశారు.
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/0-5-selfie-trending-on-social-media | సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అయినా ప్రస్తుత యువత, టీనేజర్లు వాటిని అనుకరిస్తూ ఉంటారు.తాజాగా యువతను 0.5 సెల్ఫీ బాగా ఆకర్షిస్తోంది.దీనినే అల్ట్రా వైడ్ సెల్ఫీ అని పిలుస్తున్నారు.
ప్రస్తుతం నెట్టింట ఇది బాగా వైరల్గా మారింది.ఏ కొత్త ట్రెండ్ అందరినీ ఆకర్షిస్తోంది.
స్వతహాగా సోషల్ మీడియాలో దీనికి ప్రస్తుతం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఎంతో మంది దీనిని అనుకరిస్తున్నారు.
ముఖ్యంగా టీనేజర్లు ఈ సరికొత్త ట్రెండ్ పట్ల ఆకర్షితులవుతున్నారు.సాధారణ సెల్ఫీలా కాకుండా వెనుక వైపు ఉండే అల్ట్రావైడ్ కెమెరాతో ఫొటోలు తీసుకోవడం దీని ప్రత్యేకత.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
న్యూయార్క్లోని లార్చ్మాంట్కు చెందిన 22 ఏళ్ల జూలియా హెర్జిగ్కు ఏదో కొత్త తరహాగా ప్రయత్నించాలని ఉండేది.తాజాగా ఈ 0.5 సెల్ఫీకి ఆమే ఆద్యురాలు.హెర్జిగ్ ఈ కొత్త తరహా సెల్ఫీలను తీయడం ప్రారంభించింది.ఆమె గత సంవత్సరం ఐఫోన్ 12 ప్రోకి అప్గ్రేడ్ చేసినప్పుడు, దాని వెనుక కెమెరాలో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉందని ఆమెకు తెలిసింది.అయితే సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్శిటీలో ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన హెర్జిగ్ తరచూ అలా రియర్ కెమెరాలో ఫొటోలు తీసుకోవడం మొదలు పెట్టింది.ఇన్స్టాగ్రామ్లో ఆ ఫొటోలను పోస్ట్ చేయడం ప్రారంభించింది.దీంతో అలా ఇవి వెలుగులోకి వచ్చాయి.సాంప్రదాయ సెల్ఫీలా కాకుండా వెనుక నుంచి ఈ సరికొత్త సెల్ఫీలు తీసుకోవాలి.సమస్య ఏమిటంటే 0.5 సెల్ఫీ తీసుకోవడం కష్టం.సెల్ఫీ తీసుకునేవారు ప్రతి ఒక్కరినీ ఒక ఫ్రేమ్లో అమర్చాలనుకుంటే, వారు తమ చేతులను వీలైనంత దూరంగా మరియు పైకి చాచాలి.వారు తమ ఫోన్ను నుదిటికి స్ట్రైట్గా ఉంచాలి.ఇలా తీయడం ఎంతో కష్టం.
న్యూయార్క్లోని లార్చ్మాంట్కు చెందిన 22 ఏళ్ల జూలియా హెర్జిగ్కు ఏదో కొత్త తరహాగా ప్రయత్నించాలని ఉండేది.తాజాగా ఈ 0.5 సెల్ఫీకి ఆమే ఆద్యురాలు.హెర్జిగ్ ఈ కొత్త తరహా సెల్ఫీలను తీయడం ప్రారంభించింది.ఆమె గత సంవత్సరం ఐఫోన్ 12 ప్రోకి అప్గ్రేడ్ చేసినప్పుడు, దాని వెనుక కెమెరాలో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉందని ఆమెకు తెలిసింది.
అయితే సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్శిటీలో ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన హెర్జిగ్ తరచూ అలా రియర్ కెమెరాలో ఫొటోలు తీసుకోవడం మొదలు పెట్టింది.
ఇన్స్టాగ్రామ్లో ఆ ఫొటోలను పోస్ట్ చేయడం ప్రారంభించింది.దీంతో అలా ఇవి వెలుగులోకి వచ్చాయి.సాంప్రదాయ సెల్ఫీలా కాకుండా వెనుక నుంచి ఈ సరికొత్త సెల్ఫీలు తీసుకోవాలి.సమస్య ఏమిటంటే 0.5 సెల్ఫీ తీసుకోవడం కష్టం.సెల్ఫీ తీసుకునేవారు ప్రతి ఒక్కరినీ ఒక ఫ్రేమ్లో అమర్చాలనుకుంటే, వారు తమ చేతులను వీలైనంత దూరంగా మరియు పైకి చాచాలి.
వారు తమ ఫోన్ను నుదిటికి స్ట్రైట్గా ఉంచాలి.ఇలా తీయడం ఎంతో కష్టం.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/actress-eesha-rebba-new-images-%e0%b0%88%e0%b0%b7%e0%b0%be-%e0%b0%b0%e0%b1%86%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b0%be-%e0%b0%87%e0%b0%ae%e0%b1%87%e0%b0%9c%e0%b0%b8%e0%b1%8d | ఫోటో గ్యాలరీ |
https://telugustop.com/pawan-kalyan-fires-on-cm-jagan-for-disrespecting-chiranjeevi | వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తీవ్ర స్థాయి లో మండి పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ పై నిప్పులు చెరిగారు.
మన అభిమాన హీరో చిరంజీవిని( Chiranjeevi ) అవమానించిన జగన్ ను ఇంటికి సమయం ఆసన్నమైంది అంటూ పవన్ వ్యాఖ్యానించారు.ఈరోజు మండపేట బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తామని , కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని, రైతాంగానికి తోడ్పటు అందిస్తామని అన్నారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు కేటాయిస్తామని అన్నారు.పోలీస్ , రెవెన్యూ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. జగన్ నాయకత్వంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం రాష్ట్ర సంపదను దోచేస్తుందని విమర్శించారు.2014లో టిడిపి బిజెపి కి జనసేన మద్దతు ఇవ్వడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని పవన్ గుర్తు చేశారు.కులాలను దాటి వెళ్ళకపోతే రాష్ట్రం నాశనం అవుతుందని అన్నారు. తోట త్రిమూర్తులు,( Thota Trimurthulu ) పిల్లి సుభాష్ చంద్రబోస్( Pilli Subhash Chandrabose ) రాజకీయ శత్రువులని, ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారని విమర్శించారు. తోట త్రిమూర్తులు జనసేనలోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ద్రాక్షారామంలో కాపు కళ్యాణమండపం నిర్మాణం చేపడతామని చెప్పి స్థలం కాజేసి రెండేళ్లుగా కళ్యాణ మండపం నిర్మించలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీని జగన్ పాలన నుంచి విముక్తి చేయాలని ప్రజలను కోరారు .గంజాయి పండించే వైసీపీ నేతలు లాభాల్లో ఉన్నారని, మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారని , పంట నష్టం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు 960 కోట్లు నష్టపోయారని పవన్ అన్నారు. మండపేట నియోజకవర్గం లో నాలుగు ఇసుక రీచ్ ల నుంచి జగన్ నేలకు 10 కోట్లు దోచుకుంటున్నారని పవన్ విమర్శించారు. క్లాస్ వార్ అంటున్న జగన్ అందరి సంపద దోచుకుంటున్నారని , ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటే ఒక్కొక్కరి తాట తీసేస్తా అంటూ హెచ్చరించారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు కేటాయిస్తామని అన్నారు.పోలీస్ , రెవెన్యూ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. జగన్ నాయకత్వంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం రాష్ట్ర సంపదను దోచేస్తుందని విమర్శించారు.
2014లో టిడిపి బిజెపి కి జనసేన మద్దతు ఇవ్వడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని పవన్ గుర్తు చేశారు.కులాలను దాటి వెళ్ళకపోతే రాష్ట్రం నాశనం అవుతుందని అన్నారు. తోట త్రిమూర్తులు,( Thota Trimurthulu ) పిల్లి సుభాష్ చంద్రబోస్( Pilli Subhash Chandrabose ) రాజకీయ శత్రువులని, ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారని విమర్శించారు.
తోట త్రిమూర్తులు జనసేనలోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ద్రాక్షారామంలో కాపు కళ్యాణమండపం నిర్మాణం చేపడతామని చెప్పి స్థలం కాజేసి రెండేళ్లుగా కళ్యాణ మండపం నిర్మించలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీని జగన్ పాలన నుంచి విముక్తి చేయాలని ప్రజలను కోరారు .గంజాయి పండించే వైసీపీ నేతలు లాభాల్లో ఉన్నారని, మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారని , పంట నష్టం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు 960 కోట్లు నష్టపోయారని పవన్ అన్నారు. మండపేట నియోజకవర్గం లో నాలుగు ఇసుక రీచ్ ల నుంచి జగన్ నేలకు 10 కోట్లు దోచుకుంటున్నారని పవన్ విమర్శించారు. క్లాస్ వార్ అంటున్న జగన్ అందరి సంపద దోచుకుంటున్నారని , ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటే ఒక్కొక్కరి తాట తీసేస్తా అంటూ హెచ్చరించారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/actress-tanya-desai-latest-images-%e0%b0%a4%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%be%e0%b0%af%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%87%e0%b0%9f%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f | ఫోటో గ్యాలరీ |
https://telugustop.com/the-thieves-who-destroyed-the-200-feet-tower-overnight-where-are-they | యూఎస్, అలబామా రాష్ట్రంలోని జాస్పర్( Jasper )లో ఓ వింత దొంగతనం జరిగింది.WJLX అనే రేడియో స్టేషన్( WJLX radio station ) ఉపయోగించే పెద్ద మెటల్ టవర్ను ఎవరో రాత్రికి రాత్రే దొంగిలించారు.
టవర్ 200 అడుగుల పొడవు ఉంది.స్టేషన్ ప్రోగ్రామ్స్ యూజర్లకు పంపించడంలో ఇది సహాయపడింది.
ఒక అడవిలో చికెన్ ఫ్యాక్టరీ వెనుక ఈ టవర్ను నిర్మించారు.దానిని కనుగొనడం లేదా చేరుకోవడం అంత సులభం కాదు.
గత శుక్రవారం వరకు చోరీ జరిగిన విషయం స్టేషన్ సిబ్బందికి తెలియ రాలేదు.టవర్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి కొంతమందిని పంపినప్పుడు వారు అక్కడ టవర్ మాయమై పోయిందని చూసి షాక్ అయ్యారు.
వారు స్టేషన్ మేనేజర్ బ్రెట్ ఎల్మోర్కి ఫోన్ చేసి ఈ బ్యాడ్ న్యూస్ చెప్పారు.కానీ అతను నమ్మలేకపోయాడు.
మీరు సరైన స్థలంలోనే ఉన్నారా? టవర్ పోయిందని కచ్చితంగా చెప్పగలరా? అని అతను వారిని అడిగాడు.
అయితే ఆ టవర్ మాత్రమే దొంగిలించబడలేదు.టవర్ సమీపంలోని ఓ చిన్న భవనంలోకి కూడా దొంగలు చొరబడ్డారు. స్టేషన్ ప్రోగ్రామ్లను ప్రసారం చేయడానికి అవసరమైన అన్ని యంత్రాలు, టూల్స్ను వారు తీసుకెళ్లారు.
వైర్లను మాత్రం వదిలివేశారు.కానీ అవి కూడా డ్యామేజీ అయ్యాయి.
చోరీపై స్టేషన్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఈ కేసుపై పని చేసేందుకు పోలీసుల వద్ద పెద్దగా సమాచారం లేదు.
ఎవరు చేశారో, ఎలా చేశారో, ఎందుకు చేశారో తెలుసుకోలేక పోయారు.కేసు విషయమై మాట్లాడేందుకు స్టేషన్ యాజమాన్యాన్ని కలిశారు.
కానీ వారికి ఈ ఘటనపై ఇంకా చాలానే ప్రశ్నలు ఉన్నాయి.</br
స్టేషన్కు దొంగతనం పెద్ద సమస్యగా మారింది.ఇకపై తమ కార్యక్రమాలను ప్రసారం చేయలేమని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్కి చెప్పాల్సి వచ్చింది.FM రేడియోను ఉపయోగించి తమ ప్రోగ్రామ్లను పంపడానికి మరొక మార్గాన్ని ఉపయోగించవచ్చా అని వారు FCCని అడిగారు.
కానీ ఎఫ్సీసీ నో చెప్పింది.దీంతో ప్రసారాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది.
స్టేషన్లో టవర్కు, భవనానికి బీమా లేదని కూడా స్టేషన్ మేనేజర్ తెలిపారు.అంటే మళ్లీ ప్రతిదానికీ వారే డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు కొత్త టవర్, కొత్త పరికరాలు కావాలంటే చాలా ఖర్చు అవుతుందని మేనేజర్ అన్నారు.స్టేషన్ చిన్నదని, వీలైనంత త్వరగా తిరిగి ప్రోగ్రామ్స్ ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఈ రేడియో స్టేషన్కు( Radio station ) యూజర్లు అయిన వారికి కూడా దొంగతనం వల్ల ఇబ్బందిగా కలిగింది.స్టేషన్ సంగీతాన్ని ప్లే చేసింది, శ్రోతలకు వార్తలు సమాచారాన్ని అందించింది.
ఇప్పుడా సేవలు నిలిచిపోవడం యూజర్లు ఇబ్బంది పడ్డారు.అలబామా బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షారన్ టిన్స్లీ కూడా దొంగతనం గురించి ఆందోళన చెందారు.
ఇది ప్రజల భద్రతకు ముప్పు అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
ఎన్నారై
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/best-food-for-thyroid-%e0%b0%a5%e0%b1%88%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d | ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.ఈ సమస్యలు హైపో, హైపర్ థైరాయిడిజం అనే రెండు రకాలుగా ఉంటుంది.
దీని కారణంగా అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి.ఈ సమస్యల నుండి బయటపడాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ఈ సమస్య నుండి చాలా సులభంగా బయట పడవచ్చు.
పెరుగుపెరుగులో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ సమృద్ధిగా ఉండుట వలన థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.అంతేకాక జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంపొందించటం వలన థైరాయిడ్ గ్రంథిలో ఉండే అసమానతలను తొలగిస్తుంది.చేపలుశరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలతో సమృద్ధిగా ఉంటుంది.ఇవి జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో మన శరీర జీవక్రియలో కీలకమైన పాత్రను పోషించే డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.గ్రీన్ టీగ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి -
పెరుగుపెరుగులో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ సమృద్ధిగా ఉండుట వలన థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.అంతేకాక జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంపొందించటం వలన థైరాయిడ్ గ్రంథిలో ఉండే అసమానతలను తొలగిస్తుంది.చేపలుశరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలతో సమృద్ధిగా ఉంటుంది.ఇవి జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో మన శరీర జీవక్రియలో కీలకమైన పాత్రను పోషించే డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.గ్రీన్ టీగ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి -
పెరుగులో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ సమృద్ధిగా ఉండుట వలన థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.అంతేకాక జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంపొందించటం వలన థైరాయిడ్ గ్రంథిలో ఉండే అసమానతలను తొలగిస్తుంది.
చేపలుశరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలతో సమృద్ధిగా ఉంటుంది.ఇవి జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో మన శరీర జీవక్రియలో కీలకమైన పాత్రను పోషించే డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.గ్రీన్ టీగ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి -
చేపలుశరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలతో సమృద్ధిగా ఉంటుంది.ఇవి జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో మన శరీర జీవక్రియలో కీలకమైన పాత్రను పోషించే డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.గ్రీన్ టీగ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి -
శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలతో సమృద్ధిగా ఉంటుంది.ఇవి జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.
ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో మన శరీర జీవక్రియలో కీలకమైన పాత్రను పోషించే డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.గ్రీన్ టీగ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి -
ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో మన శరీర జీవక్రియలో కీలకమైన పాత్రను పోషించే డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.గ్రీన్ టీగ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి -
ఆలివ్ ఆయిల్ లో మన శరీర జీవక్రియలో కీలకమైన పాత్రను పోషించే డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.దాంతో థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.
గ్రీన్ టీగ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి -
గ్రీన్ టీగ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి -
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో అనవసర కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి.ఈ విధంగా కొవ్వు కరగటం వలన, ఈ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది.దాంతో జీవక్రియ క్రమబద్దీకరణ జరిగి థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/actress-raksha-comments-goes-viral-in-social-media-details-here | టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో రక్ష( Actress Raksha ) ఒకరు కాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ నటి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.నేను చేసిన రోల్స్ విషయంలో నేనేం ఫీల్ కాలేదని ఆమె తెలిపారు.
ఇప్పుడు మాత్రం నేను ఫీల్ అవుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.రవిబాబు గారు నాకు నచ్చావులే సినిమా( Nachavule )లో మంచి రోల్ ఇచ్చారని రక్ష పేర్కొన్నారు.
మదర్ క్యారెక్టరా నేనా అని చెప్పగా రవిబాబు ఒప్పించడంతో నేను అంగీకరించానని ఆ సినిమాకు నాకు నంది అవార్డ్ వచ్చిందని రక్ష అన్నారు.ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను కానీ మరీ మంచి పాత్రలు లేదని ఆమె తెలిపారు.
ఇప్పుడు అందరు హీరోలకు నేను అమ్మ పాత్రలు( Mother Roles ) చేయొచ్చని కానీ ఒకప్పుడు నేను చేసిన సాంగ్స్ వల్ల ఆఫర్లు రావడం లేదని అనుకుంటున్నానని రక్ష పేర్కొన్నారు.నాది లవ్ మ్యారేజ్ అని నువ్వు వస్తావని సినిమా సమయంలో నా పెళ్లి జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.కూతురు డిగ్రీ పూర్తి చేసిందని రక్ష పేర్కొన్నారు.కూతురికి సినిమాలపై ఆసక్తి ఉందని ఏం జరుగుతుందో చూడాలని ఆమె అన్నారు.నచ్చావులే సినిమా తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వాలని అనుకుని షిఫ్ట్ అయ్యానని రక్ష తెలిపారు.సీరియల్స్ విషయంలో హ్యాపీ అని ఆమె పేర్కొన్నారు.
పాజిటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టమని ఆమె పేర్కొన్నారు.
నేను కోపం వచ్చి చాలామందిని కొట్టానని రక్ష అన్నారు.నేను చేసిన పాత్రలను చూసి తప్పుగా బిహేవ్ చేస్తే కొడతానని ఆమె తెలిపారు.పెదరాయుడు( Pedharayudu ) తమిళ్ లో చేస్తున్న సమయంలో ఆ సినిమాలో టీచర్ రోల్ చేశానని రక్ష తెలిపారు.
ఒక డైరెక్టర్ మంచి రోల్ అని చెప్పి అలాంటి రోల్ ను నాకు ఆఫర్ చేశారని ఆ డైరెక్టర్ ఇబ్బంది పెడితే తట్టుకోలేక ఒక్కటి ఇచ్చానని ఆమె వెల్లడించారు.డబుల్ మీనింగ్ మాట్లాడితే నాకు నచ్చదని రక్ష పేర్కొన్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/congress-bharat-jodoyatra-to-reach-karnataka-today | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడోయాత్ర 23వ రోజుకు చేరుకుంది.ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో పూర్తయిన రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోకి ప్రవేశించనుంది.
కాగా కర్ణాటక రాష్ట్రంలో 21 రోజులు పాటు ఈ యాత్ర కొనసాగనుంది.ఈ నేపథ్యంలో కర్ణాకట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/this-hut-does-not-even-have-a-toilet-but-how-expensive-is-it-hut-high-price-%e0%b0%97%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b8%e0%b1%86 | కొన్ని సార్లు అంతే.ఏమీ లేదనుకుంటాం గానీ ప్రతి దానికి ఓ చరిత్ర ఉంటుంది.
చూడటానికి అక్కడ మనకు ఏమీ కనిపించకపోవచ్చు గానీ దాని టైమ్ వచ్చిందంటే దాని విలువ ఏంటో బయటపడుతుంది.ఈ మాట ఆస్తులకు మాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది.
ఎందుకంటే మనం ఏమీ లేదనుకున్న భూముల విలువ కూడా ఒకేసారి కోట్లకు పెరుగుతుంది.అలాగే కొన్ని చోట్ల బిల్డింగులు కూడా ఎందుకూ పనికి రావనుకునే టైమ్లోనే అనూహ్య రేటు వస్తుంది.
అలాగే ఇప్పుడు ఓ గుడిసెకు కూడా టైమ్ వచ్చినట్టు ఉంది.
రియల్ ఎస్టేట్లో ఎక్కడ మంచి డిమాండ్ ఉంటే అక్కడి భూములకు అమాంతం రేట్లు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం.యూకేలోని వేల్స్ స్నోడోనియాలో ఇప్పుడు ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.అదేంటంటే ఇక్కడ ఉండే ఓ గుడిసెకు విపరీతమైన డిమాండ్ వస్తోంది.ఈ గుడిసెను పర్యాటకులు ఎంతో ఇష్టపడుతున్నారు.ఇక్కడ ఉంటే పక్కనే సరస్సు అలాగే ఇంకో పక్కన పర్వత శిఖరాల సహజ సౌందర్యాన్ని చాలా దగ్గరి నుంచి చూసే అవకాశం కలుగుతుంది.చాలా చిన్న స్థలంలో కట్టిన ఈ గుడిసె ధర మన కరెన్సీలో రూ.36 లక్షలు.ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ గుడిసెలో కనీసం టాయిలెట్ కూడా లేదు.కానీ లక్షల్లో ధరలు పలుకుతోంది.ఈ గుడిసె పైకి సుందరంగానే ఉంది.ఇందులోకి వెళ్తే మాత్రం హాలు పెద్దగా ఉంటుంది.కాగా ఇందులో రెండు సోఫాలు అరేంజ్చేశారు.అలాగే లోపల బెడ్రూమ్ కూడా అందంగానే ఉంటుంది.ఇలా రెండు రూములు మాత్రమే ఇందులో ఉంటాయి.ఇంకే రూము కూడా ఇందులో ఉండదు. కనీసం టాయిలెట్ లేకపోయినా కూడా దీనికి ఈ రేంజ్లో రేటు రావడం చూసి అందరూ షాక్ అయిపోతున్నారు.మరి ప్రకృతిని దగ్గరి నుంచి చూడాలంటే ఈ మాత్రం పెట్టాలంటున్నారు నెటిజన్లు.
రియల్ ఎస్టేట్లో ఎక్కడ మంచి డిమాండ్ ఉంటే అక్కడి భూములకు అమాంతం రేట్లు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం.
యూకేలోని వేల్స్ స్నోడోనియాలో ఇప్పుడు ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.అదేంటంటే ఇక్కడ ఉండే ఓ గుడిసెకు విపరీతమైన డిమాండ్ వస్తోంది.ఈ గుడిసెను పర్యాటకులు ఎంతో ఇష్టపడుతున్నారు.ఇక్కడ ఉంటే పక్కనే సరస్సు అలాగే ఇంకో పక్కన పర్వత శిఖరాల సహజ సౌందర్యాన్ని చాలా దగ్గరి నుంచి చూసే అవకాశం కలుగుతుంది.చాలా చిన్న స్థలంలో కట్టిన ఈ గుడిసె ధర మన కరెన్సీలో రూ.36 లక్షలు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ గుడిసెలో కనీసం టాయిలెట్ కూడా లేదు.కానీ లక్షల్లో ధరలు పలుకుతోంది.ఈ గుడిసె పైకి సుందరంగానే ఉంది.ఇందులోకి వెళ్తే మాత్రం హాలు పెద్దగా ఉంటుంది.కాగా ఇందులో రెండు సోఫాలు అరేంజ్చేశారు.అలాగే లోపల బెడ్రూమ్ కూడా అందంగానే ఉంటుంది.ఇలా రెండు రూములు మాత్రమే ఇందులో ఉంటాయి.ఇంకే రూము కూడా ఇందులో ఉండదు. కనీసం టాయిలెట్ లేకపోయినా కూడా దీనికి ఈ రేంజ్లో రేటు రావడం చూసి అందరూ షాక్ అయిపోతున్నారు.మరి ప్రకృతిని దగ్గరి నుంచి చూడాలంటే ఈ మాత్రం పెట్టాలంటున్నారు నెటిజన్లు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ramya-raghupathi-sensational-comments-on-vk-naresh-amid-marriage-with-pavithra-lokesh | టాలీవుడ్ ప్రముఖ నటుడు నరేష్, నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ అవుతున్న విషయం తెలిసిందే.పవిత్ర లోకేష్, నరేష్ రిలేషన్ లో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా రకరకాలుగా వార్తలు వినిపించడంతో ఈ వార్తలపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఘాటుగా స్పందించింది.
తన భర్త నరేష్ పై చాలా మంది కావాలనే ప్రతిష్టను దిగదారుచేందుకు రూమర్లను అవాస్తవాలను ఆరోపణలతో మీడియాలో కథనాలు వాయిస్ ఉన్నారని ఆమె ఆరోపించింది.
అంతేకాకుండా ఆమె ప్రతిష్టను దిగజార్చు ఎందుకు కుట్రపడ్డారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా తాజాగా మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.కొందరి వద్ద డబ్బులు చేసి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ వచ్చిన ఆరోపణలు, అదేవిధంగా నమోదైన కేసులలో ఇటువంటి వాస్తవం లేదని తనపై ఆరోపణలు చేసిన వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముట్ట జెప్పానని కువైట్ పరిస్థితుల కారణంగా డబ్బు చెల్లింపు విషయంలో జాప్యం జరిగింది అని తెలిపింది.అయితే ఆమెపై కేసు నమోదు చేసిన వారికి న్యాయం చేశాను ఇప్పటికీ వారితో తనకు కమ్యూనికేషన్ ఉంది అని రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది.అయితే ఆ ఐదుగురిని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ కు, అంతేకాకుండా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆమె తెలిపింది.కుటుంబ పరువు ప్రతిష్ట బజారుకు ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ ఆమె ధ్వజమెత్తింది.మీకు దమ్ముంటే.నీవు నీ తండ్రికి పుట్టావు అనుకుంటే.నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకో.నా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడతావు.అంటూ ఘాటుగా స్పందించింది రమ్య రఘుపతి.అల్లరి నరేష్ తో తనకు సంబంధాలు తెగిపోలేదని ఆమె స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఆమె ప్రతిష్టను దిగజార్చు ఎందుకు కుట్రపడ్డారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా తాజాగా మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.కొందరి వద్ద డబ్బులు చేసి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ వచ్చిన ఆరోపణలు, అదేవిధంగా నమోదైన కేసులలో ఇటువంటి వాస్తవం లేదని తనపై ఆరోపణలు చేసిన వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముట్ట జెప్పానని కువైట్ పరిస్థితుల కారణంగా డబ్బు చెల్లింపు విషయంలో జాప్యం జరిగింది అని తెలిపింది.
అయితే ఆమెపై కేసు నమోదు చేసిన వారికి న్యాయం చేశాను ఇప్పటికీ వారితో తనకు కమ్యూనికేషన్ ఉంది అని రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది.అయితే ఆ ఐదుగురిని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ కు, అంతేకాకుండా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆమె తెలిపింది.కుటుంబ పరువు ప్రతిష్ట బజారుకు ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ ఆమె ధ్వజమెత్తింది.మీకు దమ్ముంటే.నీవు నీ తండ్రికి పుట్టావు అనుకుంటే.నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకో.
నా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడతావు.అంటూ ఘాటుగా స్పందించింది రమ్య రఘుపతి.
అల్లరి నరేష్ తో తనకు సంబంధాలు తెగిపోలేదని ఆమె స్పష్టం చేసింది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/hero-vishal-going-to-be-a-hyderabad-son-in-law | కోళీవుడ్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న హీరో విశాల్ పెళ్లి గురించి చాలాకాలంగా వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న విషయం తెల్సిందే.విశాల్ హీరోయిన్ వరలక్ష్మితో గతకొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడని, ఇద్దరు సహజీవనం చేస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
ప్రేమ విషయమై విశాల్, వరలక్ష్మిలపై అనేక రకాల పుకార్లు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు కూడా గప్చుప్న ఉండడంతో పుకార్లకు తెర పడకుండా తరుచుగా మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
వరలక్ష్మి, విశాల్ ల ప్రేమ పుకార్లకు త్వరలోనే తెర పడనుంది.విశాల్కు తాజాగా హైద్రాబాద్ అమ్మాయితో పెళ్లి ఫిక్సయినట్టు సమాచారం అందుతోంది.హైద్రాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి విశాల్ ఒకే చెప్పాడట.
త్వరలోనే నిశ్చితార్థం కూడా జరుగనుంది అని టాక్ వినిపిస్తోంది.వరలక్ష్మితో చాలా కాలం ప్రేమలో ఉన్న విశాల్ కచ్చితంగా వరలక్ష్మినే పెళ్లి చేసుకుంటాడు అని తమిళ మీడియాలో అనేక కథనాలు ప్రచురితం అయ్యాయి.
కానీ తాజా పరిణామాలతో ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని, విశాల్ హైద్రాబాద్ అల్లుడు అవబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.
అమ్మాయి గురించి ఇంకా ఏ విషయాలు బయటకు రాలేదు కానీ, విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిది మాత్రం హైద్రాబాద్ అని, హైద్రాబాద్లో వెల్ సెటిల్ అయిన కుటుంబం అని తెలుస్తోంది.దాంతో విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ హైద్రాబాదీ అమ్మాయి ఎవరు అనేది ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/sai-dharam-tej-reason-for-not-campaigning-for-janasena | మెగా హీరోలు జనసేన పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అంతా భావించారు.కాని నాగబాబు కోసం ఆయన కొడుకు వరుణ్ తేజ్ మినహా మరెవ్వరు కూడా రోడ్డు ఎక్కలేదు.
జనసేనకు మద్దతు తెలుపుతూ అల్లు అర్జున్, రామ్ చరణ్, కళ్యాణ్ దేవ్లు సోషల్ మీడియా పోస్ట్లు చేశారు తప్ప రోడ్డు మీదకు రాలేదు.వారంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అంటూ అంతా భావించారు.
కాని వారు మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.వారు ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదు అనే విషయమై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.
మామయ్య కోసం మీరు ఎందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు అంటూ మీడియా వారు సాయి ధరమ్ తేజ్ను ప్రశ్నించిన సమయంలో నాకు మామయ్య నుండి అనుమతి రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.‘చిత్రలహరి’ చిత్రం విడుదల సందర్బంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు.సినిమాలు మరియు రాజకీయం రెండు చేయడం మంచిది కాదు, రెండు పడవల ప్రయాణం కరెక్ట్ కాదు, అందుకే నువ్వు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని మామయ్య అన్నాడు.ఆయన ఆదేశాలకు విరుద్దంగా నేను ఏం చేయలేను.ఖచ్చితంగా నేను ఒక అభిమానిగా ఆయన గెలుపును కోరుకుంటున్నాను అన్నాడు.సాయి ధరమ్ తేజ్ను వారించినట్లుగానే రామ్ చరణ్ ను కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ వద్దని ఉంటాడు.అందుకే వైజాగ్లో ప్రచారం చేయాలనుకున్న రామ్ చరణ్ పెద్దగా జనసేన తరపున ప్రచారం చేయకుండానే వెళ్లి పోయాడు.మూడు నాలుగు రోజుల పాటు జనసేన కోసం రామ్ చరణ్ ప్రచారం చేయాలనుకున్నాడట.కాని బాబాయి పవన్ వద్దన్న కారణంగా ఊరికే ఉన్నాడని ఇప్పటికే మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మామయ్య కోసం మీరు ఎందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు అంటూ మీడియా వారు సాయి ధరమ్ తేజ్ను ప్రశ్నించిన సమయంలో నాకు మామయ్య నుండి అనుమతి రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.‘చిత్రలహరి’ చిత్రం విడుదల సందర్బంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు.సినిమాలు మరియు రాజకీయం రెండు చేయడం మంచిది కాదు, రెండు పడవల ప్రయాణం కరెక్ట్ కాదు, అందుకే నువ్వు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని మామయ్య అన్నాడు.ఆయన ఆదేశాలకు విరుద్దంగా నేను ఏం చేయలేను.
ఖచ్చితంగా నేను ఒక అభిమానిగా ఆయన గెలుపును కోరుకుంటున్నాను అన్నాడు.
సాయి ధరమ్ తేజ్ను వారించినట్లుగానే రామ్ చరణ్ ను కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ వద్దని ఉంటాడు.అందుకే వైజాగ్లో ప్రచారం చేయాలనుకున్న రామ్ చరణ్ పెద్దగా జనసేన తరపున ప్రచారం చేయకుండానే వెళ్లి పోయాడు.మూడు నాలుగు రోజుల పాటు జనసేన కోసం రామ్ చరణ్ ప్రచారం చేయాలనుకున్నాడట.
కాని బాబాయి పవన్ వద్దన్న కారణంగా ఊరికే ఉన్నాడని ఇప్పటికే మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tamil-star-hero-vikram-experimental-movie | తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమిళ హీరో అయినప్పటికీ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
కాగా హీరో విక్రమ్ విభిన్న పాత్రలను పోషిస్తూ, ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగలిగినటుడు విక్రమ్.అయితే సినిమాలు సక్సెస్ అయినా అవ్వకపోయినా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకుల కోసం, ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం కోసం పరితపిస్తూ ఉంటాడు.
ఈ క్రమంలోనే సినిమాలలోని పాత్రల కోసం ఎటువంటి ప్రయోగాలు చేయడానికి అయినా కూడా సిద్ధపడుతూ ఉంటాడు.ప్రేక్షకులను మెప్పించడం కోసం మరొకసారి అలాంటి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్రమ్.
తమిళ సినిమాగా తెరకెక్కపోతున్న తంగాలన్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.ఈ సినిమాకు పా.రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.కాగా అప్పట్లో నారాచీ ప్రాంతంలో దళితులపై జరిగిన మారణకాండ ను కథగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలోని పాత్రలో కాస్త డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు విక్రమ్.ఆ పాటలో రాటుదేలిన గిరిజన వ్యక్తిగా కనిపించబోతున్నాడు.పొడవైన గుబురు గడ్డం గోచితో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.చేతిలో కర్ర చెవికి పోగులు కడియం అచ్చం ఒక గిరిజన వ్యక్తుల మారిపోయాడు.ఆ పాత్రలో అలా కనిపించడం కోసం విక్రమ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.ఆ పాత్ర కోసం విక్రమ్ నాలుగు గంటలసేపు కేటాయించి మేకప్ ని వేసుకున్నారట.ఆ పాత్రకి తగిన మేకప్ వేయడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని తెలిపింది చిత్ర బృందం.ఇది ఒక సినిమాలోని పాత్ర కోసం ఒక స్టార్ హీరో అంత సమయాన్ని కేటాయించడం అది కూడా మేకప్ కోసం విక్రమ్ అంతసేపు ఓపికగా కూర్చోవడం పట్ల విక్రమ్ కు ఉన్న డెడికేషన్ కు సహనానికి నిదర్శనం అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తమిళ సినిమాగా తెరకెక్కపోతున్న తంగాలన్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.ఈ సినిమాకు పా.రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.కాగా అప్పట్లో నారాచీ ప్రాంతంలో దళితులపై జరిగిన మారణకాండ ను కథగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలోని పాత్రలో కాస్త డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు విక్రమ్.ఆ పాటలో రాటుదేలిన గిరిజన వ్యక్తిగా కనిపించబోతున్నాడు.పొడవైన గుబురు గడ్డం గోచితో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.చేతిలో కర్ర చెవికి పోగులు కడియం అచ్చం ఒక గిరిజన వ్యక్తుల మారిపోయాడు.
ఆ పాత్రలో అలా కనిపించడం కోసం విక్రమ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
ఆ పాత్ర కోసం విక్రమ్ నాలుగు గంటలసేపు కేటాయించి మేకప్ ని వేసుకున్నారట.ఆ పాత్రకి తగిన మేకప్ వేయడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని తెలిపింది చిత్ర బృందం.ఇది ఒక సినిమాలోని పాత్ర కోసం ఒక స్టార్ హీరో అంత సమయాన్ని కేటాయించడం అది కూడా మేకప్ కోసం విక్రమ్ అంతసేపు ఓపికగా కూర్చోవడం పట్ల విక్రమ్ కు ఉన్న డెడికేషన్ కు సహనానికి నిదర్శనం అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/sujana-chowdary-commentson-tdpdharmaporata-1 | టీడీపీ ప్రభుత్వ హయాంలో బీజేపీతో పొత్తు కారణంగా మంత్రి పదవి సొంతం చేసుకొని టీడీపీలో కీలక నేతగా తనదైన భూమిక పోషించిన నేత సుజనా చౌదరి.చంద్రబాబుకి అత్యంత సన్నిహితులుగా ముద్ర వేసుకున్న సుజనా చౌదరి, సిఏం రమేష్ కారణంగానే వైసీపీ నేతలు టీడీపీలోకి వచ్చారు.
తాజాగా జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓటమి తర్వాత తమ స్వార్ధ ప్రయోజనాల కోసం టీడీపీని వీడి బీజేపీలోకి సుజనా చౌదరి చేరిపోయారు.బీజేపీలోకి వెళ్ళిన తర్వాత సుజనా చౌదరి టీడీపీ మీద పెద్దగా విమర్శలు చేయకపోయిన మొదటి సారి విజయవాడలో తల్లి పార్టీ మీద సంచలన ఆరోపణలు చేసారు.
టీడీపీ ధర్మ పోరాట దీక్ష పేరుతో అధర్మ పోరాట దీక్షలు చేసిందని, ప్రజాస్వామ్య దేశంలో అన్ని రాష్ట్రాలని కేంద్రం సమానంగా చూస్తుంది అనే ఆలోచన మరిచిపోయి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు అంటూ ప్రజాధనం దుర్వినియోగం చేసారని విమర్శించారు.ఇదిలా ఉంటే సుజనా చౌదరి చేసిన ఈ వాఖ్యలు ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి.మొన్నటి వరకు టీడీపీలో ఉండి బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది అని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళగానే తాము, బాబుతో కలిసి చేసిన పనులు అన్ని అధర్మం అని అనడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి చంద్రబాబు నాయుడు ఎవరిని అయితే గుడ్డిగా నమ్మారో ఇప్పుడు వాళ్ళే పార్టీని నాశనం చేసే ప్రయత్నం మొదలుపెట్టారని చెప్పుకుంటున్నారు.
టీడీపీ ధర్మ పోరాట దీక్ష పేరుతో అధర్మ పోరాట దీక్షలు చేసిందని, ప్రజాస్వామ్య దేశంలో అన్ని రాష్ట్రాలని కేంద్రం సమానంగా చూస్తుంది అనే ఆలోచన మరిచిపోయి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు అంటూ ప్రజాధనం దుర్వినియోగం చేసారని విమర్శించారు.ఇదిలా ఉంటే సుజనా చౌదరి చేసిన ఈ వాఖ్యలు ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి.
మొన్నటి వరకు టీడీపీలో ఉండి బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది అని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళగానే తాము, బాబుతో కలిసి చేసిన పనులు అన్ని అధర్మం అని అనడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి చంద్రబాబు నాయుడు ఎవరిని అయితే గుడ్డిగా నమ్మారో ఇప్పుడు వాళ్ళే పార్టీని నాశనం చేసే ప్రయత్నం మొదలుపెట్టారని చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/healthy-benefits-of-turmeric | మన పూర్వీకుల కాలం నుండి పసుపును వంటకాల్లో వాడుతూ ఉన్నాం.వంటకాలకు రుచి రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.పసుపులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
1.ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు,కొంచెం మిరియాల పొడి కలుపుకొని రాత్రి పడుకొనే ముందు త్రాగితే జలుబు,దగ్గు తగ్గుతాయి.2.కొన్ని జామ ఆకులలో చిటికెడు పసుపు వేసి పేస్ట్ చేసి ముఖానికి రాసి 10 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు పోతాయి.3.ప్రతి రోజు వంటలలో పసుపును వాడితే చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.అలాగే బిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది.4.వేపాకు,పసుపు రెండింటిని సమ పాలల్లో తీసుకోని పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని స్నానము చేయటానికి ముందు శరీరానికి పట్టించి 10 నిమిషాల తర్వాత స్నానము చేస్తే గజ్జి,తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.5.వేప నూనెను కొంచెం వేడి చేసి దానిలో పసుపు కలిపి కాలిన గాయాల మీద రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.6.పసుపు,ఉప్పు,నీరు కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారటమే కాకుండా దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.7.పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాస్తే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది.8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Healthy Benefits Of Turmeric - #Shorts
1.ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు,కొంచెం మిరియాల పొడి కలుపుకొని రాత్రి పడుకొనే ముందు త్రాగితే జలుబు,దగ్గు తగ్గుతాయి.
2.కొన్ని జామ ఆకులలో చిటికెడు పసుపు వేసి పేస్ట్ చేసి ముఖానికి రాసి 10 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు పోతాయి.3.ప్రతి రోజు వంటలలో పసుపును వాడితే చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.అలాగే బిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది.4.వేపాకు,పసుపు రెండింటిని సమ పాలల్లో తీసుకోని పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని స్నానము చేయటానికి ముందు శరీరానికి పట్టించి 10 నిమిషాల తర్వాత స్నానము చేస్తే గజ్జి,తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.5.వేప నూనెను కొంచెం వేడి చేసి దానిలో పసుపు కలిపి కాలిన గాయాల మీద రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.6.పసుపు,ఉప్పు,నీరు కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారటమే కాకుండా దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.7.పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాస్తే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది.8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Healthy Benefits Of Turmeric - #Shorts
2.కొన్ని జామ ఆకులలో చిటికెడు పసుపు వేసి పేస్ట్ చేసి ముఖానికి రాసి 10 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు పోతాయి.
3.ప్రతి రోజు వంటలలో పసుపును వాడితే చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.అలాగే బిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది.4.వేపాకు,పసుపు రెండింటిని సమ పాలల్లో తీసుకోని పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని స్నానము చేయటానికి ముందు శరీరానికి పట్టించి 10 నిమిషాల తర్వాత స్నానము చేస్తే గజ్జి,తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.5.వేప నూనెను కొంచెం వేడి చేసి దానిలో పసుపు కలిపి కాలిన గాయాల మీద రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.6.పసుపు,ఉప్పు,నీరు కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారటమే కాకుండా దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.7.పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాస్తే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది.8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Healthy Benefits Of Turmeric - #Shorts
3.ప్రతి రోజు వంటలలో పసుపును వాడితే చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.అలాగే బిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది.
4.వేపాకు,పసుపు రెండింటిని సమ పాలల్లో తీసుకోని పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని స్నానము చేయటానికి ముందు శరీరానికి పట్టించి 10 నిమిషాల తర్వాత స్నానము చేస్తే గజ్జి,తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.5.వేప నూనెను కొంచెం వేడి చేసి దానిలో పసుపు కలిపి కాలిన గాయాల మీద రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.6.పసుపు,ఉప్పు,నీరు కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారటమే కాకుండా దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.7.పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాస్తే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది.8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Healthy Benefits Of Turmeric - #Shorts
4.వేపాకు,పసుపు రెండింటిని సమ పాలల్లో తీసుకోని పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని స్నానము చేయటానికి ముందు శరీరానికి పట్టించి 10 నిమిషాల తర్వాత స్నానము చేస్తే గజ్జి,తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.
5.వేప నూనెను కొంచెం వేడి చేసి దానిలో పసుపు కలిపి కాలిన గాయాల మీద రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.6.పసుపు,ఉప్పు,నీరు కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారటమే కాకుండా దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.7.పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాస్తే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది.8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Healthy Benefits Of Turmeric - #Shorts
5.వేప నూనెను కొంచెం వేడి చేసి దానిలో పసుపు కలిపి కాలిన గాయాల మీద రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
6.పసుపు,ఉప్పు,నీరు కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారటమే కాకుండా దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.7.పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాస్తే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది.8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Healthy Benefits Of Turmeric - #Shorts
6.పసుపు,ఉప్పు,నీరు కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారటమే కాకుండా దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.
7.పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాస్తే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది.8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Healthy Benefits Of Turmeric - #Shorts
7.పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాస్తే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది.
8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Healthy Benefits Of Turmeric - #Shorts
8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.
9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Healthy Benefits Of Turmeric - #Shorts
9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/2000-years-old-imperial-hall-found-in-italy | ప్రాచీన కాలంలో కట్టిన కట్టడాలు బయటపడుతూ ఈ తరం ప్రజలను ఆశ్చర్యపరచడం సహజమే.కాగా తాజాగా 2,000 ఏళ్ల క్రితం కట్టిన ఒక కట్టడం వెలుగులోకి వచ్చింది.
ఇటలీలోని పురావస్తు శాస్త్ర వేత్తలు ఏదో అన్వేషిస్తుండగా వీరికి ఇది కనిపించింది.ఓరియంటల్ యూనివర్సిటీ ఆఫ్ నేపుల్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక పరిశోధనలో పురావస్తు శాస్త్ర అధికారులు దీనిని కనిపెట్టారు.
ఒకటో శతాబ్దం నాటికి చెందిన ఈ భవనంలో చక్రవర్తి, భటులు పార్టీ చేసుకోవడానికి ఉపయోగించేవారని ఇటలీలోని పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.ఓరియంటల్ యూనివర్సిటీ ఆఫ్ నేపుల్స్ పరిశోధకులు ఈ భారీ భవనాన్ని కనుగొన్నారు.ఇది 1వ శతాబ్దంలో నివసించిన రోమన్ నైట్, రాజకీయ నాయకుడు వేడియో పొలియన్ సముద్రతీర ఇంటిలో ఉంది.ఈ భవనం హాల్ నలుపు, తెలుపు మొజాయిక్లతో చేసిన కార్పెట్తో డెకరేట్ చేసి ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆయుధాల కోసం ఉపయోగించిన ప్రాంతం కూడా ఈ భవంతిలోనే కనిపించింది.ఈ ప్రాపర్టీలో 2,000-సీట్ల గ్రీక్-స్టైల్ థియేటర్ను రాతి భూమిపై ప్రదర్శించినట్లు కూడా ఆనవాళ్లు కనిపించాయి.ఒకప్పుడు రోమన్ చక్రవర్తి అగస్టస్కు చెందిన ఈ 2,000 సంవత్సరాల నాటి ఇంపీరియల్ విల్లా అనేది పౌసిలిపోన్లో యూనివర్సిటీ త్రవ్వకాల కనుగొనబడిన అత్యంత అరుదైనది.ఈ భవంతుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.ముఖ్యంగా ఈ భవంతి నిర్మాణం చూసి అవాక్కవుతున్నారు.2000-year-old hall discovered in Italy | బయటపడ్డ 2 వేల క్రితం నాటి భవనం విశేషాలు తెలిస్తే
ఒకటో శతాబ్దం నాటికి చెందిన ఈ భవనంలో చక్రవర్తి, భటులు పార్టీ చేసుకోవడానికి ఉపయోగించేవారని ఇటలీలోని పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.ఓరియంటల్ యూనివర్సిటీ ఆఫ్ నేపుల్స్ పరిశోధకులు ఈ భారీ భవనాన్ని కనుగొన్నారు.ఇది 1వ శతాబ్దంలో నివసించిన రోమన్ నైట్, రాజకీయ నాయకుడు వేడియో పొలియన్ సముద్రతీర ఇంటిలో ఉంది.ఈ భవనం హాల్ నలుపు, తెలుపు మొజాయిక్లతో చేసిన కార్పెట్తో డెకరేట్ చేసి ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆయుధాల కోసం ఉపయోగించిన ప్రాంతం కూడా ఈ భవంతిలోనే కనిపించింది.ఈ ప్రాపర్టీలో 2,000-సీట్ల గ్రీక్-స్టైల్ థియేటర్ను రాతి భూమిపై ప్రదర్శించినట్లు కూడా ఆనవాళ్లు కనిపించాయి.ఒకప్పుడు రోమన్ చక్రవర్తి అగస్టస్కు చెందిన ఈ 2,000 సంవత్సరాల నాటి ఇంపీరియల్ విల్లా అనేది పౌసిలిపోన్లో యూనివర్సిటీ త్రవ్వకాల కనుగొనబడిన అత్యంత అరుదైనది.ఈ భవంతుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.ముఖ్యంగా ఈ భవంతి నిర్మాణం చూసి అవాక్కవుతున్నారు.2000-year-old hall discovered in Italy | బయటపడ్డ 2 వేల క్రితం నాటి భవనం విశేషాలు తెలిస్తే
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆయుధాల కోసం ఉపయోగించిన ప్రాంతం కూడా ఈ భవంతిలోనే కనిపించింది.ఈ ప్రాపర్టీలో 2,000-సీట్ల గ్రీక్-స్టైల్ థియేటర్ను రాతి భూమిపై ప్రదర్శించినట్లు కూడా ఆనవాళ్లు కనిపించాయి.ఒకప్పుడు రోమన్ చక్రవర్తి అగస్టస్కు చెందిన ఈ 2,000 సంవత్సరాల నాటి ఇంపీరియల్ విల్లా అనేది పౌసిలిపోన్లో యూనివర్సిటీ త్రవ్వకాల కనుగొనబడిన అత్యంత అరుదైనది.ఈ భవంతుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.ముఖ్యంగా ఈ భవంతి నిర్మాణం చూసి అవాక్కవుతున్నారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/do-you-know-the-reason-why-pawan-kalyan-rejected-rajinikanth-movie | సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న హీరో రజనీకాంత్.( Rajinikanth ) ఆయన తమిళ సినిమా ఇండస్ట్రీలో మొదట తన సినీ కెరియర్ ను మొదలు పెట్టినప్పటికీ వరుసగా తన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక అందులో భాగంగానే తెలుగులో కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్న రజినీకాంత్, ప్రస్తుతం 70 సంవత్సరాలు వయసులో కూడా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు.
ఇక రీసెంట్ గా జైలర్ సినిమాతో( Jailer Movie ) అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రజనీకాంత్ ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో కనక భారీ సక్సెస్ ని అందుకుంటే, రజినీకాంత్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్ లో మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.నిజానికి ఇప్పటికే ఆయన వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లో అందుకున్నాడు.ఇప్పుడు వచ్చే సక్సెస్ లు ఆయనకి పెద్ద కొత్తేమీ కాదు.అయినప్పటికీ ఇప్పుడున్న యంగ్ హీరోలతో సైతం పోటీపడుతూ సినిమాలు సక్సెస్ చేసుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో చేసిన బాబా సినిమాలో( Baba Movie ) ఒక పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) చేయమని అడిగాడట…అది ఏ పాత్ర అంటే ఒక సాధువు పాత్ర… కానీ దానికి పవన్ కళ్యాణ్ రజినీకాంత్ సినిమాలో తను చేసేంత గొప్ప వాడిని కాదు అనే ఒక చిన్న కారణంతో ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారట.దాంతో ఆ సినిమా నుంచి ఆ క్యారెక్టర్ ను తీసేశారట….
ఇక రీసెంట్ గా జైలర్ సినిమాతో( Jailer Movie ) అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రజనీకాంత్ ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో కనక భారీ సక్సెస్ ని అందుకుంటే, రజినీకాంత్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్ లో మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.నిజానికి ఇప్పటికే ఆయన వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లో అందుకున్నాడు.
ఇప్పుడు వచ్చే సక్సెస్ లు ఆయనకి పెద్ద కొత్తేమీ కాదు.అయినప్పటికీ ఇప్పుడున్న యంగ్ హీరోలతో సైతం పోటీపడుతూ సినిమాలు సక్సెస్ చేసుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో చేసిన బాబా సినిమాలో( Baba Movie ) ఒక పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) చేయమని అడిగాడట…అది ఏ పాత్ర అంటే ఒక సాధువు పాత్ర… కానీ దానికి పవన్ కళ్యాణ్ రజినీకాంత్ సినిమాలో తను చేసేంత గొప్ప వాడిని కాదు అనే ఒక చిన్న కారణంతో ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారట.దాంతో ఆ సినిమా నుంచి ఆ క్యారెక్టర్ ను తీసేశారట….
ఇప్పుడు వచ్చే సక్సెస్ లు ఆయనకి పెద్ద కొత్తేమీ కాదు.అయినప్పటికీ ఇప్పుడున్న యంగ్ హీరోలతో సైతం పోటీపడుతూ సినిమాలు సక్సెస్ చేసుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో చేసిన బాబా సినిమాలో( Baba Movie ) ఒక పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) చేయమని అడిగాడట…అది ఏ పాత్ర అంటే ఒక సాధువు పాత్ర… కానీ దానికి పవన్ కళ్యాణ్ రజినీకాంత్ సినిమాలో తను చేసేంత గొప్ప వాడిని కాదు అనే ఒక చిన్న కారణంతో ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారట.దాంతో ఆ సినిమా నుంచి ఆ క్యారెక్టర్ ను తీసేశారట…
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ponguleti-srinivas-reddy-poltical-carrier | తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నేతలు అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు గులాబీ పార్టీపై చర్చకు కారణంగా మారాయి.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం తాను గులాబీ తోటలోనే ఉన్నానని పేర్కొన్నారు.ఈ తోటలో తనకు పువ్వు దొరుకుతుందా లేదా అనేది చూడాలంటూ వచ్చే ఎన్నికల్లో టికెట్ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఎంపీగా ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉన్నారని, పదవి లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటున్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని, తాను ఆయన నుండి ఎలాంటి రాజకీయ సలహాలు తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు.వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో ఇప్పటివరకు తనకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఏమీ చెప్పలేదని పేర్కొన్నారు.టిఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇస్తుందని తాను ఆశిస్తున్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇవ్వకపోయినా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.ఇప్పటికే తనతో ఢిల్లీ బిజెపి, కాంగ్రెస్ పార్టీల పెద్దలు టచ్లో ఉన్నారని పేర్కొన్న ఆయన, ఎన్ని ముల్లు గుచ్చుకున్న గులాబీ తోటలోనే ప్రయాణిస్తా అంటూ వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ఈసారి ఎన్నికల్లో ప్రజల తీర్పు ను వదులుకునేది లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు.తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి రేగా కాంతారావుకు మధ్య, స్థానికంగా ఉండే పార్టీ ముఖ్య నేతలకు మధ్య పొసగటం లేదు .దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో లేరు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో అధిష్టానం కూడా సైలెంట్ గా ఉండటంతో ఆయనను పొమ్మనకుండా పొగ పెట్టారని జిల్లాలో చర్చ జరుగుతోంది.ఇక ఇదే సమయంలో గులాబీ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలను ఇట్టే అర్థమయ్యేలా చెబుతున్నాయి.
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని, తాను ఆయన నుండి ఎలాంటి రాజకీయ సలహాలు తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో ఇప్పటివరకు తనకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఏమీ చెప్పలేదని పేర్కొన్నారు.టిఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇస్తుందని తాను ఆశిస్తున్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇవ్వకపోయినా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.ఇప్పటికే తనతో ఢిల్లీ బిజెపి, కాంగ్రెస్ పార్టీల పెద్దలు టచ్లో ఉన్నారని పేర్కొన్న ఆయన, ఎన్ని ముల్లు గుచ్చుకున్న గులాబీ తోటలోనే ప్రయాణిస్తా అంటూ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఈసారి ఎన్నికల్లో ప్రజల తీర్పు ను వదులుకునేది లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు.తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి రేగా కాంతారావుకు మధ్య, స్థానికంగా ఉండే పార్టీ ముఖ్య నేతలకు మధ్య పొసగటం లేదు .దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో లేరు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో అధిష్టానం కూడా సైలెంట్ గా ఉండటంతో ఆయనను పొమ్మనకుండా పొగ పెట్టారని జిల్లాలో చర్చ జరుగుతోంది.ఇక ఇదే సమయంలో గులాబీ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలను ఇట్టే అర్థమయ్యేలా చెబుతున్నాయి.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/hiranyakashyap-rana-suresh-production-gunasekhar-%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b0%be | ఈ మధ్యకాలంలో పీరియాడికల్, మైథలాజికల్ కథల మీద టాలీవుడ్ దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసి బోర్ కొట్టిన స్టార్ దర్శకులు ఆ దిశగా తమ ఆలోచనలు మల్లిస్తున్నారు.
ఇక రాజమౌళి అయితే తాను చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు అన్ని కూడా వీలైనంత వరకు పీరియాడికల్ లేదంటే మైథాలజీ టచ్ తోనే తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ జాబితాలో గుణశేఖర్ కూడా ఉన్నారు.
ఎన్నో హిట్ చిత్రాలు తీసిన గుణశేఖర్ చివరిగా రుద్రమ్మదేవి సినిమాతో వచ్చారు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
దీని తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ హిరణ్యకశిప సినిమా మీద దృష్టి పెట్టారు.దీనిని సురేష్ ప్రొడక్షన్ లో రానా టైటిల్ పాత్రలో తెరకెక్కించాడానికి రంగం సిద్ధం అయ్యింది.
ఇక సురేష్ బాబు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని గుణశేఖర్ స్వయంగా ప్రకటించారు.తాజాగా హిర్యణ్యకశిప ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని కూడా తెలిపింది.కరోనా నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారని, బడ్జెట్ తగ్గిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది.అయితే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్లు చిత్ర బృందం తెలపడంతో సినిమాపై జరుగుతున్న తప్పుడు ప్రచారంకి ఫుల్ స్టాప్ పడింది.
ఇక సురేష్ బాబు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని గుణశేఖర్ స్వయంగా ప్రకటించారు.
తాజాగా హిర్యణ్యకశిప ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని కూడా తెలిపింది.
కరోనా నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారని, బడ్జెట్ తగ్గిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది.అయితే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్లు చిత్ర బృందం తెలపడంతో సినిమాపై జరుగుతున్న తప్పుడు ప్రచారంకి ఫుల్ స్టాప్ పడింది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/gingerly-seed-soil-health-benefits-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9f%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d | పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకూ టీవీలో వచ్చే యాడ్స్ లో చదువుకునే పిల్లల ఎదుగుదలకి కాల్షియం అవసరం ఈ పౌడర్ వాడండి, అది వాడండి అని చెప్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.అసలు కాల్షియం ఎలా అందుతుంది అంటే కేవలం పాలు త్రాగడం వలన మాత్రమే కాదు.పాలకంటే అధిక పోషక మరియు మరిన్ని ప్రయోజనాలని కలిగించే నువ్వులు ఎంతగానో ఉపయోగపడుతాయి
50 గ్రాముల నువ్వుల నూనె లో ఎనర్జీ – 442 కేలరీలు ఉంటుంది శాచురేటేడ్ 7 .1 గ్రా, మోనో శాచురేటేడ్ 19.70గ్రా, పాలి శాచురేటేడ్ 21 గ్రా విటమిన్-ఇ, విటమిన్- కే లాంటి కొవ్వులు పుష్కలంగా ఉంటాయిఎన్నో పోషక విలువలు కలిగి, విటమిన్స్, మినరల్స్ తో ఆర్గానిక్ కాంపౌండ్ కలిగి ఉండే నువ్వులు, నువ్వుల నూనె వంటకాలలో వాడటం వలన అదనంగా పోషకాలు అందుతాయి.అంతేకాదు దీనిలో సీసమాల్, సీసమిన్ అనే పాలిన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ బ్లడ్ లో కొలస్త్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తూ గుండెకి రక్షణ కల్పిస్తుందిదీనిలో ఉండే పైటేట్ అనే ఆర్గానికి కాంపౌండ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది మరియు మెదడుకి సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోన్ ని ప్రేరేపించే టైరోసిన్ అనే అమీనో యాసిడ్ నువ్వుల నూనెలో ఉంటుంది.అంతేకాదు ఎముకలు ధృడంగా పెరగడానికి ఉపయోగపడే జింక్, కాల్షియం నువ్వులలో పుష్కలంగా ఉంటుంది..
50 గ్రాముల నువ్వుల నూనె లో ఎనర్జీ – 442 కేలరీలు ఉంటుంది శాచురేటేడ్ 7 .1 గ్రా, మోనో శాచురేటేడ్ 19.70గ్రా, పాలి శాచురేటేడ్ 21 గ్రా విటమిన్-ఇ, విటమిన్- కే లాంటి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి
ఎన్నో పోషక విలువలు కలిగి, విటమిన్స్, మినరల్స్ తో ఆర్గానిక్ కాంపౌండ్ కలిగి ఉండే నువ్వులు, నువ్వుల నూనె వంటకాలలో వాడటం వలన అదనంగా పోషకాలు అందుతాయి.అంతేకాదు దీనిలో సీసమాల్, సీసమిన్ అనే పాలిన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ బ్లడ్ లో కొలస్త్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తూ గుండెకి రక్షణ కల్పిస్తుందిదీనిలో ఉండే పైటేట్ అనే ఆర్గానికి కాంపౌండ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది మరియు మెదడుకి సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోన్ ని ప్రేరేపించే టైరోసిన్ అనే అమీనో యాసిడ్ నువ్వుల నూనెలో ఉంటుంది.అంతేకాదు ఎముకలు ధృడంగా పెరగడానికి ఉపయోగపడే జింక్, కాల్షియం నువ్వులలో పుష్కలంగా ఉంటుంది..
ఎన్నో పోషక విలువలు కలిగి, విటమిన్స్, మినరల్స్ తో ఆర్గానిక్ కాంపౌండ్ కలిగి ఉండే నువ్వులు, నువ్వుల నూనె వంటకాలలో వాడటం వలన అదనంగా పోషకాలు అందుతాయి.అంతేకాదు దీనిలో సీసమాల్, సీసమిన్ అనే పాలిన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ బ్లడ్ లో కొలస్త్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తూ గుండెకి రక్షణ కల్పిస్తుంది
దీనిలో ఉండే పైటేట్ అనే ఆర్గానికి కాంపౌండ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది మరియు మెదడుకి సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోన్ ని ప్రేరేపించే టైరోసిన్ అనే అమీనో యాసిడ్ నువ్వుల నూనెలో ఉంటుంది.అంతేకాదు ఎముకలు ధృడంగా పెరగడానికి ఉపయోగపడే జింక్, కాల్షియం నువ్వులలో పుష్కలంగా ఉంటుంది..
దీనిలో ఉండే పైటేట్ అనే ఆర్గానికి కాంపౌండ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది మరియు మెదడుకి సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోన్ ని ప్రేరేపించే టైరోసిన్ అనే అమీనో యాసిడ్ నువ్వుల నూనెలో ఉంటుంది.
అంతేకాదు ఎముకలు ధృడంగా పెరగడానికి ఉపయోగపడే జింక్, కాల్షియం నువ్వులలో పుష్కలంగా ఉంటుంది.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/comedian-manik-reddy-comments-about-young-tiger-junior-ntr-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించిన నటించిన అరవింద సమేత వీర రాఘవ బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో పాటు 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.కమెడియన్ మాణిక్ రెడ్డి ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించారు.
తాజాగా మాణిక్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ తో కలిసి నటించడం సంతోషంగా ఉందని మాణిక్ రెడ్డి తెలిపారు.అరవింద సమేత తర్వాత తనకు ఆఫర్లు పెరుగుతాయని సెట్ లో ఉన్నవాళ్లు చెప్పారని ఆ తర్వాత నిజమైందని మాణిక్ అన్నారు.అరవింద సమేత సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంటిముందు జమయ్యారని తన ఇంటిపైకి వచ్చి గొడవ చేస్తారేమో అని తాను టెన్షన్ పడ్డానని మాణిక్ రెడ్డి తెలిపారు.అందరూ కిందకు రండి అనడంతో కొడతారేమో అని అనిపించిందని మాణిక్ పేర్కొన్నారు.అరవింద సమేత సినిమాలో మూడు డైలాగులు మాత్రమే చెప్పడంతో ఆ సినిమాలో తన పాత్ర భారీ రెస్పాన్స్ అందుకుంటుందని అనుకోలేదని మాణిక్ తెలిపారు. కిందకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనతో ఫోటోలు, సెల్ఫీలు దిగారని తన పర్ఫామెన్స్ అదిరిపోయిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పారని మాణిక్ చెప్పుకొచ్చారు.కొంతమంది తన సీన్ వచ్చినప్పుడు వేసిన కేకలకు సంబంధించిన వీడియోలను పెట్టారని మాణిక్ రెడ్డి అన్నారు. తన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.అరవింద సమేత సినిమాకు ముందు కొన్ని సినిమాలలో తాను నటించినా ఆ సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు దక్కలేదని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.తనకు దైవభక్తి ఎక్కువని రోజూ 2 గంటల పాటు పూజ చేస్తానని మాణిక్ రెడ్డి వెల్లడించారు.
ఎన్టీఆర్ తో కలిసి నటించడం సంతోషంగా ఉందని మాణిక్ రెడ్డి తెలిపారు.
అరవింద సమేత తర్వాత తనకు ఆఫర్లు పెరుగుతాయని సెట్ లో ఉన్నవాళ్లు చెప్పారని ఆ తర్వాత నిజమైందని మాణిక్ అన్నారు.అరవింద సమేత సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంటిముందు జమయ్యారని తన ఇంటిపైకి వచ్చి గొడవ చేస్తారేమో అని తాను టెన్షన్ పడ్డానని మాణిక్ రెడ్డి తెలిపారు.
అందరూ కిందకు రండి అనడంతో కొడతారేమో అని అనిపించిందని మాణిక్ పేర్కొన్నారు.
అరవింద సమేత సినిమాలో మూడు డైలాగులు మాత్రమే చెప్పడంతో ఆ సినిమాలో తన పాత్ర భారీ రెస్పాన్స్ అందుకుంటుందని అనుకోలేదని మాణిక్ తెలిపారు. కిందకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనతో ఫోటోలు, సెల్ఫీలు దిగారని తన పర్ఫామెన్స్ అదిరిపోయిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పారని మాణిక్ చెప్పుకొచ్చారు.కొంతమంది తన సీన్ వచ్చినప్పుడు వేసిన కేకలకు సంబంధించిన వీడియోలను పెట్టారని మాణిక్ రెడ్డి అన్నారు. తన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.అరవింద సమేత సినిమాకు ముందు కొన్ని సినిమాలలో తాను నటించినా ఆ సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు దక్కలేదని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.తనకు దైవభక్తి ఎక్కువని రోజూ 2 గంటల పాటు పూజ చేస్తానని మాణిక్ రెడ్డి వెల్లడించారు.
అరవింద సమేత సినిమాలో మూడు డైలాగులు మాత్రమే చెప్పడంతో ఆ సినిమాలో తన పాత్ర భారీ రెస్పాన్స్ అందుకుంటుందని అనుకోలేదని మాణిక్ తెలిపారు.
కిందకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనతో ఫోటోలు, సెల్ఫీలు దిగారని తన పర్ఫామెన్స్ అదిరిపోయిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పారని మాణిక్ చెప్పుకొచ్చారు.కొంతమంది తన సీన్ వచ్చినప్పుడు వేసిన కేకలకు సంబంధించిన వీడియోలను పెట్టారని మాణిక్ రెడ్డి అన్నారు. తన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.అరవింద సమేత సినిమాకు ముందు కొన్ని సినిమాలలో తాను నటించినా ఆ సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు దక్కలేదని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.తనకు దైవభక్తి ఎక్కువని రోజూ 2 గంటల పాటు పూజ చేస్తానని మాణిక్ రెడ్డి వెల్లడించారు.
కిందకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనతో ఫోటోలు, సెల్ఫీలు దిగారని తన పర్ఫామెన్స్ అదిరిపోయిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పారని మాణిక్ చెప్పుకొచ్చారు.కొంతమంది తన సీన్ వచ్చినప్పుడు వేసిన కేకలకు సంబంధించిన వీడియోలను పెట్టారని మాణిక్ రెడ్డి అన్నారు.
తన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.అరవింద సమేత సినిమాకు ముందు కొన్ని సినిమాలలో తాను నటించినా ఆ సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు దక్కలేదని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.తనకు దైవభక్తి ఎక్కువని రోజూ 2 గంటల పాటు పూజ చేస్తానని మాణిక్ రెడ్డి వెల్లడించారు.
తన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.అరవింద సమేత సినిమాకు ముందు కొన్ని సినిమాలలో తాను నటించినా ఆ సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు దక్కలేదని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.తనకు దైవభక్తి ఎక్కువని రోజూ 2 గంటల పాటు పూజ చేస్తానని మాణిక్ రెడ్డి వెల్లడించారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/bjps-criticism-of-the-states-debts-trs-gave-a-counter-to-the-centre | పెండింగ్లో ఉన్న నిధులు, గ్రాంట్లు, పరిహారం రూపంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా బకాయిపడిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.కేంద్రం రూ.1,05,812 బకాయిలు చెల్లించాల్సి ఉందని, పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేస్తే రాష్ట్రం రూ.3.29 లక్షల కోట్ల అప్పులో మూడింట ఒక వంతు మాఫీ చేసుకోవచ్చని అంటున్నారు.కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తే రాష్ట్రం కొత్త అప్పులు కూడా చేయాల్సిన అవసరం ఉండదని, ఎఫ్ఆర్బీఎం చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానం- రాష్ట్ర ప్రగతిపై ప్రభావం అనే అంశంపై జరిగిన చర్చకు సమాధానంగా టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ పరిమితుల కింద రుణాలు పొందేందుకు రాష్ట్రంపై కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు మరియు ఆంక్షలు విధించడం రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నేతలు అంటున్నారు.
రాష్ట్ర అప్పులపై బీజేపీ చేస్తున్న విమర్శలను టీఆర్ఎస్ నాయకులు తోసిపుచ్చారు.కేంద్ర ప్రభుత్వం తన రుణాలను తిరిగి చెల్లించడానికి రుణాలు పొందినట్లు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలను మూలధన వ్యయంపై ఖర్చు చేసి ఆస్తులను సృష్టించిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి సాగునీటి ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి ఆస్తులు సృష్టించిన పథకాలను రాష్ట్రం చేపట్టిందని వారు గుర్తు చేశారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణ రుణ ర్యాంక్ దేశంలో 23వ స్థానంలో ఉందన్నారు.రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై తలసరి అప్పుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కూడా టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు.కేంద్ర అప్పు వల్ల ప్రతి వ్యక్తిపై తలసరి అప్పు రూ.1,25,679 కాగా, తెలంగాణ తలసరి అప్పు రూ.94,272గా ఉందన్నారు.తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ రూ.1.25 లక్షల అప్పులు చేస్తున్నారని సీతారామన్ ఇటీవల తెలంగాణ పర్యటనలో పేర్కొన్నారు.జీఎస్డీపీలో తెలంగాణ అప్పులు 23.5 శాతంగా ఉన్నాయని, దేశ నిష్పత్తి 55 శాతం కంటే చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు.గత ఎనిమిదేళ్లలో రాష్ట్ర యాజమాన్యం పన్ను ఆదాయంలో 11.5 శాతం వృద్ధితో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.9.7 శాతంతో ఒడిశా రెండో స్థానంలో, 9.2 శాతం వృద్ధితో హర్యానా రెండో స్థానంలో నిలిచాయి.
రాష్ట్ర అప్పులపై బీజేపీ చేస్తున్న విమర్శలను టీఆర్ఎస్ నాయకులు తోసిపుచ్చారు.కేంద్ర ప్రభుత్వం తన రుణాలను తిరిగి చెల్లించడానికి రుణాలు పొందినట్లు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలను మూలధన వ్యయంపై ఖర్చు చేసి ఆస్తులను సృష్టించిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి సాగునీటి ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి ఆస్తులు సృష్టించిన పథకాలను రాష్ట్రం చేపట్టిందని వారు గుర్తు చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణ రుణ ర్యాంక్ దేశంలో 23వ స్థానంలో ఉందన్నారు.రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై తలసరి అప్పుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కూడా టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు.కేంద్ర అప్పు వల్ల ప్రతి వ్యక్తిపై తలసరి అప్పు రూ.1,25,679 కాగా, తెలంగాణ తలసరి అప్పు రూ.94,272గా ఉందన్నారు.తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ రూ.1.25 లక్షల అప్పులు చేస్తున్నారని సీతారామన్ ఇటీవల తెలంగాణ పర్యటనలో పేర్కొన్నారు.జీఎస్డీపీలో తెలంగాణ అప్పులు 23.5 శాతంగా ఉన్నాయని, దేశ నిష్పత్తి 55 శాతం కంటే చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు.గత ఎనిమిదేళ్లలో రాష్ట్ర యాజమాన్యం పన్ను ఆదాయంలో 11.5 శాతం వృద్ధితో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.9.7 శాతంతో ఒడిశా రెండో స్థానంలో, 9.2 శాతం వృద్ధితో హర్యానా రెండో స్థానంలో నిలిచాయి.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/which-of-these-is-the-best-in-fish-and-prawns-%e0%b0%9a%e0%b1%87%e0%b0%aa%e2%80%8c%e0%b0%b2%e0%b1%81 | రొయ్యలు, చేపలు. నాన్ వెజ్ ప్రియులు సీ ఫుడ్లో అత్యధికంగా తీసుకునేది ఈ రెండిటినే.
అయితే ఈ రెండిటిలో ఏది ఇష్టం అంటే చాలా మంది రొయ్యలకే ఓటేస్తారు.చేపలతో పోలిస్తే రొయ్యలు కాస్త ఎక్కువ టేస్ట్ ను కలిగి ఉంటాయి.
ముల్లులు ఉండవు.ఇక ఆరోగ్య పరంగా చూస్తే గనుక చేపల కంటే రొయ్యలే బెస్ట్ అంటున్నారు నిపుణులు.
చేపల కంటే రొయ్యల్లోనే పోషక విలువలు ఎక్కువగా.క్యాలరీలు తక్కువగా ఉంటాయి.అందు వల్లనే, రొయ్యలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా మెదడు పని తీరును చురుగ్గా మార్చి జ్ఞాపక శక్తిని రెట్టింపు చేయడంలో రొయ్యలు అద్భుతంగా సహాయపడతాయి.అలాగే పురుషులు వారానికి రెండు సార్లు పచ్చి రొయ్యలను తీసుకుంటే.అందులో ఉండే జింక్, సెలీనియం వంటి పోషకాలు శృంగార సామర్థ్యాన్ని పెంచి సంతానలేమి సమస్యలను నివారిస్తాయి.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు తమ డైట్లో రొయ్యలను చేర్చుకుంటే.సూపర్ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు.రొయ్యల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల, తరచూ రొయ్యలను తీసుకుంటే చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.అంతే కాదండోయ్.వారంలో ఒకటి లేదా రెండు సార్లు రొయ్యలను తింటే థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పని చేస్తుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.ఎముకలు బలంగా మారతాయి.మరియు రొయ్యల్లో ఉండే పలు పోషకాలు శరీరంలో క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని నాశనం చేస్తాయి.సో.ఇకపై రొయ్యలు కనిపిస్తే అస్సలు వదలొద్దు.అయితే రొయ్యలు మంచివి అన్నాం కదా అని చేపలు తినడం మానేయకండి.అవీ, ఇవీ.రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.కాబట్టి, రెండిటినీ తీసుకోవడానికి ప్రయత్నించండి.
చేపల కంటే రొయ్యల్లోనే పోషక విలువలు ఎక్కువగా.క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
అందు వల్లనే, రొయ్యలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా మెదడు పని తీరును చురుగ్గా మార్చి జ్ఞాపక శక్తిని రెట్టింపు చేయడంలో రొయ్యలు అద్భుతంగా సహాయపడతాయి.
అలాగే పురుషులు వారానికి రెండు సార్లు పచ్చి రొయ్యలను తీసుకుంటే.అందులో ఉండే జింక్, సెలీనియం వంటి పోషకాలు శృంగార సామర్థ్యాన్ని పెంచి సంతానలేమి సమస్యలను నివారిస్తాయి.
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు తమ డైట్లో రొయ్యలను చేర్చుకుంటే.సూపర్ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు.రొయ్యల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల, తరచూ రొయ్యలను తీసుకుంటే చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.అంతే కాదండోయ్.వారంలో ఒకటి లేదా రెండు సార్లు రొయ్యలను తింటే థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పని చేస్తుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.ఎముకలు బలంగా మారతాయి.మరియు రొయ్యల్లో ఉండే పలు పోషకాలు శరీరంలో క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని నాశనం చేస్తాయి.సో.ఇకపై రొయ్యలు కనిపిస్తే అస్సలు వదలొద్దు.అయితే రొయ్యలు మంచివి అన్నాం కదా అని చేపలు తినడం మానేయకండి.అవీ, ఇవీ.రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.కాబట్టి, రెండిటినీ తీసుకోవడానికి ప్రయత్నించండి.
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు తమ డైట్లో రొయ్యలను చేర్చుకుంటే.సూపర్ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు.
రొయ్యల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల, తరచూ రొయ్యలను తీసుకుంటే చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.
అంతే కాదండోయ్.వారంలో ఒకటి లేదా రెండు సార్లు రొయ్యలను తింటే థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పని చేస్తుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.
ఎముకలు బలంగా మారతాయి.మరియు రొయ్యల్లో ఉండే పలు పోషకాలు శరీరంలో క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని నాశనం చేస్తాయి.
సో.ఇకపై రొయ్యలు కనిపిస్తే అస్సలు వదలొద్దు.అయితే రొయ్యలు మంచివి అన్నాం కదా అని చేపలు తినడం మానేయకండి.అవీ, ఇవీ.రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.కాబట్టి, రెండిటినీ తీసుకోవడానికి ప్రయత్నించండి.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/pawan-kalyan-reached-to-gannavaram-airport-for-a-private-meeting | కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.ఎయిర్ పోర్ట్ లో పవన్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు.
వీడియో కవరేజ్ చేస్తూ మీడియా వ్యక్తి కింద పడటంతో ఆ వ్యక్తిని పైకి లేపిన పవన్ కళ్యాణ్.
విజయవాడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చానని మీడియాతో వెల్లడించిన పవన్.గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లిన పవన్..
విజయవాడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చానని మీడియాతో వెల్లడించిన పవన్.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లిన పవన్.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/us-protests-in-michigan-after-police-kill-black-man | అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతను ఊపిరాడక మరణించాడు.తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.
ఈ క్రమంలో జార్జ్ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని డాక్టర్ వాంగ్మూలం ఇచ్చారు.దీంతో చౌవిన్కు 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజాగా అగ్రరాజ్యంలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది.ఏప్రిల్ 4న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోలను మిచిగాన్ పోలీసులు గురువారం విడుదల చేశారు.ఆరోజున 26 ఏళ్ల ప్యాట్రిక్ లయోయా అనే వ్యక్తి గ్రాండ్ రాపిడ్స్ నగరంలో కారులో వెళ్తుండగా పోలీసు అధికారి అడ్డుకున్నాడు.డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సిందిగా ఆదేశించాడు.అది తన కారులో వుందని చెబితే.బయటకు తీసి చూపాలని సదరు పోలీస్ అధికారి హుకం జారీ చేశాడు.దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.కాసేపటికి లయోయా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించగా.పోలీసు అధికారి అతనిని వెంబడించాడు.అక్కడితో ఆగకుండా లయోయాను కిందపడేసి… కాళ్లతో తొక్కిపట్టాడు.కోపంతో ఊగిపోతూ పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీతో కాల్చి చంపాడు.ఈ తతంగమంతా పోలీసు అధికారి బాడీ క్యామ్ సహా సమీపంలో వున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది.ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.వందల మంది నిరసనకారులు ‘‘బ్లాక్ లైవ్స్ మేటర్’’ ఫ్లకార్డులను పట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కార్యాలయం ఎదుట గుమిగూడారు.ఈ ఘటనకు బాధ్యుడైన పోలీస్ అధికారిని వేతనంతో కూడిన సెలవులో పంపారు.
తాజాగా అగ్రరాజ్యంలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది.ఏప్రిల్ 4న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోలను మిచిగాన్ పోలీసులు గురువారం విడుదల చేశారు.ఆరోజున 26 ఏళ్ల ప్యాట్రిక్ లయోయా అనే వ్యక్తి గ్రాండ్ రాపిడ్స్ నగరంలో కారులో వెళ్తుండగా పోలీసు అధికారి అడ్డుకున్నాడు.
డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సిందిగా ఆదేశించాడు.అది తన కారులో వుందని చెబితే.
బయటకు తీసి చూపాలని సదరు పోలీస్ అధికారి హుకం జారీ చేశాడు.దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కాసేపటికి లయోయా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించగా.పోలీసు అధికారి అతనిని వెంబడించాడు.
అక్కడితో ఆగకుండా లయోయాను కిందపడేసి… కాళ్లతో తొక్కిపట్టాడు.కోపంతో ఊగిపోతూ పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీతో కాల్చి చంపాడు.
ఈ తతంగమంతా పోలీసు అధికారి బాడీ క్యామ్ సహా సమీపంలో వున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది.
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.వందల మంది నిరసనకారులు ‘‘బ్లాక్ లైవ్స్ మేటర్’’ ఫ్లకార్డులను పట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కార్యాలయం ఎదుట గుమిగూడారు.ఈ ఘటనకు బాధ్యుడైన పోలీస్ అధికారిని వేతనంతో కూడిన సెలవులో పంపారు.
తాజా వార్తలు
ఎన్నారై
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/boora-narsaiah-gouds-harsh-comments-on-kcr-government | కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శలు గుప్పించారు.ప్రభుత్వ పథకాలకు కేసీఆర్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.
కేంద్ర పథకాలకు ఎక్కడా మోదీ పేరు పెట్టలేదని చెప్పారు.ఈ నేపథ్యంలో పథకాలకు కేసీఆర్ పేరు పెట్టడంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
ఇప్పటికీ రైతు ధాన్యం రిడ్లపైనే ఎండబోస్తున్నారని పేర్కొన్నారు.కల్లాల కోసం ఖర్చుచేశామంటున్న నిధులు ఎటు పోయాయని ప్రశ్నించారు.
దీనిపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని వెల్లడించారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/joint-survey-on-polavaram-backwater | పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఈ నెల 30 నుంచి ఏపీ, తెలంగాణ ఇంజినీర్లు సర్వే నిర్వహించనున్నారు.ప్రాజెక్టు ముంపు ప్రభావంపై ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ ఆథారిటీ ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది.
పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగుల స్థాయిలో నీటిని నిల్వచేస్తే తెలంగాణ ప్రాంతంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ముంపు ఎంత మేరకు ఏర్పడుతుందనేది ఈ సర్వే ద్వారా తేల్చనున్నారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/parchuri-gopala-krishna-intresting-comments-about-megastar-indra-film-know-details | 20 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.ఈ సినిమాలో చిరంజీవి నటన చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇప్పటికి ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతో ఆదరిస్తున్నారు.తాజాగా ఈ సినిమా విడుదలే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.‘ పరుచూరి పలుకులు ‘ వేదికగా ఇంద్ర సినిమా గురించి, ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి వెనక ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల వెల్లడించారు.ఈ క్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.ఈ సినిమా తెరకెక్కించడానికి దర్శకుడు బి.గోపాల్ నిర్మాత అశ్వినిదత్ మొదట నిరాకరించారని ఆయన తెలియజేశాడు.
20 సంవత్సరాల క్రితం విడుదలైన ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటానికి చిన్ని కృష్ణ అందించిన కథ, కథనం, పరుచూరి సోదరులు ఈ సినిమా కోసం అందించిన డైలాగ్స్, బి.గోపాల్ దర్శకత్వం ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో చిరంజీవి నటన కూడా మరొక ఎత్తు.అయితే బి.గోపాల్ మొదట ఇంద్ర సినిమా కథ విన్నప్పుడు ఈ సినిమా రూపొందించడానికి అంగీకరించలేదు.అందుకు కారణం గతంలో “నరసింహ నాయుడు”, ” సమరసింహారెడ్డి” సినిమాలు కూడా ఈ తరహాలోనే ఉండటం వల్ల వెనకడుగు వేశాడని చెప్పుకొచ్చారు.కానీ చిన్ని కృష్ణని తీసుకుని వెళ్లి ఈ కథ చిరంజీవి గారికి చెబితే ఫస్ట్ ఆఫ్ విని ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది.ఈ సినిమా చేద్దాం అని చెప్పాడని గోపాలకృష్ణ వెల్లడించారు.అయితే ఈ సినిమాలో తనికెళ్ల భరణి నటించిన పాత్రలో నేను నటించాల్సి ఉండగా ఆ సమయంలో కాళ్ళు నొప్పి ఎక్కువగా ఉండటంతో ప్రయాణాలు చేయలేక ఆ పాత్ర నుండి తప్పుకోవాల్సి వచ్చిందని పరుచూరి గోపాలకృష్ణ తెలియజేశాడు.ఇక ఈ సినిమాలో కాశీలో ప్రకాష్ రాజ్ చిరంజీవి గారికి నమస్కారం పెట్టే సీన్ చేయటానికి కూడా బి.గోపాల్ నిరాకరించాడు.అచ్చం ఇటువంటి సీన్ నరసింహారెడ్డిలో చేశానని మళ్లీ అదే సీన్ రిపీట్ చేస్తే ప్రేక్షకులు అంగీకరించారని దర్శకుడు ఈ సీన్ చేయటానికి ఒప్పుకోలేదు.కానీ కొన్ని సీన్లు ఏ హీరో చేసినా కూడా ప్రేక్షకులు ఒప్పుకుంటారని గట్టి నమ్మకంతో నేను పట్టుబట్టి ఆ సీన్ చేయించాను అంటూ ఇంద్ర సినిమా షూటింగ్ విశేషాల గురించి గోపాలకృష్ణ చెప్పుకొచ్చాడు.
20 సంవత్సరాల క్రితం విడుదలైన ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటానికి చిన్ని కృష్ణ అందించిన కథ, కథనం, పరుచూరి సోదరులు ఈ సినిమా కోసం అందించిన డైలాగ్స్, బి.గోపాల్ దర్శకత్వం ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో చిరంజీవి నటన కూడా మరొక ఎత్తు.అయితే బి.గోపాల్ మొదట ఇంద్ర సినిమా కథ విన్నప్పుడు ఈ సినిమా రూపొందించడానికి అంగీకరించలేదు.అందుకు కారణం గతంలో “నరసింహ నాయుడు”, ” సమరసింహారెడ్డి” సినిమాలు కూడా ఈ తరహాలోనే ఉండటం వల్ల వెనకడుగు వేశాడని చెప్పుకొచ్చారు.
కానీ చిన్ని కృష్ణని తీసుకుని వెళ్లి ఈ కథ చిరంజీవి గారికి చెబితే ఫస్ట్ ఆఫ్ విని ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది.ఈ సినిమా చేద్దాం అని చెప్పాడని గోపాలకృష్ణ వెల్లడించారు.
అయితే ఈ సినిమాలో తనికెళ్ల భరణి నటించిన పాత్రలో నేను నటించాల్సి ఉండగా ఆ సమయంలో కాళ్ళు నొప్పి ఎక్కువగా ఉండటంతో ప్రయాణాలు చేయలేక ఆ పాత్ర నుండి తప్పుకోవాల్సి వచ్చిందని పరుచూరి గోపాలకృష్ణ తెలియజేశాడు.ఇక ఈ సినిమాలో కాశీలో ప్రకాష్ రాజ్ చిరంజీవి గారికి నమస్కారం పెట్టే సీన్ చేయటానికి కూడా బి.గోపాల్ నిరాకరించాడు.అచ్చం ఇటువంటి సీన్ నరసింహారెడ్డిలో చేశానని మళ్లీ అదే సీన్ రిపీట్ చేస్తే ప్రేక్షకులు అంగీకరించారని దర్శకుడు ఈ సీన్ చేయటానికి ఒప్పుకోలేదు.
కానీ కొన్ని సీన్లు ఏ హీరో చేసినా కూడా ప్రేక్షకులు ఒప్పుకుంటారని గట్టి నమ్మకంతో నేను పట్టుబట్టి ఆ సీన్ చేయించాను అంటూ ఇంద్ర సినిమా షూటింగ్ విశేషాల గురించి గోపాలకృష్ణ చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/i-have-such-a-relationship-with-suhasini-balakrishna-told-the-secret | నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటి సుహాసిని( Suhasini ) మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చాయి.
వీరిద్దరి కాంబినేషన్లో రాముడు భీముడు, మంగమ్మగారి మనవడు, బాలగోపాలుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
అంతేకాకుండా సుహాసిని బాలకృష్ణ (Suhasini, Balakrishna) నటించిన పాండురంగడు, లెజెండ్ వంటి సినిమాల్లో కీలకపాత్రలో నటించింది.అయితే తాజాగా బాలకృష్ణ హోస్టుగా చేసే అన్ స్టాపబుల్ షో కి( Unstoppable With NBK Limited Edition ) గెస్ట్లుగా వచ్చారు సీనియర్ నటి సుహాసిని, శ్రియ, డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ సి పరాంజీలు. వీరందరిలో ముందుగా సీనియర్ నటి సుహాసిని స్టేజ్ మీదకి రాగానే నాకు సుహాసిని కి మధ్య విడదీయరాని బంధం ఉంది అంటూ బాలకృష్ణ మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది.మా ఇద్దరిదీ జన్మజన్మల బంధం అలాగే శ్రీయా (Shriya) తో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.ఇక సుహాసిని బాలకృష్ణ గురించి చెబుతూ బాలకృష్ణ అప్పట్లో చాలా సిగ్గు పడుతూ ఉండేవారు అని చెప్పగా శ్రియ గట్టిగా అరిచింది.వెంటనే హరీష్ శంకర్ మీరు చెప్పేది నేను అస్సలు నమ్మను అని చెప్పగా బాలకృష్ణ మాట్లాడుతూ.నేను మీ ముగ్గురితో మాత్రమే మాట్లాడతాను.హరీష్ శంకర్ ని( Harish Shankar ) పక్కన పెడతాను అని అన్నారు.ఆయన మాటలకు అవాక్కైన జయంతి సి పరాంజి( Jayanth C Paranji ) ఎందుకు పాపం ఆయనతో ఎందుకు మాట్లాడరు అని అడగగా.నాకు హరీష్ శంకర్ (Harish Shankar) తో పాత గొడవలు ఉన్నాయిలే అని చెప్పారు.ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇక సుహాసిని, శ్రియాల లతో బాలకృష్ణ బంధం గురించి తెలియాలంటే అలాగే హరీష్ శంకర్ కి,బాలకృష్ణ కి మధ్య ఉన్న పాత కక్ష్య ల గురించి పూర్తి విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఎపిసోడ్ మొత్తం వచ్చేవరకు ఆగాల్సిందే.
అంతేకాకుండా సుహాసిని బాలకృష్ణ (Suhasini, Balakrishna) నటించిన పాండురంగడు, లెజెండ్ వంటి సినిమాల్లో కీలకపాత్రలో నటించింది.
అయితే తాజాగా బాలకృష్ణ హోస్టుగా చేసే అన్ స్టాపబుల్ షో కి( Unstoppable With NBK Limited Edition ) గెస్ట్లుగా వచ్చారు సీనియర్ నటి సుహాసిని, శ్రియ, డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ సి పరాంజీలు. వీరందరిలో ముందుగా సీనియర్ నటి సుహాసిని స్టేజ్ మీదకి రాగానే నాకు సుహాసిని కి మధ్య విడదీయరాని బంధం ఉంది అంటూ బాలకృష్ణ మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది.
మా ఇద్దరిదీ జన్మజన్మల బంధం అలాగే శ్రీయా (Shriya) తో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.ఇక సుహాసిని బాలకృష్ణ గురించి చెబుతూ బాలకృష్ణ అప్పట్లో చాలా సిగ్గు పడుతూ ఉండేవారు అని చెప్పగా శ్రియ గట్టిగా అరిచింది.వెంటనే హరీష్ శంకర్ మీరు చెప్పేది నేను అస్సలు నమ్మను అని చెప్పగా బాలకృష్ణ మాట్లాడుతూ.నేను మీ ముగ్గురితో మాత్రమే మాట్లాడతాను.హరీష్ శంకర్ ని( Harish Shankar ) పక్కన పెడతాను అని అన్నారు.
ఆయన మాటలకు అవాక్కైన జయంతి సి పరాంజి( Jayanth C Paranji ) ఎందుకు పాపం ఆయనతో ఎందుకు మాట్లాడరు అని అడగగా.నాకు హరీష్ శంకర్ (Harish Shankar) తో పాత గొడవలు ఉన్నాయిలే అని చెప్పారు.ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇక సుహాసిని, శ్రియాల లతో బాలకృష్ణ బంధం గురించి తెలియాలంటే అలాగే హరీష్ శంకర్ కి,బాలకృష్ణ కి మధ్య ఉన్న పాత కక్ష్య ల గురించి పూర్తి విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఎపిసోడ్ మొత్తం వచ్చేవరకు ఆగాల్సిందే.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/viral-video-husband-martin-fall-in-mud-in-maldives-wife-happy-%e0%b0%b5%e0%b1%88%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%80%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b | బురద నేలలో నడవాలంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి.ఎందుకంటే మనం వేసే అడుగు అటు ఇటు జారిన బురదలో పడిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి.
అయితే బురదలో నడిచే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తారు.అదే అలవాటు లేని వాళ్ళు అయితే తప్పకుండా పడిపోతారు.
ఎందుకంటే బురదకి జారే స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి.అయితే ఇప్పుడు ఒక వ్యక్తి కూడా చూసుకోకుండా బురదలో కాలు వేయడంతో అమాంతం బురద గుంటలోకి పడిపోయాడు.
అయితే భర్త బురదలో పడడం చూసిన ఏ భార్య అయినఏమి చేస్తుంది చెప్పండి.అయ్యయ్యో అని భర్తని లేపి దెబ్బలు ఎమన్నా తగిలాయా అండి, బట్టలు అన్నీ పాడయిపోయాయి కదా కొంచెం చూసుకుని నడవవచ్చు కదా అని అంటుంది అని మనం అనుకుంటాము.
కానీ.ఈ వీడియోలో అందుకు భిన్నంగా పడిపోయిన భర్తను చూసి పకా పకా మంటూ నవ్వింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోను చూసిన వారు నవ్వకుండా అసలు ఉండలేరు.
అయితే అసలు ఇంతకీ ఆ బురదలో పడిన వ్యక్తి ఎవరు.ఎందుకు బురదలోకి వెళ్ళాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రిటిష్ దేశానికీ సంబందించిన మార్టిన్ అనే వ్యక్తి టూరిజం కోసం అని తన భార్య రచెల్ తో కలిసి మాల్దీవులలో పర్యటించడానికి వెళ్ళాడు.అయితే మాల్దీవులలో వ్యూవాములా అనే ప్రాంతం ఉంది.అక్కడ రోడ్డు మీద ప్రయాణం చేసేకంటే వేరే మార్గంలో వెళితే త్వరగా మనం అనుకున్న చోటుకు వెళ్ళవచ్చు అని అతని భార్య మార్టిన్ కు సలహా ఇచ్చింది.అయితే వారు వెళ్లే మార్గంలో బురద కూడా ఉంది.ఆ బురదను దాటుకుని వాళ్ళు వెళ్ళాలి.ఈ క్రమంలో అతడు వేసుకున్న చెప్పులు తీసేసి ఆ చెప్పులను చేతితో పట్టుకుని, ప్యాంటు తడవకుండా, బురద కూడా అంటకుండా ఉండేలా ప్యాంటును పైకి మడిచాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుని కాలు బురదలో వేసాడు.ఇంకేముంది మొదటి అడుగుతోనే బురద గుంటలో పడిపోయాడు.అయితే బురదలో పడిన తరువాత మార్టిన్ కొన్ని సెకన్ల వరకు కనిపించలేదు.అలా తన భర్త మార్టిన్ బురదలో పడిపోతే అతడి భార్య అలా చూస్తుండిపోతూ, అతనిని బయటకు లాగే ప్రయత్నం చేయకుండా ఎంచక్కా వీడియో తీస్తూ కిలకిల మంటూ నవ్వుతూనే ఉంది.అలా భార్య నవ్వడంతో మార్టిన్ కు కోపం వచ్చి “‘నాతో అసలు మాట్లాడకు ” అని భార్యతో గట్టిగా అరిచి చెప్పాడు.ఈ వీడియోను మార్టిన్ స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.ఈ వీడియోతో పాటు మార్టిన్ ఇలా చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ‘మేము మాల్దీవుల పర్యటనలో ఉన్నాము.ఈ క్రమంలో నా భార్య మరోవైపుకు వెళ్లేందుకు దగ్గరి దారి ఉందని బురద దారి వైపు తీసుకెళ్లింది. అక్కడికి చెప్పులు తీసేసి చాలా జాగ్రత్తగా బురదలో అడుగు వేసా కానీ., నేను బురదలో ఉన్న గోతిలోకి వెళ్లిపోయాను.బురదలోకి పూర్తిగా మునిగిపోవడంతో అసలు ఎక్కడున్నా నేను అనే షాక్ లోకి వెళ్ళిపోయా.ఆ బురద గుంట 9 – 10 అడుగుల లోతులో ఉంది.ఆ గుంటలో పడినా కానీ నేను భయపడకుండా వెంటనే నీటి నుంచి బయటకొచ్చాను.నా అవస్థ చూసి నా భార్య 10 నిమిషాల వరకు ఆపకుండా నవ్వుతూనే ఉంది.నేను కోపంతో అరిచాను.తర్వాత నా బట్టలు అన్ని పాడయిపోవడంతో పక్కనే ఉన్న సముద్రం దగ్గరకు దుస్తులను శుభ్రం చేసుకున్న అని తన అనుభవాలను వీడియోతో పాటు షేర్ చేసాడు మార్టిన్.
బ్రిటిష్ దేశానికీ సంబందించిన మార్టిన్ అనే వ్యక్తి టూరిజం కోసం అని తన భార్య రచెల్ తో కలిసి మాల్దీవులలో పర్యటించడానికి వెళ్ళాడు.అయితే మాల్దీవులలో వ్యూవాములా అనే ప్రాంతం ఉంది.
అక్కడ రోడ్డు మీద ప్రయాణం చేసేకంటే వేరే మార్గంలో వెళితే త్వరగా మనం అనుకున్న చోటుకు వెళ్ళవచ్చు అని అతని భార్య మార్టిన్ కు సలహా ఇచ్చింది.అయితే వారు వెళ్లే మార్గంలో బురద కూడా ఉంది.
ఆ బురదను దాటుకుని వాళ్ళు వెళ్ళాలి.ఈ క్రమంలో అతడు వేసుకున్న చెప్పులు తీసేసి ఆ చెప్పులను చేతితో పట్టుకుని, ప్యాంటు తడవకుండా, బురద కూడా అంటకుండా ఉండేలా ప్యాంటును పైకి మడిచాడు.
అన్ని జాగ్రత్తలు తీసుకుని కాలు బురదలో వేసాడు.ఇంకేముంది మొదటి అడుగుతోనే బురద గుంటలో పడిపోయాడు.అయితే బురదలో పడిన తరువాత మార్టిన్ కొన్ని సెకన్ల వరకు కనిపించలేదు.అలా తన భర్త మార్టిన్ బురదలో పడిపోతే అతడి భార్య అలా చూస్తుండిపోతూ, అతనిని బయటకు లాగే ప్రయత్నం చేయకుండా ఎంచక్కా వీడియో తీస్తూ కిలకిల మంటూ నవ్వుతూనే ఉంది.
అలా భార్య నవ్వడంతో మార్టిన్ కు కోపం వచ్చి “‘నాతో అసలు మాట్లాడకు ” అని భార్యతో గట్టిగా అరిచి చెప్పాడు.
ఈ వీడియోను మార్టిన్ స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.ఈ వీడియోతో పాటు మార్టిన్ ఇలా చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ‘మేము మాల్దీవుల పర్యటనలో ఉన్నాము.ఈ క్రమంలో నా భార్య మరోవైపుకు వెళ్లేందుకు దగ్గరి దారి ఉందని బురద దారి వైపు తీసుకెళ్లింది. అక్కడికి చెప్పులు తీసేసి చాలా జాగ్రత్తగా బురదలో అడుగు వేసా కానీ., నేను బురదలో ఉన్న గోతిలోకి వెళ్లిపోయాను.బురదలోకి పూర్తిగా మునిగిపోవడంతో అసలు ఎక్కడున్నా నేను అనే షాక్ లోకి వెళ్ళిపోయా.ఆ బురద గుంట 9 – 10 అడుగుల లోతులో ఉంది.ఆ గుంటలో పడినా కానీ నేను భయపడకుండా వెంటనే నీటి నుంచి బయటకొచ్చాను.నా అవస్థ చూసి నా భార్య 10 నిమిషాల వరకు ఆపకుండా నవ్వుతూనే ఉంది.నేను కోపంతో అరిచాను.తర్వాత నా బట్టలు అన్ని పాడయిపోవడంతో పక్కనే ఉన్న సముద్రం దగ్గరకు దుస్తులను శుభ్రం చేసుకున్న అని తన అనుభవాలను వీడియోతో పాటు షేర్ చేసాడు మార్టిన్.
ఈ వీడియోను మార్టిన్ స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
ఈ వీడియోతో పాటు మార్టిన్ ఇలా చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ‘మేము మాల్దీవుల పర్యటనలో ఉన్నాము.
ఈ క్రమంలో నా భార్య మరోవైపుకు వెళ్లేందుకు దగ్గరి దారి ఉందని బురద దారి వైపు తీసుకెళ్లింది.
అక్కడికి చెప్పులు తీసేసి చాలా జాగ్రత్తగా బురదలో అడుగు వేసా కానీ., నేను బురదలో ఉన్న గోతిలోకి వెళ్లిపోయాను.బురదలోకి పూర్తిగా మునిగిపోవడంతో అసలు ఎక్కడున్నా నేను అనే షాక్ లోకి వెళ్ళిపోయా.
ఆ బురద గుంట 9 – 10 అడుగుల లోతులో ఉంది.ఆ గుంటలో పడినా కానీ నేను భయపడకుండా వెంటనే నీటి నుంచి బయటకొచ్చాను.
నా అవస్థ చూసి నా భార్య 10 నిమిషాల వరకు ఆపకుండా నవ్వుతూనే ఉంది.నేను కోపంతో అరిచాను.
తర్వాత నా బట్టలు అన్ని పాడయిపోవడంతో పక్కనే ఉన్న సముద్రం దగ్గరకు దుస్తులను శుభ్రం చేసుకున్న అని తన అనుభవాలను వీడియోతో పాటు షేర్ చేసాడు మార్టిన్.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/actress-ameesha-patel-looks-sizzling-hot-in-this-pictures-%e0%b0%85%e0%b0%ae%e0%b1%80%e0%b0%b7%e0%b0%be-%e0%b0%aa%e0%b0%9f%e0%b1%87%e0%b0%b2%e0%b1%8d | Actress Ameesha Patel Looks Sizzling Hot In This Pictures-telugu Actress Photos Actress Ameesha Patel Looks Sizzling Hot
ఫోటో గ్యాలరీ |
https://telugustop.com/kcr-is-only-a-shout-manik-rao-thackeray | వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు.
కేసీఆర్ ది ఆర్భాటం తప్పా ఏమీ లేదని విమర్శించారు.బీఆర్ఎస్, బీజేపీ నుంచి చాలా మంది నేతలు తమకు టచ్ లో ఉన్నారని తెలిపారు.
ఖమ్మం సభ తరువాత కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/hearing-on-petition-of-pensioners-in-ap-high-court | ఏపీలో పెన్షనర్ల పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో( High Court ) విచారణ జరిగింది.ఈ మేరకు పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ( pensions by volunteers ) చేయొద్దన్న ఈడీ ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ క్రమంలో పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.అదేవిధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలపై న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని ఏపీ సీఎస్ హైకోర్టుకు తెలిపారు.ఈ క్రమంలోనే పెన్షనర్ల పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/actress-ritu-varma-melts-our-heart-with-these-pictures-%e0%b0%b0%e0%b1%80%e0%b0%a4%e0%b1%82-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae | ఫోటో గ్యాలరీ |
https://telugustop.com/kajols-tribhanga-to-have-a-digital-release-%e0%b0%95%e0%b0%be%e0%b0%9c%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d | కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని డిజిటల్ ఎంటర్టైన్మెంట్ జోరు పెరిగింది.డిజిటల్ ఓటీటీ చానల్స్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ని ఒడిసిపట్టుకోవడం కోసం విపరీతంగా వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.
లాక్ డౌన్ టైంలో వినోదాన్ని అందించాయి.ఆదాయం బాగా పెరగడంతో భారీ బడ్జెట్ లతో అలా స్టార్ క్యాస్టింగ్ తో వెబ్ సిరీస్ లని తెరకెక్కిస్తున్నారు.
సినిమా అనేసరికి ఒకే రకమైన పాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది.అయితే వెబ్ సిరీస్ లు అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వస్తాయి.
అలాగే ప్రేక్షకులు కూడా సినిమాని చూసినట్లు హీరో, హీరోయిన్స్ అనే యాంగిల్స్ లో చూడరు.కేవలం కథ, అందులో పాత్రలని మాత్రమే చూస్తారు.
ఈ నేపధ్యంలో నచ్చిన పాత్ర చేయడానికి కావాల్సినంత అవకాశం వెబ్ సిరీస్ లద్వారా దొరుకుతుంది.దాంతో పాటు మంచి రెమ్యునరేషన్ కూడా అందుతుంది.
ఈ నేపధ్యంలో స్టార్ సెలబ్రెటీలు కూడా ఓటీటీ బాట పడుతున్నారు.క్రైమ్ కథలతో, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పుడు ఈ బాటలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, హీరో అజయ్ దేవగన్ భార్య కాజోల్ కూడా ఎంట్రీ ఇస్తుంది.ఇప్పటికే తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు చేసిన కాజోల్ ఇప్పుడు ఓ ఇంటరెస్టింగ్ స్టోరీతో డిజిటల్ లోకి అడుగుపెడుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోయే ఈ వెబ్ సిరీస్ ని కాజోల్ భర్త అజయ్ దేవగన్ నిర్మిస్తూ ఉండటం విశేషం.త్రిభంగ టైటిల్ తో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ 1980 బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ లో ముగుస్తుంది.
ఇందులో ఒకే కుటుంబంలో మూడు జెనరేషన్స్ కథని చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.రేణుక సహానీ ఈ వెబ్ సిరీస్ తో దర్శకురాలిగా పరిచయం అవుతుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/regina-casandra-got-crazy-web-series-offier-in-hindi-%e0%b0%b0%e0%b1%86%e0%b0%9c%e0%b1%80%e0%b0%a8%e0%b0%be | ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన తమిళ్ పొన్ను రెజీనా కాసాండ్రా.ఈ అమ్మడు మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకుండా తరువాత మెల్లగా అడుగులు వేసుకుంటూ యువ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.
సందీప్ కిషన్ తో వరుస సినిమాలు చేసి ఫ్రేమ్ లోకి వచ్చింది.తఃరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో రెండు సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
డాన్స్ లో కూడా సత్తా చాటింది.అలాగే గ్లామర్ షోలో కూడా ఒకే అనిపించుకుంది.
ఈ సినిమాల తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా రేస్ లో వెనకబడిపోయింది.
అడపాదడపా సినిమాలు చేసి మెప్పిస్తున్న పెద్దగా బ్రేక్ అయితే రావడం లేదు.ఇక సెవెన్, ఎవరు, చక్ర సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి రెజీనా మెప్పించింది.
అయినా కూడా తెలుగులో అనుకున్న స్థాయిలో ఈ అమ్మడుకి గుర్తింపు రావడం లేదు.అయితే ప్రస్తుతం సుదీర్ వర్మ దర్శకత్వంలో కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ సినిమాలో లీడ్ రోల్ లో కన్ఫర్మ్ అయ్యింది.అలాగే మాతృభాష కోలీవుడ్ లో కూడా ఓ రెండు సినిమాలు చేస్తుంది.ఒక అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఏకంగా రా ఆఫీసర్ గా రెజీనా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ లో అవకాశం సొంతం చేసుకుంది.ఇండియన్ స్పేస్ సైంటిస్ట్స్ కథలతో రాకెట్ బాయ్స్ టైటిల్ తో వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.ఇందులో విక్రమ్ సారాభాయ్, హోమీబాబా, అబ్దుల్ కలాం లాంటి సైంటిస్ట్ ల కథని చెప్పనున్నారు.ఈ వెబ్ సిరీస్ లో రెజినా కూడా అవకాశం సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో స్పేస్ కాన్సెప్ట్ లతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తూ ఉండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది.అయితే రెజీనా ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది.
అయినా కూడా తెలుగులో అనుకున్న స్థాయిలో ఈ అమ్మడుకి గుర్తింపు రావడం లేదు.అయితే ప్రస్తుతం సుదీర్ వర్మ దర్శకత్వంలో కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ సినిమాలో లీడ్ రోల్ లో కన్ఫర్మ్ అయ్యింది.
అలాగే మాతృభాష కోలీవుడ్ లో కూడా ఓ రెండు సినిమాలు చేస్తుంది.ఒక అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఏకంగా రా ఆఫీసర్ గా రెజీనా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ లో అవకాశం సొంతం చేసుకుంది.ఇండియన్ స్పేస్ సైంటిస్ట్స్ కథలతో రాకెట్ బాయ్స్ టైటిల్ తో వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.
ఇందులో విక్రమ్ సారాభాయ్, హోమీబాబా, అబ్దుల్ కలాం లాంటి సైంటిస్ట్ ల కథని చెప్పనున్నారు.ఈ వెబ్ సిరీస్ లో రెజినా కూడా అవకాశం సొంతం చేసుకుంది.
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో స్పేస్ కాన్సెప్ట్ లతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తూ ఉండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది.అయితే రెజీనా ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/chicken-biryani-5-paisa-chennai-hotel-offer-%e0%b0%ac%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b1%80 | మనలో చాలామంది చికెన్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తింటారు.చికెన్ తినకపోతే ముద్ద దిగనివారు మనలో చాలామందే ఉంటారు.
హోటళ్లలో, ఫుడ్ వెబ్ సైట్లలో తక్కువ ధరకే చికెన్ బిర్యానీ ఇస్తే కొనుగోలు చేసేవాళ్లు ఎంతోమంది ఉంటారు.తాజాగా చెన్నైలోని రామనాథపురంలో ఐదు పైసలకే చికెన్ బిర్యానీ అనే బ్రహ్మాండమైన ఆఫర్ పెట్టారు.
దీంతో భోజనప్రియులు ఆ హోటల్ ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు.
పనైకుళం, కీళక్కరై, రామనాథపురం ప్రాంతాలు చికెన్, మటన్ బిర్యానీ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి.రామనాథపురంలో ఫరత్ అనే వ్యక్తి కొత్తగా బిర్యానీ సెంటర్ ను ప్రారంభించాడు.పోటీ ఎక్కువగా ఉండటంతో జనాలను ఆకర్షించాలనే ఉద్దేశంతో 5 పైసలకే చికెన్ బిర్యానీ అనే ఆఫర్ ను ప్రవేశపెట్టాడు.ఫరత్ బిర్యానీ సెంటర్ లో చికెన్ బిర్యానీతో పాటు వంకాయ కూర్మ, పెరుగు పచ్చడి అందించడం గమనార్హం.అయితే 5 పైసలు ప్రస్తుతం చెల్లడం లేదు కదా….? 5 పైసలకే బిర్యానీ ఎలా విక్రయిస్తున్నారు అనే సందేహం కలుగుతోందా….? ఫరత్ కేవలం ఎవరైతే పాత 5 పైసల నాణేలను కలిగి ఉంటారో వారికి మాత్రమే చికెన్ బిర్యానీనీ అందిస్తున్నాడు.ఈ ఆఫర్ గురించి ఫరత్ మాట్లాడుతూ ఇలా అందించడం వల్ల హోటల్ పట్ల జనాలు ఆకర్షితులు కావడంతో పాటు పాత నాణేల పట్ల ప్రజల్లో ఆసక్తి కలుగుతుందని చెప్పాడు.ఇప్పటివరకు 150 మంది పైగా ప్రజలు 5 పైసల నాణెం చెల్లించి బిర్యానీని కొనుగోలు చేశారని చెప్పాడు.5 పైసల నాణేలు ఉన్నవాళ్లు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి చూపిస్తుంటే నాణేలు లేని వాళ్లు మాత్రం తమకు కూడా ఈ ఆఫర్ కల్పిస్తే బాగుంటుందని చెబుతున్నారు.
పనైకుళం, కీళక్కరై, రామనాథపురం ప్రాంతాలు చికెన్, మటన్ బిర్యానీ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి.
రామనాథపురంలో ఫరత్ అనే వ్యక్తి కొత్తగా బిర్యానీ సెంటర్ ను ప్రారంభించాడు.పోటీ ఎక్కువగా ఉండటంతో జనాలను ఆకర్షించాలనే ఉద్దేశంతో 5 పైసలకే చికెన్ బిర్యానీ అనే ఆఫర్ ను ప్రవేశపెట్టాడు.
ఫరత్ బిర్యానీ సెంటర్ లో చికెన్ బిర్యానీతో పాటు వంకాయ కూర్మ, పెరుగు పచ్చడి అందించడం గమనార్హం.
అయితే 5 పైసలు ప్రస్తుతం చెల్లడం లేదు కదా….? 5 పైసలకే బిర్యానీ ఎలా విక్రయిస్తున్నారు అనే సందేహం కలుగుతోందా….? ఫరత్ కేవలం ఎవరైతే పాత 5 పైసల నాణేలను కలిగి ఉంటారో వారికి మాత్రమే చికెన్ బిర్యానీనీ అందిస్తున్నాడు.ఈ ఆఫర్ గురించి ఫరత్ మాట్లాడుతూ ఇలా అందించడం వల్ల హోటల్ పట్ల జనాలు ఆకర్షితులు కావడంతో పాటు పాత నాణేల పట్ల ప్రజల్లో ఆసక్తి కలుగుతుందని చెప్పాడు.ఇప్పటివరకు 150 మంది పైగా ప్రజలు 5 పైసల నాణెం చెల్లించి బిర్యానీని కొనుగోలు చేశారని చెప్పాడు.5 పైసల నాణేలు ఉన్నవాళ్లు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి చూపిస్తుంటే నాణేలు లేని వాళ్లు మాత్రం తమకు కూడా ఈ ఆఫర్ కల్పిస్తే బాగుంటుందని చెబుతున్నారు.
అయితే 5 పైసలు ప్రస్తుతం చెల్లడం లేదు కదా….? 5 పైసలకే బిర్యానీ ఎలా విక్రయిస్తున్నారు అనే సందేహం కలుగుతోందా….? ఫరత్ కేవలం ఎవరైతే పాత 5 పైసల నాణేలను కలిగి ఉంటారో వారికి మాత్రమే చికెన్ బిర్యానీనీ అందిస్తున్నాడు.ఈ ఆఫర్ గురించి ఫరత్ మాట్లాడుతూ ఇలా అందించడం వల్ల హోటల్ పట్ల జనాలు ఆకర్షితులు కావడంతో పాటు పాత నాణేల పట్ల ప్రజల్లో ఆసక్తి కలుగుతుందని చెప్పాడు.ఇప్పటివరకు 150 మంది పైగా ప్రజలు 5 పైసల నాణెం చెల్లించి బిర్యానీని కొనుగోలు చేశారని చెప్పాడు.5 పైసల నాణేలు ఉన్నవాళ్లు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి చూపిస్తుంటే నాణేలు లేని వాళ్లు మాత్రం తమకు కూడా ఈ ఆఫర్ కల్పిస్తే బాగుంటుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/monkey-thief-robs-jewellery-at-komaram-bheem-district-%e0%b0%95%e0%b1%8b%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 | ఇళ్ళల్లో దొంగలు ఎక్కువగా చొరబడి దొంగతనాలకి పాల్పడుతూ ఉంటారు.విలువైన వస్తువులు దోచుకుపోతూ ఉంటారు.
ఇలాంటి ఘటనలు తరుచుగా జరిగేవే అయితే అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి.అలాంటి సంఘటనలలో ముందుకి వినిపించే పేరు కోతులు.
ఈ కోతులు చేసే వింత చేష్టలకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.కోతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాటితో ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చిన్న మనుషులకి కోతులకి దగ్గర సంబంధం ఉండటం వలన అవి కొన్ని పనులు మనుషుల తరహాలోనే చేస్తాయి.ఇప్పుడు అలాగే ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనంకి చేసాయి.
కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో కోతులు చొరబడి వంట గదిలో ఉన్న పప్పు డబ్బాలతో ఉడాయించాయి.అయితే ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్ ఉన్నాయి.స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించినా డబ్బాలు లభించలేదు.అయితే ఈ ఘటనపై పోలీసులకి ఎలా ఫిర్యాదు చేయాలో అర్ధం కాని పరిస్థితిలో బంగారం పోగోత్తుకున్న బాధితులు ఉన్నారు.
కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో కోతులు చొరబడి వంట గదిలో ఉన్న పప్పు డబ్బాలతో ఉడాయించాయి.
అయితే ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్ ఉన్నాయి.స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించినా డబ్బాలు లభించలేదు.
అయితే ఈ ఘటనపై పోలీసులకి ఎలా ఫిర్యాదు చేయాలో అర్ధం కాని పరిస్థితిలో బంగారం పోగోత్తుకున్న బాధితులు ఉన్నారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/super-star-krishna-mistakes-in-his-life-%e0%b0%b8%e0%b1%82%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3 | మన తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న ప్రేత్యేకత వేరు.అంతేకాదు డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ మాన్ గా కృష్ణ గారిని అందరూ మెచ్చుకుంటారు.
అయితే ఆయనకి నటన రాదు అని ఏడిపించేవారు కొందరు ఉన్నారు ఏమో గాని, ఆయన గట్స్ కి, మొండితనానికి, అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు లాంటి ఆయన మనస్తత్వనికి ఫిదా అవ్వని వారు మాత్రం ఎవరు ఉండరు.ఆయన్ని అభిమానించే వారిలో చాలామంది అభిమానులు ఆయన మనస్తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
అలాంటి కృష్ణ గారు ఆయన జీవితంలో మూడు తప్పులను చేశారని సినీ వర్గాల్లో చెప్పుకుంటూ ఉంటారు.మరి ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.
మొదటగా నటి కావాలి అని ఎంతో ఆశ పడిన కృష్ణ కూతురు మంజులనీ నటి కాకుండా కృష్ణ గారు అడ్డుపడ్డారు… కృష్ణ గారి అభిమానులు మంజుల నటిగా చేస్తే ఒప్పుకోమని ఆయన మీద ఒత్తిడి తేవడం వలన మంజులని నటిగా నటించనివ్వలేదు.
అలాగే కృష్ణ గారి కొడుకులైన రమేష్ బాబుని ,మహేష్ బాబుని హీరోలుగా చేయాలనుకున్న ఆయన తన కూతురు మంజుల విషయంలో మాత్రం దైర్యంగా నిర్ణయం తీసుకోలేక పోయాడు.షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న మంజుల తన కుటుంబ నేపథ్యం, తన తండ్రి అభిమానులు వలనే తాను అనుకున్నది చేయలేకపోయానని ఇప్పటికి బాధపడుతూ ఉంటారు .సమాజం అంటే కేవలం వాళ్ళ నాన్నగారి అభిమానులే అనీ అనుకోవడంతో మంజుల తన గమ్యాన్ని చేరుకోలేకపోయింది అని ఇటీవల చాలా సందర్భాలలో మంజుల బాధపడ్డారు.అలాగే రెండో విషయం ఏంటంటే గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో వ్యవహరించిన తీరు.ఆయనకు వేటూరి సుందర రామ మూర్తి వలన ఎస్పీ బాలుతో వైరం ఏర్పడింది అని అంటారు.అయితే ఈ విషయానికి సంబంధించి పెద్దగా ఎవరికీ ఏమి క్లారిటి అనేది లేదు కానీ చెప్పుడు మాటలు వినడం వల్లనే కృష్ణ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సినీ ఇండస్ట్రీలో అనుకునేవారట .అప్పటి కాలంలో కృష్ణ గారు ఏడాదికి 10 చిత్రాల వరకూ చేసేవాడు.అయితే అప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా సింహాసనం సినిమా తీస్తున్నారు కృష్ణ.అయితే కృష్ణ ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తాను నటించే అన్ని చిత్రాలలోనూ రాక్ సీతారామ్ అనే కొత్త గాయకుడుకే అవకాశం ఇచ్చాడు.కానీ కొద్దిరోజులకే కృష్ణ అభిప్రాయం మార్చుకున్నారు.తను అనుకున్న మాట మీద ఉండి నట్లయితే బావుండేది.అలా మాట మీద ఉండకుండా కొంత కాలానికే రాక్ సీతారామ్ అనే గాయకుడుని పక్కన పెట్టి మళ్ళీ ఎస్పీ బాల సుబ్రమణ్యంను తన సినిమాలలో పాడించాడు కృష్ణ.దీనితో తన కెరీర్ కూడా మలుపు తిరుగుతుందని భావించిన రాక్ సీతారామ్ ఆశలు అన్నీ ఆవిరి అయిపోయాయి.అలాగే కృష్ణ గారు చేసిన మరో పొరపాటు ఏంటంటే దర్శకుడు రేలంగి నరసింహారావు శోభన్ బాబు తో సంసారం అనే చిత్రాన్ని తీశాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.దానితో తన బంధువైన శాఖమూరి రామచంద్ర రావు నిర్మాతగా రేలంగి నరసింహారావుతో కృష్ణ ఒక చిత్రం చేస్తానని మాట ఇచ్చారు.దాంతో రేలంగి నరసింహారావు కృష్ణ అనుమతితో రచయత సత్యానంద్ తో కలిసి సినిమా సెట్టింగ్స్ కూడా మొదలు పెట్టాడు.అయితే చిత్ర నిర్మాత మాత్రం ఎవరికీ చెప్పకుండా పరుచూరి బ్రదర్స్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడట.అడ్వాన్స్ ఇచ్చాక తీరిగ్గా వచ్చి ఆ విషయాన్ని రేలంగి నరసింహారావుకి చెప్పారట .దాంతో రేలంగి నరసింహారావుకి కోపం వచ్చి తాను ఇప్పటికే రచయత అయిన సత్యానంద్ తోటి సెట్టింగ్స్ కూడా జరుగుతుందని, ఆయన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన్ని తీసివేయడం భావ్యం కాదని నిర్మాతతో చెప్పాడు.ఇలా వారిద్దరూ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.కానీ ఆ నిర్మాత మాత్రం కృష్ణ గారితో చిత్రం చేయడం రేలంగికి ఇష్టం లేదని చెప్పాడట.దాంతో కృష్ణ విషయం తెలుసుకోకుండా రేలంగి నరసింహారావు తోటి వివాదం పెంచుకున్నారు.ఇది కూడా ఆయన చేసిన తప్పుల్లో ఒకటి.అలాగే ప్రముఖ నిర్మాత రామానాయుడు, కృష్ణ, శోభన్ బాబుల తో కలిసి మల్టీస్టారర్ గా బాపయ్య దర్శకత్వంలో “ముందడుగు” సినిమా తీశారు.ఆ తరువాత మరో సినిమా కి డేట్స్ ఇవ్వమని రామానాయుడు కృష్ణ గారిని కోరారు.అయితే కృష్ణ గారు మాత్రం దర్శకుడిగా రాఘవేంద్రరావుగారు ఉండాలని, అలాగే రచయితలుగా పరుచూరి బ్రదర్స్ ఉండాలని కండిషన్ పెట్టారు.దాంతో వీటన్నిటికీ రామానాయుడు ఒప్పుకొని ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్నాడు.చివరి నిమిషంలో కృష్ణ నేను మరొక నిర్మాత తో కూడా కమిట్ అయ్యాను.మీరు భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని చేయండి అని చెప్పారు.అలా కృష్ణ గారు అన్నా మాటలు రామానాయుడికి చాలా బాధ వేసాయట.అంతకముందు కూడా రామానాయుడు ఇలానే స్టార్స్ తో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారట.ఇంకా ఆ సమయంలో రామానాయుడు తన చిన్న కుమారుడు అయిన వెంకటేష్ ని హీరోగా చేసి ఆ చిత్రం స్థానంలో కలియుగ పాండవులు అనే చిత్రాన్ని నిర్మించారు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇలా కృష్ణ గారి జీవితంలో జరిగిన ఈ నాలుగు తప్పులు మాత్రం ఎప్పటికీ చెరగని ముద్ర లాగా అలాగే మిగిలి పోయాయి.!!.
అలాగే కృష్ణ గారి కొడుకులైన రమేష్ బాబుని ,మహేష్ బాబుని హీరోలుగా చేయాలనుకున్న ఆయన తన కూతురు మంజుల విషయంలో మాత్రం దైర్యంగా నిర్ణయం తీసుకోలేక పోయాడు.
షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న మంజుల తన కుటుంబ నేపథ్యం, తన తండ్రి అభిమానులు వలనే తాను అనుకున్నది చేయలేకపోయానని ఇప్పటికి బాధపడుతూ ఉంటారు .సమాజం అంటే కేవలం వాళ్ళ నాన్నగారి అభిమానులే అనీ అనుకోవడంతో మంజుల తన గమ్యాన్ని చేరుకోలేకపోయింది అని ఇటీవల చాలా సందర్భాలలో మంజుల బాధపడ్డారు.
అలాగే రెండో విషయం ఏంటంటే గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో వ్యవహరించిన తీరు.ఆయనకు వేటూరి సుందర రామ మూర్తి వలన ఎస్పీ బాలుతో వైరం ఏర్పడింది అని అంటారు.అయితే ఈ విషయానికి సంబంధించి పెద్దగా ఎవరికీ ఏమి క్లారిటి అనేది లేదు కానీ చెప్పుడు మాటలు వినడం వల్లనే కృష్ణ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సినీ ఇండస్ట్రీలో అనుకునేవారట .అప్పటి కాలంలో కృష్ణ గారు ఏడాదికి 10 చిత్రాల వరకూ చేసేవాడు.అయితే అప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా సింహాసనం సినిమా తీస్తున్నారు కృష్ణ.అయితే కృష్ణ ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తాను నటించే అన్ని చిత్రాలలోనూ రాక్ సీతారామ్ అనే కొత్త గాయకుడుకే అవకాశం ఇచ్చాడు.
కానీ కొద్దిరోజులకే కృష్ణ అభిప్రాయం మార్చుకున్నారు.తను అనుకున్న మాట మీద ఉండి నట్లయితే బావుండేది.అలా మాట మీద ఉండకుండా కొంత కాలానికే రాక్ సీతారామ్ అనే గాయకుడుని పక్కన పెట్టి మళ్ళీ ఎస్పీ బాల సుబ్రమణ్యంను తన సినిమాలలో పాడించాడు కృష్ణ.
దీనితో తన కెరీర్ కూడా మలుపు తిరుగుతుందని భావించిన రాక్ సీతారామ్ ఆశలు అన్నీ ఆవిరి అయిపోయాయి.అలాగే కృష్ణ గారు చేసిన మరో పొరపాటు ఏంటంటే దర్శకుడు రేలంగి నరసింహారావు శోభన్ బాబు తో సంసారం అనే చిత్రాన్ని తీశాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
దానితో తన బంధువైన శాఖమూరి రామచంద్ర రావు నిర్మాతగా రేలంగి నరసింహారావుతో కృష్ణ ఒక చిత్రం చేస్తానని మాట ఇచ్చారు.దాంతో రేలంగి నరసింహారావు కృష్ణ అనుమతితో రచయత సత్యానంద్ తో కలిసి సినిమా సెట్టింగ్స్ కూడా మొదలు పెట్టాడు.
అయితే చిత్ర నిర్మాత మాత్రం ఎవరికీ చెప్పకుండా పరుచూరి బ్రదర్స్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడట.అడ్వాన్స్ ఇచ్చాక తీరిగ్గా వచ్చి ఆ విషయాన్ని రేలంగి నరసింహారావుకి చెప్పారట .దాంతో రేలంగి నరసింహారావుకి కోపం వచ్చి తాను ఇప్పటికే రచయత అయిన సత్యానంద్ తోటి సెట్టింగ్స్ కూడా జరుగుతుందని, ఆయన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన్ని తీసివేయడం భావ్యం కాదని నిర్మాతతో చెప్పాడు.ఇలా వారిద్దరూ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
కానీ ఆ నిర్మాత మాత్రం కృష్ణ గారితో చిత్రం చేయడం రేలంగికి ఇష్టం లేదని చెప్పాడట.దాంతో కృష్ణ విషయం తెలుసుకోకుండా రేలంగి నరసింహారావు తోటి వివాదం పెంచుకున్నారు.
ఇది కూడా ఆయన చేసిన తప్పుల్లో ఒకటి.అలాగే ప్రముఖ నిర్మాత రామానాయుడు, కృష్ణ, శోభన్ బాబుల తో కలిసి మల్టీస్టారర్ గా బాపయ్య దర్శకత్వంలో “ముందడుగు” సినిమా తీశారు.ఆ తరువాత మరో సినిమా కి డేట్స్ ఇవ్వమని రామానాయుడు కృష్ణ గారిని కోరారు.అయితే కృష్ణ గారు మాత్రం దర్శకుడిగా రాఘవేంద్రరావుగారు ఉండాలని, అలాగే రచయితలుగా పరుచూరి బ్రదర్స్ ఉండాలని కండిషన్ పెట్టారు.
దాంతో వీటన్నిటికీ రామానాయుడు ఒప్పుకొని ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్నాడు.చివరి నిమిషంలో కృష్ణ నేను మరొక నిర్మాత తో కూడా కమిట్ అయ్యాను.మీరు భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని చేయండి అని చెప్పారు.అలా కృష్ణ గారు అన్నా మాటలు రామానాయుడికి చాలా బాధ వేసాయట.
అంతకముందు కూడా రామానాయుడు ఇలానే స్టార్స్ తో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారట.ఇంకా ఆ సమయంలో రామానాయుడు తన చిన్న కుమారుడు అయిన వెంకటేష్ ని హీరోగా చేసి ఆ చిత్రం స్థానంలో కలియుగ పాండవులు అనే చిత్రాన్ని నిర్మించారు.
ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇలా కృష్ణ గారి జీవితంలో జరిగిన ఈ నాలుగు తప్పులు మాత్రం ఎప్పటికీ చెరగని ముద్ర లాగా అలాగే మిగిలి పోయాయి.!!
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/brazilian-man-went-to-mum-driving-test-%e0%b0%a4%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf | తన తల్లి రుణం తీర్చుకునేందుకు ఏం చేసినా తక్కువ అంటారు.జన్మనిచ్చిన తల్లి కోసం ఎంతో మంది ఎన్నో చేశారంటూ మనం ఇప్పటి వరకు వార్తల్లో చూశాం, నిజ జీవితంలో కూడా చూస్తూ వచ్చాం.
ఇప్పటి వరకు తల్లుల కోసం పిల్లలు చేసిన త్యాగాలు, సాహసాల ముందు ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి చేసిన సాహసం చాలా పెద్దది.ఇప్పటి వరకు ఇలా ఎవరు కూడా చేసి ఉండరు.
తన తల్లి కోసం తల్లిలా మారిన వ్యక్తి కథ ఇది.బ్రెజిల్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.బ్రెజిల్కు చెందిన హీటర్ షియావ్ 45 ఏళ్ల వ్యక్తి తన తల్లికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు.తల్లికి కోరిక అయిన డ్రైవింగ్ను నేర్పించాడు.ఆమె రోడ్లపై షికారు చేయాలంటే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.కాని తల్లి మారియా డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్టులో మూడు సార్లు పాల్గొని మూడు సార్లు కూడా ఫ్లాప్ అయ్యింది.మరో రెండు సార్లు మాత్రమే ఆమెకు చాన్స్ ఉంటుంది.
దాంతో హీటర్ షియాన్కు విచిత్రమైన ఆలోచన వచ్చింది.
తన తల్లి అక్కడకు వెళ్లగానే టెన్షన్ పడుతుంది.వారి ముందు డ్రైవింగ్ చేయలేక పోతుంది.అందుకే ఆమె స్థానంలో తాను వెళ్లాలనుకున్నాడు.
ఆమెలా డ్రస్సింగ్ అయ్యాడు.ఆమె డ్రస్ వేసుకుని 60 ఏళ్ల మహిళగా మారిపోయాడు.
డాక్యుమెంట్లో ఉన్న ఆమె రూపంలోకి మారేందుకు చాలా జాగ్రత్తగా మేకప్ వేసుకున్నాడు.డ్రైవింగ్ టెస్టుకు వెళ్లాడు.
అక్కడ డ్రైవింగ్ టెస్టు పూర్తి అయిన తర్వాత అతడు మారియా కాదని అధికారులు గుర్తించారు.
అధికారులు వెంటనే పోలీసులను పిలిపించారు.తన తల్లి డ్రైవింగ్ టెస్ట్ కోసం అతడు రావడం, అది కూడా డ్రస్ వేసుకుని మోసం చేసేందుకు ప్రయత్నించాడంటూ చీటింగ్ కేసు పెట్టారు.బ్రెజిల్లో చీటింగ్ కేసుకు మూడు నుండి అయిదు సంవత్సరాల వరకు శిక్షలు ఉంటాయి.దాంతో ఇప్పుడు హీటర్కు ఎంత కాలం శిక్ష పడుతుందా అంటూ అంతా బాధతో ఎదురు చూస్తున్నారు.జనాలు మాత్రం తల్లి కోసం చేసిన పనిగా భావించి వదిలేయాలంటూ కోరుతున్నారు.మరి కోర్టులు ఎలా ఈ విషయంలో తీర్పు ఇస్తాయో చూడాలి.
అధికారులు వెంటనే పోలీసులను పిలిపించారు.
తన తల్లి డ్రైవింగ్ టెస్ట్ కోసం అతడు రావడం, అది కూడా డ్రస్ వేసుకుని మోసం చేసేందుకు ప్రయత్నించాడంటూ చీటింగ్ కేసు పెట్టారు.బ్రెజిల్లో చీటింగ్ కేసుకు మూడు నుండి అయిదు సంవత్సరాల వరకు శిక్షలు ఉంటాయి.
దాంతో ఇప్పుడు హీటర్కు ఎంత కాలం శిక్ష పడుతుందా అంటూ అంతా బాధతో ఎదురు చూస్తున్నారు.జనాలు మాత్రం తల్లి కోసం చేసిన పనిగా భావించి వదిలేయాలంటూ కోరుతున్నారు.
మరి కోర్టులు ఎలా ఈ విషయంలో తీర్పు ఇస్తాయో చూడాలి.
తాజా వార్తలు
అవీ...ఇవి
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/prabhas-acting-in-manchu-vishnu-bhakta-kannappa-or-not | తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంటారు.
ఇక ముఖ్యంగా మంచు విష్ణు( Manchu Vishnu ) లాంటి నటులు ఇప్పుడిప్పుడే వాళ్లకి సంబంధించిన క్రేజ్ ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఇక ఇదిలా ఉంటే ఆయన భక్త కన్నప్ప( Bhakta Kannappa ) అనే సినిమా ని తీస్తున్నారు.
ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ ను పెడుతున్నారు.ఇక ఈ సినిమాలో ఇప్పటికే స్టార్ నటులు నటిస్తున్నారు.మోహన్ లాల్, శరత్ కుమార్,మధుబాల, నయనతార లాంటి నటులు నటిస్తున్నారు.ఇక వీళ్ళతో పాటుగా ప్రభాస్ ( Prabhas ) కూడా ఈ సినిమాలో శివుడి క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి.ఇక దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇప్పుడు చాలా వరకు వైరల్ అవుతుంది.ఇక ఇప్పుడు ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులు ప్రభాస్ ఈ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించినట్టుగా తెలుస్తుంది.ఈ 3 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రభాస్ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక దాంతో పాటుగా ప్రభాస్ సంబంధించిన లుక్ ను కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి మొన్నటి దాకా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అంటూ పలువురు సందేహాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పటికైతే ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ భారీ ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది.మరి ఫస్ట్ లుక్ ని( First Look ) రిలీజ్ చేస్తే కానీ ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రాదు….
ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ ను పెడుతున్నారు.ఇక ఈ సినిమాలో ఇప్పటికే స్టార్ నటులు నటిస్తున్నారు.మోహన్ లాల్, శరత్ కుమార్,మధుబాల, నయనతార లాంటి నటులు నటిస్తున్నారు.ఇక వీళ్ళతో పాటుగా ప్రభాస్ ( Prabhas ) కూడా ఈ సినిమాలో శివుడి క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి.
ఇక దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇప్పుడు చాలా వరకు వైరల్ అవుతుంది.ఇక ఇప్పుడు ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులు ప్రభాస్ ఈ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించినట్టుగా తెలుస్తుంది.
ఈ 3 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రభాస్ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక దాంతో పాటుగా ప్రభాస్ సంబంధించిన లుక్ ను కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి మొన్నటి దాకా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అంటూ పలువురు సందేహాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పటికైతే ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ భారీ ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది.మరి ఫస్ట్ లుక్ ని( First Look ) రిలీజ్ చేస్తే కానీ ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రాదు….
ఈ 3 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రభాస్ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక దాంతో పాటుగా ప్రభాస్ సంబంధించిన లుక్ ను కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి మొన్నటి దాకా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అంటూ పలువురు సందేహాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పటికైతే ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ భారీ ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది.మరి ఫస్ట్ లుక్ ని( First Look ) రిలీజ్ చేస్తే కానీ ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రాదు…
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/a-similar-earthquake-occurred-in-turkey-84-years-ago-and-then | 84 ఏళ్ల క్రితం కూడా టర్కీలో ఇలాంటి భూకంపం… ఆ తరువాత ఎన్ని భూకంపాలు వచ్చాయంటే భూకంపం ధాటికి టర్కీ వణికిపోయింది.ఆగ్నేయ టర్కీ, సిరియాలో సోమవారం ఉదయం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.గత 24 గంటల్లో టర్కీలో మూడో శక్తివంతమైన భూకంపం సంభవించింది.1939లో కూడా ఇలాంటి భూకంపం.
టర్కీలో సంభవించిన భూకంపం సిరియా, లెబనాన్ మరియు ఇజ్రాయెల్లో కూడా కనిపించింది.1939 సంవత్సరంలో కూడా అంతే శక్తివంతమైన భూకంపం సంభవించింది.డిసెంబర్ 1939లో, ఈశాన్య టర్కీలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో సుమారు 30,000 మందిని మృతి చెందారు.భూకంప కార్యకలాపాలకు కేంద్రమైన టర్కీ అనటోలియన్ ప్లేట్లో ఉంది.ఇక్కడ ఇలాంటి భూకంపాలు రావడానికి ఇదే ప్రధాన కారణం.గత కొన్ని సంవత్సరాలలో వచ్చిన భూకంపాలివే.1 అక్టోబర్ 2020టర్కీ తీరానికి సమీపంలోని ఏజియన్ సముద్రంలో గ్రీకు ద్వీపం సమోస్ సమీపంలో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది.టర్కీలో సంభవించిన ఈ భూకంపంలో కనీసం 24 మంది మరణించారు.2.జనవరి 2020జనవరి 2020లో తూర్పు టర్కీలో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 22 మంది మరణించారు.వందలాది మంది గాయపడ్డారు.సిరియా, జార్జియా మరియు అర్మేనియాలో భూకంపం సంభవించింది.3.అక్టోబర్ 2011అక్టోబర్ 2011లో తూర్పు టర్కీలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 138 మంది మరణించారు.దాదాపు 350 మంది గాయపడ్డారు.భూకంప కేంద్రం వాన్ ప్రావిన్స్లో ఉంది.భూకంప కేంద్రం ఇరాన్తో సరిహద్దులో ఉంది.ఉత్తర ఇరాక్లోని సమీప గ్రామాలు, కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి.4.మార్చి 2010మార్చి 2010లో, తూర్పు టర్కీలో 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 51 మంది మృత్యువాత పడ్డారు.అదే సమయంలో ఒక గ్రామం భారీ స్థాయిలో ధ్వంసమైంది.5.ఆగస్టు 1999ఆగష్టు 1999లో, పశ్చిమ టర్కిష్ నగరమైన ఇజ్మిత్లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం 17,000 మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది.టర్కీలో సంభవించిన ఈ భూకంపం వల్ల మరణించినవారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.దీనితో పాటు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా భూకంపం కారణంగా మరణించినవారికి సంతాపం వ్యక్తం చేశారు.
టర్కీలో సంభవించిన భూకంపం సిరియా, లెబనాన్ మరియు ఇజ్రాయెల్లో కూడా కనిపించింది.1939 సంవత్సరంలో కూడా అంతే శక్తివంతమైన భూకంపం సంభవించింది.డిసెంబర్ 1939లో, ఈశాన్య టర్కీలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో సుమారు 30,000 మందిని మృతి చెందారు.భూకంప కార్యకలాపాలకు కేంద్రమైన టర్కీ అనటోలియన్ ప్లేట్లో ఉంది.
ఇక్కడ ఇలాంటి భూకంపాలు రావడానికి ఇదే ప్రధాన కారణం.గత కొన్ని సంవత్సరాలలో వచ్చిన భూకంపాలివే.
1 అక్టోబర్ 2020టర్కీ తీరానికి సమీపంలోని ఏజియన్ సముద్రంలో గ్రీకు ద్వీపం సమోస్ సమీపంలో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది.టర్కీలో సంభవించిన ఈ భూకంపంలో కనీసం 24 మంది మరణించారు.
2.జనవరి 2020జనవరి 2020లో తూర్పు టర్కీలో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 22 మంది మరణించారు.వందలాది మంది గాయపడ్డారు.సిరియా, జార్జియా మరియు అర్మేనియాలో భూకంపం సంభవించింది.3.అక్టోబర్ 2011అక్టోబర్ 2011లో తూర్పు టర్కీలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 138 మంది మరణించారు.దాదాపు 350 మంది గాయపడ్డారు.భూకంప కేంద్రం వాన్ ప్రావిన్స్లో ఉంది.భూకంప కేంద్రం ఇరాన్తో సరిహద్దులో ఉంది.ఉత్తర ఇరాక్లోని సమీప గ్రామాలు, కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి.4.మార్చి 2010మార్చి 2010లో, తూర్పు టర్కీలో 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 51 మంది మృత్యువాత పడ్డారు.అదే సమయంలో ఒక గ్రామం భారీ స్థాయిలో ధ్వంసమైంది.5.ఆగస్టు 1999ఆగష్టు 1999లో, పశ్చిమ టర్కిష్ నగరమైన ఇజ్మిత్లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం 17,000 మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది.టర్కీలో సంభవించిన ఈ భూకంపం వల్ల మరణించినవారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.దీనితో పాటు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా భూకంపం కారణంగా మరణించినవారికి సంతాపం వ్యక్తం చేశారు.
2.జనవరి 2020జనవరి 2020లో తూర్పు టర్కీలో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 22 మంది మరణించారు.వందలాది మంది గాయపడ్డారు.
సిరియా, జార్జియా మరియు అర్మేనియాలో భూకంపం సంభవించింది.
3.అక్టోబర్ 2011అక్టోబర్ 2011లో తూర్పు టర్కీలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 138 మంది మరణించారు.దాదాపు 350 మంది గాయపడ్డారు.భూకంప కేంద్రం వాన్ ప్రావిన్స్లో ఉంది.
భూకంప కేంద్రం ఇరాన్తో సరిహద్దులో ఉంది.ఉత్తర ఇరాక్లోని సమీప గ్రామాలు, కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి.
4.మార్చి 2010మార్చి 2010లో, తూర్పు టర్కీలో 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 51 మంది మృత్యువాత పడ్డారు.అదే సమయంలో ఒక గ్రామం భారీ స్థాయిలో ధ్వంసమైంది.5.ఆగస్టు 1999ఆగష్టు 1999లో, పశ్చిమ టర్కిష్ నగరమైన ఇజ్మిత్లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం 17,000 మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది.టర్కీలో సంభవించిన ఈ భూకంపం వల్ల మరణించినవారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.దీనితో పాటు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా భూకంపం కారణంగా మరణించినవారికి సంతాపం వ్యక్తం చేశారు.
4.మార్చి 2010మార్చి 2010లో, తూర్పు టర్కీలో 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 51 మంది మృత్యువాత పడ్డారు.అదే సమయంలో ఒక గ్రామం భారీ స్థాయిలో ధ్వంసమైంది.
5.ఆగస్టు 1999ఆగష్టు 1999లో, పశ్చిమ టర్కిష్ నగరమైన ఇజ్మిత్లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం 17,000 మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది.టర్కీలో సంభవించిన ఈ భూకంపం వల్ల మరణించినవారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.దీనితో పాటు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా భూకంపం కారణంగా మరణించినవారికి సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/kajals-annual-income-is-not-normal-kajal-accumulated-huge-assets | లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు వెండితెర చందమామ కాజల్ అగర్వాల్.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అనంతరం చందమామ, మగధీర వంటి వరుస హిట్ సినిమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ గత దశాబ్దన్నర కాలం నుంచి ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న కాజల్ ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నారు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.ఇక బాబు పుట్టిన తర్వాత కాజల్ తిరిగి తన కెరీర్ ను ప్రారంభించారు.ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో బిజీగా ఉన్నారు.ఇకపోతే కాజల్ ఇన్ని సంవత్సరాల సినీ కెరియర్లో భారీగానే ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.ఇలా ఈమె ఇండస్ట్రీలో ఉంటూ సుమారు100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.ఒక వెబ్ సైట్ కథనం ప్రకారం ఈమె వార్షిక ఆదాయం కూడా సుమారు ఆరు కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.ఇవే కాకుండా కాజల్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు కూడా ఉన్నట్టు సమాచారం.సుమారు 10 కోట్ల రూపాయల విలువచేసే ఇంటిలో కాజల్ నివసిస్తున్నారు.అలాగే ఈమె గ్యారేజ్ లో ఉన్నటువంటి కార్లు విలువ సుమారు మూడు కోట్లకు పైగా విలువ చేస్తాయని తెలుస్తోంది.మొత్తానికి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే డబ్బు పోగు చేస్తున్నారు.ఇదే కాకుండా కాజల్ ఇప్పటికే పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెట్టిన విషయం మనకు తెలిసిందే.ఇక తన భర్త గౌతమ్ ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.ఇక బాబు పుట్టిన తర్వాత కాజల్ తిరిగి తన కెరీర్ ను ప్రారంభించారు.ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో బిజీగా ఉన్నారు.
ఇకపోతే కాజల్ ఇన్ని సంవత్సరాల సినీ కెరియర్లో భారీగానే ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.ఇలా ఈమె ఇండస్ట్రీలో ఉంటూ సుమారు100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.
ఒక వెబ్ సైట్ కథనం ప్రకారం ఈమె వార్షిక ఆదాయం కూడా సుమారు ఆరు కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.ఇవే కాకుండా కాజల్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు కూడా ఉన్నట్టు సమాచారం.సుమారు 10 కోట్ల రూపాయల విలువచేసే ఇంటిలో కాజల్ నివసిస్తున్నారు.అలాగే ఈమె గ్యారేజ్ లో ఉన్నటువంటి కార్లు విలువ సుమారు మూడు కోట్లకు పైగా విలువ చేస్తాయని తెలుస్తోంది.మొత్తానికి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే డబ్బు పోగు చేస్తున్నారు.ఇదే కాకుండా కాజల్ ఇప్పటికే పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెట్టిన విషయం మనకు తెలిసిందే.ఇక తన భర్త గౌతమ్ ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఒక వెబ్ సైట్ కథనం ప్రకారం ఈమె వార్షిక ఆదాయం కూడా సుమారు ఆరు కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.ఇవే కాకుండా కాజల్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు కూడా ఉన్నట్టు సమాచారం.సుమారు 10 కోట్ల రూపాయల విలువచేసే ఇంటిలో కాజల్ నివసిస్తున్నారు.అలాగే ఈమె గ్యారేజ్ లో ఉన్నటువంటి కార్లు విలువ సుమారు మూడు కోట్లకు పైగా విలువ చేస్తాయని తెలుస్తోంది.
మొత్తానికి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే డబ్బు పోగు చేస్తున్నారు.ఇదే కాకుండా కాజల్ ఇప్పటికే పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెట్టిన విషయం మనకు తెలిసిందే.
ఇక తన భర్త గౌతమ్ ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/job-opportunities-due-to-solar-power-project-cm-jagan | నంద్యాల జిల్లాలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఏపీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.ఎనిమిది వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఇదే కావడం విశేషం.
పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.రైతుల ఉచిత కరెంట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దన్న సీఎం జగన్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.మరికొన్ని ప్రాంతాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందన్నారు.నంద్యాల జిల్లాలోని అవుకు మండలం జానూతల గ్రామంలో 2,300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.మరోవైపు పాణ్యం మండలంలోని కందికాయపల్లె గ్రామంలో పవన్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.కాగా ఎన్ హెచ్ పీసీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోలార్, పవన్ విద్యుత్ ప్లాంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
రైతుల ఉచిత కరెంట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దన్న సీఎం జగన్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.మరికొన్ని ప్రాంతాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందన్నారు.నంద్యాల జిల్లాలోని అవుకు మండలం జానూతల గ్రామంలో 2,300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు పాణ్యం మండలంలోని కందికాయపల్లె గ్రామంలో పవన్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.కాగా ఎన్ హెచ్ పీసీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోలార్, పవన్ విద్యుత్ ప్లాంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ram-charan-uncompromising-for-upcoming-movies | టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తో హిట్ కొట్టిన చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.ఆ తర్వాత వైజాగ్ బీచ్ లో షూటింగ్ జరుపుకుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.ఈయన సినిమాల విషయం పక్కన పెడితే.చరణ్ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన ఇటీవలే నటించి నిర్మించిన ఆచార్య సినిమా భారీ ప్లాప్ అయ్యింది.ఒకటి కాదు రెండు కాదు దాదాపు 70 కోట్ల వరకు నష్టం వచ్చినట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.అలా ఆచార్య దెబ్బ తీసిన ఆ దెబ్బ నుండి చరణ్ చాలా నేర్చుకుని ఇప్పుడు జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తున్నాడు.ఈయన ఆర్సీ 15 తర్వాత సినిమాలు కూడా ఆచి తూచి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాడట.గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు కానీ ఈ సినిమా కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని చరణ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు.అయితే ఈ డైరెక్టర్ బాలీవుడ్ లో తీసిన జర్సీ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.అయినా కూడా చరణ్ అతడితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఆయనకు దెబ్బ పడిన తగ్గకుండా ముందుకు వెళ్తున్నాడు.అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం చరణ్ కు నమ్మకం కలిగిన తర్వాతనే సినిమా స్టార్ట్ చేస్తాడట.అందుకే గౌతమ్ తిన్ననూరి కూడా స్క్రిప్ట్ ను మరోసారి మార్పులు చేసి రెడీ చేసున్నాడట.
శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.ఆ తర్వాత వైజాగ్ బీచ్ లో షూటింగ్ జరుపుకుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.
ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.ఈయన సినిమాల విషయం పక్కన పెడితే.చరణ్ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన ఇటీవలే నటించి నిర్మించిన ఆచార్య సినిమా భారీ ప్లాప్ అయ్యింది.ఒకటి కాదు రెండు కాదు దాదాపు 70 కోట్ల వరకు నష్టం వచ్చినట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
అలా ఆచార్య దెబ్బ తీసిన ఆ దెబ్బ నుండి చరణ్ చాలా నేర్చుకుని ఇప్పుడు జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తున్నాడు.ఈయన ఆర్సీ 15 తర్వాత సినిమాలు కూడా ఆచి తూచి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాడట.గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు కానీ ఈ సినిమా కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని చరణ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు.అయితే ఈ డైరెక్టర్ బాలీవుడ్ లో తీసిన జర్సీ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.అయినా కూడా చరణ్ అతడితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఆయనకు దెబ్బ పడిన తగ్గకుండా ముందుకు వెళ్తున్నాడు.అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం చరణ్ కు నమ్మకం కలిగిన తర్వాతనే సినిమా స్టార్ట్ చేస్తాడట.అందుకే గౌతమ్ తిన్ననూరి కూడా స్క్రిప్ట్ ను మరోసారి మార్పులు చేసి రెడీ చేసున్నాడట.
అలా ఆచార్య దెబ్బ తీసిన ఆ దెబ్బ నుండి చరణ్ చాలా నేర్చుకుని ఇప్పుడు జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తున్నాడు.ఈయన ఆర్సీ 15 తర్వాత సినిమాలు కూడా ఆచి తూచి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాడట.
గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు కానీ ఈ సినిమా కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని చరణ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు.
అయితే ఈ డైరెక్టర్ బాలీవుడ్ లో తీసిన జర్సీ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.అయినా కూడా చరణ్ అతడితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఆయనకు దెబ్బ పడిన తగ్గకుండా ముందుకు వెళ్తున్నాడు.
అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం చరణ్ కు నమ్మకం కలిగిన తర్వాతనే సినిమా స్టార్ట్ చేస్తాడట.అందుకే గౌతమ్ తిన్ననూరి కూడా స్క్రిప్ట్ ను మరోసారి మార్పులు చేసి రెడీ చేసున్నాడట.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ap-cm-jagan-mohan-reddy-corona-virus-asha-workesr-and-village-volunters-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d | ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా ప్రభుత్వ పనితీరు నాయకుల పనితీరు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలపై ప్రైవేట్ సర్వే తో పాటు నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి దానికనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండేలా జగన్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.అదే విధంగా ఇప్పుడు మరోసారి ఏపీలో సమగ్ర సర్వే నిర్వహించే విధంగా జగన్ నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం, అలాగే విదేశాల నుంచి వచ్చిన వారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్న వారి వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకునే విధంగా సర్వే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రస్తుతం కరోనా వ్యాధికి వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాకపోవడంతో స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం గా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.ఇళ్ల నుంచి ఎవరు బయటకు రాకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.కేవలం నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు ఇంటికి ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.అది కూడా మూడు కిలోమీటర్ల పరిధి వరకే అవకాశం కల్పించారు.మిగతా ఏ విషయంలోనూ ప్రజలు బయటకు వచ్చేందుకు వీలులేకుండా కఠినమైన నిబంధనలు విధించారు.ఇక ప్రస్తుతం ఏపీలో నిర్వహించబోతున్న సమగ్ర సర్వే ద్వారా కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించి వారిని క్వారంటెన్ సెంటర్లకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే ప్రజలకు నిత్యావసరాలు, ఖర్చులకు ₹1000 అందించే విధంగా ఇప్పటికే జగన్ ఏర్పాట్లు చేశారు.గ్రామ వాలంటీర్ల ద్వారా వీటిని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ఇప్పుడు ఈ సమగ్ర సర్వే ద్వారా కరోనా వ్యాప్తిని ఉదృతం చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ముఖ్యంగా వైరస్ లక్షణాలు ఉన్నవారు ఎప్పుడు ఎవరిని కలిశారు అనే వివరాలను కూడా ప్రభుత్వం ఆరా తీసేందుకు సిద్ధమవుతుంది.
ప్రస్తుతం కరోనా వ్యాధికి వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాకపోవడంతో స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం గా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఇళ్ల నుంచి ఎవరు బయటకు రాకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.కేవలం నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు ఇంటికి ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.అది కూడా మూడు కిలోమీటర్ల పరిధి వరకే అవకాశం కల్పించారు.మిగతా ఏ విషయంలోనూ ప్రజలు బయటకు వచ్చేందుకు వీలులేకుండా కఠినమైన నిబంధనలు విధించారు.
ఇక ప్రస్తుతం ఏపీలో నిర్వహించబోతున్న సమగ్ర సర్వే ద్వారా కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించి వారిని క్వారంటెన్ సెంటర్లకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే ప్రజలకు నిత్యావసరాలు, ఖర్చులకు ₹1000 అందించే విధంగా ఇప్పటికే జగన్ ఏర్పాట్లు చేశారు.గ్రామ వాలంటీర్ల ద్వారా వీటిని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ఇప్పుడు ఈ సమగ్ర సర్వే ద్వారా కరోనా వ్యాప్తిని ఉదృతం చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా వైరస్ లక్షణాలు ఉన్నవారు ఎప్పుడు ఎవరిని కలిశారు అనే వివరాలను కూడా ప్రభుత్వం ఆరా తీసేందుకు సిద్ధమవుతుంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/updates-of-pawan-kalyan-janasena-party | ఎన్నికల ముహూర్తం ముంచుకుని వచ్చేస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు హైరానా పడుతున్నాయి.అందుకే… ఎక్కడ బలం ఉందో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.బలం ఉన్న చోట మరింత బలం పెరిగేలా… బలహీనంగా ఉన్న చోట పుంజుకునేలా తగిన ప్రణాళికలు వేసుకుంటున్నాయి.ఈ విషయంలో జనసేన పార్టీ కాస్త కంగారు ఎక్కువ పడుతోంది.ఎందుకంటే… మొదటిసారి ఎన్నికల బరిలోకి వెళ్ళబోతున్నందున కొంచెం టెన్షన్ పడుతోంది.అందుకే… ఆ పార్టీ అధినేత పవన్ బలహీనంగా ఉన్న జిల్లాలపై ప్రధానంగా…దృష్టిపెట్టాడు.
ముఖ్యంగా జనసేన పార్టీకి ఎంతో కీలకంగా… భావిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాలపై జనసేన దృష్టి సారించింది.పవన్ కళ్యాణ్ గత ఏడాది జూన్, జూలై నెలల్లో ఈ మూడు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించారు.అప్పట్లో కొంతమంది నేతలు కూడా పార్టీలో చేరారు.ఆ తరువాత పవన్ పెద్దగా పట్టించుకోలేదు.అందుకే… పవన్ ఇక్కడ పర్యటించినప్పుడు కనిపించినంత ఆదరణ తరువాత లేకపోవడంతో పాటు, పార్టీలోకి పెద్దగా చేరికలు కూడా లేకుండా పోయాయి.దాంతో పట్టున్న చోట బలపడాలన్న ఉద్దెశ్యంలో జనసేనాని ఈ మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాడు.
ఈ మూడు జిల్లాలను కంచుకోటల్లా మార్చుకోవాలని పవన్ చూస్తున్నాడు.
సంక్రాంతి పండుగ అనంతరం … ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నాయకులు, క్యాడర్ తో పవన్ కళ్యాణ్ భారీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళికలు వేస్తున్నాడు.ఆ మీటింగ్ ద్వారా మొత్తం 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లలో పార్టీ పరిస్థితి ఏంటన్న దానిపై పూర్తిగా సమీక్ష నిర్వహించి ఎక్కడికక్కడ మరమ్మతులు చేపడతారని తెలుస్తోంది.అదే సమయంలో పార్టీలోకి మరిన్ని చేరికలను కూడా ప్రోత్సహించాలని పవన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఇలా ఉంటే… వైసీపీ, టీడీపీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలో టికెట్ ఇస్తే చేరుతామని రాయబేరాలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ విషయాలపైనా ఏదో ఒక క్లారిటీ ఇస్తే మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంటుంది అని పవన్ కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/n95-valve-mask-ban-in-indore-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-95 | కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా వ్యాప్తి దారుణంగా పెరిగిపోయింది.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ భారిన ఇప్పటికే 2 కోట్లమంది పడ్డారు.అందులో కోటి 50 లక్షల మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా 7 లక్షలమందికిపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ నుంచి ప్రజలను అంతో ఇంతో రక్షిస్తుంది అంటే శానిటైజర్, మాస్కులే.
అలాంటి మాస్కులు ధరిస్తే అక్కడ భారీ ఫైన్ విధిస్తున్నారు.అంటే దీని అర్ధం మాస్కు అసలు ధరించద్దు అని కాదు కొన్ని రకాల మాస్కులు ధరించద్దు అని.అవి ఏ మాస్కులు అంటే? వాల్వ్ ఉండే మాస్కులు కరోనా వైరస్ ను అడ్డుకట్ట వెయ్యాలవాని ఇప్పటికే ప్రకటించారు.
మెడికేటెడ్ మాస్క్ ఎన్ 95 మాస్క్ అయినా సరే వాల్వ్ ఉన్నది ఉపయోగిస్తే ఎలాంటి ఉపయోగం లేదని.కరోనా వ్యాపిస్తుందని కేంద్ర అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఎన్ 95 మాస్క్ సహా, వాల్వ్ ఉండే మాస్క్ లను నిషేధించి ఆ రకం మాస్కులను ధరించి బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే రూ.100 జరిమానా విధిస్తామని ఇండోర్ అధికారులు ప్రకటించారు.
మెడికేటెడ్ మాస్క్ ఎన్ 95 మాస్క్ అయినా సరే వాల్వ్ ఉన్నది ఉపయోగిస్తే ఎలాంటి ఉపయోగం లేదని.
కరోనా వ్యాపిస్తుందని కేంద్ర అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఎన్ 95 మాస్క్ సహా, వాల్వ్ ఉండే మాస్క్ లను నిషేధించి ఆ రకం మాస్కులను ధరించి బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే రూ.100 జరిమానా విధిస్తామని ఇండోర్ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/indo-american-climate-in-nasa-key-responsibilities-for-indian-woman-scientist-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%be | నాసా అమెరికాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరక్ష పరిశోధనా సంస్థ.నాసాలో పనిచేయడం అంటే ఎంతో మంది శాస్త్రవేత్తలు గొప్పగా భావిస్తారు.
అలాంటి నాసాలో ప్రస్తుతం భారత శాస్త్రవేత్తలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.ఎంతో మంది భారతీయులు తమ నైపుణ్యంతో నాసాలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు.
తాజాగా నాసాలో పనిచేస్తున్న భారతీయ మహిళకు కీలక భాద్యతలు అప్పగించారు, ఆమె పేరు సుభాషిణీ అయ్యర్.
తమిళనాడు లోని కోయంబత్తూరు లో పుట్టిన సుభాషిణీ అయ్యర్.స్థానికంగా ఉన్న ఓ కళాశాలలోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు.ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఆ కాలేజీ నుంచీ మొట్టమొదటి సారిగా ఇంజనీరింగ్ పట్టా తీసుకున్న మొదటి మహిళ సుభాషిణి కావడం గమనార్హం.ఇదిలాఉంటే ఉన్నత చదువుల ఆ తరువాత ఉన్నత చదువులు చదివిన ఆమె అంతరిక్ష పరిసోధనలపై దృష్టి సారించారు.ఆ దిశగా అడుగులు వేస్తూ నేడు ఆర్టేమిస్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి తీసుకుపోయే బోయింగ్ కోర్ ను మన సుభాషిణీ అయ్యర్ డీల్ చేసే స్థాయికి వెళ్ళారు.నాసా ఆమెకు ఉన్నత పదవిని అప్పగించడం పై స్పందించిన సుభాషిణి అందుకు ఎంతో సంతోషంగా ఉందని, అత్యంత కీలక మైన భాద్యతలు తనపై ఉన్న నమ్మక్తంతో ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.చంద్రుడిపైకి మనుషులను పంపడం, అక్కడి పరిస్థితులను గమనించడం అలాగే అంగారక గ్రహంపై మంషులను పంపడం పై పరిశోధనలు చేయడం అక్కడికి మనుషులను పంపే పరిస్థితులను అంచనా వేయడం తమ ముందు ఉన్న లక్ష్యమని తెలిపారు.సుభాషిణి అయ్యర్ నాసాలో ఉన్నత పదవి చేపట్టడంపై నాసాలో పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు లోని కోయంబత్తూరు లో పుట్టిన సుభాషిణీ అయ్యర్.స్థానికంగా ఉన్న ఓ కళాశాలలోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు.ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఆ కాలేజీ నుంచీ మొట్టమొదటి సారిగా ఇంజనీరింగ్ పట్టా తీసుకున్న మొదటి మహిళ సుభాషిణి కావడం గమనార్హం.
ఇదిలాఉంటే ఉన్నత చదువుల ఆ తరువాత ఉన్నత చదువులు చదివిన ఆమె అంతరిక్ష పరిసోధనలపై దృష్టి సారించారు.ఆ దిశగా అడుగులు వేస్తూ నేడు ఆర్టేమిస్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి తీసుకుపోయే బోయింగ్ కోర్ ను మన సుభాషిణీ అయ్యర్ డీల్ చేసే స్థాయికి వెళ్ళారు.
నాసా ఆమెకు ఉన్నత పదవిని అప్పగించడం పై స్పందించిన సుభాషిణి అందుకు ఎంతో సంతోషంగా ఉందని, అత్యంత కీలక మైన భాద్యతలు తనపై ఉన్న నమ్మక్తంతో ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.చంద్రుడిపైకి మనుషులను పంపడం, అక్కడి పరిస్థితులను గమనించడం అలాగే అంగారక గ్రహంపై మంషులను పంపడం పై పరిశోధనలు చేయడం అక్కడికి మనుషులను పంపే పరిస్థితులను అంచనా వేయడం తమ ముందు ఉన్న లక్ష్యమని తెలిపారు.సుభాషిణి అయ్యర్ నాసాలో ఉన్నత పదవి చేపట్టడంపై నాసాలో పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
ఎన్నారై
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ntr-31-movie-shoot-is-expected-to-happen-in-approximately-15-countries | జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.ఒకవైపు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూనే మరొకవైపు బాలీవుడ్ చిత్రం వార్ 2(War 2)లోనూ నటిస్తున్నారు.
ఈ రెండు సినిమాల తరువాత ప్రశాంత్ నీల్(Prashant Neil) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) ఒక చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే.ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
ఆగస్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది.ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(NTR , Prashant Neil) దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా దాదాపు 15 దేశాల్లో ఎన్టీఆర్ 31 ( NTR 31)షూటింగ్ జరగనుందట.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు అయ్యాయని అంటున్నారు.ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర పార్ట్ 1(NTR Devara Part 1)తో బిజీగా ఉన్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.అక్టోబర్ 10న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఆగస్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది.ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(NTR , Prashant Neil) దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా దాదాపు 15 దేశాల్లో ఎన్టీఆర్ 31 ( NTR 31)షూటింగ్ జరగనుందట.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు అయ్యాయని అంటున్నారు.ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర పార్ట్ 1(NTR Devara Part 1)తో బిజీగా ఉన్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.అక్టోబర్ 10న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర పార్ట్ 1(NTR Devara Part 1)తో బిజీగా ఉన్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.అక్టోబర్ 10న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |