link
stringlengths 28
223
| text
stringlengths 12
405k
|
---|---|
https://telugustop.com/lokesh-kanagaraj-great-talent-details-here-goes-viral-in-social-media | ప్రస్తుతం సౌత్ ఇండియాలో మారుమ్రోగుతున్న డైరెక్టర్ల పేర్లలో లోకేశ్ కనగరాజ్ ( Lokesh kanagaraj )ఒకరనే సంగతి తెలిసిందే.లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన దాదాపుగా అన్ని సినిమాలు హిట్ కాగా ఇతర డైరెక్టర్లకు భిన్నంగా లోకేశ్ కనగరాజ్ అడుగులు వేస్తున్నారు.
లోకేశ్ కనగరాజ్ వేగంగా సినిమాలను తెరకెక్కిస్తూ ఇతర దర్శకులకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు.కార్తీ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ఖైదీ మూవీ కేవలం 36 రోజుల్లో తెరకెక్కడం గమనార్హం.v
కార్తీ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ఖైదీ సినిమా(Kaithi ) తెరకెక్కగా ఈ సినిమా షూటింగ్ ఇంత తక్కువ సమయంలో జరిగిందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.లోకేశ్ కనగరాజ్ టాలెంట్ వల్లే ఈ సినిమాను ఇంత తక్కువ సమయంలో తెరకెక్కించడం సాధ్యమైందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.లోకేశ్ కనగరాజ్ ఇతర సినిమాలు సైతం తక్కువ సమయంలోనే షూట్ ను పూర్తి చేసుకున్నాయి.
36 రోజుల్లో ఖైదీ లాంటి మాస్టర్ పీస్ ను తీశారంటే లోకేశ్ కనగరాజ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు.లోకేశ్ కనగరాజ్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్టర్ సినిమాను కేవలం 129 రోజుల్లో పూర్తి చేశారు.విక్రమ్ సినిమాను లోకేశ్ కనగరాజ్ కేవలం 110 రోజుల్లో పూర్తి చేశారు.
లియో సినిమాను లోకేశ్ కనగరాజ్ కేవలం 125 రోజుల్లో పూర్తి చేశారట.లోకేశ్ కనగరాజ్ సినిమాలను తెరకెక్కిస్తున్న వేగం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
లోకేశ్ కనగరాజ్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకుంటున్న ఈ దర్శకుడు రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ డైరెక్టర్ ఇతర డైరెక్టర్లకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/telugu-actress-neelya-bhavani-marriage-and-divorce-news-%e0%b0%a8%e0%b1%80%e0%b0%b2%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%ad%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf | తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “జ్యోతి లక్ష్మి” ఈ చిత్రంలో హీరో అక్క పాత్రలో నటించే ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “నీలియా భవాని” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నటువంటి నీలియా భవాని ఇప్పటివరకు తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాలేదని చెప్పాలి.
కానీ అమ్మ, అక్క, చెల్లి, తదితర పాత్రలలో నటిస్తూ బాగానే అలరిస్తోంది.అయితే నటి భవాని మాజీ భర్త కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాడనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.
అయితే నటి నీలియా భవాని భర్త ఎవరో కాదు టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ చంద్ర శేఖర్… అయితే చంద్ర శేఖర్ అంటే సినీ ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు గానీ చత్రపతి శేఖర్ అంటే మాత్రం సినిమా పరిశ్రమలో టక్కున ఇట్టే గుర్తు పట్టేస్తారు.కాగా చత్రపతి శేఖర్ మరియు నీలా భవాని 18 ఏళ్ల వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.దీంతో అప్పట్లో వీరి పెళ్లి సమయంలో ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించ లేదు.అయినప్పటికీ పెద్దలను ఎదిరించి మరి గుడిలో వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన చత్రపతి శేఖర్ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించాడు.కానీ ఏమైందో ఏమో గాని పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్యలో విభేదాలు రావడంతో ఇటీవలే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.దీంతో ప్రస్తుతం చత్రపతి శేఖర్ హైదరాబాదులో నివాసముంటున్నట్లు సమాచారం.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఛత్రపతి శేఖర్ తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్ ఆర్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అలియా భట్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గన్, జగపతి బాబు, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
అయితే నటి నీలియా భవాని భర్త ఎవరో కాదు టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ చంద్ర శేఖర్… అయితే చంద్ర శేఖర్ అంటే సినీ ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు గానీ చత్రపతి శేఖర్ అంటే మాత్రం సినిమా పరిశ్రమలో టక్కున ఇట్టే గుర్తు పట్టేస్తారు.కాగా చత్రపతి శేఖర్ మరియు నీలా భవాని 18 ఏళ్ల వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
దీంతో అప్పట్లో వీరి పెళ్లి సమయంలో ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించ లేదు.అయినప్పటికీ పెద్దలను ఎదిరించి మరి గుడిలో వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన చత్రపతి శేఖర్ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించాడు.కానీ ఏమైందో ఏమో గాని పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్యలో విభేదాలు రావడంతో ఇటీవలే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
దీంతో ప్రస్తుతం చత్రపతి శేఖర్ హైదరాబాదులో నివాసముంటున్నట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఛత్రపతి శేఖర్ తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్ ఆర్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అలియా భట్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గన్, జగపతి బాబు, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/senior-actress-geetanjali-expired | తెలుగు సినీ పరిశ్రమలో మరో తార నేలరాలింది.ప్రముఖ సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.
గుండెపోటుకు గురైన గీతాంజలిని ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఫిల్మ్ నగర్లోని అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కాకినాడలో జన్మించిన ఆమె తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించారు.బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో పద్మనాభం-గీతాంజలి హిట్ పెయిర్గా పేరొందిన సంగతి తెలిసిందే.1961లో తొలిసారి సీతారామ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె కలవారి కోడలు, డా.చక్రవర్తి, బొబ్బిలియుద్ధం, దేవత, గూఢచారి116 తదితర హిట్ సినిమాలలో నటించారు.తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించిన గీతాంజలి ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు.తమన్నా నటిస్తోన్న తాజా చిత్రంలో గీతాంజలి చివరిసారిగా నటించారు.ఆమె మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలిపారు.
కాకినాడలో జన్మించిన ఆమె తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించారు.బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో పద్మనాభం-గీతాంజలి హిట్ పెయిర్గా పేరొందిన సంగతి తెలిసిందే.1961లో తొలిసారి సీతారామ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె కలవారి కోడలు, డా.చక్రవర్తి, బొబ్బిలియుద్ధం, దేవత, గూఢచారి116 తదితర హిట్ సినిమాలలో నటించారు.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించిన గీతాంజలి ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు.తమన్నా నటిస్తోన్న తాజా చిత్రంలో గీతాంజలి చివరిసారిగా నటించారు.ఆమె మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలిపారు.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించిన గీతాంజలి ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు.
తమన్నా నటిస్తోన్న తాజా చిత్రంలో గీతాంజలి చివరిసారిగా నటించారు.ఆమె మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/trs-leaders-sensational-remarks-on-bjp-should-bjp-do-that%e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80 | తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు గెలుపు వ్యూహాలను రచిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం భీకర పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నెలకొంది.ఇటు రాష్ట్ర ప్రజలు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు సైతం హుజూరాబాద్ ఫలితం కొరకు వేచి చూస్తున్నారంటే ఉప ఎన్నిక ఎంత మేర చర్చనీయాంశంగా మారిందో ఎంతగా ఆసక్తి నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఇటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే వ్యూహాలను పన్నుతున్నారు.అయితే ఇక పోలింగ్ కు ఒకటే రోజు మిగిలి ఉన్న తరుణంలో బీజేపీ పై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే బీజేపీ నేతలు ఎన్నికలలో గెలుపు కోసం ఎంతకైనా తెగబడుతారని అందుకే ఈ ఎన్నికల్లో కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం లాంటి ఘటనలకు పాల్పడి సానుభూతి పొంది ఎన్నికలో గెలుపొందాలని బీజేపీ ప్రయత్నాలు చేయబోతున్నదని, కావున ప్రజలెవరూ అవన్నీ నమ్మవద్దని టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు ఇంకా స్పందించలేదు.ఏది ఏమైనా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్న పరిస్థితి ఉంది.మరి అక్టోబర్ 30 న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీలు ఇక చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయి ఉన్నాయి.మరి హుజూరాబాద్ పీఠం దక్కించుకునేదెవరనేది తెలియాలంటే నవంబర్ రెండవ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.
అయితే ప్రస్తుతం ఇటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే వ్యూహాలను పన్నుతున్నారు.అయితే ఇక పోలింగ్ కు ఒకటే రోజు మిగిలి ఉన్న తరుణంలో బీజేపీ పై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే బీజేపీ నేతలు ఎన్నికలలో గెలుపు కోసం ఎంతకైనా తెగబడుతారని అందుకే ఈ ఎన్నికల్లో కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం లాంటి ఘటనలకు పాల్పడి సానుభూతి పొంది ఎన్నికలో గెలుపొందాలని బీజేపీ ప్రయత్నాలు చేయబోతున్నదని, కావున ప్రజలెవరూ అవన్నీ నమ్మవద్దని టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు ఇంకా స్పందించలేదు.ఏది ఏమైనా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్న పరిస్థితి ఉంది.మరి అక్టోబర్ 30 న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీలు ఇక చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయి ఉన్నాయి.
మరి హుజూరాబాద్ పీఠం దక్కించుకునేదెవరనేది తెలియాలంటే నవంబర్ రెండవ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/benefits-of-eating-amla-early-morning-%e0%b0%89%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%af | ఉసిరికాయలు వీటి గురించి తెలియని వారు ఉండరు.కాస్త పుల్లగా, కాస్త వగరుగా మరి కాస్త తియ్యగా ఉండే ఉసిరి కాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అందుకే ఉసిరి కాయలు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.అయితే ఆ ప్రయోజనాలన్నీ దక్కాలంటే ఉసిరిని సరైన పద్ధతిలో తీసుకోవాలి.
అదెలా అంటే.ఉదయాన్నే ఒక పచ్చి ఉసిరికాయను తీసుకుని బాగా నమిలి తినాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక మీ బాడీలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా ఇలా ఉసిరికాయను తినడం వల్ల కంటి చూపు అద్భుతంగా పెరుగుతుంది.అదే సమయంలో ఏమైనా కంటి సమస్యలు ఉంటే పరార్ అవుతాయి.అలాగే ఉదయాన్నే ఉసిరికాయను నమిలి తింటే శరీరంలో వ్యర్థాలు, విష పదార్థాలు తొలగి పోయి రక్తం శుద్ధి అవుతుంది.విటమిన్ సి కి ఉసిరి గొప్ప నిలయంగా చెప్పుకొవచ్చు.అందు వల్ల, రోజూ ఉదయాన్నే ఉసిరి కాయను తింటే రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు పరార్ అవుతాయి.జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి వెయిట్ తగ్గుతారు .అంతే కాదు, రెగ్యులర్గా ఒక ఉసిరి కాయను నమిలి తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి పోయి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ సైతం అదుపు తప్పకుండా ఉంటాయి.Benefits Of Eating Amla Early Morning! Benefits Of Amla, Eating Amla, Amla, Health Tips, Good Health, Health, Latest News, - Telugu Amla, Benefits Amla, Tips, Latest
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక మీ బాడీలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా ఇలా ఉసిరికాయను తినడం వల్ల కంటి చూపు అద్భుతంగా పెరుగుతుంది.
అదే సమయంలో ఏమైనా కంటి సమస్యలు ఉంటే పరార్ అవుతాయి.అలాగే ఉదయాన్నే ఉసిరికాయను నమిలి తింటే శరీరంలో వ్యర్థాలు, విష పదార్థాలు తొలగి పోయి రక్తం శుద్ధి అవుతుంది.
విటమిన్ సి కి ఉసిరి గొప్ప నిలయంగా చెప్పుకొవచ్చు.అందు వల్ల, రోజూ ఉదయాన్నే ఉసిరి కాయను తింటే రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు పరార్ అవుతాయి.జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి వెయిట్ తగ్గుతారు .అంతే కాదు, రెగ్యులర్గా ఒక ఉసిరి కాయను నమిలి తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి పోయి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ సైతం అదుపు తప్పకుండా ఉంటాయి.Benefits Of Eating Amla Early Morning! Benefits Of Amla, Eating Amla, Amla, Health Tips, Good Health, Health, Latest News, - Telugu Amla, Benefits Amla, Tips, Latest
విటమిన్ సి కి ఉసిరి గొప్ప నిలయంగా చెప్పుకొవచ్చు.అందు వల్ల, రోజూ ఉదయాన్నే ఉసిరి కాయను తింటే రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు పరార్ అవుతాయి.జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి వెయిట్ తగ్గుతారు .
అంతే కాదు, రెగ్యులర్గా ఒక ఉసిరి కాయను నమిలి తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి పోయి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ సైతం అదుపు తప్పకుండా ఉంటాయి.Benefits Of Eating Amla Early Morning! Benefits Of Amla, Eating Amla, Amla, Health Tips, Good Health, Health, Latest News, - Telugu Amla, Benefits Amla, Tips, Latest
అంతే కాదు, రెగ్యులర్గా ఒక ఉసిరి కాయను నమిలి తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి పోయి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ సైతం అదుపు తప్పకుండా ఉంటాయి.Benefits Of Eating Amla Early Morning! Benefits Of Amla, Eating Amla, Amla, Health Tips, Good Health, Health, Latest News, - Telugu Amla, Benefits Amla, Tips, Latest
కరిగి పోయి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ సైతం అదుపు తప్పకుండా ఉంటాయి.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/singer-raghu-about-singer-baby-movie-offers-%e0%b0%b0%e0%b0%98%e0%b1%81-%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b1%86 | సోషల్ మీడియా పుణ్యమా అని.అప్పుడప్పుడు మట్టిలో మాణిక్యాలు ప్రపంచానికి పరిచయం అవుతారు.
తమ అద్భుత టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతుంటారు.అలా రాత్రికి రాత్రే సెలబ్రిగా మారిన వారిలో రేణు మండల్ అనే గాయని ఉంది.
రైల్వే స్టేషన్ లో బిచ్చెగత్తెగా ఉంటూ తన అద్భుత గాత్రంతో తేరే.మేరే.
అంటూ పాడిన పాట దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
ఆమె పాట పాడిన తీరుపై నెటిజన్లతో పాటు ప్రముఖ సింగర్లు, సంగీత దర్శకులు ప్రశంసలు కురినించారు.సోను నిగమ్ లాంటి వారు తమ సింగర్ గా అవకాశం కల్పించారు.
అటు తెలుగులోనూ ఓ రేణు మండల్ లాంటి ఓ మహిళ బయటకు వచ్చింది.తన పేరే బేబి.తన చక్కటి గాత్రంతో అద్భుతంగా పాడుతూ రాత్రికి రాత్రే బాగా పాపులర్ అయ్యింది.తేనెలూరే తన వాయిస్ తో జనాలను అద్భుతంగా ఆకట్టుకుంది.ఈమె పాటలకు టాలీవుడ్ పెద్దలంతా అవాక్కయ్యారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆమెను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి సన్మానించారు.చిరంజీవి సతీమణి సురేఖ బేబిని ప్రత్యేకంగా అభినందించింది.ఇకపై మంచి జీవితాన్ని గడపాలని ఆశీర్వదించింది.అటు ప్రముఖ సంగీత దర్శకులు కోటి, ఏఆర్ రెహ్మాన్ బేబి పాటలపై ప్రశంసలు కురిపించారు.ఎలాంటి సాధన లేకపోయినా.అద్భుతంగా పాడటం పట్ల తాను ఆశ్చర్యపోయానని రెహ్మాన్ ట్వీట్ చేశాడు.రఘు కుంచె లాంటి సంగీత దర్శకులు ఆమెను తన వెహికల్ లో కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేశాడు.తను మంచి అవకాశాలు ఇవ్వబోతున్నట్లు చెప్పాడు.అయితే.తొలుత బాగా పాపులర్ అయిన బేబీని ఆ తర్వాత అందరూ మర్చిపోయారు.ఆమెకు అవకాశాలూ రాలేదు.ఓ రేణు మండల్, మరో బేబీ.వీరింతా ఇలా వచ్చ.అలా వెళ్లే వారే తప్ప.ఇండస్ట్రీలో పాతుకుపోయే వారు కాదని తాజాగా రఘు కుంచె వ్యాఖ్యానించాడు.
అటు తెలుగులోనూ ఓ రేణు మండల్ లాంటి ఓ మహిళ బయటకు వచ్చింది.తన పేరే బేబి.తన చక్కటి గాత్రంతో అద్భుతంగా పాడుతూ రాత్రికి రాత్రే బాగా పాపులర్ అయ్యింది.తేనెలూరే తన వాయిస్ తో జనాలను అద్భుతంగా ఆకట్టుకుంది.
ఈమె పాటలకు టాలీవుడ్ పెద్దలంతా అవాక్కయ్యారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆమెను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి సన్మానించారు.
చిరంజీవి సతీమణి సురేఖ బేబిని ప్రత్యేకంగా అభినందించింది.ఇకపై మంచి జీవితాన్ని గడపాలని ఆశీర్వదించింది.
అటు ప్రముఖ సంగీత దర్శకులు కోటి, ఏఆర్ రెహ్మాన్ బేబి పాటలపై ప్రశంసలు కురిపించారు.ఎలాంటి సాధన లేకపోయినా.అద్భుతంగా పాడటం పట్ల తాను ఆశ్చర్యపోయానని రెహ్మాన్ ట్వీట్ చేశాడు.రఘు కుంచె లాంటి సంగీత దర్శకులు ఆమెను తన వెహికల్ లో కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేశాడు.
తను మంచి అవకాశాలు ఇవ్వబోతున్నట్లు చెప్పాడు.అయితే.
తొలుత బాగా పాపులర్ అయిన బేబీని ఆ తర్వాత అందరూ మర్చిపోయారు.ఆమెకు అవకాశాలూ రాలేదు.
ఓ రేణు మండల్, మరో బేబీ.వీరింతా ఇలా వచ్చ.
అలా వెళ్లే వారే తప్ప.ఇండస్ట్రీలో పాతుకుపోయే వారు కాదని తాజాగా రఘు కుంచె వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/kurnool-volunteer-killed-uncle-in-land-dispute | కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు( Property Disputes ) ఉంటే తక్షణమే కూర్చుని పరిష్కరించుకోకపోతే అవి చివరకు అత్యంత దారుణాలకు కారణం అవుతాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.వాలంటీర్ గా( Volunteer ) పని చేస్తున్న ఓ యువకుడు ఆస్తి తగాదాల కారణంగా సొంత పెదనానన్నని దారుణంగా చంపేశాడు.
దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.ఈ ఘటన గురువారం కర్నూలు( Kurnool ) మండలం నూతన పల్లె గ్రామంలో చోటు చేసుకుంది.
సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నూతనపల్లె గ్రామంలో ప్రవీణ్( Praveen ) అనే యువకుడు వాలంటీర్ గా పనిచేస్తున్నాడు.ఈ గ్రామంలో వారి ఉమ్మడి కుటుంబానికి నాలుగు ఎకరాల పొలం ఉంది.
ప్రస్తుతం నూతన పల్లె గ్రామంలో భూమిని రీ సర్వే చేసే విధానం జరుగుతుంది.ఈ నేపథ్యంలో ప్రవీణ్ పెదనాన్న అయినా ఆరోగ్య స్వామి నాలుగు ఎకరాల భూమిని రీ సర్వే చేయించుకుని సమభాగాలు పంచుకుందామని అన్నాడు.
కానీ ప్రవీణ్ అలా పంచుకోవడానికి అంగీకరించలేదు.అప్పటినుంచి పొలం విషయంలో గొడవలు జరగడం మొదలయ్యాయి.
మూడు నెలల క్రితం వీరి గొడవ కాస్త పోలీస్ స్టేషన్ కు కూడా చేరింది.తాజాగా మరోసారి పొలం విషయంలో వివాదం తలెత్తింది.
వాలంటీర్ ప్రవీణ్ కోపంతో, తన సోదరుడు రాజేష్ తో కలిసి కర్రలు, రాళ్లతో సొంత పెదనాన్న కుటుంబం పై దాడికి పాల్పడ్డాడు.ఈ దాడిలో ఆరోగ్య స్వామి (55) రక్తపు మడుగులోకి జారి క్షణాల్లో మృతి చెందాడు.ఈయన కుమారుడైన బాలస్వామికి తీవ్రంగా గాయాలయ్యాయి.పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆరోగ్య స్వామి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరుతో ప్రవీణ్ రాజశేఖర్ తో పాటు వీరిద్దరి తల్లిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ntr-character-leaked-in-prashanth-neel-movie-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%80%e0%b0%b2%e0%b1%8d | ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత కె.
జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా కన్ ఫర్మ్ అయ్యింది.ప్రశాంత్ నీల్ సినిమా గురించి ప్రతి అప్డేట్ నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుంది.లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ నుండి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.సినిమాలో హీరో పాత్ర లీక్ అయ్యింది.ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ ను పొలిటికల్ లీడర్ పాత్రలో చూపించబోతున్నాడట.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ కూడా చేయాల్సి ఉంది.ఈ సినిమాల తర్వాత తారక్ తో సినిమా ఉంటుంది.కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు డబుల్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.పాన్ ఇండియా మూవీగా రాబోతున్న తారక్, ప్రశాంత్ నీల్ సినిమాపై ఇంకా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించాలని భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ కూడా చేయాల్సి ఉంది.
ఈ సినిమాల తర్వాత తారక్ తో సినిమా ఉంటుంది.కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు డబుల్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.
పాన్ ఇండియా మూవీగా రాబోతున్న తారక్, ప్రశాంత్ నీల్ సినిమాపై ఇంకా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించాలని భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/the-dark-side-each-zodiac-sign | ఒక్కో రాశి వారికి ఒక్కో లోపం ఉండటం సహజమే.ఒక్కోసారి ఆ లోపల కారణంగా
ఎన్నో ఇబ్బందులను పడవలసి రావచ్చు.
మీ రాశి ప్రకారం ఆ లోపాన్ని
తెలుసుకుంటే ముందే జాగత్త పడవచ్చు.
మేషంఈ రాశి వారు ప్రతి చిన్న విషయానికి అలిగి అవతలి వ్యక్తిని అపార్ధం
చేసుకుంటారు.వీరు కాస్త చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు.వృషభంఈ రాశి వారు ఎదుటి వారి మాటను అసలు వినరు.వీరికి ఏది నచ్చితే అదే
చేస్తారు.అలాగే మొండి పట్టుదల,కాస్త సోమరితనం ఉంటాయి.కాస్త గర్వం కూడా
ఎక్కువే. మిధున రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు.వీరు అవతలి వ్యక్తులు వింటున్నారా
అనేది చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు.దాంతో అవతలి వ్యక్తులు కాస్త
ఇబ్బంది పడతారు.వీరు అందరిని తొందరగా నమ్మేస్తారు.కర్కాటకంఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండుట వలన ఎప్పుడు మూడీగా ఉంటారు.ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు.వీరు చాలా పిరికిగా ఉంటారు.సింహ రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.వారి గురించి వారే
గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా,
నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనే
ఆలోచన కలిగి ఉంటారు.కన్యఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.తన వంటి మంచివాళ్ళు ఎక్కడ
ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు.దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
మేషంఈ రాశి వారు ప్రతి చిన్న విషయానికి అలిగి అవతలి వ్యక్తిని అపార్ధం
చేసుకుంటారు.
వీరు కాస్త చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు.
వృషభంఈ రాశి వారు ఎదుటి వారి మాటను అసలు వినరు.వీరికి ఏది నచ్చితే అదే
చేస్తారు.అలాగే మొండి పట్టుదల,కాస్త సోమరితనం ఉంటాయి.కాస్త గర్వం కూడా
ఎక్కువే. మిధున రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు.వీరు అవతలి వ్యక్తులు వింటున్నారా
అనేది చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు.దాంతో అవతలి వ్యక్తులు కాస్త
ఇబ్బంది పడతారు.వీరు అందరిని తొందరగా నమ్మేస్తారు.కర్కాటకంఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండుట వలన ఎప్పుడు మూడీగా ఉంటారు.ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు.వీరు చాలా పిరికిగా ఉంటారు.సింహ రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.వారి గురించి వారే
గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా,
నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనే
ఆలోచన కలిగి ఉంటారు.కన్యఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.తన వంటి మంచివాళ్ళు ఎక్కడ
ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు.దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
వృషభంఈ రాశి వారు ఎదుటి వారి మాటను అసలు వినరు.
వీరికి ఏది నచ్చితే అదే
చేస్తారు.అలాగే మొండి పట్టుదల,కాస్త సోమరితనం ఉంటాయి.
కాస్త గర్వం కూడా
ఎక్కువే.
మిధున రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు.వీరు అవతలి వ్యక్తులు వింటున్నారా
అనేది చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు.దాంతో అవతలి వ్యక్తులు కాస్త
ఇబ్బంది పడతారు.వీరు అందరిని తొందరగా నమ్మేస్తారు.కర్కాటకంఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండుట వలన ఎప్పుడు మూడీగా ఉంటారు.ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు.వీరు చాలా పిరికిగా ఉంటారు.సింహ రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.వారి గురించి వారే
గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా,
నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనే
ఆలోచన కలిగి ఉంటారు.కన్యఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.తన వంటి మంచివాళ్ళు ఎక్కడ
ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు.దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
మిధున రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు.
వీరు అవతలి వ్యక్తులు వింటున్నారా
అనేది చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు.దాంతో అవతలి వ్యక్తులు కాస్త
ఇబ్బంది పడతారు.
వీరు అందరిని తొందరగా నమ్మేస్తారు.
కర్కాటకంఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండుట వలన ఎప్పుడు మూడీగా ఉంటారు.ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు.వీరు చాలా పిరికిగా ఉంటారు.సింహ రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.వారి గురించి వారే
గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా,
నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనే
ఆలోచన కలిగి ఉంటారు.కన్యఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.తన వంటి మంచివాళ్ళు ఎక్కడ
ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు.దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
కర్కాటకంఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండుట వలన ఎప్పుడు మూడీగా ఉంటారు.ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు.వీరు చాలా పిరికిగా ఉంటారు.సింహ రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.వారి గురించి వారే
గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా,
నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనే
ఆలోచన కలిగి ఉంటారు.కన్యఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.తన వంటి మంచివాళ్ళు ఎక్కడ
ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు.దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
కర్కాటకంఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండుట వలన ఎప్పుడు మూడీగా ఉంటారు.
ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు.వీరు చాలా పిరికిగా ఉంటారు.
సింహ రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.వారి గురించి వారే
గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా,
నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనే
ఆలోచన కలిగి ఉంటారు.కన్యఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.తన వంటి మంచివాళ్ళు ఎక్కడ
ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు.దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
సింహ రాశిఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.వారి గురించి వారే
గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా,
నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనే
ఆలోచన కలిగి ఉంటారు.
కన్యఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.తన వంటి మంచివాళ్ళు ఎక్కడ
ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు.దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
కన్యఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.తన వంటి మంచివాళ్ళు ఎక్కడ
ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు.దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
కన్యఈ రాశి వారు తనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.
తన వంటి మంచివాళ్ళు ఎక్కడ
ఉండరని తెగ ఫిల్ అవుతూ ఉంటారు.దాంతో వీరికి మర్యాద తగ్గుతూ ఉంటుంది.
తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
తుల రాశిఈ రాశి వారు ప్రతి విషయంలోనూ సందేహంగా ఉంటారు.నిర్ణయం తీసుకోవటానికి
కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.చాలా చిన్న విషయాలకే ఇబ్బంది పడుతూ
ఉంటారు.
వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
వృశ్చికరాశిఈ రాశి వారు ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అసలు ఉండదు.
ఈ విషయాన్నీ మనస్సులో పెట్టి ఎదుటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తూ
ఉంటారు.
ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
ధనుస్సుఈ రాశి వారు విసుగు ఎక్కువగా ఉండుట వలన ఏ పని మీద శ్రద్ద ఉండదు.
ప్రతి
చిన్న విషయానికి నిరాశ పొందుతారు.అందువల్ల వీరు చేసే ఏ పనిలోనూ అంతగా
రాణింపు ఉండదు.
మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
మకరంమకరరాశి వారిలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది.వీరు ఎలాంటి కారణం లేకుండానే
కోపానికి గురవుతుంటారు.వీరి ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు.
కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
కుంభరాశికుంభరాశి వారు ఇతరుల లోపాల్ని ఎత్తి చూపుతారు.
కానీ వారి లోపాల్ని
మాత్రం ఎట్టి పరిస్థితిలోను పట్టించుకోరు.అంతేకాకుండా వీరు అవతలి
వ్యక్తి చెప్పేది కూడా వినరు.
వాళ్లకు తోచిందే మాట్లాడుతూ ఉంటారు.
మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
మీనరాశిమీనరాశి వారు అప్పడప్పుడు అసహనానికి గురవుతుంటారు.
వీరు చిన్నచిన్న
విషయాలకే కుంగిపోతుంటారు.చాలా మంచితనంతో ప్రవర్తించాలనుకుంటారు.
ఇతరులపై
కుట్రులు పన్నలేరు.ఏదైనా డైరెక్ట్ గా చెప్పటంతో వీరు ఇబ్బందులు పడాల్సి
వస్తుంది.
LATEST NEWS - TELUGU
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/if-you-perform-this-puja-on-thursday-goddess-lakshmi-will-be-blessed-all-old-debts-will-be-gone | హిందూమతంలో పసుపును చాలా పవిత్రంగా భావిస్తారు.అందుకే పసుపు లేకుండా ఏ పూజ కూడా పూర్తి చేయరు.
ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా పరిగణిస్తారు.ఇక జ్యోతిష్య శాస్త్రం( Astrology )లో అయితే పసుపును అనేక రకాల నివారణలో ఉపయోగిస్తారు.
అలాగే పసుపు మహావిష్ణువుకు చాలా ప్రియమైనది.అందుకే దీనికి సంబంధించిన కొన్ని నివారణలో గురువారం మరింత ప్రభావంతంగా పరిగణించబడతాయి.
ఈ నివారణలు అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తాయి.అంతేకాకుండా ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తాయి.
అయితే ఈ చర్యలతో జాతకంలో బృహస్పతి స్థానం కూడా బలపడుతుంది.పసుపుకు సంబంధించిన పరిహరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నట్లయితే గురువారం నాడు గణేశుడికి పసుపు ముద్దల హారాన్ని సమర్పించాలి.ఇలా చేయడం వలన పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.అలాగే పసుపు ముద్దను ఎర్రటి గుడ్డలో కట్టి ఖజానాలో ఉంచడం వలన తల్లి లక్ష్మీ( Lakshmi devi ) ప్రసన్నురాలవుతుంది.ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బు వస్తుంది.
ఇక ఇంట్లో డబ్బు ఎక్కడో కూరుకుపోయి ఎంత ప్రయత్నించినా లభించకపోతే గురువారం రోజు కొంచెం బియ్యానికి పసుపు రాసి ఎర్రటి గుడ్డలో కట్టి పర్సులో పెట్టుకోవాలి.ఇలా చేయడం వలన ఆగిపోయిన డబ్బు కూడా త్వరగా తిరిగి వస్తుంది.
ఇక గురువారం నాడు ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో గణేశుడికి పసుపు టీకా వేయాలి.ఆ తర్వాత పసుపుతో నుదుటిపై తిలకం పూయాలి.ఆ తర్వాత ఇంటి నుండి బయలుదేరాలి.ఇలా చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి.కార్యరంగంలో పురోగతి కూడా ఉంటుంది.పసుపు మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది.
వారిని ప్రసన్నం చేసుకోవడానికి గురువారం( Thursday ) రోజు పప్పు, పసుపును దానం చేయాలి.ఇలా చేయడం వలన విష్ణువుతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది.
ఇంకా డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి.
DEVOTIONAL
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/allu-arjun-with-pv-sindhu-at-wedding-reception | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సుకుమార్ దర్శకత్వంలో ఈయన నటించిన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.
350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సుకుమార్ డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.దీంతో ఈయన క్రేజ్ ముందు కంటే కూడా మరింత పెరిగింది.ఈ సినిమా ముందు వరకు అల్లు అర్జున్ కు సౌత్ లో మాత్రమే క్రేజ్ ఉండేది.కానీ ఈ సినిమాతో నార్త్ లో కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తన స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.వెకేషన్ కు కుటుంబంతో కలిసి వెళ్లడమే కాకుండా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరు అవుతున్నాడు.ఈ క్రమంలోనే ఈయనకు ఘన స్వాగతం లభిస్తుంది.తాజాగా ఈయన ఒక ఫంక్షన్ కు హాజరయ్యాడు.దీంతో ఈ ఫంక్షన్ కు మరింత సందడి నెలకొంది.ఈయనతో ఫోటోలు దిగేందుకు చాలా మంది ఆసక్తి కారబర్చారు.ఈ లిష్టులో బ్యాట్మింటన్ బ్యూటీ పివి సింధు కూడా ఉన్నారు.ఈమె కూడా పుష్పరాజ్ తో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు.ఒక బ్యాట్మింటన్ స్టార్ కూడా పుష్పరాజ్ తో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించడం ఈయన క్రేజ్ కు నిదర్శనం.
350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సుకుమార్ డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.
బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.దీంతో ఈయన క్రేజ్ ముందు కంటే కూడా మరింత పెరిగింది.ఈ సినిమా ముందు వరకు అల్లు అర్జున్ కు సౌత్ లో మాత్రమే క్రేజ్ ఉండేది.
కానీ ఈ సినిమాతో నార్త్ లో కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తన స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.వెకేషన్ కు కుటుంబంతో కలిసి వెళ్లడమే కాకుండా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరు అవుతున్నాడు.ఈ క్రమంలోనే ఈయనకు ఘన స్వాగతం లభిస్తుంది.తాజాగా ఈయన ఒక ఫంక్షన్ కు హాజరయ్యాడు.దీంతో ఈ ఫంక్షన్ కు మరింత సందడి నెలకొంది.ఈయనతో ఫోటోలు దిగేందుకు చాలా మంది ఆసక్తి కారబర్చారు.ఈ లిష్టులో బ్యాట్మింటన్ బ్యూటీ పివి సింధు కూడా ఉన్నారు.ఈమె కూడా పుష్పరాజ్ తో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు.ఒక బ్యాట్మింటన్ స్టార్ కూడా పుష్పరాజ్ తో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించడం ఈయన క్రేజ్ కు నిదర్శనం.
కానీ ఈ సినిమాతో నార్త్ లో కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తన స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
వెకేషన్ కు కుటుంబంతో కలిసి వెళ్లడమే కాకుండా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరు అవుతున్నాడు.
ఈ క్రమంలోనే ఈయనకు ఘన స్వాగతం లభిస్తుంది.తాజాగా ఈయన ఒక ఫంక్షన్ కు హాజరయ్యాడు.దీంతో ఈ ఫంక్షన్ కు మరింత సందడి నెలకొంది.
ఈయనతో ఫోటోలు దిగేందుకు చాలా మంది ఆసక్తి కారబర్చారు.ఈ లిష్టులో బ్యాట్మింటన్ బ్యూటీ పివి సింధు కూడా ఉన్నారు.
ఈమె కూడా పుష్పరాజ్ తో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు.ఒక బ్యాట్మింటన్ స్టార్ కూడా పుష్పరాజ్ తో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించడం ఈయన క్రేజ్ కు నిదర్శనం.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/minister-jagadish-reddy-started-bala-sadanam | సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని విజయ కాలనీ నందు బాలసదనం (చిల్డ్రన్స్ హోమ్)ను మంగళవారం సాయంత్రం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.అక్కడికి చేరుకున్న మంత్రికి బాలసదనం పిల్లలు పుష్పగుచ్చానిచ్చి ఆహ్వానించారు.
బాలసదనంలోని బాలికలతో సరదాగా కబుర్లు చెబుతూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.బాలసదనములో ఉన్న సౌకర్యాల గురించి జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మను అడిగి తెలుసుకున్నారు.
బాలసదనంలోని రూములను తిరిగి పరిశీలించారు.అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సంక్షేమ అధికారి జ్యోతి పద్మకు తెలిపారు.పిల్లలు నిద్రించు బెడ్లు గురించి మంత్రి పలు సూచనలు చేశారు.బాలసదనం పిల్లలు తెలంగాణ గీతాన్ని ఆలపించగా మంత్రి వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్,జెడ్పిటిసి జీడి భిక్షం,జిల్లా బాలల పరిరక్షణఅధికారి రవికుమార్,తాహాసిల్దార్ వెంకన్న,బాలల సంక్షేమ సమితి చైర్మన్,సభ్యులు, బాలసదనం సిబ్బంది బాల రక్షాబంధన్ సిబ్బంది పాల్గొన్నారు.
బాలసదనంలోని రూములను తిరిగి పరిశీలించారు.అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సంక్షేమ అధికారి జ్యోతి పద్మకు తెలిపారు.
పిల్లలు నిద్రించు బెడ్లు గురించి మంత్రి పలు సూచనలు చేశారు.బాలసదనం పిల్లలు తెలంగాణ గీతాన్ని ఆలపించగా మంత్రి వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్,జెడ్పిటిసి జీడి భిక్షం,జిల్లా బాలల పరిరక్షణఅధికారి రవికుమార్,తాహాసిల్దార్ వెంకన్న,బాలల సంక్షేమ సమితి చైర్మన్,సభ్యులు, బాలసదనం సిబ్బంది బాల రక్షాబంధన్ సిబ్బంది పాల్గొన్నారు.
జెడ్పిటిసి జీడి భిక్షం,జిల్లా బాలల పరిరక్షణఅధికారి రవికుమార్,తాహాసిల్దార్ వెంకన్న,బాలల సంక్షేమ సమితి చైర్మన్,సభ్యులు, బాలసదనం సిబ్బంది బాల రక్షాబంధన్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/prabhas-maruti-raja-deluxe-movie-details | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.అయినా కూడా ఈయన కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు.
ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలే.ఇక ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్లాప్ ఎదుర్కొన్నప్పటికీ ఈయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.
ప్రెజెంట్ ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు.ఇందులో ఆదిపురుష్ సినిమా షూట్ పూర్తి చేసుకుంది.ఇక ఇప్పుడు సలార్ తో పాటు ప్రాజెక్ట్ కే షూటింగులతో బిజీగా ఉన్నాడు.ఈ రెండు చేస్తూనే మరో సినిమాను లైన్లో పెట్టాడు ప్రభాస్.ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ఇటీవలే ఆగష్టు 25న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు.‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను కూడా మారుతి ఫిక్స్ చేసాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ టైటిల్ విషయంలో మారుతి ఆలోచనలలో పడ్డాడని తెలుస్తుంది.ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.మరి అలాంటి సినిమాకు టైటిల్ ఎలా ఉండాలి. పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలి.స్క్రిప్ట్ అయితే పాన్ ఇండియాను ఆకట్టుకునే థ్రిల్లర్ సబ్జెక్టు ఎంచుకున్నాడు.కానీ టైటిల్ విషయంలో కూడా అలాగే ఉండాలని రాజా డీలక్స్ అనేది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుంది కాబట్టి మరో టైటిల్ ను వెతికే పనిలో ఉన్నారట.ఈ నెలలోనే షూట్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెట్టాలని అందుకే మంచి పాన్ ఇండియా టైటిల్ కోసం చూస్తున్నాడని తెలుస్తుంది.
ప్రెజెంట్ ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు.ఇందులో ఆదిపురుష్ సినిమా షూట్ పూర్తి చేసుకుంది.
ఇక ఇప్పుడు సలార్ తో పాటు ప్రాజెక్ట్ కే షూటింగులతో బిజీగా ఉన్నాడు.ఈ రెండు చేస్తూనే మరో సినిమాను లైన్లో పెట్టాడు ప్రభాస్.
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఆగష్టు 25న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు.‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను కూడా మారుతి ఫిక్స్ చేసాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ టైటిల్ విషయంలో మారుతి ఆలోచనలలో పడ్డాడని తెలుస్తుంది.ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.మరి అలాంటి సినిమాకు టైటిల్ ఎలా ఉండాలి. పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలి.స్క్రిప్ట్ అయితే పాన్ ఇండియాను ఆకట్టుకునే థ్రిల్లర్ సబ్జెక్టు ఎంచుకున్నాడు.కానీ టైటిల్ విషయంలో కూడా అలాగే ఉండాలని రాజా డీలక్స్ అనేది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుంది కాబట్టి మరో టైటిల్ ను వెతికే పనిలో ఉన్నారట.ఈ నెలలోనే షూట్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెట్టాలని అందుకే మంచి పాన్ ఇండియా టైటిల్ కోసం చూస్తున్నాడని తెలుస్తుంది.
ఇటీవలే ఆగష్టు 25న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు.‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను కూడా మారుతి ఫిక్స్ చేసాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ టైటిల్ విషయంలో మారుతి ఆలోచనలలో పడ్డాడని తెలుస్తుంది.
ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
మరి అలాంటి సినిమాకు టైటిల్ ఎలా ఉండాలి. పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలి.స్క్రిప్ట్ అయితే పాన్ ఇండియాను ఆకట్టుకునే థ్రిల్లర్ సబ్జెక్టు ఎంచుకున్నాడు.
కానీ టైటిల్ విషయంలో కూడా అలాగే ఉండాలని రాజా డీలక్స్ అనేది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుంది కాబట్టి మరో టైటిల్ ను వెతికే పనిలో ఉన్నారట.ఈ నెలలోనే షూట్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెట్టాలని అందుకే మంచి పాన్ ఇండియా టైటిల్ కోసం చూస్తున్నాడని తెలుస్తుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/vamsi-paidipallys-directorial-debut-with-dalapati-vijay-as-the-protagonist | దళపతి విజయ్ కధానాయకుడి గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మించనున్నారు.ఈ రోజు చెన్నైలో పూజా కార్యక్రమాలతో వైభవం గా ప్రారంభమైన ఈ చిత్రం, ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుటుంది.
నేషనల్ క్రష్ రష్మికా మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయిక గా నటిస్తుంది.విజయ్ 66 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భారీతారాగణం కనువిందు చేయనుంది.
అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేయనున్నారు.
సూపర్ ఫామ్ లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు.ఈ చిత్రం కోసం వంశీ పైడిపల్లి అద్భుతమైన కథని సిద్దం చేశారు.వంశీ పైడిపల్లి తో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లే ను, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.భారీతారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం కలసి పనిచేస్తున్న ఈ చిత్రం దళపతి విజయ్ కెరీర్లో భారీ అంచనాలు వున్న సినిమాగా రూపుదిద్దుకుంటుంది.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
సూపర్ ఫామ్ లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు.
ఈ చిత్రం కోసం వంశీ పైడిపల్లి అద్భుతమైన కథని సిద్దం చేశారు.వంశీ పైడిపల్లి తో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లే ను, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
భారీతారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం కలసి పనిచేస్తున్న ఈ చిత్రం దళపతి విజయ్ కెరీర్లో భారీ అంచనాలు వున్న సినిమాగా రూపుదిద్దుకుంటుంది.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/december-month-movies-reviews-dhamaka-18pages-hit2-latthhi-details | టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమైన నెలలలో డిసెంబర్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ నెలలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.
గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు అయిన పుష్ప ది రైజ్, అఖండ సినిమాలు కూడా డిసెంబర్ నెలలోనే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల అంచనాలను మించి సక్సెస్ సాధించాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ ఏడాది కూడా ఈ నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలలో పలు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఈ నెలలో విడుదలవుతున్న సినిమాలలో ఫస్ట్ వీక్ హిట్2 సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.నాని నిర్మాతగా వ్యవహరించడం అడివి శేష్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అడివి శేష్ ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే మిడిల్ రేంజ్ హీరోల జాబితాలో చేరతాడని చెప్పవచ్చు.నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్ సినిమా కూడా ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలతో పాటు రవితేజ కీలక పాత్రలో నటించిన ధమాకా మూవీ కూడా ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది.లాఠీ, అన్నీ మంచి శకునములే మూవీలు కూడా ఈ నెలలో థియేటర్లలో విడుదల కానున్నాయి.రవితేజకు ఈ ఏడాది కీలకం కావడంతో రవితేజ కచ్చితంగా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మాస్ మహారాజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు భారీ రేంజ్ లో బిజినెస్ జరగాలంటే ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అని చెప్పవచ్చు.డిసెంబర్ నెల ఏ హీరోలకు భారీ సక్సెస్ ను అందిస్తుందో చూడాల్సి ఉంది.
ఈ ఏడాది కూడా ఈ నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలలో పలు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఈ నెలలో విడుదలవుతున్న సినిమాలలో ఫస్ట్ వీక్ హిట్2 సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
నాని నిర్మాతగా వ్యవహరించడం అడివి శేష్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అడివి శేష్ ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే మిడిల్ రేంజ్ హీరోల జాబితాలో చేరతాడని చెప్పవచ్చు.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్ సినిమా కూడా ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలతో పాటు రవితేజ కీలక పాత్రలో నటించిన ధమాకా మూవీ కూడా ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది.లాఠీ, అన్నీ మంచి శకునములే మూవీలు కూడా ఈ నెలలో థియేటర్లలో విడుదల కానున్నాయి.రవితేజకు ఈ ఏడాది కీలకం కావడంతో రవితేజ కచ్చితంగా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మాస్ మహారాజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు భారీ రేంజ్ లో బిజినెస్ జరగాలంటే ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అని చెప్పవచ్చు.డిసెంబర్ నెల ఏ హీరోలకు భారీ సక్సెస్ ను అందిస్తుందో చూడాల్సి ఉంది.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్ సినిమా కూడా ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలతో పాటు రవితేజ కీలక పాత్రలో నటించిన ధమాకా మూవీ కూడా ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది.లాఠీ, అన్నీ మంచి శకునములే మూవీలు కూడా ఈ నెలలో థియేటర్లలో విడుదల కానున్నాయి.
రవితేజకు ఈ ఏడాది కీలకం కావడంతో రవితేజ కచ్చితంగా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మాస్ మహారాజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు భారీ రేంజ్ లో బిజినెస్ జరగాలంటే ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అని చెప్పవచ్చు.డిసెంబర్ నెల ఏ హీరోలకు భారీ సక్సెస్ ను అందిస్తుందో చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/us-will-require-negative-covid19-results-from-all-incoming-travelers-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d | బ్రిటన్లో పుట్టిన కోవిడ్ స్ట్రెయిన్ ప్రస్తుతం ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది.చాప కింద నీరులా విస్తరిస్తూ కొత్త టెన్షన్ పెడుతోంది.
కోవిడ్ భయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ వ్యాక్సినేషన్కు సిద్ధమవుతున్న ప్రపంచదేశాలకు కొత్త రకం వైరస్ నిద్రలేకుండా చేస్తోంది.ఇది విస్తరించకుండా పలు దేశాలు యూకే నుంచి, యూకే మీదుగా విమాన సర్వీసుల్ని నిషేధించాయి.
తప్పనిసరి పరిస్ధితుల్లో ఎవరైనా రావాలంటే సవాలక్షా కండిషన్లు పెడుతున్నాయి.మనదేశం కూడా యూకే ప్రయాణాల్ని తొలుత నిషేధించినప్పటికీ తర్వాత పాక్షికంగా సర్వీసుల్ని పునరుద్ధరించింది.
తాజాగా అమెరికా అంతర్జాతీయ ప్రయాణికులపై ఇప్పటికే వున్న ఆంక్షల్ని పొడిగించేందుకు సిద్ధమవుతోంది.
తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు అమెరికా విమానం ఎక్కేముందు కచ్చితంగా కరోనా నెగటివ్ సర్టిఫికేట్ చూపిస్తేనే అనుమతిచ్చే దిశగా చర్యలు చేపడుతోంది.ఈ మేరకు యూఎస్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరి 26 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రావచ్చని కథనాలు వస్తున్నాయి.ఇప్పటికే సీడీసీ, ఇతర అధికార యంత్రాంగం దీనిపై కసరత్తు చేస్తోంది.ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి స్వదేశానికి తిరిగిరానున్న అమెరికన్లకు కూడా ఇది వర్తించనుంది.కాగా, అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నాయి.ఇప్పటికే కొవిడ్ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో 4 వేల మార్క్ను దాటగా.మంగళవారం 4,470 మరణాలు నమోదయ్యాయి.2,35,000 కొత్త కేసులు రికార్డయ్యాయి.కరోనా బారినపడ్డ జనం ఆస్పత్రులకు క్యూ కడుతుండటంతో వైద్యశాలలు కిక్కిరిసిపోతున్నాయి.చాలా మందికి బెడ్స్, వైద్య సదుపాయాలు అందడంలేదు.దీంతో అత్యవసర రోగులకు కార్లు, అంబులెన్స్లలో ఉంచే చికిత్స అందిస్తున్నారు.
తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు అమెరికా విమానం ఎక్కేముందు కచ్చితంగా కరోనా నెగటివ్ సర్టిఫికేట్ చూపిస్తేనే అనుమతిచ్చే దిశగా చర్యలు చేపడుతోంది.
ఈ మేరకు యూఎస్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరి 26 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రావచ్చని కథనాలు వస్తున్నాయి.
ఇప్పటికే సీడీసీ, ఇతర అధికార యంత్రాంగం దీనిపై కసరత్తు చేస్తోంది.ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి స్వదేశానికి తిరిగిరానున్న అమెరికన్లకు కూడా ఇది వర్తించనుంది.
కాగా, అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నాయి.ఇప్పటికే కొవిడ్ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో 4 వేల మార్క్ను దాటగా.మంగళవారం 4,470 మరణాలు నమోదయ్యాయి.2,35,000 కొత్త కేసులు రికార్డయ్యాయి.కరోనా బారినపడ్డ జనం ఆస్పత్రులకు క్యూ కడుతుండటంతో వైద్యశాలలు కిక్కిరిసిపోతున్నాయి.
చాలా మందికి బెడ్స్, వైద్య సదుపాయాలు అందడంలేదు.దీంతో అత్యవసర రోగులకు కార్లు, అంబులెన్స్లలో ఉంచే చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
ఎన్నారై
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/rajamouli-and-chiru-comments-on-geetha-govindam | ప్రస్తుతం తెలుగులో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.తనదైన నటన, డైలాగ్ డెలివరీతో విజయ్ యువతకు బాగా దగ్గరైపోయాడు.
ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్కు స్టార్డమ్ వచ్చి పడింది.విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యువతలో ఆసక్తి పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీకవడం కలంకలం రేపింది.దీంతో గత నాలుగు రోజులుగా తెలుగు మీడియా, సోషల్ మీడియాలో దీని గురించే చర్చ.అయితే ఒకరకంగా దీనివల్ల సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి.ఈ లీక్ మూలంగా సినిమాకు బజ్ పెరిగిపోయింది.విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటించిన “గీత గోవిందం” సినిమా నిన్నే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.సినిమా హిట్ అంటున్నారు ఆడియన్స్ అంతా.సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోడం గీత గోవిందం చిత్ర యూనిట్ స్పెషల్ షో వేశారు.సినిమా చూశాక మెగాస్టార్ చిరు గీత గోవిందం చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ ని ప్రత్యేకంగా అభినందించారు.విజయ్ దేవరకొండ నుంచి ఇది ఊహించలేదు.అర్జున్ రెడ్డి చిత్రం తరువాత మంచి కథ ఎంచుకున్నాడు.ఆడియన్స్ ని ఎలా మాయచేయాలో విజయ్ దేవరకొండకు తెలుసు అని రాజమౌళి ప్రశంసలు అందించారు.
సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీకవడం కలంకలం రేపింది.దీంతో గత నాలుగు రోజులుగా తెలుగు మీడియా, సోషల్ మీడియాలో దీని గురించే చర్చ.
అయితే ఒకరకంగా దీనివల్ల సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి.ఈ లీక్ మూలంగా సినిమాకు బజ్ పెరిగిపోయింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటించిన “గీత గోవిందం” సినిమా నిన్నే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.సినిమా హిట్ అంటున్నారు ఆడియన్స్ అంతా.సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోడం గీత గోవిందం చిత్ర యూనిట్ స్పెషల్ షో వేశారు.సినిమా చూశాక మెగాస్టార్ చిరు గీత గోవిందం చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ ని ప్రత్యేకంగా అభినందించారు.విజయ్ దేవరకొండ నుంచి ఇది ఊహించలేదు.అర్జున్ రెడ్డి చిత్రం తరువాత మంచి కథ ఎంచుకున్నాడు.ఆడియన్స్ ని ఎలా మాయచేయాలో విజయ్ దేవరకొండకు తెలుసు అని రాజమౌళి ప్రశంసలు అందించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటించిన “గీత గోవిందం” సినిమా నిన్నే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.సినిమా హిట్ అంటున్నారు ఆడియన్స్ అంతా.సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు అందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కోడం గీత గోవిందం చిత్ర యూనిట్ స్పెషల్ షో వేశారు.సినిమా చూశాక మెగాస్టార్ చిరు గీత గోవిందం చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ ని ప్రత్యేకంగా అభినందించారు.
విజయ్ దేవరకొండ నుంచి ఇది ఊహించలేదు.అర్జున్ రెడ్డి చిత్రం తరువాత మంచి కథ ఎంచుకున్నాడు.ఆడియన్స్ ని ఎలా మాయచేయాలో విజయ్ దేవరకొండకు తెలుసు అని రాజమౌళి ప్రశంసలు అందించారు.
విజయ్ దేవరకొండ నుంచి ఇది ఊహించలేదు.అర్జున్ రెడ్డి చిత్రం తరువాత మంచి కథ ఎంచుకున్నాడు.ఆడియన్స్ ని ఎలా మాయచేయాలో విజయ్ దేవరకొండకు తెలుసు అని రాజమౌళి ప్రశంసలు అందించారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/salaar-tiger-3dunki-animal-films-will-release-in-2-months | 2023 వ సంవత్సరం మరొక ఈ సంవత్సరం పూర్తి కావడానికి 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.అయితే ఈ 20 రోజులు సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకంగా మారబోతున్నాయని తెలుస్తోంది.
ఏకంగా నాలుగు భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.ఈ నాలుగు సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్( Indian Box Office ) చరిత్రనే మార్చబోతున్నాయని కూడా చెప్పవచ్చు అలా ఈ నాలుగు సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడుతూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
మరి రాబోయే 60 రోజులలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే ఆ నాలుగు సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే… బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman khan ) హీరోగా నటించిన టైగర్ 3 ( Tiger 3 ) సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.ఇదివరకే రెండు సిరీస్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కత్రినా కైఫ్ వంటి వారు చేయడం సినిమాకు భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుంది.అలాగే రణబీర్ కపూర్( Ranbir kapoor ) హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం యానిమల్( Animal ) .ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలే ఏర్పడ్డాయి ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.ఇక ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఇక పఠాన్, జవాన్ వంటి సినిమాలతో ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినటువంటి షారుక్ ఖాన్ డుంకి( Dunki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఇలా మూడు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా కేజీఎఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన సలార్ సినిమా ( Salaar Movie ) కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కానుంది.ఇలా ఈ నాలుగు సినిమాలు కూడా ఒక్కో సినిమా 1000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమాలే అని చెప్పాలి.ఈ నాలుగు సినిమాలలో ఏ హీరో చరిత్ర సృష్టించబోతున్నారు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే.
మరి రాబోయే 60 రోజులలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే ఆ నాలుగు సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే… బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman khan ) హీరోగా నటించిన టైగర్ 3 ( Tiger 3 ) సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.ఇదివరకే రెండు సిరీస్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కత్రినా కైఫ్ వంటి వారు చేయడం సినిమాకు భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుంది.అలాగే రణబీర్ కపూర్( Ranbir kapoor ) హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం యానిమల్( Animal ) .
ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలే ఏర్పడ్డాయి ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.ఇక ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఇక పఠాన్, జవాన్ వంటి సినిమాలతో ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినటువంటి షారుక్ ఖాన్ డుంకి( Dunki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఇలా మూడు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా కేజీఎఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన సలార్ సినిమా ( Salaar Movie ) కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కానుంది.ఇలా ఈ నాలుగు సినిమాలు కూడా ఒక్కో సినిమా 1000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమాలే అని చెప్పాలి.ఈ నాలుగు సినిమాలలో ఏ హీరో చరిత్ర సృష్టించబోతున్నారు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే.
ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలే ఏర్పడ్డాయి ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.ఇక ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఇక పఠాన్, జవాన్ వంటి సినిమాలతో ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినటువంటి షారుక్ ఖాన్ డుంకి( Dunki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇలా మూడు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా కేజీఎఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన సలార్ సినిమా ( Salaar Movie ) కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కానుంది.ఇలా ఈ నాలుగు సినిమాలు కూడా ఒక్కో సినిమా 1000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమాలే అని చెప్పాలి.
ఈ నాలుగు సినిమాలలో ఏ హీరో చరిత్ర సృష్టించబోతున్నారు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/un-slams-civilian-toll-as-russias-war-in-ukraine-reaches-day-500 | రష్యా ఉక్రెయిన్( Russia Ukraine War )లో చాలా కాలంగా యుద్ధం కొనసాగిస్తోంది.ఈ యుద్ధం 500 రోజులకు పైగా కొనసాగడం, త్వరగా ముగిసేలా కూడా కనిపించకపోవడం అందరికీ షాకిస్తోంది.ఈ యుద్ధంలో ఉక్రెయిన్లోని అమాయక పౌరులకు జరిగిన హాని గురించి ప్రస్తావిస్తూ రష్యాను ఐక్యరాజ్యసమితి (UN) తాజాగా తీవ్రంగా విమర్శించింది.2022, ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్పై దాడి ప్రారంభించిన సమయం నుంచి 500 మంది చిన్నారులతో సహా 9,000 మందికి పైగా పౌరులు మరణించారని ఉక్రెయిన్లోని UN మానవ హక్కుల పర్యవేక్షణ మిషన్ నివేదించింది.అయితే, వాస్తవ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని వారు భావిస్తున్నారు.
ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలపై చాలా కఠినంగా ఉందని UN అధికారి నోయెల్ కాల్హౌన్( Noel Calhoun ) అన్నారు.గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువ మంది మృతి చెందినప్పటికీ, మే, జూన్లో మళ్లీ ఈ సంఖ్య పెరగడం మొదలైందని తెలిపారు.ఇటీవల, జూన్ 27న క్రామాటోర్స్క్( Kramatorsk ) అనే నగరంలో జరిగిన క్షిపణి దాడిలో నలుగురు పిల్లలతో సహా 13 మంది పౌరులు మరణించారు.ఎల్వివ్ అనే మరో నగరంలో, భవనాల శిథిలాలలో 10వ మృతదేహం కనుగొనబడింది.రష్యా ఉక్రెయిన్పై దాడి మొదలుపెట్టిన తర్వాత నగరంలోని భవనాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఎల్వివ్ మేయర్ తెలిపారు.పాఠశాలలు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన ప్రదేశాలను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని, ఇది ఉక్రెయిన్లోని ప్రజలకు చాలా కష్టతరం చేస్తుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.గత సంవత్సరం బుచా, మారియుపోల్ నగరాలలో చాలా మంది వ్యక్తులు మరణించినట్లు నివేదికలు వచ్చాయి.
ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలపై చాలా కఠినంగా ఉందని UN అధికారి నోయెల్ కాల్హౌన్( Noel Calhoun ) అన్నారు.గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువ మంది మృతి చెందినప్పటికీ, మే, జూన్లో మళ్లీ ఈ సంఖ్య పెరగడం మొదలైందని తెలిపారు.ఇటీవల, జూన్ 27న క్రామాటోర్స్క్( Kramatorsk ) అనే నగరంలో జరిగిన క్షిపణి దాడిలో నలుగురు పిల్లలతో సహా 13 మంది పౌరులు మరణించారు.
ఎల్వివ్ అనే మరో నగరంలో, భవనాల శిథిలాలలో 10వ మృతదేహం కనుగొనబడింది.రష్యా ఉక్రెయిన్పై దాడి మొదలుపెట్టిన తర్వాత నగరంలోని భవనాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఎల్వివ్ మేయర్ తెలిపారు.
పాఠశాలలు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన ప్రదేశాలను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని, ఇది ఉక్రెయిన్లోని ప్రజలకు చాలా కష్టతరం చేస్తుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.గత సంవత్సరం బుచా, మారియుపోల్ నగరాలలో చాలా మంది వ్యక్తులు మరణించినట్లు నివేదికలు వచ్చాయి.
పాఠశాలలు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన ప్రదేశాలను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని, ఇది ఉక్రెయిన్లోని ప్రజలకు చాలా కష్టతరం చేస్తుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.గత సంవత్సరం బుచా, మారియుపోల్ నగరాలలో చాలా మంది వ్యక్తులు మరణించినట్లు నివేదికలు వచ్చాయి.
తాజా వార్తలు
ఎన్నారై
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/actor-jagapathi-babu-successful-career-as-villain | ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటారు.ఇక ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఫ్యామిలీ స్టార్( Family Star ) గా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్న హీరో జగపతిబాబు( Hero Jagapathi Babu )… ఈయన చేసిన మంచి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా చాలాకాలం పాటు ఫ్యామిలీ హీరోగా కొనసాగాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకుంటూ వచ్చాయి.
ప్రస్తుతం ఆయన హీరోగా ఫేడౌట్ అయిపోయిన తర్వాత లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకొని సెకండ్ ఇన్నింగ్స్( Second Innings ) ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు.ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా సెన్సేషన్ గా మిగిలిపోతుంది.
అన్ని లాంగ్వేజెస్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character Artist ) గా చాలా బిజీగా కొనసాగుతున్నాడు.అందుకే ఆయన సినిమాలు చూడ్డానికి ప్రతి ఒక్క అభిమాని విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు.
ఆయన చేసిన మావిచిగురు, శుభలగ్నం, పెండ్లి పందిరి లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాయి.
ఇక ఒకప్పటి ఇమేజ్ కి ఇప్పుడున్న ఇమేజ్ కి సంబంధం లేకుండా ఆయన చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది ప్రతి ఒక్క అభిమానిని ఆనందానికి గురిచేస్తుంది.ఇక ఇదిలా ఉంటే హీరోగా కెరియర్ ముగిసిపోయిన వెంటనే జగపతి బాబు సినిమాలకి గుడ్ బై చెప్పకుండా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో కొనసాగాలనే ఉద్దేశ్యంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా( Villain Roles ) ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయం అనే చాలామంది చెప్తూ ఉంటారు.ఆయన తీసుకున్న డెసిజన్ వల్లే చాలా బిజీగా మారిపోయాడని తన సన్నిహితులు సలహాలు ఇవ్వడం వల్లే ఆయన ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉంటున్నాడని జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు…
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/divya-agarwal-bigg-boss-ott-winner-takes-home-rs-25-lakh-nishant-1st-runner-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af | గత కొంత కాలం నుంచి బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్బాస్ ఓటీటీ షో గ్రాండ్గా ముగిసింది.ఓటీటీప్రసారం అవుతూ ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ క్రమంలోనే బిగ్బాస్ ఓటీటీ గ్రాండ్ ఫినాలే శనివారం(సెప్టెంబర్ 18)న ఎంతో అట్టహాసంగా జరిగింది.ఈ క్రమంలోనే ఈ షోకి టైటిల్ రేసులో దివ్యతో పాటు, నిశాంత్ భట్ టైటిల్ రేసులో ఉన్నారు.ఈ క్రమంలోనే శనివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో దివ్య విజేతగా.నిశాంత్ రన్నర్ గా నిలిచారు.గ్రాండ్ ఫినాలే లో దివ్య బిగ్ బాస్ ట్రోఫీని అందుకోవడమే కాకుండా 25 లక్షల ప్రైజ్ మనీను కూడా గెలుచుకున్నారు.ఇక హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.ఇప్పటికే 14 సీజన్లను పూర్తిచేసుకున్న అక్టోబర్ నెలలో 15వ సీజన్ ను ప్రారంభించడానికి బిగ్బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే బిగ్ బాస్ నాలుగవ సీజన్ నుంచి 14 వరకు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.15 వ సీజన్ కి కూడా సల్మాన్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సీజన్ రావడానికి ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా బిగ్బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు.దీనికి స్టే కనెక్టెడ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు.ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్ వూట్లోనే ఏడు వారాల పాటు ప్రసారమయ్యేన ఈ కార్యక్రమాన్ని మినీ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు. మరి ఇందులో విజేతగా నిలిచిన దివ్యను బిగ్ బాస్ 15 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఏదిఏమైనప్పటికీ ఏడు వారాల పాటు ఎంతో రసవత్తరంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో దివ్య అద్భుతమైన ప్రదర్శన కనపరిచి టైటిల్ గెలుచుకోవడం విశేషం.ఇక దివ్య వ్యక్తిగత విషయానికి వస్తే నటిగా, డాన్సర్ గా MTV స్ప్లిట్స్ విల్లాపేరు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 10 లో పాల్గొని రన్నర్ గా నిలిచారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ 15 లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
గ్రాండ్గా ముగిసింది.ఓటీటీప్రసారం అవుతూ ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే బిగ్బాస్ ఓటీటీ గ్రాండ్ ఫినాలే శనివారం(సెప్టెంబర్ 18)న ఎంతో అట్టహాసంగా జరిగింది.ఈ క్రమంలోనే ఈ షోకి టైటిల్ రేసులో దివ్యతో పాటు, నిశాంత్ భట్ టైటిల్ రేసులో ఉన్నారు.
ఈ క్రమంలోనే శనివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో దివ్య విజేతగా.నిశాంత్ రన్నర్ గా నిలిచారు.
గ్రాండ్ ఫినాలే లో దివ్య బిగ్ బాస్ ట్రోఫీని అందుకోవడమే కాకుండా 25 లక్షల ప్రైజ్ మనీను కూడా గెలుచుకున్నారు.
ఇక హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.ఇప్పటికే 14 సీజన్లను పూర్తిచేసుకున్న అక్టోబర్ నెలలో 15వ సీజన్ ను ప్రారంభించడానికి బిగ్బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే బిగ్ బాస్ నాలుగవ సీజన్ నుంచి 14 వరకు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.15 వ సీజన్ కి కూడా సల్మాన్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సీజన్ రావడానికి ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా బిగ్బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు.దీనికి స్టే కనెక్టెడ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు.ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్ వూట్లోనే ఏడు వారాల పాటు ప్రసారమయ్యేన ఈ కార్యక్రమాన్ని మినీ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు. మరి ఇందులో విజేతగా నిలిచిన దివ్యను బిగ్ బాస్ 15 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఏదిఏమైనప్పటికీ ఏడు వారాల పాటు ఎంతో రసవత్తరంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో దివ్య అద్భుతమైన ప్రదర్శన కనపరిచి టైటిల్ గెలుచుకోవడం విశేషం.ఇక దివ్య వ్యక్తిగత విషయానికి వస్తే నటిగా, డాన్సర్ గా MTV స్ప్లిట్స్ విల్లాపేరు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 10 లో పాల్గొని రన్నర్ గా నిలిచారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ 15 లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
ఇక హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.ఇప్పటికే 14 సీజన్లను పూర్తిచేసుకున్న అక్టోబర్ నెలలో 15వ సీజన్ ను ప్రారంభించడానికి బిగ్బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే బిగ్ బాస్ నాలుగవ సీజన్ నుంచి 14 వరకు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.15 వ సీజన్ కి కూడా సల్మాన్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సీజన్ రావడానికి ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా బిగ్బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు.దీనికి స్టే కనెక్టెడ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు.
ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్ వూట్లోనే ఏడు వారాల పాటు ప్రసారమయ్యేన ఈ కార్యక్రమాన్ని మినీ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు. మరి ఇందులో విజేతగా నిలిచిన దివ్యను బిగ్ బాస్ 15 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఏదిఏమైనప్పటికీ ఏడు వారాల పాటు ఎంతో రసవత్తరంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో దివ్య అద్భుతమైన ప్రదర్శన కనపరిచి టైటిల్ గెలుచుకోవడం విశేషం.ఇక దివ్య వ్యక్తిగత విషయానికి వస్తే నటిగా, డాన్సర్ గా MTV స్ప్లిట్స్ విల్లాపేరు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 10 లో పాల్గొని రన్నర్ గా నిలిచారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ 15 లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్ వూట్లోనే ఏడు వారాల పాటు ప్రసారమయ్యేన ఈ కార్యక్రమాన్ని మినీ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు.
మరి ఇందులో విజేతగా నిలిచిన దివ్యను బిగ్ బాస్ 15 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఏదిఏమైనప్పటికీ ఏడు వారాల పాటు ఎంతో రసవత్తరంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో దివ్య అద్భుతమైన ప్రదర్శన కనపరిచి టైటిల్ గెలుచుకోవడం విశేషం.ఇక దివ్య వ్యక్తిగత విషయానికి వస్తే నటిగా, డాన్సర్ గా MTV స్ప్లిట్స్ విల్లాపేరు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 10 లో పాల్గొని రన్నర్ గా నిలిచారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ 15 లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/these-are-the-three-heroes-who-became-stars-after-doing-films-rejected-by-ntr | తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్( NTR ) చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక తాతకు తగ్గ మనవడుగా కూడా పేరు సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం నందమూరి కుటుంబ బాధ్యతలు మొత్తాన్ని తన మోస్తున్నాడనే చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మొదటి నుంచి చాలా సినిమాలను వదిలేశాడు.
సరైన జడ్జిమెంట్ చేయలేక ఆ సినిమా తనకు సెట్ అవ్వదు అనే ఉద్దేశ్యంతో చాలా సినిమాలు వదిలేశాడు.అందులో కొన్ని సినిమాలను చేసిన చాలా మంది హీరోలు స్టార్ హీరోలు గుర్తింపు పొందారు.మొదటగా వినాయక్ దర్శకత్వం లో వచ్చిన దిల్ సినిమా( Dil Movie ) స్టోరీ ఎన్టీఆర్ వద్దకు వస్తే అది తనకు సెట్ అవ్వదని ఎన్టీయార్ దాన్ని రిజెక్ట్ చేశాడు.ఆ సినిమాని చేసిన నితిన్( Nithiin ) స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర సినిమాను( Bhadra Movie ) కూడా ఎన్టీఆర్ చేయాల్సింది.కానీ దాన్ని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాను చేసిన రవితేజ( Raviteja ) స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక సుకుమార్ దర్శకత్వం వచ్చిన ఆర్య సినిమా( Arya Movie ) కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళింది.కానీ ఎన్టీఆర్ దానిని మరి సాఫ్ట్ గా ఉందనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడు.దానివల్ల ఆ సినిమాని అల్లు అర్జున్( Allu Arjun ) చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి.ఆ సినిమాలను ఎన్టీయార్ చేసి ఉంటే ఆయన రేంజ్ వేరేలా ఉండేదని ట్రేడ్ పండితులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు….
సరైన జడ్జిమెంట్ చేయలేక ఆ సినిమా తనకు సెట్ అవ్వదు అనే ఉద్దేశ్యంతో చాలా సినిమాలు వదిలేశాడు.అందులో కొన్ని సినిమాలను చేసిన చాలా మంది హీరోలు స్టార్ హీరోలు గుర్తింపు పొందారు.మొదటగా వినాయక్ దర్శకత్వం లో వచ్చిన దిల్ సినిమా( Dil Movie ) స్టోరీ ఎన్టీఆర్ వద్దకు వస్తే అది తనకు సెట్ అవ్వదని ఎన్టీయార్ దాన్ని రిజెక్ట్ చేశాడు.ఆ సినిమాని చేసిన నితిన్( Nithiin ) స్టార్ హీరోగా ఎదిగాడు.
ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర సినిమాను( Bhadra Movie ) కూడా ఎన్టీఆర్ చేయాల్సింది.కానీ దాన్ని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాను చేసిన రవితేజ( Raviteja ) స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక సుకుమార్ దర్శకత్వం వచ్చిన ఆర్య సినిమా( Arya Movie ) కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళింది.కానీ ఎన్టీఆర్ దానిని మరి సాఫ్ట్ గా ఉందనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడు.దానివల్ల ఆ సినిమాని అల్లు అర్జున్( Allu Arjun ) చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి.ఆ సినిమాలను ఎన్టీయార్ చేసి ఉంటే ఆయన రేంజ్ వేరేలా ఉండేదని ట్రేడ్ పండితులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు….
ఇక సుకుమార్ దర్శకత్వం వచ్చిన ఆర్య సినిమా( Arya Movie ) కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళింది.కానీ ఎన్టీఆర్ దానిని మరి సాఫ్ట్ గా ఉందనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడు.దానివల్ల ఆ సినిమాని అల్లు అర్జున్( Allu Arjun ) చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.
ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి.ఆ సినిమాలను ఎన్టీయార్ చేసి ఉంటే ఆయన రేంజ్ వేరేలా ఉండేదని ట్రేడ్ పండితులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ap-cm-jagan-to-lotus-pond-soon | ఏపీ సీఎం జగన్ మరికాసేపటిలో లోటస్పాండ్కు వెళ్లనున్నారు.ఈ మేరకు లోటస్పాండ్లో ఉన్న వైఎస్ విజయమ్మను ఆయన కలవనున్నారు.
దాదాపు మూడేళ్ల తరువాత సీఎం జగన్ లోటస్పాండ్కు వెళ్తున్నారు.
అయితే సీఎం జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే.బంజారాహిల్స్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు.ఈ క్రమంలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.మరో గంట సమయం పాటు అక్కడే ఉండనున్న సీఎం జగన్ కేసీఆర్ తో లంచ్ చేయనున్నారు.లంచ్ కార్యక్రమం తరువాత సీఎం జగన్ లోటస్పాండ్కు వెళ్లనున్నారని సమాచారం.
అయితే సీఎం జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే.
బంజారాహిల్స్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు.ఈ క్రమంలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరో గంట సమయం పాటు అక్కడే ఉండనున్న సీఎం జగన్ కేసీఆర్ తో లంచ్ చేయనున్నారు.లంచ్ కార్యక్రమం తరువాత సీఎం జగన్ లోటస్పాండ్కు వెళ్లనున్నారని సమాచారం.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/i-havent-seen-it-in-telugu-which-is-so-crazed-or-even-in-malayalam-trolls-on-anchor-suma | టాలీవుడ్ ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో బెస్ట్ యాంకర్ గా మంచి పేరు సంపాందించుకుంది.
స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమ సంపాదించుకుంది.ఇక ఈమెకు ఉన్న క్రేజ్ తోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకొని ఒక లెవెల్ లో దూసుకెళ్తుంది.
తెలుగు తెరపై ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది.ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్ యాంకర్.స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన మాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.సుమ భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే సత్తా తన లో ఉంది అని చెప్పవచ్చు.ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.దాంతో సుమని తట్టుకొని వాళ్ళు సుమకు పెద్ద దండాలు పెడుతూ ఉంటారు.ఇక సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్ స్టా ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.ఇటీవలే తను జయమ్మ పంచాయతీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.నిజానికి ఈ సినిమాపై ప్రతి ఒక్కరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాను మలయాళం లో డబ్బింగ్ చేస్తున్నట్లు తెలిసింది.ఇక మలయాళ భాషలో డబ్బింగ్ చేస్తున్న వీడియోని కూడా సుమ తన ఇన్ స్టా లో పంచుకుంది.అయితే ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఇంత క్రేజ్ ఉన్న తెలుగులోనే ఈ సినిమా చూడలేదు.మరి మలయాళం లో ఎవరు చూస్తారు అంటూ సుమపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.అక్కడ కూడా ఈ సినిమా ప్లాప్ అయితే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.ఇక కొందరు మలయాళంలో డబ్బింగ్ చేయకపోవటమే మంచిది అని సలహాలు ఇస్తున్నారు.
తెలుగు తెరపై ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది.
ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్ యాంకర్.స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన మాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.సుమ భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే సత్తా తన లో ఉంది అని చెప్పవచ్చు.ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.దాంతో సుమని తట్టుకొని వాళ్ళు సుమకు పెద్ద దండాలు పెడుతూ ఉంటారు.ఇక సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్ స్టా ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.ఇటీవలే తను జయమ్మ పంచాయతీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.నిజానికి ఈ సినిమాపై ప్రతి ఒక్కరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాను మలయాళం లో డబ్బింగ్ చేస్తున్నట్లు తెలిసింది.ఇక మలయాళ భాషలో డబ్బింగ్ చేస్తున్న వీడియోని కూడా సుమ తన ఇన్ స్టా లో పంచుకుంది.అయితే ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఇంత క్రేజ్ ఉన్న తెలుగులోనే ఈ సినిమా చూడలేదు.మరి మలయాళం లో ఎవరు చూస్తారు అంటూ సుమపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.అక్కడ కూడా ఈ సినిమా ప్లాప్ అయితే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.ఇక కొందరు మలయాళంలో డబ్బింగ్ చేయకపోవటమే మంచిది అని సలహాలు ఇస్తున్నారు.
ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.
ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.
పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్ యాంకర్.
స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన మాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
సుమ భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే సత్తా తన లో ఉంది అని చెప్పవచ్చు.ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.దాంతో సుమని తట్టుకొని వాళ్ళు సుమకు పెద్ద దండాలు పెడుతూ ఉంటారు.
ఇక సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్ స్టా ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.ఇటీవలే తను జయమ్మ పంచాయతీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.నిజానికి ఈ సినిమాపై ప్రతి ఒక్కరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాను మలయాళం లో డబ్బింగ్ చేస్తున్నట్లు తెలిసింది.ఇక మలయాళ భాషలో డబ్బింగ్ చేస్తున్న వీడియోని కూడా సుమ తన ఇన్ స్టా లో పంచుకుంది.అయితే ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఇంత క్రేజ్ ఉన్న తెలుగులోనే ఈ సినిమా చూడలేదు.మరి మలయాళం లో ఎవరు చూస్తారు అంటూ సుమపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.అక్కడ కూడా ఈ సినిమా ప్లాప్ అయితే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.ఇక కొందరు మలయాళంలో డబ్బింగ్ చేయకపోవటమే మంచిది అని సలహాలు ఇస్తున్నారు.
ఇక సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్ స్టా ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.
సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.
ఇటీవలే తను జయమ్మ పంచాయతీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.నిజానికి ఈ సినిమాపై ప్రతి ఒక్కరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాను మలయాళం లో డబ్బింగ్ చేస్తున్నట్లు తెలిసింది.ఇక మలయాళ భాషలో డబ్బింగ్ చేస్తున్న వీడియోని కూడా సుమ తన ఇన్ స్టా లో పంచుకుంది.అయితే ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఇంత క్రేజ్ ఉన్న తెలుగులోనే ఈ సినిమా చూడలేదు.మరి మలయాళం లో ఎవరు చూస్తారు అంటూ సుమపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.అక్కడ కూడా ఈ సినిమా ప్లాప్ అయితే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.ఇక కొందరు మలయాళంలో డబ్బింగ్ చేయకపోవటమే మంచిది అని సలహాలు ఇస్తున్నారు.
ఇటీవలే తను జయమ్మ పంచాయతీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.నిజానికి ఈ సినిమాపై ప్రతి ఒక్కరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాను మలయాళం లో డబ్బింగ్ చేస్తున్నట్లు తెలిసింది.
ఇక మలయాళ భాషలో డబ్బింగ్ చేస్తున్న వీడియోని కూడా సుమ తన ఇన్ స్టా లో పంచుకుంది.అయితే ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఇంత క్రేజ్ ఉన్న తెలుగులోనే ఈ సినిమా చూడలేదు.మరి మలయాళం లో ఎవరు చూస్తారు అంటూ సుమపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.
అక్కడ కూడా ఈ సినిమా ప్లాప్ అయితే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.ఇక కొందరు మలయాళంలో డబ్బింగ్ చేయకపోవటమే మంచిది అని సలహాలు ఇస్తున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/mustard-oil-help-to-get-rid-of-split-ends-%e0%b0%9c%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%a8%e0%b1%81 | చిట్లిన జుట్టు లేదా స్ల్పిట్ ఎండ్స్.చాలా మందిని ఇబ్బంది పెట్టే జుట్టు సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.
జుట్టు సంరక్షణ లేక పోవడం, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, ఒత్తిడి, మానసిక ఆందోళన, కాలుష్యం, వాతావరణంలో వచ్చే మార్పులు, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడటం ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటుంది.ఫలితంగా హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.
అందుకే ఈ సమస్యను నివారించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే చిట్లిన జుట్టుకు చెక్ పెట్టడంలో ఆవ నూనె అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆలస్యమెందుకు జుట్టుకు ఆవ నూనెను ఎలా వాడాలో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కలబంద ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్పై మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు ఆవ నూనె, పేస్ట్ చేసుకున్న కలబంద, చిటికెడు మిరియాల పొడి వేసి పది నుంచి పది హేను నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఆ తర్వాత నూనెను చల్లారనిచ్చి.ఆపై ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ నూనెను జుట్టు చివర్లనే కాకుండా మొత్తానికి పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం గోరు వెచ్చని నీటితో కెమికల్స్ లేని షాంపూను యూజ్ చేసి తల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తే.చిట్లిన జుట్టు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.అంతే కాదు.ఈ నూనెను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడుతుంది.మరియు తెల్ల జట్టు సమస్య త్వరగా దరి చేరకుండా ఉంటుంది.
ఆ తర్వాత నూనెను చల్లారనిచ్చి.
ఆపై ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ నూనెను జుట్టు చివర్లనే కాకుండా మొత్తానికి పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం గోరు వెచ్చని నీటితో కెమికల్స్ లేని షాంపూను యూజ్ చేసి తల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తే.
చిట్లిన జుట్టు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంతే కాదు.ఈ నూనెను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడుతుంది.
మరియు తెల్ల జట్టు సమస్య త్వరగా దరి చేరకుండా ఉంటుంది.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/congress-vulture-rule-kcr-the-rythubandhu-rule-ktr-satires | విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఎంతోమంది టూరిస్టులకు స్వాగతం పలుకుతుందని, ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) లాంటి పొలిటికల్ టూరిస్టులకు కూడా హైదరాబాద్ స్వాగతం పలుకుతుందని సెటైర్లు వేశారు బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ).విమానాశ్రయం నుంచి నగరం లోకి వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి నిర్మాణాలు ఫ్లై ఓవర్లు, అందమైన రోడ్లు అంతర్జాతీయ ఐటీ కార్యాలయాలు చూస్తే హైదరాబాద్ అభివృద్ధి కనిపిస్తుందని హైదరాబాద్ న్యూయార్క్ ను తలపిస్తుందని సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకోవాలని మొదట్లో చెప్పకపోయినా గట్టిగా అడిగితే చెప్పేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్ను ఎడ్యుకేషనల్ టూర్ గా మార్చుకొని పరిపాలన విధానాలను తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని , స్క్రిప్ట్ చూసి మాట్లాడే సంస్కృతిని పక్కన పెట్టాలని అప్ ఆవొ దేకో సీ ఖో( Ap ao deko see kho ) అంటూ చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు సరైన ఎంప్లాయిమెంట్ పాలసీని పాటించి ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత పెద్దదై ఉండేది కాదని ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగుల మీద సడన్గా ప్రేమ పుట్టుకొచ్చిందని తెలంగాణను కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎన్ని జాబ్స్ ఇచ్చారు లెక్కలు చెప్పాలని ఈ తొమ్మిదేళ్ల పరిపాలనలో తాము ఎన్ని ఇచ్చామో కూడా lలెక్కలు తీద్దామని వ్యాఖ్యానించారు.
కష్టపడి పరీక్షల్లో పాస్ అయితే ఇంటర్వ్యూలలో కమిషన్లకు కట్టుబడి వారికి అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఆ జ్ఞాపకాలను తాము ఇంకా మర్చిపోలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు .నీళ్ల కోసం కిలోమీటర్లు పాటు నడిచిన ప్రతి తండాకి ఇప్పుడు నీరు అందుతుందని వారి కళ్ళలో ఆనంద భాష్పాలు తెలంగాణ లో ఎక్కడికి వెళ్లినా ప్రియాంక గాంధీకి కనిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోయినా కూడా సాగునీటి ప్రాజెక్టులను రికార్డు వేగంతో పూర్తి చేసిన ఘనత కేసిఆర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు.మేము కష్టపడి ప్రాజెక్టులను కడుతుంటే అమాయక రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టును ఆపాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రియాంక గాంధీ బుద్ధి చెప్పాలని ఆయన కోరారు….
కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకునే స్థితి నుంచి 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇచ్చే స్థితి తీసుకువచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్నిదేనని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/kim-jong-un-warns-of-serious-consequences-if-coronavirus-north-korea | ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ప్రపంచంలోని దాదాపు 190 దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి.ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది.
నిరుద్యోగం పెరుగుతోంది.జనాలు ఇళ్ల నుంచి బయటకి వచ్చేందుకు వణికిపోతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో బయటకి వస్తున్నా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది.చైనాలో పుట్టి పెరిగిన ఈ వైరస్ అక్కడ తగ్గుముఖం పట్టినా, ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉంటూ వస్తున్న అమెరికాను కూడా గజగజలాడిస్తుంది.
అన్ని దేశాలు ఈ వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.భారతదేశంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉన్నా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి.
ఇక ప్రపంచ దేశాలు అన్నీ లాక్ డౌన్ అయ్యాయి.ప్రజలు ఎవరు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అన్ని దేశాలు చేస్తున్నాయి.
అన్ని దేశాల సంగతి పక్కన పెడితే ఉత్తరకొరియా లో మాత్రం కరోనా పై గట్టి చర్యలే తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.ఆ దేశస్థులు ఎవరికైనా కరోనా వ్యాధి సోకితే కాల్చి పారేయండి అంటూ ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ దేశాలన్ని ఒక్కసారిగా విరుచుకు పడ్డాయి.అసలు కిమ్ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు.ఆయన ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తాడో అందరికీ బాగా తెలుసు.అనేక మందిని ఊచకోత కోసిన ఘనమైన చరిత్ర కూడా కిమ్ కు ఉంది.ఇవే కాకుండా అణ్వాయుధాలను తయారు చేస్తూ ఇతర దేశాలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు.ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి ఉధృతమవుతున్నా, తమ దేశంలో ఆ వైరస్ లేదంటూ కిమ్ చెబుతూ వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కరోనా వైరస్ ఉత్తర కొరియాలోకి ప్రవేశించ కుండా కింగ్ ముందస్తు జాగ్రత్తలు గట్టిగానే తీసుకున్నారు.దేశ సరిహద్దులను మూసివేశారు.అయితే కరోనా వైరస్ సోకి పెద్ద ఎత్తున సైనికులు మరణించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.అయితే ఇటువంటి హెచ్చరికలు అన్ని దేశాలు చేసినా కిమ్ మాత్రం ప్రజలు ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రోడ్లపైకి వస్తే వెనుకా ముందూ చూడకుండా కాల్చి చంపేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఒకవైపు తమ దేశంలో కరోనా వైరస్ లేదు అంటూనే మరోవైపు అటువంటి దుర్మార్గపు చర్యలకు కిమ్ పూనుకోవడం విమర్శలకు కారణం అవుతోంది.కరోనా వైరస్ పరీక్షలు, మాస్కులు, ఇతర వైద్య పరికరాల కోసం ఇతర దేశాలను వేడుకుంటూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.అలాగే ఉత్తర కొరియాలో ఉన్న విదేశీయులను నిర్బంధంలో తీసుకోవడమే కాకుండా, వారి గురించి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.
అన్ని దేశాల సంగతి పక్కన పెడితే ఉత్తరకొరియా లో మాత్రం కరోనా పై గట్టి చర్యలే తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.ఆ దేశస్థులు ఎవరికైనా కరోనా వ్యాధి సోకితే కాల్చి పారేయండి అంటూ ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ దేశాలన్ని ఒక్కసారిగా విరుచుకు పడ్డాయి.అసలు కిమ్ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు.ఆయన ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తాడో అందరికీ బాగా తెలుసు.అనేక మందిని ఊచకోత కోసిన ఘనమైన చరిత్ర కూడా కిమ్ కు ఉంది.ఇవే కాకుండా అణ్వాయుధాలను తయారు చేస్తూ ఇతర దేశాలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి ఉధృతమవుతున్నా, తమ దేశంలో ఆ వైరస్ లేదంటూ కిమ్ చెబుతూ వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కరోనా వైరస్ ఉత్తర కొరియాలోకి ప్రవేశించ కుండా కింగ్ ముందస్తు జాగ్రత్తలు గట్టిగానే తీసుకున్నారు.దేశ సరిహద్దులను మూసివేశారు.అయితే కరోనా వైరస్ సోకి పెద్ద ఎత్తున సైనికులు మరణించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.అయితే ఇటువంటి హెచ్చరికలు అన్ని దేశాలు చేసినా కిమ్ మాత్రం ప్రజలు ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రోడ్లపైకి వస్తే వెనుకా ముందూ చూడకుండా కాల్చి చంపేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఒకవైపు తమ దేశంలో కరోనా వైరస్ లేదు అంటూనే మరోవైపు అటువంటి దుర్మార్గపు చర్యలకు కిమ్ పూనుకోవడం విమర్శలకు కారణం అవుతోంది.కరోనా వైరస్ పరీక్షలు, మాస్కులు, ఇతర వైద్య పరికరాల కోసం ఇతర దేశాలను వేడుకుంటూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.అలాగే ఉత్తర కొరియాలో ఉన్న విదేశీయులను నిర్బంధంలో తీసుకోవడమే కాకుండా, వారి గురించి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.
కరోనా వైరస్ ఉత్తర కొరియాలోకి ప్రవేశించ కుండా కింగ్ ముందస్తు జాగ్రత్తలు గట్టిగానే తీసుకున్నారు.
దేశ సరిహద్దులను మూసివేశారు.అయితే కరోనా వైరస్ సోకి పెద్ద ఎత్తున సైనికులు మరణించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.అయితే ఇటువంటి హెచ్చరికలు అన్ని దేశాలు చేసినా కిమ్ మాత్రం ప్రజలు ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రోడ్లపైకి వస్తే వెనుకా ముందూ చూడకుండా కాల్చి చంపేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఒకవైపు తమ దేశంలో కరోనా వైరస్ లేదు అంటూనే మరోవైపు అటువంటి దుర్మార్గపు చర్యలకు కిమ్ పూనుకోవడం విమర్శలకు కారణం అవుతోంది.కరోనా వైరస్ పరీక్షలు, మాస్కులు, ఇతర వైద్య పరికరాల కోసం ఇతర దేశాలను వేడుకుంటూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.
అలాగే ఉత్తర కొరియాలో ఉన్న విదేశీయులను నిర్బంధంలో తీసుకోవడమే కాకుండా, వారి గురించి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/another-tough-test-for-bjp-will-it-face | తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా ఆసక్తికర పరిణామాలతో మారిపోతున్న పరిస్థితి ఉంది.ఇక వచ్చే యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని ఇప్పటికే ప్రకటించిన కెసీఆర్ అలాగే రైతులకు కూడా వరిని మినహాయించి వేరే పంటలపై దృష్టి పెట్టాలని ఇప్పటికే రైతులకు సూచించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.
చాలా మంది రైతులు వేరే పంటల సాగుకై మొగ్గు చూపకుండా మళ్ళీ వరి ధాన్యాన్ని సాగు చేసిన పరిస్థితి ఉంది.అయితే ఇక ఎట్టకేలకు పంట కోతకు వచ్చే సమయం అసన్నమైనందున ఇక వరి ధాన్యం నిల్వలు అనేవి ప్రారంభమైనవని చెప్పవచ్చు.
అయితే ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయమని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం వద్దన్నందుకే రైతులకు వరి పంట సాగు చేయాలని తెలియజేశామని కావున ఇప్పుడు పంజాబ్ తరహాలో పూర్తి ధాన్యాన్ని తెలంగాణలో కూడా కొనుగోలు చేయాలంటూ నిరసనలకు, ధర్నాలకు రూపకల్పన చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇటీవల బండి సంజయ్ రైతులు వరి పంటను పండించండి ప్రభుత్వం ఎట్ల కొనదో చూస్తాం అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలే ఇప్పుడు బీజేపీకి కఠిన పరీక్షగా మారబోతున్నాయి.అయితే క్రితం సారి రాష్ట్ర ప్రభుత్వం మీద నింద వేయాలని ప్రయత్నం చేసినా ఈసారి అలా కుదిరేలా కనిపించడం లేదు.ఎందుకంటే కేంద్రం ఈ ఒక్కసారి మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో ప్రస్తుత కొనుగోలుపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది .ఒకవేళ కొనుగోలు చేయకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం లో బీజేపీకి రైతులలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.అయితే టీఆర్ఎస్ ధర్నాలపై బీజేపీ ఇంకా స్పందించకున్నా రానున్న రోజుల్లో ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.
అయితే ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయమని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం వద్దన్నందుకే రైతులకు వరి పంట సాగు చేయాలని తెలియజేశామని కావున ఇప్పుడు పంజాబ్ తరహాలో పూర్తి ధాన్యాన్ని తెలంగాణలో కూడా కొనుగోలు చేయాలంటూ నిరసనలకు, ధర్నాలకు రూపకల్పన చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇటీవల బండి సంజయ్ రైతులు వరి పంటను పండించండి ప్రభుత్వం ఎట్ల కొనదో చూస్తాం అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలే ఇప్పుడు బీజేపీకి కఠిన పరీక్షగా మారబోతున్నాయి.
అయితే క్రితం సారి రాష్ట్ర ప్రభుత్వం మీద నింద వేయాలని ప్రయత్నం చేసినా ఈసారి అలా కుదిరేలా కనిపించడం లేదు.ఎందుకంటే కేంద్రం ఈ ఒక్కసారి మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో ప్రస్తుత కొనుగోలుపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది .ఒకవేళ కొనుగోలు చేయకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం లో బీజేపీకి రైతులలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.అయితే టీఆర్ఎస్ ధర్నాలపై బీజేపీ ఇంకా స్పందించకున్నా రానున్న రోజుల్లో ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/barasala-for-cow-and-calf | మనం ఇళ్ళల్లో చిన్నపిల్లలకు అట్టహాసంగా బారసల చేయడం చూసాం.కానీ మచిలీపట్నం కు చెందిన ఓ కుటుంబం ఆవు దూడకు అంగరంగ వైభవంగా బారసల నిర్వహించి మూగజీవాల పై తమకున్న అమితమైన ప్రేమను చాటుకున్నారు.
దూడకు హారతులు ఇచ్చి, ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపుతూ, దానికి ఇష్టమైన ఆహార పదార్ధాలు తినిపిస్తూ బంధు మిత్రుల సమక్షంలో ఆనందంగా బారసల జరుపుకున్నారు.
మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డు గోపవానిపాలెంలో మైధిలి అనే మహిళ నివాసం ఉంటున్నారు.ఆమె గత పదేళ్లుగా ఆవును పోషిస్తున్నారు.ఆ ఆవు పేరు బంగారం.తన సొంత బిడ్డలను ప్రేమ, అప్యాయతతో అపురూపంగా ఏ విధంగా పెంచారో, అదే మాదిరిగా గోవులను పెంచుతున్నారు.ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవు బంగారం ఆగష్టు 1వ తేదీన దూడను ప్రసవించింది.తమ పిల్లలకు బారసాల చేసిన విధంగానే దూడకు నిన్న ఘనంగా బారసాల నిర్వహించారు.ఆ దూడకి లక్ష్మీ అని నామకరణం చేశారు.బంధువులు, మిత్రులు, చుట్టుప్రక్కల ముత్తదైవులను పిలిచి సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు.దూడను ఉయ్యాల్లో పడుకోపెట్టి పాటలు పాడుతూ హరతులు ఇచ్చి అట్టహాసంగా బారసాల చేశారు.ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు అ మూగజీవం పట్ల ప్రేమను చూపిస్తు వేడుక కోసం తయారుచేయించిన పలు రకాలు స్వీట్లు, పండ్లు దూడకు తినిపించారు.గత ఏడాది బంగారం అవుకి పుట్టిన సీత అనే దూడకి ఇదే విధంగా బారసాల నిర్వహించారు.సొంత కుటుంబ సభ్యులను విస్మరించే ఈ రోజుల్లో మూగజీవాల పట్ల ప్రేమను చూపించటం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డు గోపవానిపాలెంలో మైధిలి అనే మహిళ నివాసం ఉంటున్నారు.
ఆమె గత పదేళ్లుగా ఆవును పోషిస్తున్నారు.ఆ ఆవు పేరు బంగారం.
తన సొంత బిడ్డలను ప్రేమ, అప్యాయతతో అపురూపంగా ఏ విధంగా పెంచారో, అదే మాదిరిగా గోవులను పెంచుతున్నారు.ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవు బంగారం ఆగష్టు 1వ తేదీన దూడను ప్రసవించింది.
తమ పిల్లలకు బారసాల చేసిన విధంగానే దూడకు నిన్న ఘనంగా బారసాల నిర్వహించారు.ఆ దూడకి లక్ష్మీ అని నామకరణం చేశారు.
బంధువులు, మిత్రులు, చుట్టుప్రక్కల ముత్తదైవులను పిలిచి సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు.దూడను ఉయ్యాల్లో పడుకోపెట్టి పాటలు పాడుతూ హరతులు ఇచ్చి అట్టహాసంగా బారసాల చేశారు.
ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు అ మూగజీవం పట్ల ప్రేమను చూపిస్తు వేడుక కోసం తయారుచేయించిన పలు రకాలు స్వీట్లు, పండ్లు దూడకు తినిపించారు.గత ఏడాది బంగారం అవుకి పుట్టిన సీత అనే దూడకి ఇదే విధంగా బారసాల నిర్వహించారు.
సొంత కుటుంబ సభ్యులను విస్మరించే ఈ రోజుల్లో మూగజీవాల పట్ల ప్రేమను చూపించటం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/the-candidates-for-the-key-constituencies-in-the-third-list-of-tdp-have-been-finalized | టీడీపీ( TDP ) మూడో లిస్టులో కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.ఇందులో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని( Keshineni Chinni ) పేరు ఖరారు కాగా పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడె ప్రసాద్ ( Bode Prasad )పేరును ప్రకటించింది.
అయితే ఆయనకు టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగగా.నిరసనలు చేసిన సంగతి తెలిసిందే.
అలాగే మరో కీలక నియోజకవర్గమైన మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇటీవల వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్( Vasantha Krishnaprasad ) ను ప్రకటించింది.కాగా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమను టీడీపీ అధిష్టానం పక్కనపెట్టింది.
అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.విజయవాడ ఎంపీ బరిలో కేశినేని బ్రదర్స్ నిలవనున్నారు.
వైసీసీ తరపున కేశినేని నాని, టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ చేయనున్నారు.దీంతో విజయవాడ ఎంపీ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/dry-coconut-to-increase-brain-%e0%b0%ae%e0%b1%86%e0%b0%a6%e0%b0%a1%e0%b1%81 | పచ్చి కొబ్బరిని ఎండ బెట్టడం ద్వారా వచ్చేదే ఎండు కొబ్బరి.ఈ ఎండు కొబ్బరిని చాలా మంది వంటల్లో రుచి కోసం వాడుతుంటారు.
అయితే ఎండు కొబ్బరి మంచి రుచి కలిగి ఉండటమే కాదు.విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, కాపర్, సెలీనియం, మ్యాంగనీస్, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక రకాల న్యూట్రియంట్స్ కూడా నిండి ఉంటుంది.
అందుకే ఎండు కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జబ్బులను కూడా నివారిస్తుంది.
ముఖ్యంగా మతి మరుపుతో బాధ పడే వారికి, తమ మెదడు చురుగ్గా మారాలని కోరుకునే వారికి ఎండు కొబ్బరి బెస్ట్ అప్షన్గా చెప్పుకోవచ్చు.అవును, రోజు ఎండు కొబ్బరి ముక్క తీసుకుంటే అందులో ఉండే పోషకాలు మెదడులో మైలీన్ అనే న్యూరో ఉత్పత్తిని పెంచుతాయి.దాంతో మెదడు చురుకు గా మారుతుంది.అలాగే మెదడు లోని నరాల ఒత్తిడిని తగ్గించి మతి మరుపును నివారించే శక్తి కూడా ఎండు కొబ్బరికి ఉంది.అలాగే ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నారు.అలాంటి వారు తమ డైలీ డైట్లో చిన్న ఎండు కొబ్బరి ముక్కను చేర్చుకుంటే శరీరానికి ఐరన్ ఫుష్కలంగా అందుతుంది.దాంతో రక్త హీనత పరార్ అవుతుంది.ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ ముప్పును తగ్గించే సామర్థ్యం కూడా ఎండు కొబ్బరికి ఉంది.గుండె ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి ఎంతో మేలు చేస్తుంది.అందువల్ల, ఎండు కొబ్బరిని తీసుకుంటే మంచిది.అయితే మార్కెట్లో దొరికే ఎండు కొబ్బరి కాకుండా.ఇంట్లో తయారు చేసుకున్న ఎండు కొబ్బరిని వాడుకోవడమే ఉత్తమం.
ముఖ్యంగా మతి మరుపుతో బాధ పడే వారికి, తమ మెదడు చురుగ్గా మారాలని కోరుకునే వారికి ఎండు కొబ్బరి బెస్ట్ అప్షన్గా చెప్పుకోవచ్చు.అవును, రోజు ఎండు కొబ్బరి ముక్క తీసుకుంటే అందులో ఉండే పోషకాలు మెదడులో మైలీన్ అనే న్యూరో ఉత్పత్తిని పెంచుతాయి.
దాంతో మెదడు చురుకు గా మారుతుంది.అలాగే మెదడు లోని నరాల ఒత్తిడిని తగ్గించి మతి మరుపును నివారించే శక్తి కూడా ఎండు కొబ్బరికి ఉంది.
అలాగే ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నారు.అలాంటి వారు తమ డైలీ డైట్లో చిన్న ఎండు కొబ్బరి ముక్కను చేర్చుకుంటే శరీరానికి ఐరన్ ఫుష్కలంగా అందుతుంది.దాంతో రక్త హీనత పరార్ అవుతుంది.
ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ ముప్పును తగ్గించే సామర్థ్యం కూడా ఎండు కొబ్బరికి ఉంది.గుండె ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి ఎంతో మేలు చేస్తుంది.అందువల్ల, ఎండు కొబ్బరిని తీసుకుంటే మంచిది.అయితే మార్కెట్లో దొరికే ఎండు కొబ్బరి కాకుండా.ఇంట్లో తయారు చేసుకున్న ఎండు కొబ్బరిని వాడుకోవడమే ఉత్తమం.
ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ ముప్పును తగ్గించే సామర్థ్యం కూడా ఎండు కొబ్బరికి ఉంది.
గుండె ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి ఎంతో మేలు చేస్తుంది.అందువల్ల, ఎండు కొబ్బరిని తీసుకుంటే మంచిది.
అయితే మార్కెట్లో దొరికే ఎండు కొబ్బరి కాకుండా.ఇంట్లో తయారు చేసుకున్న ఎండు కొబ్బరిని వాడుకోవడమే ఉత్తమం.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/telugu-nri-america-dubai-canada-news-roundup-breaking-headlines-latest-top-news-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%90-august-09-2021 | 1.పది కోట్ల మరణాలు అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు కరోనా విజృంభించిన సమయంలో తమ ప్రభుత్వం అలెర్ట్ అయ్యిందని , యుద్ధ ప్రాతిపదికన భారీ మొత్తంలో వ్యాక్సిన్ డోసులు ఆర్డర్ ఇవ్వడంతోనే ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని, లేకపోతే 10 కోట్ల మరణాలు సంభవించేవని ట్రంప్ వ్యాఖ్యానించారు.2.అబుధాబి లో భారతీయుడి అరెస్ట్యూఏఈ లో ప్రమాదవశాత్తు ప్రవాస భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేరళకు చెందిన 30 ఏళ్ల రషీద్ మసూద్ అబుదాబీ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ముస్సాఫ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉంటున్నాడు.శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన ఉంటున్న బిల్డింగులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.3.భారత్ ప్రయాణికులపై ఆంక్షలు తొలగింపుభారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు విధించిన ఆంక్షలను బ్రిటన్ ప్రభుత్వం సడలించింది.రెడ్ జాబితానుంచి యాంబర్ జాబితాలోకి చేర్చింది.4.అమెరికాలో కొవిడ్ ఉదృతిఅమెరికాలో కొవిడ్ ఉదృతి కొనసాగుతోంది.దాదాపు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖఅంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
కరోనా విజృంభించిన సమయంలో తమ ప్రభుత్వం అలెర్ట్ అయ్యిందని , యుద్ధ ప్రాతిపదికన భారీ మొత్తంలో వ్యాక్సిన్ డోసులు ఆర్డర్ ఇవ్వడంతోనే ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని, లేకపోతే 10 కోట్ల మరణాలు సంభవించేవని ట్రంప్ వ్యాఖ్యానించారు.
2.అబుధాబి లో భారతీయుడి అరెస్ట్యూఏఈ లో ప్రమాదవశాత్తు ప్రవాస భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేరళకు చెందిన 30 ఏళ్ల రషీద్ మసూద్ అబుదాబీ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ముస్సాఫ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉంటున్నాడు.శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన ఉంటున్న బిల్డింగులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.3.భారత్ ప్రయాణికులపై ఆంక్షలు తొలగింపుభారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు విధించిన ఆంక్షలను బ్రిటన్ ప్రభుత్వం సడలించింది.రెడ్ జాబితానుంచి యాంబర్ జాబితాలోకి చేర్చింది.4.అమెరికాలో కొవిడ్ ఉదృతిఅమెరికాలో కొవిడ్ ఉదృతి కొనసాగుతోంది.దాదాపు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖఅంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
2.అబుధాబి లో భారతీయుడి అరెస్ట్యూఏఈ లో ప్రమాదవశాత్తు ప్రవాస భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేరళకు చెందిన 30 ఏళ్ల రషీద్ మసూద్ అబుదాబీ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ముస్సాఫ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉంటున్నాడు.శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన ఉంటున్న బిల్డింగులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.3.భారత్ ప్రయాణికులపై ఆంక్షలు తొలగింపుభారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు విధించిన ఆంక్షలను బ్రిటన్ ప్రభుత్వం సడలించింది.రెడ్ జాబితానుంచి యాంబర్ జాబితాలోకి చేర్చింది.4.అమెరికాలో కొవిడ్ ఉదృతిఅమెరికాలో కొవిడ్ ఉదృతి కొనసాగుతోంది.దాదాపు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖఅంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
యూఏఈ లో ప్రమాదవశాత్తు ప్రవాస భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేరళకు చెందిన 30 ఏళ్ల రషీద్ మసూద్ అబుదాబీ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ముస్సాఫ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉంటున్నాడు.శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన ఉంటున్న బిల్డింగులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
3.భారత్ ప్రయాణికులపై ఆంక్షలు తొలగింపుభారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు విధించిన ఆంక్షలను బ్రిటన్ ప్రభుత్వం సడలించింది.రెడ్ జాబితానుంచి యాంబర్ జాబితాలోకి చేర్చింది.4.అమెరికాలో కొవిడ్ ఉదృతిఅమెరికాలో కొవిడ్ ఉదృతి కొనసాగుతోంది.దాదాపు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖఅంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
3.భారత్ ప్రయాణికులపై ఆంక్షలు తొలగింపుభారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు విధించిన ఆంక్షలను బ్రిటన్ ప్రభుత్వం సడలించింది.రెడ్ జాబితానుంచి యాంబర్ జాబితాలోకి చేర్చింది.4.అమెరికాలో కొవిడ్ ఉదృతిఅమెరికాలో కొవిడ్ ఉదృతి కొనసాగుతోంది.దాదాపు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖఅంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు విధించిన ఆంక్షలను బ్రిటన్ ప్రభుత్వం సడలించింది.రెడ్ జాబితానుంచి యాంబర్ జాబితాలోకి చేర్చింది.
4.అమెరికాలో కొవిడ్ ఉదృతిఅమెరికాలో కొవిడ్ ఉదృతి కొనసాగుతోంది.దాదాపు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖఅంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
4.అమెరికాలో కొవిడ్ ఉదృతిఅమెరికాలో కొవిడ్ ఉదృతి కొనసాగుతోంది.దాదాపు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖఅంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
అమెరికాలో కొవిడ్ ఉదృతి కొనసాగుతోంది.దాదాపు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.
5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖఅంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖఅంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.
6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.
7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
7.గ్రీస్ లో కూలిన విమానంగ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
గ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.
8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
8.పాక్ కు అందని ఆహ్వానంభారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
9.నాసా సరికొత్త ప్రకటనకృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
కృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
10.బ్యాంకాక్ లో భారీ నిరసనలుథాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
థాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/the-commonwealth-is-the-main-host-for-indian-athletes | కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ప్రధాని మోదీ ఆతిథ్యం ఇచ్చారు.ఇటీవల బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.
ఇందులో భారత్ మొత్తం 61 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.భారత్ సాధించిన పతకాల్లో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా పతక విజేతలను ప్రధాని మోదీ తన నివాసానికి ఆహ్వానించారు.
దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో.క్రీడాకారులు చూపిన ప్రతిభ గర్వకారణమని మోదీ వ్యాఖ్యనించారు.హాకీలో పురుషులు, మహిళల జట్లు ఉత్తమ రీతిలో పోరాడాయన్నారు.అదేవిధంగా పతకాల సాధనలో కోచ్ ల పాత్ర ప్రధానమైందని పేర్కొన్నారు.ఖేలో ఇండియా ద్వారా యువతలో దాగున్న ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడల శాఖ సహాయ మంత్రి ప్రమాణిక్ పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో.
క్రీడాకారులు చూపిన ప్రతిభ గర్వకారణమని మోదీ వ్యాఖ్యనించారు.హాకీలో పురుషులు, మహిళల జట్లు ఉత్తమ రీతిలో పోరాడాయన్నారు.
అదేవిధంగా పతకాల సాధనలో కోచ్ ల పాత్ర ప్రధానమైందని పేర్కొన్నారు.ఖేలో ఇండియా ద్వారా యువతలో దాగున్న ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడల శాఖ సహాయ మంత్రి ప్రమాణిక్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/bjp-tweets-faulty-graph-on-fuel-price-hike | దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై భారతీయ జనతా పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన గ్రాఫ్ను చూసి నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు.ఈ గ్రాఫ్లో రూ.71.14 కంటే.రూ.80.73 తక్కువ అని చూపడం గమనార్హం.దీన్ని చూసిన నెటిజన్లు.
అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
విపక్షాల బంద్ను నిరసిస్తూ… బీజేపీ తన ట్విట్టర్లో రెండు గ్రాఫ్లు పోస్ట్ చేసింది.అందులో… ఢిల్లీలో 2014 మేలో లీటరు పెట్రోలు 71.41 ఉండగా.ఇప్పుడు 80.73 ఉన్నట్లు తెలిపింది.కానీ… 71.41కంటే 80.73 సంకేతాన్ని బాగా తగ్గించి, ధర కిందికి పడిపోయినట్లుగా బాణం గుర్తు వేసింది.‘శాతాల్లో పెట్రో ధరల పెంపు… ఇదీ అసలు వాస్తవం’ అంటూ దానికో శీర్షిక కూడా పెట్టింది.పెంపును కూడా తగ్గింపులా చూపడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు!
అంటే రూ.80.73 కంటే 71 రూపాయలే ఎక్కువ అని చెబుతూ బీజేపీ చేసిన పోస్టును చూసిన నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు.అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు.కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించి బీజేపీనే ఇరుకున పడిందని సెటైర్లు వేస్తున్నారు.మొత్తానికి 71 ఎక్కువా? 80 ఎక్కువా? చిన్న పిల్లాడు కూడా 80 ఎక్కువని చెప్పేస్తారు.బీజేపీ నేతలు మాత్రం 80 కంటే 71 ఎక్కువని తేల్చేశారు.
అంటే రూ.80.73 కంటే 71 రూపాయలే ఎక్కువ అని చెబుతూ బీజేపీ చేసిన పోస్టును చూసిన నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు.అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు.
కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించి బీజేపీనే ఇరుకున పడిందని సెటైర్లు వేస్తున్నారు.మొత్తానికి 71 ఎక్కువా? 80 ఎక్కువా? చిన్న పిల్లాడు కూడా 80 ఎక్కువని చెప్పేస్తారు.బీజేపీ నేతలు మాత్రం 80 కంటే 71 ఎక్కువని తేల్చేశారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ycp-ys-jagan-new-manifesto-points | ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది.వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని, ప్రజల్లో తమకు బలం ఉందని ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగానే ఎదుర్కొంటాము అంటూ ప్రకటనలు చేస్తుండగా, బిజెపి, టిడిపి ,జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి .దీంతో హోరా హోరీగా ఎన్నికల తంతు ఉండేలా కనిపిస్తోంది.ఇక ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను ఆయా పార్టీలు సిద్ధం చేసుకున్నాయి.
సూపర్ సిక్స్( TDP Super Six ) పేరుతో ఇప్పటికే టిడిపి మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం, వైసిపి కూడా 2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోను మించి ఉండేలా కొత్త మేనిఫెస్టో కు రూపకల్పన చేసింది .ఈనెల 20వ తేదీన స్వయంగా జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా తమ మేనిఫెస్టో ఉండే విధంగా జగన్ జాగ్రత్త పడ్డారు.
అలాగే మహిళలను ఆకట్టుకునే విధంగా కొత్త మేనిఫెస్టోను( YCP Manifesto ) రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ తరఫున పోటీ చేయబోయే 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను జగన్ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి పూర్తిగా ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు ఉండేలా జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు.2019లో ప్రకటించిన నవరత్నాల ను( YCP Navaratnalu ) అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో అమలు చేసి జగన్ తన చిత్తశుద్ధి ని నిరూపించుకున్నట్లుగా అనేక సందర్భాల్లో చెప్పారు .
ఇప్పుడు నవరత్నాలను మించి ఉండే విధంగా కొత్త మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం .ముఖ్యంగా రైతులు, మహిళలు( Women ), యువత, నిరుద్యోగులను( Unemployees ) దృష్టిలో ఉంచుకుని కొత్త మేనిఫెస్టోను రూపొందించిన నేపథ్యంలో , దానిని విడుదల చేసిన తర్వాత పూర్తిగా జనాల్లోకి ఆ మేనిఫెస్టోను తీసుకువెళ్లి ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/andrapradesh-poltics-about-the-three-capitals-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e2%80%8c%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2 | ఏపీని ఏకమొత్తంగా చూడకుండా ఎక్కడికక్కడ విభజించి తమదైన రాజకీయ లబ్ధిపొందాలనేది వైసీపీ ప్లాన్.అందుకు మూడు రాజధానుల అంశం తెరమీదకు తెచ్చింది.
దీని వెనక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనడంలో సందేహం లేదు.అందుకే వైసీపీ తన వైఖరి మార్చుకోవట్లేదు.
ఇంకా ఆ మూడు ముచ్చట నుంచి భయటపడట్లేదు.మూడు రాజధానులు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అని వైసీపీ మూడేండ్లుగా ఊరిస్తూ వస్తోంది.
కానీ, ఏ ఒక్క చోట కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు.ఇదే క్రమంలో ఏపీకి రాజధాని లేదంటూ విమర్శలొస్తున్నాయి.
ఈనేపథ్యంలో కోర్టు తీర్పుతో ఏపీకి అమరావతే రాజధాని అని చాటిచెప్పినట్టయింది.ఒకవేళ వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇందుకు భిన్నంగా తీర్పు వచ్చే ఛాన్సు లేదని సమాచారం.
అయినా వైసీపీ మాత్రం మూడు రాజధానుల విషయం విడిచిపెట్టట్లేదు.
రాజకీయ లబ్ధికి మూడు రాజధానుల అంశం కీలకమని భావించి మంచి రోజు చూసుకుని సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతోంది.తీర్పు ఎలా వచ్చినా ప్రజల్లో టీడీపీపై అసమ్మతి రాజేసేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ అత్యంత వెనుకబడి ఉన్నాయని, రాజధానులుగా చేసి అభివృద్ధి చేద్దామని వైసీపీ అనుకుంటే టీడీపీ అడ్డుపడుతోందని ప్రచారం చేసి టీడీపీకి వ్యతిరేకత వచ్చేలా చేయడానికి యత్నిస్తోంది.అయితే అమరావతి సెంటిమెంట్ మిగిలిన చోట లేదు.ఎందుకంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ ఉద్యమాలు చేపట్టేవారు కానీ, అది జరగలేదు.అయినా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేద్దామంటే టీడీపీ అడ్డుతగులుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది.అయితే 2024 ఎన్నికల నాటికి వీటన్నింటిని ఆయుధంగా మలుచుకుని రాజకీయంగా ఎదగాలని చూస్తున్నట్టు సమాచారం.అయితే అక్కడ అభివృద్ధి ఎంతమేర చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.ఒకవేళ అమరావతి రాజధానిగానే ఉంటే పరిస్థితి ఏంటనే సందేహం తలెత్తుతోంది.మొత్తంగా ఆ మూడు అంశాలు అంటే నిధుల కొరత, నిరాసక్తత, పూర్తి రాజకీయం చుట్టూ వైసీపీ తిరుగుతోంది.ఇలా వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశంపై గళం విప్పేలా కనిపిస్తోంది.Andrapradesh Poltics About The Three Capitals
రాజకీయ లబ్ధికి మూడు రాజధానుల అంశం కీలకమని భావించి మంచి రోజు చూసుకుని సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతోంది.
తీర్పు ఎలా వచ్చినా ప్రజల్లో టీడీపీపై అసమ్మతి రాజేసేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ అత్యంత వెనుకబడి ఉన్నాయని, రాజధానులుగా చేసి అభివృద్ధి చేద్దామని వైసీపీ అనుకుంటే టీడీపీ అడ్డుపడుతోందని ప్రచారం చేసి టీడీపీకి వ్యతిరేకత వచ్చేలా చేయడానికి యత్నిస్తోంది.
అయితే అమరావతి సెంటిమెంట్ మిగిలిన చోట లేదు.ఎందుకంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ ఉద్యమాలు చేపట్టేవారు కానీ, అది జరగలేదు.
అయినా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేద్దామంటే టీడీపీ అడ్డుతగులుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
అయితే 2024 ఎన్నికల నాటికి వీటన్నింటిని ఆయుధంగా మలుచుకుని రాజకీయంగా ఎదగాలని చూస్తున్నట్టు సమాచారం.అయితే అక్కడ అభివృద్ధి ఎంతమేర చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.ఒకవేళ అమరావతి రాజధానిగానే ఉంటే పరిస్థితి ఏంటనే సందేహం తలెత్తుతోంది.మొత్తంగా ఆ మూడు అంశాలు అంటే నిధుల కొరత, నిరాసక్తత, పూర్తి రాజకీయం చుట్టూ వైసీపీ తిరుగుతోంది.ఇలా వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశంపై గళం విప్పేలా కనిపిస్తోంది.Andrapradesh Poltics About The Three Capitals
అయితే 2024 ఎన్నికల నాటికి వీటన్నింటిని ఆయుధంగా మలుచుకుని రాజకీయంగా ఎదగాలని చూస్తున్నట్టు సమాచారం.అయితే అక్కడ అభివృద్ధి ఎంతమేర చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.ఒకవేళ అమరావతి రాజధానిగానే ఉంటే పరిస్థితి ఏంటనే సందేహం తలెత్తుతోంది.
మొత్తంగా ఆ మూడు అంశాలు అంటే నిధుల కొరత, నిరాసక్తత, పూర్తి రాజకీయం చుట్టూ వైసీపీ తిరుగుతోంది.ఇలా వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశంపై గళం విప్పేలా కనిపిస్తోంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/do-you-know-the-person-who-played-roshans-father-in-bubblegum-movie | ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు ఇండస్ట్రీ లోకి వస్తున్నారు.అలా ఈ మధ్య సింగర్ సునీత ( Singer Sunitha ) కొడుకు హీరోగా మారారు.
ఆయన సర్కార్ నౌకరి అనే మూవీ తో మన ముందుకు రాబోతున్నారు.
ఇక యాంకర్ సుమ కొడుకు రోషన్ కానకాల కూడా బబుల్ గమ్ మూవీ ( Babblegum movie ) తో డిసెంబర్ 29 మనం ముందుకు వచ్చి యూత్ ని చాలా అట్రాక్ట్ చేశారు.ఇక ఈ సినిమాలో హద్దులు మీరిన రొమాన్స్ ఎంతోమంది యూత్ ని ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓకే టాక్ తెచ్చుకుంది.అయితే ఈ సినిమా కోసం యాంకర్ సుమ( Anchor Suma ) ,రోషన్ కనకాల ఎన్నో ఇబ్బందులు పడ్డారు.ఎందుకంటే తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. డిసెంబర్ 29న విడుదలైన ఈ సినిమాలో రోషన్ కనకాల ( Rosan Kanakala ) తన నటనతో మెప్పించారని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమాలో ఉన్న రొమాన్స్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది యూత్ ఇలాంటి సినిమాలనే ఎంకరేజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసింది వ్యక్తి ఎవరో నీకు తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వైరల్ చాలా అవుతున్నాయి.మరి ఇంతకీ బబుల్ గమ్ మూవీ లో రోషన్ ఫాదర్ గా చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అంత వైరల్ అవుతున్నారు.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.బబుల్ గమ్ మూవీలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసిన ఆ నటుడు ఎవరో కాదు చైతూ జొన్నలగడ్డ( Chaithu Jonnalagadda ) .ఇక జొన్నలగడ్డ అనే పేరు వినగానే మీ అందరికీ సిద్దు జొన్నలగడ్డనే గుర్తుకొస్తారు.ఇక చైతు జొన్నల గడ్డను స్క్రీన్ పై చూస్తే అందరికీ సిద్దు జొన్నలగడ్డను చూసినట్టే అనిపిస్తుంది.ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే వీరిద్దరూ సొంత అన్నదమ్ములని తెలుస్తోంది.చైతు జొన్నలగడ్డ తమ్ముడు సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) .ఇక చైతు జొన్నలగడ్డకి బబుల్ గమ్ మూవీనే మొదటి మూవీ. ఈ సినిమాలో చైతు తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.మరి ముఖ్యంగా తెలంగాణ యాసలో తన డైలాగ్స్ తో మెప్పించారు.అంతేకాకుండా తెలంగాణలో ఉండే తండ్రి కొడుకులు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించారు.ఇలా తనదైన నటనతో బబుల్గమ్ సినిమా లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు చైతు జొన్నలగడ్డ.ఇక ఈ సినిమాలో ఈయన నటన చూసిన చాలా మంది మరిన్ని సినిమాల్లో ఈయనకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.
ఇక యాంకర్ సుమ కొడుకు రోషన్ కానకాల కూడా బబుల్ గమ్ మూవీ ( Babblegum movie ) తో డిసెంబర్ 29 మనం ముందుకు వచ్చి యూత్ ని చాలా అట్రాక్ట్ చేశారు.
ఇక ఈ సినిమాలో హద్దులు మీరిన రొమాన్స్ ఎంతోమంది యూత్ ని ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓకే టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా కోసం యాంకర్ సుమ( Anchor Suma ) ,రోషన్ కనకాల ఎన్నో ఇబ్బందులు పడ్డారు.ఎందుకంటే తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు.
డిసెంబర్ 29న విడుదలైన ఈ సినిమాలో రోషన్ కనకాల ( Rosan Kanakala ) తన నటనతో మెప్పించారని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమాలో ఉన్న రొమాన్స్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది యూత్ ఇలాంటి సినిమాలనే ఎంకరేజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసింది వ్యక్తి ఎవరో నీకు తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వైరల్ చాలా అవుతున్నాయి.మరి ఇంతకీ బబుల్ గమ్ మూవీ లో రోషన్ ఫాదర్ గా చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అంత వైరల్ అవుతున్నారు.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.బబుల్ గమ్ మూవీలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసిన ఆ నటుడు ఎవరో కాదు చైతూ జొన్నలగడ్డ( Chaithu Jonnalagadda ) .ఇక జొన్నలగడ్డ అనే పేరు వినగానే మీ అందరికీ సిద్దు జొన్నలగడ్డనే గుర్తుకొస్తారు.ఇక చైతు జొన్నల గడ్డను స్క్రీన్ పై చూస్తే అందరికీ సిద్దు జొన్నలగడ్డను చూసినట్టే అనిపిస్తుంది.ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే వీరిద్దరూ సొంత అన్నదమ్ములని తెలుస్తోంది.చైతు జొన్నలగడ్డ తమ్ముడు సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) .ఇక చైతు జొన్నలగడ్డకి బబుల్ గమ్ మూవీనే మొదటి మూవీ. ఈ సినిమాలో చైతు తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.మరి ముఖ్యంగా తెలంగాణ యాసలో తన డైలాగ్స్ తో మెప్పించారు.అంతేకాకుండా తెలంగాణలో ఉండే తండ్రి కొడుకులు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించారు.ఇలా తనదైన నటనతో బబుల్గమ్ సినిమా లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు చైతు జొన్నలగడ్డ.ఇక ఈ సినిమాలో ఈయన నటన చూసిన చాలా మంది మరిన్ని సినిమాల్లో ఈయనకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.
డిసెంబర్ 29న విడుదలైన ఈ సినిమాలో రోషన్ కనకాల ( Rosan Kanakala ) తన నటనతో మెప్పించారని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమాలో ఉన్న రొమాన్స్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది యూత్ ఇలాంటి సినిమాలనే ఎంకరేజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసింది వ్యక్తి ఎవరో నీకు తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వైరల్ చాలా అవుతున్నాయి.
మరి ఇంతకీ బబుల్ గమ్ మూవీ లో రోషన్ ఫాదర్ గా చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అంత వైరల్ అవుతున్నారు.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బబుల్ గమ్ మూవీలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసిన ఆ నటుడు ఎవరో కాదు చైతూ జొన్నలగడ్డ( Chaithu Jonnalagadda ) .ఇక జొన్నలగడ్డ అనే పేరు వినగానే మీ అందరికీ సిద్దు జొన్నలగడ్డనే గుర్తుకొస్తారు.ఇక చైతు జొన్నల గడ్డను స్క్రీన్ పై చూస్తే అందరికీ సిద్దు జొన్నలగడ్డను చూసినట్టే అనిపిస్తుంది.ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే వీరిద్దరూ సొంత అన్నదమ్ములని తెలుస్తోంది.
చైతు జొన్నలగడ్డ తమ్ముడు సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) .ఇక చైతు జొన్నలగడ్డకి బబుల్ గమ్ మూవీనే మొదటి మూవీ.
ఈ సినిమాలో చైతు తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.మరి ముఖ్యంగా తెలంగాణ యాసలో తన డైలాగ్స్ తో మెప్పించారు.అంతేకాకుండా తెలంగాణలో ఉండే తండ్రి కొడుకులు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించారు.ఇలా తనదైన నటనతో బబుల్గమ్ సినిమా లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు చైతు జొన్నలగడ్డ.
ఇక ఈ సినిమాలో ఈయన నటన చూసిన చాలా మంది మరిన్ని సినిమాల్లో ఈయనకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/veteran-actress-simi-garewal-react-about-nepotism-in-bollywood-film-industry-%e0%b0%a8%e0%b1%86%e0%b0%aa%e0%b1%8a%e0%b0%9f%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 | ఇటీవలే బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఇప్పటికీ బాలీవుడ్ సినీ పరిశ్రమలోని కొందరు పేరున్న వ్యక్తులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి అవకాశాలు రానివ్వకుండా చేశారని, దీనికి తోడు సుశాంత్ కి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోవడంతో అతడిపై మానసిక ఒత్తిళ్లకు పరోక్షంగా ప్రేరేపించారని అందువల్లనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సొంత నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు చేస్తున్నారు.
దీంతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి కొందరు పెద్దలు కొత్త వాళ్లకి అవకాశాల విషయంలో కలగజేసుకోవడంతో నూతన నటీనటులకి అవకాశాలు రావాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా ఈ విషయం ఈ నెపొటిజం అనే విషయంపై బాలీవుడ్ హీరోయిన్ సిమి గెరవాల్ స్పందించింది.అప్పట్లో తాను కూడా ఈ నెపోటిజం కారణంగా పలు అవకాశాలను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది.అంతేగాక అప్పట్లో కొంతమంది సినీ పరిశ్రమలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారి కారణంగా తన సినీ కెరీర్ నాశనం అయిందని పరోక్షంగా చెప్పుకొచ్చింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా బాలీవుడ్లో సిమి గెరవాల్ 30కి పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.అయితే సినిమా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఢిల్లీకి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్త ని పెళ్లి చేసుకుంది.కానీ పెళ్లయిన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు మనస్పర్ధలు రావడంతో విడాకులిచ్చి ప్రస్తుతం సిమి సిమి గెరవాల్ ముంబై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం.
దీంతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి కొందరు పెద్దలు కొత్త వాళ్లకి అవకాశాల విషయంలో కలగజేసుకోవడంతో నూతన నటీనటులకి అవకాశాలు రావాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా ఈ విషయం ఈ నెపొటిజం అనే విషయంపై బాలీవుడ్ హీరోయిన్ సిమి గెరవాల్ స్పందించింది.
అప్పట్లో తాను కూడా ఈ నెపోటిజం కారణంగా పలు అవకాశాలను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది.అంతేగాక అప్పట్లో కొంతమంది సినీ పరిశ్రమలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారి కారణంగా తన సినీ కెరీర్ నాశనం అయిందని పరోక్షంగా చెప్పుకొచ్చింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా బాలీవుడ్లో సిమి గెరవాల్ 30కి పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.అయితే సినిమా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఢిల్లీకి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్త ని పెళ్లి చేసుకుంది.కానీ పెళ్లయిన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు మనస్పర్ధలు రావడంతో విడాకులిచ్చి ప్రస్తుతం సిమి సిమి గెరవాల్ ముంబై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా బాలీవుడ్లో సిమి గెరవాల్ 30కి పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.అయితే సినిమా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఢిల్లీకి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్త ని పెళ్లి చేసుకుంది.
కానీ పెళ్లయిన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు మనస్పర్ధలు రావడంతో విడాకులిచ్చి ప్రస్తుతం సిమి సిమి గెరవాల్ ముంబై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/vizianagaram-district-has-been-heavily-controlled-by-cannabis | విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది.ఎస్.
కోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అరకు వైపు నుంచి ఎస్.కోట వస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే చెక్ పోస్టును తప్పించుకొని ముందుకు వెళ్తున్న వాహనాన్ని పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు.ఈ క్రమంలో వెహికల్ లో 110 ప్యాకెట్లలో సుమారు 520 కిలోల గంజాయిని పట్టుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువు సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు.అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అయితే చెక్ పోస్టును తప్పించుకొని ముందుకు వెళ్తున్న వాహనాన్ని పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు.
ఈ క్రమంలో వెహికల్ లో 110 ప్యాకెట్లలో సుమారు 520 కిలోల గంజాయిని పట్టుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువు సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు.అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tdp-buddha-venkanna-serious-comments-on-minister-kodali-nani | టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ.జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా తాగి చనిపోయారు.
చంద్రబాబు బాధ్యత గా వెళ్లి బాధిత కుటుంబాల ను పరామర్శించారు.సిఎం గా ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నా ఆర్ధిక సాయం చేయడం చంద్రబాబు నైజం.
అసెంబ్లీ లో మదం ఎక్కిన పిచ్చి కుక్క కొడాలి నాని వాగుతున్నాడు.చంద్రబాబు సాయాన్ని కూడా తప్పు పట్టడానికి నానికి సిగ్గుండాలి.
అతనికి సంబంధించిన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి దూషిస్తున్నాడు.మంత్రి పదవి పోతుందనే భయంతోనే వాగుతున్నాడు.
అంతమంది చనిపోతే సాయం చేయాల్సిన ప్రభుత్వం విమర్శలు చేస్తుంది.పిచ్చి కుక్క ను అందలం ఎక్కించి నాడు చంద్రబాబు తప్పు చేశారు.
చంద్రబాబు దగ్గర బిఫాం తీసుకుని గెలవలేదా రామోజీరావు, ఎబియన్ రాధాకృష్ణ కాళ్లు మొక్కలేదా, వాళ్ల బూట్లు నాకలేదా.ఎన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేశావో గుర్తు చేసుకో.
కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు.
నోరేసుకుని పడితే… జగన్ మంత్రి పదవి ఉంచుతాడనే భ్రమలో ఉన్నాడు.నువ్వేంట్రా చంద్రబాబు అంతుచూసేది… అంత దమ్ముందా.లోకేష్, అచ్చెంనాయుడి లను తిడతావా….ఎవడ్రా నువ్వు.కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురైదుగురు తిడితే జగన్ దగ్గర పేరు వస్తుందనుకుంటున్నాడు.చంద్రబాబు తో కలుస్తామని పవన్ ఎక్కడైనా చెప్పాడా.ప్యాకేజీ ఇవ్వడం నువ్వు చూశావా… దగ్గరుండి ఇప్పించావా.చంద్రబాబు ప్యాకేజీలు ఇచ్చే మనిషి కాదు… పవన్ తీసుకునే వ్యక్తి కాదు.చంద్రబాబు దగ్గర అంత డబ్బు కూడా లేదు.మా నాయకుడు, మీలాగా కోట్లు దోచుకోలేదు.జగన్ రేపు సీటిస్తాడు… యాభై కోట్లు ఇస్తాడు…పదివేలతో ఓట్లు కొనాలని చూస్తున్నారు.డేరా బాబా తరహాలో కొడాలి నాని జైలుకు వెళ్లడం ఖాయం.నాని నువ్వు 840గాడివి… అది గుర్తుంచుకో.చంద్రబాబు సీటు ఇవ్వకపోతే.గుట్కా ప్యాకెట్లను బస్టాండు, రైల్వేస్టేషన్ లో అమ్ముకునేవాడివి.తల్లి పాలు తాగి, తల్లి రొమ్ము గుద్దే నైజం కొడాలి నానిది.2014కు ముందు గుట్కాకి కూడా అడుక్కునే నువ్వు, వేల కోట్లు ఎలా సంపాదించావు.మంత్రి అయ్యాక రేషన్ లో పందికొక్కులను తరిమేసి… నువ్వే పందికొక్కులాగా దోచుకున్నావు.నీ దోపిడీ కి పందికొక్కులు కూడా పారిపోయాయి.పది రోజుల్లో నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతా.నేను బిసి ని… నువ్వు పుట్టిన జాతే నిన్ను అసహ్యించు కుంటుంది.తిట్టుకుందామా.కొట్టుకుందామా.దమ్ముంటే రా.ఇళ్లల్లో ఆడవాళ్ల మీద మాట్లాడటం కాదురా… తేల్చుకుందాం రా.గుడివాడ లో నిన్ను ఓడించి.తరిమి కొట్టడం ఖాయం.చట్టాలు, న్యాయాలు కూడా నీకు శిక్షలు వేసేందుకు సిద్దంగా ఉన్నాయి.నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి తీహార్ జైలులో పడేస్తాం.జగన్ మెప్పు కోసం నోటి కొచ్చినట్లు వాగితే… నానీ.నోరెత్తకుండా నీకు బుద్ది చెబుతాం.పొత్తులు అనేవి మా స్థాయిలో, కొడాలి నాని స్థాయి లో కావు.పొత్తు అనేది రాష్ట్ర పార్టీ నాయకత్వాలు చూసుకుంటాయి.పవన్, చంద్రబాబు లు పొత్తు ఉన్నాయని ప్రకటించకుండానే వీరికి ఉలుకెందుకు.ఒక విష ప్రచారం చేస్తూ… మైండ్ గేమ్ తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు.వెల్లంపల్లి వెళ్లి చంద్రబాబు ఏం చేస్తున్నాడో చూశాడా.వీరి మంత్రి పదవుల కోసం నోళ్లేసుకుని పడటమే పనిగా పెట్టుకున్నారు.చంద్రబాబు అందరితో చర్చించే పొత్తు పై నిర్ణయం తీసుకుంటారు.సభ లో పవన్ మాట్లాడగానే… ప్యాకేజీ అని విమర్శలు చేశారు.వీళ్లంతా దగ్గరుండి ప్యాకేజీ ఇప్పించినట్లు మాట్లాడతారు.కొడాలి నాని అండ్ కో వాగుడు ఆపండి.లేదా ఖబడ్దార్.
నోరేసుకుని పడితే… జగన్ మంత్రి పదవి ఉంచుతాడనే భ్రమలో ఉన్నాడు.
నువ్వేంట్రా చంద్రబాబు అంతుచూసేది… అంత దమ్ముందా.లోకేష్, అచ్చెంనాయుడి లను తిడతావా….
ఎవడ్రా నువ్వు.కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురైదుగురు తిడితే జగన్ దగ్గర పేరు వస్తుందనుకుంటున్నాడు.
చంద్రబాబు తో కలుస్తామని పవన్ ఎక్కడైనా చెప్పాడా.ప్యాకేజీ ఇవ్వడం నువ్వు చూశావా… దగ్గరుండి ఇప్పించావా.
చంద్రబాబు ప్యాకేజీలు ఇచ్చే మనిషి కాదు… పవన్ తీసుకునే వ్యక్తి కాదు.చంద్రబాబు దగ్గర అంత డబ్బు కూడా లేదు.
మా నాయకుడు, మీలాగా కోట్లు దోచుకోలేదు.జగన్ రేపు సీటిస్తాడు… యాభై కోట్లు ఇస్తాడు…పదివేలతో ఓట్లు కొనాలని చూస్తున్నారు.
డేరా బాబా తరహాలో కొడాలి నాని జైలుకు వెళ్లడం ఖాయం.నాని నువ్వు 840గాడివి… అది గుర్తుంచుకో.
చంద్రబాబు సీటు ఇవ్వకపోతే.గుట్కా ప్యాకెట్లను బస్టాండు, రైల్వేస్టేషన్ లో అమ్ముకునేవాడివి.తల్లి పాలు తాగి, తల్లి రొమ్ము గుద్దే నైజం కొడాలి నానిది.
2014కు ముందు గుట్కాకి కూడా అడుక్కునే నువ్వు, వేల కోట్లు ఎలా సంపాదించావు.మంత్రి అయ్యాక రేషన్ లో పందికొక్కులను తరిమేసి… నువ్వే పందికొక్కులాగా దోచుకున్నావు.నీ దోపిడీ కి పందికొక్కులు కూడా పారిపోయాయి.పది రోజుల్లో నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతా.నేను బిసి ని… నువ్వు పుట్టిన జాతే నిన్ను అసహ్యించు కుంటుంది.తిట్టుకుందామా.కొట్టుకుందామా.దమ్ముంటే రా.ఇళ్లల్లో ఆడవాళ్ల మీద మాట్లాడటం కాదురా… తేల్చుకుందాం రా.గుడివాడ లో నిన్ను ఓడించి.తరిమి కొట్టడం ఖాయం.చట్టాలు, న్యాయాలు కూడా నీకు శిక్షలు వేసేందుకు సిద్దంగా ఉన్నాయి.నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి తీహార్ జైలులో పడేస్తాం.జగన్ మెప్పు కోసం నోటి కొచ్చినట్లు వాగితే… నానీ.నోరెత్తకుండా నీకు బుద్ది చెబుతాం.పొత్తులు అనేవి మా స్థాయిలో, కొడాలి నాని స్థాయి లో కావు.పొత్తు అనేది రాష్ట్ర పార్టీ నాయకత్వాలు చూసుకుంటాయి.పవన్, చంద్రబాబు లు పొత్తు ఉన్నాయని ప్రకటించకుండానే వీరికి ఉలుకెందుకు.ఒక విష ప్రచారం చేస్తూ… మైండ్ గేమ్ తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు.వెల్లంపల్లి వెళ్లి చంద్రబాబు ఏం చేస్తున్నాడో చూశాడా.వీరి మంత్రి పదవుల కోసం నోళ్లేసుకుని పడటమే పనిగా పెట్టుకున్నారు.చంద్రబాబు అందరితో చర్చించే పొత్తు పై నిర్ణయం తీసుకుంటారు.సభ లో పవన్ మాట్లాడగానే… ప్యాకేజీ అని విమర్శలు చేశారు.వీళ్లంతా దగ్గరుండి ప్యాకేజీ ఇప్పించినట్లు మాట్లాడతారు.కొడాలి నాని అండ్ కో వాగుడు ఆపండి.లేదా ఖబడ్దార్.
2014కు ముందు గుట్కాకి కూడా అడుక్కునే నువ్వు, వేల కోట్లు ఎలా సంపాదించావు.మంత్రి అయ్యాక రేషన్ లో పందికొక్కులను తరిమేసి… నువ్వే పందికొక్కులాగా దోచుకున్నావు.నీ దోపిడీ కి పందికొక్కులు కూడా పారిపోయాయి.పది రోజుల్లో నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతా.నేను బిసి ని… నువ్వు పుట్టిన జాతే నిన్ను అసహ్యించు కుంటుంది.
తిట్టుకుందామా.కొట్టుకుందామా.
దమ్ముంటే రా.ఇళ్లల్లో ఆడవాళ్ల మీద మాట్లాడటం కాదురా… తేల్చుకుందాం రా.గుడివాడ లో నిన్ను ఓడించి.తరిమి కొట్టడం ఖాయం.
చట్టాలు, న్యాయాలు కూడా నీకు శిక్షలు వేసేందుకు సిద్దంగా ఉన్నాయి.నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి తీహార్ జైలులో పడేస్తాం.
జగన్ మెప్పు కోసం నోటి కొచ్చినట్లు వాగితే… నానీ.నోరెత్తకుండా నీకు బుద్ది చెబుతాం.
పొత్తులు అనేవి మా స్థాయిలో, కొడాలి నాని స్థాయి లో కావు.పొత్తు అనేది రాష్ట్ర పార్టీ నాయకత్వాలు చూసుకుంటాయి.పవన్, చంద్రబాబు లు పొత్తు ఉన్నాయని ప్రకటించకుండానే వీరికి ఉలుకెందుకు.ఒక విష ప్రచారం చేస్తూ… మైండ్ గేమ్ తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు.వెల్లంపల్లి వెళ్లి చంద్రబాబు ఏం చేస్తున్నాడో చూశాడా.వీరి మంత్రి పదవుల కోసం నోళ్లేసుకుని పడటమే పనిగా పెట్టుకున్నారు.చంద్రబాబు అందరితో చర్చించే పొత్తు పై నిర్ణయం తీసుకుంటారు.సభ లో పవన్ మాట్లాడగానే… ప్యాకేజీ అని విమర్శలు చేశారు.వీళ్లంతా దగ్గరుండి ప్యాకేజీ ఇప్పించినట్లు మాట్లాడతారు.కొడాలి నాని అండ్ కో వాగుడు ఆపండి.లేదా ఖబడ్దార్.
పొత్తులు అనేవి మా స్థాయిలో, కొడాలి నాని స్థాయి లో కావు.పొత్తు అనేది రాష్ట్ర పార్టీ నాయకత్వాలు చూసుకుంటాయి.పవన్, చంద్రబాబు లు పొత్తు ఉన్నాయని ప్రకటించకుండానే వీరికి ఉలుకెందుకు.ఒక విష ప్రచారం చేస్తూ… మైండ్ గేమ్ తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు.
వెల్లంపల్లి వెళ్లి చంద్రబాబు ఏం చేస్తున్నాడో చూశాడా.వీరి మంత్రి పదవుల కోసం నోళ్లేసుకుని పడటమే పనిగా పెట్టుకున్నారు.
చంద్రబాబు అందరితో చర్చించే పొత్తు పై నిర్ణయం తీసుకుంటారు.సభ లో పవన్ మాట్లాడగానే… ప్యాకేజీ అని విమర్శలు చేశారు.
వీళ్లంతా దగ్గరుండి ప్యాకేజీ ఇప్పించినట్లు మాట్లాడతారు.కొడాలి నాని అండ్ కో వాగుడు ఆపండి.
లేదా ఖబడ్దార్.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ap-andhra-and-telangana-news-roundup-breaking-headlines-latest-top-news-%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b8%e0%b1%8d-26-august-2021-today | 1.దళిత బందుకు ఐదు వందల కోట్లు విడుదల హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బందు పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే 1500 కోట్లు విడుదల చేయగ మరో 500 కోట్ల ను తాజాగా విడుదల చేసారు. 2.అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం
ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. 3.రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి మధ్య కొనసాగుతోంది.తాజాగా కంటోన్మెంట్ మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మను లాల్ బజార్ చౌరస్తా లో దహనం చేశారు. 4.జీవో 111 పై హైకోర్టులో విచారణ
జీవో నెంబర్ 111 పై తెలంగాణ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. 5.గొల్ల కురుమల ఆత్మీయ సభ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు. 6.ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత5
ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అధికారులు ప్రాజెక్టు కు ఉన్న 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 7.ఇంటి వద్ద పది రకాల పరీక్షలు
తెలంగాణ లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.దీంట్లో దాదాపు పది రకాల పరీక్షలను ఇంటివద్దే చేయించుకునే అవకాశం కల్పించారు. 8.వెర్రి వాడిని కాదు : రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు. 9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బందు పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే 1500 కోట్లు విడుదల చేయగ మరో 500 కోట్ల ను తాజాగా విడుదల చేసారు. 2.అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం
ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. 3.రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి మధ్య కొనసాగుతోంది.తాజాగా కంటోన్మెంట్ మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మను లాల్ బజార్ చౌరస్తా లో దహనం చేశారు. 4.జీవో 111 పై హైకోర్టులో విచారణ
జీవో నెంబర్ 111 పై తెలంగాణ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. 5.గొల్ల కురుమల ఆత్మీయ సభ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు. 6.ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత5
ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అధికారులు ప్రాజెక్టు కు ఉన్న 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 7.ఇంటి వద్ద పది రకాల పరీక్షలు
తెలంగాణ లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.దీంట్లో దాదాపు పది రకాల పరీక్షలను ఇంటివద్దే చేయించుకునే అవకాశం కల్పించారు. 8.వెర్రి వాడిని కాదు : రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు. 9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. 3.రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి మధ్య కొనసాగుతోంది.తాజాగా కంటోన్మెంట్ మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మను లాల్ బజార్ చౌరస్తా లో దహనం చేశారు. 4.జీవో 111 పై హైకోర్టులో విచారణ
జీవో నెంబర్ 111 పై తెలంగాణ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. 5.గొల్ల కురుమల ఆత్మీయ సభ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు. 6.ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత5
ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అధికారులు ప్రాజెక్టు కు ఉన్న 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 7.ఇంటి వద్ద పది రకాల పరీక్షలు
తెలంగాణ లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.దీంట్లో దాదాపు పది రకాల పరీక్షలను ఇంటివద్దే చేయించుకునే అవకాశం కల్పించారు. 8.వెర్రి వాడిని కాదు : రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు. 9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
మన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి మధ్య కొనసాగుతోంది.తాజాగా కంటోన్మెంట్ మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మను లాల్ బజార్ చౌరస్తా లో దహనం చేశారు. 4.జీవో 111 పై హైకోర్టులో విచారణ
జీవో నెంబర్ 111 పై తెలంగాణ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. 5.గొల్ల కురుమల ఆత్మీయ సభ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు. 6.ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత5
ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అధికారులు ప్రాజెక్టు కు ఉన్న 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 7.ఇంటి వద్ద పది రకాల పరీక్షలు
తెలంగాణ లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.దీంట్లో దాదాపు పది రకాల పరీక్షలను ఇంటివద్దే చేయించుకునే అవకాశం కల్పించారు. 8.వెర్రి వాడిని కాదు : రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు. 9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
జీవో నెంబర్ 111 పై తెలంగాణ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. 5.గొల్ల కురుమల ఆత్మీయ సభ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు. 6.ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత5
ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అధికారులు ప్రాజెక్టు కు ఉన్న 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 7.ఇంటి వద్ద పది రకాల పరీక్షలు
తెలంగాణ లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.దీంట్లో దాదాపు పది రకాల పరీక్షలను ఇంటివద్దే చేయించుకునే అవకాశం కల్పించారు. 8.వెర్రి వాడిని కాదు : రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు. 9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు. 6.ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత5
ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అధికారులు ప్రాజెక్టు కు ఉన్న 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 7.ఇంటి వద్ద పది రకాల పరీక్షలు
తెలంగాణ లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.దీంట్లో దాదాపు పది రకాల పరీక్షలను ఇంటివద్దే చేయించుకునే అవకాశం కల్పించారు. 8.వెర్రి వాడిని కాదు : రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు. 9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
5
ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అధికారులు ప్రాజెక్టు కు ఉన్న 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 7.ఇంటి వద్ద పది రకాల పరీక్షలు
తెలంగాణ లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.దీంట్లో దాదాపు పది రకాల పరీక్షలను ఇంటివద్దే చేయించుకునే అవకాశం కల్పించారు. 8.వెర్రి వాడిని కాదు : రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు. 9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
తెలంగాణ లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.దీంట్లో దాదాపు పది రకాల పరీక్షలను ఇంటివద్దే చేయించుకునే అవకాశం కల్పించారు. 8.వెర్రి వాడిని కాదు : రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు. 9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు. 9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. 10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. 11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు. 12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు. 13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది. 14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం. 15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. 16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది. 18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు. 19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/unknown-facts-about-man-life-history | ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు.
దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి ముందు కూర్చో.ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని ఇస్తాను.
కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని ఏళ్ళు అరవలెను.కాబట్టి ఇదుగో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను.10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను సరేనా !
దేవుడు: సరే.ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు.దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు.నీకు 20 ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను.కోతి: ఏంటి !! కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా ! నేను అలాగే ఇస్తాను.దేవుడు : సరే…మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు.దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కస్టపడి సాయత్రం పాలు ఇస్తూ, రైతుకి సహాయం చేయి.నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో… దేవుడు: సరే…తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తున్నాను.మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10 +10 మొత్తం : 80 ఏళ్ళు కావాలి…దేవుడు: సరే…అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….మనిషి జీవితం అంటే ఇదే..
కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని ఏళ్ళు అరవలెను.కాబట్టి ఇదుగో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను.10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను సరేనా !
దేవుడు: సరే.
ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు.దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు.నీకు 20 ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను.కోతి: ఏంటి !! కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా ! నేను అలాగే ఇస్తాను.దేవుడు : సరే…మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు.దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కస్టపడి సాయత్రం పాలు ఇస్తూ, రైతుకి సహాయం చేయి.నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో… దేవుడు: సరే…తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తున్నాను.మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10 +10 మొత్తం : 80 ఏళ్ళు కావాలి…దేవుడు: సరే…అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….మనిషి జీవితం అంటే ఇదే..
ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు.
దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు.నీకు 20 ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను.కోతి: ఏంటి !! కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా ! నేను అలాగే ఇస్తాను.దేవుడు : సరే…
మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు.దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కస్టపడి సాయత్రం పాలు ఇస్తూ, రైతుకి సహాయం చేయి.నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో… దేవుడు: సరే…తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తున్నాను.మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10 +10 మొత్తం : 80 ఏళ్ళు కావాలి…దేవుడు: సరే…అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….మనిషి జీవితం అంటే ఇదే..
మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు.
దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కస్టపడి సాయత్రం పాలు ఇస్తూ, రైతుకి సహాయం చేయి.నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.
ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో… దేవుడు: సరే…తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తున్నాను.మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10 +10 మొత్తం : 80 ఏళ్ళు కావాలి…దేవుడు: సరే…అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….మనిషి జీవితం అంటే ఇదే..
ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో… దేవుడు: సరే…
తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తున్నాను.మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10 +10 మొత్తం : 80 ఏళ్ళు కావాలి…దేవుడు: సరే…అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….మనిషి జీవితం అంటే ఇదే..
తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.
దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.నేను నీకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తున్నాను.
మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10 +10 మొత్తం : 80 ఏళ్ళు కావాలి…దేవుడు: సరే…అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….మనిషి జీవితం అంటే ఇదే..
మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్కకి ఇచిన 10 +10 మొత్తం : 80 ఏళ్ళు కావాలి…దేవుడు: సరే…
అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….మనిషి జీవితం అంటే ఇదే..
అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు,ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు.తరవాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.
ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవల్లు , మనవరల్లని నవ్విస్తున్నాడు.తరవాత 10 ….ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తుంటాడు….
మనిషి జీవితం అంటే ఇదే..
మనిషి జీవితం అంటే ఇదే..
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/temper-villain-ajaz-khan-arrested-in-drug-case-%e0%b0%8e%e0%b0%9c%e0%b0%be%e0%b0%9c%e0%b1%8d-%e0%b0%96%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d | బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత.డ్రెస్ కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని గురించి చేయగా పలువురు నటినటుల పేర్లు బయటపడగా వారిని అరెస్టు చేశారు.ఇక తాజాగా మరో సినీ నటుడు డ్రగ్స్ కేసులో బయటపడగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అతన్ని అరెస్టు చేశారు.
ఇంతకీ అతను ఎవరంటే.
బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలలో నటించిన ఎజాజ్ ఖాన్.ఈయన తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర, దడ, టెంపర్ సినిమా లో విలన్ గా నటించాడు.బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించాడు.ఇదిలా ఉంటే 2018లో ఎజాజ్ నుంచి లక్ష రూపాయల విలువైన ఎండీ డ్రగ్స్ దొరకగా నవీ ముంబై పోలీసులు అతనిని అరెస్టు చేశారు.అంతే కాకుండా మతపరమైన పోస్ట్ ల ద్వారా అరెస్ట్ అయ్యాడు ఎజాజ్.ఇక తాజాగా డ్రగ్ డీలర్ షాదాబ్ బటాటా అరెస్టు కాగా మరోసారి ఎజాజ్ పేరు బయట పడింది.షాదాబ్ కుమారుడు ఫరూక్ బటాటా నుంచి దాదాపు రెండు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాడు.దీంతో ఆయన మళ్లీ డ్రగ్స్ విషయంలో సంబంధాలు పెట్టుకున్న విషయం బయటపడింది.ఇక ఆయన రాజస్థాన్ నుండి వస్తూ ముంబై ఎయిర్ పోర్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కు చిక్కగా.అక్కడే అరెస్టు చేశారు.ప్రస్తుతం ఈయనను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.గతంలో బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపిన సమయంలో హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత భారతి సింగ్ దంపతులపై విచారణ చేశారు.ఆ తరువాత మరికొందరిని విచారణ చేయగా డ్రగ్స్ డీలర్లతో సంబంధం ఉన్న ఎజాజ్ బయటపడ్డాడు.
బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలలో నటించిన ఎజాజ్ ఖాన్.
ఈయన తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర, దడ, టెంపర్ సినిమా లో విలన్ గా నటించాడు.బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించాడు.
ఇదిలా ఉంటే 2018లో ఎజాజ్ నుంచి లక్ష రూపాయల విలువైన ఎండీ డ్రగ్స్ దొరకగా నవీ ముంబై పోలీసులు అతనిని అరెస్టు చేశారు.అంతే కాకుండా మతపరమైన పోస్ట్ ల ద్వారా అరెస్ట్ అయ్యాడు ఎజాజ్.
ఇక తాజాగా డ్రగ్ డీలర్ షాదాబ్ బటాటా అరెస్టు కాగా మరోసారి ఎజాజ్ పేరు బయట పడింది.షాదాబ్ కుమారుడు ఫరూక్ బటాటా నుంచి దాదాపు రెండు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాడు.దీంతో ఆయన మళ్లీ డ్రగ్స్ విషయంలో సంబంధాలు పెట్టుకున్న విషయం బయటపడింది.ఇక ఆయన రాజస్థాన్ నుండి వస్తూ ముంబై ఎయిర్ పోర్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కు చిక్కగా.అక్కడే అరెస్టు చేశారు.ప్రస్తుతం ఈయనను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.గతంలో బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపిన సమయంలో హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత భారతి సింగ్ దంపతులపై విచారణ చేశారు.ఆ తరువాత మరికొందరిని విచారణ చేయగా డ్రగ్స్ డీలర్లతో సంబంధం ఉన్న ఎజాజ్ బయటపడ్డాడు.
ఇక తాజాగా డ్రగ్ డీలర్ షాదాబ్ బటాటా అరెస్టు కాగా మరోసారి ఎజాజ్ పేరు బయట పడింది.షాదాబ్ కుమారుడు ఫరూక్ బటాటా నుంచి దాదాపు రెండు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాడు.
దీంతో ఆయన మళ్లీ డ్రగ్స్ విషయంలో సంబంధాలు పెట్టుకున్న విషయం బయటపడింది.ఇక ఆయన రాజస్థాన్ నుండి వస్తూ ముంబై ఎయిర్ పోర్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కు చిక్కగా.
అక్కడే అరెస్టు చేశారు.ప్రస్తుతం ఈయనను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
గతంలో బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపిన సమయంలో హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత భారతి సింగ్ దంపతులపై విచారణ చేశారు.ఆ తరువాత మరికొందరిని విచారణ చేయగా డ్రగ్స్ డీలర్లతో సంబంధం ఉన్న ఎజాజ్ బయటపడ్డాడు.
గతంలో బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపిన సమయంలో హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత భారతి సింగ్ దంపతులపై విచారణ చేశారు.ఆ తరువాత మరికొందరిని విచారణ చేయగా డ్రగ్స్ డీలర్లతో సంబంధం ఉన్న ఎజాజ్ బయటపడ్డాడు.
గతంలో బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపిన సమయంలో హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత భారతి సింగ్ దంపతులపై విచారణ చేశారు.ఆ తరువాత మరికొందరిని విచారణ చేయగా డ్రగ్స్ డీలర్లతో సంబంధం ఉన్న ఎజాజ్ బయటపడ్డాడు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/females-should-not-cut-basil-leaves | మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.తులసి చెట్టును లక్ష్మీ దేవిగా భావిస్తూ… ఇంటి ముందు ఓ కోట ఏర్పాటు చేసుకొని అందులో మొక్కను నాటుకోవడం మనం సంప్రదాయం.
అలాగే వాటికి ప్రతిరోజూ పూజ చేస్తూ.నీరు పోయడం, దీపం పెట్టడం కూడా మనకు అలవాటు.అయితే తులసి చెట్టుకు ఈ పూజలన్నీ చేసేది ఆడవాళ్లే.కానీ అదే ఆడవాళ్లు తులసి ఆకులను కోయకూడదని చెప్తుంటారు మన పెద్దలు.అలా ఎందుకు చెప్తారు, అవి మన పురాణాలు చెప్తున్నాయా.లేక పెద్దలే కల్పించి అలా చెప్తున్నారా అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన శాస్త్రాలు, పురాణ గ్రాంథాలు తులసిని ఆడవాళ్లు కోయరాదనే చెప్తున్నాయి.ముఖ్యంగా శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజులలో తులసినీ, ఉసిరి పత్రాన్ని అస్సలే కోయకూడదంట.అలాగే తులసి మొక్కను నాటడం, తొలగించటం మగ వారు కూడా చేయొద్దట.కానీ మగవారు కోసిన తులసితోనే దేవుళ్లను పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.అలాగే తులసిని ఎప్పుడు పడితే అఫ్పుడు, స్నానం చేయకుండా తెంపరాదు.తులసి ఆకులను కోసెటప్పుడు స్తుతించి, నమస్కరించి పురుషులు మాత్రమే కోయాలి.మగ వాళ్లు కోసి ఇచ్చిన ఆ ఆకులతో ఆడవాళ్లు పూజలు చేసుకోవచ్చు.అలాగే ఆడవాళ్లు తులసి చెట్టుకు పూజ చేసేటప్పుడు శుచి, శుభ్రత పాటించాలి.అంటు, ముట్టు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తలసి చెట్టుకు నీళ్లు పోయడం కాని పూజ చేయడం కానీ చేయకూడదు.
మన శాస్త్రాలు, పురాణ గ్రాంథాలు తులసిని ఆడవాళ్లు కోయరాదనే చెప్తున్నాయి.ముఖ్యంగా శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజులలో తులసినీ, ఉసిరి పత్రాన్ని అస్సలే కోయకూడదంట.
అలాగే తులసి మొక్కను నాటడం, తొలగించటం మగ వారు కూడా చేయొద్దట.కానీ మగవారు కోసిన తులసితోనే దేవుళ్లను పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.అలాగే తులసిని ఎప్పుడు పడితే అఫ్పుడు, స్నానం చేయకుండా తెంపరాదు.తులసి ఆకులను కోసెటప్పుడు స్తుతించి, నమస్కరించి పురుషులు మాత్రమే కోయాలి.
మగ వాళ్లు కోసి ఇచ్చిన ఆ ఆకులతో ఆడవాళ్లు పూజలు చేసుకోవచ్చు.అలాగే ఆడవాళ్లు తులసి చెట్టుకు పూజ చేసేటప్పుడు శుచి, శుభ్రత పాటించాలి.
అంటు, ముట్టు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తలసి చెట్టుకు నీళ్లు పోయడం కాని పూజ చేయడం కానీ చేయకూడదు.
DEVOTIONAL
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ganta-srinivasarao-try-to-join-in-janasena-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8 | మాజీ మంత్రి ప్రస్తుతం విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం అందరికీ ఆసక్తికరంగా మారింది .ఆయన 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
అయితే ఆయన వైసీపీ లోకి వెళ్లాలని ఎంతగానో ప్రయత్నాలు చేసినా, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పార్టీ మారే విషయంలో గంటా శ్రీనివాసరావు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.అయితే ప్రస్తుతం రాజకీయంగా ఏపీలో వాతావరణం చిత్ర విచిత్రంగా ఉంది.
ఏ పార్టీతో మరే పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే విషయంలో క్లారిటీ లేదు.అయితే జనసేన టిడిపి లు ఏపీ లో పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే ప్రచారం తీవ్రం కావడంతో ఎన్నికల సమయానికి అది వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉండడంతో , గంటా అలర్ట్ అయ్యారు.
తాను ప్రస్తుతం టిడిపిలో కొనసాగినా, మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చినా, తనకు మంత్రి పదవి ఇవ్వరు అనే విషయాన్ని గంటా గుర్తించారు .ఇప్పటికే తన పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిడిపిలో ఉన్నా, టికెట్ దక్కడం , మంత్రి పదవి దక్కడం ఇవన్నీ అతికష్టమైన వ్యవహారాలను ఆయన గుర్తించారు .అందుకే తన ఎత్తుగడను మార్చినట్లు కనిపిస్తున్నారు.ఎలాగూ జనసేన టిడిపి పొత్తు పెట్టుకుంటే తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.అందుకే ఎన్నికల సమయం నాటికి జనసేన లో చేరితే టిడిపి , జనసేన ప్రభుత్వం ఏర్పడితే కనుక జనసేన తరఫున తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.ఈ మేరకు తన కుమారుడిని ముందుగా జనసేన లో చేర్చి , ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా తాను పార్టీ మారాలని ఆయన భావిస్తున్నారట.అందుకే ముందుగానే జనసేనకు అన్ని రకాలుగా సహకరిస్తూ పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లు గా ఆయన వ్యవహారం వున్నట్లుగా కనిపిస్తోంది.
తాను ప్రస్తుతం టిడిపిలో కొనసాగినా, మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చినా, తనకు మంత్రి పదవి ఇవ్వరు అనే విషయాన్ని గంటా గుర్తించారు .ఇప్పటికే తన పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిడిపిలో ఉన్నా, టికెట్ దక్కడం , మంత్రి పదవి దక్కడం ఇవన్నీ అతికష్టమైన వ్యవహారాలను ఆయన గుర్తించారు .అందుకే తన ఎత్తుగడను మార్చినట్లు కనిపిస్తున్నారు.ఎలాగూ జనసేన టిడిపి పొత్తు పెట్టుకుంటే తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.
అందుకే ఎన్నికల సమయం నాటికి జనసేన లో చేరితే టిడిపి , జనసేన ప్రభుత్వం ఏర్పడితే కనుక జనసేన తరఫున తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఈ మేరకు తన కుమారుడిని ముందుగా జనసేన లో చేర్చి , ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా తాను పార్టీ మారాలని ఆయన భావిస్తున్నారట.అందుకే ముందుగానే జనసేనకు అన్ని రకాలుగా సహకరిస్తూ పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లు గా ఆయన వ్యవహారం వున్నట్లుగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/apcc-chief-ys-sharmila-reddy-met-ncp-chief-sharad-pawar | NCP అధినేత శరద్ పవార్ ను కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా( special status ) అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని వినతిపత్రం ఇచ్చిన షర్మిలా రెడ్డి( Sharmila Reddy )షర్మిలా రెడ్డి తో పాటు శరద్ పవార్( Sharad Pawa ) ను కలిసిన కేవీపీ,రఘువీరా ,జేడి శీలం,గిడుగు,తులసిరెడ్డి,,మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/how-is-the-tdp-election-manifesto-going-to-be | టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తహతహలాడుతున్నారు.72 ఏళ్ల చంద్రబాబు తన వయసు గురించి ఆలోచించకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వరుసగా పర్యటనలు చేస్తున్నారు.2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఆయన ప్రణాళికలను రూపొందిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన బుధవారం నుంచి జిల్లాల పర్యటన కూడా చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరం నుంచి చంద్రబాబు తన జిల్లాల పర్యటనను షురూ చేశారు.
అయితే వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు.మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరుస్తారు అన్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.ముఖ్యంగా మేనిఫెస్టోను రెండు భాగాలుగా చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, వెనక బడిన జిల్లాలు.ఇలా సమస్యలతో కూడిన అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని చంద్రబాబు తమ పార్టీ నేతలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు అన్ని జిల్లాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.రోడ్డు సమస్యలు, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ సమస్యల, తాగునీటి సమస్యలు, భూ సమస్యలు, సాగు నీరు.ఇలా ప్రతి జిల్లాలోనూ కొన్ని కీలకమైన సమస్యలు ఏళ్ల తరబడి పెండింగులో ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాకు పది హామీలతో కూడిన ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించాలని టీడీపీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.ఆయ సమస్యలను ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోలో రూపొందించి ప్రకటించడం ద్వారా సెంటిమెంట్ను ప్రజలకు చేరువ చేసి మార్కులు కొట్టేయాలని చంద్రబాబు భావిస్తున్నారట.దీంతో ప్రతి జిల్లాలో నెలకొన్న సమస్యలపై టీడీపీ నేతలు ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది.స్థానిక నేతలు జిల్లా నేతలకు ఈ సమస్యలపై నివేదిక సమర్పిస్తే జిల్లా సీనియర్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు టాక్ నడుస్తోంది.అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరిచే విషయంపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.
అయితే వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు.
మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరుస్తారు అన్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.ముఖ్యంగా మేనిఫెస్టోను రెండు భాగాలుగా చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, వెనక బడిన జిల్లాలు.ఇలా సమస్యలతో కూడిన అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని చంద్రబాబు తమ పార్టీ నేతలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు అన్ని జిల్లాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.రోడ్డు సమస్యలు, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ సమస్యల, తాగునీటి సమస్యలు, భూ సమస్యలు, సాగు నీరు.ఇలా ప్రతి జిల్లాలోనూ కొన్ని కీలకమైన సమస్యలు ఏళ్ల తరబడి పెండింగులో ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాకు పది హామీలతో కూడిన ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించాలని టీడీపీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.
ఆయ సమస్యలను ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోలో రూపొందించి ప్రకటించడం ద్వారా సెంటిమెంట్ను ప్రజలకు చేరువ చేసి మార్కులు కొట్టేయాలని చంద్రబాబు భావిస్తున్నారట.దీంతో ప్రతి జిల్లాలో నెలకొన్న సమస్యలపై టీడీపీ నేతలు ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది.
స్థానిక నేతలు జిల్లా నేతలకు ఈ సమస్యలపై నివేదిక సమర్పిస్తే జిల్లా సీనియర్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు టాక్ నడుస్తోంది.అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరిచే విషయంపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ap-government-life-insurance-for-nris1 | దేశ విదేశాల్లో ఉద్యోగాలో లేదా చదువుకోసమో వెళ్ళిన విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం ఒక భీమా పధకాన్ని అమలు చేస్తోంది.అయితే ఈ భీమా పధకం ఉపయోగించుకోవడంలో మాత్రం ప్రవాసులు వెనుకబడుతున్నారని అసలు ఈ పధకం విషయంలో స్పందన కోరవైందని తెలుస్తోందని అధికారులు తెలుపుతున్నారు.
ఈ పథకం గురించి ఎన్ఆర్ఐ కుటుంబాలకు సరైన అవగాహన లేకపోవడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాసుపోర్టు నంబర్ నమోదు చేయాల్సి ఉండటంతో వెనకగడుగు వేస్తున్నారు.
అయితే గత ఏడాది ప్రారంభం అయిన ఈ స్కీం ని ప్రజలలోకి తీసుకువెళ్ళడం లో కానీ ప్రవాసులు కానీ అసలు దృష్టి చూపడంలేదని తెలుస్తోంది.ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ స్కీం ని ఉపయోగించుకోవచ్చు అయితే ఈ స్కీం గురించి అవగాహన కల్పించక పోవడం వలన ఈ పధకం నీరు కారిపోతోంది.విదేశాలలో ఎన్నారైలకి ప్రమాదాలు జరిగినప్పుడు వారిని ఇండియా కి తీసుకుని రావడానికి ఎంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి.అయితే
ఈ విషయాలని పరిశీలించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా పథకాన్ని ప్రత్యేకించి అమలులోకి తీసు కొచ్చింది.ఉద్యోగులు.విద్యార్థులకు వేర్వరుగా పథకాన్ని అమలు చేస్తోంది.నామమాత్రపు ప్రీమియంతోనే ప్రవాసాంధ్రులు ఈ స్కీం కింద ధరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది.ఆన్లైన్ నమోదు ప్రక్రియను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఉద్యోగుల వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.ఇన్సూరెన్స ప్రీమియం ఒక్కో సభ్యుడికి రూ.150 చెల్లించాలి.అయితే ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేయించుకోవాలి.ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల బీమా చెల్లిస్తారు.బీమా చేయించుకొన్న వ్యక్తి అనారోగ్యం పాలైనా లేక ప్రమాదంలో గాయపడినా ఆ వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.గర్భిణులకు రూ.35 వేలు సాధారణ కాన్పు, సిజేరియన్కు అయితే రూ.50 వేలు చెల్లిస్తారు.చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి రూ.50 వేలు వైద్య ఖర్చులకు చెల్లిస్తారు.ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి లిటిగేషన ఉన్నా రూ.45 వేలు సహాయనిధి చెల్లిస్తారు.అలాగే విద్యార్థి వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉండాలి.బీమా కాలం ఏడాదిగా నిర్ణయించారు.ఈ సంవత్సరానికి రూ.75 ప్రీమియంగా చెల్లించాలి.విద్యార్థి ప్రమాదవశాత్తు చనిపోయినా/శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా రూ.10 లక్షలు చెల్లిస్తారు.చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకు రావడానికి, అంగవైకల్యం పొందిన వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్ విమాన టిక్కెట్కు అయ్యే ఖర్చుని రీయింబర్స్ చేసుకోవచ్చు.రోడ్డు ప్రమాదంలో గాయపడితే హాస్పిటల్ ఖర్చులకు రూ.లక్ష చెల్లిస్తారు.
ఈ విషయాలని పరిశీలించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా పథకాన్ని ప్రత్యేకించి అమలులోకి తీసు కొచ్చింది.ఉద్యోగులు.విద్యార్థులకు వేర్వరుగా పథకాన్ని అమలు చేస్తోంది.నామమాత్రపు ప్రీమియంతోనే ప్రవాసాంధ్రులు ఈ స్కీం కింద ధరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది.
ఆన్లైన్ నమోదు ప్రక్రియను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఉద్యోగుల వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.ఇన్సూరెన్స ప్రీమియం ఒక్కో సభ్యుడికి రూ.150 చెల్లించాలి.
అయితే ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేయించుకోవాలి.ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల బీమా చెల్లిస్తారు.బీమా చేయించుకొన్న వ్యక్తి అనారోగ్యం పాలైనా లేక ప్రమాదంలో గాయపడినా ఆ వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.గర్భిణులకు రూ.35 వేలు సాధారణ కాన్పు, సిజేరియన్కు అయితే రూ.50 వేలు చెల్లిస్తారు.చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి రూ.50 వేలు వైద్య ఖర్చులకు చెల్లిస్తారు.ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి లిటిగేషన ఉన్నా రూ.45 వేలు సహాయనిధి చెల్లిస్తారు.అలాగే విద్యార్థి వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉండాలి.బీమా కాలం ఏడాదిగా నిర్ణయించారు.ఈ సంవత్సరానికి రూ.75 ప్రీమియంగా చెల్లించాలి.విద్యార్థి ప్రమాదవశాత్తు చనిపోయినా/శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా రూ.10 లక్షలు చెల్లిస్తారు.చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకు రావడానికి, అంగవైకల్యం పొందిన వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్ విమాన టిక్కెట్కు అయ్యే ఖర్చుని రీయింబర్స్ చేసుకోవచ్చు.రోడ్డు ప్రమాదంలో గాయపడితే హాస్పిటల్ ఖర్చులకు రూ.లక్ష చెల్లిస్తారు.
అయితే ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేయించుకోవాలి.ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల బీమా చెల్లిస్తారు.బీమా చేయించుకొన్న వ్యక్తి అనారోగ్యం పాలైనా లేక ప్రమాదంలో గాయపడినా ఆ వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.గర్భిణులకు రూ.35 వేలు సాధారణ కాన్పు, సిజేరియన్కు అయితే రూ.50 వేలు చెల్లిస్తారు.చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి రూ.50 వేలు వైద్య ఖర్చులకు చెల్లిస్తారు.ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి లిటిగేషన ఉన్నా రూ.45 వేలు సహాయనిధి చెల్లిస్తారు.
అలాగే విద్యార్థి వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉండాలి.బీమా కాలం ఏడాదిగా నిర్ణయించారు.ఈ సంవత్సరానికి రూ.75 ప్రీమియంగా చెల్లించాలి.విద్యార్థి ప్రమాదవశాత్తు చనిపోయినా/శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా రూ.10 లక్షలు చెల్లిస్తారు.చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకు రావడానికి, అంగవైకల్యం పొందిన వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్ విమాన టిక్కెట్కు అయ్యే ఖర్చుని రీయింబర్స్ చేసుకోవచ్చు.రోడ్డు ప్రమాదంలో గాయపడితే హాస్పిటల్ ఖర్చులకు రూ.లక్ష చెల్లిస్తారు.
అలాగే విద్యార్థి వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉండాలి.
బీమా కాలం ఏడాదిగా నిర్ణయించారు.ఈ సంవత్సరానికి రూ.75 ప్రీమియంగా చెల్లించాలి.విద్యార్థి ప్రమాదవశాత్తు చనిపోయినా/శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా రూ.10 లక్షలు చెల్లిస్తారు.చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకు రావడానికి, అంగవైకల్యం పొందిన వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్ విమాన టిక్కెట్కు అయ్యే ఖర్చుని రీయింబర్స్ చేసుకోవచ్చు.
రోడ్డు ప్రమాదంలో గాయపడితే హాస్పిటల్ ఖర్చులకు రూ.లక్ష చెల్లిస్తారు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/people-who-suffer-from-vision-problems-can-you-get-rid-of-vision-problems-with-these-tips | సాధారణంగా చాలామంది ప్రజలు వారి ఇంటికి వాస్తు నియమాలలో ఎటువంటి వాస్తు సమస్యలు లేకపోయినా,ఇలాంటి దోషాలు లేకున్నా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.ఇలాంటి వారు నర దృష్టితో బాధపడుతున్నారని చాలా సందర్భాలలో చాలామంది చెబుతూ ఉంటారు.
అసలు ఈ నర దృష్టి అంటే ఏంటి? ఎటువంటి చిట్కాలను పాటిస్తే నరదృష్టి దూరం అవుతుంది అనే విషయం గురించి జ్యోతిష్య శాస్త్రం ఎమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నరదృష్టి అంటే మనపై మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు పక్క వాళ్ళ విపరీతమైన ఆసక్తితో కూడిన ఫోకస్ ను నర దృష్టి అని చెబుతూ ఉంటారు.మనకు పక్కన వాళ్లతో పట్టింపు లేకుండా పక్కన వాళ్ళు మన గురించి పదే పదే ఆరా తీయడం కూడా నరదృష్టిగానే భావించవచ్చు.మీకేంటి అని పదే పదే మన విషయంలో ఎవరు అన్న కూడా దిష్టి అని చెప్పవచ్చు.అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు.నర దృష్టికి నాపరాళ్ళు కూడా బద్దలు అవుతాయని నానుడి.నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు ఇళ్ళలో ఎక్కువ ఎప్పుడు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు.అయితే అటువంటి నరదృష్టి నుంచి బయటపడడం కోసం కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని చెబుతున్నారు.సాధారణంగా నరదృష్టి తగిలిందని భావించినప్పుడు చాలామంది కల్లు ఉప్పును మూడుసార్లు ఆ వ్యక్తిని చుట్టూ తిప్పి బయటపడేస్తుంటారు.కొంతమంది ఎండుమిరపకాయలు, చిపురు కట్ట ఉంటే వాటితో దిష్టి తీస్తూ ఉంటారు.ఇవి మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నరదుష్టి తొలిగిపోవాలంటే మరికొన్ని చిట్కాలను చెబుతూ ఉన్నారు.విపరీతంగా నర దిష్టి ఉన్నవారు నిమ్మ కాయను సగం మధ్యలో కోసి కుంకుమ అద్ది గుమ్మానికి ఇరువైపులా ఉంచితే మంచిది.మంగళవారం రోజు ఇలా చేస్తే నరదృష్టి తొలగిపోతుంది.నరదృష్టి వల్ల రుణ బాధలు వస్తే వినాయకుడి దేవాలయంలో పూజలు చేస్తే నరదృష్టి మంచి ఉపశమనం లభిస్తుంది.
నరదృష్టి అంటే మనపై మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు పక్క వాళ్ళ విపరీతమైన ఆసక్తితో కూడిన ఫోకస్ ను నర దృష్టి అని చెబుతూ ఉంటారు.
మనకు పక్కన వాళ్లతో పట్టింపు లేకుండా పక్కన వాళ్ళు మన గురించి పదే పదే ఆరా తీయడం కూడా నరదృష్టిగానే భావించవచ్చు.మీకేంటి అని పదే పదే మన విషయంలో ఎవరు అన్న కూడా దిష్టి అని చెప్పవచ్చు.
అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు.
నర దృష్టికి నాపరాళ్ళు కూడా బద్దలు అవుతాయని నానుడి.నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు ఇళ్ళలో ఎక్కువ ఎప్పుడు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు.అయితే అటువంటి నరదృష్టి నుంచి బయటపడడం కోసం కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని చెబుతున్నారు.
సాధారణంగా నరదృష్టి తగిలిందని భావించినప్పుడు చాలామంది కల్లు ఉప్పును మూడుసార్లు ఆ వ్యక్తిని చుట్టూ తిప్పి బయటపడేస్తుంటారు.కొంతమంది ఎండుమిరపకాయలు, చిపురు కట్ట ఉంటే వాటితో దిష్టి తీస్తూ ఉంటారు.
ఇవి మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నరదుష్టి తొలిగిపోవాలంటే మరికొన్ని చిట్కాలను చెబుతూ ఉన్నారు.విపరీతంగా నర దిష్టి ఉన్నవారు నిమ్మ కాయను సగం మధ్యలో కోసి కుంకుమ అద్ది గుమ్మానికి ఇరువైపులా ఉంచితే మంచిది.మంగళవారం రోజు ఇలా చేస్తే నరదృష్టి తొలగిపోతుంది.నరదృష్టి వల్ల రుణ బాధలు వస్తే వినాయకుడి దేవాలయంలో పూజలు చేస్తే నరదృష్టి మంచి ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/trs-leaders-without-splinters-on-etela-case-what-is-the-real-reason-%e0%b0%9f%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d | ఈటెల రాజేందర్ అంశం తెరాసలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పార్టీలో గంభీర వాతావరణం నెలకొంది.
ఈటెల భూములను ఆక్రమించాడనే పేరుతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊబిలో కేసీఆర్ ఇరుక్కునేలా కనిపిస్తోంది.దేవరయాంజల్ భూముల కొనుగోళ్ళ విషయంలో ఈటెల భూములపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈటెలను ఈ విషయంలో దోషిగా తేల్చుదామనుకున్న ప్రభుత్వానికి ఇక్కడ కూడా చుక్కెదురయిందని చెప్పవచ్చు.అయితే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది.
ఎవ్వరు కూడా ఈ విషయంపై బహిరంగంగా స్పందించడానికి ఇష్టపడటం లేదు.ఎందుకంటే ప్రభుత్వం ఆరోపణను నిరూపించడానికి ఆపసోపాలు పడుతోంది.
ఇక ఏమి మాట్లాడితే ఎటువంటి సమస్య వస్తుందేమో నని టీఆర్ఎస్ నేతలు మౌనం వహిస్తున్న పరిస్థితి ఉంది.మరి ఈటెల వ్యవహారం ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుందా లేక వ్యతిరేకంగా మారుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
అయితే ఇప్పుడిప్పుడే కొంత మంది నేతలు అందుబాటులో లేకుండా పోతున్న పరిస్థితి ఉంది .అయితే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు మౌనం వహించడంతో ఇది దేనికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోతున్న పరిస్థితి ఉంది.మరి ఈ నిశబ్ద విప్లవం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ycp-mla-has-denied-the-campaign-that-he-is-going-to-join-jana-sena | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగునున్నాయి.2019 కంటే 2024 ఎన్నికలను ప్రధాన పార్టీల నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుంది.టీడీపీ జనసేన( TDP Janasena ) పార్టీలు కలసి పోటీ చేయబోతున్నాయి.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు, పవన్ ఇద్దరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో ఎన్నికలు దగ్గర పడే కొలది ఒక పార్టీ నుండి మరొక పార్టీలో వెళుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఇటీవల గత వారం చాలామంది ప్రముఖ నేతలు ఒక పార్టీ నుండి మరొక పార్టీలో జాయిన్ కావడం జరిగింది.
తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఎంపీ కేశినేని నాని.( Kesineni nani ) పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు.ఇదిలా ఉంటే జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో జాయిన్ అవుతున్నట్లు గత కొద్దికాలం నుండి ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వార్తలను సామినేని ఉదయభాను ఖండించారు.పార్టీ మారేది ఏమీ లేదని తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.ఈ క్రమంలో వదంతులు నమ్మొద్దని సూచించారు.కాగా జగ్గయ్యపేట టికెట్ ఈసారి ఉదయభానుకు కాకుండా కొత్తవారికి కేటాయిస్తున్నట్లు.అందువల్లే ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే అలాంటిదేమీ లేదని తాజాగా ఉదయభాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఎంపీ కేశినేని నాని.( Kesineni nani ) పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో జాయిన్ అవుతున్నట్లు గత కొద్దికాలం నుండి ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వార్తలను సామినేని ఉదయభాను ఖండించారు.
పార్టీ మారేది ఏమీ లేదని తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.ఈ క్రమంలో వదంతులు నమ్మొద్దని సూచించారు.కాగా జగ్గయ్యపేట టికెట్ ఈసారి ఉదయభానుకు కాకుండా కొత్తవారికి కేటాయిస్తున్నట్లు.అందువల్లే ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే అలాంటిదేమీ లేదని తాజాగా ఉదయభాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/jaggareddy-visits-sangareddy-marepalli-incident-family-members-details-%e0%b0%9c%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf | సంగారెడ్డి లోని మారేపల్లి గ్రామంలో 13 మంది దళితులను జైల్ కు పంపిన ఘటన కు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులను, మద్యం తాగి చనిపోయిన కుటుంబ సబ్యులను పరామర్శించిన జగ్గారెడ్డి. మారేపల్లి గ్రామంలో శాంతియుత వాతవరణం నెలకొనేలా చూడాలని గ్రామ పెద్దలకు సూచన.
భాదితులందరికి తన స్వంత డబ్బుల తో బెయిల్ ఇప్పిస్తానని హామీ.బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత.
జగ్గారెడ్డి కామెంట్స్.బాధితులకు బెయిల్ వచ్చేందుకు ప్రయత్నిస్తునాం.
బెయిల్ వచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల తో మాట్లాడాను.
మారే పల్లి గ్రామంలో ప్రశాంతత నెలకొనేందుకు అందరూ సహకరించాలి.మారేపల్లి ఘటన లో కొండాపూర్ సిఐ, ఎస్.ఐ అత్యుత్సాహం కారణంగా పరిస్థితి చేయి దాటి పోయింది.లేని సమస్యను సృష్టించిన్నట్లు కనిపిస్తుంది ఇక్కడి పరిస్థితి చూస్తే కౌన్సిలింగ్ చేసి గొడవను సద్దుమునిగెలా చేయాల్సిన పోలీసులు అమాయకుల పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైల్ కు పంపడం దారుణం.చట్టవ్యతిరేకంగా బెల్ట్ షాప్ లు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాల్సింది పోయి బాధితులపై కేసులు నమోదు చేయడం దారుణం.అసలు రూపాయలు 50 వేలు, తులంన్నార బంగారం దొంగతనానికి నాన్ బైలబుల్ కేసు పెడతారా.పర్మిషన్ లేకుండా ఇల్లిగల్ గా బెల్ట్ షాపులు నడిపే వారిపై ఎలాంటి కేసు లు ఉండవా.అసలు ఎస్ ఐ మల్లన్న సాగర్ లో 300 మందిని పీడీ యాక్ట్ పెట్టామని బెదిరించడం ఏంటి.Jaggareddy Visits Sangareddy Marepalli Incident Family Members Details, Jaggareddy , Sangareddy ,maremilli Village, Maremilli Village Incident ,family Members, Marepalli, Bails, Dalits, Police - Telugu Bails, Dalits, Jagga, Maremilli, Marepalli, Sanga
మారే పల్లి గ్రామంలో ప్రశాంతత నెలకొనేందుకు అందరూ సహకరించాలి.
మారేపల్లి ఘటన లో కొండాపూర్ సిఐ, ఎస్.ఐ అత్యుత్సాహం కారణంగా పరిస్థితి చేయి దాటి పోయింది.లేని సమస్యను సృష్టించిన్నట్లు కనిపిస్తుంది ఇక్కడి పరిస్థితి చూస్తే కౌన్సిలింగ్ చేసి గొడవను సద్దుమునిగెలా చేయాల్సిన పోలీసులు అమాయకుల పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైల్ కు పంపడం దారుణం.
చట్టవ్యతిరేకంగా బెల్ట్ షాప్ లు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాల్సింది పోయి బాధితులపై కేసులు నమోదు చేయడం దారుణం.అసలు రూపాయలు 50 వేలు, తులంన్నార బంగారం దొంగతనానికి నాన్ బైలబుల్ కేసు పెడతారా.పర్మిషన్ లేకుండా ఇల్లిగల్ గా బెల్ట్ షాపులు నడిపే వారిపై ఎలాంటి కేసు లు ఉండవా.అసలు ఎస్ ఐ మల్లన్న సాగర్ లో 300 మందిని పీడీ యాక్ట్ పెట్టామని బెదిరించడం ఏంటి.Jaggareddy Visits Sangareddy Marepalli Incident Family Members Details, Jaggareddy , Sangareddy ,maremilli Village, Maremilli Village Incident ,family Members, Marepalli, Bails, Dalits, Police - Telugu Bails, Dalits, Jagga, Maremilli, Marepalli, Sanga
చట్టవ్యతిరేకంగా బెల్ట్ షాప్ లు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాల్సింది పోయి బాధితులపై కేసులు నమోదు చేయడం దారుణం.
అసలు రూపాయలు 50 వేలు, తులంన్నార బంగారం దొంగతనానికి నాన్ బైలబుల్ కేసు పెడతారా.పర్మిషన్ లేకుండా ఇల్లిగల్ గా బెల్ట్ షాపులు నడిపే వారిపై ఎలాంటి కేసు లు ఉండవా.
అసలు ఎస్ ఐ మల్లన్న సాగర్ లో 300 మందిని పీడీ యాక్ట్ పెట్టామని బెదిరించడం ఏంటి.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/hyper-aadi-ammamma-gari-ooru-latest-promo-viral-%e0%b0%b9%e0%b1%88%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf | బుల్లితెర జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి మనందరికీ తెలిసిందే.హైపర్ ఆది తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.
హైపర్ ఆది కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇంకా చెప్పాలి అంటే జబర్దస్త్ ని కేవలం హైపర్ ఆది స్కిట్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇకపోతే ఇక మల్లె మాల వారు ప్రతి ఒక పండుగకు ఏదో ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఈసారి కూడా సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మల్లెమాల వారు ఒక ఈవెంట్ నిర్వహించారు.
ఇక ఈ ఈవెంట్లో కమెడియన్ వెరైటీ కాన్సెప్ట్ లతో హంగామా చేసేందుకు సిద్ధమయ్యారు.ఒక పండుగ రోజు దగ్గరపడుతుండడంతో ప్రోగ్రాం మేకర్స్ అందుకు సంబంధించిన ప్రోమో లను ఒక్కొక్కటిగా బయటకు విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ లో ప్లాన్ చేశారు.ఇక ఈ ఈవెంట్ లో జబర్దస్త్ హైపర్ ఆది కోసం సీనియర్ హీరోయిన్లు అయిన రోజా, ఆమనీ పోట్లాడుకోవడం హైలెట్గా నిలిచింది.అప్పట్లో వచ్చిన శుభలగ్నం సినిమాలోని పలు సన్నివేశాలను ఈ ఈవెంట్ లో రీ క్రియేట్ చేశారు.ఈ క్రమంలోనే భాగంగా ఈ సినిమాలో జగపతి బాబు పాత్రని హైపర్ ఆది పోషించాడు.ఈ క్రమంలోనే ఆమె నీకు డబ్బులు ఇచ్చి హైపర్ ఆదిని కొనేస్తుంది రోజ.దీనితో అప్పుడు హైపర్ ఆది రెచ్చిపోయి రోజా పై ప్రేమ చూపడంతో అసూయ చెందిన ఆమని నా మొగుడు నాకు కావాలి అంటూ పట్టు పడుతుంది.అప్పుడు రోజా కూడా అదే మాట అంటూ హైపర్ ఆది నుంచి విడువలేదు.వెంటనే హైపర్ ఆది మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా కోసం ఇలా కొట్టు కోవాల్సి వస్తుంది అని అంటూ ఇద్దరికీ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ ఈవెంట్లో కమెడియన్ వెరైటీ కాన్సెప్ట్ లతో హంగామా చేసేందుకు సిద్ధమయ్యారు.
ఒక పండుగ రోజు దగ్గరపడుతుండడంతో ప్రోగ్రాం మేకర్స్ అందుకు సంబంధించిన ప్రోమో లను ఒక్కొక్కటిగా బయటకు విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ లో ప్లాన్ చేశారు.
ఇక ఈ ఈవెంట్ లో జబర్దస్త్ హైపర్ ఆది కోసం సీనియర్ హీరోయిన్లు అయిన రోజా, ఆమనీ పోట్లాడుకోవడం హైలెట్గా నిలిచింది.అప్పట్లో వచ్చిన శుభలగ్నం సినిమాలోని పలు సన్నివేశాలను ఈ ఈవెంట్ లో రీ క్రియేట్ చేశారు.
ఈ క్రమంలోనే భాగంగా ఈ సినిమాలో జగపతి బాబు పాత్రని హైపర్ ఆది పోషించాడు.
ఈ క్రమంలోనే ఆమె నీకు డబ్బులు ఇచ్చి హైపర్ ఆదిని కొనేస్తుంది రోజ.దీనితో అప్పుడు హైపర్ ఆది రెచ్చిపోయి రోజా పై ప్రేమ చూపడంతో అసూయ చెందిన ఆమని నా మొగుడు నాకు కావాలి అంటూ పట్టు పడుతుంది.అప్పుడు రోజా కూడా అదే మాట అంటూ హైపర్ ఆది నుంచి విడువలేదు.వెంటనే హైపర్ ఆది మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా కోసం ఇలా కొట్టు కోవాల్సి వస్తుంది అని అంటూ ఇద్దరికీ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలోనే ఆమె నీకు డబ్బులు ఇచ్చి హైపర్ ఆదిని కొనేస్తుంది రోజ.దీనితో అప్పుడు హైపర్ ఆది రెచ్చిపోయి రోజా పై ప్రేమ చూపడంతో అసూయ చెందిన ఆమని నా మొగుడు నాకు కావాలి అంటూ పట్టు పడుతుంది.అప్పుడు రోజా కూడా అదే మాట అంటూ హైపర్ ఆది నుంచి విడువలేదు.
వెంటనే హైపర్ ఆది మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా కోసం ఇలా కొట్టు కోవాల్సి వస్తుంది అని అంటూ ఇద్దరికీ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/group-politics-among-congress-leaders-during-revanth-reddy-padayatra | తెలంగాణ కాంగ్రెస్ లో( Telangana congress ) గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి.ప్రస్తుతం హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి( Revanth reddy ) యాత్రలోనే ఈ విబేధాలు బయటపడడం సంచలనం రేపుతోంది.
సహజంగానే తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు సర్వసాధారణం ఎప్పుడు ఏదో ఒక వివాదం సీనియర్ నాయకులు మధ్య తలెత్తుతూనే ఉంటుంది.ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలు ఈ గ్రూపు రాజకీయాలపై ఫోకస్ పెట్టినా, నాయకుల మధ్య సయోధ్య కుదిర్చినా, ఇవన్నీ సర్వసాధారణంగానే మారిపోయాయి.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హాథ్ సే హాథ్ జొడో పాదయాత్రలో వుండగానే రెండు గ్రూపుల మధ్య వివాదాలు తెరపైకి రావడం, అందులో ఒక వర్గం అలిగి రేవంత్ పాదయాత్రకు దూరంగా ఉండడం కలకలం రేపుతోంది.గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ దీక్ష సందర్భంగా రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసి బాధ్యతపై మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
రేవంత్ రెడ్డి సభ ప్రారంభానికి ముందుగానే సభ స్థలి వద్ద ఎల్లారెడ్డి స్థానాన్ని ఆశిస్తున్న సుభాష్ రెడ్డి మదన్మోహన్ వర్గీయులు వివాదానికి దిగారు.సరిగ్గా అదే సమయంలో రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సుభాష్ రెడ్డి స్థానంలో జుజుల సురేందర్ కు( Jujula surender ) టికెట్ కేటాయించిన విధానంపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి.దీంతో ఈరోజు చేపట్టిన రేవంత్ పాదయాత్రకు మదన్మోహన్ వర్గం దూరంగా ఉంది.రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే మదన్మోహన్ కామారెడ్డిలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ ఆలీని ఉద్దేశించి చేసిన విమర్శలు కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేశాయి.
కామారెడ్డి జిల్లాలో షబ్బీర్ అలీ వర్గం, టి.పిసిసి ఐటి సెల్ చైర్మన్ , పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల మదన్మోహన్ రావులు మరో వర్గం గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి.జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన మదన్ మోహన్ రావు ఓటమి చెందినప్పటి నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కానీ అక్కడ పార్టీ ఇన్చార్జిగా ఉన్న సుభాష్ రెడ్డి తనకు టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు.మదన్మోహన్రావుకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ఉండగా.సుభాష్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గీయుడిగా షబ్బీర్ అలీ మద్దతు ఉంది.గడిచిన ఏడాది ఎల్లారెడ్డిలో రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా బహిరంగ సభ సాక్షిగా నే విభేదాలు తలెత్తాయి.
ఇప్పుడు మరోసారి తలెత్తిన వివాదం మరింత అగ్గి రాజేస్తోంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/bjp-mp-gvls-letter-to-ap-governor-biswabhushan-harichandan | ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కు బీజేపీ జీవీఎల్ లేఖ రాశారు.సెక్షన్ 22- ఏ బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్ ను ఆయన కోరారు.
అదేవిధంగా విశాఖ భూ కుంభకోణాలపై జోక్యం చేసుకోవాలని లేఖలో విన్నవించారు.దసపల్లా భూములు ప్రైవేట్ భూములు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు.
విశాఖ భూములను టిడిపి, వైసిపి దోచుకుంటున్నాయని జీవీఎల్ ఆరోపించారు.గతంలో టిడిపి కార్యాలయం పెట్టుకుని భూములు పంచారన్న జీవీఎల్.
భూ మాఫియాను కాపాడేందుకు సిట్ నివేదికను తొక్కి పెట్టారని ప్రశ్నించారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కూడా నివేదికలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/these-are-the-heroines-whose-craze-has-not-waned-over-the-years | సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు ఎక్కువకాలం రాణించడం అంటే గొప్ప విషయమే అని చెప్పవచ్చు.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత కనుమరుగైపోయిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.
ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి దూరమైన వారు, అడపా దడపాసినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ఇలా చాలామంది ఉన్నారు.కానీ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో పరసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న వారు చాలామంది ఉన్నారు.
అలా తెలుగులో కూడా చాలామంది హీరోయిన్ ఇప్పటికి రాణిస్తున్నారు.మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్న విషయాన్ని వస్తే… త్రిష, నయనతార, శ్రుతిహాసన్, కాజల్, తమన్నా, అనుష్క, ప్రియమణి, శ్రియ తదితర సీనియర్ భామలందరూ తరచూ అదిరిపోయే అవకాశాల్ని సొంతం చేసుకుంటూ కెరీర్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.కాగా హీరోయిన్ త్రిష( Trisha ) కెరీర్ మొదలై ఇరవయ్యేళ్లు పైనే అవుతున్న కూడా ఇప్పటికీ కుర్రభామలకి దీటుగా రాణిస్తోంది.అటు తమిళంలో విజయ్, రజనీకాంత్తో కలిసి నటిస్తున్న ఆమె తెలుగులో చిరంజీవికి జోడీగా నటించేందుకు సిద్ధమైంది.త్రిష అందం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వయసుతో పాటు ఈ ముద్దుగుమ్మ అందం కూడా రెట్టింపు అవుతోంది.అలాగే కమలహాసన్ కూతురు శృతిహాసన్( Shruti Haasan ) కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ల కాలం పూర్తి అవుతోంది.అయినప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.ప్రస్తుతం సలార్ సినిమాతో నానితో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది.టాలీవుడ్లో మరికొన్ని సీనియర్ హీరోల సినిమాల విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )అప్పుడప్పుడు చందమామ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాతో పాటు సత్యభామ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.అలాగే భగవద్గీత శ్రీ సినిమాలో కూడా నటిస్తోంది.హీరోయిన్ నయనతార( Nayanthara ).ఈమె కెరియర్ మొదలై 20 ఏళ్ళు అయ్యింది.అయినా కూడా ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని సంబంధం లేకుండా అన్ని భాషల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉన్నాయి.మరో సీనియర్ భామ తమన్నా ( Tamannaah )కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతోంది.ఇప్పటికే చిరంజీవితో కలిసి భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.రజనీకాంత్ చిత్రం జైలర్ లో కూడా నటిస్తోంది తమన్నా.
అలా తెలుగులో కూడా చాలామంది హీరోయిన్ ఇప్పటికి రాణిస్తున్నారు.మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్న విషయాన్ని వస్తే… త్రిష, నయనతార, శ్రుతిహాసన్, కాజల్, తమన్నా, అనుష్క, ప్రియమణి, శ్రియ తదితర సీనియర్ భామలందరూ తరచూ అదిరిపోయే అవకాశాల్ని సొంతం చేసుకుంటూ కెరీర్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
కాగా హీరోయిన్ త్రిష( Trisha ) కెరీర్ మొదలై ఇరవయ్యేళ్లు పైనే అవుతున్న కూడా ఇప్పటికీ కుర్రభామలకి దీటుగా రాణిస్తోంది.అటు తమిళంలో విజయ్, రజనీకాంత్తో కలిసి నటిస్తున్న ఆమె తెలుగులో చిరంజీవికి జోడీగా నటించేందుకు సిద్ధమైంది.
త్రిష అందం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వయసుతో పాటు ఈ ముద్దుగుమ్మ అందం కూడా రెట్టింపు అవుతోంది.అలాగే కమలహాసన్ కూతురు శృతిహాసన్( Shruti Haasan ) కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ల కాలం పూర్తి అవుతోంది.అయినప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.
ప్రస్తుతం సలార్ సినిమాతో నానితో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది.టాలీవుడ్లో మరికొన్ని సీనియర్ హీరోల సినిమాల విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )అప్పుడప్పుడు చందమామ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాతో పాటు సత్యభామ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.అలాగే భగవద్గీత శ్రీ సినిమాలో కూడా నటిస్తోంది.హీరోయిన్ నయనతార( Nayanthara ).ఈమె కెరియర్ మొదలై 20 ఏళ్ళు అయ్యింది.అయినా కూడా ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని సంబంధం లేకుండా అన్ని భాషల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉన్నాయి.మరో సీనియర్ భామ తమన్నా ( Tamannaah )కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతోంది.
ఇప్పటికే చిరంజీవితో కలిసి భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.రజనీకాంత్ చిత్రం జైలర్ లో కూడా నటిస్తోంది తమన్నా.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/gemini-suresh-on-director-krish-9-hours-web-series-9-hours | తెలుగు ప్రేక్షకులకు నటుడు, యాంకర్ అయిన జెమిని సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతోమంది ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు.
అంతేకాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.ఇకపోతే తాజాగా క్రిష్ తెరకెక్కించిన 9 అవర్స్ అనే వెబ్ సిరీస్లో జెమిని సురేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నాడట.
ఇక ఈ క్రమంలోనే ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం క్రిష్ కథ, కథనాన్ని అందించగా 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్లో తాను హీరో పాత్రలో కనిపించానని జెమిని సురేష్ తన ఫేస్ బుక్లో ఈ విధంగా రాసుకొచ్చాడు.థ్యాంక్యూ సర్.థ్యాంక్యూ క్రిష్ గారు.9 Hours అనే వెబ్ సీరీస్లో నన్ను హీరోగా నటింపచేసినందుకు.మీకు నాకృతజ్ఞతలు.ఏవండోయ్ ఓ కంగారు పడిపోకండి.నేను కూడా హీరోగా చేసేసాన అని మీ కంగారు.అంతేనా.నేను అడవిలో కుందేలు లాంటి వాడినిం.ఒకవేళ నా కల అదే అయినా కూడ మీరూ కంగారు పడేలా చెయ్యను లెండి మీ అభిమానాన్ని ఎప్పుడూ కాపాడు కుంటాను అని రాసు కొచ్చాడు.ఇక పోతే అసలు విషయం ఏంటంటే 9 Hours వెబ్ సిరీస్ లో కథలో భాగంగా తాను సినిమా హీరోగా ఒక కెరెక్టర్ లో నటించాను అని చెప్పుకొచ్చారు జెమిని సురేష్.ఈ హీరో క్యారెక్టర్ లో నన్ను చూస్తే ముందు జాలేస్తుంది.తర్వాత నవ్వోస్తుంది అని తెలిపారు జెమిని సురేష్.9 Hours టీం అందరికీ థ్యాంక్స్.నా కలని కొన్ని క్షణాలు అయినా నిజం చేసిన డైరెక్టర్ జాగర్లమూడి రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే ఈ సినిమా జూన్ 2న డిస్నీ హాట్ స్టార్లో వెబ్ సిరీస్ లో చెప్పుకొచ్చాడు.
ఈ వెబ్ సిరీస్లో తాను హీరో పాత్రలో కనిపించానని జెమిని సురేష్ తన ఫేస్ బుక్లో ఈ విధంగా రాసుకొచ్చాడు.థ్యాంక్యూ సర్.థ్యాంక్యూ క్రిష్ గారు.9 Hours అనే వెబ్ సీరీస్లో నన్ను హీరోగా నటింపచేసినందుకు.మీకు నాకృతజ్ఞతలు.ఏవండోయ్ ఓ కంగారు పడిపోకండి.నేను కూడా హీరోగా చేసేసాన అని మీ కంగారు.అంతేనా.
నేను అడవిలో కుందేలు లాంటి వాడినిం.ఒకవేళ నా కల అదే అయినా కూడ మీరూ కంగారు పడేలా చెయ్యను లెండి మీ అభిమానాన్ని ఎప్పుడూ కాపాడు కుంటాను అని రాసు కొచ్చాడు.
ఇక పోతే అసలు విషయం ఏంటంటే 9 Hours వెబ్ సిరీస్ లో కథలో భాగంగా తాను సినిమా హీరోగా ఒక కెరెక్టర్ లో నటించాను అని చెప్పుకొచ్చారు జెమిని సురేష్.ఈ హీరో క్యారెక్టర్ లో నన్ను చూస్తే ముందు జాలేస్తుంది.తర్వాత నవ్వోస్తుంది అని తెలిపారు జెమిని సురేష్.9 Hours టీం అందరికీ థ్యాంక్స్.నా కలని కొన్ని క్షణాలు అయినా నిజం చేసిన డైరెక్టర్ జాగర్లమూడి రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే ఈ సినిమా జూన్ 2న డిస్నీ హాట్ స్టార్లో వెబ్ సిరీస్ లో చెప్పుకొచ్చాడు.
ఇక పోతే అసలు విషయం ఏంటంటే 9 Hours వెబ్ సిరీస్ లో కథలో భాగంగా తాను సినిమా హీరోగా ఒక కెరెక్టర్ లో నటించాను అని చెప్పుకొచ్చారు జెమిని సురేష్.ఈ హీరో క్యారెక్టర్ లో నన్ను చూస్తే ముందు జాలేస్తుంది.తర్వాత నవ్వోస్తుంది అని తెలిపారు జెమిని సురేష్.9 Hours టీం అందరికీ థ్యాంక్స్.నా కలని కొన్ని క్షణాలు అయినా నిజం చేసిన డైరెక్టర్ జాగర్లమూడి రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే ఈ సినిమా జూన్ 2న డిస్నీ హాట్ స్టార్లో వెబ్ సిరీస్ లో చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/meher-ramesh-next-movie-with-ntr | ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు.అయితే ఎంత టాలెంట్ ఉన్న కూడా వారి సినిమాల విషయంలో మాత్రం అది ఎంత మాత్రం కలిసి రాదు.
అలాంటి డైరెక్టర్ల లిస్టులో ముందు వరుసలో ఉంటాడు మెహర్ రమేష్.ఈయన చేసిన సినిమాలు అన్ని అట్టర్ ప్లాప్ అయినవే ఉన్నాయి.
ఈయనకు హీరోలను మాస్ హీరోలుగా మలచడంలో టాలెంట్ ఉంది కానీ చేసిన సినిమాలు అన్ని బెడిసి కొడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈయన స్టార్ డైరెక్టర్ కాలేకపోయారు.ఈయన దర్శకుడిగా మారడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఎన్టీఆర్ అనే చెప్పాలి.ఈయనపై ఉన్న నమ్మకంతో కంత్రి సినిమాకు అవకాశం ఇచ్చారు.ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.ఈ సినిమా ప్లాప్ తో ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.అయినా కూడా ఎన్టీఆర్ నమ్మి శక్తి సినిమాకు అవకాశం ఇచ్చాడు.అయితే ఇది కంత్రి సినిమా కంటే దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.ఈ సినిమా హిట్ అవుతుంది అని ఎన్టీఆర్ చాలా నమ్మారు.కానీ ఈ నమ్మకం ఒమ్ము అయ్యింది.ఇలా తారక్ రెండుసార్లు ఈయనకు అవకాశం ఇవ్వడానికి కారణం మెహర్ లోని టాలెంట్ అనే చెప్పాలి.విజువల్ గా సినిమాను హైలెట్ చేయగల గొప్ప లక్షణం ఈయనకు ఉంది.ఇక అదే నమ్మకంతో మెగాస్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ సగం పూర్తి చేసుకుంది.ఈ సినిమాతో తనని తాను నిరూపించు కోవాలని మెహర్ రమేష్ పట్టుదలగా ఉన్నారు.ఇక ఈయన తాజాగా యంగ్ టైగర్ తో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.తారక్ పాన్ ఇండియా క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మెహర్ ఒక కథను సిద్ధం చేస్తున్నాడని టాక్.మరి తారక్ ఈ మూమెంట్ లో ఇతడికి అవకాశం ఇవ్వడం అనేది అసాధ్యం అని కొంత మంది చెబుతున్న మాట.చూడాలి ఇతడి ప్రయత్నాలు ఎంత వరకు వెళతాయో.
ఈ క్రమంలోనే ఈయన స్టార్ డైరెక్టర్ కాలేకపోయారు.
ఈయన దర్శకుడిగా మారడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఎన్టీఆర్ అనే చెప్పాలి.ఈయనపై ఉన్న నమ్మకంతో కంత్రి సినిమాకు అవకాశం ఇచ్చారు.
ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.ఈ సినిమా ప్లాప్ తో ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.
అయినా కూడా ఎన్టీఆర్ నమ్మి శక్తి సినిమాకు అవకాశం ఇచ్చాడు.
అయితే ఇది కంత్రి సినిమా కంటే దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.ఈ సినిమా హిట్ అవుతుంది అని ఎన్టీఆర్ చాలా నమ్మారు.కానీ ఈ నమ్మకం ఒమ్ము అయ్యింది.ఇలా తారక్ రెండుసార్లు ఈయనకు అవకాశం ఇవ్వడానికి కారణం మెహర్ లోని టాలెంట్ అనే చెప్పాలి.విజువల్ గా సినిమాను హైలెట్ చేయగల గొప్ప లక్షణం ఈయనకు ఉంది.ఇక అదే నమ్మకంతో మెగాస్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ సగం పూర్తి చేసుకుంది.ఈ సినిమాతో తనని తాను నిరూపించు కోవాలని మెహర్ రమేష్ పట్టుదలగా ఉన్నారు.ఇక ఈయన తాజాగా యంగ్ టైగర్ తో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.తారక్ పాన్ ఇండియా క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మెహర్ ఒక కథను సిద్ధం చేస్తున్నాడని టాక్.మరి తారక్ ఈ మూమెంట్ లో ఇతడికి అవకాశం ఇవ్వడం అనేది అసాధ్యం అని కొంత మంది చెబుతున్న మాట.చూడాలి ఇతడి ప్రయత్నాలు ఎంత వరకు వెళతాయో.
అయితే ఇది కంత్రి సినిమా కంటే దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.
ఈ సినిమా హిట్ అవుతుంది అని ఎన్టీఆర్ చాలా నమ్మారు.కానీ ఈ నమ్మకం ఒమ్ము అయ్యింది.
ఇలా తారక్ రెండుసార్లు ఈయనకు అవకాశం ఇవ్వడానికి కారణం మెహర్ లోని టాలెంట్ అనే చెప్పాలి.విజువల్ గా సినిమాను హైలెట్ చేయగల గొప్ప లక్షణం ఈయనకు ఉంది.
ఇక అదే నమ్మకంతో మెగాస్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.
లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ సగం పూర్తి చేసుకుంది.ఈ సినిమాతో తనని తాను నిరూపించు కోవాలని మెహర్ రమేష్ పట్టుదలగా ఉన్నారు.ఇక ఈయన తాజాగా యంగ్ టైగర్ తో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.తారక్ పాన్ ఇండియా క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మెహర్ ఒక కథను సిద్ధం చేస్తున్నాడని టాక్.
మరి తారక్ ఈ మూమెంట్ లో ఇతడికి అవకాశం ఇవ్వడం అనేది అసాధ్యం అని కొంత మంది చెబుతున్న మాట.చూడాలి ఇతడి ప్రయత్నాలు ఎంత వరకు వెళతాయో.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tollywood-flop-movies-which-are-hit-in-tv-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b0%bf | ఎందుకు ఫ్లాప్ అయ్యాయో తెలియని 5 హిట్ సినిమాలు
కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజవుతాయి.కానీ ఊహించని విధంగా ఫ్లాప్ అవుతుంటాయి.కథని అర్ధం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు.థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.ఇప్పటికీ ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటారు.ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమాని థియేటర్ లో ఎందుకు చూడలేదు అని అనుకుంటారు.అలాంటి వాటిలో రాజశేఖర్ నటించిన ఓంకారమ్ సినిమా ఒకటి.రాజశేఖర్, ప్రేమ హీరో హీరోయిన్ గా 1997 లో ఉపేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ బాగున్నప్పటికీ ఆడియన్స్ కి అర్ధం చేసుకునే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యింది.ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని ఒక అమ్మాయి లవ్ చేసి మోసం చేస్తే, ఆ వ్యక్తి రెబల్ అండ్ రెక్లెస్ గా మారి, ఒక పిచ్చోడిలా ఆ అమ్మాయి వెంట పడతాడు.ఈ సినిమాలో రాజశేఖర్ యాటిట్యూడ్, ఆ పిచ్చితనం అర్జున్ రెడ్డి, RX 100 సినిమాల్లో కనబడతాయి.ఈ రెండు సినిమాలని మిక్స్ చేస్తే ఈ ఓంకారమ్ సినిమా. డైరెక్టర్ ఉపేంద్ర 20 ఏళ్ళకు ముందే ఇలాంటి కథని ఆలోచించారంటే ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది.కానీ జనానికి ఆ సినిమా విలువ లేటుగా అర్ధమయ్యింది.ఆ సినిమా టివిల్లో వచ్చినప్పుడు ఛా, ఈ సినిమా ఎందుకు మిస్ అయ్యామా అని ఫీలవుతారు.ఇక రామ్ చరణ్, జెనీలియా నటించిన ఆరెంజ్ సినిమాని జనం అర్ధం చేసుకోలేకపోయారు.నిజానికి ఈ కథలో డైరెక్టర్ చెప్పిన పాయింట్ బాగుంటుంది.కానీ జనం దాన్ని సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు.అయితే టివిలో వచ్చినప్పుడు మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూస్తారు.ఈ సినిమా ఎలా ఆడినా గాని, ఇప్పటికీ కొంతమంది యువకులు ఈ సినిమా పాటలను వింటూ ఉంటారు.ఏ ఆటో ఎక్కినా రోజులో ఒక్కసారైనా ఈ పాట వేయనిదే అతనికి పూట గడవదంటే అర్ధం చేసుకోండి.రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా చాలా బాగుంటుంది.ప్రేమలో ఓడిపోయామని ఆగిపోకూడదు, జీవితంలో సర్వం కోల్పోయినా భవిష్యత్తు మిగిలే ఉంటుంది అని స్ట్రాంగ్ మెసేజ్ నిచ్చినటువంటి మూవీ.కానీ ఈ సినిమా ఎందుకో థియేటర్స్ లో ఆడలేదు.కానీ టివిలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తారు.లవ్ ఫెయిల్యూర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తారు.ఎందుకు మిస్ అయ్యామా అని ఫీలవుతారు.త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా చాలా స్టైలిష్ గా ఉంటుంది.ఒక మనిషి తన కోసం కాకుండా, పక్కనోడి కోసం మంచి జరగాలి అని కోరుకుంటే దేవుడే సహాయం చేస్తాడని, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కాపాడితే వారే దేవుడు అని చక్కని సందేశాన్ని ఇచ్చారు.కానీ ఎందుకో ఈ సినిమా ఆడలేదు.కానీ టివిలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా బోర్ కొట్టదు.క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన వేదం సినిమా ఎంత మంచి సినిమానో.ఒక కేబుల్ రాజు, ఒక రిచ్ పర్సన్, సరోజ అనే ఒక వేశ్య, ఒక ముస్లిం కుటుంబం, ఒక ముసలాయన, అతని కోడలు, ఆవిడకో కొడుకు…డబ్బు, మతం వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనే అంశం ద్వారా మనిషి జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేసిన మూవీ ఈ వేదం.కానీ జనాలు ఈ సినిమాని పెద్దగా ఆదరించలేదు.కానీ బుల్లితెర మీద మాత్రం ఇప్పటికీ ఆడుతుంది.కొమరం పులి, వన్ నేనొక్కడినే, అర్జున్ ఇలా థియేటర్ లో పెద్దగా ఆడక, బుల్లితెర మీద ఆడిన, ఆడుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజవుతాయి.కానీ ఊహించని విధంగా ఫ్లాప్ అవుతుంటాయి.
కథని అర్ధం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు.థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.
ఇప్పటికీ ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటారు.ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమాని థియేటర్ లో ఎందుకు చూడలేదు అని అనుకుంటారు.
అలాంటి వాటిలో రాజశేఖర్ నటించిన ఓంకారమ్ సినిమా ఒకటి.రాజశేఖర్, ప్రేమ హీరో హీరోయిన్ గా 1997 లో ఉపేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ బాగున్నప్పటికీ ఆడియన్స్ కి అర్ధం చేసుకునే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యింది.ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని ఒక అమ్మాయి లవ్ చేసి మోసం చేస్తే, ఆ వ్యక్తి రెబల్ అండ్ రెక్లెస్ గా మారి, ఒక పిచ్చోడిలా ఆ అమ్మాయి వెంట పడతాడు.ఈ సినిమాలో రాజశేఖర్ యాటిట్యూడ్, ఆ పిచ్చితనం అర్జున్ రెడ్డి, RX 100 సినిమాల్లో కనబడతాయి.ఈ రెండు సినిమాలని మిక్స్ చేస్తే ఈ ఓంకారమ్ సినిమా. డైరెక్టర్ ఉపేంద్ర 20 ఏళ్ళకు ముందే ఇలాంటి కథని ఆలోచించారంటే ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది.కానీ జనానికి ఆ సినిమా విలువ లేటుగా అర్ధమయ్యింది.ఆ సినిమా టివిల్లో వచ్చినప్పుడు ఛా, ఈ సినిమా ఎందుకు మిస్ అయ్యామా అని ఫీలవుతారు.ఇక రామ్ చరణ్, జెనీలియా నటించిన ఆరెంజ్ సినిమాని జనం అర్ధం చేసుకోలేకపోయారు.నిజానికి ఈ కథలో డైరెక్టర్ చెప్పిన పాయింట్ బాగుంటుంది.కానీ జనం దాన్ని సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు.అయితే టివిలో వచ్చినప్పుడు మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూస్తారు.ఈ సినిమా ఎలా ఆడినా గాని, ఇప్పటికీ కొంతమంది యువకులు ఈ సినిమా పాటలను వింటూ ఉంటారు.ఏ ఆటో ఎక్కినా రోజులో ఒక్కసారైనా ఈ పాట వేయనిదే అతనికి పూట గడవదంటే అర్ధం చేసుకోండి.రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా చాలా బాగుంటుంది.ప్రేమలో ఓడిపోయామని ఆగిపోకూడదు, జీవితంలో సర్వం కోల్పోయినా భవిష్యత్తు మిగిలే ఉంటుంది అని స్ట్రాంగ్ మెసేజ్ నిచ్చినటువంటి మూవీ.కానీ ఈ సినిమా ఎందుకో థియేటర్స్ లో ఆడలేదు.కానీ టివిలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తారు.లవ్ ఫెయిల్యూర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తారు.ఎందుకు మిస్ అయ్యామా అని ఫీలవుతారు.త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా చాలా స్టైలిష్ గా ఉంటుంది.ఒక మనిషి తన కోసం కాకుండా, పక్కనోడి కోసం మంచి జరగాలి అని కోరుకుంటే దేవుడే సహాయం చేస్తాడని, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కాపాడితే వారే దేవుడు అని చక్కని సందేశాన్ని ఇచ్చారు.కానీ ఎందుకో ఈ సినిమా ఆడలేదు.కానీ టివిలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా బోర్ కొట్టదు.క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన వేదం సినిమా ఎంత మంచి సినిమానో.ఒక కేబుల్ రాజు, ఒక రిచ్ పర్సన్, సరోజ అనే ఒక వేశ్య, ఒక ముస్లిం కుటుంబం, ఒక ముసలాయన, అతని కోడలు, ఆవిడకో కొడుకు…డబ్బు, మతం వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనే అంశం ద్వారా మనిషి జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేసిన మూవీ ఈ వేదం.కానీ జనాలు ఈ సినిమాని పెద్దగా ఆదరించలేదు.కానీ బుల్లితెర మీద మాత్రం ఇప్పటికీ ఆడుతుంది.కొమరం పులి, వన్ నేనొక్కడినే, అర్జున్ ఇలా థియేటర్ లో పెద్దగా ఆడక, బుల్లితెర మీద ఆడిన, ఆడుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
అలాంటి వాటిలో రాజశేఖర్ నటించిన ఓంకారమ్ సినిమా ఒకటి.రాజశేఖర్, ప్రేమ హీరో హీరోయిన్ గా 1997 లో ఉపేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ బాగున్నప్పటికీ ఆడియన్స్ కి అర్ధం చేసుకునే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యింది.
ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని ఒక అమ్మాయి లవ్ చేసి మోసం చేస్తే, ఆ వ్యక్తి రెబల్ అండ్ రెక్లెస్ గా మారి, ఒక పిచ్చోడిలా ఆ అమ్మాయి వెంట పడతాడు.ఈ సినిమాలో రాజశేఖర్ యాటిట్యూడ్, ఆ పిచ్చితనం అర్జున్ రెడ్డి, RX 100 సినిమాల్లో కనబడతాయి.
ఈ రెండు సినిమాలని మిక్స్ చేస్తే ఈ ఓంకారమ్ సినిమా. డైరెక్టర్ ఉపేంద్ర 20 ఏళ్ళకు ముందే ఇలాంటి కథని ఆలోచించారంటే ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది.
కానీ జనానికి ఆ సినిమా విలువ లేటుగా అర్ధమయ్యింది.ఆ సినిమా టివిల్లో వచ్చినప్పుడు ఛా, ఈ సినిమా ఎందుకు మిస్ అయ్యామా అని ఫీలవుతారు.
ఇక రామ్ చరణ్, జెనీలియా నటించిన ఆరెంజ్ సినిమాని జనం అర్ధం చేసుకోలేకపోయారు.నిజానికి ఈ కథలో డైరెక్టర్ చెప్పిన పాయింట్ బాగుంటుంది.కానీ జనం దాన్ని సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు.అయితే టివిలో వచ్చినప్పుడు మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూస్తారు.ఈ సినిమా ఎలా ఆడినా గాని, ఇప్పటికీ కొంతమంది యువకులు ఈ సినిమా పాటలను వింటూ ఉంటారు.ఏ ఆటో ఎక్కినా రోజులో ఒక్కసారైనా ఈ పాట వేయనిదే అతనికి పూట గడవదంటే అర్ధం చేసుకోండి.
రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా చాలా బాగుంటుంది.ప్రేమలో ఓడిపోయామని ఆగిపోకూడదు, జీవితంలో సర్వం కోల్పోయినా భవిష్యత్తు మిగిలే ఉంటుంది అని స్ట్రాంగ్ మెసేజ్ నిచ్చినటువంటి మూవీ.కానీ ఈ సినిమా ఎందుకో థియేటర్స్ లో ఆడలేదు.కానీ టివిలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తారు.లవ్ ఫెయిల్యూర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తారు.ఎందుకు మిస్ అయ్యామా అని ఫీలవుతారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా చాలా స్టైలిష్ గా ఉంటుంది.ఒక మనిషి తన కోసం కాకుండా, పక్కనోడి కోసం మంచి జరగాలి అని కోరుకుంటే దేవుడే సహాయం చేస్తాడని, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కాపాడితే వారే దేవుడు అని చక్కని సందేశాన్ని ఇచ్చారు.కానీ ఎందుకో ఈ సినిమా ఆడలేదు.కానీ టివిలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా బోర్ కొట్టదు.
క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన వేదం సినిమా ఎంత మంచి సినిమానో.ఒక కేబుల్ రాజు, ఒక రిచ్ పర్సన్, సరోజ అనే ఒక వేశ్య, ఒక ముస్లిం కుటుంబం, ఒక ముసలాయన, అతని కోడలు, ఆవిడకో కొడుకు…డబ్బు, మతం వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనే అంశం ద్వారా మనిషి జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేసిన మూవీ ఈ వేదం.కానీ జనాలు ఈ సినిమాని పెద్దగా ఆదరించలేదు.కానీ బుల్లితెర మీద మాత్రం ఇప్పటికీ ఆడుతుంది.కొమరం పులి, వన్ నేనొక్కడినే, అర్జున్ ఇలా థియేటర్ లో పెద్దగా ఆడక, బుల్లితెర మీద ఆడిన, ఆడుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/raghurama-krishnam-raju-wrote-another-letter-to-cm-jagan-over-anna-canteens-%e0%b0%b0%e0%b0%98%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3 | నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నారు.గతంలో అనేక లెటర్ లు రాసిన రఘురామకృష్ణంరాజు నిన్న శాసన మండలి రద్దు గురించి లెటర్ రాయగా నేడు రాష్ట్రంలో పేదవారు ఆకలితో అలమటించే పరిస్థితిలో ఉన్న వారికి న్యాయం చేయాలని.
ప్రభుత్వం ఆదుకోవాలని.తాజాగా రాసిన లెటర్ లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో.ఉన్న అన్నా క్యాంటీన్ లను తిరిగి ఓపెన్ చేయాలని జగన్ అన్న క్యాంటీన్ లాగ తెరవాలని.
ప్రభుత్వానికి సూచించారు.ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు మంచి పేరు వస్తుందని అన్నారు.
త్వరలో వైఎస్ జయంతి జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ అన్న క్యాంటీన్ ల పథకాన్ని అమలు చేయాలని కోరారు.గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 204 అన్నా క్యాంటీన్ లను ఓపెన్ చేయడం జరిగిందని వెంటనే వాటిని జగనన్న క్యాంటీన్ల గా తెరవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.ఇతర రాష్ట్రాలలో నిరాశ్రయులైన వారిని .వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటున్న నాయి. ఏపీలో కూడా ఇదే రీతిలో క్యాంటిన్లు ఓపెన్ చేస్తామని.గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు మరి ఇప్పుడు ఆయన మాటలు కార్యరూపం దాల్చలేదు అంటూ.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సీఎం జగన్ కి రఘురామకృష్ణంరాజు లెటర్ రాయడం జరిగింది.
త్వరలో వైఎస్ జయంతి జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ అన్న క్యాంటీన్ ల పథకాన్ని అమలు చేయాలని కోరారు.గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 204 అన్నా క్యాంటీన్ లను ఓపెన్ చేయడం జరిగిందని వెంటనే వాటిని జగనన్న క్యాంటీన్ల గా తెరవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.
ఇతర రాష్ట్రాలలో నిరాశ్రయులైన వారిని .వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటున్న నాయి.
ఏపీలో కూడా ఇదే రీతిలో క్యాంటిన్లు ఓపెన్ చేస్తామని.గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు మరి ఇప్పుడు ఆయన మాటలు కార్యరూపం దాల్చలేదు అంటూ.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సీఎం జగన్ కి రఘురామకృష్ణంరాజు లెటర్ రాయడం జరిగింది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/vishwak-sen-health-issue-for-movie-postpone-details-here-goes-viral-in-social-media | టాలీవుడ్ ఇండస్ట్రీలో విశ్వక్ సేన్( Vishwak Sen ) కు నటుడిగా మంచి గుర్తింపు ఉండటంతో పాటు వరుస విజయాలు సాధిస్తున్నారు.విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా( Gangs of Godavari ) మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగ విశ్వక్ సేన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.విశ్వక్ సేన్ ట్రైలర్ లో టైగర్ టైగర్ అంటూ డైలాగ్స్ చెబుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు.మాస్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఈ ట్రైలర్ ను కట్ చేయడం గమనార్హం.మరోవైపు త్రివిక్రమ్ ఇప్పటివరకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించి ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదని త్రివిక్రమ్ ( Trivikram )చూడకుండానే సినిమా విడుదల అవుతోందని విశ్వక్ సేన్ అన్నారు. తనకు గొంతు పట్టేయడం వల్ల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడిందని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.గొంతు పట్టేయడం వల్ల ఆరు రోజుల పాటు సరిగ్గా మాట్లాడలేకపోయానని ఆయన అన్నారు.ఈ నెల 31వ తేదీన రిలీజ్ కానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సక్సెస్ సాధిస్తే విశ్వక్ సేన్ నటుడిగా మరో మెట్టు పైకి ఎదిగే అవాకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ హీరో కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.Warning: Undefined array key "debug" in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/loop-templates/content-single.php on line 410Warning: Undefined variable $currentpostid in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/tstop/telugustop_functions.php on line 1777Warning: Undefined array key "utm_source" in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/tstop/telugustop_functions.php on line 1778Warning: Undefined array key "utm_source" in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/tstop/telugustop_functions.php on line 1778Warning: Undefined variable $currentcategoryid in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/tstop/telugustop_functions.php on line 1799
ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.విశ్వక్ సేన్ ట్రైలర్ లో టైగర్ టైగర్ అంటూ డైలాగ్స్ చెబుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు.మాస్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఈ ట్రైలర్ ను కట్ చేయడం గమనార్హం.మరోవైపు త్రివిక్రమ్ ఇప్పటివరకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించి ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదని త్రివిక్రమ్ ( Trivikram )చూడకుండానే సినిమా విడుదల అవుతోందని విశ్వక్ సేన్ అన్నారు.
తనకు గొంతు పట్టేయడం వల్ల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడిందని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.గొంతు పట్టేయడం వల్ల ఆరు రోజుల పాటు సరిగ్గా మాట్లాడలేకపోయానని ఆయన అన్నారు.ఈ నెల 31వ తేదీన రిలీజ్ కానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సక్సెస్ సాధిస్తే విశ్వక్ సేన్ నటుడిగా మరో మెట్టు పైకి ఎదిగే అవాకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ హీరో కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.Warning: Undefined array key "debug" in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/loop-templates/content-single.php on line 410Warning: Undefined variable $currentpostid in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/tstop/telugustop_functions.php on line 1777Warning: Undefined array key "utm_source" in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/tstop/telugustop_functions.php on line 1778Warning: Undefined array key "utm_source" in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/tstop/telugustop_functions.php on line 1778Warning: Undefined variable $currentcategoryid in /home/telugustop/public_html/wp-content/themes/novapress-pro/tstop/telugustop_functions.php on line 1799
తనకు గొంతు పట్టేయడం వల్ల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడిందని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.గొంతు పట్టేయడం వల్ల ఆరు రోజుల పాటు సరిగ్గా మాట్లాడలేకపోయానని ఆయన అన్నారు.ఈ నెల 31వ తేదీన రిలీజ్ కానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సక్సెస్ సాధిస్తే విశ్వక్ సేన్ నటుడిగా మరో మెట్టు పైకి ఎదిగే అవాకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.
విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ హీరో కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/telangana-congress-leader-revanth-reddy-challange-to-kcr | ఈ రోజు వేకువజామున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే .అయితే… ఆ తరువాత పోలీసులు సాయంత్రం సమయంలో కొడంగల్ లో విడుదల చేశారు.ఈ నేపథ్యంలో ఇంటికి చేరుకున్న రేవంత్ ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి మరీ టీఆర్ఎస్ నాయకుల మీద తీవ్ర విమర్శలు చేశారు.
కొడంగల్పై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని అన్నారు.ఇక్కిడి ప్రజలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.‘కొడంగల్కు ముందు నీ కొడుకు కేటీఆర్.ఆ తర్వాత అల్లుడు హరీష్రావు వచ్చారు.ఇప్పుడు నువ్వే వచ్చావు.ఇంకా ఎన్నికలకు 48 గంటల సమయం ఉంది.ఒక్కొక్కరు కాదు.
ముగ్గురూ కలిసి రండి.కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందాం’ అని కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/wonderful-health-benefits-of-pineapple-peel-tea | పైనాపిల్.దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
పులుపు, తీపి రుచులను కలిగి ఉండే పైనాపిల్లో కాల్షియం, పాస్పరస్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, కెరోటిన్, ప్రోటీన్, ఫైబర్తో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా పైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.అయితే పైనాపిల్ విషయంలో దాదాపు అందరూ ఓ పొరపాటు చేస్తుంటారు.అదే తొక్కలను పారేయడం.
పైనాపిల్ తొక్కలు ఎందుకు పనికిరావని భావించి.వాటిని డస్ట్ బిన్లోకి తీసేస్తుంటారు.కానీ, పైనాపిల్ తొక్కలతోనూ ఎన్నో లాభాలను పొందొచ్చు.ముఖ్యంగా పైనాపిల్ తొక్కలతో టీ తయారు చేసుకుని తీసుకుంటే మస్తు హెల్త్ బినిఫిట్స్ లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం పైనాపిల్ తొక్కలతో టీ ఎలా తయారు చేసుకోవాలి.? అసలు పైనాపిల్ పీల్ టీ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక పైనాపిల్ను తీసుకుని వాటర్లో శుభ్రంగా కడిగి.తొక్కను చెక్కుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో పైనాపిల్ తొక్కలు, చిన్న దంచిన అల్లం ముక్క, అర అంగుళం పచ్చి పసుపు కొమ్ము, చిటికెడు మిరియాల పొడి వేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్ట్రైనర్ సాయంతో వాటర్ను ఫిల్టర్ చేసుకుని.రుచికి సరిపడా తేనెను యాడ్ చేస్తే పైనాపిల్ పీల్ టీ సిద్దమైనట్లే.వారంలో రెండు, మూడు సార్లు పైనాపిల్ పీల్ టీను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలు తొలగిపోతాయి.అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో తరచూ సతమతం అయ్యే వారికి ఈ టీ ఓ ఔషదంలా పని చేస్తుంది.పైనాపిల్ పీల్ టీని డైట్లో చేర్చుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అంతేకాదు, పైనాపిల్ పీల్ టీని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.మూత్రపిండాలు శుభ్రం అవుతాయి.గొంతు నొప్పి, వాపు, జలుబు, దగ్గు వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.
పైనాపిల్ తొక్కలు ఎందుకు పనికిరావని భావించి.వాటిని డస్ట్ బిన్లోకి తీసేస్తుంటారు.కానీ, పైనాపిల్ తొక్కలతోనూ ఎన్నో లాభాలను పొందొచ్చు.
ముఖ్యంగా పైనాపిల్ తొక్కలతో టీ తయారు చేసుకుని తీసుకుంటే మస్తు హెల్త్ బినిఫిట్స్ లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం పైనాపిల్ తొక్కలతో టీ ఎలా తయారు చేసుకోవాలి.? అసలు పైనాపిల్ పీల్ టీ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పైనాపిల్ను తీసుకుని వాటర్లో శుభ్రంగా కడిగి.తొక్కను చెక్కుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో పైనాపిల్ తొక్కలు, చిన్న దంచిన అల్లం ముక్క, అర అంగుళం పచ్చి పసుపు కొమ్ము, చిటికెడు మిరియాల పొడి వేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై స్ట్రైనర్ సాయంతో వాటర్ను ఫిల్టర్ చేసుకుని.రుచికి సరిపడా తేనెను యాడ్ చేస్తే పైనాపిల్ పీల్ టీ సిద్దమైనట్లే.వారంలో రెండు, మూడు సార్లు పైనాపిల్ పీల్ టీను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలు తొలగిపోతాయి.అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో తరచూ సతమతం అయ్యే వారికి ఈ టీ ఓ ఔషదంలా పని చేస్తుంది.
పైనాపిల్ పీల్ టీని డైట్లో చేర్చుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అంతేకాదు, పైనాపిల్ పీల్ టీని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.
మూత్రపిండాలు శుభ్రం అవుతాయి.గొంతు నొప్పి, వాపు, జలుబు, దగ్గు వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/chris-gayle-to-play-in-legends-league-cricket-season-2 | క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఐపీఎల్ చూసే వారికి క్రిస్ గేల్ పేరు తెలియకుండా ఉండదు.క్రీజులో గేల్ ఆడుతున్నాడంటే చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు.
కొంత కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్న గేల్ మరలా మైదానంలో అడుగు పెట్టనున్నాడు.లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) యొక్క రాబోయే రెండవ సీజన్ చాలా ఉత్సాహంగా ఉండబోతోంది.
దీనిలో ఇప్పుడు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా ఆడనున్నట్లు ప్రకటించాడు.క్రిస్ గేల్ టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్గా పరిగణించబడ్డాడు.ఈ ఫార్మాట్లో అతని పేరు మీద లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి.10,000 కంటే ఎక్కువ పరుగులు, అత్యధిక సెంచరీలు, ఫాస్టెస్ట్ సెంచరీ, అత్యధిక ఫోర్లు, సిక్సర్ల రికార్డులు ఆయన పేరు మీదే ఉన్నాయి.
క్రిస్ గేల్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.వెస్టిండీస్ కోసం 103 టెస్ట్ మ్యాచ్లలో 7 వేల కంటే ఎక్కువ పరుగులు చేశాడు.ఇందులో 15 సెంచరీలు ఉన్నాయి.టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 333 పరుగులు.అవి శ్రీలంకపై నమోదు చేశాడు.గాలే టెస్టులో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.
టెస్ట్ క్రికెట్లో 2 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ప్రపంచ క్రికెట్లో నాలుగో ఆటగాడు క్రిస్ గేల్.లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్లో పాల్గొనడం గురించి గేల్ తన ప్రకటనలో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.
ప్రపంచ క్రికెట్లోని చాలా మంది గొప్ప ఆటగాళ్లతో పాటు తాను ఇప్పుడు ఈ లీగ్లో భాగం కాబోతున్నానని పేర్కొన్నాడు.ఇందులో ఆడే అవకాశం వస్తుందని చెప్పాడు.
త్వరలో మైదానంలో కలుద్దామంటూ అభిమానులకు సందేశం ఇచ్చాడు.లెజెండ్స్ క్రికెట్ లీగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా కూడా క్రిస్ గేల్ ఆడనున్నట్లు ధ్రువీకరించాడు.
క్రిస్ రాకతో, ఈ లీగ్ పరిధి చాలా పెద్దదిగా మారిందని తెలిపాడు.సెకండ్ సీజన్లో అభిమానులు మరింత ఆనందాన్ని పొందుతారని ఖచ్చితంగా భావిస్తున్నట్లు చెప్పాడు.
ఇటీవలే ఆ లీగ్లో తాను ఆడనున్నట్లు భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు.దీంతో ఎందరో లెజెండ్ క్రికెటర్లు మరో సారి మైదానంలో బరిలోకి దిగనున్నారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/do-this-things-in-early-morning-for-getting-out-of-financial-troubles-%e0%b0%95%e0%b0%be%e0%b0%ab%e0%b1%80 | మనిషి జీవితంలో హ్యాపీగా సుఖ సంతోషాలతో గడపాలంటే డబ్బు చాలా అవసరం.డబ్బు లేనిదే ఒక నిమిషం గడవదు.
అందువల్ల డబ్బు సంపాదించటానికి మనిషి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు.మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బుని ధర్మ, న్యాయ మార్గంలో సంపాదించటం కూడా అంతే ముఖ్యం.
లేదంటే మనిషికి మనశాంతి కరువు అవుతుంది
డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు.అంత కస్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురు అవుతాయి.ఆ సమస్యల బయట పడాలంటే లక్ష్మి దేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి.ప్రతి రోజు ఉదయం పాలు కాయటంతోనే ఆడవారు రోజుని ప్రారంభం చేస్తారు.అయితే పాలు కాచే సమయంలో ఈ ఒక్క పని చేస్తే సంపాదించినా డబ్బు నిలుస్తుందిలక్ష్మి దేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వలన లక్ష్మి దేవికి పాలు అంటే చాలా ఇష్టం.అంతేకాక పాలు ఆవు నుండి రావటం వలన లక్ష్మి స్వరూపంగా భావిస్తాం. అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు, పొయ్యిని శుభ్రపరచి, పొయ్యి కింద తడిక్లాత్ తో శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి.ఆ తరవాత పొయ్యికి కుంకుమ బొట్టు పెట్టాలి.అగ్ని దేవునికి నమస్కరించి, ఆ తర్వాత పాలు కాయాలి.ఒకవేళ పాలు పొంగితే అందులో 2 బియ్యపు గింజలను వేయాలికాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు.ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరి అయిపోతుంది .పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తే అంతా మంచి జరిగి, లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ఆర్ధిక బాధల నుంచి బయట పడవచ్చు.అంతేకాకుండా ఇంటిలో ఎప్పుడు సంతోషం,ప్రశాంతత ఉంటుంది.
డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు.అంత కస్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురు అవుతాయి.
ఆ సమస్యల బయట పడాలంటే లక్ష్మి దేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి.ప్రతి రోజు ఉదయం పాలు కాయటంతోనే ఆడవారు రోజుని ప్రారంభం చేస్తారు.
అయితే పాలు కాచే సమయంలో ఈ ఒక్క పని చేస్తే సంపాదించినా డబ్బు నిలుస్తుంది
లక్ష్మి దేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వలన లక్ష్మి దేవికి పాలు అంటే చాలా ఇష్టం.అంతేకాక పాలు ఆవు నుండి రావటం వలన లక్ష్మి స్వరూపంగా భావిస్తాం. అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు, పొయ్యిని శుభ్రపరచి, పొయ్యి కింద తడిక్లాత్ తో శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి.ఆ తరవాత పొయ్యికి కుంకుమ బొట్టు పెట్టాలి.అగ్ని దేవునికి నమస్కరించి, ఆ తర్వాత పాలు కాయాలి.ఒకవేళ పాలు పొంగితే అందులో 2 బియ్యపు గింజలను వేయాలికాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు.ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరి అయిపోతుంది .పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తే అంతా మంచి జరిగి, లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ఆర్ధిక బాధల నుంచి బయట పడవచ్చు.అంతేకాకుండా ఇంటిలో ఎప్పుడు సంతోషం,ప్రశాంతత ఉంటుంది.
లక్ష్మి దేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వలన లక్ష్మి దేవికి పాలు అంటే చాలా ఇష్టం.అంతేకాక పాలు ఆవు నుండి రావటం వలన లక్ష్మి స్వరూపంగా భావిస్తాం.
అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు, పొయ్యిని శుభ్రపరచి, పొయ్యి కింద తడిక్లాత్ తో శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి.ఆ తరవాత పొయ్యికి కుంకుమ బొట్టు పెట్టాలి.అగ్ని దేవునికి నమస్కరించి, ఆ తర్వాత పాలు కాయాలి.ఒకవేళ పాలు పొంగితే అందులో 2 బియ్యపు గింజలను వేయాలి
కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు.ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరి అయిపోతుంది .పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తే అంతా మంచి జరిగి, లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ఆర్ధిక బాధల నుంచి బయట పడవచ్చు.అంతేకాకుండా ఇంటిలో ఎప్పుడు సంతోషం,ప్రశాంతత ఉంటుంది.
కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు.
ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరి అయిపోతుంది .పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తే అంతా మంచి జరిగి, లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ఆర్ధిక బాధల నుంచి బయట పడవచ్చు.అంతేకాకుండా ఇంటిలో ఎప్పుడు సంతోషం,ప్రశాంతత ఉంటుంది.
LATEST NEWS - TELUGU
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/union-cabinet-meeting-chaired-by-modi | ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం సమావేశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.అయితే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిధుల విడుదలపై ఉత్కంఠ నెలకొంది.
పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై కేంద్ర కేబినెట్ కు జలశక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది.ఈ నేపథ్యంలో దీనికి కేబినెట్ ఆమోదం తెలిపితే రూ.12,911.15 కోట్లను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేయనుంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/do-you-know-what-that-packet-is-in-the-new-shoe-boxes-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d | మీరు ఎప్పుడన్నా చెప్పులు కొన్నప్పుడు ఆ చెప్పుల బాక్సులలో ఒక తెల్లని చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని ఎప్పుడన్నా గమనించారా.? అయితే ఆ పాకెట్ ఏవో రసాయనాలతో తయారయ్యి ఉటుందని భావించి వాటిని తాకకుండా తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేస్తుంటాము.అసలు ఆ పాకెట్ చెప్పుల బాక్స్ లో ఎందుకు ఇచ్చారు.? దాని వల్ల ఉపయోగం ఏమిటి.? అనేది కూడా చాలామంది ఆలోచించారు.అసలు ఆ ప్యాకెట్ లో ఏమి ఉంటుంది.
దానిని ఎందుకు ఆ చెప్పుల బాక్సులో పెట్టి ఇస్తారు.? అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.సాధారణంగా చెప్పులు బాక్స్ లలో ఉండే ఆ తెల్లని ప్యాకెట్లను సిలికా జెల్ అనే పేరుతో పిలుస్తారు.నిజానికి ఈ సంచులు సిలికాన్ డయాక్సైడ్ అనే రసాయనాలతో తయారయ్యి ఉంటాయి.
నిజానికి ఈ రసాయనాలలో ఎటువంటి విషపూరిత పదార్థాలు ఉండవు.చెప్పుల బాక్సులో, షూ బాక్సులో తమ ఏర్పడితే వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.అందుకనే ముందు జాగ్రత్తగా ఆ బాక్సులలో సిలికా జెల్ పాకెట్లను ఉంచుతారు.ఈ సిలికా జెల్ ప్యాకెట్లు ఏమి చేస్తాయంటే చెప్పుల బాక్సలలో ఉండే తేమను పీల్చుకుంటాయి.అయితే ఈ సిలికా జెల్ ప్యాకెట్లను మన ఇంట్లో నిత్యావసరాలుగా ఉపయోగించుకోవచ్చు.అంతేకాదు వీటివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.ఎప్పుడన్నా పొరపాటున మన సెల్ ఫోన్ నీటిలో కనుక పడిపోతే ఆ సెల్ పై సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచడం వల్ల లోపల ఉన్న తేమను పూర్తిగా పీల్చుకోవటంలో సిలికా జెల్ మంచిగా ఉపయోగపడుతుంది.ఇలా తేమను పీల్చుకోవడం వల్ల మన ఫోన్ సాధారణ స్థితిలోకి వస్తుంది.ఈ విధంగా చెప్పుల నుంచి మొదలుకొని అన్ని వస్తువుల విషయంలో దీనిని ఉపయోగించుకోవచ్చు.చూసారు కదా సిలికా జెల్ ప్యాకెట్ ఎలా ఉపయోగపడుతుందో.దీని ఉపయోగం తెలిసాక కూడా బయట డస్ట్ బిన్ లో పారేస్తారా మరి.
నిజానికి ఈ రసాయనాలలో ఎటువంటి విషపూరిత పదార్థాలు ఉండవు.చెప్పుల బాక్సులో, షూ బాక్సులో తమ ఏర్పడితే వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
అందుకనే ముందు జాగ్రత్తగా ఆ బాక్సులలో సిలికా జెల్ పాకెట్లను ఉంచుతారు.ఈ సిలికా జెల్ ప్యాకెట్లు ఏమి చేస్తాయంటే చెప్పుల బాక్సలలో ఉండే తేమను పీల్చుకుంటాయి.
అయితే ఈ సిలికా జెల్ ప్యాకెట్లను మన ఇంట్లో నిత్యావసరాలుగా ఉపయోగించుకోవచ్చు.అంతేకాదు వీటివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఎప్పుడన్నా పొరపాటున మన సెల్ ఫోన్ నీటిలో కనుక పడిపోతే ఆ సెల్ పై సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచడం వల్ల లోపల ఉన్న తేమను పూర్తిగా పీల్చుకోవటంలో సిలికా జెల్ మంచిగా ఉపయోగపడుతుంది.ఇలా తేమను పీల్చుకోవడం వల్ల మన ఫోన్ సాధారణ స్థితిలోకి వస్తుంది.ఈ విధంగా చెప్పుల నుంచి మొదలుకొని అన్ని వస్తువుల విషయంలో దీనిని ఉపయోగించుకోవచ్చు.చూసారు కదా సిలికా జెల్ ప్యాకెట్ ఎలా ఉపయోగపడుతుందో.దీని ఉపయోగం తెలిసాక కూడా బయట డస్ట్ బిన్ లో పారేస్తారా మరి.
ఎప్పుడన్నా పొరపాటున మన సెల్ ఫోన్ నీటిలో కనుక పడిపోతే ఆ సెల్ పై సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచడం వల్ల లోపల ఉన్న తేమను పూర్తిగా పీల్చుకోవటంలో సిలికా జెల్ మంచిగా ఉపయోగపడుతుంది.ఇలా తేమను పీల్చుకోవడం వల్ల మన ఫోన్ సాధారణ స్థితిలోకి వస్తుంది.
ఈ విధంగా చెప్పుల నుంచి మొదలుకొని అన్ని వస్తువుల విషయంలో దీనిని ఉపయోగించుకోవచ్చు.చూసారు కదా సిలికా జెల్ ప్యాకెట్ ఎలా ఉపయోగపడుతుందో.దీని ఉపయోగం తెలిసాక కూడా బయట డస్ట్ బిన్ లో పారేస్తారా మరి.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/tdp-get-back-in-krishna-distict-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%82 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పురిటి గడ్డ అయిన కృష్ణ జిల్లా మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది.ఎన్టీఆర్ సామాజికవర్గం ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండడం కూడా ఇక్కడ పార్టీకి ఆ స్థాయిలో బలోపేతం అయ్యింది.
అయితే ఇప్పుడు ఆ జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు.ఇప్పటికే కీలక నాయకులంతా తలోదిక్కు అన్నట్టుగా చెదిరిపోయారు.
ఇంకా పార్టీలో ఉన్న వారు మాత్రం రాజకీయ ప్రత్యామ్న్యాయం, సరైన అవకాశం లేక టీడీపీలోనే ఉండిపోయారు.ప్రస్తుతం జగన్ కమ్మ సామాజిక వర్గం నాయకులను టార్గెట్ చేసుకుని పార్టీ లోకి వలసలు ప్రోత్సహిస్తున్నారు.
అందులో ఎక్కువగా కృష్ణ జిల్లా వారినే ఆయన టార్గెట్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ రోజు రోజుకి బలహీనం అవుతూ వస్తోంది.
గత ఎన్నికల ఫలితాలు చూస్తే ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది.జిల్లాలో మెజార్టీ స్థానాలు దక్కించుకుంది.పామర్రు, గుడివాడ, విజయవాడ పశ్చిమ, తిరువూరు, నూజివీడు మినహా మిగిలిన స్థానాల్లో టీడీపీ జెండా రెపరెపలాడింది.అయితే, తర్వాత చేసిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పామర్రు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేలను బాబు టీడీపీలోకి తీసుకొచ్చారు.
ఈ ఎఫెక్ట్ తో మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఈ జిల్లాలో క్లిన్ స్వీప్ చేస్తుందని అంతా అనుకున్నారు.అయితే ఎవరూ ఊహించని విధంగా వైసీపీ బాగా బలం పుంజుకుని టీడీపీకి సవాల్ విసిరింది.
జిల్లాలో గన్న వరం, విజయవాడ తూర్పు మినహా మిగిలిన చోట్ల వైసీపీ విజయం సాధించింది.దీంతో ఇప్పుడు టీడీపీ పరిస్థితి దారుణంగా తయారయ్యింది.కీలకమైన నాయకులు ప్రస్తుతం టీడీపీకి దూరంగా ఉంటున్నారు.కొందరు పార్టీలోనే ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
మరికొందరు పార్టీకి దూరం అయ్యేందుకు అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉండగా మీడియాలోనూ , జనాల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ పార్టీ కోసం తాము కష్టపడిపోతున్నాము అన్నట్టుగా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు బాగా సైలెంట్ అయిపోయారు.వీరితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు సైతం రాజకీయాలకు దూరంగా ఉంటే బెటర్ అన్నట్టుగా దూరంగా ఉంటున్నారు.ప్రస్తుతం మాజీ మంత్రి బోండా ఉమా, వర్ల రామయ్య వంటివారు మాత్రమే పార్టీ స్టాండ్ వినిపిస్తున్నారు.
ఇప్పటికే పార్టీకి బలమైన నాయకులుగా ఉన్న వల్లభనేని వంశీ పార్టీని వీడడమే కాకుండా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.అలాగే ఆర్ధికంగా, సామాజికంగా బలమైన యువ నాయకుడు దేవినేని అవినాష్ పార్టీని వీడడం కూడా టీడీపీకి ఎదురుదెబ్బగానే కనిపిస్తోంది.జగన్ కూడా ఈ జిల్లాలో కమ్మ సామజిక వర్గం నాయకులను బాగా టార్గెట్ చేసుకున్నారు.వారిని పార్టీలో చేర్చుకోవడమో లేక బయపెట్టడమో చేస్తే కానీ టీడీపీ ఇక్కడ బలహీనం అవ్వదనే ఒక ఆలోచనకు వచ్చేశాడు.
ఇదే ఇప్పుడు ఇక్కడ టీడీపీకి శాపంగా మారింది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/telangana-state-tribal-students-association-leaders-met-governor-tamilisi | రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ లను పెంచాలని అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయంలో చొరవ తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం గవర్నర్ తమిళ సై కి విన్నవించారు.శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి, వినతి పత్రం సమర్పించారు.
అనంతరం గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు వెంకట్ బంజారా మాట్లాడుతూ 2017 లో రాష్ట్ర ప్రభుత్వం చేళ్ళప్ప కమిషన్ సిఫార్సులను అనుసరించి రాష్ట్రం లో ఉన్న గిరిజనుల రిజర్వేషన్ లు వారి జనాభా దామాషా ప్రకారం పెంచాలని ఒక అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపించారని గుర్తు చేశారు.
కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తమకు గిరిజన రిజర్వేషన్ పెంపుకు సంబందించి ఎటువంటి తీర్మానం అందలేదని పేర్కొన్నారన్నారు.దీంతో అమాయక గిరిజన యువత, విద్యార్థులు తీవ్ర గందర గోళం లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనుల తరపున రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా కృషి చేయ్యాలని విన్నవించామన్నారు.గవర్నర్ తమిళ సై తమ అవేదన ను అర్థం చేసుకున్నారని, ఈ విషయములో గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.త్వరలో ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో గిరిజన రిజర్వేషన్ లు పెంచక పోతే తమ వర్గాల యువత నష్ట పోతారని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చెయ్యలన్నారు.లేని పక్షంలో పది వేల మంది తో ప్రగతి భవన్ ముట్టడించడం తో పాటు, న్యాయం పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సేవలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రాథోడ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రవీందర్ నాయక్, లోకేష్, రాజేష్ నాయక్ లు పాల్గొన్నారు.
కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తమకు గిరిజన రిజర్వేషన్ పెంపుకు సంబందించి ఎటువంటి తీర్మానం అందలేదని పేర్కొన్నారన్నారు.
దీంతో అమాయక గిరిజన యువత, విద్యార్థులు తీవ్ర గందర గోళం లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనుల తరపున రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా కృషి చేయ్యాలని విన్నవించామన్నారు.
గవర్నర్ తమిళ సై తమ అవేదన ను అర్థం చేసుకున్నారని, ఈ విషయములో గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.త్వరలో ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో గిరిజన రిజర్వేషన్ లు పెంచక పోతే తమ వర్గాల యువత నష్ట పోతారని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చెయ్యలన్నారు.
లేని పక్షంలో పది వేల మంది తో ప్రగతి భవన్ ముట్టడించడం తో పాటు, న్యాయం పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సేవలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రాథోడ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రవీందర్ నాయక్, లోకేష్, రాజేష్ నాయక్ లు పాల్గొన్నారు.
లేని పక్షంలో పది వేల మంది తో ప్రగతి భవన్ ముట్టడించడం తో పాటు, న్యాయం పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సేవలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రాథోడ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రవీందర్ నాయక్, లోకేష్, రాజేష్ నాయక్ లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/god-mothers-body-has-been-in-the-freezer-for-ten-years-because-%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%a6%e0%b1%87%e0%b0%b9%e0%b0%82 | సాధారణంగా ఎవరైనా మృతి చెందింతే.వారికి దహనం లేదా ఖననం చేసి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేస్తారు.వారికి అంతిమ వీడ్కోలు పలకడం సహజమే.కానీ, ఒక కూతురు తన తల్లి కోసం ఏం చేసిందో తెలిస్తే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.తన తల్లి మృతదేహాన్ని ఒకటి, రెండు రోజులు కాకుండా ఏకంగా పదేళ్లపాటు ఫ్రిడ్జ్ లో దాచింది.ఈ సంఘటన వినడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది.
కానీ, ఇది వాస్తవంగా చోటు చేసుకుంది.ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా.?! జపాన్ రాజధాని టోక్యో నగరంలో.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే. టోక్యో లోని ఒక అపార్ట్మెంట్ లో యుమి యోషినో అనే మహిళ తన తల్లితో కలిసి జీవనం కొనసాగిస్తుంది.ఇది ఇలా ఉండగా గత నెల ఇంటి ఓనర్ కు అద్దె కట్టకుండా ఉండిపోయింది.దీంతో ఆమెను ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించాగా, ఎంత చెప్పినా కూడా ఆ మహిళ వినిపించుకోలేదు.దీనితో ఆ మహిళపై ఓనర్ కు అనుమానం తలెత్తగా వెంటనే పోలీసులను సంప్రదించాడు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అధికారులు పూర్తి వ్యవహారాన్ని బయట పెట్టారు.ఫ్రిజ్ లో ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి పోలీసులు, ఇంటి ఓనర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.వెంటనే పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.విచారణలో భాగంగా ఎందుకిలా చేశావని ఆ మహిళను ప్రశ్నించగా తన తల్లి చనిపోయాక ఆమెను విడిచి ఉండలేకపోయానని, అందుకే ఇలా చేసానని తెలియజేసింది.తన తల్లి చనిపోయిన నాటికి 60 సంవత్సరాలు వయసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ సంఘటన అక్కడి స్థానికులకు వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా కానీ, ఇలా చేయడం సరికాదని పోలీసులు యోషినో ను అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఆమె తల్లి మృతదేహాన్ని అపార్ట్మెంట్ నుంచి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
టోక్యో లోని ఒక అపార్ట్మెంట్ లో యుమి యోషినో అనే మహిళ తన తల్లితో కలిసి జీవనం కొనసాగిస్తుంది.ఇది ఇలా ఉండగా గత నెల ఇంటి ఓనర్ కు అద్దె కట్టకుండా ఉండిపోయింది.
దీంతో ఆమెను ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించాగా, ఎంత చెప్పినా కూడా ఆ మహిళ వినిపించుకోలేదు.దీనితో ఆ మహిళపై ఓనర్ కు అనుమానం తలెత్తగా వెంటనే పోలీసులను సంప్రదించాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అధికారులు పూర్తి వ్యవహారాన్ని బయట పెట్టారు.
ఫ్రిజ్ లో ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి పోలీసులు, ఇంటి ఓనర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.వెంటనే పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.విచారణలో భాగంగా ఎందుకిలా చేశావని ఆ మహిళను ప్రశ్నించగా తన తల్లి చనిపోయాక ఆమెను విడిచి ఉండలేకపోయానని, అందుకే ఇలా చేసానని తెలియజేసింది.
తన తల్లి చనిపోయిన నాటికి 60 సంవత్సరాలు వయసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ సంఘటన అక్కడి స్థానికులకు వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా కానీ, ఇలా చేయడం సరికాదని పోలీసులు యోషినో ను అదుపులోకి తీసుకున్నారు.
అలాగే ఆమె తల్లి మృతదేహాన్ని అపార్ట్మెంట్ నుంచి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/another-dark-side-of-political-parties | ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన రాజకీయ పార్టీలు అధికారం దాహంతో కొట్టుమిట్టాడుతున్నాయి.గత నాలుగు దశాబ్దాల కాలం నుండి అనూహ్యంగా మారుతూ వస్తున్న రాజకీయ పరిణామాలతో అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు కళంకాన్ని తీసుకోస్తున్నాయి .
ప్రధానంగా జాతీయ స్ధాయి రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను కబళించే క్రమంలో చేస్తున్న మకిలి రాజకీయ క్రీడా విన్యాసాలు ఆందోళనకరంగా మారుతున్నాయి .అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రాంతీయ స్ధాయి పార్టీల్లో పెడతుతున్న చిచ్చు అంతాఇంతా కాదు .అధికార దాహంతో సామ్రాజ్య విస్తరణ కోసం కుటుంబాల్లో చిచ్చుపెట్టే కార్యక్రమాలకు తెగబడడం నయా రాజకీయాల్లో పరాకాష్టగా మారింది.
తన కుమార్తె కవిత ను బీజేపీలో చేరమని అడిగారంటే ఇంతకంటే ఘెరం మరోకటి ఉంటుందా అంటూ సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి .మరోవైపు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై స్పందిస్తూ మహరాష్ట్రాలో షిండే తరహ రాజకీయాలు ఇక్కడ చెల్లవంటూ పార్టీ మార్పుపై ప్రతిపాదనలు వచ్చిన విషయాన్ని అంగీకరించారు.ఈ వ్యాఖ్యలు వెనుక నిజనిజాలు ఏమిటీ ? ఏ సందర్భంలో ఆ బీజేపీ పెద్దలు కేసీఆర్ కుమార్తె కవితకు ఎర వేసారు అనే అంశంపై రకరకాలు కథనాలు వినిపిస్తున్నాయి.ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనల నేపథ్యంలో జరిగిన , జరుగుతున్న పరిణామాల క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఈ తరహ “విభజించు -పాలించు “అనే తెల్లదొరల సిద్ధాంతాన్ని ఎప్పటి నుండో అమలు చేస్తున్నాయనడంలో సందేహం లేదు .కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు , చక్రం తిప్పుతున్న పార్టీలు ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు తెలుగు నాట పార్టీలకు కొత్తేమికాదు .గతంలో యుపీఏ అధికారంలో ఉండగా తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాలమరణంతో జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు .కాంగ్రెస్ పార్టీపై ధిక్కారం స్వరం వినిపించడంతో ఆస్తుల కేసు పేరుతో ఆయనను జైలు పాలు చేసారు .ఈ సందర్భంలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్ కుటుంబంలో పెట్టాలని చూసిన చిచ్చు మర్చిపోలేనిది.స్వయనా జగన్ సోదరి వైఎస్ షర్మిలకు అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఎర వేసిన సంఘటనలున్నాయి.జగన్ ను వీడివస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెడతామనే హామీతో పాటు రకరకాల హామీలు కూడా ఇచ్చే ప్రయత్నం ఆనాటి కాంగ్రెస్ పెద్దలు చేసారనేది బహిరంగ రహస్యం .అప్పట్లో జగన్ ను ఏకాకిచేసేందుకు బలంగా ప్రయత్నం చేసిన కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు కొంతమేరకు సఫలమై ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని తమకు అనుకూలంగా మార్చుకొని చివరికి సొంత వదిన విజయమ్మ పైనే పోటీచేయించిన సందర్భం ఇంకా తెలుగు ప్రజల హృదయాల్లో చెరిగిపోలేదు.అధికారమే లక్ష్యంతో పనిచేసే పై తరహ ఎత్తుగడలు 2014లో కేంద్రంలో ఎన్డీయే పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఆకు ఎక్కువే చదివి రాజకీయాల్లో ఉండాల్సిన పరిధిలను చెరిపిపడేసింది అనడంలో సందేహం లేదు .ఉత్తరప్రదేశ్ లో తమతో పొత్తులో ఉన్న అప్నాదళ్ లాంటి చిన్న పార్టీలో ఉన్న లుకలుకలను బీజేపీ తనకు అనూకూలంగా మార్చకపోవడంలో సఫలమైంది.అప్నాదళ్ అధినేత సోనేలాల్ చనిపోవడంతో ఆయన సతీమణి కృష్ణ పటేల్ పార్టీ పగ్గాలు చేపట్టారు.ఈ క్రమంలో తల్లికి , కుమార్తెకు జరిగిన రాజకీయ వైరుధ్యాలను తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ .ఆమె కుమార్తెను అనుప్రియాసింగ్ పటేల్ ను ఏకంగా కేంద్రమంత్రి చేసి తల్లికి దూరం చేయడం సంచలనం సృష్టించింది.ఇదేకాకుండా యూపీలోనే సమాజ్ వాదీ పార్టీలో ములాయం కుటుంబంలో తండ్రి , కొడుకు , బాబాయ్ ల మద్య చెలరేగిన వివాదాన్ని , బీహార్ లో లాలూ కుటుంబంలో లుకలుకలను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు బీజేపీ పెద్దలు తహతహలాడారు .కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల తీరు మాదిరిగానే రాష్ట్రాల్లో అధికార పార్టీలు కూడా ఈ రకమైన చర్యలకు పాల్పడటం రాజకీయాల్లో జుగుప్సాకరమైన సందర్భాలు ఇటీవల కాలంలో బలంగా కనిపిస్తున్నాయి.అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోని రాజకీయపార్టీలు అధికారమే పరమావధిగా తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆశాజనకం కాదు .కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ నైతికవిలువలకు తిలోదకాలు ఇచ్చి విభజించు పాలించు సిద్ధాంతాన్ని అవలంభించుకుంటూ పోతే రేపటి రోజున పరిస్ధితులు మారితే తాడే పామై కరిచే ప్రమాదం ఉంది .కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు అధికారం దాహంతో ప్రాంతీయ పార్టీలపై నభయం నలజ్జగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలు వారిని కూడా వెంటడే ప్రమాదం ఉంది .
తన కుమార్తె కవిత ను బీజేపీలో చేరమని అడిగారంటే ఇంతకంటే ఘెరం మరోకటి ఉంటుందా అంటూ సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి .మరోవైపు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై స్పందిస్తూ మహరాష్ట్రాలో షిండే తరహ రాజకీయాలు ఇక్కడ చెల్లవంటూ పార్టీ మార్పుపై ప్రతిపాదనలు వచ్చిన విషయాన్ని అంగీకరించారు.ఈ వ్యాఖ్యలు వెనుక నిజనిజాలు ఏమిటీ ? ఏ సందర్భంలో ఆ బీజేపీ పెద్దలు కేసీఆర్ కుమార్తె కవితకు ఎర వేసారు అనే అంశంపై రకరకాలు కథనాలు వినిపిస్తున్నాయి.ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనల నేపథ్యంలో జరిగిన , జరుగుతున్న పరిణామాల క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఈ తరహ “విభజించు -పాలించు “అనే తెల్లదొరల సిద్ధాంతాన్ని ఎప్పటి నుండో అమలు చేస్తున్నాయనడంలో సందేహం లేదు .
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు , చక్రం తిప్పుతున్న పార్టీలు ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు తెలుగు నాట పార్టీలకు కొత్తేమికాదు .గతంలో యుపీఏ అధికారంలో ఉండగా తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాలమరణంతో జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు .కాంగ్రెస్ పార్టీపై ధిక్కారం స్వరం వినిపించడంతో ఆస్తుల కేసు పేరుతో ఆయనను జైలు పాలు చేసారు .ఈ సందర్భంలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్ కుటుంబంలో పెట్టాలని చూసిన చిచ్చు మర్చిపోలేనిది.స్వయనా జగన్ సోదరి వైఎస్ షర్మిలకు అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఎర వేసిన సంఘటనలున్నాయి.జగన్ ను వీడివస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెడతామనే హామీతో పాటు రకరకాల హామీలు కూడా ఇచ్చే ప్రయత్నం ఆనాటి కాంగ్రెస్ పెద్దలు చేసారనేది బహిరంగ రహస్యం .అప్పట్లో జగన్ ను ఏకాకిచేసేందుకు బలంగా ప్రయత్నం చేసిన కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు కొంతమేరకు సఫలమై ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని తమకు అనుకూలంగా మార్చుకొని చివరికి సొంత వదిన విజయమ్మ పైనే పోటీచేయించిన సందర్భం ఇంకా తెలుగు ప్రజల హృదయాల్లో చెరిగిపోలేదు.అధికారమే లక్ష్యంతో పనిచేసే పై తరహ ఎత్తుగడలు 2014లో కేంద్రంలో ఎన్డీయే పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఆకు ఎక్కువే చదివి రాజకీయాల్లో ఉండాల్సిన పరిధిలను చెరిపిపడేసింది అనడంలో సందేహం లేదు .ఉత్తరప్రదేశ్ లో తమతో పొత్తులో ఉన్న అప్నాదళ్ లాంటి చిన్న పార్టీలో ఉన్న లుకలుకలను బీజేపీ తనకు అనూకూలంగా మార్చకపోవడంలో సఫలమైంది.అప్నాదళ్ అధినేత సోనేలాల్ చనిపోవడంతో ఆయన సతీమణి కృష్ణ పటేల్ పార్టీ పగ్గాలు చేపట్టారు.ఈ క్రమంలో తల్లికి , కుమార్తెకు జరిగిన రాజకీయ వైరుధ్యాలను తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ .ఆమె కుమార్తెను అనుప్రియాసింగ్ పటేల్ ను ఏకంగా కేంద్రమంత్రి చేసి తల్లికి దూరం చేయడం సంచలనం సృష్టించింది.ఇదేకాకుండా యూపీలోనే సమాజ్ వాదీ పార్టీలో ములాయం కుటుంబంలో తండ్రి , కొడుకు , బాబాయ్ ల మద్య చెలరేగిన వివాదాన్ని , బీహార్ లో లాలూ కుటుంబంలో లుకలుకలను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు బీజేపీ పెద్దలు తహతహలాడారు .కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల తీరు మాదిరిగానే రాష్ట్రాల్లో అధికార పార్టీలు కూడా ఈ రకమైన చర్యలకు పాల్పడటం రాజకీయాల్లో జుగుప్సాకరమైన సందర్భాలు ఇటీవల కాలంలో బలంగా కనిపిస్తున్నాయి.అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోని రాజకీయపార్టీలు అధికారమే పరమావధిగా తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆశాజనకం కాదు .కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ నైతికవిలువలకు తిలోదకాలు ఇచ్చి విభజించు పాలించు సిద్ధాంతాన్ని అవలంభించుకుంటూ పోతే రేపటి రోజున పరిస్ధితులు మారితే తాడే పామై కరిచే ప్రమాదం ఉంది .కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు అధికారం దాహంతో ప్రాంతీయ పార్టీలపై నభయం నలజ్జగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలు వారిని కూడా వెంటడే ప్రమాదం ఉంది .
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు , చక్రం తిప్పుతున్న పార్టీలు ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు తెలుగు నాట పార్టీలకు కొత్తేమికాదు .గతంలో యుపీఏ అధికారంలో ఉండగా తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాలమరణంతో జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు .కాంగ్రెస్ పార్టీపై ధిక్కారం స్వరం వినిపించడంతో ఆస్తుల కేసు పేరుతో ఆయనను జైలు పాలు చేసారు .ఈ సందర్భంలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్ కుటుంబంలో పెట్టాలని చూసిన చిచ్చు మర్చిపోలేనిది.స్వయనా జగన్ సోదరి వైఎస్ షర్మిలకు అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఎర వేసిన సంఘటనలున్నాయి.జగన్ ను వీడివస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెడతామనే హామీతో పాటు రకరకాల హామీలు కూడా ఇచ్చే ప్రయత్నం ఆనాటి కాంగ్రెస్ పెద్దలు చేసారనేది బహిరంగ రహస్యం .అప్పట్లో జగన్ ను ఏకాకిచేసేందుకు బలంగా ప్రయత్నం చేసిన కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు కొంతమేరకు సఫలమై ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని తమకు అనుకూలంగా మార్చుకొని చివరికి సొంత వదిన విజయమ్మ పైనే పోటీచేయించిన సందర్భం ఇంకా తెలుగు ప్రజల హృదయాల్లో చెరిగిపోలేదు.
అధికారమే లక్ష్యంతో పనిచేసే పై తరహ ఎత్తుగడలు 2014లో కేంద్రంలో ఎన్డీయే పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఆకు ఎక్కువే చదివి రాజకీయాల్లో ఉండాల్సిన పరిధిలను చెరిపిపడేసింది అనడంలో సందేహం లేదు .ఉత్తరప్రదేశ్ లో తమతో పొత్తులో ఉన్న అప్నాదళ్ లాంటి చిన్న పార్టీలో ఉన్న లుకలుకలను బీజేపీ తనకు అనూకూలంగా మార్చకపోవడంలో సఫలమైంది.అప్నాదళ్ అధినేత సోనేలాల్ చనిపోవడంతో ఆయన సతీమణి కృష్ణ పటేల్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
ఈ క్రమంలో తల్లికి , కుమార్తెకు జరిగిన రాజకీయ వైరుధ్యాలను తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ .ఆమె కుమార్తెను అనుప్రియాసింగ్ పటేల్ ను ఏకంగా కేంద్రమంత్రి చేసి తల్లికి దూరం చేయడం సంచలనం సృష్టించింది.ఇదేకాకుండా యూపీలోనే సమాజ్ వాదీ పార్టీలో ములాయం కుటుంబంలో తండ్రి , కొడుకు , బాబాయ్ ల మద్య చెలరేగిన వివాదాన్ని , బీహార్ లో లాలూ కుటుంబంలో లుకలుకలను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు బీజేపీ పెద్దలు తహతహలాడారు .కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల తీరు మాదిరిగానే రాష్ట్రాల్లో అధికార పార్టీలు కూడా ఈ రకమైన చర్యలకు పాల్పడటం రాజకీయాల్లో జుగుప్సాకరమైన సందర్భాలు ఇటీవల కాలంలో బలంగా కనిపిస్తున్నాయి.
అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోని రాజకీయపార్టీలు అధికారమే పరమావధిగా తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆశాజనకం కాదు .కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ నైతికవిలువలకు తిలోదకాలు ఇచ్చి విభజించు పాలించు సిద్ధాంతాన్ని అవలంభించుకుంటూ పోతే రేపటి రోజున పరిస్ధితులు మారితే తాడే పామై కరిచే ప్రమాదం ఉంది .కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు అధికారం దాహంతో ప్రాంతీయ పార్టీలపై నభయం నలజ్జగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలు వారిని కూడా వెంటడే ప్రమాదం ఉంది .
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/two-gangireddus-next-to-babu-minister-ambati | వైసీపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది.టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఫొటోపై ఆయన చేసిన కామెంట్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.
మందడంలో జరిగిన భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ గంగిరెద్దు పక్కన నిలబడి ఫొటో దిగిన సంగతి తెలిసిందే.దీన్ని ఇరు పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాన్ని మంత్రి అంబటి రాంబాబు షేర్ చేశారు.అదేవిధంగా ట్వీట్ లో బాబు పక్కన రెండు గంగిరెద్దులు అంటూ కామెంట్ చేశారు.ఈ క్రమంలో మంత్రి అంబటి షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మందడంలో జరిగిన భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ గంగిరెద్దు పక్కన నిలబడి ఫొటో దిగిన సంగతి తెలిసిందే.దీన్ని ఇరు పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాన్ని మంత్రి అంబటి రాంబాబు షేర్ చేశారు.
అదేవిధంగా ట్వీట్ లో బాబు పక్కన రెండు గంగిరెద్దులు అంటూ కామెంట్ చేశారు.ఈ క్రమంలో మంత్రి అంబటి షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/why-do-we-see-neem-and-peepal-tree-in-temple-2-%e0%b0%b5%e0%b1%87%e0%b0%aa-%e0%b0%9a%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81 | మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము.ఆ విధంగా దైవ సమానం గా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.
ఆ విధంగా దేవతా వృక్షాలుగా భావించే వాటిలో వేప చెట్టు రావి చెట్టు ఒకటని చెప్పవచ్చు.ఈ రెండు చెట్లను పురాతన కాలం నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.
అంతే కాకుండా మరికొందరు ఈ రెండు చెట్లకు వివాహం కూడా జరిపిస్తారు.ఈ విధంగా రావిచెట్టుకు వేప చెట్టుకు పూజలు చేయటం వల్ల ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం .
మన పురాణ ఇతిహాసాల ప్రకారం రావిచెట్టు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అంశంగా భావిస్తారు.రావిచెట్టు అణు వణువులోను ఆ నారాయణుడు, ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.ఈ రావి చెట్టు మొదలులో బ్రహ్మదేవుడు, కాండంలో పరమేశ్వరుడు, చెట్టు కొమ్మలలో నారాయణుడు కొలువై ఉంటాడని చెబుతారు.అదే విధంగా ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు.మరి వేప చెట్టును మన సాంప్రదాయం ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు.పురాణాల ప్రకారం రెండు వృక్షాలు దైవ సమానమైనవి కాబట్టి ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు, సంతానం లేని వారు పూజించడం వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు.అదేవిధంగా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు చోటు చేసుకోకుండా వారి సంసార జీవితం సుఖంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.ముఖ్యంగా చాలా మంది ఈ వృక్షాలకు వివాహం జరిపిస్తారు.ఈ విధంగా ఈ వేప చెట్టుకు, రావి చెట్టుకు పెళ్లి జరిపించడం వల్ల సకల సంపదలతో సుఖంగా ఉంటారని నమ్మకం.అదే విధంగా ఎవరి జాతకంలోనైనా వివాహ దోషం ఉన్నట్లయితే అటువంటి వారు ఈ రావిచెట్టుకు వేపచెట్టుకు పెళ్లి చేయించడం ద్వారా దోష ప్రభావం తొలిగిపోయి తొందరలోనే వివాహ ఘడియలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
మన పురాణ ఇతిహాసాల ప్రకారం రావిచెట్టు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అంశంగా భావిస్తారు.రావిచెట్టు అణు వణువులోను ఆ నారాయణుడు, ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రావి చెట్టు మొదలులో బ్రహ్మదేవుడు, కాండంలో పరమేశ్వరుడు, చెట్టు కొమ్మలలో నారాయణుడు కొలువై ఉంటాడని చెబుతారు.అదే విధంగా ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు.
మరి వేప చెట్టును మన సాంప్రదాయం ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు.
పురాణాల ప్రకారం రెండు వృక్షాలు దైవ సమానమైనవి కాబట్టి ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు, సంతానం లేని వారు పూజించడం వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు.అదేవిధంగా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు చోటు చేసుకోకుండా వారి సంసార జీవితం సుఖంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.ముఖ్యంగా చాలా మంది ఈ వృక్షాలకు వివాహం జరిపిస్తారు.ఈ విధంగా ఈ వేప చెట్టుకు, రావి చెట్టుకు పెళ్లి జరిపించడం వల్ల సకల సంపదలతో సుఖంగా ఉంటారని నమ్మకం.అదే విధంగా ఎవరి జాతకంలోనైనా వివాహ దోషం ఉన్నట్లయితే అటువంటి వారు ఈ రావిచెట్టుకు వేపచెట్టుకు పెళ్లి చేయించడం ద్వారా దోష ప్రభావం తొలిగిపోయి తొందరలోనే వివాహ ఘడియలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం రెండు వృక్షాలు దైవ సమానమైనవి కాబట్టి ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు, సంతానం లేని వారు పూజించడం వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు.
అదేవిధంగా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు చోటు చేసుకోకుండా వారి సంసార జీవితం సుఖంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.ముఖ్యంగా చాలా మంది ఈ వృక్షాలకు వివాహం జరిపిస్తారు.
ఈ విధంగా ఈ వేప చెట్టుకు, రావి చెట్టుకు పెళ్లి జరిపించడం వల్ల సకల సంపదలతో సుఖంగా ఉంటారని నమ్మకం.అదే విధంగా ఎవరి జాతకంలోనైనా వివాహ దోషం ఉన్నట్లయితే అటువంటి వారు ఈ రావిచెట్టుకు వేపచెట్టుకు పెళ్లి చేయించడం ద్వారా దోష ప్రభావం తొలిగిపోయి తొందరలోనే వివాహ ఘడియలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/in-congress-konda-vs-komati-reddy | కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు.నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనేలా ఉంటాయి.
ఇలా మాటలు అనుకోవుడు.అలా కలసి పోవుడు షరా మామూలే.
మొన్నటి దాకా రేవంత్ రెడ్డీ పై విరుచుకు పడే జగ్గా రెడ్డీ సడెన్ గా రూటు మార్చి.ములాఖాత్ అన్నాడు.
ఇక మిగిలిన నేతలు కూడా ఇప్పుడు సద్దు మనిగారు.తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీనియర్లు సైతం ఇప్పుడు చల్ల బడ్డారు.
కొత్త ఇంచార్జీ మంతనాలు సక్సెస్ కావడంతో.సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క.
రేవంత్ రెడ్డి తో కలసి.కాంగ్రెస్ శిక్షణా తరగతులు నిర్వహించారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డీ సైతం తన పట్టు విడిచి.గాంధీ భవన్ మెట్లు ఎక్కి.రేవంత్ తో చేతులు కలిపారు.దాంతో కాంగ్రెస్ కేడర్ ఫుల్ జోష్ లో నిండి పోయింది.ఇంత వరకు ఎలా ఉన్నా.ఇక్కడ మరో వివాదం కాంగ్రెస్ పార్టీ లో చిగురించింది.ఇన్నాళ్లు రేవంత్ ఒక్కడే కోమటి రెడ్డీ వెంకట్ రెడ్డి నీ వ్యతిరేకిస్తూ ఉన్నాడు అనుకుంటే.ఇప్పుడు అనూహ్యంగా.కొండా ఫ్యామిలీ ఎంటర్ అయింది.కొత్త ఇంచార్జీ పెట్టిన మీటింగ్ లో ఏకంగా.వెంకట్ రెడ్డి పై విరుచుకు పడింది.పార్టీ కి వెంకటరెడ్డి ఎంతో నష్టం చేశాడు అని.వెంటనే పార్టీ నుంచి తొలగించాలి అనిం డిమాండ్ చేశారు.అక్కడితో ఆగకుండా.కోమటి రెడ్డి లాంటి వల్ల వల్ల పార్టీ ఎదగ లేక పోతోంది అని అధ్యక్షుడు వెంటనే చర్యలు తీసుకోవాలి అని బిష్మించుకు కూర్చున్నారు.అంతలో రేవంత్ రెడ్డీ కలుగ జేసుకొని.వ్యక్తిగత విమర్శలు వద్దు అని వారించాడు.పార్టీ ఎజెండా మంత్రమే మాట్లాడాలి అని సూచించారు.ఇక ఏవైనా వ్యక్తిగత విషయాలు ఉంటే ఇంచార్జీ కి కంప్లైంట్ చేయాలని సూచించారు.దాంతో.ఇప్పుడు కొండా వర్సెస్ కోమటి రెడ్డీ గా కాంగ్రెస్ కొత్త వివాదం తెరమీదకు వచ్చింది.మరి ఇప్పుడు పుట్టిన ముసలం.ముందు ముందు ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో చూడాలి.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డీ సైతం తన పట్టు విడిచి.గాంధీ భవన్ మెట్లు ఎక్కి.రేవంత్ తో చేతులు కలిపారు.దాంతో కాంగ్రెస్ కేడర్ ఫుల్ జోష్ లో నిండి పోయింది.
ఇంత వరకు ఎలా ఉన్నా.ఇక్కడ మరో వివాదం కాంగ్రెస్ పార్టీ లో చిగురించింది.
ఇన్నాళ్లు రేవంత్ ఒక్కడే కోమటి రెడ్డీ వెంకట్ రెడ్డి నీ వ్యతిరేకిస్తూ ఉన్నాడు అనుకుంటే.ఇప్పుడు అనూహ్యంగా.కొండా ఫ్యామిలీ ఎంటర్ అయింది.కొత్త ఇంచార్జీ పెట్టిన మీటింగ్ లో ఏకంగా.వెంకట్ రెడ్డి పై విరుచుకు పడింది.పార్టీ కి వెంకటరెడ్డి ఎంతో నష్టం చేశాడు అని.వెంటనే పార్టీ నుంచి తొలగించాలి అనిం డిమాండ్ చేశారు.అక్కడితో ఆగకుండా.కోమటి రెడ్డి లాంటి వల్ల వల్ల పార్టీ ఎదగ లేక పోతోంది అని అధ్యక్షుడు వెంటనే చర్యలు తీసుకోవాలి అని బిష్మించుకు కూర్చున్నారు.అంతలో రేవంత్ రెడ్డీ కలుగ జేసుకొని.వ్యక్తిగత విమర్శలు వద్దు అని వారించాడు.పార్టీ ఎజెండా మంత్రమే మాట్లాడాలి అని సూచించారు.ఇక ఏవైనా వ్యక్తిగత విషయాలు ఉంటే ఇంచార్జీ కి కంప్లైంట్ చేయాలని సూచించారు.దాంతో.ఇప్పుడు కొండా వర్సెస్ కోమటి రెడ్డీ గా కాంగ్రెస్ కొత్త వివాదం తెరమీదకు వచ్చింది.మరి ఇప్పుడు పుట్టిన ముసలం.ముందు ముందు ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో చూడాలి.
ఇన్నాళ్లు రేవంత్ ఒక్కడే కోమటి రెడ్డీ వెంకట్ రెడ్డి నీ వ్యతిరేకిస్తూ ఉన్నాడు అనుకుంటే.ఇప్పుడు అనూహ్యంగా.కొండా ఫ్యామిలీ ఎంటర్ అయింది.
కొత్త ఇంచార్జీ పెట్టిన మీటింగ్ లో ఏకంగా.వెంకట్ రెడ్డి పై విరుచుకు పడింది.
పార్టీ కి వెంకటరెడ్డి ఎంతో నష్టం చేశాడు అని.వెంటనే పార్టీ నుంచి తొలగించాలి అనిం డిమాండ్ చేశారు.అక్కడితో ఆగకుండా.కోమటి రెడ్డి లాంటి వల్ల వల్ల పార్టీ ఎదగ లేక పోతోంది అని అధ్యక్షుడు వెంటనే చర్యలు తీసుకోవాలి అని బిష్మించుకు కూర్చున్నారు.
అంతలో రేవంత్ రెడ్డీ కలుగ జేసుకొని.వ్యక్తిగత విమర్శలు వద్దు అని వారించాడు.పార్టీ ఎజెండా మంత్రమే మాట్లాడాలి అని సూచించారు.ఇక ఏవైనా వ్యక్తిగత విషయాలు ఉంటే ఇంచార్జీ కి కంప్లైంట్ చేయాలని సూచించారు.దాంతో.ఇప్పుడు కొండా వర్సెస్ కోమటి రెడ్డీ గా కాంగ్రెస్ కొత్త వివాదం తెరమీదకు వచ్చింది.మరి ఇప్పుడు పుట్టిన ముసలం.ముందు ముందు ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో చూడాలి.
అంతలో రేవంత్ రెడ్డీ కలుగ జేసుకొని.వ్యక్తిగత విమర్శలు వద్దు అని వారించాడు.పార్టీ ఎజెండా మంత్రమే మాట్లాడాలి అని సూచించారు.
ఇక ఏవైనా వ్యక్తిగత విషయాలు ఉంటే ఇంచార్జీ కి కంప్లైంట్ చేయాలని సూచించారు.దాంతో.
ఇప్పుడు కొండా వర్సెస్ కోమటి రెడ్డీ గా కాంగ్రెస్ కొత్త వివాదం తెరమీదకు వచ్చింది.మరి ఇప్పుడు పుట్టిన ముసలం.
ముందు ముందు ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో చూడాలి.
DEVOTIONAL
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/hansika-motwani-wedding-video-stream-hotstar | తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్స్ హన్సిక, నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇద్దరు హీరోయిన్ లకు ఉన్న క్రేజ్ గురించి ఫాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడివిడిగా నటించిన ఈ ఇద్దరు హీరోయిన్స్ ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.అయితే హన్సికతో పోల్చుకుంటే నయనతార సినిమాల విషయంలో అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ విషయంలో కాస్త ముందంజలో ఉంది అని చెప్పవచ్చు.
కానీ స్టార్ హీరోయిన్ నయనతార కంటే హన్సిక ఒక విషయంలో ముందంజలో ఉంది.
మరి హన్సిక నయనతార కంటే ఏ విషయంలో ముందంజగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.హన్సిక,నయనతార ఇద్దరు చాలా విషయాలలో ఒకటి అని చెప్పవచ్చు.ఎలా అంటే ఈ ఇద్దరూ ముద్దుగుమ్మలు ప్రేమ వ్యవహారంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నవారే.నయనతార, హన్సిక నటుడు శింబును ప్రేమించి విఫలమైన వారే.కానీ హన్సికతో పోల్చుకుంటే నయనతార స్టార్ ఇమేజ్ కాస్త ఎక్కువ అని చెప్పవచ్చు.అంతే కాకుండా వీరిద్దరూ చివరికి ఇద్దరూ ప్రేమ వివాహాలతో సెటిలైనవాళ్లే.ఇద్దరి పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి.కాగా నయనతార విఘ్నేశ్తో పెళ్లి తతంగం అంతా నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ పర్యవేక్షణలో జరిగిన విషయం తెలిసిందే.కాగా నయనతార, విగ్నేష్ ల పెళ్లి 2021, జూన్ 9న జరిగింది.అదే విధంగా నటి హన్సిక ముంబై వ్యాపారవేత్త సోహైల్ను ఇటీవలే పెళ్లి చేసుకుంది.హన్సిక, సోహైల్ పెళ్లి 2021, డిసెంబర్ 4 న జరిగింది.ఎంతో ఆర్భాటంగా జరిగిన వీరి పెళ్లి తతంగాన్ని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి ప్రసార హక్కులను పొందినట్లు ప్రచారం జరిగాయి.వీరి పెళ్లి వీడియో ప్రసారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే నటి నయనతార పెళ్లి జరిగి ఎనిమిది నెలలు అవుతోంది.కానీ ఇప్పటివరకు ఆ పెళ్లి వేడుక ఓటీటీలో ప్రసారం కాలేదు.దాంతో నయన్ అభిమానులు ఆ పెళ్లి వీడియో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కానీ ఇటీవల పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లి తంతు వీడియో త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్ని హన్సిక వీడియో ద్వారా స్వయంగా వెల్లడించింది.అలా ఈ విషయంలో హన్సిక, నయనతార కంటే ముందంజలో ఉంది.
మరి హన్సిక నయనతార కంటే ఏ విషయంలో ముందంజగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హన్సిక,నయనతార ఇద్దరు చాలా విషయాలలో ఒకటి అని చెప్పవచ్చు.ఎలా అంటే ఈ ఇద్దరూ ముద్దుగుమ్మలు ప్రేమ వ్యవహారంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నవారే.
నయనతార, హన్సిక నటుడు శింబును ప్రేమించి విఫలమైన వారే.కానీ హన్సికతో పోల్చుకుంటే నయనతార స్టార్ ఇమేజ్ కాస్త ఎక్కువ అని చెప్పవచ్చు.
అంతే కాకుండా వీరిద్దరూ చివరికి ఇద్దరూ ప్రేమ వివాహాలతో సెటిలైనవాళ్లే.
ఇద్దరి పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి.కాగా నయనతార విఘ్నేశ్తో పెళ్లి తతంగం అంతా నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ పర్యవేక్షణలో జరిగిన విషయం తెలిసిందే.కాగా నయనతార, విగ్నేష్ ల పెళ్లి 2021, జూన్ 9న జరిగింది.
అదే విధంగా నటి హన్సిక ముంబై వ్యాపారవేత్త సోహైల్ను ఇటీవలే పెళ్లి చేసుకుంది.హన్సిక, సోహైల్ పెళ్లి 2021, డిసెంబర్ 4 న జరిగింది.
ఎంతో ఆర్భాటంగా జరిగిన వీరి పెళ్లి తతంగాన్ని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి ప్రసార హక్కులను పొందినట్లు ప్రచారం జరిగాయి.వీరి పెళ్లి వీడియో ప్రసారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే నటి నయనతార పెళ్లి జరిగి ఎనిమిది నెలలు అవుతోంది.కానీ ఇప్పటివరకు ఆ పెళ్లి వేడుక ఓటీటీలో ప్రసారం కాలేదు.దాంతో నయన్ అభిమానులు ఆ పెళ్లి వీడియో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కానీ ఇటీవల పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లి తంతు వీడియో త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని హన్సిక వీడియో ద్వారా స్వయంగా వెల్లడించింది.అలా ఈ విషయంలో హన్సిక, నయనతార కంటే ముందంజలో ఉంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/are-you-having-dinner-late-but-you-are-in-danger | ఈ మధ్యకాలంలో చాలా మంది బిజీ లైఫ్ కారణంగా, అలాగే ఈ టెక్నాలజీ కారణంగా ఆలస్యంగా భోజనం చేస్తున్నారు.ఇక ఇలా ఆలస్యంగా భోజనం చేయడం వలన చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.
ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే మరింత హానికరం.శరీర బరువు అనేది తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది.
అందుకే ఎంత తింటున్నాము? ఏం తింటున్నాము? ఏ సమయంలో తింటున్నాము.అన్నదానిపై శ్రద్ధ ఉండాలి.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వలన బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.రోజులో చివరి భోజనం ఏ సమయంలో తింటారు అన్నదానికి బరువు పెరగడానికి మధ్య లింక్ ఉంటుంది.
అయితే ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు ఒక అధ్యాయాన్ని నిర్వహించారు.దీంతో బరువు పెరగడానికి మధ్య రాత్రి భోజనం చేయడానికి, బరువు పెరగడానికి మధ్య లింక్ ఉందని శాస్త్రవేత్తలు రుజువులు చూపించారు.16 మందిని ఈ అధ్యాయానికి ఎంచుకొని వాళ్లను రెండు గ్రూపులుగా చేసి సిక్స్ డే టెస్టులు చేశారు.ఇక వారు ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం లాంటి విషయాల్లో చాలా కఠినంగా నియంత్రించారు.
మూడు రోజులు ఇక ఆ గ్రూపులో వారికి రోజుకు మూడుసార్లు భోజనం ఇచ్చారు.ఇక ఉదయం 9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 1 గంటలకు భోజనం, సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనం ఇచ్చారు.
మరో గ్రూపులో వారికి 1 కి అల్పాహారం, 6 గంటలకు రాత్రి భోజనం, 9 గంటలకు మరోసారి భోజనం ఇచ్చారు.
ఆ తర్వాత రక్తపరీక్ష( Blood test ) ద్వారా కడుపు నిండగా ఉన్నప్పుడు శరీరంలో ఉండే హార్మోన్ స్థాయిలను పరీక్షించారు.అయితే ఇవి రెండో గ్రూప్లో 24 గంటల పాటు తక్కువే ఉన్నట్టు తేలింది.అయితే ఈ హార్మోన్ శరీరంలో తక్కువగా ఉంటే తినే ఆస్కారం ఉంటుంది.
అలాగే క్యాలరీలు కూడా చాలా నెమ్మదిగా ఖర్చవుతాయి.ఇక సమయం దాటిన తర్వాత భోజనం చేయడం వలన ఎక్కువ కొవ్వు నిల్వ( Belly Fat ) ఉంటుంది అని ఈ పరిశోధనలో నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా కొవ్వును విచ్చిన్నం చేసే లిపోసిస్( liposys ) కూడా నెమ్మందించినట్టు గుర్తించారు.అలాగే భోజనం చేసే సమయాలు మారినందువలన శరీర బరువు పెరుగుతారని అలాగే రకరకాల అనారోగ్యాలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరించారు.
తాజా వార్తలు
ఆరోగ్యం
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/minister-vemula-prashant-reddy-fire-on-bjp | బీజేపీపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.బీజేపీ నేతలు తెలంగాణపై దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ తరహాలోనే ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.కేంద్రమంత్రులు పర్యటనలకు వచ్చి రేషన్ షాపుల్లో గొడవలు పెడుతున్నారన్న మంత్రి వేముల.
ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యనించారు.అనంతరం పోరాటాలు తెలంగాణకు కొత్త కాదని చెప్పారు.
ఎవరేం చెప్పినా బీజేపీ నేతలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/nayanatara-goodbye-to-movies-here-is-the-clarity | సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పనుందంటూ వార్తలు వస్తున్నాయి.కొన్నాళ్లుగా ఈ వార్తలు హాట్ న్యూస్ గా మారగా లేటెస్ట్ గా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చింది.
తమిళ, తెలుగు భాషల్లోనే కాదు సౌత్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార సడెన్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయ్యిందట.ప్రస్తుతం ఆమె చేస్తున్న జవాన్ సినిమా పూర్తి కాగానే ఇక సినిమాలకు బై చెప్పాలని చూస్తుందట.
అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా వస్తుంది.ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాతో నయన్ బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకుంటుంది.అయితే పెళ్లి, పిల్లలతో పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్న ఆమె ఇక మీదట సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటుందట.పిల్లల ఆలనా పాలన చూసుకునేందుకు నయనతార సినిమాలకు బ్రేక్ ఇస్తుందట.అయితే ఈ బ్రేక్ పర్మినెంట్ గా ఇస్తుందా లేక తాత్కాలికంగానా అన్నది తెలియాల్సి ఉంది.నయనతార నటించడం ఆపేస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోని రెమ్యునరేషన్ తో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇస్తుంది నయనతార.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/telugu-daily-astrology-prediction-rasi-phalalu-november-20-2023 | ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):సూర్యోదయం: ఉదయం 6.27సూర్యాస్తమయం: సాయంత్రం.5.35రాహుకాలం: ఉ.7.30 ల9.00అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11మేషం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.వృషభం: ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.మిథునం: ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కర్కాటకం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.సింహం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.కన్య: ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.తుల: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
సూర్యోదయం: ఉదయం 6.27
సూర్యాస్తమయం: సాయంత్రం.5.35
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11
మేషం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.వృషభం: ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.మిథునం: ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కర్కాటకం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.సింహం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.కన్య: ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.తుల: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
వృషభం: ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.మిథునం: ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కర్కాటకం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.సింహం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.కన్య: ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.తుల: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
వృషభం: ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.మిథునం: ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కర్కాటకం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.సింహం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.కన్య: ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.తుల: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మిథునం: ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కర్కాటకం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.సింహం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.కన్య: ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.తుల: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
కర్కాటకం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.సింహం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.కన్య: ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.తుల: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.
ఈరోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.
సింహం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.కన్య: ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.తుల: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కన్య: ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.తుల: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.
తుల: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
వృశ్చికం:ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ధనుస్సు: ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మకరం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయాన్ని అందుకుంటారు.
కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
కుంభం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
మీనం: ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/congress-will-not-come-to-the-center-there-will-be-no-success-ktr | కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) రానున్న లోక్సభ ఎన్నికల్లో గడ్డుకాలమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు.
సచ్చేది లేదని విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వైఖరి మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఒక్క మైనార్టీ మంత్రి( Minority Minister ) కూడా లేరని చెప్పారు.రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారన్న తన వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు.
కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ ప్రజలకు ఒక గాయమన్నారు.
కాకతీయ తోరణాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అటు తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారని మండిపడ్డారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్తారని తెలిపారు.ఈ సారి మోదీకి 200 నుంచి 220 సీట్లు దాటవని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు పది నుంచి 12 సీట్లు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో పెద్ద మార్పులు ఉంటాయన్నారు.తమకున్న సమాచారం మేరకు ఏపీలో జగన్ గెలవబోతున్నారని తెలిపారు.
కాకతీయ తోరణాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అటు తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారని మండిపడ్డారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్తారని తెలిపారు.
ఈ సారి మోదీకి 200 నుంచి 220 సీట్లు దాటవని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు పది నుంచి 12 సీట్లు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో పెద్ద మార్పులు ఉంటాయన్నారు.తమకున్న సమాచారం మేరకు ఏపీలో జగన్ గెలవబోతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/ram-and-kishore-tirumala-combination-repeat | టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరో అంటే అందరూ వెంటనే చెప్పే పేరు రామ్.అతని ఎనర్జీ హైలో ఉన్న దానికి సరిపడే సినిమా అతని కెరియర్ లో చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పాలి అందుకే టాలెంట్ ఉన్న కూడా ఎవరేజ్ హీరోగా ఉండిపోయాడు.
అయితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ తో రామ్ తన ఎనర్జీ లెవల్స్ ని చూపించడానికి సిద్ధం అయిపోయాడు.తెలంగాణ హైదరాబాద్ స్లాగ్ తో తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో రచ్చ చేసాడనే చెప్పాలి.
ఇక సినిమా కంటెంట్ లెవల్ బట్టి థియేటర్స్ లో సినిమా ఎలా ఉంటుంది అని తెలిసిపోతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ మళ్ళీ తన లక్కీ దర్శకుడు కిషోర్ తిరుమలతో సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.ఇది కూడా సొంత బ్యానర్ అయిన స్రవంతి క్రియేషన్స్ లో తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.ఇప్పటికే నేను శైలజ, ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమాలతో తనదైన హిట్స్ కొట్టిన వీరిద్దరి కాంబినేషన్ లో మూడో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ మళ్ళీ తన లక్కీ దర్శకుడు కిషోర్ తిరుమలతో సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
ఇది కూడా సొంత బ్యానర్ అయిన స్రవంతి క్రియేషన్స్ లో తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.ఇప్పటికే నేను శైలజ, ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమాలతో తనదైన హిట్స్ కొట్టిన వీరిద్దరి కాంబినేషన్ లో మూడో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/big-mistake-in-lavanya-varun-tej-pre-wedding-celebrations-megastar-angry | మెగా కుటుంబంలో త్వరలోనే శుభకార్యం జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) నటించిన లావణ్య త్రిపాఠి( Lavanya Tripati )ల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా ఇటలీలో జరగబోతుందని తెలుస్తుంది.
ఇక వీరి వివాహపు తేదీ ఎప్పుడు అనే విషయం తెలియకపోయినా వీరి పెళ్లి మాత్రం ఇటలీలో జరగబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయని తెలుస్తుంది.
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి వీరి పెళ్లి సందర్భంగా తన ఇంట్లో అందరికీ పార్టీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో మెగా కుటుంబ సభ్యులందరూ( Mega family members ) కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి దీంతో వీరి పెళ్లి సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించారట అయితే కొంతమంది మాత్రమే కార్యక్రమానికి తాము రాలేము అంటూ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో వారందరికీ మెగాస్టార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అందరూ వచ్చేలా చేశారట.కుటుంబ సభ్యులందరూ కొన్నిసార్లు ఇలా కలిసి సరదాగా గడపాలి అంటూ వారందరికీ వార్నింగ్ ఇచ్చారు అయితే ఈ వేడుకలో ఒక చిన్న తప్పు జరిగింది అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వేడుకను ఏర్పాటు చేయించి అందరిని ఆహ్వానించు వారికి విందు భోజనాలు ఏర్పాటు చేయించారు అయినప్పటికీ ఈవెంట్లో అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఎవరు రాకపోవడంతో పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం శిరీష్( Shirish ) అలాగే అల్లు అర్జున్ కుమారుడు అయాన్ మాత్రమే కనిపించారు.ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అయితే వీరిద్దరూ లండన్ లో ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిసినప్పటికీ అల్లు అరవింద్( Allu Arvind ) ఆయన భార్య రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇలా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ గతం నుంచి వార్తలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఈ వేడుకకు అరవింద్ దంపతులు రాకపోవడంతో ఈ వార్తలు నిజమేనని మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి అల్లు అరవింద్ దంపతులు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు అనే విషయం తెలియక పోయినప్పటికీ మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారట అయితే పెళ్లి విషయంలో కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను ఆహ్వానించాలని తప్పనిసరిగా ఈ పెళ్లి వేడుకలో అందరూ ఉండేలా జాగ్రత్త పడాలని తెలియజేశారట ప్రస్తుతం పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి మెగా కుటుంబ హీరోలందరికీ కూడా చిరంజీవి ఇదే విషయాన్ని తెలియజేశారని తెలుస్తోంది.వరుణ్ తేజ్ పెళ్లి వేడుక దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అతని పెళ్లి సమయంలో హీరోలందరూ కూడా తమ సినిమాకు విరామం ప్రకటించాలని చిరంజీవి చెప్పారట పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం రాజకీయాల నుంచి కొంత సమయం పాటు విరామం తీసుకుని ఈ పెళ్లి వేడుకలలో హాజరయ్యే విధంగా చిరంజీవి ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది దీంతో తన అన్నయ్య కొడుకు పెళ్లి వేడుకలకు హాజరయ్యే విధంగా పవన్ కళ్యాణ్ కూడా తన షెడ్యూల్ మార్చుకున్నారట ఇటలీలో పెళ్లి జరుగునున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటలీ వెళుతున్నటువంటి సందర్భంగా పార్టీ బాధ్యతలు అన్ని నాదెండ్ల మనోహర్ కి అప్పగించారని కూడా తెలుస్తోంది.ఇలా మెగా కుటుంబంలో జరగబోతున్నటువంటి ఈ వేడుకకు కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఉండాలని చిరంజీవి అందరికీ తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది.మరి ఈ పెళ్లి వేడుకలలో పవన్ కళ్యాణ్ వారసులు పాల్గొంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఈ మధ్యకాలంలో మెగా కుటుంబ సభ్యులందరూ( Mega family members ) కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి దీంతో వీరి పెళ్లి సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించారట అయితే కొంతమంది మాత్రమే కార్యక్రమానికి తాము రాలేము అంటూ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో వారందరికీ మెగాస్టార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అందరూ వచ్చేలా చేశారట.
కుటుంబ సభ్యులందరూ కొన్నిసార్లు ఇలా కలిసి సరదాగా గడపాలి అంటూ వారందరికీ వార్నింగ్ ఇచ్చారు అయితే ఈ వేడుకలో ఒక చిన్న తప్పు జరిగింది అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వేడుకను ఏర్పాటు చేయించి అందరిని ఆహ్వానించు వారికి విందు భోజనాలు ఏర్పాటు చేయించారు అయినప్పటికీ ఈవెంట్లో అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఎవరు రాకపోవడంతో పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం శిరీష్( Shirish ) అలాగే అల్లు అర్జున్ కుమారుడు అయాన్ మాత్రమే కనిపించారు.ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అయితే వీరిద్దరూ లండన్ లో ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిసినప్పటికీ అల్లు అరవింద్( Allu Arvind ) ఆయన భార్య రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ గతం నుంచి వార్తలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఈ వేడుకకు అరవింద్ దంపతులు రాకపోవడంతో ఈ వార్తలు నిజమేనని మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి అల్లు అరవింద్ దంపతులు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు అనే విషయం తెలియక పోయినప్పటికీ మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారట అయితే పెళ్లి విషయంలో కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను ఆహ్వానించాలని తప్పనిసరిగా ఈ పెళ్లి వేడుకలో అందరూ ఉండేలా జాగ్రత్త పడాలని తెలియజేశారట ప్రస్తుతం పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి మెగా కుటుంబ హీరోలందరికీ కూడా చిరంజీవి ఇదే విషయాన్ని తెలియజేశారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ పెళ్లి వేడుక దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అతని పెళ్లి సమయంలో హీరోలందరూ కూడా తమ సినిమాకు విరామం ప్రకటించాలని చిరంజీవి చెప్పారట పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం రాజకీయాల నుంచి కొంత సమయం పాటు విరామం తీసుకుని ఈ పెళ్లి వేడుకలలో హాజరయ్యే విధంగా చిరంజీవి ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది దీంతో తన అన్నయ్య కొడుకు పెళ్లి వేడుకలకు హాజరయ్యే విధంగా పవన్ కళ్యాణ్ కూడా తన షెడ్యూల్ మార్చుకున్నారట ఇటలీలో పెళ్లి జరుగునున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటలీ వెళుతున్నటువంటి సందర్భంగా పార్టీ బాధ్యతలు అన్ని నాదెండ్ల మనోహర్ కి అప్పగించారని కూడా తెలుస్తోంది.ఇలా మెగా కుటుంబంలో జరగబోతున్నటువంటి ఈ వేడుకకు కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఉండాలని చిరంజీవి అందరికీ తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది.మరి ఈ పెళ్లి వేడుకలలో పవన్ కళ్యాణ్ వారసులు పాల్గొంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/who-knows-what-will-happen-at-any-moment-vanitha-vijay-kumar-shocking-post | సినీ నటి వనిత విజయకుమార్ గురించి అందరికీ పరిచయమే.ఈమె సీనియర్ నటుడు విజయ్ కుమార్, మంజుల ల కూతురు.
ఈమె తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా నటించింది.అంతేకాకుండా బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.
ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.అంతేకాకుండా తరచు వివాదాలలో ఇరుక్కుంటుంది.1995లో తమిళ సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన వనిత విజయ్ కుమార్ ఆ తర్వాత మలయాళం, కన్నడ, తెలుగు సినిమాలలో అడుగు పెట్టింది.
1999లో దేవి సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలో కూడా కనిపించలేదు.ఇక ఈమె తన వ్యక్తిగత విషయాలలో ఎన్నోసార్లు వార్తల్లోకెక్కింది.ఆమె మూడో పెళ్లి చేసుకున్న తర్వాత మరిన్ని వివాదాలు ఎదుర్కొంది.తాను పీటర్ పాల్ అనే వ్యక్తిని ప్రేమించి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోగా తన పిల్లల ముందే ముద్దుపెట్టుకుంటూ ఉన్నా ఫోటోలు షేర్ చేయడంతో ఆ ఫోటో వల్ల ఎంతోమంది తనను పలురకాలుగా విమర్శించారు.ఇక ఆ తర్వాత విడిపోయిందన్న వార్తలు కూడా వినిపించాయి.నిజానికి అతను వనిత విజయ్ కుమార్ ను తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వక ముందుకే రెండో పెళ్లి చేసుకున్నాడు.ఇక ఈ విషయాన్ని తన మొదటి భార్య బయట పెట్టగా వార్తల్లో తెగ హల్ చల్ గా మారింది.ఇక దీంతో వనితకు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ ఎదురవడంతో వాళ్ల పై తెగ విరుచుకుపడింది.తమ విషయంలో మధ్యలో ఎవరు రావాల్సిన పని లేదని తన సమస్యను తానే పరిష్కరించుకుంటానని బాగా మండిపడింది.ఆ తర్వాత కొన్ని రోజులకు వనిత తన సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ప్రేమలో పడ్డాను అంటూ పోస్ట్ చేయగా ఆ పోస్టులకు నెటిజన్ల నుండి ఊహించని విధంగా కామెంట్స్ ఎదుర్కొంది.కొంతకాలానికి తాను సింగిల్ అని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.ఇక ఈమె ప్రస్తుతం కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తను ఏంటో తాను బతుకుతుంది.ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను తన తల్లి మంజుల విషయంలో ఎమోషనల్ అయింది.ఈరోజు తన తల్లి మంజుల జయంతి సందర్భంగా తన సోషల్ మీడియాలో తన తల్లి ఫోటో షేర్ చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది.ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి అని.ఒకవేళ తన తల్లి బతికి ఉంటే ఈరోజు 68 ఏళ్లు నిండేవి అని.చాలా తొందరగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళింది అంటూ.హ్యాపీ బర్త్డే అమ్మ.నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను అని.జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం అని చెప్పుకొచ్చింది.ఆమె షేర్ చేసుకున్న పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
1999లో దేవి సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.
ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలో కూడా కనిపించలేదు.ఇక ఈమె తన వ్యక్తిగత విషయాలలో ఎన్నోసార్లు వార్తల్లోకెక్కింది.
ఆమె మూడో పెళ్లి చేసుకున్న తర్వాత మరిన్ని వివాదాలు ఎదుర్కొంది.తాను పీటర్ పాల్ అనే వ్యక్తిని ప్రేమించి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోగా తన పిల్లల ముందే ముద్దుపెట్టుకుంటూ ఉన్నా ఫోటోలు షేర్ చేయడంతో ఆ ఫోటో వల్ల ఎంతోమంది తనను పలురకాలుగా విమర్శించారు.
ఇక ఆ తర్వాత విడిపోయిందన్న వార్తలు కూడా వినిపించాయి.నిజానికి అతను వనిత విజయ్ కుమార్ ను తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వక ముందుకే రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఇక ఈ విషయాన్ని తన మొదటి భార్య బయట పెట్టగా వార్తల్లో తెగ హల్ చల్ గా మారింది.ఇక దీంతో వనితకు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ ఎదురవడంతో వాళ్ల పై తెగ విరుచుకుపడింది.తమ విషయంలో మధ్యలో ఎవరు రావాల్సిన పని లేదని తన సమస్యను తానే పరిష్కరించుకుంటానని బాగా మండిపడింది.ఆ తర్వాత కొన్ని రోజులకు వనిత తన సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ప్రేమలో పడ్డాను అంటూ పోస్ట్ చేయగా ఆ పోస్టులకు నెటిజన్ల నుండి ఊహించని విధంగా కామెంట్స్ ఎదుర్కొంది.
కొంతకాలానికి తాను సింగిల్ అని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.ఇక ఈమె ప్రస్తుతం కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తను ఏంటో తాను బతుకుతుంది.ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను తన తల్లి మంజుల విషయంలో ఎమోషనల్ అయింది.ఈరోజు తన తల్లి మంజుల జయంతి సందర్భంగా తన సోషల్ మీడియాలో తన తల్లి ఫోటో షేర్ చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది.
ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి అని.ఒకవేళ తన తల్లి బతికి ఉంటే ఈరోజు 68 ఏళ్లు నిండేవి అని.చాలా తొందరగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళింది అంటూ.హ్యాపీ బర్త్డే అమ్మ.
నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను అని.జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం అని చెప్పుకొచ్చింది.ఆమె షేర్ చేసుకున్న పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/no-permission-in-this-us-restaurant-if-you-turn-30 | యునైటెడ్ స్టేట్స్( USA )లోని కొన్ని రెస్టారెంట్లు వినూత్నమైన ఆలోచనలతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటాయి.అయితే ఇటీవల అలాంటి ఒక రెస్టారెంట్ సోషల్ మీడియా( Social media )లో హాట్ టాపిక్ గా మారింది.
మిసౌరీలోని ఫ్లోరిసాంట్ సిటీలో బ్లిస్ అనే ఒక రెస్టారెంట్ ఉంది.ఈ రెస్టారెంట్లో కరీబియన్ ఫుడ్ ( Caribbean food)కోదాడ దొరుకుతుంది.
అయితే రెస్టారెంట్లో ఫుడ్ తినాలంటే 30 ఏళ్ల నిండి ఉండాల్సిసిందే.సాధారణంగా ఏ రెస్టారెంట్ అయినా చిన్న పిల్లలతో సహా అందరిని అనుమతిస్తుంది కానీ అన్నింటికీ భిన్నం.
ఎవరిని రెస్టారెంట్ లోకి అనుమతిస్తామో చెప్పే ఓ కూడా వారు ముందే తగిలించారు.ఈ చిత్రమైన రూల్ ఇప్పుడు చర్చలకు దారి తీసింది.సాధారణంగా బార్లు, రెస్టారెంట్లు 18 లేదా 21 సంవత్సరాల వయసు పైబడిన వారిని మాత్రమే అనుమతిస్తాయి.కానీ, బ్లిస్ రెస్టారెంట్ ( Bliss Restaurant )వారి వయసు పరిమితిని నిర్ణయించింది.
రెస్టారెంట్ లోకి వచ్చే మహిళలు కనీసం 30 సంవత్సరాలు, పురుషులు కనీసం 35 సంవత్సరాలు పైబడి ఉండాలని వారు నియమం పెట్టారు.ఇలా చేయడం వల్ల రెస్టారెంట్ లో వాతావరణం మెరుగ్గా ఉంటుందని, కస్టమర్లు ఫ్యాషన్ గా, రొమాంటిక్ గా ఉంటారని వారు నమ్ముతున్నారు.
ఈ రూల్ను ఆన్లైన్లో కొంతమంది సమర్థిస్తున్నారు.చిన్న వయసు వారు ప్రజా ప్రదేశాలలో తరచుగా సమస్యలు సృష్టిస్తారని కాబట్టి పెద్దవారి కోసమే ప్రత్యేక రెస్టారెంట్ ఉండటం మంచిదే అని అంటున్నారు.అయితే, చిన్న వయసు వారైన కుటుంబ సభ్యులతో రావడం కుదరదు కాబట్టే ఇది చెత్త నిర్ణయం అని మరి కొంతమంది అన్నారు.30 లేదా 35 సంవత్సరాలు దాటిన వారంతా మంచి ప్రవర్తన కలిగి ఉంటారని కూడా చెప్పలేమని కామెంట్లు చేశారు.వయసును బట్టి కాకుండా ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో దానిపై దృష్టి పెట్టాలని వారు వాదించారు.ఒక వ్యక్తి ఎందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరు వయసు పరిమితి విధించారని ప్రశ్నించారు.“నా ఫియాన్సే నా కంటే పెద్దవారు, కానీ 35 సంవత్సరాలు నిండలేదు కాబట్టి, ఫియాన్సేతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లలేను వయసు పరిమితి ఆలోచనను బాగున్నా, అది అందరికీ ఒకేలా ఉండాలని కోరుకుంటున్నారు.” అని ఒకరు కామెంట్ చేశారు.
తాజా వార్తలు
ఎన్నారై
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/colours-swathi-who-gave-clarity-on-divorce-with-husband | మాటీవీలో ప్రసారమయ్యే కలర్స్ ప్రోగ్రాం తో తెలుగు చిత్ర సీమ రంగంలోకి యాంకర్ గా అడుగు పెట్టింది స్వాతి రెడ్డి( Swathi Reddy ).ఇక ఈ ప్రోగ్రాం కి మొదట్లో అంతగా ఆదరణ ఉండకపోయేది.
కానీ ఎప్పుడైతే స్టార్ హీరోలు ఈ ప్రోగ్రాం కి గెస్టులుగా వచ్చారో అప్పటినుండి కలర్స్ ప్రోగ్రాం బుల్లితెరపై మంచి రేటింగ్స్ తో దూసుకుపోయేది.దాంతో స్వాతి రెడ్డి కాస్త కలర్స్ స్వాతి ( Colours Swathi ) గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత యాంకరింగ్ కి గుడ్ బై చెప్పి డేంజర్ ( Danger ) సినిమాతో సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ ఈమె హీరోయిన్ గా చేసింది తమిళ్ మూవీ సుబ్రహ్మణ్యం పురం( Subramanya puram ).ఈ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది స్వాతి.ఈ సినిమా తర్వాత తెలుగులో అష్టా చమ్మా ( Asta Chamma ) తో నాని ( Nani ) సరసన హీరోయిన్ గా టాలీవుడ్ కి కూడా పరిచయమైంది.ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి స్టేటస్ సంపాదించింది.
కానీ కొన్ని సంవత్సరాలకి అవకాశాలు తగ్గడంతో వికాస్ వాసు( Vikas vasu ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా థాయిలాండ్ కి వెళ్లి భర్తతోపాటు కలిసి ఉండేది.పెళ్లైన రెండు మూడు సంవత్సరాలకి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పంచతంత్రం, ఇడియట్స్, మంత్ ఆఫ్ మధు (Month of madhu) వంటి సినిమాలతో అలరించింది.
అయితే ఈ మధ్య కాలంలో కలర్స్ స్వాతి తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ ఒక రూమర్ నెట్టింట వైరల్ గా మారింది.ఇక ఈ రూమర్ పై తాజాగా ఒక మీడియా హౌస్ వాళ్ళు ఏకంగా కలర్స్ స్వాతి దగ్గరికి వెళ్లి మీరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.మరి దానిపై క్లారిటీ ఇవ్వడం లేదని ప్రశ్న అడిగితే.అసలు విడాకులపై ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు.ఒకవేళ అలాంటి విడాకులు( Divorce ) తీసుకునే ఉద్దేశం ఉంటే నేనే మీకు ముందుగా చెబుతాను అని చెప్పిందట.కానీ మీ భర్త తో దిగిన ఫోటోలు ఎందుకు డిలీట్ చేశారు అంటే ఆ ఫోటోలు అన్నీ నేను ఆర్కైవా లో పెట్టాను అని ఆన్సర్ ఇచ్చిందట.
కానీ ఈమె ఇచ్చిన ఆన్సర్ కి ఏకీభవించని చాలామంది నెటిజన్స్ నిజంగానే కలర్స్ స్వాతి ( Colours Swathi ) విడాకులు తీసుకుంటుందని, ఆల్రెడీ విడాకులకు అప్లై చేసినప్పటికీ ఈ విషయాన్ని బయట పెట్టడం లేదని, విడాకులు మంజూరయ్యాక ఆ విషయాన్ని అందరికీ చెబుతుంది కావచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/star-heroine-samantha-comments-about-her-career-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4 | టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేకమననే సంగతి తెలిసిందే.హిట్లు ఫ్లాపులకు అతీతంగా సినిమాలను ఎంచుకుంటున్న సమంత అక్కినేని కోడలు అయిన తరువాత సినిమాలను ఎంపిక చేసుకుంటున్న విధానాన్ని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
కొన్ని నెలల క్రితం వరకు సమంత క్రేజ్ సౌత్ ఇండియాకే పరిమితం కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా సమంత పాపులారిటీని తెచ్చుకున్నారు.
ది ఫ్యామిలీ మేన్2 తో సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదకొండు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సమంత తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పదకొండు సంవత్సరాల ప్రయాణాన్ని చూస్తే ఎలా అనిపిస్తుందనే ప్రశ్నకు స్పందిస్తూ నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలో తనకు అనేక సందేహాలు ఉండేవని సమంత అన్నారు. అయితే ఆ సందేహాల నుంచే తాను పాఠాలను నేర్చుకుంటూ వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.తన సినీ కెరీర్ లో తాను ఎన్నో కఠినమైన సవాళ్లను స్వీకరించానని సమంత తెలిపారు.తాను ఆ సవాళ్లను చివరకు అధిగమించానని తాను ప్రస్తుతం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని సమంత పేర్కొన్నారు.ఇప్పటివరకు స్వీకరించిన సవాళ్లతో పోలిస్తే పెద్ద సవాళ్లను స్వీకరించడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. ధైర్యంగా ఎదుర్కోవడం మాత్రమే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉన్న ఏకైన మార్గమని సమంత చెప్పుకొచ్చారు.సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్న సమంత తెలుగులో శాకుంతలం మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీలో సమంత శకుంతల పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.సమంతకు జోడీగా ఈ మూవీలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.
ది ఫ్యామిలీ మేన్2 తో సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదకొండు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సమంత తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పదకొండు సంవత్సరాల ప్రయాణాన్ని చూస్తే ఎలా అనిపిస్తుందనే ప్రశ్నకు స్పందిస్తూ నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలో తనకు అనేక సందేహాలు ఉండేవని సమంత అన్నారు.
అయితే ఆ సందేహాల నుంచే తాను పాఠాలను నేర్చుకుంటూ వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.తన సినీ కెరీర్ లో తాను ఎన్నో కఠినమైన సవాళ్లను స్వీకరించానని సమంత తెలిపారు.తాను ఆ సవాళ్లను చివరకు అధిగమించానని తాను ప్రస్తుతం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని సమంత పేర్కొన్నారు.ఇప్పటివరకు స్వీకరించిన సవాళ్లతో పోలిస్తే పెద్ద సవాళ్లను స్వీకరించడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు.
ధైర్యంగా ఎదుర్కోవడం మాత్రమే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉన్న ఏకైన మార్గమని సమంత చెప్పుకొచ్చారు.సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్న సమంత తెలుగులో శాకుంతలం మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీలో సమంత శకుంతల పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.సమంతకు జోడీగా ఈ మూవీలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/are-you-ready-to-discuss-the-justice-done-to-seema-minister-peddireddy | టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకు ఇప్పుడు రాయలసీమ గుర్తుకొచ్చిందని విమర్శించారు.
రాయలసీమపై చంద్రబాబుకు మమకారం లేదన్నారు.పర్యటన కాకుండా చర్చి జరిపితే బాగుంటుందని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, వైఎస్ఆర్ హయాంలో సీమకు జరిగిన న్యాయంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/sanjay-dutt-to-act-in-rrr-movie | టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ చిత్రంలో హీరోలుగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ఆలియా భట్ నటిస్తుండగా, కీలక పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నట్లుగా స్వయంగా రాజమౌళి ప్రకటించాడు.
ఇంకా చిత్రంలో ప్రముఖ నటీనటులు కూడా కనిపించబోతున్నట్లుగా తాజాగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.ముఖ్యంగా ఈ చిత్రంలో సంజయ్ దత్ ఉంటాడనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ను ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్లో పార్ట్ చేయడం వల్ల బాలీవుడ్లో క్రేజ్ మరింత పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు.ఆయనకు భారీ పారితోషికం ఇచ్చి చిన్న పాత్రను చేయించేందుకు జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడు.సౌత్ మూవీలో నటించేందుకు ఆయన ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే ఆయన కేజీఎఫ్ 2 చిత్రంలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.తాజాగా ఆర్ఆర్ఆర్ కోసం కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.ఈ మల్టీస్టారర్లో సంజయ్ దత్ ఉంటే ఖచ్చితంగా మార్కెట్ మరింతగా పెరగడం ఖాయం.భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయాలి అంటే రాజమౌళి కంటెంట్తో పాటు, అందకు తగ్గ నటీనటులు కూడా అవసరం.అందుకే బాలీవుడ్ స్టార్స్ను రంగంలోకి దించుతూ ఈ సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.400 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ను ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్లో పార్ట్ చేయడం వల్ల బాలీవుడ్లో క్రేజ్ మరింత పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు.ఆయనకు భారీ పారితోషికం ఇచ్చి చిన్న పాత్రను చేయించేందుకు జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడు.
సౌత్ మూవీలో నటించేందుకు ఆయన ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే ఆయన కేజీఎఫ్ 2 చిత్రంలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
తాజాగా ఆర్ఆర్ఆర్ కోసం కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
ఈ మల్టీస్టారర్లో సంజయ్ దత్ ఉంటే ఖచ్చితంగా మార్కెట్ మరింతగా పెరగడం ఖాయం.భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయాలి అంటే రాజమౌళి కంటెంట్తో పాటు, అందకు తగ్గ నటీనటులు కూడా అవసరం.అందుకే బాలీవుడ్ స్టార్స్ను రంగంలోకి దించుతూ ఈ సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.400 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/notices-to-narayana-interrogation-wit-politicsh-lokesh | ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party )కి కష్ట కాలంలో ఉన్నట్టు గా పరిస్థితులు నెలకొన్నాయి.ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest )కాగా, ఏసీ ఫైబర్ గ్రిడ్ స్కాం లోకేష్ పాత్ర ఉందని ఇప్పటికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు .
ఇక కోర్టు ఆదేశాలతో లోకేష్ కు నోటీసులు జారీ అయ్యాయి.సిఐడి ఆయనను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తుంది .ఇది ఇలా ఉండగానే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ లో మాజీమంత్రి, టిడిపి కీలక నేత పొంగులేటి నారాయణ పేరు సైతం తెరపైకి వచ్చింది .ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .
తాజాగా ఆయనకు ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది.అక్టోబర్ 4 తమ ఎదుట ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిఐడి పేర్కొంది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం లో ఏ 2 గా నారాయణ ఉన్నారు.హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద ప్రస్తుతం బయట ఉన్నారు.ఇదే కేసులో సిఐడి విచారణ వేగవంతం చేయడంతో, ఆయన అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఇక టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )సైతం ఈ స్కామ్ లో ఉన్నట్లుగా సిఐడి నిర్ధారించింది.
లోకేష్ కు సైతం అక్టోబర్ 4 తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఢిల్లీ వెళ్లి మరి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు .ఇప్పుడు అదే తేదీన నారాయణ సైతం విచారణకు హాజరవుతుండడంతో ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో ఇద్దరిని కలిసి విచారించే అవకాశం కనిపిస్తోంది ..
గత టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతి మాస్టర్ ప్లాన్ లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట జరిగిన భారీ అవినీతి దర్యాప్తు వెలుగు చూసింది. ఏ 1 గా చంద్రబాబునాయుడు పేరును ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ పేరును ఈ కేసులో చేర్చింది.
ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు కాగా , ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం( Inner ring road scam ) కేసులో నారాయణతో పాటు , లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/venkatesh-maha-requests-netizens-to-not-troll | గత రెండు రోజులుగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.ఈయన చేసిన వ్యాఖ్యలు గాను సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.
ఇంతకీ డైరెక్టర్ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి తెలిసే ఉంటుంది.కేజిఎఫ్ సినిమాపై ఈ డైరెక్టర్ నోరు జారీ సంచనల వ్యాఖ్యలు చేసాడు.
డైరెక్టర్ వెంకటేష్ మహా తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కెజిఎఫ్ సినిమాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసాడు.ఇది ఒక సినిమానేనా.దీనిని మనం చూడడం ఏంటో.వాడొక నీచ్ కమీన్ కుత్తే అంటూ వల్గర్ గా కామెంట్స్ అయితే చేసాడు.ఈ కామెంట్స్ తో విమర్శలు పాలు అవుతున్నాడు.అంతేకాదు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈయనను ట్రోల్ చేస్తున్నారు.వెంకటేష్ మహా వ్యాఖ్యలు చేసేప్పుడు అతని వ్యాఖ్యలను సమర్థిస్తూ.పక్కన కూర్చుని నవ్వినా అతని సహచర దర్శకులపై నెటిజెన్స్ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.నిన్న డైరెక్టర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో భాగమైన వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి అందరి మనోభావాలను దెబ్బ తీసినందుకు సినీ ప్రేమికులకు క్షమాణపణలు తెలిపారు.ఇక తాజాగా వెంకటేష్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన భాషకు క్షమాపణలు చెప్పాడు.అయితే తన అభిప్రాయాన్ని అయితే వెనక్కి తీసుకోనని చెప్పారు.ఇక ఉదయం మరోసారి ఈయన ట్వీట్ చేస్తూ ఆ ప్యానెల్ లో చాలా చర్చలు జరిగాయని.నెటిజెన్స్ చూస్తున్న 2 నిముషాల క్లిప్ ఒక సందర్భం నుండి బయటకు వచ్చిందన్నారు.తన తోటి దర్శకనిర్మాతలు ట్రోల్స్ అవుతున్నందుకు బాధగా ఉందని.నా అభిప్రాయాన్ని కొట్టేయాలని నేను కోరుకోను కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గౌరవనీయమైన డైరెక్టర్లను రక్షించ వలసిందిగా కోరుతున్నాను అంటూ ఆయన తెలిపాడు.
డైరెక్టర్ వెంకటేష్ మహా తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కెజిఎఫ్ సినిమాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసాడు.ఇది ఒక సినిమానేనా.దీనిని మనం చూడడం ఏంటో.వాడొక నీచ్ కమీన్ కుత్తే అంటూ వల్గర్ గా కామెంట్స్ అయితే చేసాడు.
ఈ కామెంట్స్ తో విమర్శలు పాలు అవుతున్నాడు.అంతేకాదు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈయనను ట్రోల్ చేస్తున్నారు.
వెంకటేష్ మహా వ్యాఖ్యలు చేసేప్పుడు అతని వ్యాఖ్యలను సమర్థిస్తూ.పక్కన కూర్చుని నవ్వినా అతని సహచర దర్శకులపై నెటిజెన్స్ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.నిన్న డైరెక్టర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో భాగమైన వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి అందరి మనోభావాలను దెబ్బ తీసినందుకు సినీ ప్రేమికులకు క్షమాణపణలు తెలిపారు.ఇక తాజాగా వెంకటేష్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన భాషకు క్షమాపణలు చెప్పాడు.అయితే తన అభిప్రాయాన్ని అయితే వెనక్కి తీసుకోనని చెప్పారు.ఇక ఉదయం మరోసారి ఈయన ట్వీట్ చేస్తూ ఆ ప్యానెల్ లో చాలా చర్చలు జరిగాయని.నెటిజెన్స్ చూస్తున్న 2 నిముషాల క్లిప్ ఒక సందర్భం నుండి బయటకు వచ్చిందన్నారు.తన తోటి దర్శకనిర్మాతలు ట్రోల్స్ అవుతున్నందుకు బాధగా ఉందని.నా అభిప్రాయాన్ని కొట్టేయాలని నేను కోరుకోను కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గౌరవనీయమైన డైరెక్టర్లను రక్షించ వలసిందిగా కోరుతున్నాను అంటూ ఆయన తెలిపాడు.
వెంకటేష్ మహా వ్యాఖ్యలు చేసేప్పుడు అతని వ్యాఖ్యలను సమర్థిస్తూ.పక్కన కూర్చుని నవ్వినా అతని సహచర దర్శకులపై నెటిజెన్స్ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.నిన్న డైరెక్టర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో భాగమైన వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి అందరి మనోభావాలను దెబ్బ తీసినందుకు సినీ ప్రేమికులకు క్షమాణపణలు తెలిపారు.
ఇక తాజాగా వెంకటేష్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన భాషకు క్షమాపణలు చెప్పాడు.అయితే తన అభిప్రాయాన్ని అయితే వెనక్కి తీసుకోనని చెప్పారు.ఇక ఉదయం మరోసారి ఈయన ట్వీట్ చేస్తూ ఆ ప్యానెల్ లో చాలా చర్చలు జరిగాయని.నెటిజెన్స్ చూస్తున్న 2 నిముషాల క్లిప్ ఒక సందర్భం నుండి బయటకు వచ్చిందన్నారు.తన తోటి దర్శకనిర్మాతలు ట్రోల్స్ అవుతున్నందుకు బాధగా ఉందని.నా అభిప్రాయాన్ని కొట్టేయాలని నేను కోరుకోను కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గౌరవనీయమైన డైరెక్టర్లను రక్షించ వలసిందిగా కోరుతున్నాను అంటూ ఆయన తెలిపాడు.
ఇక తాజాగా వెంకటేష్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన భాషకు క్షమాపణలు చెప్పాడు.అయితే తన అభిప్రాయాన్ని అయితే వెనక్కి తీసుకోనని చెప్పారు.ఇక ఉదయం మరోసారి ఈయన ట్వీట్ చేస్తూ ఆ ప్యానెల్ లో చాలా చర్చలు జరిగాయని.
నెటిజెన్స్ చూస్తున్న 2 నిముషాల క్లిప్ ఒక సందర్భం నుండి బయటకు వచ్చిందన్నారు.తన తోటి దర్శకనిర్మాతలు ట్రోల్స్ అవుతున్నందుకు బాధగా ఉందని.నా అభిప్రాయాన్ని కొట్టేయాలని నేను కోరుకోను కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గౌరవనీయమైన డైరెక్టర్లను రక్షించ వలసిందిగా కోరుతున్నాను అంటూ ఆయన తెలిపాడు.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/america-tana-regionalmeeting | అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం అయినా తానా తన 22 వ మహాసభలని ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్యకంలో అతిరధ మహారధులు, సినిమా నటులు, రాజీయ నేతలు, సామాజిక కార్యకర్తలు ఇలా ఎంతో మంది ముఖ్య అతిధులుగా రానున్నారు.
ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న వివిధ జిల్లాలకి చెందిన ఎన్నారైలు అందరూ ఒకే ప్రాంతలో కలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా ,చిత్తూరు, ఖమ్మం, గోదావరి జిల్లాలకి చెందిన ప్రవాసులు అందరూ ఒకే చోట చేరి సభలని నిర్వహించనున్నారు.ఏ జిల్లాలకి చెందిన తానా ముఖ్య ప్రముఖుల్ని సత్కరించనున్నారు.కుటుంభ ఈ సభ్యులతో సహా కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.తమ తమ జిల్లాలలో విశిష్ట సేవలు అందించిన, లేదా భవిష్యత్తు కార్యాచరణ పై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.ఈ కార్యకమంలో తమ ప్రాంతాలకి చెందిన పలు రకాల వంటలతో భోజన ఏర్పాట్లు చేయనున్నారు.పిల్లలకి, పెద్దలకి ఆట పాటల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉల్లాసంగా గడపనున్నారు..
కృష్ణా ,చిత్తూరు, ఖమ్మం, గోదావరి జిల్లాలకి చెందిన ప్రవాసులు అందరూ ఒకే చోట చేరి సభలని నిర్వహించనున్నారు.
ఏ జిల్లాలకి చెందిన తానా ముఖ్య ప్రముఖుల్ని సత్కరించనున్నారు.కుటుంభ ఈ సభ్యులతో సహా కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
తమ తమ జిల్లాలలో విశిష్ట సేవలు అందించిన, లేదా భవిష్యత్తు కార్యాచరణ పై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.ఈ కార్యకమంలో తమ ప్రాంతాలకి చెందిన పలు రకాల వంటలతో భోజన ఏర్పాట్లు చేయనున్నారు.పిల్లలకి, పెద్దలకి ఆట పాటల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉల్లాసంగా గడపనున్నారు.
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/is-there-no-new-political-force-in-ap-now-ap-politics-%e0%b0%8f%e0%b0%aa%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b | ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి ఆర్థికంగా చాలా వెనకబడిపోయింది.తెలంగాణతో కలిసున్నప్పటి కంటే కూడా చాలా అప్పుల పాలయిపోయింది.
కొత్త రాష్ట్రానికి మొదటి సీఎంగా చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు ఏపీ ప్రజలు.అయితే ఆయన్ను ఐదేళ్ల తర్వాత దించేసి జగన్కు పగ్గాలు ఇచ్చారు.అయినా కూడా ఆర్థికంగా పెద్ద లాభం ఏమీ చేకూరలేదు.ఇలాంటి తరుణంలో ఇంకే కొత్త రాజకీయ పార్టీకి అధికారం ఇచ్చి మరో ప్రయోగం ఏపీ ప్రజలు చేస్తారా అన్న అనుమానాలు రాక మానవు.
ఎందుకంటే ఇప్పటికే ఇద్దరికి అవకాశం ఇచ్చేశారు ఏపీ ప్రజలు.
వీరిద్దరికంటే బలమైన నేతలు ఎవరూ కూడా ఏపీ రాజకీయాల్లో లేరు.టీడీపీకి ఆల్రెడీ అవకాశం ఇచ్చిన తర్వాతే వైసీపీకి అవకాశం ఇచ్చారు ఆంధ్రా ప్రజలు.ఇక అప్పులు అప్పుడైనా ఇప్పుడైనా అవి కామన్గానే ఉంటున్నాయి.ఇలాంటి తరుణంలో ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారనే అంశంపైనే రాబోయే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడే అవకాశం లేదు.ఇక ఇప్పటికే జనసేన లాంటి పార్టీ పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో సీఎం అవుతారని పదే పదే చెబుతోంది.మరి నిజంగా పవన్కు ప్రజలు అవకాశం ఇస్తారా అనేది ఒకసారి బేరీజు వేసుకుంటే గనక ఏపీ ప్రజలు పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధార పడి బ్రతుకుతున్నారు.రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయ వనరులు కూడా లేవు.ఇలాంటి తరుణంలో కొత్తగా పవన్ను గెలిపించే ఆస్కరాలు కనిపించట్లేదు.ఎందుకంటే జగన్ వ్యవసాయానికి చేయాల్సినంత సాయం చేస్తూనే ఉన్నారు.కాబట్టి ప్రత్యామ్నాయ శక్తులు మాత్రం ఇప్పట్లో పుట్టుకుని వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.పరిశ్రమల్లాంటివి కూడా కొత్తగా వచ్చేవి లేదనే అర్థమవుతోంది.మొత్తంగా ఎటు చూసిన జగన్, చంద్రబాబును మినహాయించి ఇప్పట్లో కొత్త రాజకీయ శక్తిమాత్ర వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది..
వీరిద్దరికంటే బలమైన నేతలు ఎవరూ కూడా ఏపీ రాజకీయాల్లో లేరు.
టీడీపీకి ఆల్రెడీ అవకాశం ఇచ్చిన తర్వాతే వైసీపీకి అవకాశం ఇచ్చారు ఆంధ్రా ప్రజలు.ఇక అప్పులు అప్పుడైనా ఇప్పుడైనా అవి కామన్గానే ఉంటున్నాయి.
ఇలాంటి తరుణంలో ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారనే అంశంపైనే రాబోయే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడే అవకాశం లేదు.
ఇక ఇప్పటికే జనసేన లాంటి పార్టీ పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో సీఎం అవుతారని పదే పదే చెబుతోంది.
మరి నిజంగా పవన్కు ప్రజలు అవకాశం ఇస్తారా అనేది ఒకసారి బేరీజు వేసుకుంటే గనక ఏపీ ప్రజలు పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధార పడి బ్రతుకుతున్నారు.రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయ వనరులు కూడా లేవు.ఇలాంటి తరుణంలో కొత్తగా పవన్ను గెలిపించే ఆస్కరాలు కనిపించట్లేదు.
ఎందుకంటే జగన్ వ్యవసాయానికి చేయాల్సినంత సాయం చేస్తూనే ఉన్నారు.కాబట్టి ప్రత్యామ్నాయ శక్తులు మాత్రం ఇప్పట్లో పుట్టుకుని వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.
పరిశ్రమల్లాంటివి కూడా కొత్తగా వచ్చేవి లేదనే అర్థమవుతోంది.మొత్తంగా ఎటు చూసిన జగన్, చంద్రబాబును మినహాయించి ఇప్పట్లో కొత్త రాజకీయ శక్తిమాత్ర వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
రాజకీయాలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/chiranjeevi-ram-charan-acharya-movie-shooting-latest-update-%e0%b0%86%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af | మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు మేరేడుమిల్లి అటవి ప్రాంతంలో చేశారు.
అక్కడ నుండి ఖమ్మం ఇల్లందు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు.అక్కడ నుండి చిత్ర యూనిట్ సభ్యులు తిరిగి వచ్చేశారు.
హైదరాబాద్ చేరుకున్న చిత్ర యూనిట్ సభ్యులు తదుపరి షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.మరీ ఆలస్యం చేయకుండా ఈసినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ను ఈ నెల మూడవ వారంలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవి తో పాటు చరణ్ కూడా మేరేడుమిల్లి మరియు ఖమ్మం షెడ్యూల్ ల్లో పాల్గొన్నాడు.ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించబోతుంది.పూజా హెగ్డే కేవలం 10 నిమిషాలు స్క్రీన్ స్పేస్ మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది.ఒక పాటలో కూడా పూజా కనిపించే అవకాశం ఉంది.మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.వంద కోట్లకు మించి వసూళ్లను కేవలం రెండు మూడు రోజుల్లోనే చేసేంత గా క్రేజ్ ఉన్న ఈ సినిమా బాహుబలి మరియు సాహో రికార్డులను బ్రేక్ చేయబోతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.మెగా స్టార్ చిరంజీవి సైరా సినిమా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేసిన విషయం తెల్సిందే.వరుస సక్సెస్ లతో ఉన్న కొరటాల శివ ఈ సినిమా కు దర్శకత్వం వహించడం వల్ల కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
చిరంజీవి తో పాటు చరణ్ కూడా మేరేడుమిల్లి మరియు ఖమ్మం షెడ్యూల్ ల్లో పాల్గొన్నాడు.
ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించబోతుంది.పూజా హెగ్డే కేవలం 10 నిమిషాలు స్క్రీన్ స్పేస్ మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది.
ఒక పాటలో కూడా పూజా కనిపించే అవకాశం ఉంది.మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
వంద కోట్లకు మించి వసూళ్లను కేవలం రెండు మూడు రోజుల్లోనే చేసేంత గా క్రేజ్ ఉన్న ఈ సినిమా బాహుబలి మరియు సాహో రికార్డులను బ్రేక్ చేయబోతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.మెగా స్టార్ చిరంజీవి సైరా సినిమా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేసిన విషయం తెల్సిందే.
వరుస సక్సెస్ లతో ఉన్న కొరటాల శివ ఈ సినిమా కు దర్శకత్వం వహించడం వల్ల కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/lavanya-tripathi-happy-birthday-releasing-worldwide-grandly-on-july-15th | మత్తువదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్డే.ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి నిర్మిస్తుంది.
నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు చిత్ర నిర్మాతలు.
విడుదల తేదీతో కూడిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా అందర్ని ఆకట్టుకుంటుంది.
చేతిలో గన్స్తో ఎగురుతున్నట్లు లావణ్యత్రిపాఠి ఈ పోస్టర్లో కనిపించడంతో అందరిలోనూ ఈ చిత్ర కథపై ఆసక్తి పెరిగింది.ఈ పోస్టర్ చూస్తే మాత్రం తప్పకుండా ఇది రితేష్ రానా దర్శకత్వంలో రానున్న మరో వినూత్న హిలేరియస్ ఎంటర్టైన్ర్గా కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపీ: సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్షో, పీఆర్ఓ; వంశీ- శేఖర్ , మడూరి మధు, కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.
చేతిలో గన్స్తో ఎగురుతున్నట్లు లావణ్యత్రిపాఠి ఈ పోస్టర్లో కనిపించడంతో అందరిలోనూ ఈ చిత్ర కథపై ఆసక్తి పెరిగింది.
ఈ పోస్టర్ చూస్తే మాత్రం తప్పకుండా ఇది రితేష్ రానా దర్శకత్వంలో రానున్న మరో వినూత్న హిలేరియస్ ఎంటర్టైన్ర్గా కనిపిస్తుంది.
ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపీ: సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్షో, పీఆర్ఓ; వంశీ- శేఖర్ , మడూరి మధు, కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.
ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపీ: సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్షో, పీఆర్ఓ; వంశీ- శేఖర్ , మడూరి మధు, కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/bjp-mp-laxman-is-angry-over-the-confusion-in-the-announcement-of-the-previous-results | మునుగోడు ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఒక్కో అధికారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సీఎంవో నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా అని ప్రశ్నించారు.టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చే వరకు కౌంటింగ్ ప్రక్రియ జాప్యం చేస్తారా అని నిలదీశారు.
బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలు అప్ డేట్ లో ఆలస్యం ఎందుకు అని అడిగారు.రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే సీఈవో పని చేస్తున్నారని ఆరోపించారు.
కిషన్ రెడ్డి ఫోన్ చేసిన తర్వాతే నాలుగు రౌండ్లు అప్ లోడ్ చేశారని తెలిపారు.
తాజా వార్తలు
తాజా వార్తలు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/kollywood-star-heroes-vijay-surya-are-best-friends-details-here-goes-viral | టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూ కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న హీరోలలో సూర్య ఒకరు.సూర్య నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా సూర్య ఒక ఇంటర్వ్యూలో హీరో విజయ్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ నాకు చాలా ఇష్టమైన మూవీ అని సూర్య తెలిపారు.
జ్యోతిక నాకన్నా పెద్ద స్టార్ అని సూర్య చెప్పుకొచ్చారు.మా పేరెంట్స్ ను సంతోషంగా ఉంచుతున్నానని దియా కూడా పెద్దైన తర్వాత మమ్మల్ని చూసి గర్వంగా ఫీలవుతుందని భావిస్తున్నానని సూర్య పేర్కొన్నారు.జ్యోతికకు భర్తగా ఉండటం ఆనందాన్ని ఇస్తుందని పాపకు మంచి తండ్రిగా ఉండాలని ప్రయత్నిస్తున్నానని సూర్య పేర్కొన్నారు.నేను స్కూల్ లో ఉన్న సమయంలో లేట్ కామర్స్ ఇన్ఛార్జ్ లీడర్ గా ఉండేవాడినని కానీ నేనే స్కూల్ కు లేట్ గా వచ్చేవాడినని ఆయన తెలిపారు.నా బ్యాడ్జ్ తో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ ను పరుగులు పెట్టించేవాడినని సూర్య అన్నారు.లయోలా కాలేజ్ లో కామర్స్ డిగ్రీ చదివే సమయంలో విజయ్ నా క్లాస్ మేట్ అని సూర్య నేను, విజయ్ ఒకే బేంచ్ లో కూర్చునేవాళ్లమని అయితే చివరి వరకు నాతో లేడు అని ఆయన తెలిపారు.నేను చెన్నై బేస్డ్ కంపెనీలో మర్చెండైజర్ గా జాబ్ చేశానని చాలా దేశాలకు షర్ట్స్ ఎక్స్ పోర్ట్ చేసేవాళ్లమని సూర్య పేర్కొన్నారు. అజిత్ చేయాల్సిన సినిమాలో నేను నటించానని ఆ సినిమానే నీను కన్నీర్ అని సూర్య తెలిపారు.జ్యోతికకు పెద్ద అభిమానినని సూర్య తెలిపారు.సూర్య వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.సూర్యకు మాస్ ప్రేక్షకుల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
జ్యోతిక నాకన్నా పెద్ద స్టార్ అని సూర్య చెప్పుకొచ్చారు.
మా పేరెంట్స్ ను సంతోషంగా ఉంచుతున్నానని దియా కూడా పెద్దైన తర్వాత మమ్మల్ని చూసి గర్వంగా ఫీలవుతుందని భావిస్తున్నానని సూర్య పేర్కొన్నారు.జ్యోతికకు భర్తగా ఉండటం ఆనందాన్ని ఇస్తుందని పాపకు మంచి తండ్రిగా ఉండాలని ప్రయత్నిస్తున్నానని సూర్య పేర్కొన్నారు.
నేను స్కూల్ లో ఉన్న సమయంలో లేట్ కామర్స్ ఇన్ఛార్జ్ లీడర్ గా ఉండేవాడినని కానీ నేనే స్కూల్ కు లేట్ గా వచ్చేవాడినని ఆయన తెలిపారు.
నా బ్యాడ్జ్ తో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ ను పరుగులు పెట్టించేవాడినని సూర్య అన్నారు.లయోలా కాలేజ్ లో కామర్స్ డిగ్రీ చదివే సమయంలో విజయ్ నా క్లాస్ మేట్ అని సూర్య నేను, విజయ్ ఒకే బేంచ్ లో కూర్చునేవాళ్లమని అయితే చివరి వరకు నాతో లేడు అని ఆయన తెలిపారు.నేను చెన్నై బేస్డ్ కంపెనీలో మర్చెండైజర్ గా జాబ్ చేశానని చాలా దేశాలకు షర్ట్స్ ఎక్స్ పోర్ట్ చేసేవాళ్లమని సూర్య పేర్కొన్నారు. అజిత్ చేయాల్సిన సినిమాలో నేను నటించానని ఆ సినిమానే నీను కన్నీర్ అని సూర్య తెలిపారు.జ్యోతికకు పెద్ద అభిమానినని సూర్య తెలిపారు.సూర్య వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.సూర్యకు మాస్ ప్రేక్షకుల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
నా బ్యాడ్జ్ తో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ ను పరుగులు పెట్టించేవాడినని సూర్య అన్నారు.లయోలా కాలేజ్ లో కామర్స్ డిగ్రీ చదివే సమయంలో విజయ్ నా క్లాస్ మేట్ అని సూర్య నేను, విజయ్ ఒకే బేంచ్ లో కూర్చునేవాళ్లమని అయితే చివరి వరకు నాతో లేడు అని ఆయన తెలిపారు.నేను చెన్నై బేస్డ్ కంపెనీలో మర్చెండైజర్ గా జాబ్ చేశానని చాలా దేశాలకు షర్ట్స్ ఎక్స్ పోర్ట్ చేసేవాళ్లమని సూర్య పేర్కొన్నారు.
అజిత్ చేయాల్సిన సినిమాలో నేను నటించానని ఆ సినిమానే నీను కన్నీర్ అని సూర్య తెలిపారు.జ్యోతికకు పెద్ద అభిమానినని సూర్య తెలిపారు.సూర్య వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.సూర్యకు మాస్ ప్రేక్షకుల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
అజిత్ చేయాల్సిన సినిమాలో నేను నటించానని ఆ సినిమానే నీను కన్నీర్ అని సూర్య తెలిపారు.జ్యోతికకు పెద్ద అభిమానినని సూర్య తెలిపారు.సూర్య వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.సూర్యకు మాస్ ప్రేక్షకుల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/sikh-youth-made-e-converter-for-bicycle-anand-mahindra-said-ready-to-invest-in-it-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%b9%e0%b1%80%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be | సోషల్ మీడియా పుణ్యమా అని ఏ వార్త అయినా నిముషాల్లో మన ముందుకు వస్తుంది.అందుకే ఇది వరకు కన్నా ఇప్పుడు ఇంకా వేగంగా వార్తలు బయటకు వస్తున్నాయి.
అది కరెక్ట్ కాదో కూడా తెలియకుండానే నిముషాల్లో జనాల్లోకి వెళ్తుంది.పెద్ద పెద్ద వారు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తమ అభిప్రాయాలను అందరికి పంచుకుంటు ఉంటారు.
ఇక అలంటి కోవకే చెందుతారు ఆనంద్ మహీంద్ర.ఆయన ఏదైనా ట్వీట్ చేసారంటే అది నిముషాల్లో వైరల్ అవుతుంది.అంతలా యువత ఆయనను ఫాలో అవుతూ ఉంటారు.ఆనంద్ మహీంద్రా కు ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసిందంటే వెంటనే సోషల్ మీడియాలో పంచుకోవడం అలవాటు.ఈయన ఒకవైపు తన బిజినెస్ ను చూసుకుంటూనే మరొక వైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు మంచి మంచి విషయాలను అందిస్తూ ఉంటాడు.ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ వారిలోని నైపుణ్యాలను అందరికి తెలిసేలా ప్రపంచానికి వారిని పరిచయం చేస్తూ ఉంటాడు.అలాగే తాజాగా మరొక ప్రతిభ కలిగిన వ్యక్తికి తన సహాయం అందిస్తానని చెప్పాడు.ఒక సిక్కు యువకుడు తన దగ్గర ఉన్నసాధారణ సైకిల్ ను ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేశాడు.ఆ యువకుడి ఆవిష్కరణ ఆనంద్ మహీంద్రా కు నచ్చింది.ఇక ఈయన దృష్టిలో పడ్డాక ఈయన సైలెంట్ గా ఉండడు కదా.అతడి వినూత్న ఆలోచనను ప్రశంసిస్తూ అందులో పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వచ్చాడు.ఈ యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ గంటకు 25 కిలో మీటర్ల సామర్ధ్యం కలిగి ఉంటుందట.సైకిల్ పై ఎటువంటి వెల్డింగ్, కటింగ్ లేదా మార్పులు లేకుండా పరికరాన్ని చేయవచ్చు.ఈ పరికరం గురించి తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా అతడికి పెట్టుబడి పెడతానంటూ ముందుకు వచ్చాడు.Sikh Youth Made E Converter For Bicycle Anand Mahindra Said Ready To Invest In It , Anand Mahindra , E Converter For Bicycle , Social Media , Tweet , Electric Bike , Interesting News , Business - Telugu Anand Mahindra, Electric Bike, Sikhconverter, Tweet
ఇక అలంటి కోవకే చెందుతారు ఆనంద్ మహీంద్ర.ఆయన ఏదైనా ట్వీట్ చేసారంటే అది నిముషాల్లో వైరల్ అవుతుంది.అంతలా యువత ఆయనను ఫాలో అవుతూ ఉంటారు.ఆనంద్ మహీంద్రా కు ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసిందంటే వెంటనే సోషల్ మీడియాలో పంచుకోవడం అలవాటు.
ఈయన ఒకవైపు తన బిజినెస్ ను చూసుకుంటూనే మరొక వైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు మంచి మంచి విషయాలను అందిస్తూ ఉంటాడు.
ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ వారిలోని నైపుణ్యాలను అందరికి తెలిసేలా ప్రపంచానికి వారిని పరిచయం చేస్తూ ఉంటాడు.అలాగే తాజాగా మరొక ప్రతిభ కలిగిన వ్యక్తికి తన సహాయం అందిస్తానని చెప్పాడు.ఒక సిక్కు యువకుడు తన దగ్గర ఉన్నసాధారణ సైకిల్ ను ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేశాడు.ఆ యువకుడి ఆవిష్కరణ ఆనంద్ మహీంద్రా కు నచ్చింది.ఇక ఈయన దృష్టిలో పడ్డాక ఈయన సైలెంట్ గా ఉండడు కదా.అతడి వినూత్న ఆలోచనను ప్రశంసిస్తూ అందులో పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వచ్చాడు.ఈ యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ గంటకు 25 కిలో మీటర్ల సామర్ధ్యం కలిగి ఉంటుందట.సైకిల్ పై ఎటువంటి వెల్డింగ్, కటింగ్ లేదా మార్పులు లేకుండా పరికరాన్ని చేయవచ్చు.ఈ పరికరం గురించి తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా అతడికి పెట్టుబడి పెడతానంటూ ముందుకు వచ్చాడు.Sikh Youth Made E Converter For Bicycle Anand Mahindra Said Ready To Invest In It , Anand Mahindra , E Converter For Bicycle , Social Media , Tweet , Electric Bike , Interesting News , Business - Telugu Anand Mahindra, Electric Bike, Sikhconverter, Tweet
ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ వారిలోని నైపుణ్యాలను అందరికి తెలిసేలా ప్రపంచానికి వారిని పరిచయం చేస్తూ ఉంటాడు.అలాగే తాజాగా మరొక ప్రతిభ కలిగిన వ్యక్తికి తన సహాయం అందిస్తానని చెప్పాడు.ఒక సిక్కు యువకుడు తన దగ్గర ఉన్నసాధారణ సైకిల్ ను ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేశాడు.
ఆ యువకుడి ఆవిష్కరణ ఆనంద్ మహీంద్రా కు నచ్చింది.
ఇక ఈయన దృష్టిలో పడ్డాక ఈయన సైలెంట్ గా ఉండడు కదా.అతడి వినూత్న ఆలోచనను ప్రశంసిస్తూ అందులో పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వచ్చాడు.ఈ యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ గంటకు 25 కిలో మీటర్ల సామర్ధ్యం కలిగి ఉంటుందట.సైకిల్ పై ఎటువంటి వెల్డింగ్, కటింగ్ లేదా మార్పులు లేకుండా పరికరాన్ని చేయవచ్చు.ఈ పరికరం గురించి తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా అతడికి పెట్టుబడి పెడతానంటూ ముందుకు వచ్చాడు.Sikh Youth Made E Converter For Bicycle Anand Mahindra Said Ready To Invest In It , Anand Mahindra , E Converter For Bicycle , Social Media , Tweet , Electric Bike , Interesting News , Business - Telugu Anand Mahindra, Electric Bike, Sikhconverter, Tweet
ఇక ఈయన దృష్టిలో పడ్డాక ఈయన సైలెంట్ గా ఉండడు కదా.అతడి వినూత్న ఆలోచనను ప్రశంసిస్తూ అందులో పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వచ్చాడు.ఈ యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ గంటకు 25 కిలో మీటర్ల సామర్ధ్యం కలిగి ఉంటుందట.
సైకిల్ పై ఎటువంటి వెల్డింగ్, కటింగ్ లేదా మార్పులు లేకుండా పరికరాన్ని చేయవచ్చు.ఈ పరికరం గురించి తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా అతడికి పెట్టుబడి పెడతానంటూ ముందుకు వచ్చాడు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/actress-aditi-budhathoki-spicy-images-%e0%b0%85%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%81%e0%b0%a7%e0%b0%be%e0%b0%a4%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b9%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d | Actress Aditi Budhathoki Spicy Images-telugu Actress Photos Actress Aditi Budhathoki Spicy Images - Actressaditi Aditib
ఫోటో గ్యాలరీ |
https://telugustop.com/ntr-devara-movie-latest-update-viral-on-social-media | జూనియర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా దేవర( Devara movie )ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న దేవర సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవ్వగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.షూటింగ్ ఎక్కడ కూడా నిలబడకుండా శరవేగంగా జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు దేవర ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఒక భారీ సెట్ ను వేస్తున్నారు.
ఈ క్రేజీ సెట్ లో రెండు వారాల పాటు దేవర యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేయవున్నారట.ఈ సీక్వెన్స్ ఇంటర్వెల్ కి ముందు వస్తుందట.ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరించనున్నట్లు సమాచారం.
ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతుంది వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva ) ఎన్టీఆర్ డేట్స్ తో పాటుగా మిగతా కీలక నటుల డేట్స్ అన్నింటిని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటూ లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నారట.
దానితో ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది అని అక్టోబర్, నవంబర్ లోపు షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే ఎన్టీఆర్ విషయానికి వస్తే.గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్( RRR ) మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.ఇక జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో దేవర సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఆ భారీ అంచనాలకు తగ్గట్టుగా కొరటాల శివ ఈ సినిమాని రూపొందిస్తున్నారు.మరి ఎన్టీఆర్ దేవర సినిమా ఎలా ఉండనుంది.అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరుగుతుందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు చూడాల్సిందే మరి.
తాజా వార్తలు
సినిమా కబుర్లు
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
https://telugustop.com/kaushal-manda-gives-clarity-on-negative-allegations | బిగ్ బాస్ సీజన్ 2లో అందరికంటే వివాదాస్పద వ్యక్తిగా వుంది, బిగ్ బాస్ విన్నర్ అయిన వ్యక్తి కౌశల్.కౌశల్ బిగ్ బాస్ లో వున్నప్పుడు అంతానికి అండగా చాలా మంది అభిమానులు కౌశల్ ఆర్మీ ఏర్పాటు చేసి అతనికి మద్దతుగా నిలబడ్డారు.
అలాగే వారే సోషల్ మీడియాలో కౌశల్ కోసం విస్తృతంగా కాంపైన్ చేసి కౌశల్ భారీ ఓటింగ్ తో గెలవడంలో సహకరించారు.ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ కౌశల్ కి సపోర్ట్ గా నిలబడింది.
దీంతో కౌశల్ కూడా కౌశల్ ఆర్మీ పేరు బ్రాండ్ గా మార్చి సోషల్ సర్వీస్ చేయడానికి రెడీ అయ్యాడు.దాని తరుపున తనకి వచ్చిన బిగ్ బాస్ ప్రైజ్ మనీని క్యాన్సర్ బాధితుల కోసం విరాళంగా ఇచ్చేసాడు.
ఇదిలా వుంటే గత కొద్ది రోజులుగా కౌశల్ ఆర్మీ వాళ్ళలో చాలా మంది కౌశల్ కి వ్యతిరేకంగా మారి మీడియా చానల్స్ ముందుకి వచ్చి కౌశల్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.బిగ్ బాస్ కౌశల్ వ్యక్తిత్వం అనేది కేవలం డ్రామా అని అది నిజమనుకొని మోసపోయామని, అతనో పచ్చి మోసగాడని, తన పేరుని వాడుకొని అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఎవరైనా అతనికి ఎదురు తిరిగితే తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో దాడి చేయించడం చేస్తున్నాడని విమర్శించారు.అయితే తాజాగా మీడియా సమావేశంలో కౌశల్ తనపై వస్తున్నా ఆరోపణలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.కావాలనే చాలా మంది తనని టార్గెట్ చేసి, కుట్ర పూరితంగా తన వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తున్నారని ఇందులో తనీష్ పాత్ర కూడా వుందని విమర్శలు చేసాడు.వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి పెయిడ్ బ్యాచ్ తో తనని, తన భార్యని టార్గెట్ చేస్తున్నారని విమర్శలు చేసాడు.అలాగే తనపై చేస్తున్న ఆరోపణలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.
ఇదిలా వుంటే గత కొద్ది రోజులుగా కౌశల్ ఆర్మీ వాళ్ళలో చాలా మంది కౌశల్ కి వ్యతిరేకంగా మారి మీడియా చానల్స్ ముందుకి వచ్చి కౌశల్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.బిగ్ బాస్ కౌశల్ వ్యక్తిత్వం అనేది కేవలం డ్రామా అని అది నిజమనుకొని మోసపోయామని, అతనో పచ్చి మోసగాడని, తన పేరుని వాడుకొని అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఎవరైనా అతనికి ఎదురు తిరిగితే తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో దాడి చేయించడం చేస్తున్నాడని విమర్శించారు.
అయితే తాజాగా మీడియా సమావేశంలో కౌశల్ తనపై వస్తున్నా ఆరోపణలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.కావాలనే చాలా మంది తనని టార్గెట్ చేసి, కుట్ర పూరితంగా తన వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తున్నారని ఇందులో తనీష్ పాత్ర కూడా వుందని విమర్శలు చేసాడు.
వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి పెయిడ్ బ్యాచ్ తో తనని, తన భార్యని టార్గెట్ చేస్తున్నారని విమర్శలు చేసాడు.అలాగే తనపై చేస్తున్న ఆరోపణలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.
తాజా వార్తలు
అవీ...ఇవి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం |
Subsets and Splits